January 20, 2021, 03:30 IST
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన(పీఎంఏవై) కింద కేంద్ర ప్రభుత్వం రూ.1.5 లక్షలు ఇస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులు కలిపి నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం...
January 09, 2021, 01:30 IST
‘నాకు సిద్దిపేటలో కేసీఆర్ నగర్లో అధికారులు డబుల్ బెడ్రూం ఇల్లు ఇచ్చిండ్రు. నేను నా కూతురు ఇద్దరం.. మా తమ్ముడి వద్ద ఉంటున్నం. రేపోమాపో నా కూతురికి...
December 17, 2020, 12:12 IST
సాక్షి, సిద్దిపేట: పేదల మోముల్లో ఆనందపు వెలుగులు నింపేందుకు దేశంలో ఎక్కడా లేని విధంగా, ఖర్చుకు వెనుకాడకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి నిరుపేదలకు డబుల్...
December 17, 2020, 10:52 IST
December 17, 2020, 02:42 IST
హైదరాబాద్ : రాష్ట్రంలో జరుగుతున్న స్లమ్ ఫ్రీ అభివృద్ధి పనులు దేశంలోని మరే రాష్ట్రంలో జరగడం లేదని రాష్ట్ర మున్సిపల్ మంత్రి కే.టీ.రామారావు అన్నారు....
December 16, 2020, 12:42 IST
సాక్షి, హైదరాబాద్ : వనస్థలిపురంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను తెలంగాణ పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి...
December 10, 2020, 02:51 IST
సిద్దిపేట జోన్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు పర్యటనకు సిద్దిపేట జిల్లా కేంద్రం ముస్తాబైంది. రూ.870 కోట్ల వ్యయం తో చేపట్టిన పలు అభివృద్ధి...
October 26, 2020, 13:11 IST
సాక్షి, హైదరాబాద్: జియాగూడలో మంత్రి కేటీఆర్ సోమవారం పేదలకు డబుల్ బెడ్ రూం ఫ్లాట్ పట్టాలను అందజేశారు. కట్టల మండిలో 120 డబుల్బెడ్ రూం ఇళ్లను ఆయన...
October 26, 2020, 13:07 IST
పేదింటి ఆత్మ గౌరవాన్ని పెంచేలా డబుల్ బెడ్ రూమ్ ఇల్లు
October 26, 2020, 10:23 IST
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పేద ప్రజలకు శుభవార్త. డబుల్ బెడ్రూం పథకం కింద ఇళ్ల పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తొలివిడతగా 1152 ఇళ్లను...
October 05, 2020, 11:36 IST
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి అన్నారు. ఆయన...
September 23, 2020, 05:41 IST
సాక్షి,హైదరాబాద్: లక్ష ఇళ్లు కట్టాం.. కావాలంటే వెళ్లి చూసుకోండని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై ప్రభుత్వం చెప్పిన మాటల్లో నిజం లేదని సీఎల్పీ నేత మల్లు...
September 22, 2020, 16:12 IST
సాక్షి, హైదరాబాద్: నాంపల్లి, కార్వాన్ ప్రాంతాలకు సంబంధించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను భోజగుట్టలో కడుతున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్...
September 22, 2020, 13:45 IST
సాక్షి, హైదరాబాద్: డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణంలో తెలంగాణ ప్రభుత్వం బోగస్ లెక్కలు చెబుతోందని సీఎల్సీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు....
September 20, 2020, 03:30 IST
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం కట్టిన ఇండ్లు అవే, కాకపోతే ఎన్నికలే మారిపోతున్నాయని కాం గ్రెస్ శాసనసభాపక్షం(సీఎల్పీ) నేత మల్లు భట్టి...
September 19, 2020, 14:06 IST
సాక్షి, హైదరాబాద్: లక్ష ఇళ్లు చూపిస్తా అన్నా తలసాని రెండో రోజు పర్యటన మధ్యలోనే మమ్మల్ని వదిలేసి వెళ్లారంటూ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తీవ్రంగా...
September 19, 2020, 03:18 IST
లక్డీకాపూల్/తుక్కుగూడ/రామచంద్రపురం (హైదరాబాద్): డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై అసెంబ్లీ సాక్షిగా అధికార, ప్రతిపక్షాల మధ్య మొదలైన సవాల్ వేడి మరింత...
September 18, 2020, 18:50 IST
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీజేపీ పుంజుకుంటోందని భయపడి టీఆర్ఎస్ ప్రభుత్వం హైడ్రామా చేస్తోందని మాజీ మంత్రి, బీజేపీ నేత డీకే అరుణ విమర్శించారు....
September 18, 2020, 16:39 IST
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణంలో ఇల్లు ఇప్పిస్తామని మోసాలకు పాల్పడుతున్న ముగ్గురిని శుక్రవారం పోలీసులు...
