-
రాష్ట్రం 'పంట' పండాలి
సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణ భూమి నైసర్గిక స్వరూపం అన్ని రకాల పంటలు పండించడానికి అనుకూల క్షేత్రం.
-
లెక్కల్లో దాగుడుమూతలు
గణాంకాలపై ఎందరికెన్ని ఫిర్యాదులున్నా, ఎవరెంత వేళాకోళం చేసినా ప్రభుత్వ విధానాల రూపకల్పనకూ, అమల్లోవున్న విధానాల దిద్దుబాటుకూ అవే ఆధారం.
Wed, Jun 03 2026 01:46 AM -
‘బాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ పోస్టర్ల ఆవిష్కరణ
కడప కార్పొరేషన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రూపొందించిన ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ పోస్టర్లను ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్రెడ్డి, అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి ఆవిష్కరించారు.
Wed, Jun 03 2026 01:39 AM -
301 మంది గైర్హాజరు
కడప ఎడ్యుకేషన్: జిల్లాలో జరుగుతున్న పదో తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల్లో భాగంగా మంగళవారం నిర్వహించిన సోషియల్ పరీక్షలకు 301 మంది గైర్హాజరయారు. జిల్లావ్యాప్తంగా 22 పరీక్షా కేంద్రాలలో 1623 మందికిగాను 1322 మంది హాజరయ్యారు.
Wed, Jun 03 2026 01:39 AM -
రితేష్ ఔట్!
సాక్షి ప్రతినిధి, కడప: తెలుగుదేశం పార్టీలో మాజీ మంత్రి బిజివేముల వీరారెడ్డి వారసత్వానికి బ్రేక్లు పడ్డాయా? నియోజకవర్గ ఇన్ఛార్జి రితేష్రెడ్డిని పక్కన పెట్టారా? మాజీ ఎమ్మెల్యే విజయమ్మ శకం బద్వేల్లో ముగిసిందా అంటే ఔను అనే రాజకీయ విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.
Wed, Jun 03 2026 01:39 AM -
రుణాల పంపిణీలో లక్ష్యాలకు మించి పురోగతి
కడప సెవెన్రోడ్స్: జిల్లాలో 2025–26 ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన వార్షిక రుణ ప్రణాళిక (ఏసీపీ) లక్ష్యాలను బ్యాంకులు గణనీయంగా అధిగమించి రుణాల పంపిణీలో విశేష పురోగతి సాధించాయని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు.
Wed, Jun 03 2026 01:39 AM -
ఆమెకు.. ఆగర్భశత్రువులు
Wed, Jun 03 2026 01:39 AM -
● పోలీసుల కళ్లుగప్పేందుకు ‘హైటెక్’ వ్యూహాలు!
● రాయలసీమలోహైటెక్ పశువుల దందా
● పోలీసుల కళ్లుగప్పి కబేళాలకుమూగజీవాల అక్రమ రవాణా!
Wed, Jun 03 2026 01:39 AM -
జాతీయ స్థాయిలో సత్తాచాటిన యువకుడు
పెద్దతిప్పసముద్రం: మండలంలోని మల్లెల గ్రామానికి చెందిన జుట్టు రవితేజ, చాముండేశ్వరి దంపతుల కుమారుడు జే.సాయితేజ జేఈఈ అడాన్స్డ్ పరీక్షల్లో ఎస్సీ కేటగిరీ కింద జాతీయ స్థాయిలో 189వ ర్యాంకు సాధించి సత్తా చాటాడు. యువకుడిని గ్రామస్తులు అభినందించారు.
Wed, Jun 03 2026 01:39 AM -
మదనపల్లెకు వ్యాపారుల క్యూ
సాక్షి, మదనపల్లె: మదనపల్లె టమాట నాణ్యతగా ఉండడంతో ఇక్కడ కొనుగోలు చేసేందుకు ఒరిస్సా, పశ్చిమ బెంగాల్కు చెందిన వ్యాపారులు క్యూ కట్టారు. ఈ రాష్ట్రాలకు అవసరమైన స్థాయిలో టమా ట కొనుగోలు చేసి తరలించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రెండు రోజులుగా టమాటా ధర ఆశాజనకంగా పెరిగింది.
