-
కాలువ కలవరం
బాన్సువాడ : నిజాంసాగర్ ప్రాజెక్టు ఉప కాలువలు అధ్వానంగా మారాయి. కాలువల్లో పిచ్చి మొక్కలు పెరగడంతోపాటు చెత్తచెదారం, పూడిక పేరుకుపోయింది. సుమారు దశాబ్దకాలంగా మరమ్మతులు లేకపోవడంతో చివరి ఆయకట్టుకు నీరందడం కష్టంగా మారింది.
-
సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలి
ఎల్లారెడ్డి: కేసుల వివరాలను క్రైం అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ నెట్ వర్క్ అండ్ సిస్టమ్ (సీసీటీఎన్ఎస్)లో నమోదు చేయాలని, సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలని మల్టీజోన్ ఐజీపీ చంద్రశేఖర్రెడ్డి సూచించారు.
Wed, Jul 01 2026 01:34 AM -
భూ సేకరణను వేగవంతం చేయాలి
బాన్సువాడ : సిద్ధాపూర్ రిజర్వాయర్ పనుల్లో భాగంగా భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని, ప్రతి దశను క్షుణ్ణంగా పర్యవేక్షిస్తూ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్రెడ్డి ఆదేశించారు.
Wed, Jul 01 2026 01:34 AM -
సమర్థవంతంగా రైతుభరోసా
● రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
● పెట్టుబడి సాయం విడుదల
Wed, Jul 01 2026 01:34 AM -
రోడ్డు ప్రమాద బాధితుల ప్రాణాలు కాపాడాలి
● రెవెన్యూ అదనపు
కలెక్టర్ విక్టర్
● రహవీర్, పీఎం రహత్
పథకాలపై సమీక్ష
Wed, Jul 01 2026 01:34 AM -
విద్యుత్రంగ కార్మికులను వేధిస్తే ఊరుకోబోం..
కామారెడ్డి టౌన్ : విద్యుత్ రంగ కార్మికులను వేధింపులకు గురిచేస్తే సహించేది లేదని తెలంగాణ యునైటేడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్(టీఎస్ఈఈ యూ) రాష్ట్ర అధ్యక్షుడు ఈశ్వరరావు అన్నారు.
Wed, Jul 01 2026 01:34 AM -
" />
‘నాణ్యతలేమితోనే బుంగ పడింది’
బాన్సువాడ: గత ప్రభుత్వం హయాంలో సుమారు రూ.6 కోట్లు వ్యయంతో కల్కి చెరువు కట్ట ఆధునీకరణ పనులు చేపట్టారని, పనులు నాణ్యతతో చేపట్టకపోవడంతో కట్ట దెబ్బతిని తూము వద్ద బుంగ పడిందని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్రెడ్డి ఆరోపించారు.
Wed, Jul 01 2026 01:34 AM -
గుంతల తవ్వకం పూర్తి చేయాలి
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి) : వనమహోత్సవంలో భా గంగా మొక్కలు నాటేందుకు అవసరమైన గుంతల తవ్వకం పనులను వారంరోజుల్లో పూర్తిచేయాలని అదనపు డీఆర్డీవో కుటుంబరావు ఉపాధిహామీ సి బ్బందిని ఆదేశించారు. నాగిరెడ్డిపేట మండలంలో ని అక్కంపల్లిలో ఉన్న నర్సరీని మంగళవారం ఆయ న పరిశీలించారు.
Wed, Jul 01 2026 01:34 AM -
" />
కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
గాంధారి(ఎల్లారెడ్డి): స్థానిక రేతు వేదిక భవనంలో మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలకు చెంది న 39 లబ్ధిదారులకు ఏఎంసీ వైస్ చైర్మన్, తహసీల్దార్ రేణుక చౌహాన్ చేతుల మీదుగా మంగళవారం కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.
Wed, Jul 01 2026 01:34 AM -
క్రైం కార్నర్
గంజాయి కేసులో
ఇద్దరి రిమాండ్
Wed, Jul 01 2026 01:34 AM -
సెంట్రలైజ్డ్ కిచెన్ విధానం రద్దు చేయాలి
ఎల్లారెడ్డిరూరల్: సెంట్రలైజ్డ్ కిచెన్ విధానం రద్దు చేయాలని ఎండీఎం నిర్వాహకులు మంగళవారం ఆర్డీవో ప్రభాకర్ను కోరారు. ఈమేరకు వినతిపత్రం అందించారు.
