-
రిక్షా కార్మికుడి మృతదేహం లభ్యం
యలమంచిలి రూరల్ : ఐదు రోజుల క్రితం అనారోగ్యంతో మృత్యువాత పడిన 60 ఏళ్ల రిక్షా కార్మికుడు మృతదేహాన్ని పట్టణ పోలీసులు మంగళవారం రాంనగర్ రైల్వేగేటు సమీపంలో గుర్తించారు.
-
6 కిలోల గంజాయి పట్టివేత
మాడుగుల: మండలంలో గరికి బంద గ్రామ సమీపంలో మంగళవారం మాడుగుల పోలీసు లు ఆరు కిలోలు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐ నారాయణరావు కథనం ప్రకారం.. ముందస్తు సమాచారం ప్రకారం గరికి బంద వద్ద వాహనాలు తనిఖీలు చేశారు. పాడేరు నుంచి వస్తున్న స్కార్పియోను ఆపి తనిఖీ చేసి,.
Wed, Jun 18 2025 11:16 AM -
తీరంలో చేపలు మృత్యువాత
సాక్షి, అనకాపల్లి: పారిశ్రామిక ప్రాంతం అచ్యుతాపురం సెజ్ తీరంలో జలచరాలను కాలుష్యం కబళిస్తోంది. ఇక్కడ పూడిమడక ఉప్పుటేరు(మొగ) వద్ద సెజ్లో 200కుపైగా ఫార్మా కంపెనీల నుంచి వెలువడే వ్యర్థ రసాయనాలు నేరుగా సముద్రంలోకి కలవడంతో లక్షలాది చేపలు మృత్యువాత పడుతున్నాయి.
Wed, Jun 18 2025 11:16 AM -
యోగాంధ్రకు నిధుల కటకట
● గంటల వ్యవధిలోనే ఆవిరైన రూ.20 కోట్లు ● నిర్వహణకు మొత్తం రూ.75 కోట్లు అవసరం ● ఇప్పటికి వరకు సగం కూడా విడుదల చేయని ప్రభుత్వం ● మూడు రోజుల ముందు నిధుల కోసం అగచాట్లు ● 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంWed, Jun 18 2025 11:16 AM -
గిరిజన గ్రామాల్లో జ్వరాల విజృంభణ
రావికమతం: మండలంలోని చీమలపాడు పంచాయతీ గిరిజన గ్రామాలైన రాయపాడు, చలిసింగం గ్రామాల్లో జర్వాలతో గిరిజనులు అల్లాడిపోతున్నారు.
Wed, Jun 18 2025 11:16 AM -
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి
జెడ్పీ చైర్ పర్సన్ జల్లిపల్లి సుభద్రWed, Jun 18 2025 11:16 AM -
నిర్వాసితుల అభీష్టం మేరకే పునరావాసం
చింతూరు: నిర్వాసితుల అభీష్టం మేరకు వారు కోరుకున్న ప్రాంతంలోనే పునరావాసం కల్పించేందుకు చర్యలు చేపడతామని ఆర్అండ్ఆర్ అధికారి, ఐటీడీఏ పీవో అపూర్వభరత్ అన్నారు.
Wed, Jun 18 2025 11:16 AM -
తమ్ముడి చేతిలో అన్న హతం
చీడికాడ: మద్యం మత్తులో చిన్న విషయం కాస్తా పెద్దపై సొంత అన్నయ్య ప్రాణం తీసే వరకు వెళ్లింది. ఈ దుర్ఘటన మండలంలోని తురువోలులో మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. గ్రామస్తుల సమాచారం మేరకు.. గ్రామానికి చెందిన జోగా రాము (48), జోగా దేముళ్లు సొంత అన్నదమ్ములు.
Wed, Jun 18 2025 11:16 AM -
పీవో చొరవతో పాఠశాల రూపురేఖలు మార్పు
కూనవరం: చింతూరు ఐటీడీఏ పీవో అపూర్వ భరత్ చొరవతో కొండాయిగూడెం ఎంపీపీఎస్ పాఠశాల రూపురేఖలు మారిపోయాయి. వర్షానికి కారుతూ,శ్లాబ్ పెచ్చులు ఊడి పడుతుండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందేవారు.
Wed, Jun 18 2025 11:16 AM -
6 కిలోల గంజాయి పట్టివేత
మాడుగుల: మండలంలో గరికి బంద గ్రామ సమీపంలో మంగళవారం మాడుగుల పోలీసు లు 6 కిలోలు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐ నారాయణరావు కథనం ప్రకారం.. ముందస్తు సమాచారం ప్రకారం గరికి బంద వద్ద వాహనాలు తనిఖీలు చేస్తుండగా.. పాడేరు నుంచి వస్తున్న స్కార్పియోను ఆపి తనిఖీ చేశారు.
