-
విమానం ఎగిరేనా?
జిల్లాలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మాణం ప్రక్రియ ఒకడుగు ముందుకు.. నాలుగు అడుగులు వెనక్కు అన్నట్టుగా మారింది. ఎయిర్పోర్టు కోసం ప్రత్యామ్నాయ స్థలాలను సాధ్యమైనంత త్వరగా ఎంపిక చేసి, ఫీజుబులిటీ సర్వేను నిర్వహిస్తేనే రాబోయే మూడేళ్లలో ఈ అంశంపై ఎంతో కొంత ప్రగతి సాధ్యమవుతుంది. -
" />
దైవదర్శనానికి వెళ్తూ కానరాని లోకాలకు
● వీకేఆర్పురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం ● ముగ్గురు మృతి ● మరో ముగ్గురికి తీవ్ర గాయాలు ● మృతుల్లో ఇద్దరు తిరుచానూరు పోటు కార్మికులు ● క్షణంలో విషాదయాత్రగా మారిన ఆధ్యాత్మిక యాత్రనా భర్తకు ఫోన్ చెయ్యండి.. మాట్లాడాలి
Wed, Dec 10 2025 08:00 AM -
బ్రేక్స్ ఇండియాతో టీబీకే వర్తక ఒప్పందం
సాక్షి, చైన్నె : బ్రేక్స్ ఇండియా, టీబీకే మధ్య వర్తక, మూలధన ఒప్పందాలు జరిగాయి. స్థానికంగా మంగళవారం జరిగిన కార్యక్రమంలో బ్రేక్స్ ఇండియా ఎండీ శ్రీరామ్ విజి, టీబీకే అధ్యక్షుడు కౌరు ఒగాటాలు సంతకాలు చేశారు.
Wed, Dec 10 2025 08:00 AM -
క్లుప్తంగా
కిందపడి బాలిక మృతి
Wed, Dec 10 2025 08:00 AM -
" />
సిద్ధ వైద్యాన్ని ఎందుకు ద్వేషిస్తున్నారు?
తిరువొత్తియూరు: తమిళుల సంప్రదాయ సిద్ధ వైద్య విధానాన్ని గవర్నర్ ఎందుకు ద్వేషిస్తున్నారు, ఆయనకు ఎందుకు నచ్చడం లేదనేది ఎవరికీ తెలియదని ఆరోగ్యశాఖ మంత్రి సుబ్రమణియన్ ప్రశ్నించారు.
Wed, Dec 10 2025 08:00 AM -
రోడ్డు భద్రతపై అవగాహన
కొరుక్కుపేట: ప్రయాణాల సమయంలో రోడ్డు భద్రతపై వాహనదారులు, ప్రజలు అవగాహన కలిగి ఉండాలని ఏఐటీఎఫ్ అధ్యక్షుడు డాక్టర్ సీఎంకే రెడ్డి సూచించారు.
Wed, Dec 10 2025 08:00 AM -
అన్నామలై వ్యూహం ఏమిటో?
సాక్షి, చైన్నె: బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై తరచూ ఢిల్లీకి పరుగులు తీస్తుండడంతో ఆయన రాజకీయ వ్యూహం ఏమిటో అన్న చర్చ ఊపందుకుంది. అదే సమయంలో మాజీ సీఎం పన్నీరు సెల్వంతో పదే పదే ఆయన భేటీ కావడం ప్రాధాన్యతకు దారి తీసింది.
Wed, Dec 10 2025 08:00 AM -
మెట్లోత్సవం ఏర్పాట్లపై సమీక్ష
తిరుత్తణి: తిరుత్తణి శ్రీ సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో డిసెంబర్ 31న మెట్లోత్సవంతోపాటు జనవరి 1 ఆంగ్ల నూతన సంవత్సరం ఏర్పాట్లకు సంబంధించి అధికారుల స్థాయి సమీక్ష మంగళవారం కొండ ఆలయంలో నిర్వహించారు.
