-
ఓటీటీకి వచ్చేసిన తెలుగు హిట్ మూవీ.. ఎక్కడ చూడాలంటే?
సుహాస్, శివాని నాగారం హీరో హీరోయిన్లుగా నటించిన కామెడీ సినిమా 'హే బల్వంత్'. తొలుత ఈ చిత్రానికి 'హే భగవాన్' అని టైటిల్ పెట్టారు. కానీ కంటెంట్ చూసిన సెన్సార్ టీమ్.. టైటిల్ మార్చేసి రిలీజ్ చేశారు. సీనియర్ నటుడు నరేశ్, సుదర్శన్ కీలక పాత్రలు చేశారు.
-
బంకర్ బస్టర్లతో దాడి.. సంచలన వీడియో షేర్ చేసిన ట్రంప్
ఇరాన్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడు కొనసాగుతోంది. తాజాగా.. ఇరాన్లో అణుకేంద్రాలు ఉన్న ఇస్ఫహాన్పై అమెరికా విరుచుకుపడింది. ఓ ప్రధాన ఆయుధ నిల్వల డిపోపై బంకర్ బస్టర్లతో దాడి చేసింది.
Tue, Mar 31 2026 09:25 AM -
‘మ్యాచ్ ఓటమి బాధ కలిగించలేదు’
ఐపీఎల్ 19వ సీజన్ను చెన్నై సూపర్కింగ్స్ (సీఎస్కే) ఓటమితో ప్రారంభించింది. పేలవమైన బ్యాటింగ్, బౌలింగ్తో రాజస్తాన్ రాయల్స్ చేతిలో సీఎస్కే 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయింది.
Tue, Mar 31 2026 09:22 AM -
‘ఎయిర్ ఇండియా’లో ‘పాన్ పాన్’ కాల్... ప్రయాణికులు బెంబేలు
లక్నో: బాగ్డోగ్రా(పశ్చిమ బెంగాల్) విమానాశ్రయం నుంచి ఢిల్లీ వెళుతున్న ఎయిర్ ఇండియా విమానంలో తలెత్తిన సాంకేతిక లోపం ప్రయాణికులను భయాందోళనకు గురిచేసింది.
Tue, Mar 31 2026 09:13 AM -
ఆ క్షణం చనిపోవాలని అనిపించింది: హేమ
టాలీవుడ్ నటి హేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అభిమానుల గుండెల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే గతేడాది ఓ డ్రగ్స్ కేసులో ఆమె పేరు బయటికి రావడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంది.
Tue, Mar 31 2026 09:02 AM -
పండుగలా గ్రామసభల నిర్వహణ
–8లో u
Tue, Mar 31 2026 09:02 AM -
హామీల సాధనకు రోడ్డెక్కిన ఆశాలు
కొత్తకోట: రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో తమకు ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని సోమవారం ఆశా కార్యకర్తలు జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశా కార్యకర్తల సంఘం జిల్లా అధ్యక్షురాలు సునీత, కార్యదర్శి బుచ్చమ్మ మాట్లాడుతూ..
Tue, Mar 31 2026 09:02 AM -
ఆదాయం, పారిశుద్ధ్యంపై దృష్టి సారించాలి
● స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్
Tue, Mar 31 2026 09:02 AM -
" />
ఫిర్యాదులపై తక్షణం స్పందించాలి : ఎస్పీ
వనపర్తి: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 9 వినతులు వచ్చాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులతో ఎస్పీ సునీతరెడ్డి స్వయంగా మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకొని అర్జీలు స్వీకరించారు.
Tue, Mar 31 2026 09:02 AM -
పిల్లల భోజనానికి వాఘ్ బక్రీ చేయూత
అక్షయపాత్ర ఫౌండేషన్కు వాఘ్ బక్రీ టీ గ్రూప్ ఫౌండేషన్ ప్రత్యేకంగా రూపొందించిన ఎనిమిది ఆహార పంపిణీ వాహనాలను అందించింది. హైదరాబాద్లోని కంది, ఆంధ్రప్రదేశ్లోని కుప్పంలో నిర్వహించిన కార్యక్రమాల్లో ఈ వాహనాలను ప్రారంభించారు.