September 18, 2020, 13:37 IST
జీహెచ్ఎంసీలో కట్టిన ఇళ్లను మాత్రమే చూపించాలని అన్నారు. గ్రేటర్ బయట కట్టిన ఇళ్లను కూడా చూపిస్తే ఎలా? అని ప్రశ్నించారు.
September 18, 2020, 10:38 IST
సాక్షి, హైదరాబాద్: కొద్దిసేపటి క్రితమే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఇంటికి చేరుకున్నారు.
September 18, 2020, 03:37 IST
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలు పూర్తి కావొస్తున్న నేపథ్యంలో...
September 17, 2020, 16:32 IST
సాక్షి, హైదరాబాద్ : జీహెచ్ఎంసీ హౌసింగ్ కార్యక్రమాలపై మంత్రులు కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు...
September 17, 2020, 14:46 IST
మంత్రి తలసాని ఈరోజు ఉదయం నేరుగా భట్టి ఇంటికి వెళ్లి ఆయనతో కలిసి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పరిశీలనకు తీసుకెళ్లారు.
September 17, 2020, 14:43 IST
త్వరలో పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తాం: తలసాని
September 17, 2020, 11:36 IST
భట్టి ఇంటికి తలసాని
September 17, 2020, 11:02 IST
సాక్షి, హైదరాబాద్ : నగరంలో గురువారం అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. శాసనసభలో కాంగ్రెస్పక్ష నేత మల్లుభట్టి విక్రమార్క విసిరిన సవాలును మంత్రి తలసాని...
August 27, 2020, 05:39 IST
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలో పేదల కోసం సుమారు లక్ష ఇళ్ల నిర్మాణం జరుగుతోందని రాష్ట్ర...
August 26, 2020, 18:52 IST
మళ్లీ ఎన్నికలకు రెడీ అవుతున్న అధికార పార్టీ
August 21, 2020, 13:27 IST
సాక్షి, హైదరాబాద్ : నగరంలో చేపట్టిన డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణ పనుల పురోగతిపై మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్లు సమీక్షా స...
August 06, 2020, 13:04 IST
తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించింది హాజీపూర్ ముగ్గురు బాలికల వరుస హత్యల సంఘటన.
July 28, 2020, 08:28 IST
సాక్షి, సిటీబ్యూరో: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఫ్లాట్లు కేటాయించేలా చూస్తున్నానని 40 మంది నుంచి దాదాపు రూ.70 లక్షలు వసూలు...
July 11, 2020, 17:50 IST
సాక్షి, మహబూబ్నగర్: పేదవాడి సొంతింటి కలను నేరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మహబూబ్నగర్ జిల్లా వీరన్నపేట్...
June 27, 2020, 17:25 IST
సాక్షి, మెదక్: జిల్లాలోని దంతాన్పల్లిలో ఉన్నదేవాదాయ భూముల సమస్యలను వెంటనే పరిష్కరించాని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు కలెక్టర్...
June 22, 2020, 10:11 IST
ఈ చిత్రంలో కనిపిస్తున్న వృద్ధురాలి పేరు లతీఫాబీ. వయసు 90 ఏళ్లు. పాతబస్తీలోని డబీర్పురా బిడ్జ్రి సమీపంలోని మురికివాడ సయ్యద్ సాబ్కా బాడలో...
June 15, 2020, 08:43 IST
సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇప్పిస్తానంటూ ఎర వేసి అనేక మంది నిరుపేదల్ని నిండా ముంచిన వై.రాకేష్ యాదవ్...
June 12, 2020, 13:49 IST
త్వరలో మంత్రి కేటీఆర్ వరంగల్ నగర పర్యటనకు రానున్నందున అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఈ మేరకు కలెక్టర్, గ్రేటర్ కమిషనర్తో పాటు...
June 08, 2020, 04:55 IST
వర్ని: డబుల్ బెడ్రూం ఇళ్ల ప్రారంభం సందర్భంగా అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు. ఆదివారం ఆయన నిజామాబాద్...
June 04, 2020, 11:45 IST
సాక్షి, సిటీబ్యూరో: లాక్డౌన్ సమయాన్ని సద్వినియోగం చేసుకొని పలు ఫ్లైఓవర్లు, అండర్పాస్లు పూర్తిచేసి ప్రారంభోత్సవాలు కూడా చేసిన జీహెచ్ఎంసీ..డబుల్...
May 23, 2020, 08:41 IST
సాక్షి, మేడ్చల్ జిల్లా: పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి గ్రహణం పట్టింది. అధికారుల నిర్లక్ష్యం,...
May 20, 2020, 14:03 IST
సాక్షి, హైదరాబాద్ : ఆగష్టు నెల నాటికి గ్రేటర్ హైదరాబాద్లో 50 వేల ఇళ్లు లబ్ధిదారులకు అందిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. దసరా...
May 20, 2020, 12:40 IST
సాక్షి, హైదరాబాద్: డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్లో డబుల్...