January 22, 2021, 16:25 IST
హైదరాబాద్: ప్రైవేటు పాఠశాలల్లో ఆన్లైన్ క్లాసుల పేరుతో జరుగుతున్న ఫీజుల దోపిడీపై హైదరాబాద్ స్కూల్స్ పేరెంట్స్ అసోసియేషన్ దాఖలు చేసిన పిల్పై...
January 22, 2021, 14:43 IST
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 'ధరణి' పోర్టల్పై స్టేను హైకోర్టు మళ్లీ పొడిగించింది. ధరణిలో వ్యవసాయేతర ఆస్తుల నమోదు,...
January 21, 2021, 18:50 IST
హైదరాబాద్: కరోనా మహమ్మారికి సంబంధించిన 24 ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై నేడు హైకోర్టులో విచారణ కొనసాగింది. రాష్ట్రంలో కరోనా తీవ్రత గతంలో ఉన్నంతగా లేదని...
January 20, 2021, 14:39 IST
ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్లపై స్టే కొనసాగిస్తూ నిర్ణయం
January 20, 2021, 13:35 IST
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. బీఆర్ఎస్లపై స్టే యథావిధిగా కొనసాగించాలని ధర్మాసనం నిర్ణయించింది. ఎల్ఆర్ఎస్,...
January 20, 2021, 08:46 IST
సాక్షి, హైదరాబాద్: మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించిన వార్డుల విభజన, రిజర్వేషన్ల ప్రక్రియను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై ఏడాది గడిచినా ప్రభుత్వం...
January 19, 2021, 08:21 IST
సాక్షి, హైదరాబాద్: తామిచ్చిన వినతిపత్రాలపై చర్యలు తీసుకోవడంతో పాటు తమపై పెట్టిన క్రిమినల్ కేసులను కొట్టివేయాలంటూ ములుగు జిల్లా వెంకటాపురం మండలం...
January 14, 2021, 08:12 IST
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లోని వెస్ట్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు సీజ్ చేసిన రూ.5 కోట్లను.. తామే సీజ్ చేశామని ఆదాయపన్ను శాఖ అధికారులు తప్పుడు...
January 11, 2021, 08:00 IST
సాక్షి, మేడ్చల్ జిల్లా: హైదరాబాద్ సహా శివారు (మేడ్చల్ జిల్లా)లో సుమారు 8,289.62 ఎకరాల ప్రభుత్వ భూములు వివిధ కోర్టు వివాదాల్లో మగ్గుతున్నాయి. వీటి...
January 09, 2021, 18:22 IST
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టులో అగ్ని ప్రమాదం సంభవించింది. హైకోర్టులోని అడ్మిన్ బిల్డింగ్లో శనివారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. హైకోర్టు...
January 06, 2021, 08:21 IST
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) ఆధ్వర్యంలో ఎటువంటి లీగ్ మ్యాచ్లు నిర్వహించరాదని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు...
January 05, 2021, 08:33 IST
సాక్షి, హైదరాబాద్ : న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ప్రత్యేకంగా తనకు ఆఫీస్ ఉండేది కాదని, కారు డిక్కీనే కార్యాలయంగా వినియోగించుకున్నానని...
January 05, 2021, 03:30 IST
సాక్షి, హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసును విచారించే పరిధి ఈ కోర్టుకు లేదని మల్కాజిగిరి ఎంపీ రేవంత్రెడ్డి తరఫున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది...
January 05, 2021, 02:12 IST
సాక్షి, హైదరాబాద్: వ్యక్తులు అదృశ్యమైన సందర్భాల్లో వారి కుటుంబ సభ్యులు దాఖలు చేసే హెబియస్ కార్పస్ పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్...
January 03, 2021, 01:37 IST
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే)గా జస్టిస్ హిమా కోహ్లి ఈ నెల 5న ప్రమాణం చేయనున్నారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమె...
January 01, 2021, 10:42 IST
సాక్షి, హైదరాబాద్/సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర హైకోర్టు మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి (సీజే)గా జస్టిస్ హిమా కోహ్లి నియమితులయ్యారు. ఈ మేరకు...
December 31, 2020, 14:01 IST
సాక్షి, హైదరాబాద్ : నూతన సంవత్సర వేడుకలను తెలంగాణ ప్రభుత్వం బ్యాన్ చేయడకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పబ్బులకు, బార్లకు విచ్చలవిడిగా...
December 31, 2020, 13:43 IST
తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం
December 31, 2020, 09:00 IST
సాక్షి, హైదరాబాద్: డీఎల్ఎఫ్ భూవ్యవహారంలో అక్రమాలు జరిగాయంటూ ఎంపీ రేవంత్ రెడ్డి దాఖలు చేసిన ప్రజాహితవ్యాజ్యంపై కౌంటర్ దాఖలు చేయాలంటూ హైకోర్టు...
December 29, 2020, 09:18 IST
సాక్షి, హైదరాబాద్: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ కళాశాల సిబ్బంది నిర్లక్ష్యంగా ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో.. దాన్ని సాకుగా చూపి ఓ...
December 29, 2020, 03:03 IST
సాక్షి, హైదరాబాద్: ఓ భూవ్యవహారం కేసులో ఇచ్చిన ఆదేశాలు అమలు చేయకపోవడంపై కోర్టు ధిక్కరణ పిటిషన్ విచారణలో భాగంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్...