Wed, Dec 10 2025 08:00 AM -
అంగన్వాడీ ఉద్యోగుల రాస్తారోకో
తిరువళ్లూరు: అంగన్వాడీ ఉద్యోగుల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతూ రాస్తారోకోకు దిగిన టీచర్లు, సహాయకులను పోలీసులు అరెస్టు చేశారు. తమిళనాడు అంగన్వాడీ ఉద్యోగులు, సహాయకుల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
Wed, Dec 10 2025 08:00 AM -
కార్మికుల సమస్యలపై రాజీలేని పోరాటం
ఆదిలాబాద్టౌన్: కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటం చేస్తామని సీఐటీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బొజ్జ ఆశన్న, అన్నమొల్ల కిరణ్ అన్నారు. మెదక్లో మంగళవారం నిర్వహించిన సీఐటీయూ ఐదో రాష్ట్ర మహాసభల్లో పాల్గొని మాట్లాడారు.
Wed, Dec 10 2025 08:00 AM -
● మొదటి విడతకు సర్వం సిద్ధం ● సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక దృష్టి ● ఎన్నికలు ప్రశాంతంగా సాగేలా పకడ్బందీ చర్యలు ● అందుబాటులో టోల్ఫ్రీ నం.18004251939 ● ‘సాక్షి’ ఇంటర్వ్యూలో కలెక్టర్ రాజర్షిషా
కై లాస్నగర్: ‘తొలివిడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం.. సిబ్బందికి మూడు విడతల్లో శిక్షణ అందించాం.. బుధవారం మధ్యాహ్నం వరకు వారు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటారు..
Wed, Dec 10 2025 08:00 AM -
ప్రలోభాలు ఘరూ
ముగిసిన మూడోవిడత ఉపసంహరణ..
Wed, Dec 10 2025 08:00 AM -
పటిష్ట బందోబస్తు
Wed, Dec 10 2025 08:00 AM -
‘ప్రథమ’ అదృష్టం దక్కేదెవరికో?
Wed, Dec 10 2025 08:00 AM -
అప్రమత్తంగా ఉండాలి
నార్నూర్: ఎన్నికల అధికారులు, సిబ్బంది పోలింగ్ విధుల్లో అప్రమత్తంగా వ్యవహరించాలని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. నార్నూర్, గాదిగూడ మండలాల్లో తొలివిడత పోలింగ్ ఏర్పాట్లను మంగళవా రం పరిశీలించారు.
Wed, Dec 10 2025 08:00 AM -
కేసీఆర్ దీక్షతోనే రాష్ట్రం ఏర్పాటు..
ఆదిలాబాద్టౌన్: నాడు కేసీఆర్ చేపట్టిన ఆమరణ దీక్షతో కేంద్రం తలొగ్గి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ప్రకటించిందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం విజయ్ దివస్ నిర్వహించారు.
Wed, Dec 10 2025 08:00 AM -
కలప పట్టివేత
జన్నారం: మండలంలోని దేవునిగూడలో అక్రమంగా నిలువ ఉంచిన కలపను మంగళవారం పట్టుకున్నట్లు ఇందన్పల్లి రేంజ్ అధికారి లక్ష్మీనారాయణ తెలిపారు.
Wed, Dec 10 2025 08:00 AM -
" />
జట్టు విజయంలో కీలకం
రాథోడ్ రవీందర్–కవిత దంపతుల కుమారుడు ప్రదీప్ ఇప్పటివరకు రెండుసార్లు జాతీయస్థాయి పోటీల్లో పాల్గొన్నాడు. డిసెంబర్ 6 నుంచి 8 వరకు హైదరాబాద్లో నిర్వహించిన 69వ ఎస్జీఎఫ్ఐ అండర్–19 టోర్నీలో జట్టు గెలుపొందడంలో కీలకంగా వ్యవహరించాడు.
Wed, Dec 10 2025 08:00 AM -
జాతీయ జట్టుకు సారథిగా..
సునీల్–నవనీత దంపతు ల కుమారుడు రాథోడ్ ఆ కాష్ ప్రస్తుతం కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నా డు. 2024లో ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో నిర్వహించి న జూనియర్ నేషనల్ మీట్లో పాల్గొన్నాడు.
Wed, Dec 10 2025 08:00 AM -
నేషనల్ క్యాంపునకు ఎంపిక
ఇంటర్ మొదటి సంవత్సరం (సీఈసీ) చదువుతున్న సంపత్ నాయక్ చిన్న వయసులోనే గొప్ప నైపుణ్యం ప్రదర్శిస్తున్నాడు.