Tue, Mar 31 2026 08:59 AM -
జనగణనను పకడ్బందీగా నిర్వర్తించాలి
కందనూలు: జిల్లాలో జనగణన కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని, ప్రక్రియ నిర్వహణ, సాంకేతికత వినియోగంపై పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకోవాలని, ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి యాప్ ద్వారా జనగణన ప్రక్రియ చేపట్టాలని కలెక్టర్ బదావత్ సంతోష్
Tue, Mar 31 2026 08:56 AM -
సమర్థవంతంగా గ్రామసభల నిర్వహణ
● ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
● కలెక్టర్ ప్రతీక్ జైన్
Tue, Mar 31 2026 08:56 AM -
పకడ్బందీగా మాదక ద్రవ్యాల నిషేధం
నారాయణపేట: జిల్లాలో మాదక ద్రవ్యాల నిషేధాన్ని పకడ్బందీగా అమలు చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని వీసీ హాల్లో మాదక ద్రవ్యాల నిషేధం (యాంటీ నార్కోటిక్)పై సంబంధిత అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
Tue, Mar 31 2026 08:56 AM -
అంకితభావంతో పనిచేసే వారికి గుర్తింపు
అనంతపురం: పార్టీ అభివృద్ధికి అంకితభావంతో పనిచేసే వారికి ప్రత్యేక గుర్తింపు ఉంటుందని వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు టీజేఆర్ సుధాకరబాబు అన్నారు.
Tue, Mar 31 2026 08:56 AM -
క్షేత్రస్థాయికి వెళ్లి సమస్యలు పరిష్కరించండి
ప్రశాంతి నిలయం: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వివిధ సమస్యలపై 247 వినతులు అందాయి. కలెక్టర్ శ్యాంప్రసాద్, జేసీ మౌర్య భరద్వాజ్, డీఆర్ఓ విజయసారథి, ఆర్డీఓ సువర్ణ పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.
Tue, Mar 31 2026 08:56 AM -
పరిష్కార వేదికకు 62 వినతులు
పుట్టపర్తి టౌన్: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వివిధ సమస్యలపై 62 వినతులు అందాయి. ఎస్పీ సతీష్కుమార్ స్వయంగా వినతులు స్వీకరించి, బాధితులతో మాట్లాడారు.
Tue, Mar 31 2026 08:56 AM -
ఈతకు వెళ్లి విద్యార్థి మృతి
ధర్మవరం రూరల్: సెలవు రోజు ఈతకు వెళ్లి ఓ విద్యార్థి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన మేరకు... ధర్మవరం మండలం గొట్లూరు గ్రామానికి చెందిన నారాయణస్వామి, ఆదెమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నాడు.
Tue, Mar 31 2026 08:56 AM -
వైభవంగా బండ్ల మెరవణి
గాండ్లపెంట: వేమన బ్రహ్మోత్సవాల్లో భాగంగా గాండ్లపెంట మండలం కటారుపల్లిలో రెండవ రోజు సోమవారం బండ్ల మెరవణి కార్యక్రమం వైభవంగా సాగింది. ఎద్దుల బండ్లతో ప్రదక్షిణలు చేస్తూ మొక్కులు తీర్చుకున్నారు.
Tue, Mar 31 2026 08:56 AM -
యువకుడి బలవన్మరణం
పరిగి: ఒంటరి జీవితాన్ని తాళలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు... పరిగి మండలం మోదా గ్రామ ఎస్సీ కాలనీలో నివాసముంటున్న ఆంజనేయులు కుమారుడు సతీష్కుమార్ (25)కు ఐదు నెలల క్రితం వివాహమైంది.
Tue, Mar 31 2026 08:56 AM -
రావణ వాహనంపై ఆది దంపతులు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): చైత్రమాస బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్లకు సోమవారం రావణ వాహన సేవ జరిగింది. శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై ఆదివారం నుంచి చైత్రమాస బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి.