Wed, Jun 18 2025 11:15 AM -
అసంపూర్తిగా
అగ్రి ల్యాబ్రైతుల కష్టాలు తీర్చేందుకు..Wed, Jun 18 2025 11:15 AM -
గిరిజన గ్రామాల్లో జ్వరాల విజృంభణ
రావికమతం: మండలంలోని చీమలపాడు పంచాయతీ గిరిజన గ్రామాలైన రాయపాడు, చలిసింగం గ్రామాల్లో జర్వాలతో గిరిజనులు అల్లాడిపోతున్నారు.
Wed, Jun 18 2025 11:15 AM -
ఆగ్నేసమ్మ ఇకలేరు
కంచరపాలెం: జ్ఞానాపురం సిరిల్ వీధికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయిని శ్రీపాదం ఆగ్నేసమ్మ(88) సోమవారం అర్ధరాత్రి కన్నుమూశారు. మంగళవారం సెయింట్ పీటర్స్ కేథడ్రల్ చర్చి సెమెట్రీలో ఆమె భూస్థాపన నిర్వహించారు. విశాఖలోని పలు ప్రాంతాల్లో ఉపాధ్యాయినిగా పనిచేసిన ఆగ్నేసమ్మ..
Wed, Jun 18 2025 11:15 AM -
స్వయం సహాయక సంఘాలు స్వయంశక్తితో నడవాలి
మాడుగుల రూరల్: స్వయం సహయక సంఘాల సభ్యులు స్వశక్తితో పనిచేసి, బ్యాంకులు అందించే రుణ పరపతిని వినియోగించుకుని అధిక రాబడి సాధించాలని జాతీయ జీవనోపాధి మిషన్(ఎన్.ఆర్.ఎల్.ఎం) టీమ్ సభ్యుడు రాజీవ్ కుమార్ సింగ్ పేర్కొన్నారు.
Wed, Jun 18 2025 11:15 AM -
ఇజ్రాయిల్ దాడులు అమానవీయం
అనకాపల్లి: పాలస్తీనా భూభాగంలో యూదుల వలసలు పెరగడంతో అరబ్బులతో అంతర్గత వర్గ సంఘర్షణ పెరిగిపోయిందని, దీనిపై అగ్రరాజ్యాలు దృష్టి సారించాలని ఇండియన్ సొసైటీ ఫర్ కల్చరల్ కో–ఆపరేషన్ అండ్ ఫ్రెండ్షిప్(ఇస్కఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.ఎ.మాధవరావు తెలిపారు.
Wed, Jun 18 2025 11:15 AM -
ఆప్కాస్ ఉద్యోగులకు ‘తల్లికి వందనం’ ఇవ్వాలి
అనకాపల్లి: చాలీచాలని వేతనాలతో బతుకులు నెట్టుకొస్తున్న ఏపీ కార్పొరేషన్ ఫర్ అవుట్ సోర్స్డ్ సర్వీసెస్(ఆప్కాస్) ఉద్యోగులకు తల్లికి వందనంతో పలు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని జీవీఎంసీ మున్సిపల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్(ఏఐటీయూసీ) జిల్లా ఆర్గనైజింగ్
Wed, Jun 18 2025 11:15 AM -
బ్లాక్ మార్కెట్లో యూరియా విక్రయాలు అరికట్టాలి
మునగపాక : బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు ఎరువుల విక్రయాలు జరగకుండా చూడాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి బొడ్డేడ ప్రసాద్ డిమాండ్ చేశారు. ఆయన మంగళవారం వ్యవసాయ కార్యాలయం వద్ద పార్టీ శ్రేణులతో కలిసి ధర్నా చేపట్టి ఏఈవో లక్ష్మికి వినతి పత్రం అందజేశారు.
Wed, Jun 18 2025 11:15 AM -
రిక్షా కార్మికుడి మృతదేహం లభ్యం
యలమంచిలి రూరల్ : ఐదు రోజుల క్రితం అనారోగ్యంతో మృత్యువాత పడిన 60 ఏళ్ల రిక్షా కార్మికుడు మృతదేహాన్ని పట్టణ పోలీసులు మంగళవారం రాంనగర్ రైల్వేగేటు సమీపంలో గుర్తించారు.
