May 29, 2023, 19:43 IST
న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్పై వివాదం మరింత ముదురుతోంది. దేశ రాజధాని ప్రాంతంలో ప్రభుత్వ అధికారుల...
May 20, 2023, 14:08 IST
సుప్రీంలో తీర్పు వచ్చింది. ఆట ముగిసింది. అలాంటి మ్యాచ్కు రూల్స్ మార్చడం..
May 09, 2023, 08:14 IST
న్యూఢిల్లీ: మణిపూర్లో జాతుల మధ్య హింసాకాండలో ఆస్తి, ప్రాణనష్టం భారీగా సంభవించడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. హింసాత్మక ఘటనల బాధితులకు...
May 03, 2023, 20:06 IST
ఎలక్ట్రిక్ వాహనదారులకు ముఖ్య గమనిక. ఇప్పటికే ఈవీ వెహికల్ను కొనుగోలు చేశారా? అదనంగా ఛార్జర్లతో పాటు వెహికల్కు సంబంధించిన ఎక్విప్మెంట్ కోసం...
May 03, 2023, 11:41 IST
చింతపల్లి ఫిష్ ల్యాండింగ్ సెంటర్ కు శంకుస్థాపన చేసిన సీఎం వైఎస్ జగన్
May 03, 2023, 10:39 IST
ఆర్ బీకేలతో ఏపీలో వ్యవసాయరంగం కొత్త పుంతలు
May 01, 2023, 10:39 IST
పాక్ నుంచి సందేశాలు వస్తుండడం, ఉగ్రవాదుల దాడులకు ప్రణాళికల..
April 27, 2023, 17:01 IST
సాక్షి, న్యూఢిల్లీ: స్వలింగ సంపర్కుల వివాహా అంశం సుప్రీంకోర్టులో ఎటూ తేలడం లేదు. స్వలింగ జంటలకు వివాహా చట్టబద్దత, రక్షణ కల్పించాలని కోరుతూ దాఖలైన పలు...
April 21, 2023, 19:31 IST
కోవిడ్ కారణంగా ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య, మరణాల సంఖ్య తక్కువే అయినప్పటికీ..
April 18, 2023, 18:14 IST
పదకొండు మంది రిలీజ్కు సంబంధించిన ఫైల్స్ ఇవ్వకపోవడంపై..
April 15, 2023, 02:55 IST
కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని కొందరు విమర్శిస్తున్నారు. రాజ్యాంగ రచనలో అంబేడ్కర్తో కలసి నెహ్రూ పనిచేశారు. రాజ్యాంగ పరిరక్షణకు తోడ్పడ్డారు. నాడు...
April 07, 2023, 16:28 IST
న్యూఢిల్లీ: కరోనా కట్టడిలో అతి ముఖ్యమైన వ్యాక్సినేషన్ కార్య క్రమాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవైపు కరోనా కేసులు...
April 07, 2023, 07:41 IST
సహజ వాయివు (నేచురల్ గ్యాస్) ధరల విషయంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేచురల్ గ్యాస్ ధరల్ని నియంత్రించేందుకు కొత్త పద్దతిని అమలు చేసింది...
April 05, 2023, 14:01 IST
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వానికి భారీ షాక్ తగిలింది. మలయాళం న్యూస్ ఛానల్ ‘మీడియావన్’పై కేంద్రం విధించిన నిషేధాన్ని రద్దు చేస్తూ...
March 30, 2023, 16:17 IST
కోల్కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పాట పాడారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన ధర్నాలో గురువారం తన నిరసనను సీఎం ఓ...
March 29, 2023, 14:24 IST
న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని వైఎస్సార్సీపీ ఎంపీ వంగా గీత డిమాండ్ చేశారు. లోక్సభలో రూల్ 377 కింద ఈ విషయాన్ని ఆమె ప్రస్తావించారు....
March 28, 2023, 16:36 IST
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మెట్రోరైల్ ప్రాజెక్టు రెండవ దశ ప్రస్తుత తరుణంలో సాధ్యం కాదన్న కేంద్ర ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు....
March 28, 2023, 12:58 IST
సాక్షి, హైదరాబాద్: మెట్రోరైలు విస్తరణ పనులు మరింత ఆలస్యమయ్యే పరిస్థితులే కనిపిస్తున్నాయి. హైదరాబాద్ మెట్రోరైలు రెండో దశ కింద చేపట్టాలని భావించిన...
March 27, 2023, 15:08 IST
న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టు ఎత్తుపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. పోలవరం ఎత్తు 45.72 మీటర్లని కేంద్రం స్పష్టం చేసింది. పోలవరంపై అనుమానాలు...
March 21, 2023, 16:22 IST
గవర్నర్ హోదాలో ఉన్న తమిళిసైకి నోటీసులు ఇవ్వకుండా కేంద్రానికి..
March 16, 2023, 19:27 IST
భారత్లో కరోనా కేసుల్లో నాలుగు నెలల తర్వాత ఒక్కసారిగా..
February 12, 2023, 16:40 IST
విద్యాలయాలుగా ఆర్బీకే సెంటర్లు
January 21, 2023, 17:45 IST
భారత ప్రధాని నరేంద్ర మోదీని విమర్శిస్తూ.. బీబీసీ తీసిన డాక్యుమెంటరీ వివాదం ఇంకా సమసిపోలేదు..