Tue, Mar 31 2026 08:56 AM -
ఎస్సీ, ఎస్టీ, బీసీలకు శాశ్వత భూహక్కులు కల్పించాలి
కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన శాశ్వత భూ హక్కు కమిటీTue, Mar 31 2026 08:56 AM -
చందాపురం సందర్శించిన వైద్యశాఖ ఉన్నతాధికారులు
లబ్బీపేట(విజయవాడతూర్పు): నందిగామ మండలం చందాపురంలో కలుషిత ఆహారం తిని పలువురు అతిసార బారిన పడటంతో తాజా పరిస్థితిని సమీక్షించేందుకు సోమవారం వైద్యశాఖ ఉన్నతాధికారులు ఆ గ్రామాన్ని సందర్శించారు.
Tue, Mar 31 2026 08:56 AM -
బహిరంగ వేలం ద్వారా రూ.92.90 లక్షల ఆదాయం
పెనుగంచిప్రోలు: గ్రామంలో ఉన్న శ్రీతిరుపతమ్మ వారి ఆలయం వద్ద ఏడాది పాటు వివిధ రకాల వ్యాపారాలు నిర్వహించుకునేందుకు సోమవారం ఆలయ ఆవరణలో నిర్వహించిన బహిరంగ వేలం, ఇ–ప్రొక్యూర్మెంట్ టెండర్ ద్వారా ఆలయానికి రూ.92.90 లక్షల ఆదాయం వచ్చినట్లు ఈఓ బి.మహేశ్వరరెడ్డి తెలిపారు.
Tue, Mar 31 2026 08:56 AM -
కారు ఢీకొని దుర్గగుడి అర్చకుడి దుర్మరణం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): కారు డ్రైవర్ నిర్లక్ష్యం దుర్గగుడి అర్చకుడి నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో గుంటూరు జిల్లా తాడేపల్లి సీతానగరానికి చెందిన పాణిగ్రాహి జగన్మోహన శర్మ అర్చకుడిగా విధులు నిర్వహిస్తున్నారు.
Tue, Mar 31 2026 08:56 AM
-
ఓటీటీకి వచ్చేసిన తెలుగు హిట్ మూవీ.. ఎక్కడ చూడాలంటే?
సుహాస్, శివాని నాగారం హీరో హీరోయిన్లుగా నటించిన కామెడీ సినిమా 'హే బల్వంత్'. తొలుత ఈ చిత్రానికి 'హే భగవాన్' అని టైటిల్ పెట్టారు. కానీ కంటెంట్ చూసిన సెన్సార్ టీమ్.. టైటిల్ మార్చేసి రిలీజ్ చేశారు. సీనియర్ నటుడు నరేశ్, సుదర్శన్ కీలక పాత్రలు చేశారు.
Tue, Mar 31 2026 09:34 AM -
బంకర్ బస్టర్లతో దాడి.. సంచలన వీడియో షేర్ చేసిన ట్రంప్
ఇరాన్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడు కొనసాగుతోంది. తాజాగా.. ఇరాన్లో అణుకేంద్రాలు ఉన్న ఇస్ఫహాన్పై అమెరికా విరుచుకుపడింది. ఓ ప్రధాన ఆయుధ నిల్వల డిపోపై బంకర్ బస్టర్లతో దాడి చేసింది.
Tue, Mar 31 2026 09:25 AM -
‘మ్యాచ్ ఓటమి బాధ కలిగించలేదు’
ఐపీఎల్ 19వ సీజన్ను చెన్నై సూపర్కింగ్స్ (సీఎస్కే) ఓటమితో ప్రారంభించింది. పేలవమైన బ్యాటింగ్, బౌలింగ్తో రాజస్తాన్ రాయల్స్ చేతిలో సీఎస్కే 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయింది.
Tue, Mar 31 2026 09:22 AM -
‘ఎయిర్ ఇండియా’లో ‘పాన్ పాన్’ కాల్... ప్రయాణికులు బెంబేలు
లక్నో: బాగ్డోగ్రా(పశ్చిమ బెంగాల్) విమానాశ్రయం నుంచి ఢిల్లీ వెళుతున్న ఎయిర్ ఇండియా విమానంలో తలెత్తిన సాంకేతిక లోపం ప్రయాణికులను భయాందోళనకు గురిచేసింది.