Wed, Jul 01 2026 01:34 AM -
హిందీ ఉపాధ్యాయుల జిల్లా ఫోరం ఏర్పాటు
కామారెడ్డి అర్బన్: హిందీ భాషాభివృద్ధి, హిందీ ఉపాధ్యాయుల సంక్షేమం కోసం హిందీ ఉపాధ్యాయుల ఫోరం ఏర్పాటైంది. ఫోరం ఎన్నికలను మంగళవారం నిర్వహించారు.
Wed, Jul 01 2026 01:34 AM -
ఏక్ పేడ్ మా కే నామ్
ఎల్లారెడ్డి: ప్రతి పౌరుడు తమ తల్లికి గౌరవ సూచకంగా లేదా జ్ఞాపకార్థంగా కనీసం ఒక మొక్కను నాటి దానిని సంరక్షించాలని కేంద్ర ప్రభుత్వం ఈ ఉద్యమానికి పిలుపునిచ్చింది.
Wed, Jul 01 2026 01:34 AM -
" />
పోలీసు అధికారులకు వీడ్కోలు
కామారెడ్డి అర్బన్: మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో సేవలు అందించిన నలుగురు అధికారులు ఎండీ ఉస్మాన్, దత్తాత్రిగౌడ్, కె.శంకర్, ఎస్కే అహ్మద్, వారి కుటుంబ సభ్యులను జిల్లా ఎస్పీ రాజేష్చంద్ర మంగవారం ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు.
Wed, Jul 01 2026 01:34 AM -
ప్రతి అర్హుడికి ఓటు హక్కు కల్పించడమే ధ్యేయం
ఎల్లారెడ్డిలో మాట్లాడుతున్న మదన్మోహన్రావు
ఎమ్మెల్యేను సన్మానిస్తున్న ఉపసర్పంచులు
– ఎమ్మెల్యే మదన్మోహన్ రావు
Wed, Jul 01 2026 01:34 AM -
" />
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
బాన్సువాడ రూరల్: వర్షాకాలంలో సీజనల్ వ్యాధు లు ప్రబలకుండా పంచాయతీ కార్యదర్శులు ముందస్తుగా పారిశుద్ధ్య పనులు చేయించాలని జిల్లా పంచాయతీ అధికారి మురళి అన్నారు. బాన్సువాడ మండల కార్యాలయంలో గ్రామాల పంచాయతీల కార్యదర్శులతో మంగళవారం ఆయన సమీక్షా స మావేశం నిర్వహించారు.
Wed, Jul 01 2026 01:34 AM -
దివ్యాంగులు, వృద్ధుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత
కామారెడ్డి టౌన్ : జిల్లాలో దివ్యాంగులు, వృద్ధులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టడంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు.
Wed, Jul 01 2026 01:34 AM -
రాజకీయాలకు అతీతంగా..
● రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతిరెడ్డి
Wed, Jul 01 2026 01:34 AM -
అతుక్కుపోయారు
నిజామాబాద్కుర్చీలకునిఘా వ్యవస్థ..
నేరాల నియంత్రణకు నిఘా వ్యవస్థను
పటిష్టపరచాలని నిజామాబాద్ సీపీ సాయిచైతన్య అన్నారు.
బుధవారం శ్రీ 1 శ్రీ జూలై శ్రీ 2026
Wed, Jul 01 2026 01:34 AM -
నగరాభివృద్ధికి కట్టుబడి..
● పీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్
Wed, Jul 01 2026 01:34 AM -
భూభారతి రీ సర్వేకు ప్రజలు సహకరించాలి
● సర్వే అండ్ లాండ్స్ ఏడీ శ్రీనివాస్
Wed, Jul 01 2026 01:34 AM -
రైతు భరోసా విడుదల చేసిన సీఎం
● నడిపల్లి రైతు వేదికలో రైతులతో కలిసి కార్యక్రమాన్ని వీక్షించిన కలెక్టర్
Wed, Jul 01 2026 01:34 AM -
విద్యార్థుల సంఖ్య మరింత పెంచాలి
● విద్యాశాఖ ఆర్జేడీ ఉషారాణి
Wed, Jul 01 2026 01:34 AM -
అధికారుల పనితీరులో మార్పు రావాలి : ఎమ్మెల్యే ధన్పాల్
నగర పాలక సంస్థలో ఆయా విభాగాల అధికారుల్లో మార్పు రావాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. కార్పొరేటర్లు ఫోన్ చేసినా, నేరుగా కలిసి విన్నవించినా కొందరు అధికారులు స్పందించడంలేదని, ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్చేశారు.