Wed, Dec 10 2025 08:00 AM -
సంతానం కలగడంలేదని ఒకరు ఆత్మహత్య
మంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని ఏసీసీ ఫ్యాక్టరీ వెనుకాల ఈ నెల 8న రాత్రి రైలు కిందపడి ఒకరు ఆత్మహత్య చేసుకున్నట్లు జీర్పీ హెడ్ కానిస్టేబుల్ జస్వాల్ సింగ్ మంగళవారం తెలిపారు.
Wed, Dec 10 2025 08:00 AM -
24 గంటల్లో కేసును ఛేదించిన పోలీసులు
కై లాస్నగర్(బేల): బేల మండలంలోని శ్రీ దుర్గా వైన్స్లో ఈనెల 7న జరిగిన చోరీ కేసును పోలీసులు 24 గంటల్లో ఛేదించినట్లు జైనథ్ సీఐ జి.శ్రావణ్ తెలిపారు. మంగళవారం పో లీస్స్టేషన్లో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.
Wed, Dec 10 2025 08:00 AM -
రచ్చపల్లి సర్పంచ్ ఏకగ్రీవం
చెన్నూర్రూరల్: ఈ నెల 17న జరుగనున్న పంచా యతీ ఎన్నికల్లో భాగంగా మండలంలోని రచ్చపల్లి సర్పంచ్గా గెల్లు లక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రామ సర్పంచ్ బీసీ మహిళకు రిజర్వేషన్ రాడంతో గెల్లు లక్ష్మి, ఆమె కోడలు గెల్లు కొమురక్క మాత్రమే నామినేషన్ దాఖలు చేశారు.
Wed, Dec 10 2025 08:00 AM -
ముగిసిన రాష్ట్రస్థాయి స్విమ్మింగ్ పోటీలు
Wed, Dec 10 2025 08:00 AM -
రెక్కల పురుగు నివారణకు జాగ్రత్తలు తీసుకోవాలి
జన్నారం: యాసంగి సీజన్లో రైతులు సాగు చేసిన వరినారును రెక్కల పురుగు ఆశిస్తుందని, దీని నివారణకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని మంచిర్యాల ఏడీఏ ఎం.కృష్ణ సూచించారు. మంగళవారం జన్నారం మండలంలోని మొర్రిగూడలో వరి నారుమడిని పరిశీలించారు.
Wed, Dec 10 2025 08:00 AM
-
విమానం ఎగిరేనా?
జిల్లాలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మాణం ప్రక్రియ ఒకడుగు ముందుకు.. నాలుగు అడుగులు వెనక్కు అన్నట్టుగా మారింది. ఎయిర్పోర్టు కోసం ప్రత్యామ్నాయ స్థలాలను సాధ్యమైనంత త్వరగా ఎంపిక చేసి, ఫీజుబులిటీ సర్వేను నిర్వహిస్తేనే రాబోయే మూడేళ్లలో ఈ అంశంపై ఎంతో కొంత ప్రగతి సాధ్యమవుతుంది.Wed, Dec 10 2025 08:00 AM -
" />
దైవదర్శనానికి వెళ్తూ కానరాని లోకాలకు
● వీకేఆర్పురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం ● ముగ్గురు మృతి ● మరో ముగ్గురికి తీవ్ర గాయాలు ● మృతుల్లో ఇద్దరు తిరుచానూరు పోటు కార్మికులు ● క్షణంలో విషాదయాత్రగా మారిన ఆధ్యాత్మిక యాత్రనా భర్తకు ఫోన్ చెయ్యండి.. మాట్లాడాలి
Wed, Dec 10 2025 08:00 AM -
బ్రేక్స్ ఇండియాతో టీబీకే వర్తక ఒప్పందం
సాక్షి, చైన్నె : బ్రేక్స్ ఇండియా, టీబీకే మధ్య వర్తక, మూలధన ఒప్పందాలు జరిగాయి. స్థానికంగా మంగళవారం జరిగిన కార్యక్రమంలో బ్రేక్స్ ఇండియా ఎండీ శ్రీరామ్ విజి, టీబీకే అధ్యక్షుడు కౌరు ఒగాటాలు సంతకాలు చేశారు.
Wed, Dec 10 2025 08:00 AM -
క్లుప్తంగా
కిందపడి బాలిక మృతి
Wed, Dec 10 2025 08:00 AM -
" />
సిద్ధ వైద్యాన్ని ఎందుకు ద్వేషిస్తున్నారు?