January 09, 2023, 07:59 IST
కేంద్ర పాలిత ప్రాంతంగా ఉండడం కన్నా జమ్ముకశ్మీర్తో కలవడమే మంచిదనే అభిప్రాయం వ్యక్తం చేయడంతో కేంద్రానికి ఎదురుదెబ్బ తగిలినట్లయింది.
January 03, 2023, 08:52 IST
న్యూఢిల్లీ: ఆన్లైన్ గేమింగ్ కంపెనీలకు సంబంధించిన నిబంధనల ముసాయిదాను కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ (ఎంఈఐటీవై) విడుదల చేసింది.వీటి ప్రకారం ఆన్లైన్...
December 16, 2022, 16:31 IST
న్యూఢిల్లీ: కేంద్రం ఆయిల్ రంగ సంస్థలకు భారీ ఊరట కల్పించింది. పక్షం రోజుల సమీక్షలో భాగంగా దేశీయ రిఫైనరీలు, చమురు ఉత్పత్తి లాభాలపై విండ్ఫాల్ టాక్స్...
November 30, 2022, 12:46 IST
న్యూఢిల్లీ: విరిగిన బియ్యంసహా ఆర్గానిక్ నాన్-బాస్మతీ బియ్యం ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని ప్రభుత్వం మంగళవారం ఎత్తివేసింది. ఈ ఉత్పత్తుల ఎగుమతుల...
November 29, 2022, 15:19 IST
సాక్షి, ముంబై: మరికొన్ని రోజుట్లో వంట గ్యాస్ వినియోగదారులకు శుభవార్త అందనుంది. దేశంలోని సామాన్య ప్రజలకు ఉపశమనం కలిగించేలా గ్యాస్ ధరపై కేంద్ర...
November 18, 2022, 15:14 IST
న్యూఢిల్లీ: దేశం నుంచి భారీ ఎత్తున కొర్రలు, సామలు, అరికల వంటి సిరి (చిరు/తృణ) ధాన్యాల ఎగుమతులపై కేంద్రం దృష్టి సారిస్తోంది. ఇందుకు తగిన వ్యూహ రచన...
November 17, 2022, 22:38 IST
రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషుల విడుదల వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది...
October 28, 2022, 11:35 IST
న్యూఢిల్లీ: స్టాక్ స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్ అయిన దగ్గర్నుంచి ఇష్యూ ధర కన్నా దిగువనే ట్రేడ్ అవుతున్న లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ...
October 08, 2022, 07:55 IST
న్యూఢిల్లీ: భారత్ సిరీస్ (బీహెచ్) వాహన రిజిస్ట్రేషన్ విధానాన్ని మరింత విస్తరించేందుకు వీలుగా నిబంధనల్లో సవరణలను కేంద్ర రవాణా, రహదారుల శాఖ...
October 04, 2022, 11:04 IST
సామాన్యులకు గుడ్ న్యూస్.. తగ్గనున్న వంట నూనె ధరలు
October 01, 2022, 12:30 IST
కారులో 6 ఎయిర్ బ్యాగ్ నిబంధన పై కేంద్రం కీలక నిర్ణయం
September 05, 2022, 15:44 IST
పాక్ మ్యాచ్లో క్యాచ్ వదిలేసినందుకు అర్షదీప్కు బెదిరింపులు వస్తున్నాయ్.
September 01, 2022, 18:55 IST
నేనే ప్రధాని అంటూ కేసీఆర్ దేశమంతా తిరగడమే తప్ప..
August 20, 2022, 17:06 IST
సాక్షి, నల్గొండ: మునుగోడు ప్రజా దీవెన సభ వేదికగా సీఎం కేసీఆర్.. కేంద్రంలోని మోదీ సర్కార్పై నిప్పులు చెరిగారు. ఇది ప్రజాస్వామ్య దేశమని.. రాచరిక...
August 19, 2022, 08:30 IST
న్యూఢిల్లీ: డీజిల్ ఎగుమతిపై విండ్ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్ను ప్రభుత్వం గురువారం లీటరుకు రూ.5 నుంచి రూ. 7కు పెంచింది. అలాగే జెట్ ఇంధన (ఏటీఎఫ్)...
August 17, 2022, 12:47 IST
అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్)పై అంతర్జాతీయ ఫుట్బాల్ సంఘాల సమాఖ్య (ఫిఫా) నిషేధం విధించిన నేపథ్యంలో భారత దేశ అత్యున్నత న్యాయస్థానం కేంద్ర...
August 08, 2022, 16:44 IST
న్యూఢిల్లీ: ఎన్నికల్లో గెలిచేందుకు కొన్ని పార్టీలు ఉచిత రెవిడిలు(ఉచిత పథకాలను) అందిస్తున్నారంటూ నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇలా ఉచితాలను...
August 08, 2022, 12:41 IST
సాక్షి, హైదరాబాద్: కేంద్రం పార్లమెంట్లో ప్రవేశపెడుతున్న విద్యుత్ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ విద్యుత్ ఉద్యోగులు నిరసన బాట పట్టారు. నేషనల్...
August 06, 2022, 17:03 IST
సాక్షి, హైదరాబాద్: నీతి ఆయోగ్లో మేథోమథనం జరగడం లేదని, భజన బృందంగా మారిందని సీఎం కేసీఆర్ వ్యంగ్యస్త్రాలు సంధించారు. ప్లానింగ్ కమిషన్ను తీసేసి...