-
సంగారెడ్డిలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి
సాక్షి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్లో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. నిర్మాణంలో జాతీయ రహదారిపై బైక్ అదుపు తప్పిన ప్రమాదం కారణంగా ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.
-
‘45’ చూశాక ప్రతి ప్రాణిని ప్రేమిస్తారు : శివరాజ్ కుమార్
‘‘అర్జున్ జన్య చెప్పిన ‘45’ కథ నచ్చడంతో ‘మీరే డైరెక్ట్ చేయండి’ అని చెప్పాను. తనకు ఇచ్చిన అవకాశానికి పూర్తిగా న్యాయం చేశారు అర్జున్. ఈ మూవీ చూశాక ప్రతి ప్రాణిని ప్రేమిస్తారు... గౌరవిస్తారు.
Sun, Dec 28 2025 08:48 AM -
కో–ఆప్షన్పై ఆశలు
పంచాయతీరాజ్ చట్టంతో కొత్త పదవులు పుట్టుకొచ్చాయి. ఉపసర్పంచ్కు జాయింట్ చెక్పవర్ అధికారం ఇవ్వడంతో ఇప్పటికే పలువురు ఆ పదవిని దక్కించుకున్నారు. ఇప్పుడు మరికొందరు కో–ఆప్షన్ పదవిపై ఆశలు పెట్టుకొన్నారు.
Sun, Dec 28 2025 08:42 AM -
పప్పుశనగకు పచ్చపురుగు
● నివారణ చర్యలు చేపట్టకపోతే నష్టమే
Sun, Dec 28 2025 08:42 AM -
" />
సైబర్ మోసం
● రూ.7.6లక్షలు పోగొట్టుకున్న మహిళ
Sun, Dec 28 2025 08:42 AM -
" />
అర్చకులకు ఉద్యోగ భద్రత కల్పించాలి
స్టేషన్ మహబూబ్నగర్: ధూప, దీప నైవేద్య అర్చకులకు ఉద్యోగ భద్రత కల్పించాలని ధూప, దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దౌల్తాబాద్ వాసుదేవశర్మ కోరారు.
Sun, Dec 28 2025 08:42 AM -
జర్నలిస్టుల మధ్య వ్యత్యాసం చూపొద్దు
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): డెస్క్ జర్నలిస్టులకు శాపంగా మారిన జీఓ 252ను వెంటనే రద్దు చేయాలని డెస్క్ జర్నలిస్టు సీనియర్ నాయకులు తిరుపతయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివా రం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.
Sun, Dec 28 2025 08:42 AM -
టీ–20 లీగ్లో మహబూబ్నగర్ విజయం
● క్వార్టర్ ఫైనల్కు చేరిన జిల్లా జట్టు
● ఆల్రౌండ్ ప్రతిభ కనబరిచిన
క్రీడాకారులు
Sun, Dec 28 2025 08:42 AM -
మార్కెట్లోకి విటారా గ్లోరియస్
పాలమూరు: మారుతీ సుజుకి నెక్సా మెగా ఇన్ఫ్లుయెన్సర్ మహోత్సవం శనివారం నగరంలోని ఓ హోటల్లో నిర్వహించారు. కార్యక్రమానికి మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్గౌడ్ హాజరై విటారా గ్లోరియస్ ఎడిషన్ కారును మార్కెట్లోకి ఆవిష్కరించారు.
Sun, Dec 28 2025 08:42 AM -
అర్ధరాత్రి పోకిరీల వేధింపులు
కర్ణాటక: ఒకే బైకులో వెళుతున్న ముగ్గురు ఆకతాయిలు రోడ్డుపై వెళ్తున్న ఓ యువతిని వేధించారు. ఈనెల 25వ తేదీన అర్ధరాత్రి బీటీఎం లేఔట్లో ఈ కీచకపర్వం జరిగింది.
Sun, Dec 28 2025 08:40 AM -
కళామతల్లి కంఠ ఆభరణం
తెనాలి: తెనాలి ప్రాంతానికి చెందిన ప్రఖ్యాత సినీతారలు సావిత్రి, జమున. ఇద్దరూ నాటక రంగంలో నిరూపించుకుని వెండితెరకు ఎదిగారు. అద్భుతమైన నటనతో తెలుగు సినిమా పరిశ్రమలో తమ తమ అధ్యాయాలను లిఖించుకున్నారు. ఆ ఇద్దరు నటీమణులను నాటక రంగానికి పరిచయం చేసింది కొంగర జగ్గయ్య.