Wed, Jul 01 2026 01:34 AM -
యూజీడీ, అమృత్ పనులు వేగిరం చేయాలి
● ప్రమోద్కుమార్, బీజేపీ మున్సిపల్ ఫ్లోర్లీడర్
Wed, Jul 01 2026 01:34 AM
-
కాలువ కలవరం
బాన్సువాడ : నిజాంసాగర్ ప్రాజెక్టు ఉప కాలువలు అధ్వానంగా మారాయి. కాలువల్లో పిచ్చి మొక్కలు పెరగడంతోపాటు చెత్తచెదారం, పూడిక పేరుకుపోయింది. సుమారు దశాబ్దకాలంగా మరమ్మతులు లేకపోవడంతో చివరి ఆయకట్టుకు నీరందడం కష్టంగా మారింది.
Wed, Jul 01 2026 01:34 AM -
సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలి
ఎల్లారెడ్డి: కేసుల వివరాలను క్రైం అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ నెట్ వర్క్ అండ్ సిస్టమ్ (సీసీటీఎన్ఎస్)లో నమోదు చేయాలని, సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలని మల్టీజోన్ ఐజీపీ చంద్రశేఖర్రెడ్డి సూచించారు.
Wed, Jul 01 2026 01:34 AM -
భూ సేకరణను వేగవంతం చేయాలి
బాన్సువాడ : సిద్ధాపూర్ రిజర్వాయర్ పనుల్లో భాగంగా భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని, ప్రతి దశను క్షుణ్ణంగా పర్యవేక్షిస్తూ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్రెడ్డి ఆదేశించారు.
Wed, Jul 01 2026 01:34 AM -
సమర్థవంతంగా రైతుభరోసా
● రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
● పెట్టుబడి సాయం విడుదల
Wed, Jul 01 2026 01:34 AM -
రోడ్డు ప్రమాద బాధితుల ప్రాణాలు కాపాడాలి
● రెవెన్యూ అదనపు
కలెక్టర్ విక్టర్
● రహవీర్, పీఎం రహత్
పథకాలపై సమీక్ష
Wed, Jul 01 2026 01:34 AM -
విద్యుత్రంగ కార్మికులను వేధిస్తే ఊరుకోబోం..
కామారెడ్డి టౌన్ : విద్యుత్ రంగ కార్మికులను వేధింపులకు గురిచేస్తే సహించేది లేదని తెలంగాణ యునైటేడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్(టీఎస్ఈఈ యూ) రాష్ట్ర అధ్యక్షుడు ఈశ్వరరావు అన్నారు.
Wed, Jul 01 2026 01:34 AM -
" />
‘నాణ్యతలేమితోనే బుంగ పడింది’
బాన్సువాడ: గత ప్రభుత్వం హయాంలో సుమారు రూ.6 కోట్లు వ్యయంతో కల్కి చెరువు కట్ట ఆధునీకరణ పనులు చేపట్టారని, పనులు నాణ్యతతో చేపట్టకపోవడంతో కట్ట దెబ్బతిని తూము వద్ద బుంగ పడిందని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్రెడ్డి ఆరోపించారు.
Wed, Jul 01 2026 01:34 AM -
గుంతల తవ్వకం పూర్తి చేయాలి
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి) : వనమహోత్సవంలో భా గంగా మొక్కలు నాటేందుకు అవసరమైన గుంతల తవ్వకం పనులను వారంరోజుల్లో పూర్తిచేయాలని అదనపు డీఆర్డీవో కుటుంబరావు ఉపాధిహామీ సి బ్బందిని ఆదేశించారు. నాగిరెడ్డిపేట మండలంలో ని అక్కంపల్లిలో ఉన్న నర్సరీని మంగళవారం ఆయ న పరిశీలించారు.
Wed, Jul 01 2026 01:34 AM -
" />
కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
గాంధారి(ఎల్లారెడ్డి): స్థానిక రేతు వేదిక భవనంలో మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలకు చెంది న 39 లబ్ధిదారులకు ఏఎంసీ వైస్ చైర్మన్, తహసీల్దార్ రేణుక చౌహాన్ చేతుల మీదుగా మంగళవారం కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.
Wed, Jul 01 2026 01:34 AM -
క్రైం కార్నర్
గంజాయి కేసులో
ఇద్దరి రిమాండ్
Wed, Jul 01 2026 01:34 AM -
సెంట్రలైజ్డ్ కిచెన్ విధానం రద్దు చేయాలి
ఎల్లారెడ్డిరూరల్: సెంట్రలైజ్డ్ కిచెన్ విధానం రద్దు చేయాలని ఎండీఎం నిర్వాహకులు మంగళవారం ఆర్డీవో ప్రభాకర్ను కోరారు. ఈమేరకు వినతిపత్రం అందించారు.