Wed, Jun 03 2026 01:39 AM -
● రవాణాను అడ్డుకున్న ప్రజలు
పెద్దమండ్యం/గాలివీడు: అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం పెద్దమండ్యం మండల కేంద్రంలో మంగళవారం పశువుల అక్రమ రవాణా కలకలం రేపింది. 10 కంటైనర్లలో 510 పశువులను తరలిస్తుండగా.. స్థానిక యువకులు అడ్డుకున్నారు.
Wed, Jun 03 2026 01:39 AM -
‘బాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ పోస్టర్లు ఆవిష్కరణ
కడప కార్పొరేషన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రూపొందించిన ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ పోస్టర్లను ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్రెడ్డి, అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి ఆవిష్కరించారు.
Wed, Jun 03 2026 01:39 AM -
పరిశ్రమల స్థాపనలో యువతకు ఉపాధి
సాక్షి, మదనపల్లె: జిల్లాలో పరిశ్రమల స్థాపన, అభివృద్ధికి సంబంధించిన అనుమతుల ప్రక్రియను మరింత వేగవంతం చేస్తున్నట్టు కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నా రు. మంగళవారం కలెక్టరేట్లో జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ (డీఐఈపీసీ) సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది.
Wed, Jun 03 2026 01:39 AM -
వెన్నుపోటులో దిట్ట చంద్రబాబు
ఒంగోలు టౌన్: నాడు పిల్లనిచ్చి పెళ్లి చేసిన తండ్రిలాంటి మామను వెన్నుపోటు పొడిచి నేడు ఓట్లేసి గెలిపించిన రాష్ట్ర ప్రజలను రెండేళ్లుగా మాయమాటలు చెబుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు వెన్నుపోటు పొడుస్తున్నాడని, వెన్నుపోటు పొడవడంలో చంద్రబాబు దిట్టని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు,
Wed, Jun 03 2026 01:33 AM -
కోల్డ్ స్టోరేజీకి అష్ట కష్టాలు!
మార్కాపురం టౌన్: జిల్లా వ్యాప్తంగా ఏటా ఖరీఫ్లో 1,52,190 మంది రైతులు 86,349 హెక్టార్లలో వివిధ పంటలు సాగు చేస్తున్నారు. ముఖ్యంగా రైతులు వాణిజ్య పంటలో ప్రధానమైన మిర్చిని 27,077 ఎకరాల్లో సాగు చేస్తున్నారు.
Wed, Jun 03 2026 01:33 AM -
పగలు ఎండ.. రాత్రి వాన
● ఉమ్మడి జిల్లాలో భిన్న వాతావరణం ● 22 మండలాల్లో 42 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతల నమోదు ● సాయంత్రానికి పలుచోట్ల వర్షంఒంగోలు టౌన్:
Wed, Jun 03 2026 01:33 AM -
ఫ్లెక్సీలో తప్పులు
భానుపురి (సూర్యాపేట) : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో విద్యాశాఖ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో తప్పులు దొర్లాయి.
Wed, Jun 03 2026 01:21 AM -
విశేషంగా శ్రీలక్ష్మీనరసింహుడి కల్యాణం
మఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో శ్రీరాజ్యలక్ష్మి చెంచులక్ష్మిసమేత శ్రీలక్ష్మీ నరసింహస్వామి కల్యాణం మంగళవారం విశేషంగా నిర్వహించారు. ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, గర్భాలయంలోని మూలవిరాట్కు పంచామృతాభిషేకం జరిపించారు.
Wed, Jun 03 2026 01:21 AM -
" />
న్యాయవాదుల సమష్టి కృషి ఫలితం
చివ్వెంల(సూర్యాపేట) : కక్షిదారుల న్యాయవాదులపై వ్యక్తిగత కక్షలు పెంచుకుని దాడులకు పాల్పడుతున్నారు. ఇప్పటికే పదుల సంఖ్యలో న్యాయవాదుల హత్యలు జరిగాయి.
Wed, Jun 03 2026 01:21 AM -
అభివృద్ధిలో సరికొత్త అడుగు
భానుపురి (సూర్యాపేట) : ఎందరో త్యాగధనుల పోరాటాలతో సాధించుకున్న తెలంగాణలో సూర్యాపేట జిల్లా సర్వతోముఖాభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్నట్లు రాష్ట్ర ఇరిగేషన్, సివిల్ సప్లయ్ శాఖ మంత్రి నల్లమాద ఉత్తమ్కుమార్ రెడ్డి తెలిపారు.
