May 25, 2022, 02:26 IST
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం(2021–22) చివరి త్రైమాసికంలో ఎఫ్ఎంసీజీ కంపెనీ జ్యోతి ల్యాబ్స్ పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన...
May 25, 2022, 02:18 IST
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ మెటల్ దిగ్గజం సెయిల్ లిమిటెడ్ గత ఆర్థిక సంవత్సరం(2021–22) చివరి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది....
May 25, 2022, 02:09 IST
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం(2021–22) చివరి త్రైమాసికంలో ఆదిత్య బిర్లా గ్రూప్ డైవర్సిఫైడ్ దిగ్గజం గ్రాసిమ్ ఇండస్ట్రీస్ ఆకర్షణీయ ఫలితాలు...
May 25, 2022, 02:03 IST
న్యూఢిల్లీ: పీఎస్యూ సంస్థ బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీవోఐ) గత ఆర్థిక సంవత్సరం(2021–22) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. క్యూ4(జనవరి–...
May 24, 2022, 19:50 IST
ఈ ఘటనలతో నేను సిగ్గుపడుతున్నా. చంద్రబాబు సైతం అంబేడ్కర్ జిల్లా పేరు పెడతా అని చెప్పారు. చంద్రబాబు, పవన్కల్యాణ్ మీడియా ముందుకు రావాలి. వెనక ఉండి...
May 21, 2022, 01:37 IST
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో టీఆర్ఎస్ భవన నిర్మాణ పనులు శుక్రవారం ప్రారంభమయ్యాయి. కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల...
May 18, 2022, 12:44 IST
Rajiv Gandhi Assassination Case: సుప్రీం కోర్టు సంచలన తీర్పు
May 18, 2022, 11:12 IST
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో సుప్రీం కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ కేసులో మూడు దశాబ్దాలకు పైగా జైలు శిక్ష అనుభవిస్తున్న దోషి ఎ.జి....
May 18, 2022, 07:32 IST
రాజీవ్ గాంధీ హత్య కేసులో యావజ్జీవ ఖైదీలలో ఒకరైన ఏజీ పెరారివాలన్ను జైలు నుంచి విడుదల చేయాలంటూ దాఖలైన పిటిషన్పై బుధవారం సుప్రీంకోర్టు నుంచి తుది...
May 14, 2022, 14:28 IST
అంతులేని నిర్లక్ష్యం: తీరని విషాదం!
May 14, 2022, 14:06 IST
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో శుక్రవారం ఘోర అగ్ని ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 27 మంది దుర్మరణం పాలయ్యారని పోలీసులు తెలిపారు. ఇంకా ఒక...
May 11, 2022, 12:10 IST
న్యూఢిల్లీ: ప్రముఖ కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి పండిట్ సుఖ్ రామ్ కన్నుమూశారు. 94 ఏళ్ల సుఖ్ రామ్ మే 4న మనాలిలో బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో మండిలోని...
May 10, 2022, 10:17 IST
న్యూఢిల్లీ: దేశద్రోహ చట్టంలోని కొన్ని అంశాలపై పునఃసమీక్ష జరుపుతామని కేంద్ర ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. దేశ సార్వభౌమత్వం, సమగ్రతల...
May 01, 2022, 17:57 IST
న్యూఢిల్లీ: వేసవి రాగానే భానుడు తగ్గేదేలే అన్నట్లు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ప్రత్యేకంగా దేశంలోని వాయువ్య, మధ్య భారతదేశంలో ఎండలు మండిపోతున్నాయి. పలు...
April 30, 2022, 06:14 IST
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్–19 మహమ్మారి పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రజలకు న్యాయ సేవలు అందించేందుకు న్యాయ వ్యవస్థ తన వంతు కృషి చేసిందని...
April 29, 2022, 12:30 IST
న్యూఢిల్లీ: మొరెలోస్ ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో సాకేత్ మైనేని–యూకీ బాంబ్రీ (భారత్) జంట సెమీ ఫైనల్లో అడుగు పెట్టింది....
April 28, 2022, 20:49 IST
ఏపీ గవర్నర్ను కలిసిన సీఎం జగన్ దంపతులు
April 27, 2022, 19:36 IST
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మే నెలలో మూడు దేశాల పర్యటనకు వెళ్లనున్నారు. మే 2 నుంచి 4వ తేదీ వరకూ ప్రధాని విదేశాల్లో పర్యటిస్తారని...
April 24, 2022, 04:50 IST
సాక్షి, న్యూఢిల్లీ: దక్షిణాదిలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ విజయబావుటా ఎగరవేస్తుందన్న భయంతోపాటు బీజేపీ బుల్డోజర్ వస్తే రాజకీయ భవిష్యత్తు...
April 23, 2022, 07:56 IST
న్యూఢిల్లీ: నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ పదవికి రాజీవ్కుమార్ అకస్మాత్తుగా రాజీనామా చేశారు. దీంతో కొత్త వైస్ చైర్మన్గా సుమన్ కే బెరీని నియమిస్తూ...
April 21, 2022, 04:48 IST
న్యూఢిల్లీ: దేశంలో మళ్లీ కరోనా కోరలు చాస్తోంది. దేశవ్యాప్తంగా కేసులు రెట్టింపయ్యాయి. గత 24 గంటల్లో 2,067 కొత్త కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ...
April 21, 2022, 00:59 IST
భారత రాజకీయ నిఘంటువులో కొత్తగా చేరిన పదం బుల్డోజర్. పరిహాసంగా మొదలైన బుల్ డోజర్ అనే మాట ఉత్తరప్రదేశ్లో ఎన్నికల ప్రచారాస్త్రమై, చివరకు దేశమంతటా...
