November 17, 2020, 09:48 IST
సాక్షి. నాగర్కర్నూల్ క్రైం: ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా ప్రజలకు చేరువ కావాలని రాష్ట్ర డీజీపీ సూచిస్తున్నప్పటికీ కొందరు పోలీసులు హద్దుమీరి...
October 27, 2020, 21:33 IST
దసరా పండగ రోజు కోడు కూర వండలేదని భార్యను హతమార్చాడో భర్త.
October 24, 2020, 10:43 IST
తల్లి గొంతు కోసి..
September 26, 2020, 18:00 IST
భారీ వర్షాలు: నీటి ప్రవాహానికి కొట్టుకుపోయిన ఆటో
September 16, 2020, 20:30 IST
సాక్షి, నాగర్ కర్నూల్ : భారీ వర్షాలు జిల్లాను ముంచెత్తున్నది. చెరువులు, కుంటలు అలుగు దుంకుతున్నాయి. పంటపొలాలు నీట మునిగాయి. ఈ క్రమంలో అచ్చంపేట మండలం...
September 05, 2020, 17:21 IST
సాక్షి, నాగర్ కర్నూల్ : శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించిన విద్యుత్ ఉద్యోగుల కుటుంబాలకు ప్రభుత్వం అందించే ఎక్స్...
September 04, 2020, 20:41 IST
నాగర్ కర్నూల్ : రెవెన్యూ శాఖలో అవినీతి బాగోతం కొనసాగుతూనే ఉంది. కీసర తహసీల్దార్ కోటి రూపాయల లంచం వ్యవహారం ముగివకముందే మరో అవినీతి బాగోతం బయటపడింది....
September 02, 2020, 19:10 IST
సాక్షి, శ్రీశైలం: మరోసారి శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో మళ్లీ పేలుడు సంభవించింది. బుధవారం సాయంత్రం ఈ సంఘటన చోటుచేసుకుంది. భారీ శబ్ధాలతో...
August 30, 2020, 12:10 IST
సాక్షి, నాగర్ కర్నూల్: జిల్లాలోని అమ్రాబాద్ మండలం మన్ననూరు గ్రామ శివారులోని నల్లమలలో ఉన్న ప్రతాప రుద్రుని కోటను జిల్లా కలెక్టర్ శర్మన్ సందర్శించారు...
August 26, 2020, 14:44 IST
సాక్షి, మహబూబ్నగర్ / నాగర్కర్నూల్: గ్రామ కంఠం భూమికి సంబంధించిన వివాదం చినికి చినికి గాలివానలా మారి ఘర్షణకు దారి తీసింది. వివరాలు.. నాగర్ కర్నూల్...
August 21, 2020, 17:52 IST
విషాదం: లోపలున్న 9 మందీ మృతి
August 21, 2020, 15:58 IST
పవర్ హౌజ్ ప్రమాదంపై సీఐడీ విచారణ
August 21, 2020, 15:49 IST
శ్రీశైలం పవర్ ప్లాంట్: ఆరుకు చేరిన మృతుల సంఖ్య
August 21, 2020, 15:20 IST
సాక్షి, నాగర్ కర్నూలు: శ్రీశైలం ఎడమ గట్టు కాలువ భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య ఆరుకు చేరింది...
August 18, 2020, 18:09 IST
సాక్షి, కల్వకుర్తి/కల్వకుర్తి: రైతుల ప్రధాన సమస్యల్లో ఒకటైన కరెంట్ ఇక్కట్లు తీర్చాలని ఎన్నో పోరాటాలు చేసి.. చివరికి సమస్య పరిష్కారానికి కృషిచేసి...
August 09, 2020, 04:08 IST
సాక్షి, హైదరాబాద్/ముషీరాబాద్ : మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ కురువృద్ధుడు, టీపీసీసీ ఉపాధ్యక్షుడు నంది ఎల్లయ్య(78) శనివారం కరోనాతో కన్నుమూశారు. గత...
