-
Hyderabad: అన్నదానం వద్దంటూ నిమ్స్ గేటు బంద్
హైదరాబాద్: నిమ్స్ ఆస్పత్రి పార్కింగ్ స్థలం నుంచి బాలాపురి బస్తీ వైపు ఓ గేటు ఉంటుంది. ఈ గేటు వద్ద కొన్ని స్వచ్ఛంద సంస్థలు నిత్యం ఉదయం వేళల్లో 300 నుంచి 500 మందికి అన్నదానం చేస్తుంటాయి.
-
నా భక్తి దారి వేరే అంటున్న శ్రుతి హాసన్
‘కమల్ హాసన్ కుమార్తె’ అనే ఓ ప్రత్యేకమైన ట్యాగ్తోనే అందరికీ పరిచయం అయినా, శ్రుతి హాసన్ ఇప్పుడు ఆ పేరుకు మించి తనదైన గుర్తింపును ఏర్పరచుకుంది.
Sun, Aug 03 2025 09:44 AM -
ఐదో అంతస్తు నుంచి దూకి వివాహిత ఆత్మహత్య
హైదరాబాద్: ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది.
Sun, Aug 03 2025 09:37 AM -
టీమిండియాతో ఐదో టెస్టు.. 123 ఏళ్ల చరిత్రను ఇంగ్లండ్ తిరగరాస్తుందా?
ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలోని ఆఖరి టెస్టు రసవత్తరంగా సాగుతోంది. ఈ ఐదో టెస్టులో భారత్ తమ విజయానికి తొమ్మిది వికెట్ల దూరంలో నిలవగా.. ఇంగ్లండ్ గెలుపునకు ఇంకా 324 పరుగులు కావాలి.
Sun, Aug 03 2025 09:35 AM -
చర్మం లోతుల్లోంచి క్లీన్ చేసే..క్లెన్సింగ్ బ్రష్..!
చర్మాన్ని లోతుగా, సున్నితంగా శుభ్రపరచడానికి, ఎల్లవేళలా తాజాగా ఉంచడానికి సహకరిస్తుంది ఈ సూపర్ ఫేషియల్ వైబ్రేటింగ్ క్లెన్సింగ్ బ్రష్. దీనితో కేవలం క్లీనింగ్ మాత్రమే కాకుండా, మరెన్నో ప్రయోజనాలున్నాయి. ఈ అధునాతన బ్రష్ సున్నితమైన మైక్రో–వైబ్రేషన్లను అందిస్తుంది.
Sun, Aug 03 2025 09:33 AM -
ఐటీ భళీ..ఆరోగ్యం బలి
సాక్షి, హైదరాబాద్: ఐటీ ఉద్యోగులంటే.. వాళ్లకేంటి బాబూ లక్షల్లో జీతం.. వీకెండ్స్ హాలీడేస్.. కాస్మోపాలిటన్ వర్క్ కల్చర్.. విలాసవంతమైన జీవనం అని ఠక్కున అనేయకండి.
Sun, Aug 03 2025 09:19 AM -
బావ సాయంతో భర్తను కడతేర్చిన భార్య.. ఏడాది తర్వాత..
న్యూఢిల్లీ: భర్తను తన బంధువు(బావ) సాయంతో అత్యంత పాశవికంగా హత్యచేసిన మహిళను, ఆమె ప్రియుడిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.
Sun, Aug 03 2025 09:16 AM -
చిరునవ్వే సిగ్నేచర్ లుక్!
ఒక్క చిరునవ్వుతో వెండితెరపై వెలుగులు కురిపించే నటి జెనీలియా దేశ్ముఖ్. ఎప్పుడూ క్లాసిక్ అందాన్ని కంఫర్ట్తో కలిపి, ఫ్రెష్ ఫ్యాషన్తో మెరిసిపోతుంది. ఆ యూనిక్ చార్మ్ను సినిమాల్లోనే కాదు, జీవితంలోనూ చూపిస్తోంది.
Sun, Aug 03 2025 09:05 AM -
గుంతను పూడ్చిన అధికారులు
డిచ్పల్లి: మండలంలోని నడిపల్లి సమీపంలో రోడ్డుపై ఏర్పడిన పెద్ద గుంతను ఆర్అండ్బీ అధికారులు పూడ్చివేశారు. నడిరోడ్డుపై గుంత.. వాహనదారులకు చింత అనే కథనాన్ని సాక్షి దినపత్రికలో జూలై 29న ప్రచురితమైంది.
