January 15, 2021, 19:34 IST
నాకు ఉద్యోగమైనా ఇవ్వండి లేదంటే పిల్లను చూసి పెళ్లైనా చేయండంటూ... మహారాష్ట్ర ముఖ్యమంత్రికి ఓ యువకుడు రాసిన లేఖ సోషల్ మీడియాల్ హల్చల్ చేస్తోంది.
January 13, 2021, 11:21 IST
ముంబై: మహారాష్ట్ర సామాజిక, న్యాయశాఖ మంత్రి ధనంజయ్ ముండేపై 38 మహిళ అత్యాచార ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. వీటిపై ధనంజయ్ స్పందించారు. సదరు మహిళ...
January 11, 2021, 09:02 IST
సాక్షి ముంబై : మహారాష్ట్ర భండారా జిల్లా ఆసుపత్రిలోని చైల్డ్ కేర్ యూనిట్లో జరిగిన అగ్నిప్రమాదం సంఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. మృతి చెందిన...
January 06, 2021, 13:54 IST
సాక్షి, ముంబై: వచ్చే సంవత్సరం జరగబోయే ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కోసం శివసేన సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా గుజరాతీ ఓటర్లను ఆకట్టుకునేందుకు...
December 20, 2020, 16:49 IST
ముంబై : రాష్ట్రంలో మాస్కుల వినియోగంపై ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రజలు మరో ఆరు నెలల పాటు మాస్కులు తప్పని సరిగా...
December 09, 2020, 14:18 IST
ముంబై: సామాజిక కార్యకర్త తృప్తి దేశాయ్పై షిర్డీ అధికారులు అంక్షలు విధించారు. డిసెంబర్ 8 నుంచి 11 అర్ధరాత్రి వరకు తృప్తి దేశాయ్కు షిర్డీ ఆలయ...
December 07, 2020, 08:12 IST
సాక్షి, ముంబై: ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే మద్దతు ప్రకటించినట్లు ఆకాళీదల్...
December 05, 2020, 09:08 IST
సాక్షి, ముంబై: రాష్ట్ర శాసన మండలిలో ఖాళీ అయిన స్థానాలకు డిసెంబర్ 1న జరిగిన ఎన్నికల ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. మొత్తం ఆరు స్థానాలకు జరిగిన...
December 02, 2020, 04:53 IST
సాక్షి, ముంబై: బాలీవుడ్ నటి, రంగీలా భామ ఊర్మిళ మాటోండ్కర్ (46) మంగళవారం శివసేనలో చేరారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సమక్షంలో పార్టీ...
November 28, 2020, 08:03 IST
సాక్షి, ముంబై: మహారాష్ట్రలో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల మహావికాస్ అఘాడి ప్రభుత్వం అధికారం చేపట్టి నేటితో ఏడాది పూర్తి అయ్యింది. శివసేన చీఫ్ ఉద్ధవ్...
November 28, 2020, 07:27 IST
సాక్షి, ముంబై: రాష్ట్ర ప్రభుత్వ స్టీరింగ్ తన చేతిలోనే ఉందని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే స్పష్టం చేశారు. ప్రజల ఆశ్వీరాదాలు తమ ప్రభుత్వానికి ఉన్నాయని,...
November 24, 2020, 07:20 IST
కోవిడ్ కేసులు పెరిగిపోతుండటంతో రాష్ట్రంలో మళ్లీ లాక్డౌన్ విధించే అంశంపై నిర్ణయం తీసుకుంటామని ఉపముఖ్యమంత్రి వెల్లడించారు. కనీసం రెండు వారాలు కరోనా...
November 23, 2020, 07:14 IST
సాక్షి ముంబై: అన్లాక్లో సడలింపులిస్తున్నామని, కానీ ప్రజలు కరోనా నిబంధనలు పాటించకుండా గుమిగూడటం సమంజసం కాదని ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే పేర్కొన్నారు...
