నాగర్‌ కర్నూల్‌లో విషాదం: పిడుగుపాటుకు తండ్రి, కొడుకు మృతి

Father And Son Duo Killed By Lightning Strike In NagarKurnool - Sakshi

సాక్షి, నాగర్‌ కర్నూల్‌: నాగర్‌ కర్నూల్‌ బిజినేపల్లి మండలంలో విషాదం చోటు చేసుకుంది. పిడుగుపడి తండ్రి కొడుకులిద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన ఆదివారం సాయంత్రం జరిగింది. వారు ఫోన్‌ మాట్లాడుతుండగా  సరిగ్గా అదే సమయంలో భారీ వర్షం రావడంతో ఈ విషాద ఘటన చోటుచేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

మృతులు పాపగంటి నాగయ్య, రమేష్‌గా గుర్తించారు అధికారులు. ఒకే ఇంట్లో ఇద్దరు చనిపోవడంతో ఆ కుటుంబంలో ఒక్కసారిగా విషాదఛాయాలు అలుముకున్నాయి. 

(చదవండి: దిద్దుబాటు చర్యలు)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top