Sun, Dec 28 2025 08:39 AM -
గ్రామాల విలీనంపై సుదీర్ఘ చర్చ
● ప్రక్రియను వ్యతిరేకించిన టీడీపీ
ఎమ్మెల్యే నసీర్ అహ్మద్
● ప్రత్తిపాడు ఎమ్మెల్యే
ప్రతిపాదనకు మేయర్ అంగీకారం
Sun, Dec 28 2025 08:39 AM -
" />
బలరామావతారంలో వైకుంఠవాసుడు
పెదకూరపాడు:జాతీయస్థాయిలో ఉత్తమ ప్రకృతి రైతు అవార్డును కేంద్ర ప్రభుత్వ విభాగం ఆర్.సి.ఓ.ఎన్.ఎఫ్ నుంచి పెదకూరపాడు గ్రామానికి చెందిన దర్శి శేషారావుకు అందించారు. శనివారం గుంటూరులో ప్రకృతి వ్యవసాయంపై జాతీయస్థాయి సదస్సు నిర్వహించారు.
Sun, Dec 28 2025 08:39 AM -
యువకుడు దారుణ హత్య
చేబ్రోలు: మండల పరిధిలోని నారాకోడూరు గ్రామం సమీపంలో శనివారం రాత్రి యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు.
Sun, Dec 28 2025 08:39 AM -
సీఆర్డీఏ గ్రీవెన్స్కు 37 అర్జీలు
తాడికొండ: రాజధాని అమరావతిలో రైతులు, రైతు కూలీల సమస్యల పరిష్కారం కోసం రాయపూడిలోని సీఆర్డీఏ ప్రధాన కార్యాలయం గ్రౌండ్ ఫ్లోర్లో ‘గ్రీవెన్స్ డే‘కు 37 అర్జీలు వచ్చాయి.
Sun, Dec 28 2025 08:39 AM -
మహిమాన్వితం.. పురాతన ఆలయం
సాక్షి బళ్లారి: కోరిన కోర్కెలు తీర్చే, లక్షలాది మంది భక్తులు ఆరాధించి, పూజించి కొలుస్తున్న రూపనగుడి శ్రీలక్ష్మీవెంకటరమణస్వామి ఆలయం భక్తుల కొంగుబంగారంగా భాసిల్లుతోంది.
Sun, Dec 28 2025 08:39 AM -
తాలూకా అభివృద్ధికి చర్యలు చేపట్టండి
రాయచూరు రూరల్: కొత్త తాలూకా అభివృద్ధికి అధికారులు చర్యలు చేపట్టాలని చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజు సూచించారు. శనివారం నగరంలోని శాఖ కార్యాలయంలో అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
Sun, Dec 28 2025 08:39 AM -
సొంత ఖర్చుతో విద్యార్థులకు విమానయానం
● విద్యాయాత్ర ఖర్చు భరించిన హెచ్ఎం
Sun, Dec 28 2025 08:39 AM -
దేశం కోసం యువత పాటుపడాలి
రాయచూరు రూరల్: నేటి యువత సైన్యంలో చేరి దేశం కోసం శ్రమించాలని మేజర్ భరత్ భూషణ్ పిలుపునిచ్చారు. వేదాంత కశాశాలలో తాలూక కన్నడ సాహిత్య పరిషత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
Sun, Dec 28 2025 08:39 AM -
కొత్త సంవత్సర క్యాలెండర్ల విడుదల
సాక్షి బళ్లారి: జిల్లా బీజేపీ రైతు మోర్చా అధ్యక్షులు, ప్రముఖ పారిశ్రామిక వేత్త గణపాల్ ఐనాథ్రెడ్డి కొత్త సంవత్సర క్యాలెండర్లను విడుదల చేశారు.
