-
2034 వరకు నేనే సీఎం
సాక్షి, హైదరాబాద్: ‘2034 వరకు నేనే ముఖ్యమంత్రిని. ఆ తర్వాత ఉండను. తర్వాతి తరానికి అవకాశం ఇస్తా. పార్టీ చెప్పిన వారికి రాష్ట్రాన్ని అప్పగించి జాతీయ రాజకీయాల్లోకి వెళ్తా.
-
ఒమన్లో సుదీర్ఘ సెలవులు!
మస్కట్: ఒమన్ నివాసితులకు ఈద్ అల్ ఫితర్ (బక్రీద్) సందర్భంగా ఈసారి సుదీర్ఘ సెలవులు లభించే అవకాశం ఉంది. ఈ పండుగను పురస్కరించుకుని దేశంలో వరుసగా ఆరు రోజుల పాటు సెలవులు ప్రకటించే యోచనలో ప్రభుత్వం ఉంది.
Sat, May 16 2026 01:58 AM -
పెట్రో మంట
సాక్షి, న్యూఢిల్లీ: సామాన్యుడిపై మళ్లీ ధరల పిడుగు పడింది. చమురు సంస్థలు పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచాయి. లీటరు పెట్రోల్, డీజిల్పై ఏకంగా రూ.3 చొప్పున పెంచుతూ నిర్ణ యం తీసుకున్నాయి.
Sat, May 16 2026 01:44 AM -
ఫైనల్లో సాకేత్ జోడీ
బెంగళూరు: కర్ణాటక ఓపెన్ ఏటీపీ చాలెంజర్-50 టెన్నిస్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో భారత డేవిస్కప్ జట్టు మాజీ సభ్యుడు, ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ సాకేత్ మైనేని ఫైనల్లోకి ప్రవేశించాడు.
Sat, May 16 2026 01:39 AM -
పాలమూరు కోసం పోరు..
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ఉమ్మడి పాలమూరు, నల్లగొండ జిల్లాల్లో సుమారు 12 లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేసే పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి చేసి.. సాగు నీరందించాలనే డిమాండ్తో బీఆర్ఎస్ ఉద్యమ బాట పట్టేందుకు సన్నాహాలు చేస్తోంది.
Sat, May 16 2026 01:39 AM -
ఉచ్చులతో ఉసురు..
వేటగాళ్ల ఉచ్చులో చిక్కి బలవుతున్న వన్యప్రాణులు–8లో u
Sat, May 16 2026 01:33 AM -
ఆదివాసీల అభ్యున్నతికి ‘ఇన్క్లూజివ్ లైలీహుడ్’
మన్ననూర్: ఆదివాసిల్లో అత్యంత పేద, వెనుకబడిన వర్గాల జీవన ప్రమాణాలను మెరుగుపర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘తెలంగాణ ఇన్క్లూజివ్ లైలీహుడ్’ ప్రోగ్రామ్ రూపకల్పన చేస్తుందని కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అన్నారు.
Sat, May 16 2026 01:33 AM -
పెట్రోల్ మంట.. డీజిల్ సెగ
పాలమూరు/నాగర్కర్నూల్: అనుకున్నట్లే.. సామాన్యుడిపై పెట్రో, డీజిల్ బాంబు పడింది. పశ్చిమాసియాలో కొనసాగతోన్న యుద్ధ సంక్షోభం నేపథ్యంలో అంతర్జాతీయంగా ముడు చమురు ధరలు పెరిగాయి.
Sat, May 16 2026 01:33 AM -
" />
కాంగ్రెస్తోనే పేదలందరికీ సంక్షేమం
నాగర్కర్నూల్ రూరల్: కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంతోనే పేదలందరికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని ఎమ్మెల్యే రాజేష్రెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని తెలకపల్లి, తాడూరు, తిమ్మాజిపేట, బిజినేపల్లి మండలాల లబ్ధిదారుకలు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు.
Sat, May 16 2026 01:33 AM -
గ్రంథాలయాలు విద్యార్థుల జ్ఞాన కేంద్రాలు
కందనూలు: గ్రంథాలయాలు విద్యార్థుల జ్ఞాన కేంద్రాలని డీఈఓ రమేష్కుమార్ అన్నారు. శుక్రవారం జిల్లా గ్రంథాలయంలో గ్రంథాలయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డీఈఓ మాట్లాడుతూ..
