June 22, 2022, 06:11 IST
ముంబై: ప్రమోటర్ సంస్థలలో ఒకటైన ఫెయిర్బ్రిడ్జ్ క్యాపిటల్(మారిషస్).. తాజాగా వాటాను పెంచుకున్నట్లు ఓమ్ని చానల్ ట్రావెల్ కంపెనీ థామస్ కుక్ (...
June 15, 2022, 12:04 IST
భారత్ కు పొంచి ఉన్న కరోనా ముప్పు
April 24, 2022, 05:17 IST
సాక్షి, హైదరాబాద్: దేశ వైద్య విద్యా రంగంలో సంస్కరణల జోరు కొనసాగుతోంది. వైద్య కళాశాలలను విస్తృతం చేస్తూనే, విద్యార్థుల్లో నైపుణ్యాన్ని మరింత...
April 15, 2022, 01:34 IST
న్యూఢిల్లీ: బడ్జెట్లో (2022–23 ఆర్థిక సంవత్సరం) మూలధన పెట్టుబడుల పెంపు ప్రణాళికలు దేశ తయారీ రంగాన్ని ఉత్తేజం చేస్తాయని, పెట్టుబడులు పెరుగుతాయని,...
April 02, 2022, 17:11 IST
హైదరాబాద్లో మెట్రో ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్. CMRS గ్రీన్ సిగ్నల్తో ప్రయాణికులు మరింత తక్కువ సమయంలో గమ్యస్థానాలకు చేరుకోనున్నారు.
March 09, 2022, 19:11 IST
మిర్యాలగూడ: నిత్యావసర ధరలు పెరగడంతో ఇప్పటిటే సామాన్యులు అల్లాడుతండగా.. మూలిగే నక్కపై తాటిపడ్డ చందంగా వంట నూనె ధరలు భగ్గుమంటున్నాయి. 15 రోజుల...
March 02, 2022, 20:18 IST
అటు బాంబుల మోత.. ఇటు ధరల వాత
February 05, 2022, 04:27 IST
సాక్షి, అమరావతి: ఉపాధి హామీ పథకంలో పనిచేసే కూలీలకు ఇప్పుడు అందుతున్న కూలి కంటే ఎక్కువ మొత్తం దక్కేందుకు వీలుగా పనిగంటలు పెంచుకోవాలని రాష్ట్ర...
February 03, 2022, 06:09 IST
న్యూఢిల్లీ: కేంద్ర వ్యయాల పెంపు వ్యవస్థలో డిమాండ్ పునరుత్తేజం, పటిష్టతకు అలాగే ఉపాధి కల్పనకు దోహదపడుతుందని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్ సేథ్...
January 27, 2022, 01:02 IST
నా సహోద్యోగులు, స్నేహితులు, దేశవాసులతో పాటు.. తక్కిన ప్రపంచానికి ఉదాహరణగా నిలిచే భారతదేశం కోసం నేను కల కంటుంటాను. భారత పారిశ్రామిక ప్రతినిధిగా, మాజీ...
January 19, 2022, 15:59 IST
Allu Arjun High Remuneration For Lyca Productions Movie After Prabhas: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ 'పుష్ప: ది రైజ్' సినిమా తర్వాత మరో మలుపు...
January 11, 2022, 16:15 IST
వినియోగదారులకు భారీ షాక్, వీటి ధరలు పెరగనున్నాయ్
December 29, 2021, 04:20 IST
సాక్షి, అమరావతి: ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో విద్యార్థినుల చేరికలు పెద్ద ఎత్తున పెరిగాయి. 2014–15లో...
December 28, 2021, 01:34 IST
సాక్షి, హైదరాబాద్: ఐదేళ్లుగా పొంచి ఉన్న విద్యుత్ చార్జీల బాంబు ఒక్కసారిగా పేలనుంది. పేద, మధ్య తరగతి, ధనిక అనే తేడా లేకుండా అన్ని వర్గాలపై బాదుడుకు...
December 27, 2021, 08:12 IST
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ను పొగమంచు కప్పేసింది. ఆదివారం తెల్లవారుజామున 5 నుంచి ఉదయం 9 గంటల వరకు పలు ప్రాంతాల్లో పొగమంచు కప్పేసింది....
November 29, 2021, 11:06 IST
కరోనాతో ఆర్థికంగా చితికిన సామాన్యుడిపై చివరికి మొబైల్ రీఛార్జీల భారాన్ని మోపాయి టెలికామ్ కంపెనీలు.
November 28, 2021, 09:16 IST
గత రెండేళ్లలో రాష్ట్రంలోని వ్యవసాయ, వ్యవసాయేతర, నిర్మాణ రంగ కూలీల వేతనాలు పెరిగాయి. ఉద్యాన కూలీల వేతనాల్లోనూ ఈ పెంపు నమోదైనట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్...
September 15, 2021, 12:54 IST
Flipkart Pay Later Limit: పండగ వేళ కస్టమర్లకు మరో ఆఫర్ని ఫ్లిప్కార్ట్ ప్రకటించింది. ఈ కామర్స్ ఫ్టాట్ఫామ్పై తమకు నచ్చిన వస్తువులు కొనుగోలు చేసి...
September 03, 2021, 09:21 IST
అఫ్గాన్లోని తమ రాయబార కార్యాలయాన్ని తెరిచి ఉంచుతామని చైనా హామీ ఇచ్చిందని, సంక్షోభంతో నష్టపోయిన అఫ్గాన్కు మానవతా సహాయాన్ని పెంచుతామని చైనా హామీ...
August 06, 2021, 03:52 IST
సాక్షి పెద్దపల్లి: వ్యవసాయరంగంలో దూసుకుపోతున్న రాష్ట్రానికి ఎరువుల కొరత తీరనుంది. తెలంగాణ సిగలో మరో కలికితురాయిగా నిలవనున్న రామగుండం ఎరువుల కర్మాగారం...
July 17, 2021, 16:32 IST
న్యూ ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరోసారి కేంద్రం తీపికబురును అందించింది. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కరువు భత్యాన్ని 17 శాతం నుంచి 28 శాతం...
July 17, 2021, 08:25 IST
నిన్న మొన్నటిదాకా రూ.6 నుంచి రూ.16 వరకు పలికిన టమాటా ధరలు ఒక్కసారిగా రూ.22కు చేరుకున్నాయి. చిత్తూరు జిల్లా మదనపల్లె టమాటా మార్కెట్లో శుక్రవారం...
July 15, 2021, 09:16 IST
దేశంలో మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. దాదాపు రెండు నెలల తరువాత జులై 12 నుంచి చమురు ధరలు కాస్త తగ్గి స్థిరంగా కొనసాగుతున్నాయి. రెండు రోజుల...
July 15, 2021, 08:39 IST
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన విక్రయాలు తిరిగి గాడినపడుతున్నాయి. కోవిడ్–19 మహమ్మారి కారణంగా ఆటోమొబైల్ రంగం తీవ్రంగా దెబ్బతిన్న సంగతి తెలిసిందే...