August 08, 2020, 15:54 IST
ఆరు సార్లు లోక్సభ, రెండు సార్లు రాజ్యసభ సభ్యునిగా ప్రాతినిథ్యం వహించిన నంది ఎల్లయ్య వివాదాలకు దూరంగా ఉండే నేతగా పేరు గడించారు.
August 08, 2020, 13:38 IST
కరోనాతో మాజీ ఎంపీ నంది ఎల్లయ్య మృతి
August 08, 2020, 12:40 IST
మాజీ ఎంపీ నంది ఎల్లయ్య(78) కన్నుమూశారు.
July 16, 2020, 13:29 IST
నాగర్కర్నూల్ క్రైం: కరోనా వైరస్ జిల్లా ప్రజలను కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. వైరస్ లక్షణాలు ఉన్న వారు తమ మధ్యనే తిరుగుతున్నారేమో అన్న భయం...
July 13, 2020, 20:24 IST
సాక్షి, నాగర్ కర్నూల్: జిల్లాలో 60 ఏళ్లలో 50 సబ్ స్టేషన్లు కడితే ఆరేళ్లలో 58 సబ్ స్టేషన్లు కట్టామని మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు....
June 23, 2020, 14:55 IST
సాక్షి, ఖమ్మం : జిల్లాలో కరోనా వ్యాప్తి కలవరం పుట్టిస్తోంది. సోమవారం ఒక్క రోజే 12 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జిల్లా కేంద్రం ఎన్ఎస్టీ రోడ్డుకు...
June 08, 2020, 10:41 IST
సాక్షి, నాగర్కర్నూల్: కేన్సర్ వ్యాధితో హాస్పిటల్లో చేరిన వ్యక్తి కరోనా వైరస్తో మృతి చెందినా.. రిపోర్ట్లు రాకముందే మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు...
June 02, 2020, 11:46 IST
నాగం జనార్ధన్రెడ్డి ఇంటి దగ్గర ఉద్రిక్తత
May 15, 2020, 08:26 IST
నాగర్ కర్నూలు : నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజీపేట మండల కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది. తిమ్మాజిపేటకు చెందిన బోయ గురువయ్య(40)కు ఇద్దరు కుమారులు, ఓ...
May 02, 2020, 12:03 IST
గ్రీన్ జోన్ జిల్లాలుగా వనపర్తి, నాగర్ కర్నూల్
March 03, 2020, 11:32 IST
తెలంగాణకు తలమానికం వంటి పశు జాతి ‘పొడ తూర్పు’. తూర్పు కనుమల్లోని అమ్రబాద్ టైగర్ రిజర్వ్ నల్లమల అటవీ ప్రాంతంలో విరాజిల్లుతున్న పశు జాతి ఇది. నాగర్...
February 25, 2020, 10:28 IST
సాక్షి, నాగర్కర్నూల్ : కలెక్టరేట్లోని సి–సెక్షన్లో సూపరింటెండెంట్గా పనిచేస్తున్న డిప్యూటి తహసీల్దార్ జయలక్ష్మి సోమవారం సాయంత్రం రూ.లక్ష లంచం...
February 14, 2020, 12:06 IST
సాక్షి, నాగర్కర్నూల్ క్రైం: జిల్లాలో పేకాట ‘మూడురాజాలు, ఆరు రాణులు’గా విచ్చల విడిగా సాగుతుంది. ఎంతో మంది పేకాటకు బానిసై తమ జీవితాలను నాశనం...
February 05, 2020, 14:16 IST
సాక్షి, నాగర్కర్నూలు : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన భర్త సుధాకర్రెడ్డి హత్యకేసులో నిందితురాలైన స్వాతి రెడ్డిని పోలీసులు నిన్న (మంగళవారం)...
January 30, 2020, 10:19 IST
సాక్షి, నాగర్కర్నూల్ : కృష్ణానదిలో నిషేధిత అలవి వలల వేట కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వం నిషేధించినప్పటికీ దళారులు దందాను దర్జాగా కానిస్తున్నారు. కృష్ణా...