Wed, Jun 03 2026 01:21 AM -
" />
తెలంగాణ అమరవీరుల కాలనీ నిర్మించాలి
– శ్రీకాంతాచారి మాతృమూర్తి, రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు కాసోజు శంకరమ్మ
Wed, Jun 03 2026 01:21 AM -
" />
జ్వరమని పిలిస్తే తోడొచ్చిన అక్క.. చెల్లితో పాటే అనంతలోకాలకు
అర్వపల్లి, వేలేరుపాడు : ప్రమాదవశాత్తు ఇంట్లో మంటలు చెలరేగి అక్కాచెల్లెళ్లు సజీవ దహనమాయ్యారు. ఈ ఘటన ఏపీలోని ఏలూరు జిల్లా వేలేరుపాడు మండల కేంద్రంలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. మృతుల బంధువులు తెలిపిన వివరాల ప్రకారం..
Wed, Jun 03 2026 01:21 AM -
గ్రామ సభలను విజయవంతం చేయాలి
భానుపురి (సూర్యాపేట) : వచ్చే నాలుగు రోజుల పాటు జిల్లావ్యాప్తంగా నిర్వహించే గ్రామ సభలకు మండలాల వారీగా ఎంపీడీఓలు, తహసీల్దార్లు పక్కా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసి విజయవంతం చేయాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు.
Wed, Jun 03 2026 01:21 AM -
" />
కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష
సూర్యాపేటటౌన్ : కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆయన జాతీయ జెండా ఆవిష్కరించి మాట్లాడారు.
Wed, Jun 03 2026 01:21 AM -
న్యాయవాదుల రక్షణ చట్టంపై హర్షం
రామగిరి(నల్లగొండ) : న్యాయవాదుల రక్షణ, భద్రత కోసం రూపొందించిన తెలంగాణ న్యాయవాదుల రక్షణ చట్టం–2026 జూన్ 2 నుంచి అధికారికంగా అమల్లోకి వస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జీఓ నంబర్ 41 విడుదల చేస్తూ మంగళవారం గెజిట్ విడుదల చేసింది.
Wed, Jun 03 2026 01:21 AM
-
రాష్ట్రం 'పంట' పండాలి
సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణ భూమి నైసర్గిక స్వరూపం అన్ని రకాల పంటలు పండించడానికి అనుకూల క్షేత్రం.
Wed, Jun 03 2026 02:16 AM -
లెక్కల్లో దాగుడుమూతలు
గణాంకాలపై ఎందరికెన్ని ఫిర్యాదులున్నా, ఎవరెంత వేళాకోళం చేసినా ప్రభుత్వ విధానాల రూపకల్పనకూ, అమల్లోవున్న విధానాల దిద్దుబాటుకూ అవే ఆధారం.
Wed, Jun 03 2026 01:46 AM -
‘బాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ పోస్టర్ల ఆవిష్కరణ
కడప కార్పొరేషన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రూపొందించిన ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ పోస్టర్లను ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్రెడ్డి, అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి ఆవిష్కరించారు.
Wed, Jun 03 2026 01:39 AM -
301 మంది గైర్హాజరు
కడప ఎడ్యుకేషన్: జిల్లాలో జరుగుతున్న పదో తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల్లో భాగంగా మంగళవారం నిర్వహించిన సోషియల్ పరీక్షలకు 301 మంది గైర్హాజరయారు. జిల్లావ్యాప్తంగా 22 పరీక్షా కేంద్రాలలో 1623 మందికిగాను 1322 మంది హాజరయ్యారు.
Wed, Jun 03 2026 01:39 AM -
రితేష్ ఔట్!
సాక్షి ప్రతినిధి, కడప: తెలుగుదేశం పార్టీలో మాజీ మంత్రి బిజివేముల వీరారెడ్డి వారసత్వానికి బ్రేక్లు పడ్డాయా? నియోజకవర్గ ఇన్ఛార్జి రితేష్రెడ్డిని పక్కన పెట్టారా? మాజీ ఎమ్మెల్యే విజయమ్మ శకం బద్వేల్లో ముగిసిందా అంటే ఔను అనే రాజకీయ విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.