December 23, 2020, 19:34 IST
సాక్షి, హైదరాబాద్ : సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ సమర్పనలో తెరకెక్కిన మర్డర్ సినిమాను విడుదలను నిలిపివేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రణయ్...
December 23, 2020, 12:54 IST
సాక్షి, హైదరాబాద్ : గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామకాలను సవాల్ చేస్తూ బుధవారం తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. గోరేటి వెంకన్న, సారయ్యా,...
December 22, 2020, 00:51 IST
సాక్షి, హైదరాబాద్: రైతు బంధు, రైతు బీమా, రుణ మాఫీ... ఈ మూడు సంక్షేమ పథకాలను రైతుల కోసం అమలు చేస్తున్నామని, ఈ నేపథ్యంలో వ్యవసాయ ఆస్తుల నమోదుకు ఆధార్...
December 21, 2020, 17:05 IST
సాక్షి, హైదరాబాద్: ధరణిలో ఆస్తుల నమోదుపై హైకోర్టు సోమవారం విచారణ జరిపింది. నవంబరు 3న ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు ఎత్తివేయాలని తెలంగాణ ప్రభుత్వం వెకేట్...
December 19, 2020, 02:59 IST
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై ఎలా ముందుకు వెళ్లాలనే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తర్జనభర్జన...
December 18, 2020, 01:58 IST
సాక్షి, హైదరాబాద్ : వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్కు స్లాట్ బుక్ చేసుకునే సమయంలో ఆధార్, కులం వివరాలను అడగడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. ఆస్తులు...
December 17, 2020, 02:00 IST
సాక్షి, హైదరాబాద్ : వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్కు ఆధార్ వివరాలు అడగబోమంటూ ప్రభుత్వం మౌఖికంగా ఇచ్చిన హామీకి విరుద్ధంగా ఆధార్ వివరాలను...
December 17, 2020, 01:16 IST
సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశవ్యాప్తంగా తొమ్మిది రాష్ట్రాల హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తులు (సీజే) రానున్నారు. వీరిలో...
December 16, 2020, 20:58 IST
సాక్షి, హైదరాబాద్: వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వంపై తెలంగాణలో హైకోర్టులో బుధవారం వాదనలు జరిగాయి. అయితే, అఫిడవిట్ దాఖలు చేయకుండా.....
December 16, 2020, 16:38 IST
సాక్షి, హైదరాబాద్: ధరణి పోర్టల్లో ఆస్తుల నమోదు అంశంపై దాఖలైన పిటిషన్ను హైకోర్టు బుధవారం విచారించింది. ఈ సందర్భంగా వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై రేపటి...
December 16, 2020, 16:04 IST
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. కరోనా నిర్ధారణ పరీక్షల అంశంలో రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన కోర్టు ధిక్కారణ...
December 15, 2020, 16:47 IST
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హిమ కోహ్లీ నియమితులయ్యారు. ప్రస్తుతం ఢిల్లీ హైకోర్టులో న్యాయమూర్తిగా ఉన్న ఆమె...
December 11, 2020, 13:58 IST
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లను ఆపాల్సిన అవసరం లేదని తెలంగాణ హై కోర్టు ప్రకటించిన సంగతి తేలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్...
December 10, 2020, 20:45 IST
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో శుక్రవారం (డిసెంబర్ 11) నుంచి వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి. వ్యవసాయేతర ఆస్తులను రిజిస్ట్రేషన్...
December 10, 2020, 12:35 IST
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కలకలం సృష్టించిన టాలీవుడ్ డ్రగ్స్ కేసు దర్యాప్తును సీబీఐ, ఈడీ, ఎన్సీబీకి అప్పగించాలంటూ మల్కాజిగిరి ఎంపీ రేవంత్...
December 09, 2020, 10:58 IST
నేరేడ్మెట్ డివిజన్లో టీఆర్ఎస్ విజయం
December 09, 2020, 08:29 IST
జీహెచ్ఎంసీ ఎన్నికల కౌటింగ్ సందర్భంగా నిలిచిపోయిన నేరేడ్మెట్ డివిజన్ ఓట్ల లెక్కింపు ముగిసింది.
December 09, 2020, 05:53 IST
దుండిగల్: ఓ భూవివాదంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదైంది. ఓ మహిళకు చెందిన భూమిని ఆక్రమించడమే కాకుండా రిజ్రిస్టేషన్ చేయాలంటూ...
December 09, 2020, 03:20 IST
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై హైకోర్టు స్పష్టతనిచ్చింది. ధరణి పోర్టల్లో కాకుండా పాత విధానంలో రిజిస్ట్రేషన్లు...
December 08, 2020, 20:11 IST
సాక్షి, హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు తెలంగాణ హైకోర్టులో నిరాశ ఎదురైంది. ఈ కేసు నుంచి తనను తొలగించాలంటూ ఆయన...
December 08, 2020, 17:21 IST
సాక్షి, హైదరాబాద్: ధరణిలో వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై స్టే ఈ నెల 10 వరకు తెలంగాణ హైకోర్టు పొడిగించింది. ధరణి నిబంధనలకు సంబంధించిన మూడు జీవోలపై...