Sat, May 16 2026 01:33 AM -
" />
ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల ధర్నా
పెద్దకొత్తపల్లి: నెల రోజుల క్రితం కొనుగోలు కేంద్రాలకు మొక్కజొన్న, వరి ధాన్యం తీసుకొచ్చినా కాంటా చేయడం లేదని ఆగ్రహించిన రైతులు శుక్రవారం పెద్దకొత్తపల్లి బస్టాండ్ వద్ద ధర్నా, రాస్తారోకోను నిర్వహించారు.
Sat, May 16 2026 01:33 AM -
" />
కరువైన నిఘా..
జిల్లాలోని నల్లమల అటవీ ప్రాంతం చుట్టూ ఉన్న మండలాలు, పరిసర గ్రామాల్లో వన్యప్రాణుల కోసం వేట కొనసాగుతూనే ఉంది.
Sat, May 16 2026 01:33 AM -
గోదాములకు మక్కల తరలింపు
మహబూబాబాద్ రూరల్: ప్రభుత్వ సూచనలు, కలెక్టర్ స్నేహ శబరీష్ ఆదేశాల మేరకు మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డు షెడ్లలో ఉన్న మక్కల బస్తాలను ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ పురుషోత్తం శుక్రవారం గోదాముల్లోకి తరలింపజేశారు.
Sat, May 16 2026 01:33 AM -
లారీల ఆలస్యం.. పేరుకుపోయిన ధాన్యం
మహబూబాబాద్ రూరల్ : మహబూబాబాద్ మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలకు లారీలు సకాలంలో రాకపోవడంతో కొనుగోలు చేసిన ధాన్యం బస్తాలు పేరుకుపోతున్నాయి. మండలంలోని అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఇదే పరిస్థితి నెలకొనగా..
Sat, May 16 2026 01:33 AM -
వాన గుబులు.. కర్షకుల దిగులు!
తొర్రూరు: ఆరుగాలం శ్రమించి పండించిన పంట ఉత్పత్తులను ఆరబెట్టుకోవడానికి, వర్షాల నుంచి కాపాడుకునేందుకు రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఎప్పుడు వర్షం వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది.
Sat, May 16 2026 01:33 AM -
మొండిచెయ్యి
నామినేటెడ్ పదవుల్లో దక్కని చోటుSat, May 16 2026 01:33 AM -
రైల్వే స్టేషన్ తనిఖీ
డోర్నకల్: డోర్నకల్ రైల్వే స్టేషన్ను శుక్రవారం దక్షిణ మధ్య రైల్వే అడిషనల్ డివిజనల్ మేనేజర్(ఆపరేషన్స్) సంజీవ్కుమర్ తనిఖీ చేశారు.
Sat, May 16 2026 01:33 AM -
ఆదాయ వనరుల పెంపుపై దృష్టి సారించాలి
భానుపురి (సూర్యాపేట) : స్థానికంగా అందుబాటులో ఉన్న అవకాశాలను వినియోగించుకుంటూ, ఆదాయ వనరులను పెంచుకునే దిశగా స్థానిక సంస్థలు చిత్తశుద్ధితో కృషి చేయాలని రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య సూచించారు.
Sat, May 16 2026 01:33 AM -
టైలరింగ్ కోర్సులో శిక్షణ
సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలోకార్యక్రమంలో పాల్గొన్న వారికి సర్టిఫికెట్ల అందజేత
Sat, May 16 2026 01:33 AM -
పుస్తక పఠనంతోనే జ్ఞాన సంపద
కేసముద్రం: పుస్తక పఠనం అత్యంత అవసరమని, దీంతో జ్ఞాన సంపద పొందవచ్చని జిల్లా విద్యాశాఖ అధికారి సత్యనారాయణమూర్తి అన్నారు.
Sat, May 16 2026 01:33 AM -
ఎస్పీని కలిసిన మాజీ మంత్రి
మహబూబాబాద్ రూరల్ : మానుకోట పట్టణంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ శబరీష్ను మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, జెడ్పీ మాజీ చైర్పర్సన్ ఆంగోత్ బిందు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి మొక్క అందజేశారు. ఈ సందర్భంగా సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ..