Wed, Jul 01 2026 01:34 AM -
హిందీ ఉపాధ్యాయుల జిల్లా ఫోరం ఏర్పాటు
కామారెడ్డి అర్బన్: హిందీ భాషాభివృద్ధి, హిందీ ఉపాధ్యాయుల సంక్షేమం కోసం హిందీ ఉపాధ్యాయుల ఫోరం ఏర్పాటైంది. ఫోరం ఎన్నికలను మంగళవారం నిర్వహించారు.
Wed, Jul 01 2026 01:34 AM -
ఏక్ పేడ్ మా కే నామ్
ఎల్లారెడ్డి: ప్రతి పౌరుడు తమ తల్లికి గౌరవ సూచకంగా లేదా జ్ఞాపకార్థంగా కనీసం ఒక మొక్కను నాటి దానిని సంరక్షించాలని కేంద్ర ప్రభుత్వం ఈ ఉద్యమానికి పిలుపునిచ్చింది.
Wed, Jul 01 2026 01:34 AM -
" />
పోలీసు అధికారులకు వీడ్కోలు
కామారెడ్డి అర్బన్: మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో సేవలు అందించిన నలుగురు అధికారులు ఎండీ ఉస్మాన్, దత్తాత్రిగౌడ్, కె.శంకర్, ఎస్కే అహ్మద్, వారి కుటుంబ సభ్యులను జిల్లా ఎస్పీ రాజేష్చంద్ర మంగవారం ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు.
Wed, Jul 01 2026 01:34 AM -
ప్రతి అర్హుడికి ఓటు హక్కు కల్పించడమే ధ్యేయం
ఎల్లారెడ్డిలో మాట్లాడుతున్న మదన్మోహన్రావు
ఎమ్మెల్యేను సన్మానిస్తున్న ఉపసర్పంచులు
– ఎమ్మెల్యే మదన్మోహన్ రావు
Wed, Jul 01 2026 01:34 AM -
" />
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
బాన్సువాడ రూరల్: వర్షాకాలంలో సీజనల్ వ్యాధు లు ప్రబలకుండా పంచాయతీ కార్యదర్శులు ముందస్తుగా పారిశుద్ధ్య పనులు చేయించాలని జిల్లా పంచాయతీ అధికారి మురళి అన్నారు. బాన్సువాడ మండల కార్యాలయంలో గ్రామాల పంచాయతీల కార్యదర్శులతో మంగళవారం ఆయన సమీక్షా స మావేశం నిర్వహించారు.
Wed, Jul 01 2026 01:34 AM -
దివ్యాంగులు, వృద్ధుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత
కామారెడ్డి టౌన్ : జిల్లాలో దివ్యాంగులు, వృద్ధులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టడంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు.
Wed, Jul 01 2026 01:34 AM -
రాజకీయాలకు అతీతంగా..
● రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతిరెడ్డి
Wed, Jul 01 2026 01:34 AM -
అతుక్కుపోయారు
నిజామాబాద్కుర్చీలకునిఘా వ్యవస్థ..
నేరాల నియంత్రణకు నిఘా వ్యవస్థను
పటిష్టపరచాలని నిజామాబాద్ సీపీ సాయిచైతన్య అన్నారు.
బుధవారం శ్రీ 1 శ్రీ జూలై శ్రీ 2026
Wed, Jul 01 2026 01:34 AM -
నగరాభివృద్ధికి కట్టుబడి..
● పీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్
Wed, Jul 01 2026 01:34 AM -
భూభారతి రీ సర్వేకు ప్రజలు సహకరించాలి
● సర్వే అండ్ లాండ్స్ ఏడీ శ్రీనివాస్
Wed, Jul 01 2026 01:34 AM -
రైతు భరోసా విడుదల చేసిన సీఎం
● నడిపల్లి రైతు వేదికలో రైతులతో కలిసి కార్యక్రమాన్ని వీక్షించిన కలెక్టర్
Wed, Jul 01 2026 01:34 AM -
విద్యార్థుల సంఖ్య మరింత పెంచాలి
● విద్యాశాఖ ఆర్జేడీ ఉషారాణి
Wed, Jul 01 2026 01:34 AM -
అధికారుల పనితీరులో మార్పు రావాలి : ఎమ్మెల్యే ధన్పాల్
నగర పాలక సంస్థలో ఆయా విభాగాల అధికారుల్లో మార్పు రావాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. కార్పొరేటర్లు ఫోన్ చేసినా, నేరుగా కలిసి విన్నవించినా కొందరు అధికారులు స్పందించడంలేదని, ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్చేశారు.
Wed, Jul 01 2026 01:34 AM -
యూజీడీ, అమృత్ పనులు వేగిరం చేయాలి
● ప్రమోద్కుమార్, బీజేపీ మున్సిపల్ ఫ్లోర్లీడర్
Wed, Jul 01 2026 01:34 AM