తిరువొత్తియూరు: తమిళుల సంప్రదాయ సిద్ధ వైద్య విధానాన్ని గవర్నర్ ఎందుకు ద్వేషిస్తున్నారు, ఆయనకు ఎందుకు నచ్చడం లేదనేది ఎవరికీ తెలియదని ఆరోగ్యశాఖ మంత్రి సుబ్రమణియన్ ప్రశ్నించారు.
Wed, Dec 10 2025 08:00 AM -
రోడ్డు భద్రతపై అవగాహన
కొరుక్కుపేట: ప్రయాణాల సమయంలో రోడ్డు భద్రతపై వాహనదారులు, ప్రజలు అవగాహన కలిగి ఉండాలని ఏఐటీఎఫ్ అధ్యక్షుడు డాక్టర్ సీఎంకే రెడ్డి సూచించారు.
Wed, Dec 10 2025 08:00 AM -
అన్నామలై వ్యూహం ఏమిటో?
సాక్షి, చైన్నె: బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై తరచూ ఢిల్లీకి పరుగులు తీస్తుండడంతో ఆయన రాజకీయ వ్యూహం ఏమిటో అన్న చర్చ ఊపందుకుంది. అదే సమయంలో మాజీ సీఎం పన్నీరు సెల్వంతో పదే పదే ఆయన భేటీ కావడం ప్రాధాన్యతకు దారి తీసింది.
Wed, Dec 10 2025 08:00 AM -
మెట్లోత్సవం ఏర్పాట్లపై సమీక్ష
తిరుత్తణి: తిరుత్తణి శ్రీ సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో డిసెంబర్ 31న మెట్లోత్సవంతోపాటు జనవరి 1 ఆంగ్ల నూతన సంవత్సరం ఏర్పాట్లకు సంబంధించి అధికారుల స్థాయి సమీక్ష మంగళవారం కొండ ఆలయంలో నిర్వహించారు.
Wed, Dec 10 2025 08:00 AM -
అంగన్వాడీ ఉద్యోగుల రాస్తారోకో
తిరువళ్లూరు: అంగన్వాడీ ఉద్యోగుల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతూ రాస్తారోకోకు దిగిన టీచర్లు, సహాయకులను పోలీసులు అరెస్టు చేశారు. తమిళనాడు అంగన్వాడీ ఉద్యోగులు, సహాయకుల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
Wed, Dec 10 2025 08:00 AM -
కార్మికుల సమస్యలపై రాజీలేని పోరాటం
ఆదిలాబాద్టౌన్: కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటం చేస్తామని సీఐటీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బొజ్జ ఆశన్న, అన్నమొల్ల కిరణ్ అన్నారు. మెదక్లో మంగళవారం నిర్వహించిన సీఐటీయూ ఐదో రాష్ట్ర మహాసభల్లో పాల్గొని మాట్లాడారు.
Wed, Dec 10 2025 08:00 AM -
● మొదటి విడతకు సర్వం సిద్ధం ● సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక దృష్టి ● ఎన్నికలు ప్రశాంతంగా సాగేలా పకడ్బందీ చర్యలు ● అందుబాటులో టోల్ఫ్రీ నం.18004251939 ● ‘సాక్షి’ ఇంటర్వ్యూలో కలెక్టర్ రాజర్షిషా
కై లాస్నగర్: ‘తొలివిడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం.. సిబ్బందికి మూడు విడతల్లో శిక్షణ అందించాం.. బుధవారం మధ్యాహ్నం వరకు వారు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటారు..
Wed, Dec 10 2025 08:00 AM -
ప్రలోభాలు ఘరూ
ముగిసిన మూడోవిడత ఉపసంహరణ..
Wed, Dec 10 2025 08:00 AM -
పటిష్ట బందోబస్తు
Wed, Dec 10 2025 08:00 AM -
‘ప్రథమ’ అదృష్టం దక్కేదెవరికో?
Wed, Dec 10 2025 08:00 AM -
అప్రమత్తంగా ఉండాలి
నార్నూర్: ఎన్నికల అధికారులు, సిబ్బంది పోలింగ్ విధుల్లో అప్రమత్తంగా వ్యవహరించాలని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. నార్నూర్, గాదిగూడ మండలాల్లో తొలివిడత పోలింగ్ ఏర్పాట్లను మంగళవా రం పరిశీలించారు.
Wed, Dec 10 2025 08:00 AM -
కేసీఆర్ దీక్షతోనే రాష్ట్రం ఏర్పాటు..
ఆదిలాబాద్టౌన్: నాడు కేసీఆర్ చేపట్టిన ఆమరణ దీక్షతో కేంద్రం తలొగ్గి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ప్రకటించిందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం విజయ్ దివస్ నిర్వహించారు.
Wed, Dec 10 2025 08:00 AM -
కలప పట్టివేత
జన్నారం: మండలంలోని దేవునిగూడలో అక్రమంగా నిలువ ఉంచిన కలపను మంగళవారం పట్టుకున్నట్లు ఇందన్పల్లి రేంజ్ అధికారి లక్ష్మీనారాయణ తెలిపారు.
Wed, Dec 10 2025 08:00 AM -
" />
జట్టు విజయంలో కీలకం
రాథోడ్ రవీందర్–కవిత దంపతుల కుమారుడు ప్రదీప్ ఇప్పటివరకు రెండుసార్లు జాతీయస్థాయి పోటీల్లో పాల్గొన్నాడు. డిసెంబర్ 6 నుంచి 8 వరకు హైదరాబాద్లో నిర్వహించిన 69వ ఎస్జీఎఫ్ఐ అండర్–19 టోర్నీలో జట్టు గెలుపొందడంలో కీలకంగా వ్యవహరించాడు.
Wed, Dec 10 2025 08:00 AM -
జాతీయ జట్టుకు సారథిగా..
సునీల్–నవనీత దంపతు ల కుమారుడు రాథోడ్ ఆ కాష్ ప్రస్తుతం కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నా డు. 2024లో ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో నిర్వహించి న జూనియర్ నేషనల్ మీట్లో పాల్గొన్నాడు.
Wed, Dec 10 2025 08:00 AM -
నేషనల్ క్యాంపునకు ఎంపిక
ఇంటర్ మొదటి సంవత్సరం (సీఈసీ) చదువుతున్న సంపత్ నాయక్ చిన్న వయసులోనే గొప్ప నైపుణ్యం ప్రదర్శిస్తున్నాడు.
Wed, Dec 10 2025 08:00 AM -
సంతానం కలగడంలేదని ఒకరు ఆత్మహత్య
మంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని ఏసీసీ ఫ్యాక్టరీ వెనుకాల ఈ నెల 8న రాత్రి రైలు కిందపడి ఒకరు ఆత్మహత్య చేసుకున్నట్లు జీర్పీ హెడ్ కానిస్టేబుల్ జస్వాల్ సింగ్ మంగళవారం తెలిపారు.
Wed, Dec 10 2025 08:00 AM -
24 గంటల్లో కేసును ఛేదించిన పోలీసులు
కై లాస్నగర్(బేల): బేల మండలంలోని శ్రీ దుర్గా వైన్స్లో ఈనెల 7న జరిగిన చోరీ కేసును పోలీసులు 24 గంటల్లో ఛేదించినట్లు జైనథ్ సీఐ జి.శ్రావణ్ తెలిపారు. మంగళవారం పో లీస్స్టేషన్లో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.
Wed, Dec 10 2025 08:00 AM -
రచ్చపల్లి సర్పంచ్ ఏకగ్రీవం
చెన్నూర్రూరల్: ఈ నెల 17న జరుగనున్న పంచా యతీ ఎన్నికల్లో భాగంగా మండలంలోని రచ్చపల్లి సర్పంచ్గా గెల్లు లక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రామ సర్పంచ్ బీసీ మహిళకు రిజర్వేషన్ రాడంతో గెల్లు లక్ష్మి, ఆమె కోడలు గెల్లు కొమురక్క మాత్రమే నామినేషన్ దాఖలు చేశారు.
Wed, Dec 10 2025 08:00 AM -
ముగిసిన రాష్ట్రస్థాయి స్విమ్మింగ్ పోటీలు
Wed, Dec 10 2025 08:00 AM -
రెక్కల పురుగు నివారణకు జాగ్రత్తలు తీసుకోవాలి
జన్నారం: యాసంగి సీజన్లో రైతులు సాగు చేసిన వరినారును రెక్కల పురుగు ఆశిస్తుందని, దీని నివారణకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని మంచిర్యాల ఏడీఏ ఎం.కృష్ణ సూచించారు. మంగళవారం జన్నారం మండలంలోని మొర్రిగూడలో వరి నారుమడిని పరిశీలించారు.
Wed, Dec 10 2025 08:00 AM