Sat, May 16 2026 01:33 AM -
అడవిలో దాహం తీర్చే ఊటలు
విజయనగరం గంటస్తంభం: ఒకప్పుడు వేసవి మొదలైందంటే చాలు..విజయనగరం జిల్లాలోని అభయారణ్య ప్రాంతాల్లో వన్యప్రాణుల పరిస్థితి దయనీయంగా మారేది. అడవుల్లో ఉన్న సహజ నీటి వనరులు ఒక్కొక్కటిగా ఎండిపోవడంతో జంతువులు దాహంతో అల్లాడేవి. నీటి కోసం అడవిని విడిచి గ్రామాల దారిపట్టేవి.
Sat, May 16 2026 01:33 AM -
కన్న పేగే యమపాశమై..!
రాజాం సిటీ: నవమాసాలు కని పెంచిన కన్న కొడుకే తల్లి పాలిట కాలయముడయ్యాడు. ప్రయోజకుడిని చేయాలనుకున్న కన్నపేగే మృత్యుపాశమైంది. సెల్ఫోన్లో వచ్చే కిల్లర్ యానిమేషన్, డాన్ ఫిల్మ్లకు ఆకర్షితుడైన ఆ యువకుడు అతిగా ఊహించుకున్నాడు.
Sat, May 16 2026 01:33 AM -
అవయవ దానం
పాలకొండ రూరల్: భౌతికంగా ఇంటి పెద్ద మరణించినా వేరొకరిలో అతడు జీవించేలా ఆ కుటుంబం ముందుకు వచ్చింది. ఆరోగ్య సమస్యలతో తమ తండ్రి వారి మధ్య లేకున్నా ఆయన ఆవయవాలను దానం చేయటం ద్వారా మరో వందేళ్లు సదరు అవయవాలు పొందిన వారిలో జీవించే ఉంటారని పిల్లలు తలచారు.
Sat, May 16 2026 01:33 AM -
అంతర్జాతీయ స్విమ్మింగ్కు కుసుమూరు ఉపాధ్యాయుడు
● జూలై నెలలో జిబ్రాల్టర్ జలసంధిలో ఈదడానికి సన్నహాలు
● దివ్యాంగుడినైనా సప్తసముద్రాలు
ఈదుతానంటున్న గణేష్
Sat, May 16 2026 01:33 AM
-
2034 వరకు నేనే సీఎం
సాక్షి, హైదరాబాద్: ‘2034 వరకు నేనే ముఖ్యమంత్రిని. ఆ తర్వాత ఉండను. తర్వాతి తరానికి అవకాశం ఇస్తా. పార్టీ చెప్పిన వారికి రాష్ట్రాన్ని అప్పగించి జాతీయ రాజకీయాల్లోకి వెళ్తా.
Sat, May 16 2026 01:58 AM -
ఒమన్లో సుదీర్ఘ సెలవులు!
మస్కట్: ఒమన్ నివాసితులకు ఈద్ అల్ ఫితర్ (బక్రీద్) సందర్భంగా ఈసారి సుదీర్ఘ సెలవులు లభించే అవకాశం ఉంది. ఈ పండుగను పురస్కరించుకుని దేశంలో వరుసగా ఆరు రోజుల పాటు సెలవులు ప్రకటించే యోచనలో ప్రభుత్వం ఉంది.
Sat, May 16 2026 01:58 AM -
పెట్రో మంట
సాక్షి, న్యూఢిల్లీ: సామాన్యుడిపై మళ్లీ ధరల పిడుగు పడింది. చమురు సంస్థలు పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచాయి. లీటరు పెట్రోల్, డీజిల్పై ఏకంగా రూ.3 చొప్పున పెంచుతూ నిర్ణ యం తీసుకున్నాయి.
Sat, May 16 2026 01:44 AM -
ఫైనల్లో సాకేత్ జోడీ
బెంగళూరు: కర్ణాటక ఓపెన్ ఏటీపీ చాలెంజర్-50 టెన్నిస్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో భారత డేవిస్కప్ జట్టు మాజీ సభ్యుడు, ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ సాకేత్ మైనేని ఫైనల్లోకి ప్రవేశించాడు.
Sat, May 16 2026 01:39 AM -
పాలమూరు కోసం పోరు..
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ఉమ్మడి పాలమూరు, నల్లగొండ జిల్లాల్లో సుమారు 12 లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేసే పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి చేసి.. సాగు నీరందించాలనే డిమాండ్తో బీఆర్ఎస్ ఉద్యమ బాట పట్టేందుకు సన్నాహాలు చేస్తోంది.