April 20, 2022, 05:33 IST
కోవిడ్తో సహజీవనం తప్పదు
April 17, 2022, 07:08 IST
న్యూఢిల్లీ: అయోధ్యలో భవ్య రామమందిరం 2024 జనవరి రెండోవారం నాటికి సిద్ధమవుతుందని రామ జన్మభూమి మందిర్ తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్...
April 16, 2022, 22:41 IST
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో హనుమాన్ జయంతి ఊరేగింపులో ఘర్షణలు చెలరేగాయి. జహంగీర్పురి ప్రాంతంలో జరిగిన ర్యాలీపై రాళ్ల దాడి జరిగింది. వివరాల...
April 16, 2022, 10:36 IST
న్యూఢిల్లీ: మనుమాన్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ‘బలం, ధైర్యం, సంయమనానికి ప్రతీక అయిన...
April 15, 2022, 04:58 IST
ప్రధానమంత్రుల మ్యూజియం
ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ
April 15, 2022, 00:58 IST
అవును... విద్యార్థులకు ఇది అచ్చంగా డబుల్ ధమాకా! ప్రస్తుత విద్యావిధానంలో లాగా ఒకసారి ఒకే డిగ్రీ కాకుండా, ఏకకాలంలో రెండు కోర్సులు చదివి, రెండు...
April 14, 2022, 16:00 IST
ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియంకు తొలి టిక్కెట్టు కొనుగోలు చేసిన ప్రధాని మోదీ
April 14, 2022, 15:27 IST
ఢిల్లీలో ఒక్క రోజే 50 శాతం పెరిగిన కరోనా కేసులు..
April 13, 2022, 09:06 IST
న్యూఢిల్లీ: దాదాపు ఆరు సంవత్సరాల విరామం తర్వాత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల సమావేశం ఈ నెల 30న జరగనుంది. సత్వర...
April 13, 2022, 08:34 IST
న్యూఢిల్లీ: ఇకపై విద్యార్థులు ఒకేసారి రెండు ఫుల్టైమ్ డిగ్రీ కోర్సులు చేసేందుకు యూజీసీ అనుమతినిచ్చింది. దీనికి సంబంధించి త్వరలో నిబంధనలు జారీ...
April 10, 2022, 08:52 IST
సాక్షి, న్యూఢిల్లీ/విజయవాడ కల్చరల్ : ప్రజలను ఏకతాటిపైకి తీసుకురావడం, సమాజాన్ని చైతన్యవంతం చేయడంలో కళారూపాలు కీలక పాత్ర పోషిస్తాయని ఉపరాష్ట్రపతి...
April 08, 2022, 05:29 IST
యాదాద్రి దర్శనానికి వెళ్లినప్పుడు నేనేమైనా బీజేపీ జెండా పట్టుకున్నానా? నేను నా భర్తతో కలసి ఒక సామాన్య భక్తురాలిగా గుడికి వెళ్లాను. ఈవో, కలెక్టర్...
April 06, 2022, 21:26 IST
న్యూఢిల్లీ: ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. పార్లమెంట్ ప్రాంగణంలో జరిగిన ఈ సమావేశంలో దాదాపు 20 నిమిషాలపాటు ఇద్దరు...
April 06, 2022, 04:20 IST
న్యూఢిల్లీ: వేసవి ఎండల నుంచి ఉపశమనానికి ఏసీ కొనుగోలు చేయాలనుకుంటున్న వారు ఈ సీజన్లో అధికంగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఎదురుకానుంది. ముడి సరుకుల ధరలు...
April 05, 2022, 02:27 IST
సాక్షి, న్యూఢిల్లీ: విదేశాలకు ఉప్పుడు బియ్యం (బాయిల్డ్ రైస్) ఎగుమతులకు సంబంధించి ఈ నెల 1న రాజ్యసభలో కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ఇచ్చిన సమాధానం దేశ...
April 02, 2022, 12:00 IST
సాక్షి, న్యూఢిల్లీ: జాతి ప్రయోజనాలు, వేలాది మంది ఉద్యోగుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని విశాఖ ఉక్కును ప్రైవేటీకరించవద్దని పార్లమెంట్ ఉభయ సభలకు...
April 01, 2022, 02:18 IST
సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్–విజయవాడ ఎక్స్ప్రెస్వే ఆరు లేన్ల పనులు త్వరలో ప్రారంభమవుతాయని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్కుమార్ రెడ్డి తెలిపారు....
March 31, 2022, 03:43 IST
సాక్షి, న్యూఢిల్లీ: ఏప్రిల్ 1వ తేదీ తర్వాత తెలంగాణలో రైతులు, నిరుద్యోగులు, మహిళలు, అమరవీరుల కుటుంబాలు, ఉద్యమకారులకు సంబంధించిన సమస్యలపై ప్రజా...
March 31, 2022, 03:26 IST
సాక్షి, న్యూఢిల్లీ: ధాన్యం సేకరణ విషయంలో తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్రావుకు చిత్తశుద్ధి ఉంటే కేంద్రం కొనుగోలు చేసే వరకు ఢిల్లీ జంతర్మంతర్ వద్ద ఆమరణ...
March 30, 2022, 21:22 IST
న్యూఢిల్లీ: రష్యా- ఉక్రెయిన్ యుద్ధం అంతర్జాతీయ చట్టాల నిలకడను ప్రశ్నిస్తోందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఈ నేపథ్యంలో ప్రాంతీయ సహకారం ప్రాధాన్యత ...