May 21, 2022, 18:22 IST
తెలంగాణలో టెట్ ఎగ్జామ్కు సంబంధించి కీలక ప్రకటన చేశారు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి.
May 18, 2022, 00:40 IST
సాక్షి, హైదరాబాద్: పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థుల కోసం రాష్ట్రవ్యాప్తంగా లైబ్రరీల్లో అన్ని సౌకర్యాలను కల్పించాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి...
May 16, 2022, 09:38 IST
మీర్పేట: ప్లీజ్ తెలంగాణలో ఒక్కసారి అధికారం ఇవ్వండని బీజేపీ నాయకుల అభ్యర్థనకు ‘ప్లీజ్ మోదీగారు వంటగ్యాస్, ఇంధన ధరలు తగ్గించండి’ అంటూ రాష్ట్ర...
May 15, 2022, 12:22 IST
హైదరాబాద్: గ్యాస్ ధరల పెంపుపై మంత్రి సబితాఇంద్రారెడ్డి ధర్నా
May 14, 2022, 01:38 IST
సాక్షి, హైదరాబాద్: కేవలం చుట్టపు చూపుగా, పొలిటికల్ టూరిస్టుగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా రాష్ట్రానికి వచ్చి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వకుండా...
May 10, 2022, 03:50 IST
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ సంఘాల మధ్య ఏకాభిప్రాయం తెచ్చిన తర్వాతే టీచర్ల పదోన్నతులకు గ్రీన్సిగ్నల్ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా...
May 06, 2022, 02:20 IST
సాక్షి, హైదరాబాద్: రైతు ఆదాయాన్ని 2022కల్లా రెట్టింపు చేస్తామన్న హామీని సాకారం చేయడంలో ప్రధాని మోదీ విఫలమయ్యారని ఐటీ, మున్సిపల్ శాఖ మం త్రి కేటీఆర్...
May 01, 2022, 02:44 IST
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధిపై దృష్టి పెట్టాలని మంత్రివర్గ ఉప సంఘం నిర్ణయించింది. పాఠశాలలను బాగు చేసేందుకు...
April 26, 2022, 02:27 IST
సాక్షి, హైదరాబాద్: వచ్చే విద్యా సంవత్సరం (2022– 23) నుంచి తెలంగాణ తొలి మహిళా యూనివర్సిటీ కార్య కలాపాలు కొనసాగిస్తుందని విద్యాశాఖ మంత్రి సబితా...
April 24, 2022, 03:21 IST
సనత్నగర్: జర్నలిజాన్ని సవాల్గా స్వీకరించి వృత్తిలో రాణిస్తున్న మహిళా జర్నలిస్టుల సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని విద్యాశాఖ...
April 23, 2022, 16:32 IST
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ ఆధ్వర్యంలో మహిళా జర్నలిస్టుల వర్క్షాప్ శనివారం ఉత్సాహంగా ప్రారంభమైంది. ఏప్రిల్ 23, 24(శని, ఆది)...
April 19, 2022, 02:14 IST
సాక్షి, హైదరాబాద్: గ్రూప్స్కు సన్నద్ధమయ్యే యూనివర్సిటీ విద్యార్థులకు ఉన్నత విద్యామండలి నేతృత్వంలో ఉచిత కోచింగ్ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది....
April 17, 2022, 03:39 IST
సాక్షి, రంగారెడ్డి జిల్లా: మిట్ట మధ్యాహ్నం.. సూరీడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. ఆ సమయంలో కొందరు విద్యార్థులు కాళ్లకు చెప్పుల్లేకుండా రోడ్డుపై...
March 13, 2022, 15:59 IST
ప్రభుత్వ పాఠ శాలలకు రూ.2 లక్షలు విరాళమిస్తే స్కూల్ నిర్వ హణ కమిటీలో సభ్యత్వం, రూ.25 లక్షలిస్తే ప్రాథ మిక పాఠశాలలకు, రూ.50 లక్షలిస్తే ప్రాథమికోన్న త...
March 13, 2022, 04:23 IST
నిర్మల్/బాసర: బాసరలోని రాజీవ్గాంధీ శాస్త్ర సాంకేతిక విశ్వవిద్యాలయం(ఆర్జీయూకేటీ)లో ఏం జరుగుతోంది? పదిరోజులుగా ఎందుకు పతాక శీర్షికలకు ఎక్కుతోంది!?...
March 12, 2022, 01:43 IST
సాక్షి, హైదరాబాద్: విద్యావ్యవస్థలో సమూల మార్పులు చేశామని, కేజీ టు పీజీ వరకు ఉచిత, నాణ్యమైన విద్య అందిస్తున్నామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి...
March 08, 2022, 03:03 IST
రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి గత ఏడాదితో పోలిస్తే, ఈసారి రూ.2,477 కోట్ల మేర కేటాయింపులు పెరిగాయి. ముఖ్యంగా మన ఊరు–మన బడి కార్యక్రమానికి ప్రభుత్వం...
March 04, 2022, 16:49 IST
శ్రీనివాస్గౌడ్పై హత్యాయత్నం కేసు విచారణలో ఉంది: సబితా
January 30, 2022, 09:29 IST
సాక్షి, హైదరాబాద్: దాదాపు మూడు వారాల విరామం తర్వాత రాష్ట్రంలో విద్యా సంస్థలు మళ్లీ ప్రారంభం కాబోతున్నాయి. అన్ని విద్యా సం స్థలు ఫిబ్రవరి 1వ తేదీ...