November 08, 2020, 16:21 IST
ముంబై: కరోనా మహమ్మారి కారణంగా మార్చి నుంచి మూసివేయబడిన దేవాలయాలు, ఇతర ప్రార్థనా స్థలాలు త్వరలో తిరిగి ప్రారంభమవుతాయని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్...
November 06, 2020, 08:08 IST
సాక్షి, ముంబై : ముంబై చిత్రపరిశ్రమను ఉత్తరప్రదేశ్కు తరలించే సత్తా ఉంటే తీసుకెళ్లవచ్చని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సవాల్ విసిరారు....
November 04, 2020, 12:19 IST
సాక్షి, ముంబై : దివంగత బాలీవుడు నటుడు సుశాంత్సింగ్ ఆత్మహత్యతో రగిలిన వివాదం, రిపబ్లిక్ టీవీ ఎడిటర్ అర్నాబ్ గోస్వామి అనూహ్య అరెస్టు తరువాత మరోసారి...
October 26, 2020, 11:02 IST
సాక్షి, ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే బాలీవుడ్ నటి కంగనా రనౌత్పై మరోసారి ధ్వజమెత్తారు. శివసేన దసరా ర్యాలీలో ఆయన కంగనాపై పరోక్షంగా...
October 26, 2020, 09:32 IST
నల్ల టోపీ పెట్టుకున్న ఆ వ్యక్తి, ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ దసరా ప్రసంగాన్ని ఒకసారి వినండి. హిందుత్వ అంటే కేవలం ఆలయాల్లో పూజలు చేయడం మాత్రమే కాదు...
October 18, 2020, 10:50 IST
న్యూఢిల్లీ: ఆలయాలను తిరిగి తెరిచే అంశంపై రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేకు రాసిన లేఖలో మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారి చేసిన వివాదాస్పద...
October 17, 2020, 15:41 IST
మహారాష్ట్ర ముఖ్యమంత్రి పై అవమానకరమైన వ్యాఖ్యల ఆరోపణల నేపథ్యంలో కంగనా రనౌత్, ఆమ సోదరిపై కేసు నమోదు చేయాలని బాంద్రా మేజిస్ట్రేట్ మెట్రోపాలిటన్ కోర్టు ...
October 14, 2020, 04:29 IST
ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, గవర్నర్ బి.ఎస్.కోషియారీల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ప్రార్థన స్థలాల పునః ప్రారంభంపై ఇరువురి మధ్య మాటా...
October 12, 2020, 11:51 IST
ముంబై: దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుంది. ఇక అత్యధిక కేసులతో మహారాష్ట్ర ప్రథమ స్థానంలో ఉంది. ఆదివారం ఇక్కడ 10,792 కొత్త కేసులు వెలుగు చూశాయి....
September 28, 2020, 11:39 IST
ముందుగా అనుకున్న ప్రకారమే ఈ భేటీ జరిగింది. ఉద్ధవ్ ఠాక్రేకు కూడా ఈ విషయం గురించి తెలుసు. అయినా ఫడ్నవిస్ను కలవడం నేరమా ఏంటి?
September 26, 2020, 13:40 IST
ముంబై: బిహార్లో ఎన్నికల నగారా మోగిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 28, నవంబర్ 3, 7 తేదీలలో మూడు దశల్లో బిహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ని భారత ఎన్నికల...
September 15, 2020, 14:57 IST
ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేపై బాలీవుడ్ ‘క్వీన్’ కంగనా రనౌత్ మరోసారి విమర్శల వర్షం కురిపించారు. బాలీవుడ్ మూవీ మాఫియా, డ్రగ్...
September 14, 2020, 05:41 IST
ముంబై: అధికార శివసేనను, ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేను తీవ్రంగా విమర్శిస్తున్న బాలీవుడ్ నటి కంగన రనౌత్ ఆదివారం మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్...
September 12, 2020, 20:34 IST
ముంబై: ప్రస్తుతం మహారాష్ట్రలో కంగన వర్సెస్ సేన వివాదం నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బీఎంసీ కంగన కార్యాలయాన్ని కూల్చి వేసింది. ఈ నేపథ్యంలో...