Sun, Dec 28 2025 08:39 AM -
భక్తిశ్రద్ధలతో అయ్యప్ప మండల పూజ
బళ్లారి అర్బన్: నగరంలోని అనంతపురం రోడ్డులో తారానాథ ఆస్పత్రి ఎదురుగా రాఘవేంద్ర కాలనీలో వెలసిన శబరి అయ్యప్ప దేవస్థానంలో 43వ వార్షిక మండల పూజను దేవస్థాన ట్రస్ట్ అధ్యక్షుడు జయప్రకాష్ జే గుప్తా ఆధ్వర్యంలో అయ్యప్ప భక్తులు ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు నిర్వహించారు.
Sun, Dec 28 2025 08:39 AM -
ముగిసిన రత్నమ్మవ్వ అంత్యక్రియలు
బళ్లారి టౌన్: తాలూకాలోని కొళగల్లు గ్రామంలో గత రెండు రోజులుగా ఎర్రితాత మఠం ధర్మకర్త, అధ్యక్షురాలు రత్నమ్మవ్వ మృతి చెందడంతో అంత్యక్రియలు చేయడంపై వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే.
Sun, Dec 28 2025 08:39 AM -
కళ్లను జాగ్రత్తగా కాపాడుకోవాలి
సాక్షి బళ్లారి: మనిషి దేహంలో నేత్రాలు ఎంతో ప్రధానమైనవని, కళ్లు లేకపోతే ఈ ప్రపంచాన్ని చూసేందుకు వీలుండదని, ప్రతి ఒక్కరూ నేత్రాలను జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్రెడ్డి పేర్కొన్నారు.
Sun, Dec 28 2025 08:39 AM -
దెయ్యం పట్టిందంటూ మహిళ హత్య
రాయచూరు రూరల్: ఓ మహిళకు దెయ్యం పట్టిందని, దానిని విడిపించాలనే సాకుతో వేప కట్టెతో కొట్టి ఆమెను హత్య చేసిన ఘటన కలబుర్గి జిల్లాలో చోటు చేసుకుంది. మృతురాలిని ఆళంద వేంకటేశ్వర కాలనీకి చెందిన ముక్తాబాయి(26)గా గుర్తించారు.
Sun, Dec 28 2025 08:39 AM -
ఆదివారం శ్రీ 28 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
పక్కాగా ‘ముస్తాబు’
Sun, Dec 28 2025 08:39 AM
-
సంగారెడ్డిలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి
సాక్షి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్లో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. నిర్మాణంలో జాతీయ రహదారిపై బైక్ అదుపు తప్పిన ప్రమాదం కారణంగా ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.
Sun, Dec 28 2025 08:49 AM -
‘45’ చూశాక ప్రతి ప్రాణిని ప్రేమిస్తారు : శివరాజ్ కుమార్
‘‘అర్జున్ జన్య చెప్పిన ‘45’ కథ నచ్చడంతో ‘మీరే డైరెక్ట్ చేయండి’ అని చెప్పాను. తనకు ఇచ్చిన అవకాశానికి పూర్తిగా న్యాయం చేశారు అర్జున్. ఈ మూవీ చూశాక ప్రతి ప్రాణిని ప్రేమిస్తారు... గౌరవిస్తారు.
Sun, Dec 28 2025 08:48 AM -
కో–ఆప్షన్పై ఆశలు
పంచాయతీరాజ్ చట్టంతో కొత్త పదవులు పుట్టుకొచ్చాయి. ఉపసర్పంచ్కు జాయింట్ చెక్పవర్ అధికారం ఇవ్వడంతో ఇప్పటికే పలువురు ఆ పదవిని దక్కించుకున్నారు. ఇప్పుడు మరికొందరు కో–ఆప్షన్ పదవిపై ఆశలు పెట్టుకొన్నారు.
Sun, Dec 28 2025 08:42 AM -
పప్పుశనగకు పచ్చపురుగు
● నివారణ చర్యలు చేపట్టకపోతే నష్టమే
Sun, Dec 28 2025 08:42 AM -
" />
సైబర్ మోసం
● రూ.7.6లక్షలు పోగొట్టుకున్న మహిళ
Sun, Dec 28 2025 08:42 AM -
" />
అర్చకులకు ఉద్యోగ భద్రత కల్పించాలి
స్టేషన్ మహబూబ్నగర్: ధూప, దీప నైవేద్య అర్చకులకు ఉద్యోగ భద్రత కల్పించాలని ధూప, దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దౌల్తాబాద్ వాసుదేవశర్మ కోరారు.