Wed, Jun 03 2026 01:39 AM -
రుణాల పంపిణీలో లక్ష్యాలకు మించి పురోగతి
కడప సెవెన్రోడ్స్: జిల్లాలో 2025–26 ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన వార్షిక రుణ ప్రణాళిక (ఏసీపీ) లక్ష్యాలను బ్యాంకులు గణనీయంగా అధిగమించి రుణాల పంపిణీలో విశేష పురోగతి సాధించాయని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు.
Wed, Jun 03 2026 01:39 AM -
ఆమెకు.. ఆగర్భశత్రువులు
Wed, Jun 03 2026 01:39 AM -
● పోలీసుల కళ్లుగప్పేందుకు ‘హైటెక్’ వ్యూహాలు!
● రాయలసీమలోహైటెక్ పశువుల దందా
● పోలీసుల కళ్లుగప్పి కబేళాలకుమూగజీవాల అక్రమ రవాణా!
Wed, Jun 03 2026 01:39 AM -
జాతీయ స్థాయిలో సత్తాచాటిన యువకుడు
పెద్దతిప్పసముద్రం: మండలంలోని మల్లెల గ్రామానికి చెందిన జుట్టు రవితేజ, చాముండేశ్వరి దంపతుల కుమారుడు జే.సాయితేజ జేఈఈ అడాన్స్డ్ పరీక్షల్లో ఎస్సీ కేటగిరీ కింద జాతీయ స్థాయిలో 189వ ర్యాంకు సాధించి సత్తా చాటాడు. యువకుడిని గ్రామస్తులు అభినందించారు.
Wed, Jun 03 2026 01:39 AM -
మదనపల్లెకు వ్యాపారుల క్యూ
సాక్షి, మదనపల్లె: మదనపల్లె టమాట నాణ్యతగా ఉండడంతో ఇక్కడ కొనుగోలు చేసేందుకు ఒరిస్సా, పశ్చిమ బెంగాల్కు చెందిన వ్యాపారులు క్యూ కట్టారు. ఈ రాష్ట్రాలకు అవసరమైన స్థాయిలో టమా ట కొనుగోలు చేసి తరలించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రెండు రోజులుగా టమాటా ధర ఆశాజనకంగా పెరిగింది.
Wed, Jun 03 2026 01:39 AM -
● రవాణాను అడ్డుకున్న ప్రజలు
పెద్దమండ్యం/గాలివీడు: అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం పెద్దమండ్యం మండల కేంద్రంలో మంగళవారం పశువుల అక్రమ రవాణా కలకలం రేపింది. 10 కంటైనర్లలో 510 పశువులను తరలిస్తుండగా.. స్థానిక యువకులు అడ్డుకున్నారు.
Wed, Jun 03 2026 01:39 AM -
‘బాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ పోస్టర్లు ఆవిష్కరణ
కడప కార్పొరేషన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రూపొందించిన ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ పోస్టర్లను ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్రెడ్డి, అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి ఆవిష్కరించారు.
Wed, Jun 03 2026 01:39 AM -
పరిశ్రమల స్థాపనలో యువతకు ఉపాధి
సాక్షి, మదనపల్లె: జిల్లాలో పరిశ్రమల స్థాపన, అభివృద్ధికి సంబంధించిన అనుమతుల ప్రక్రియను మరింత వేగవంతం చేస్తున్నట్టు కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నా రు. మంగళవారం కలెక్టరేట్లో జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ (డీఐఈపీసీ) సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది.
Wed, Jun 03 2026 01:39 AM -
వెన్నుపోటులో దిట్ట చంద్రబాబు
ఒంగోలు టౌన్: నాడు పిల్లనిచ్చి పెళ్లి చేసిన తండ్రిలాంటి మామను వెన్నుపోటు పొడిచి నేడు ఓట్లేసి గెలిపించిన రాష్ట్ర ప్రజలను రెండేళ్లుగా మాయమాటలు చెబుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు వెన్నుపోటు పొడుస్తున్నాడని, వెన్నుపోటు పొడవడంలో చంద్రబాబు దిట్టని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు,
Wed, Jun 03 2026 01:33 AM -
కోల్డ్ స్టోరేజీకి అష్ట కష్టాలు!
మార్కాపురం టౌన్: జిల్లా వ్యాప్తంగా ఏటా ఖరీఫ్లో 1,52,190 మంది రైతులు 86,349 హెక్టార్లలో వివిధ పంటలు సాగు చేస్తున్నారు. ముఖ్యంగా రైతులు వాణిజ్య పంటలో ప్రధానమైన మిర్చిని 27,077 ఎకరాల్లో సాగు చేస్తున్నారు.