Sat, May 16 2026 01:39 AM -
ఉచ్చులతో ఉసురు..
వేటగాళ్ల ఉచ్చులో చిక్కి బలవుతున్న వన్యప్రాణులు–8లో u
Sat, May 16 2026 01:33 AM -
ఆదివాసీల అభ్యున్నతికి ‘ఇన్క్లూజివ్ లైలీహుడ్’
మన్ననూర్: ఆదివాసిల్లో అత్యంత పేద, వెనుకబడిన వర్గాల జీవన ప్రమాణాలను మెరుగుపర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘తెలంగాణ ఇన్క్లూజివ్ లైలీహుడ్’ ప్రోగ్రామ్ రూపకల్పన చేస్తుందని కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అన్నారు.
Sat, May 16 2026 01:33 AM -
పెట్రోల్ మంట.. డీజిల్ సెగ
పాలమూరు/నాగర్కర్నూల్: అనుకున్నట్లే.. సామాన్యుడిపై పెట్రో, డీజిల్ బాంబు పడింది. పశ్చిమాసియాలో కొనసాగతోన్న యుద్ధ సంక్షోభం నేపథ్యంలో అంతర్జాతీయంగా ముడు చమురు ధరలు పెరిగాయి.
Sat, May 16 2026 01:33 AM -
" />
కాంగ్రెస్తోనే పేదలందరికీ సంక్షేమం
నాగర్కర్నూల్ రూరల్: కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంతోనే పేదలందరికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని ఎమ్మెల్యే రాజేష్రెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని తెలకపల్లి, తాడూరు, తిమ్మాజిపేట, బిజినేపల్లి మండలాల లబ్ధిదారుకలు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు.
Sat, May 16 2026 01:33 AM -
గ్రంథాలయాలు విద్యార్థుల జ్ఞాన కేంద్రాలు
కందనూలు: గ్రంథాలయాలు విద్యార్థుల జ్ఞాన కేంద్రాలని డీఈఓ రమేష్కుమార్ అన్నారు. శుక్రవారం జిల్లా గ్రంథాలయంలో గ్రంథాలయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డీఈఓ మాట్లాడుతూ..
Sat, May 16 2026 01:33 AM -
" />
ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల ధర్నా
పెద్దకొత్తపల్లి: నెల రోజుల క్రితం కొనుగోలు కేంద్రాలకు మొక్కజొన్న, వరి ధాన్యం తీసుకొచ్చినా కాంటా చేయడం లేదని ఆగ్రహించిన రైతులు శుక్రవారం పెద్దకొత్తపల్లి బస్టాండ్ వద్ద ధర్నా, రాస్తారోకోను నిర్వహించారు.
Sat, May 16 2026 01:33 AM -
" />
కరువైన నిఘా..
జిల్లాలోని నల్లమల అటవీ ప్రాంతం చుట్టూ ఉన్న మండలాలు, పరిసర గ్రామాల్లో వన్యప్రాణుల కోసం వేట కొనసాగుతూనే ఉంది.
Sat, May 16 2026 01:33 AM -
గోదాములకు మక్కల తరలింపు
మహబూబాబాద్ రూరల్: ప్రభుత్వ సూచనలు, కలెక్టర్ స్నేహ శబరీష్ ఆదేశాల మేరకు మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డు షెడ్లలో ఉన్న మక్కల బస్తాలను ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ పురుషోత్తం శుక్రవారం గోదాముల్లోకి తరలింపజేశారు.
Sat, May 16 2026 01:33 AM -
లారీల ఆలస్యం.. పేరుకుపోయిన ధాన్యం
మహబూబాబాద్ రూరల్ : మహబూబాబాద్ మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలకు లారీలు సకాలంలో రాకపోవడంతో కొనుగోలు చేసిన ధాన్యం బస్తాలు పేరుకుపోతున్నాయి. మండలంలోని అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఇదే పరిస్థితి నెలకొనగా..
Sat, May 16 2026 01:33 AM -
వాన గుబులు.. కర్షకుల దిగులు!
తొర్రూరు: ఆరుగాలం శ్రమించి పండించిన పంట ఉత్పత్తులను ఆరబెట్టుకోవడానికి, వర్షాల నుంచి కాపాడుకునేందుకు రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఎప్పుడు వర్షం వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది.