January 10, 2022, 15:55 IST
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటిని జూనియర్ కాలేజీల అధ్యాపకుల సంఘం ముట్టడించింది. మంత్రి ఇంటి ముందు బైఠాయించి బదిలీలకు కారణమైన
December 28, 2021, 13:41 IST
అక్కాచెల్లెళ్లు తమ చిన్నాన్న కూతురితో కలసి క్రిస్మస్ వేడుకలకు శనివారం రాత్రి స్కూటీపై వెళ్తుండగా.. ఎదురుగా వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో ఒకరు...
December 26, 2021, 18:16 IST
సబితా ఇంద్రారెడ్డి: రాజకీయాల్లోకి కుతుబ్ సభ్యులను లాగొద్దు
December 24, 2021, 19:24 IST
ఫెయిలైన విద్యార్థులంతా పాస్..
December 18, 2021, 04:24 IST
సాక్షి, హైదరాబాద్: జాతీయ స్థాయిలో బాలశ్రీ అవార్డ్లకు ఎంపిక కావటం రాష్ట్ర ప్రభుత్వానికి గర్వకారణమని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు....
December 14, 2021, 02:08 IST
సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాలకు ఉపాధ్యాయుల కేటాయింపు ప్రక్రియ మరింత వివాదాస్ప దమవుతోంది. ఈ వ్యవహారంపై అన్ని జిల్లాల్లోనూ తీవ్ర నిరసనలు...
December 11, 2021, 14:58 IST
నేతల మధ్య నెలకొన్న వైరం.. అభివృద్ధికి ఆటంకంగా మారుతోంది. తాండూరులో ప్రజా సమస్యలను గాలికొదిలేసిన పాలకులు వ్యక్తిగత ఎజెండాల అమలుకే ప్రాధాన్యం...
December 11, 2021, 02:11 IST
తాండూరు: తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి మధ్య మరో సారి విభేదాలు భగ్గుమన్నాయి. మంత్రి సబితారెడ్డి సమక్షంలోనే ‘...
December 08, 2021, 03:50 IST
సాక్షి, హైదరాబాద్: మారుతున్న పరిస్థితులు, అవసరాలకు తగ్గట్టు విద్యా రంగంలో మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుడుతోందని విద్యాశాఖ మంత్రి సబితా...
December 03, 2021, 15:15 IST
సాక్షి, వికారాబాద్: వికారాబాద్ డెంటల్ ఆస్పత్రి సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని షిఫ్ట్ కారు ఢీకొట్టి...
November 30, 2021, 04:46 IST
సాక్షి, హైదరాబాద్: విద్యాసంస్థల్లో మళ్లీ కరోనా కలకలం మొదలైంది. దీంతో క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులు సోమవారం ఆదేశాలు జారీ చేశారు...
November 18, 2021, 10:26 IST
November 10, 2021, 08:52 IST
షబ్బీర్ అలీకి సిగ్గు, ఎగ్గూ ఏమీ లేదు. కేసీఆర్ ఆశీస్సులతో కామారెడ్డికి గోదావరి నీళ్లు వస్తాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటు లేదు, సాగు, త్రాగు నీరు...
November 09, 2021, 15:37 IST
మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
October 15, 2021, 03:19 IST
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ప్లీనరీకి ఆహ్వానాలు ఉన్న నాయకులనే అనుమతించనున్నారు. ఈ మేరకు ముఖ్యనేతలకు అధిష్టానం...
October 13, 2021, 03:02 IST
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 25 నుంచి నిర్వహించనున్న ఇంటర్ మొదటి సంవత్సరం వార్షిక పరీక్షలను విద్యార్థులు ధైర్యంగా ఎదుర్కొని ఉత్తమ ఫలితాలు సాధించాలని...
September 21, 2021, 02:58 IST
సాక్షి, హైదరాబాద్: విద్యార్థులు బాల్యం నుంచే వినూత్న ఆవిష్కరణలపై దృష్టి సారించేవిధంగా తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ (టీఎస్ఐసీ) కృషి చేస్తోందని...
September 12, 2021, 02:32 IST
వికారాబాద్: ‘రెండు, మూడు వందల ఏళ్ల క్రితం ప్రపంచంలో ఫాలోవర్గా ఉన్న భారతదేశం ఇప్పుడు ప్రపంచ దేశాలకు నాయకత్వం వహించేస్థాయికి ఎదిగింది. ఇది ప్రధాని...
September 08, 2021, 01:08 IST
సాక్షి, హైదరాబాద్: మొదటి సంవత్సరం పరీక్షలపై ఇంటర్మీడియెట్ బోర్డు దోబూచులాడుతోంది. కరోనా కారణంగా ఇంటర్ మొదటి ఏడాది పరీక్షలు రాయకుండా, ద్వితీయ...
September 06, 2021, 04:58 IST
సాక్షి, హైదరాబాద్: విద్యార్థుల పురోగతే ఉపాధ్యాయుల పనితీరుకు గీటురాయి అవుతుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ప్రైవేటు స్కూళ్లకు...
August 31, 2021, 03:04 IST
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లలను చదివించే ప్రభుత్వ ఉపాధ్యాయులకు తగిన గుర్తింపు ఇవ్వాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి...
August 30, 2021, 02:23 IST
సాక్షి, హైదరాబాద్: సెప్టెంబర్ 1 నుంచి విద్యాసంస్థలను ప్రారంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం.. కళాశాలలు, స్కూళ్లలో కరోనా నిబంధనల అమలుతో పాటు ప్రైవేటు...
August 28, 2021, 21:07 IST
స్ట్రెయిట్ టాక్ విత్ సబితా ఇంద్రారెడ్డి