Pensions

CM YS Jagan Comments With Pensioners - Sakshi
April 09, 2024, 04:50 IST
వాళ్లు ఎలాగూ చేసేది లేదు కాబట్టి చెప్పడానికేముంది? నోటికి అడ్డేముంది? అబద్ధాలకు రెక్కలు కట్టేస్తే చాలు.. ఎలాగూ చేసేది లేదు కదా! అనే మనస్తత్వం వాళ్లది...
Sakshi Guest Column On Chandrababu Politics On Pensioners
April 05, 2024, 00:47 IST
రాజకీయాల్లో  వ్యూహాలు – ప్రతి వ్యూహాలు, ఎత్తుకు పైఎత్తులు వేయటం, ప్రత్యర్ధిని దెబ్బతీసి తాము అధికార పగ్గాలు చేపట్టాలనుకోవటం సహజం. దీని కోసం కొంతమంది...
Pensions in Secretariats from Wednesday afternoon - Sakshi
April 04, 2024, 05:10 IST
సాక్షి, అమరావతి: సంకల్పం ఉంటే ఎవరెన్ని అడ్డంకులు కల్పించినా లక్ష్యం నెరవేరుతుంది. ఈ విషయాన్ని మరోసారి నిరూపించింది వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం...
Chandrababu Nimagadda Goes Silent After Stop pensions In Andhra Pradesh - Sakshi
April 03, 2024, 19:31 IST
అవ్వతాతలకు పెన్షన్‌ అందకుండా కుట్ర చేశారు.. ముసలి వాళ్లు, వికలాంగుల కన్నీళ్లపై నోరు మెదపరు.. నిమ్మగడ్డ, ఇప్పుడు ఏ కలుగులో దాక్కున్నావు.. చంద్రబాబు.....
Perni Nani Fires On Chandrababu TDP Over pensions Distribution - Sakshi
April 03, 2024, 17:12 IST
సాక్షి, తాడేపల్లి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పెన్షన్లపై దొంగ నాటకాలు ఆడుతున్నారని మాజీ మంత్రి పేర్ని నాని ధ్వజమెత్తారు. చంద్రబాబుకు పేదలపై ప్రేమ...
Pensioners Fires On Chandrababu Over AP Volunteers - Sakshi
April 03, 2024, 10:47 IST
చంద్రబాబు అండ్‌ కో కుట్ర ఫలించింది. వలంటీర్లు లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేయకూడదనే పంథాన్ని నెగ్గించుకున్నారు. ఫలితంగా పింఛన్‌...
Pensions in Secretariats from today afternoon - Sakshi
April 03, 2024, 05:34 IST
సాక్షి, అమరావతి: ఎండలు కారణంగా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ బుధవారం మధ్యాహ్నం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామ, వార్డు సచివాలయాల వద్ద పింఛన్ల...
Ap Minister Meruga Nagarjuna Fire On Chandrababu Naidu - Sakshi
April 02, 2024, 18:13 IST
సాక్షి, తాడేపల్లి: పింఛన్లు ఆపించి తగుదునమ్మా అంటూ చంద్రబాబు మొసలి కన్నీరు కారుస్తున్నాడని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున ఫైర్‌...
Tension in old age people for pension - Sakshi
April 01, 2024, 03:11 IST
నక్కపల్లి(అనకాపల్లి జిల్లా):  రేపటి నుంచి పింఛన్‌ ఇంటికి తెచ్చి ఇవ్వరన్న వార్తలు అవ్వాతాతల గుండెల్లో గుబులు రేపుతున్నాయి. టీడీపీ హయాంలో పడిన అవస్థలు...
Babu double game on pensions - Sakshi
April 01, 2024, 03:08 IST
సాక్షి, అమరావతి: అటుపక్క సామాజిక పింఛన్లను అడ్డుకోవడం.. ఇటుపక్క సకా­లంలో ఇచ్చేయాలంటూ ఎన్నికల సంఘానికి లేఖలు రాయడం! ఇదీ చంద్రబాబు రెండు నాలుకల వైఖరి!...
Conspiracy of Chandrababu under guise of Citizens for Democracy - Sakshi
March 31, 2024, 04:20 IST
సాక్షి, అమరావతి: ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధులుగా.. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలులో క్షేత్రస్థాయిలో ఎలాంటి పైరవీలు, లంచాలకు తావులేకుండా.....
AP CM YS Jagan Govt Increase Double Pension To CRDA Poor People - Sakshi
February 28, 2024, 20:33 IST
సాక్షి, గుంటూరు: అమరావతి ఏపీ సీఆర్‌డీఏ పరిధిలో నివసించే నిరుపేదలకు ఏపీ ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. భూమి లేని పేదలకు పెన్షన్‌ రెట్టింపు చేస్తూ...
CAG Accounts Report Revealed - Sakshi
February 09, 2024, 04:57 IST
సాక్షి, అమరావతి : ఉద్యోగుల వేతనాలు, పెన్షన్ల వ్యయం గత నాలుగేళ్లలో భారీగా పెరిగిందని కాగ్‌ అకౌంట్స్‌ నివేదిక స్పష్టం చేసింది. 2022–23 ఆర్థిక సంవత్సరం...
96 percent above disbursement of pensions is complete - Sakshi
February 04, 2024, 05:04 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా 96.13 శాతం పెన్షన్ల పంపిణీ పూర్తయింది. వలంటీర్లు శనివారం కూడా రాష్ట్రమంతటా లబ్ధిదారుల ఇంటింటికీ వెళ్లి పింఛను...
Divyangula: Victims recalling the hardships of past - Sakshi
January 29, 2024, 05:51 IST
చోడవరం: గత తెలుగుదేశం ప్రభుత్వం దివ్యాంగులనూ వదల్లేదు. నరకం చూపించింది. జన్మభూమి కమిటీల్లోని టీడీపీ నేతలు మానవత్వాన్నే మరిచి అంగవైకలురుపైనా...
CM YS Jagan Increased YSR Pension Kanuka To Rs 3000 - Sakshi
January 01, 2024, 04:23 IST
సాక్షి, అమరావతి: ఇచ్చిన మాటను నిలబెట్టు­కుంటూ, విశ్వసనీయతను చాటుకుంటూ నూతన ఏడాది సందర్భంగా ‘వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక’ ద్వారా అందించే పింఛన్‌...
CM Revanth Reddy On New pensions ration cards house grants - Sakshi
January 01, 2024, 01:03 IST
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్‌రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2024ను ‘రైతు, మహిళ, యువత నామ సంవత్సరం’గా సంకల్పం...
Jharkhand CM Hemant Soren Reduces Qualifying Age for Old-Age Pension to 50 Years - Sakshi
December 30, 2023, 05:56 IST
రాంచీ: పెన్షన్ల మంజూరు విషయంలో జార్ఖండ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గిరిజనులు, దళితులకు పెన్షన్‌ అర్హత వయసును 60 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు...
CM Jagan On YSR Asara YSR Cheyutha Schemes implementation - Sakshi
December 29, 2023, 04:25 IST
అమరావతి: అవ్వాతాతలకు పెన్షన్ల పెంపుతో పాటు అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన మాట ప్రకారం వైఎస్సార్‌ ఆసరా, వైఎస్సార్‌ చేయూత పథకాలను అమలు చేస్తూ ఎన్నికల హామీలను...
CM YS Jagan Review Meeting With Collectors Updates - Sakshi
December 28, 2023, 18:13 IST
పెన్షన్లు, ఆసరా, చేయూత పథకాలపై సీఎం జగన్‌ సమీక్ష
- - Sakshi
December 25, 2023, 09:46 IST
కర్నూలు(అగ్రికల్చర్‌): వైఎస్‌ఆర్‌ పెన్షన్‌ కానుక కింద మరోసారి కొత్త పింఛన్ల మంజూరుకు రంగం సిద్ధమైంది. వేలాది మంది అవ్వతాతలు, అక్కచెల్లెమ్మలు, వివిధ...
Extension of one more day in addition to disbursement of pensions - Sakshi
December 06, 2023, 03:14 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా అవ్వాతాతల పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం అదనంగా ఒక రోజు పొడిగించింది. సాధారణంగా ప్రతి నెలా 1 నుంచి 5వ...
- - Sakshi
November 16, 2023, 10:47 IST
హైదరాబాద్: పేద కుటుంబాల్లోని వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళల సామాజిక పెన్షన్ల పెంపుపై ఆశలు చిగురిస్తున్నా.. ఇప్పటి వరకు పెన్షన్‌...
AP High Court Upheld The Pension Policy Implemented By The State Government - Sakshi
November 14, 2023, 09:06 IST
సాక్షి, అమరావతి: సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతి, పేదరిక నిర్మూలన కోసం రాష్ట్ర ప్రభు­త్వం అమలు చేస్తున్న పెన్షన్ల విధానాన్ని హైకోర్టు సమర్థించింది...
CM Jagan says aim is to benefit welfare schemes eligible people - Sakshi
August 25, 2023, 04:12 IST
సాక్షి, అమరావతి: కొత్తగా మరో 1,49,875 మందికి సామాజిక పెన్షన్లు మంజూరు చేసినట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. వచ్చే నెల నుంచి వీరికి...
CM YS Jagan Released Funds Who Are Not Getting Benefit Of Schemes - Sakshi
August 24, 2023, 12:23 IST
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ పథకాల ఫలాలను సంతృప్త స్థాయిలో అందిస్తున్నారు. ఈ...
Pension Distribution In Andhra Pradesh Updates - Sakshi
July 01, 2023, 11:44 IST
సాక్షి, అమరావతి: ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్‌ పెన్షన్ల పంపిణీ కొనసాగుతోంది. 62.99 లక్షల మంది పెన్షనర్లకు రూ. 1, 735.36 కోట్లు విడుదల చేయగా,...
Burden of Employee pensions to increase Andhra Pradesh - Sakshi
June 20, 2023, 05:03 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రానున్న తొమ్మిదేళ్లలో ప్రభుత్వ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో రిటైర్‌ కానున్నారు. అదే స్థాయిలో పెన్షన్ల వ్యయం కూడా భారీగా...
CM KCR Announced Pension Increased To 4,116 For Disabled In Telangana - Sakshi
June 09, 2023, 20:16 IST
సాక్షి, మంచిర్యాల : సీఎం కేసీఆర్‌ మంచిర్యాల జిల్లా పర్యటనలో ఉన్నారు. ఈ సందర్బంగా కొత్త కలెక్టరేట్‌, బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాలను ప్రారంభించారు....
Chandrasekhar Kumar Field Review  - Sakshi
May 31, 2023, 03:55 IST
సాక్షి, అమరావతి/తాడేపల్లిరూరల్‌: రాష్ట్ర ప్రభుత్వం 1,650 మంది (448 ఇళ్లు) జనాభా ఉన్న గుంటూరు జిల్లా చింతలపూడిలో 252 మందికి నెలనెలా పింఛన్లు ఇస్తోందని...
AP Pension Withdrawal Handed Over To Two Staff In Village And Ward Secretariats - Sakshi
April 30, 2023, 10:07 IST
సాక్షి, అమరావతి: ప్రతి నెలా అవ్వాతాతల పింఛన్లకు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న డబ్బులను బ్యాంకుల నుంచి విత్‌ డ్రా చేసే బాధ్యతను ఇకపై ఇద్దరేసి...


 

Back to Top