Sat, May 16 2026 01:33 AM -
మొండిచెయ్యి
నామినేటెడ్ పదవుల్లో దక్కని చోటుSat, May 16 2026 01:33 AM -
రైల్వే స్టేషన్ తనిఖీ
డోర్నకల్: డోర్నకల్ రైల్వే స్టేషన్ను శుక్రవారం దక్షిణ మధ్య రైల్వే అడిషనల్ డివిజనల్ మేనేజర్(ఆపరేషన్స్) సంజీవ్కుమర్ తనిఖీ చేశారు.
Sat, May 16 2026 01:33 AM -
ఆదాయ వనరుల పెంపుపై దృష్టి సారించాలి
భానుపురి (సూర్యాపేట) : స్థానికంగా అందుబాటులో ఉన్న అవకాశాలను వినియోగించుకుంటూ, ఆదాయ వనరులను పెంచుకునే దిశగా స్థానిక సంస్థలు చిత్తశుద్ధితో కృషి చేయాలని రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య సూచించారు.
Sat, May 16 2026 01:33 AM -
టైలరింగ్ కోర్సులో శిక్షణ
సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలోకార్యక్రమంలో పాల్గొన్న వారికి సర్టిఫికెట్ల అందజేత
Sat, May 16 2026 01:33 AM -
పుస్తక పఠనంతోనే జ్ఞాన సంపద
కేసముద్రం: పుస్తక పఠనం అత్యంత అవసరమని, దీంతో జ్ఞాన సంపద పొందవచ్చని జిల్లా విద్యాశాఖ అధికారి సత్యనారాయణమూర్తి అన్నారు.
Sat, May 16 2026 01:33 AM -
ఎస్పీని కలిసిన మాజీ మంత్రి
మహబూబాబాద్ రూరల్ : మానుకోట పట్టణంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ శబరీష్ను మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, జెడ్పీ మాజీ చైర్పర్సన్ ఆంగోత్ బిందు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి మొక్క అందజేశారు. ఈ సందర్భంగా సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ..
Sat, May 16 2026 01:33 AM -
అడవిలో దాహం తీర్చే ఊటలు
విజయనగరం గంటస్తంభం: ఒకప్పుడు వేసవి మొదలైందంటే చాలు..విజయనగరం జిల్లాలోని అభయారణ్య ప్రాంతాల్లో వన్యప్రాణుల పరిస్థితి దయనీయంగా మారేది. అడవుల్లో ఉన్న సహజ నీటి వనరులు ఒక్కొక్కటిగా ఎండిపోవడంతో జంతువులు దాహంతో అల్లాడేవి. నీటి కోసం అడవిని విడిచి గ్రామాల దారిపట్టేవి.
Sat, May 16 2026 01:33 AM -
కన్న పేగే యమపాశమై..!
రాజాం సిటీ: నవమాసాలు కని పెంచిన కన్న కొడుకే తల్లి పాలిట కాలయముడయ్యాడు. ప్రయోజకుడిని చేయాలనుకున్న కన్నపేగే మృత్యుపాశమైంది. సెల్ఫోన్లో వచ్చే కిల్లర్ యానిమేషన్, డాన్ ఫిల్మ్లకు ఆకర్షితుడైన ఆ యువకుడు అతిగా ఊహించుకున్నాడు.
Sat, May 16 2026 01:33 AM -
అవయవ దానం
పాలకొండ రూరల్: భౌతికంగా ఇంటి పెద్ద మరణించినా వేరొకరిలో అతడు జీవించేలా ఆ కుటుంబం ముందుకు వచ్చింది. ఆరోగ్య సమస్యలతో తమ తండ్రి వారి మధ్య లేకున్నా ఆయన ఆవయవాలను దానం చేయటం ద్వారా మరో వందేళ్లు సదరు అవయవాలు పొందిన వారిలో జీవించే ఉంటారని పిల్లలు తలచారు.
Sat, May 16 2026 01:33 AM -
అంతర్జాతీయ స్విమ్మింగ్కు కుసుమూరు ఉపాధ్యాయుడు
● జూలై నెలలో జిబ్రాల్టర్ జలసంధిలో ఈదడానికి సన్నహాలు
● దివ్యాంగుడినైనా సప్తసముద్రాలు
ఈదుతానంటున్న గణేష్
Sat, May 16 2026 01:33 AM
