January 12, 2021, 05:17 IST
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ పెట్టుబడులకు భారత్లో ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మారిన హైదరాబాద్కు మరో దిగ్గజ సంస్థ రానుంది. అమెరికాకు చెందిన ప్రముఖ...
December 19, 2020, 03:37 IST
సాక్షి, హైదరాబాద్: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగానికి తెలంగాణ రాష్ట్రం బంగారు గనిగా మారిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. దీంతో...
December 09, 2020, 05:31 IST
షాద్నగర్ టౌన్, రూరల్: కేంద్ర ప్రభుత్వం రైతుల నెత్తిన నల్ల చట్టాలను రుద్ది, వ్యవసాయ రంగాన్ని పూర్తిగా కార్పొరేట్ శక్తులకు అప్పగించేందుకు కుట్ర...
December 08, 2020, 05:53 IST
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా మంగళవారం రైతు సంఘాలు చేపట్టిన భారత్ బంద్కు టీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు...
November 03, 2020, 07:08 IST
మొయినాబాద్ (చేవెళ్ల): తెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే 110 స్టేడియాలు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రంగారెడ్డి...
October 01, 2020, 05:35 IST
సాక్షి, హైదరాబాద్: ‘నవంబర్లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలుంటాయని నేను అన్నట్టు కొన్ని మీడియా సంస్థలు రిపోర్టు చేశాయి. జీహెచ్ఎంసీ యాక్టు...
September 11, 2020, 01:55 IST
సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణ ఏర్పాటైన తర్వాత అభివృద్ధి వేగం ఊపందుకుంది. ఇదివరకున్న ప్రభుత్వాలు చేయలేని సాహసోపేత కార్యక్రమాలన్నీ మా ప్రభుత్వం చేసింది...
September 03, 2020, 05:31 IST
సాక్షి, హైదరాబాద్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) వంటి నూతన సాంకేతికత సామాన్యుడి జీవితంలో మార్పులు తెచ్చే అవకాశముందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ...
September 02, 2020, 05:51 IST
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్న నేపథ్యంలో గ్రామీణ, వ్యవసాయ ఆవిష్కరణలకు ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర ఐటీ,...
August 27, 2020, 05:39 IST
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలో పేదల కోసం సుమారు లక్ష ఇళ్ల నిర్మాణం జరుగుతోందని రాష్ట్ర...
August 26, 2020, 06:09 IST
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో హైదరాబాద్ ఫార్మా సిటీ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ...
August 24, 2020, 15:40 IST
సాక్షి, న్యూఢిల్లీ: వరంగల్ మామునూరు ఎయిర్పోర్టును ‘ఉడాన్’ పథకంలో చేర్చాలని పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్సింగ్ పూరీని కోరినట్లు తెలంగాణ ఐటీ,...
August 05, 2020, 05:08 IST
సాక్షి, హైదరాబాద్: ‘టీకా’తాత్పర్యం తెలంగాణ చెప్పగలదని మన దేశమే కాదు, ప్రపంచదేశాలూ భావిస్తున్నాయి. అందుకు తగ్గట్టే ఇక్కడ కరోనాకు దేశంలో తొలి స్వదేశీ...
July 24, 2020, 11:44 IST
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖల మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు(కేటీఆర్)కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి...
July 13, 2020, 18:38 IST
సాక్షి, మహబూబ్నగర్: వెనకబడిన పాలమూరు జిల్లాను తెలంగాణ అగ్రగామి జిల్లాగా మారుస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు పేర్కొన్నారు. మహబూబ్...
July 09, 2020, 05:27 IST
కరీంనగర్ రూరల్: కరోనాపై విపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మునిసిపల్, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఆపత్కాలంలో...
July 08, 2020, 05:31 IST
సిరిసిల్ల: రాష్ట్ర వ్యాప్తంగా టీ–ఫైబర్ ద్వారా ఇంటింటికీ ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామని ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు...
July 05, 2020, 02:49 IST
సాక్షి, హైదరాబాద్: నిర్మాణ యంత్ర సామగ్రి తయారీ రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి రాష్ట్ర ప్రభుత్వం సాదర స్వాగతం పలుకుతోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి...
June 17, 2020, 02:33 IST
సాక్షి, హైదరాబాద్: పటిష్టమైన డిజిటల్ నెట్వర్క్ అవసరాన్ని ప్రస్తుత కరోనా సంక్షోభం ఎత్తిచూపిందని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు...
June 11, 2020, 05:14 IST
సిరిసిల్ల: రాష్ట్రంలో రైతులను సంఘటితం చేసి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం ప్రణాళికబద్ధంగా పనిచేస్తోందని ఐటీ, పరిశ్రమలు,...