Wed, Jun 18 2025 11:15 AM -
బీచ్రోడ్డు దిగ్బంధం
యోగా వేడుకల ఏర్పాట్లు
Wed, Jun 18 2025 11:14 AM -
రాష్ట్ర అనుబంధ విభాగాల కమిటీలో జిల్లావాసులకు చోటు
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఆ పార్టీ రాష్ట్ర అనుబంధ విభాగాల కమిటీల్లో వివిధ హోదాల్లో పలువురిని నియమించారు. ఈ మేరకు మంగళవారం కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ చేశారు.
Wed, Jun 18 2025 11:14 AM -
యోగాంధ్రకు నిధుల కటకట
● గంటల వ్యవధిలోనే ఆవిరైన రూ.20 కోట్లు ● నిర్వహణకు మొత్తం రూ.75 కోట్లు అవసరం ● ఇప్పటికి వరకు సగం కూడా విడుదల చేయని కూటమి ప్రభుత్వం ● మూడు రోజుల ముందు నిధుల కోసం అగచాట్లు ● 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంWed, Jun 18 2025 11:14 AM -
అధికారులు సమన్వయంతో పనిచేయాలి
మహారాణిపేట: అధికారులు సమన్వయంతో పనిచేసి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు సూచించారు.
Wed, Jun 18 2025 11:14 AM -
కందిపప్పు.. ఎప్పుడో చెప్పు?
● రేషన్ డిపోల్లో పంపిణీ చేయని కూటమి ప్రభుత్వం ● నిరాశలో లబ్ధిదారులుWed, Jun 18 2025 11:14 AM -
22 వేల మందితో బందోబస్తు
అల్లిపురం: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమానికి 9,500 సివిల్ పోలీసులు, 2 వేల మంది ఏఆర్ సిబ్బంది, బయట నుంచి 10 వేలకు పైగా పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి తెలిపారు.
Wed, Jun 18 2025 11:14 AM -
వైద్య ఆరోగ్యశాఖలో బదిలీలు
మహారాణిపేట: వైద్య ఆరోగ్య శాఖ బదిలీల్లో భాగంగా ఆంధ్రా మెడికల్ కాలేజీ, కేజీహెచ్లో మొత్తం 43 మందిని బదిలీ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
Wed, Jun 18 2025 11:14 AM
-
రిక్షా కార్మికుడి మృతదేహం లభ్యం
యలమంచిలి రూరల్ : ఐదు రోజుల క్రితం అనారోగ్యంతో మృత్యువాత పడిన 60 ఏళ్ల రిక్షా కార్మికుడు మృతదేహాన్ని పట్టణ పోలీసులు మంగళవారం రాంనగర్ రైల్వేగేటు సమీపంలో గుర్తించారు.
Wed, Jun 18 2025 11:16 AM -
6 కిలోల గంజాయి పట్టివేత
మాడుగుల: మండలంలో గరికి బంద గ్రామ సమీపంలో మంగళవారం మాడుగుల పోలీసు లు ఆరు కిలోలు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐ నారాయణరావు కథనం ప్రకారం.. ముందస్తు సమాచారం ప్రకారం గరికి బంద వద్ద వాహనాలు తనిఖీలు చేశారు. పాడేరు నుంచి వస్తున్న స్కార్పియోను ఆపి తనిఖీ చేసి,.
Wed, Jun 18 2025 11:16 AM -
తీరంలో చేపలు మృత్యువాత
సాక్షి, అనకాపల్లి: పారిశ్రామిక ప్రాంతం అచ్యుతాపురం సెజ్ తీరంలో జలచరాలను కాలుష్యం కబళిస్తోంది. ఇక్కడ పూడిమడక ఉప్పుటేరు(మొగ) వద్ద సెజ్లో 200కుపైగా ఫార్మా కంపెనీల నుంచి వెలువడే వ్యర్థ రసాయనాలు నేరుగా సముద్రంలోకి కలవడంతో లక్షలాది చేపలు మృత్యువాత పడుతున్నాయి.
Wed, Jun 18 2025 11:16 AM -
యోగాంధ్రకు నిధుల కటకట
● గంటల వ్యవధిలోనే ఆవిరైన రూ.20 కోట్లు ● నిర్వహణకు మొత్తం రూ.75 కోట్లు అవసరం ● ఇప్పటికి వరకు సగం కూడా విడుదల చేయని ప్రభుత్వం ● మూడు రోజుల ముందు నిధుల కోసం అగచాట్లు ● 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంWed, Jun 18 2025 11:16 AM -
గిరిజన గ్రామాల్లో జ్వరాల విజృంభణ
రావికమతం: మండలంలోని చీమలపాడు పంచాయతీ గిరిజన గ్రామాలైన రాయపాడు, చలిసింగం గ్రామాల్లో జర్వాలతో గిరిజనులు అల్లాడిపోతున్నారు.
Wed, Jun 18 2025 11:16 AM -
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి
జెడ్పీ చైర్ పర్సన్ జల్లిపల్లి సుభద్రWed, Jun 18 2025 11:16 AM -
నిర్వాసితుల అభీష్టం మేరకే పునరావాసం
చింతూరు: నిర్వాసితుల అభీష్టం మేరకు వారు కోరుకున్న ప్రాంతంలోనే పునరావాసం కల్పించేందుకు చర్యలు చేపడతామని ఆర్అండ్ఆర్ అధికారి, ఐటీడీఏ పీవో అపూర్వభరత్ అన్నారు.
Wed, Jun 18 2025 11:16 AM -
తమ్ముడి చేతిలో అన్న హతం
చీడికాడ: మద్యం మత్తులో చిన్న విషయం కాస్తా పెద్దపై సొంత అన్నయ్య ప్రాణం తీసే వరకు వెళ్లింది. ఈ దుర్ఘటన మండలంలోని తురువోలులో మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. గ్రామస్తుల సమాచారం మేరకు.. గ్రామానికి చెందిన జోగా రాము (48), జోగా దేముళ్లు సొంత అన్నదమ్ములు.
Wed, Jun 18 2025 11:16 AM -
పీవో చొరవతో పాఠశాల రూపురేఖలు మార్పు
కూనవరం: చింతూరు ఐటీడీఏ పీవో అపూర్వ భరత్ చొరవతో కొండాయిగూడెం ఎంపీపీఎస్ పాఠశాల రూపురేఖలు మారిపోయాయి. వర్షానికి కారుతూ,శ్లాబ్ పెచ్చులు ఊడి పడుతుండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందేవారు.
Wed, Jun 18 2025 11:16 AM -
6 కిలోల గంజాయి పట్టివేత
మాడుగుల: మండలంలో గరికి బంద గ్రామ సమీపంలో మంగళవారం మాడుగుల పోలీసు లు 6 కిలోలు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐ నారాయణరావు కథనం ప్రకారం.. ముందస్తు సమాచారం ప్రకారం గరికి బంద వద్ద వాహనాలు తనిఖీలు చేస్తుండగా.. పాడేరు నుంచి వస్తున్న స్కార్పియోను ఆపి తనిఖీ చేశారు.
Wed, Jun 18 2025 11:15 AM -
అసంపూర్తిగా
అగ్రి ల్యాబ్రైతుల కష్టాలు తీర్చేందుకు..Wed, Jun 18 2025 11:15 AM -
గిరిజన గ్రామాల్లో జ్వరాల విజృంభణ
రావికమతం: మండలంలోని చీమలపాడు పంచాయతీ గిరిజన గ్రామాలైన రాయపాడు, చలిసింగం గ్రామాల్లో జర్వాలతో గిరిజనులు అల్లాడిపోతున్నారు.
Wed, Jun 18 2025 11:15 AM -
ఆగ్నేసమ్మ ఇకలేరు
కంచరపాలెం: జ్ఞానాపురం సిరిల్ వీధికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయిని శ్రీపాదం ఆగ్నేసమ్మ(88) సోమవారం అర్ధరాత్రి కన్నుమూశారు. మంగళవారం సెయింట్ పీటర్స్ కేథడ్రల్ చర్చి సెమెట్రీలో ఆమె భూస్థాపన నిర్వహించారు. విశాఖలోని పలు ప్రాంతాల్లో ఉపాధ్యాయినిగా పనిచేసిన ఆగ్నేసమ్మ..
Wed, Jun 18 2025 11:15 AM -
స్వయం సహాయక సంఘాలు స్వయంశక్తితో నడవాలి
మాడుగుల రూరల్: స్వయం సహయక సంఘాల సభ్యులు స్వశక్తితో పనిచేసి, బ్యాంకులు అందించే రుణ పరపతిని వినియోగించుకుని అధిక రాబడి సాధించాలని జాతీయ జీవనోపాధి మిషన్(ఎన్.ఆర్.ఎల్.ఎం) టీమ్ సభ్యుడు రాజీవ్ కుమార్ సింగ్ పేర్కొన్నారు.
Wed, Jun 18 2025 11:15 AM -
ఇజ్రాయిల్ దాడులు అమానవీయం
అనకాపల్లి: పాలస్తీనా భూభాగంలో యూదుల వలసలు పెరగడంతో అరబ్బులతో అంతర్గత వర్గ సంఘర్షణ పెరిగిపోయిందని, దీనిపై అగ్రరాజ్యాలు దృష్టి సారించాలని ఇండియన్ సొసైటీ ఫర్ కల్చరల్ కో–ఆపరేషన్ అండ్ ఫ్రెండ్షిప్(ఇస్కఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.ఎ.మాధవరావు తెలిపారు.
Wed, Jun 18 2025 11:15 AM -
ఆప్కాస్ ఉద్యోగులకు ‘తల్లికి వందనం’ ఇవ్వాలి
అనకాపల్లి: చాలీచాలని వేతనాలతో బతుకులు నెట్టుకొస్తున్న ఏపీ కార్పొరేషన్ ఫర్ అవుట్ సోర్స్డ్ సర్వీసెస్(ఆప్కాస్) ఉద్యోగులకు తల్లికి వందనంతో పలు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని జీవీఎంసీ మున్సిపల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్(ఏఐటీయూసీ) జిల్లా ఆర్గనైజింగ్
Wed, Jun 18 2025 11:15 AM -
బ్లాక్ మార్కెట్లో యూరియా విక్రయాలు అరికట్టాలి
మునగపాక : బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు ఎరువుల విక్రయాలు జరగకుండా చూడాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి బొడ్డేడ ప్రసాద్ డిమాండ్ చేశారు. ఆయన మంగళవారం వ్యవసాయ కార్యాలయం వద్ద పార్టీ శ్రేణులతో కలిసి ధర్నా చేపట్టి ఏఈవో లక్ష్మికి వినతి పత్రం అందజేశారు.
Wed, Jun 18 2025 11:15 AM -
రిక్షా కార్మికుడి మృతదేహం లభ్యం
యలమంచిలి రూరల్ : ఐదు రోజుల క్రితం అనారోగ్యంతో మృత్యువాత పడిన 60 ఏళ్ల రిక్షా కార్మికుడు మృతదేహాన్ని పట్టణ పోలీసులు మంగళవారం రాంనగర్ రైల్వేగేటు సమీపంలో గుర్తించారు.
Wed, Jun 18 2025 11:15 AM -
బీచ్రోడ్డు దిగ్బంధం
యోగా వేడుకల ఏర్పాట్లు
Wed, Jun 18 2025 11:14 AM -
రాష్ట్ర అనుబంధ విభాగాల కమిటీలో జిల్లావాసులకు చోటు
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఆ పార్టీ రాష్ట్ర అనుబంధ విభాగాల కమిటీల్లో వివిధ హోదాల్లో పలువురిని నియమించారు. ఈ మేరకు మంగళవారం కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ చేశారు.
Wed, Jun 18 2025 11:14 AM -
యోగాంధ్రకు నిధుల కటకట
● గంటల వ్యవధిలోనే ఆవిరైన రూ.20 కోట్లు ● నిర్వహణకు మొత్తం రూ.75 కోట్లు అవసరం ● ఇప్పటికి వరకు సగం కూడా విడుదల చేయని కూటమి ప్రభుత్వం ● మూడు రోజుల ముందు నిధుల కోసం అగచాట్లు ● 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంWed, Jun 18 2025 11:14 AM -
అధికారులు సమన్వయంతో పనిచేయాలి
మహారాణిపేట: అధికారులు సమన్వయంతో పనిచేసి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు సూచించారు.
Wed, Jun 18 2025 11:14 AM -
కందిపప్పు.. ఎప్పుడో చెప్పు?
● రేషన్ డిపోల్లో పంపిణీ చేయని కూటమి ప్రభుత్వం ● నిరాశలో లబ్ధిదారులుWed, Jun 18 2025 11:14 AM -
22 వేల మందితో బందోబస్తు
అల్లిపురం: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమానికి 9,500 సివిల్ పోలీసులు, 2 వేల మంది ఏఆర్ సిబ్బంది, బయట నుంచి 10 వేలకు పైగా పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి తెలిపారు.
Wed, Jun 18 2025 11:14 AM -
వైద్య ఆరోగ్యశాఖలో బదిలీలు
మహారాణిపేట: వైద్య ఆరోగ్య శాఖ బదిలీల్లో భాగంగా ఆంధ్రా మెడికల్ కాలేజీ, కేజీహెచ్లో మొత్తం 43 మందిని బదిలీ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
Wed, Jun 18 2025 11:14 AM