Tue, Mar 31 2026 09:13 AM -
ఆ క్షణం చనిపోవాలని అనిపించింది: హేమ
టాలీవుడ్ నటి హేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అభిమానుల గుండెల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే గతేడాది ఓ డ్రగ్స్ కేసులో ఆమె పేరు బయటికి రావడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంది.
Tue, Mar 31 2026 09:02 AM -
పండుగలా గ్రామసభల నిర్వహణ
–8లో u
Tue, Mar 31 2026 09:02 AM -
హామీల సాధనకు రోడ్డెక్కిన ఆశాలు
కొత్తకోట: రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో తమకు ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని సోమవారం ఆశా కార్యకర్తలు జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశా కార్యకర్తల సంఘం జిల్లా అధ్యక్షురాలు సునీత, కార్యదర్శి బుచ్చమ్మ మాట్లాడుతూ..
Tue, Mar 31 2026 09:02 AM -
ఆదాయం, పారిశుద్ధ్యంపై దృష్టి సారించాలి
● స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్
Tue, Mar 31 2026 09:02 AM -
" />
ఫిర్యాదులపై తక్షణం స్పందించాలి : ఎస్పీ
వనపర్తి: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 9 వినతులు వచ్చాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులతో ఎస్పీ సునీతరెడ్డి స్వయంగా మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకొని అర్జీలు స్వీకరించారు.
Tue, Mar 31 2026 09:02 AM -
పిల్లల భోజనానికి వాఘ్ బక్రీ చేయూత
అక్షయపాత్ర ఫౌండేషన్కు వాఘ్ బక్రీ టీ గ్రూప్ ఫౌండేషన్ ప్రత్యేకంగా రూపొందించిన ఎనిమిది ఆహార పంపిణీ వాహనాలను అందించింది. హైదరాబాద్లోని కంది, ఆంధ్రప్రదేశ్లోని కుప్పంలో నిర్వహించిన కార్యక్రమాల్లో ఈ వాహనాలను ప్రారంభించారు.
Tue, Mar 31 2026 08:59 AM -
జనగణనను పకడ్బందీగా నిర్వర్తించాలి
కందనూలు: జిల్లాలో జనగణన కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని, ప్రక్రియ నిర్వహణ, సాంకేతికత వినియోగంపై పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకోవాలని, ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి యాప్ ద్వారా జనగణన ప్రక్రియ చేపట్టాలని కలెక్టర్ బదావత్ సంతోష్
Tue, Mar 31 2026 08:56 AM -
సమర్థవంతంగా గ్రామసభల నిర్వహణ
● ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
● కలెక్టర్ ప్రతీక్ జైన్
Tue, Mar 31 2026 08:56 AM -
పకడ్బందీగా మాదక ద్రవ్యాల నిషేధం
నారాయణపేట: జిల్లాలో మాదక ద్రవ్యాల నిషేధాన్ని పకడ్బందీగా అమలు చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని వీసీ హాల్లో మాదక ద్రవ్యాల నిషేధం (యాంటీ నార్కోటిక్)పై సంబంధిత అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
Tue, Mar 31 2026 08:56 AM -
అంకితభావంతో పనిచేసే వారికి గుర్తింపు
అనంతపురం: పార్టీ అభివృద్ధికి అంకితభావంతో పనిచేసే వారికి ప్రత్యేక గుర్తింపు ఉంటుందని వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు టీజేఆర్ సుధాకరబాబు అన్నారు.
Tue, Mar 31 2026 08:56 AM -
క్షేత్రస్థాయికి వెళ్లి సమస్యలు పరిష్కరించండి
ప్రశాంతి నిలయం: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వివిధ సమస్యలపై 247 వినతులు అందాయి. కలెక్టర్ శ్యాంప్రసాద్, జేసీ మౌర్య భరద్వాజ్, డీఆర్ఓ విజయసారథి, ఆర్డీఓ సువర్ణ పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.