May 21, 2020, 02:43 IST
సాక్షి, హైదరాబాద్: వ్యూహాత్మక రహదారుల పథకం (ఎస్సార్డీపీ)లో భాగంగా జీహెచ్ఎంసీ చేపట్టిన పనుల్లో మరో ఫ్లైఓవర్ పనులు పూర్తయ్యాయి. బయోడైవర్సిటీ...
April 29, 2020, 08:37 IST
భారత్ నెట్ ప్రాజెక్టుకు సహకారం అందించండి
April 29, 2020, 01:54 IST
సాక్షి, హైదరాబాద్: ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాలకు చెందిన పరిశ్రమలను చైనా నుంచి భారత్కు రప్పించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కే....
April 24, 2020, 21:31 IST
April 24, 2020, 02:03 IST
సాక్షి, సిద్దిపేట : సిద్దిపేట జిల్లా సరిహద్దుకు చేరిన గోదారమ్మను రంగనాయక సాగర్లోకి వదిలేందుకు శుక్రవారం ముహూర్తం ఖరారు చేశారు. మంత్రులు హరీశ్రావు,...
April 23, 2020, 08:21 IST
మీ సేవలకు వెలకట్టలేని అభినందన..
April 23, 2020, 01:48 IST
సాక్షి, హైదరాబాద్: ‘‘ఏమ్మా.. నీ పేరేంటి?.. ‘‘పిల్లలెంత మంది?.. ఏం చదువుతున్నారు?’’ ‘‘మీకేమైనా సమస్యలున్నాయా..?’’
ఇలా పేరుపేరునా మునిసిపల్ శాఖ...
April 21, 2020, 01:52 IST
సాక్షి,హైదరాబాద్: ఒక్క కార్మికుడిని కూడా ఉద్యోగం నుంచి తొలగించరాదని, మే నెలలో కూడా కార్మికులు, ఉద్యోగులందరికీ జీతాలు చెల్లించాలని రాష్ట్రంలోని...
April 20, 2020, 04:43 IST
కరోనా వైరస్పై పోరాటంలో కీలక పాత్ర పోషిస్తున్న వైద్య, పారిశుధ్య, పోలీస్ సిబ్బంది కృషిని అభినందిస్తూ మంచు మనోజ్ ఓ పాటను విడుదల చేశారు. ‘‘అంతా...
April 19, 2020, 01:19 IST
సాక్షి, హైదరాబాద్: కరోనా సవాల్ను సమష్టిగా ఎదుర్కోవాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ)...
April 18, 2020, 01:22 IST
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి చెందిన ప్రస్తుత పరిస్థితుల్లో సొంత వైద్యం మరింత ప్రమాదమని పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు ఆందోళన వ్యక్తం...
April 18, 2020, 01:15 IST
వెంగళరావునగర్: తల్లిలేని 5 నెలల పాపకు పాలులేవంటూ రాష్ట్రమంత్రి కేటీఆర్కు ఓ వ్యక్తి ట్వీట్ చేయడంతో మంత్రి స్పందించి డిప్యూటీ మేయర్ ద్వారా సాయం...
March 22, 2020, 03:39 IST
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సి పల్ కార్పొరేషన్ పాలక మండలి పదవీ కాలం వచ్చే ఏడాది ఫిబ్రవరితో ముగియనుంది. 2016 ఫిబ్రవరిలో జరిగిన...
March 14, 2020, 02:24 IST
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రాష్ట్రంలో ఆరు విమానాశ్రయాల ఏర్పాటుకు ప్రతిపాదించినట్లు రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు శుక్రవారం...
March 07, 2020, 02:44 IST
సాక్షి, హైదరాబాద్: పట్టణాల మార్పే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన తొలి విడత పట్టణ ప్రగతి విజయవంతమైందని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కె.తారకరామారావు...
February 27, 2020, 02:20 IST
సాక్షి, జనగామ: ‘లంచాలను అరికట్టడానికే ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త మున్సిపల్ చట్టం తీసుకొచ్చారు.. 600 గజాల లోపు ఇల్లు కట్టుకునే వారు ఆన్లైన్లో...
February 20, 2020, 03:24 IST
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఉపయోగించే వైద్య పరికరాల్లో 80 శాతం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని ఈ పరిస్థితి మారాలని మంత్రి కె.తారక రామారావు...
February 19, 2020, 02:54 IST
సాక్షి, హైదరాబాద్: ఆరోగ్య రంగంలో ప్రపంచానికి మార్గదర్శిగా నిలిచే సత్తా భారత్కు ఉందని, 50 కోట్ల మంది ప్రజలకు మెరుగైన ఆరోగ్యం కల్పించేందుకు చేపట్టిన...
February 18, 2020, 02:50 IST
జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి, మోదీ, వైఎస్ జగన్
February 13, 2020, 01:48 IST
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి నిధులిచ్చిందని కేంద్ర ఆర్థిక మంత్రి లోక్సభలో చేసిన ప్రకటన హాస్యాస్పదంగా ఉందని రాష్ట్ర మంత్రి కె....