Wed, Jun 03 2026 01:33 AM -
పగలు ఎండ.. రాత్రి వాన
● ఉమ్మడి జిల్లాలో భిన్న వాతావరణం ● 22 మండలాల్లో 42 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతల నమోదు ● సాయంత్రానికి పలుచోట్ల వర్షంఒంగోలు టౌన్:
Wed, Jun 03 2026 01:33 AM -
ఫ్లెక్సీలో తప్పులు
భానుపురి (సూర్యాపేట) : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో విద్యాశాఖ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో తప్పులు దొర్లాయి.
Wed, Jun 03 2026 01:21 AM -
విశేషంగా శ్రీలక్ష్మీనరసింహుడి కల్యాణం
మఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో శ్రీరాజ్యలక్ష్మి చెంచులక్ష్మిసమేత శ్రీలక్ష్మీ నరసింహస్వామి కల్యాణం మంగళవారం విశేషంగా నిర్వహించారు. ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, గర్భాలయంలోని మూలవిరాట్కు పంచామృతాభిషేకం జరిపించారు.
Wed, Jun 03 2026 01:21 AM -
" />
న్యాయవాదుల సమష్టి కృషి ఫలితం
చివ్వెంల(సూర్యాపేట) : కక్షిదారుల న్యాయవాదులపై వ్యక్తిగత కక్షలు పెంచుకుని దాడులకు పాల్పడుతున్నారు. ఇప్పటికే పదుల సంఖ్యలో న్యాయవాదుల హత్యలు జరిగాయి.
Wed, Jun 03 2026 01:21 AM -
అభివృద్ధిలో సరికొత్త అడుగు
భానుపురి (సూర్యాపేట) : ఎందరో త్యాగధనుల పోరాటాలతో సాధించుకున్న తెలంగాణలో సూర్యాపేట జిల్లా సర్వతోముఖాభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్నట్లు రాష్ట్ర ఇరిగేషన్, సివిల్ సప్లయ్ శాఖ మంత్రి నల్లమాద ఉత్తమ్కుమార్ రెడ్డి తెలిపారు.
Wed, Jun 03 2026 01:21 AM -
" />
తెలంగాణ అమరవీరుల కాలనీ నిర్మించాలి
– శ్రీకాంతాచారి మాతృమూర్తి, రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు కాసోజు శంకరమ్మ
Wed, Jun 03 2026 01:21 AM -
" />
జ్వరమని పిలిస్తే తోడొచ్చిన అక్క.. చెల్లితో పాటే అనంతలోకాలకు
అర్వపల్లి, వేలేరుపాడు : ప్రమాదవశాత్తు ఇంట్లో మంటలు చెలరేగి అక్కాచెల్లెళ్లు సజీవ దహనమాయ్యారు. ఈ ఘటన ఏపీలోని ఏలూరు జిల్లా వేలేరుపాడు మండల కేంద్రంలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. మృతుల బంధువులు తెలిపిన వివరాల ప్రకారం..
Wed, Jun 03 2026 01:21 AM -
గ్రామ సభలను విజయవంతం చేయాలి
భానుపురి (సూర్యాపేట) : వచ్చే నాలుగు రోజుల పాటు జిల్లావ్యాప్తంగా నిర్వహించే గ్రామ సభలకు మండలాల వారీగా ఎంపీడీఓలు, తహసీల్దార్లు పక్కా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసి విజయవంతం చేయాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు.
Wed, Jun 03 2026 01:21 AM -
" />
కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష
సూర్యాపేటటౌన్ : కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆయన జాతీయ జెండా ఆవిష్కరించి మాట్లాడారు.
Wed, Jun 03 2026 01:21 AM -
న్యాయవాదుల రక్షణ చట్టంపై హర్షం
రామగిరి(నల్లగొండ) : న్యాయవాదుల రక్షణ, భద్రత కోసం రూపొందించిన తెలంగాణ న్యాయవాదుల రక్షణ చట్టం–2026 జూన్ 2 నుంచి అధికారికంగా అమల్లోకి వస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జీఓ నంబర్ 41 విడుదల చేస్తూ మంగళవారం గెజిట్ విడుదల చేసింది.
Wed, Jun 03 2026 01:21 AM