Sun, Dec 28 2025 08:42 AM -
జర్నలిస్టుల మధ్య వ్యత్యాసం చూపొద్దు
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): డెస్క్ జర్నలిస్టులకు శాపంగా మారిన జీఓ 252ను వెంటనే రద్దు చేయాలని డెస్క్ జర్నలిస్టు సీనియర్ నాయకులు తిరుపతయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివా రం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.
Sun, Dec 28 2025 08:42 AM -
టీ–20 లీగ్లో మహబూబ్నగర్ విజయం
● క్వార్టర్ ఫైనల్కు చేరిన జిల్లా జట్టు
● ఆల్రౌండ్ ప్రతిభ కనబరిచిన
క్రీడాకారులు
Sun, Dec 28 2025 08:42 AM -
మార్కెట్లోకి విటారా గ్లోరియస్
పాలమూరు: మారుతీ సుజుకి నెక్సా మెగా ఇన్ఫ్లుయెన్సర్ మహోత్సవం శనివారం నగరంలోని ఓ హోటల్లో నిర్వహించారు. కార్యక్రమానికి మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్గౌడ్ హాజరై విటారా గ్లోరియస్ ఎడిషన్ కారును మార్కెట్లోకి ఆవిష్కరించారు.
Sun, Dec 28 2025 08:42 AM -
అర్ధరాత్రి పోకిరీల వేధింపులు
కర్ణాటక: ఒకే బైకులో వెళుతున్న ముగ్గురు ఆకతాయిలు రోడ్డుపై వెళ్తున్న ఓ యువతిని వేధించారు. ఈనెల 25వ తేదీన అర్ధరాత్రి బీటీఎం లేఔట్లో ఈ కీచకపర్వం జరిగింది.
Sun, Dec 28 2025 08:40 AM -
కళామతల్లి కంఠ ఆభరణం
తెనాలి: తెనాలి ప్రాంతానికి చెందిన ప్రఖ్యాత సినీతారలు సావిత్రి, జమున. ఇద్దరూ నాటక రంగంలో నిరూపించుకుని వెండితెరకు ఎదిగారు. అద్భుతమైన నటనతో తెలుగు సినిమా పరిశ్రమలో తమ తమ అధ్యాయాలను లిఖించుకున్నారు. ఆ ఇద్దరు నటీమణులను నాటక రంగానికి పరిచయం చేసింది కొంగర జగ్గయ్య.
Sun, Dec 28 2025 08:39 AM -
గ్రామాల విలీనంపై సుదీర్ఘ చర్చ
● ప్రక్రియను వ్యతిరేకించిన టీడీపీ
ఎమ్మెల్యే నసీర్ అహ్మద్
● ప్రత్తిపాడు ఎమ్మెల్యే
ప్రతిపాదనకు మేయర్ అంగీకారం
Sun, Dec 28 2025 08:39 AM -
" />
బలరామావతారంలో వైకుంఠవాసుడు
పెదకూరపాడు:జాతీయస్థాయిలో ఉత్తమ ప్రకృతి రైతు అవార్డును కేంద్ర ప్రభుత్వ విభాగం ఆర్.సి.ఓ.ఎన్.ఎఫ్ నుంచి పెదకూరపాడు గ్రామానికి చెందిన దర్శి శేషారావుకు అందించారు. శనివారం గుంటూరులో ప్రకృతి వ్యవసాయంపై జాతీయస్థాయి సదస్సు నిర్వహించారు.
Sun, Dec 28 2025 08:39 AM -
యువకుడు దారుణ హత్య
చేబ్రోలు: మండల పరిధిలోని నారాకోడూరు గ్రామం సమీపంలో శనివారం రాత్రి యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు.
Sun, Dec 28 2025 08:39 AM -
సీఆర్డీఏ గ్రీవెన్స్కు 37 అర్జీలు
తాడికొండ: రాజధాని అమరావతిలో రైతులు, రైతు కూలీల సమస్యల పరిష్కారం కోసం రాయపూడిలోని సీఆర్డీఏ ప్రధాన కార్యాలయం గ్రౌండ్ ఫ్లోర్లో ‘గ్రీవెన్స్ డే‘కు 37 అర్జీలు వచ్చాయి.
