మళ్లీ పసిడి పరుగు.. | Gold Prices Have Been Lifted By Scare Over Virus Outbreak In China | Sakshi
Sakshi News home page

మళ్లీ పసిడి పరుగు..

Jan 27 2020 10:48 AM | Updated on Jan 27 2020 12:43 PM

Gold Prices Have Been Lifted By Scare Over Virus Outbreak In China - Sakshi

చైనాలో వైరస్‌ వ్యాప్తి ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుందనే అంచనాతో పసిడి ధరలు భారమయ్యాయి.

ముంబై : బంగారం ధరలు తగ్గినట్టే తగ్గి మళ్లీ భగ్గుమన్నాయి. అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్ల అనిశ్చితి పసిడికి కలిసివచ్చింది. ఎంసీఎక్స్‌లో సోమవారం వరుసగా మూడోరోజు పదిగ్రాముల బంగారం రూ 200 పెరిగి రూ 40,560కు ఎగబాకింది. చైనాలో వేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్‌ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుందనే అంచనాతో మదుపురులు బంగారంపై పెట్టుబడులకు మొగ్గుచూపుతున్నారు. వెండి ధరలు సైతం భారమవుతూ కిలో రూ 47,291కి పెరిగి రూ 50,000కు చేరువయ్యాయి.

చదవండి : చమురు మంట.. పసిడి పంట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement