-
సరికొత్త.. సుపరిపాలన!
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: సంప్రదాయ కార్యాలయ పరిపాలన నుంచి ఫీల్డ్ అడ్మినిస్ట్రేషన్ (క్షేత్రస్థాయి పాలన) వైపు కలెక్టర్లు అడుగులు వేస్తున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలు తెలుసుకోవడం.. శాఖల మధ్య సమన్వయం పెంచడం..
-
పైసామే పరిశీలన!
సాక్షి, అమరావతి : మెడికల్ రీయింబర్స్మెంట్ (ఎంఆర్) కోసం దరఖాస్తు చేసుకున్న ఉద్యోగులు, పెన్షనర్ల నుంచి ఆరోగ్యశ్రీ ట్రస్ట్లో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని ఫిర్యాదులు వస్తున్నాయి.
Wed, Jul 15 2026 04:36 AM -
పరీక్ష లేదు.. ఇంటర్వ్యూ లేదు.. పైసలిస్తే పోస్టింగ్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ గిడ్డంగుల సంస్థ టీడీపీ కార్యకర్తలకు ఉపాధి కేంద్రంగా మారిపోయింది. నియామకాల్లో నిబంధనలకు పాతరేస్తూ ఆ పార్టీ కార్యకర్తలతో నింపేసుకుంటున్నారు. పరీక్ష లేదు.. ఇంటర్వ్యూ లేదు..
Wed, Jul 15 2026 04:33 AM -
ఉపాధ్యాయుల రణగర్జన
సాక్షి, అమరావతి: తమ ఆర్థిక, సర్వీసు ప్రయోజనాలను దెబ్బతీస్తున్న చంద్రబాబు ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున ఉద్యమించారు. అపరిష్కృతంగా ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ కదం తొక్కారు.
Wed, Jul 15 2026 04:29 AM -
బాబు అప్పుల పద్దు రూ.3,59,157 కోట్లు
సాక్షి, అమరావతి: అప్పులతో పాటు నిత్యం చేబదుళ్లు, ఓడీలతో పాలన సాగిస్తున్న చంద్రబాబు సర్కారు మంగళవారం ఖాతాలో మరో రూ.3,800 కోట్లు బడ్జెట్ అప్పు చేసింది.
Wed, Jul 15 2026 04:25 AM -
సర్కారు కిరాతకంలో మరో లాకప్డెత్!
సాక్షి టాస్క్ ఫోర్స్: చంద్రబాబు సర్కారులో వరుస లాకప్ డెత్లు రాష్ట్రాన్ని వణికిస్తున్నాయి. ఇటీవల విజయవాడలో కాపు యువకుడు సాయికృష్ణ లాకప్ డెత్, తర్వాత శవాన్ని మాయం చేయడం సర్కారు కిరాతకానికి పరాకాష్ట.
Wed, Jul 15 2026 04:23 AM -
అసెంబ్లీ సెక్రటరీ జనరల్గా ప్రసన్న నియామకం చెల్లదు
సాక్షి, అమరావతి: చట్టం నిర్దేశించిన అర్హతలు లేనప్పటికీ శాసన సభ సెక్రటరీ జనరల్గా సూర్యదేవర ప్రసన్నకుమార్ను నియమించారని, ఏ అధికారంతో ఆయన పదవిలో కొనసాగుతున్నారో వివరణ కోరాలంటూ దాఖలైన కో వారెంటో పిటిషన్పై హైకోర్
Wed, Jul 15 2026 04:19 AM -
సబ్జెక్ట్లోనే మా‘స్టారు’.. మిగతావిస్తే బేజారు!
సాక్షి, హైదరాబాద్: పిల్లలకు పాఠాలు చెప్పే టీచర్లే.. పరీక్షలో ఫెయిలయ్యారు. విద్యాశాఖ ఇటీవల నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్షలో సర్వీస్లో ఉన్న టీచర్లు 14,814 మంది ఫెయిల్ కావడం విస్మయం కలిగిస్తోంది.
Wed, Jul 15 2026 04:16 AM -
గోవిందా.. గోవింద.. రూ.వెయ్యి కోట్ల భూమి రూ.19 కోట్లకే ధారాదత్తం
సాక్షి, అమరావతి: దోచుకో.. పంచుకో.. తినుకో.. అనే చంద్రబాబు కూటమి సర్కారు దందాకు ఈసారి కలియుగ వైకుంఠం తిరుపతి వేదికైంది. రూ.వెయ్యికోట్ల విలువైన ప్రభుత్వ భూమిని రూ.19 కోట్లకే ఇచ్చేశారు.
Wed, Jul 15 2026 04:10 AM -
‘సర్’ మరో పదిరోజులు!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియను పది రోజుల పాటు పొడిగిస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది.
Wed, Jul 15 2026 04:06 AM -
ఆక్వా రైతు ఆక్రోశం
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి గణనీయమైన ఆదాయాన్ని తెచ్చిపెట్టే ఆక్వారంగం చంద్రబాబు సర్కారు నిర్వాకంతో తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది.
Wed, Jul 15 2026 04:00 AM -
నేడు భీమవరానికి వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ బుధవారం పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో పర్యటించనున్నారు. ఆక్వా రైతుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని వారికి అండగా నిలవనున్నారు.
Wed, Jul 15 2026 03:54 AM -
ఒక్కొక్కరిని ఓదారుస్తూ.. ధైర్యం చెబుతూ..
సాక్షి, విశాఖపట్నం : బోటు ప్రమాదంలో గల్లంతైన మత్స్యకార కుటుంబాలను, మృత్యువుతో పోరాడి ప్రాణాలు దక్కించుకున్న కారి చిన్నాను మంగళవారం జబ్బర్తోటలోని వారి నివాసంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మ
Wed, Jul 15 2026 03:51 AM -
8 మంది టీచర్లు.. 9 మంది విద్యార్థులు
వీణవంక (హుజూరాబాద్): కరీంనగర్ జిల్లా వీణవంక మండలం ఘన్ముక్కుల ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు లేక వెలవెలబోతోంది. హెచ్ఎంతో పాటు 8 మంది ఉపాధ్యాయులుండగా ఒకరు డిప్యుటేషన్పై ఇతర స్కూల్కు వెళ్లారు.
Wed, Jul 15 2026 03:35 AM -
ఏ'మీ మాంస'కృత్తులు?
సాక్షి స్పెషల్ డెస్క్ : ప్రొటీన్ అనే పదం ఇటీవల బాగా వాడుకలోకి వచ్చింది. ఆరోగ్యం కాపాడుకోవడంపై పెరుగుతున్న ఆసక్తి, వివిధ మాధ్యమాల ద్వారా పెంచుకుంటున్న అవగాహన ఇందుకు కారణం.
Wed, Jul 15 2026 03:31 AM -
ఆర్టీసీ ఆటో సర్వీస్!
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ బస్సు ఎక్కాలంటే ప్రధాన బస్టాండుకో, మియాపూర్, ఎల్బీనగర్ లాంటి పాయింట్ల వద్దకో వెళ్లాల్సి ఉంటుంది. అందుకు ఇంటి నుంచి ఏ ఆటోనో, క్యాబ్నో బుక్ చేసుకుని వెళ్లాలి.
Wed, Jul 15 2026 03:25 AM -
రాజ్కుమార్ హిట్లిస్ట్లో మరో నలుగురు!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో ఆరుగురిని అతి కిరాతకంగా హత్య చేసి, చివరకు తాను కూడా ఆత్మహత్యకు పాల్పడిన పోక్సో కేసు నిందితుడు పార్వతి రాజ్కుమార్ (28) హిట్లిస్ట్లో మరో నలుగురు కూ
Wed, Jul 15 2026 03:20 AM -
ఈసారి రూ.90 కోట్లు
సాక్షి, హైదరాబాద్: అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) మరో లంచగొండి అధికారిపై కొరడా ఝళిపించింది.
Wed, Jul 15 2026 03:15 AM -
తెలంగాణలో అడుగంటుతున్న జలాశయాలు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుత వర్షాకాల సీజన్లో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా తెలంగాణలోని ప్రధాన జలాశయాలు అడుగంటుతున్నాయి.
Wed, Jul 15 2026 03:12 AM -
పరవాడ ఫార్మాసిటీలో అగ్ని ప్రమాదం
అనకాపల్లి జిల్లా పరవాడ జవహర్ లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. శ్రీ సాయి చందన కంపెనీ ప్రొడక్షన్ యూనిట్ బ్లాక్–2లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పరిశ్రమలో కెమికల్స్ ఉండటంతో మంటలు క్షణాల్లోనే తీవ్రరూపం దాల్చి భారీగా ఎగిసిపడ్డాయి.
Wed, Jul 15 2026 03:10 AM -
పాలమూరు– రంగారెడ్డిని నిర్లక్ష్యం చేసిన బీఆర్ఎస్: భట్టి
మల్దకల్/ రాజోళి: బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని తాము పూర్తిచేసి కృష్ణా జలాలతో రైతుల కాళ్లు కడుగుతామని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు.
Wed, Jul 15 2026 03:07 AM -
గ్రామీణ మహిళా పారిశ్రామికవేత్తలకు రూ.21.40 కోట్లు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా సెర్ప్ ఆధ్వర్యంలో బిట్స్పిలానీ, టీ–హబ్ హైదరాబాద్ను ‘హైదరాబాద్ టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్’(టీబీఐ)లుగా నామినేట్చేశారు.
Wed, Jul 15 2026 03:03 AM -
ఈ రాశి వారికి ఆకస్మిక ధన, వస్తులాభాలు
గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, తిథి: శు.పాడ్యమి ప.1.51 వరకు, తదుపరి విదియ, నక్షత్రం: పుష్యమి రా.12.55 వరకు, తదుపరి ఆశ
Wed, Jul 15 2026 03:02 AM -
తమిళ ప్రభుత్వ ఆస్పత్రుల్లో వాట్సాప్ ద్వారా ఓపీ రిజిస్ట్రేషన్
చెన్నై: తమిళనాడులోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వాట్సాప్ ద్వారా ఓపీ రిజిస్ట్రేషన్, అపాయింట్మెంట్ పొందే ఇంటిగ్రేటెడ్ డిజిటల్ వేదిక www.nalam.tn.gov.in ను సీఎం విజయ
Wed, Jul 15 2026 02:59 AM
-
సరికొత్త.. సుపరిపాలన!
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: సంప్రదాయ కార్యాలయ పరిపాలన నుంచి ఫీల్డ్ అడ్మినిస్ట్రేషన్ (క్షేత్రస్థాయి పాలన) వైపు కలెక్టర్లు అడుగులు వేస్తున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలు తెలుసుకోవడం.. శాఖల మధ్య సమన్వయం పెంచడం..
Wed, Jul 15 2026 04:43 AM -
పైసామే పరిశీలన!
సాక్షి, అమరావతి : మెడికల్ రీయింబర్స్మెంట్ (ఎంఆర్) కోసం దరఖాస్తు చేసుకున్న ఉద్యోగులు, పెన్షనర్ల నుంచి ఆరోగ్యశ్రీ ట్రస్ట్లో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని ఫిర్యాదులు వస్తున్నాయి.
Wed, Jul 15 2026 04:36 AM -
పరీక్ష లేదు.. ఇంటర్వ్యూ లేదు.. పైసలిస్తే పోస్టింగ్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ గిడ్డంగుల సంస్థ టీడీపీ కార్యకర్తలకు ఉపాధి కేంద్రంగా మారిపోయింది. నియామకాల్లో నిబంధనలకు పాతరేస్తూ ఆ పార్టీ కార్యకర్తలతో నింపేసుకుంటున్నారు. పరీక్ష లేదు.. ఇంటర్వ్యూ లేదు..
Wed, Jul 15 2026 04:33 AM -
ఉపాధ్యాయుల రణగర్జన
సాక్షి, అమరావతి: తమ ఆర్థిక, సర్వీసు ప్రయోజనాలను దెబ్బతీస్తున్న చంద్రబాబు ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున ఉద్యమించారు. అపరిష్కృతంగా ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ కదం తొక్కారు.
Wed, Jul 15 2026 04:29 AM -
బాబు అప్పుల పద్దు రూ.3,59,157 కోట్లు
సాక్షి, అమరావతి: అప్పులతో పాటు నిత్యం చేబదుళ్లు, ఓడీలతో పాలన సాగిస్తున్న చంద్రబాబు సర్కారు మంగళవారం ఖాతాలో మరో రూ.3,800 కోట్లు బడ్జెట్ అప్పు చేసింది.
Wed, Jul 15 2026 04:25 AM -
సర్కారు కిరాతకంలో మరో లాకప్డెత్!
సాక్షి టాస్క్ ఫోర్స్: చంద్రబాబు సర్కారులో వరుస లాకప్ డెత్లు రాష్ట్రాన్ని వణికిస్తున్నాయి. ఇటీవల విజయవాడలో కాపు యువకుడు సాయికృష్ణ లాకప్ డెత్, తర్వాత శవాన్ని మాయం చేయడం సర్కారు కిరాతకానికి పరాకాష్ట.
Wed, Jul 15 2026 04:23 AM -
అసెంబ్లీ సెక్రటరీ జనరల్గా ప్రసన్న నియామకం చెల్లదు
సాక్షి, అమరావతి: చట్టం నిర్దేశించిన అర్హతలు లేనప్పటికీ శాసన సభ సెక్రటరీ జనరల్గా సూర్యదేవర ప్రసన్నకుమార్ను నియమించారని, ఏ అధికారంతో ఆయన పదవిలో కొనసాగుతున్నారో వివరణ కోరాలంటూ దాఖలైన కో వారెంటో పిటిషన్పై హైకోర్
Wed, Jul 15 2026 04:19 AM -
సబ్జెక్ట్లోనే మా‘స్టారు’.. మిగతావిస్తే బేజారు!
సాక్షి, హైదరాబాద్: పిల్లలకు పాఠాలు చెప్పే టీచర్లే.. పరీక్షలో ఫెయిలయ్యారు. విద్యాశాఖ ఇటీవల నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్షలో సర్వీస్లో ఉన్న టీచర్లు 14,814 మంది ఫెయిల్ కావడం విస్మయం కలిగిస్తోంది.
Wed, Jul 15 2026 04:16 AM -
గోవిందా.. గోవింద.. రూ.వెయ్యి కోట్ల భూమి రూ.19 కోట్లకే ధారాదత్తం
సాక్షి, అమరావతి: దోచుకో.. పంచుకో.. తినుకో.. అనే చంద్రబాబు కూటమి సర్కారు దందాకు ఈసారి కలియుగ వైకుంఠం తిరుపతి వేదికైంది. రూ.వెయ్యికోట్ల విలువైన ప్రభుత్వ భూమిని రూ.19 కోట్లకే ఇచ్చేశారు.
Wed, Jul 15 2026 04:10 AM -
‘సర్’ మరో పదిరోజులు!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియను పది రోజుల పాటు పొడిగిస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది.
Wed, Jul 15 2026 04:06 AM -
ఆక్వా రైతు ఆక్రోశం
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి గణనీయమైన ఆదాయాన్ని తెచ్చిపెట్టే ఆక్వారంగం చంద్రబాబు సర్కారు నిర్వాకంతో తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది.
Wed, Jul 15 2026 04:00 AM -
నేడు భీమవరానికి వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ బుధవారం పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో పర్యటించనున్నారు. ఆక్వా రైతుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని వారికి అండగా నిలవనున్నారు.
Wed, Jul 15 2026 03:54 AM -
ఒక్కొక్కరిని ఓదారుస్తూ.. ధైర్యం చెబుతూ..
సాక్షి, విశాఖపట్నం : బోటు ప్రమాదంలో గల్లంతైన మత్స్యకార కుటుంబాలను, మృత్యువుతో పోరాడి ప్రాణాలు దక్కించుకున్న కారి చిన్నాను మంగళవారం జబ్బర్తోటలోని వారి నివాసంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మ
Wed, Jul 15 2026 03:51 AM -
8 మంది టీచర్లు.. 9 మంది విద్యార్థులు
వీణవంక (హుజూరాబాద్): కరీంనగర్ జిల్లా వీణవంక మండలం ఘన్ముక్కుల ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు లేక వెలవెలబోతోంది. హెచ్ఎంతో పాటు 8 మంది ఉపాధ్యాయులుండగా ఒకరు డిప్యుటేషన్పై ఇతర స్కూల్కు వెళ్లారు.
Wed, Jul 15 2026 03:35 AM -
ఏ'మీ మాంస'కృత్తులు?
సాక్షి స్పెషల్ డెస్క్ : ప్రొటీన్ అనే పదం ఇటీవల బాగా వాడుకలోకి వచ్చింది. ఆరోగ్యం కాపాడుకోవడంపై పెరుగుతున్న ఆసక్తి, వివిధ మాధ్యమాల ద్వారా పెంచుకుంటున్న అవగాహన ఇందుకు కారణం.
Wed, Jul 15 2026 03:31 AM -
ఆర్టీసీ ఆటో సర్వీస్!
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ బస్సు ఎక్కాలంటే ప్రధాన బస్టాండుకో, మియాపూర్, ఎల్బీనగర్ లాంటి పాయింట్ల వద్దకో వెళ్లాల్సి ఉంటుంది. అందుకు ఇంటి నుంచి ఏ ఆటోనో, క్యాబ్నో బుక్ చేసుకుని వెళ్లాలి.
Wed, Jul 15 2026 03:25 AM -
రాజ్కుమార్ హిట్లిస్ట్లో మరో నలుగురు!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో ఆరుగురిని అతి కిరాతకంగా హత్య చేసి, చివరకు తాను కూడా ఆత్మహత్యకు పాల్పడిన పోక్సో కేసు నిందితుడు పార్వతి రాజ్కుమార్ (28) హిట్లిస్ట్లో మరో నలుగురు కూ
Wed, Jul 15 2026 03:20 AM -
ఈసారి రూ.90 కోట్లు
సాక్షి, హైదరాబాద్: అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) మరో లంచగొండి అధికారిపై కొరడా ఝళిపించింది.
Wed, Jul 15 2026 03:15 AM -
తెలంగాణలో అడుగంటుతున్న జలాశయాలు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుత వర్షాకాల సీజన్లో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా తెలంగాణలోని ప్రధాన జలాశయాలు అడుగంటుతున్నాయి.
Wed, Jul 15 2026 03:12 AM -
పరవాడ ఫార్మాసిటీలో అగ్ని ప్రమాదం
అనకాపల్లి జిల్లా పరవాడ జవహర్ లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. శ్రీ సాయి చందన కంపెనీ ప్రొడక్షన్ యూనిట్ బ్లాక్–2లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పరిశ్రమలో కెమికల్స్ ఉండటంతో మంటలు క్షణాల్లోనే తీవ్రరూపం దాల్చి భారీగా ఎగిసిపడ్డాయి.
Wed, Jul 15 2026 03:10 AM -
పాలమూరు– రంగారెడ్డిని నిర్లక్ష్యం చేసిన బీఆర్ఎస్: భట్టి
మల్దకల్/ రాజోళి: బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని తాము పూర్తిచేసి కృష్ణా జలాలతో రైతుల కాళ్లు కడుగుతామని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు.
Wed, Jul 15 2026 03:07 AM -
గ్రామీణ మహిళా పారిశ్రామికవేత్తలకు రూ.21.40 కోట్లు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా సెర్ప్ ఆధ్వర్యంలో బిట్స్పిలానీ, టీ–హబ్ హైదరాబాద్ను ‘హైదరాబాద్ టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్’(టీబీఐ)లుగా నామినేట్చేశారు.
Wed, Jul 15 2026 03:03 AM -
ఈ రాశి వారికి ఆకస్మిక ధన, వస్తులాభాలు
గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, తిథి: శు.పాడ్యమి ప.1.51 వరకు, తదుపరి విదియ, నక్షత్రం: పుష్యమి రా.12.55 వరకు, తదుపరి ఆశ
Wed, Jul 15 2026 03:02 AM -
తమిళ ప్రభుత్వ ఆస్పత్రుల్లో వాట్సాప్ ద్వారా ఓపీ రిజిస్ట్రేషన్
చెన్నై: తమిళనాడులోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వాట్సాప్ ద్వారా ఓపీ రిజిస్ట్రేషన్, అపాయింట్మెంట్ పొందే ఇంటిగ్రేటెడ్ డిజిటల్ వేదిక www.nalam.tn.gov.in ను సీఎం విజయ
Wed, Jul 15 2026 02:59 AM -
.
Wed, Jul 15 2026 03:44 AM