Sun, Dec 28 2025 08:39 AM -
మహిమాన్వితం.. పురాతన ఆలయం
సాక్షి బళ్లారి: కోరిన కోర్కెలు తీర్చే, లక్షలాది మంది భక్తులు ఆరాధించి, పూజించి కొలుస్తున్న రూపనగుడి శ్రీలక్ష్మీవెంకటరమణస్వామి ఆలయం భక్తుల కొంగుబంగారంగా భాసిల్లుతోంది.
Sun, Dec 28 2025 08:39 AM -
తాలూకా అభివృద్ధికి చర్యలు చేపట్టండి
రాయచూరు రూరల్: కొత్త తాలూకా అభివృద్ధికి అధికారులు చర్యలు చేపట్టాలని చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజు సూచించారు. శనివారం నగరంలోని శాఖ కార్యాలయంలో అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
Sun, Dec 28 2025 08:39 AM -
సొంత ఖర్చుతో విద్యార్థులకు విమానయానం
● విద్యాయాత్ర ఖర్చు భరించిన హెచ్ఎం
Sun, Dec 28 2025 08:39 AM -
దేశం కోసం యువత పాటుపడాలి
రాయచూరు రూరల్: నేటి యువత సైన్యంలో చేరి దేశం కోసం శ్రమించాలని మేజర్ భరత్ భూషణ్ పిలుపునిచ్చారు. వేదాంత కశాశాలలో తాలూక కన్నడ సాహిత్య పరిషత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
Sun, Dec 28 2025 08:39 AM -
కొత్త సంవత్సర క్యాలెండర్ల విడుదల
సాక్షి బళ్లారి: జిల్లా బీజేపీ రైతు మోర్చా అధ్యక్షులు, ప్రముఖ పారిశ్రామిక వేత్త గణపాల్ ఐనాథ్రెడ్డి కొత్త సంవత్సర క్యాలెండర్లను విడుదల చేశారు.
Sun, Dec 28 2025 08:39 AM -
భక్తిశ్రద్ధలతో అయ్యప్ప మండల పూజ
బళ్లారి అర్బన్: నగరంలోని అనంతపురం రోడ్డులో తారానాథ ఆస్పత్రి ఎదురుగా రాఘవేంద్ర కాలనీలో వెలసిన శబరి అయ్యప్ప దేవస్థానంలో 43వ వార్షిక మండల పూజను దేవస్థాన ట్రస్ట్ అధ్యక్షుడు జయప్రకాష్ జే గుప్తా ఆధ్వర్యంలో అయ్యప్ప భక్తులు ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు నిర్వహించారు.
Sun, Dec 28 2025 08:39 AM -
ముగిసిన రత్నమ్మవ్వ అంత్యక్రియలు
బళ్లారి టౌన్: తాలూకాలోని కొళగల్లు గ్రామంలో గత రెండు రోజులుగా ఎర్రితాత మఠం ధర్మకర్త, అధ్యక్షురాలు రత్నమ్మవ్వ మృతి చెందడంతో అంత్యక్రియలు చేయడంపై వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే.
Sun, Dec 28 2025 08:39 AM -
కళ్లను జాగ్రత్తగా కాపాడుకోవాలి
సాక్షి బళ్లారి: మనిషి దేహంలో నేత్రాలు ఎంతో ప్రధానమైనవని, కళ్లు లేకపోతే ఈ ప్రపంచాన్ని చూసేందుకు వీలుండదని, ప్రతి ఒక్కరూ నేత్రాలను జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్రెడ్డి పేర్కొన్నారు.
Sun, Dec 28 2025 08:39 AM -
దెయ్యం పట్టిందంటూ మహిళ హత్య
రాయచూరు రూరల్: ఓ మహిళకు దెయ్యం పట్టిందని, దానిని విడిపించాలనే సాకుతో వేప కట్టెతో కొట్టి ఆమెను హత్య చేసిన ఘటన కలబుర్గి జిల్లాలో చోటు చేసుకుంది. మృతురాలిని ఆళంద వేంకటేశ్వర కాలనీకి చెందిన ముక్తాబాయి(26)గా గుర్తించారు.
Sun, Dec 28 2025 08:39 AM -
ఆదివారం శ్రీ 28 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
పక్కాగా ‘ముస్తాబు’
Sun, Dec 28 2025 08:39 AM