Tue, Mar 31 2026 08:56 AM -
పరిష్కార వేదికకు 62 వినతులు
పుట్టపర్తి టౌన్: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వివిధ సమస్యలపై 62 వినతులు అందాయి. ఎస్పీ సతీష్కుమార్ స్వయంగా వినతులు స్వీకరించి, బాధితులతో మాట్లాడారు.
Tue, Mar 31 2026 08:56 AM -
ఈతకు వెళ్లి విద్యార్థి మృతి
ధర్మవరం రూరల్: సెలవు రోజు ఈతకు వెళ్లి ఓ విద్యార్థి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన మేరకు... ధర్మవరం మండలం గొట్లూరు గ్రామానికి చెందిన నారాయణస్వామి, ఆదెమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నాడు.
Tue, Mar 31 2026 08:56 AM -
వైభవంగా బండ్ల మెరవణి
గాండ్లపెంట: వేమన బ్రహ్మోత్సవాల్లో భాగంగా గాండ్లపెంట మండలం కటారుపల్లిలో రెండవ రోజు సోమవారం బండ్ల మెరవణి కార్యక్రమం వైభవంగా సాగింది. ఎద్దుల బండ్లతో ప్రదక్షిణలు చేస్తూ మొక్కులు తీర్చుకున్నారు.
Tue, Mar 31 2026 08:56 AM -
యువకుడి బలవన్మరణం
పరిగి: ఒంటరి జీవితాన్ని తాళలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు... పరిగి మండలం మోదా గ్రామ ఎస్సీ కాలనీలో నివాసముంటున్న ఆంజనేయులు కుమారుడు సతీష్కుమార్ (25)కు ఐదు నెలల క్రితం వివాహమైంది.
Tue, Mar 31 2026 08:56 AM -
రావణ వాహనంపై ఆది దంపతులు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): చైత్రమాస బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్లకు సోమవారం రావణ వాహన సేవ జరిగింది. శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై ఆదివారం నుంచి చైత్రమాస బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి.
Tue, Mar 31 2026 08:56 AM -
ఎస్సీ, ఎస్టీ, బీసీలకు శాశ్వత భూహక్కులు కల్పించాలి
కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన శాశ్వత భూ హక్కు కమిటీTue, Mar 31 2026 08:56 AM -
చందాపురం సందర్శించిన వైద్యశాఖ ఉన్నతాధికారులు
లబ్బీపేట(విజయవాడతూర్పు): నందిగామ మండలం చందాపురంలో కలుషిత ఆహారం తిని పలువురు అతిసార బారిన పడటంతో తాజా పరిస్థితిని సమీక్షించేందుకు సోమవారం వైద్యశాఖ ఉన్నతాధికారులు ఆ గ్రామాన్ని సందర్శించారు.
Tue, Mar 31 2026 08:56 AM -
బహిరంగ వేలం ద్వారా రూ.92.90 లక్షల ఆదాయం
పెనుగంచిప్రోలు: గ్రామంలో ఉన్న శ్రీతిరుపతమ్మ వారి ఆలయం వద్ద ఏడాది పాటు వివిధ రకాల వ్యాపారాలు నిర్వహించుకునేందుకు సోమవారం ఆలయ ఆవరణలో నిర్వహించిన బహిరంగ వేలం, ఇ–ప్రొక్యూర్మెంట్ టెండర్ ద్వారా ఆలయానికి రూ.92.90 లక్షల ఆదాయం వచ్చినట్లు ఈఓ బి.మహేశ్వరరెడ్డి తెలిపారు.
Tue, Mar 31 2026 08:56 AM -
కారు ఢీకొని దుర్గగుడి అర్చకుడి దుర్మరణం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): కారు డ్రైవర్ నిర్లక్ష్యం దుర్గగుడి అర్చకుడి నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో గుంటూరు జిల్లా తాడేపల్లి సీతానగరానికి చెందిన పాణిగ్రాహి జగన్మోహన శర్మ అర్చకుడిగా విధులు నిర్వహిస్తున్నారు.
Tue, Mar 31 2026 08:56 AM -
హైదరాబాద్ : మధ్యాహ్నం భానుడి భగభగలు...సాయంత్రం వరుణుడి పలకరింపు (ఫొటోలు)
Tue, Mar 31 2026 09:15 AM