September 10, 2020, 03:55 IST
ముంబై: బాలీవుడ్ నటి కంగనా రనౌత్కు చెందిన బాంద్రా బంగ్లాలో అక్రమ నిర్మాణాలున్నాయంటూ బీఎంసీ(ముంబై మున్సిపాలిటీ) అధికారులు బుధవారం కూల్చివేతకు దిగారు...
September 07, 2020, 20:53 IST
ముంబై: బాలీవుడ్ నటుడు సుశాంత సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసులో భాగంగా కంగనా రనౌత్ ముంబైని పీఓకేతో పోల్చిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యల పట్ల శివసేన...
August 12, 2020, 09:09 IST
ముంబై : మహారాష్ట్ర మంత్రి, స్వతంత్ర ఎమ్మెల్యే శంకర్ రావు గదఖ్ అధికార శివసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. శంకర్ రావు అహ్మద్ నగర్ జిల్లా నేవాసా...
August 01, 2020, 09:49 IST
ముంబై: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతిపై దర్యాప్తును నిర్వహించడంలో ముంబై పోలీసుల సామర్థ్యాన్ని ప్రశ్నించే ప్రయత్నాలను తీవ్రంగా...
July 27, 2020, 19:51 IST
ముంబై : మహారాష్ట్రలో కరోనా వైరస్ కొనసాగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి ఉద్థవ్ ఠాక్రే కేంద్రానికి పలు విజ్ఞప్తులు చేశారు. అలాగే ముంబై సమీపంలో శాశ్వత...
July 26, 2020, 18:09 IST
సాక్షి, ముంబై: భారత్, చైనా సరిహద్దు వివాదాల నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సామ్నా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆదివారం కీలక...
July 22, 2020, 16:51 IST
సాక్షి, ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కరోనా కట్టడికి సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై సెటైర్లు వేశారు. తన కళ్లముందు...
July 05, 2020, 02:22 IST
ముంబై: కరోనా పంజా విసురుతుండగా, ప్రజాధనంతో కొత్త కార్లు కొనుక్కోవడానికి మంత్రులకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడం మహారాష్ట్రలో కలకలం సృష్టిస్తోంది....
June 30, 2020, 17:26 IST
ముంబై: విద్యుత్ బిల్లింగ్ విధానాల్లో మరింత పారదర్శకత చూపించాలని మహారాష్ట్ర విద్యుత్ నియంత్రణ కమిషన్(ఎంఈఆర్సీ)ను ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే...
June 12, 2020, 16:58 IST
ప్రభుత్వ నిర్ణయాలు లేకుండానే ఇష్టారీతిన వార్తలు ప్రచారం చేసి ప్రజల్లో గందరగోళం సృష్టించొద్దని మీడియా సంస్థలకు హితవు పలికారు.
June 03, 2020, 08:55 IST
గుజరాత్, మహారాష్ట్రలను వణికిస్తోన్న నిసర్గ
June 03, 2020, 03:35 IST
అహ్మదాబాద్: అరేబియా సముద్రంలోని తూర్పు మధ్య ప్రాంతంలో సూరత్కి 670 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్న అల్పపీడనం మరో 12 గంటల్లో నిసర్గ తుపానుగా...
June 02, 2020, 17:40 IST
ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వ అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.
May 27, 2020, 10:53 IST
ముంబై : మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే మిత్రపక్షాలతో సమావేశం కానున్నారు. సీఎం అధికారిక నివాసంలో బుధవారం మధ్యాహ్నం ఈ భేటీ జరగనుంది.సంకీర్ణ...
May 26, 2020, 18:11 IST
ముంబై: రాష్ట్రంలో కరోనా సంక్షోభానికి ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నిలకడలేని నిర్ణయాలే కారణమని కాంగ్రెస్ పార్టీ కీలక నేత సంజయ్ నిరుపమ్ విమర్శించారు....