Sun, Aug 03 2025 09:04 AM -
బీజేపీ బీసీ ధర్నాలో జిల్లా నాయకులు
సుభాష్నగర్: బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి నయవంచన చేసిన కాంగ్రెస్ ప్రభుత్వ మోసపూరిత వైఖరికి నిరసనగా హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసనకు జిల్లా నాయకులు హాజరయ్యారు.
Sun, Aug 03 2025 09:04 AM -
ఇందిర ఆత్మీయ భరోసా కోసం ఆందోళనలు
సిరికొండ: ఇందిర ఆత్మీయ భరోసా అమలుకు కోసం ఈ నెల 20 నుంచి ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నట్లు అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కిషన్, రమేశ్ తెలిపారు. మండలంలోని గడ్కోల్లో శనివారం సంఘం జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు.
Sun, Aug 03 2025 09:04 AM -
రేషన్ కార్డుల పంపిణీ
డిచ్పల్లి: ప్రభుత్వం అర్హులైన పేదలకు కొత్త రేషన్ కార్డులను జారీ చేసిందని కాంగ్రెస్ పార్టీ మండల నాయకుడు డాక్టర్ షాదుల్లా అన్నారు. శనివారం డిచ్పల్లి మండలం ఘన్పూర్ గ్రామానికి చెందిన పలువురు లబ్ధిదారులకు మంజూరైన కొత్త రేషన్కార్డులను కాంగ్రెస్ నాయకులు పంపిణీ చేశారు.
Sun, Aug 03 2025 09:04 AM -
స్నేహితులకు అండగా..
ఇందల్వాయి: ఇరవై ఏళ్ల క్రితం పదో తరగతిలో మొదలైన స్నేహం ఇంకా కొనసాగిస్తూ వారిలో ఎవరికి ఆపదొచ్చినా అన్ని విధాల అండగా నిలుస్తూ, తాము చదివిన పాఠశాలకు కూడా సేవలు చేస్తున్నారు ఎల్లరెడ్డిపల్లెకి చెందిన 2005–06 పదో తరగతి పూర్వ విద్యార్థులు.
Sun, Aug 03 2025 09:04 AM -
లెక్చరర్లను నియమించాలి
సుభాష్నగర్: జిల్లాకేంద్రంలోని గిరిరాజ్ కళాశాలలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని పీడీఎస్యూ కళాశాల కమిటీ కార్యదర్శి నసీర్, ఉపాధ్యక్షుడు వినోద్ డిమాండ్ చేశారు. శని వారం ఈమేరకు ప్రిన్సిపాల్ రామ్మోహన్రెడ్డికి వినతిపత్రం అందజేశారు.
Sun, Aug 03 2025 09:04 AM -
సమస్యలు పరిష్కరించాలి
తెయూ(డిచ్పల్లి): తెయూలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని వర్సిటీ పీడీఎస్యూ నాయకులు గౌతమ్రాజ్ డిమాండ్ చేశారు. క్యాంపస్లోని ఓల్డ్ బాయ్స్ హాస్టల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
Sun, Aug 03 2025 09:04 AM -
ట్రెండు మారినా.. ఫ్రెండు మారడు!
నేడు స్నేహితుల దినోత్సవంSun, Aug 03 2025 09:04 AM -
అప్పులబాధతో మహిళ ఆత్మహత్య
అమరాపురం: ఇంటి నిర్మాణం కోసం చేసిన అప్పులు తీర్చే మార్గం కనిపించక ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఆలదపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతురాలి తనయుడు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
Sun, Aug 03 2025 09:04 AM -
సత్యసాయి శతజయంతి ఉత్సవానికి ప్రాధాన్యం
● రాష్ట్ర పండుగగా గుర్తించిన
తెలంగాణ ప్రభుత్వం
Sun, Aug 03 2025 09:04 AM -
జల్సాల కోసం దొంగతనాలు
రాప్తాడురూరల్: జల్సాలకు అలవాటుపడిన యువకులు అప్పులపాలై.. వాటిని తీర్చుకునేందుకు దొంగలుగా మారి.. చివరకు కటకటాలపాలయ్యారు.
Sun, Aug 03 2025 09:04 AM -
శ్రావణ శనివారం.. అద్వితీయం
పావగడ: శ్రావణ మాస రెండో శనివారం పావగడ శనీశ్వరస్వామి స్వర్ణ దేవాలయం భక్తులతో కిక్కిరిసింది. ఆలయ ప్రధాన అర్చకులు అనంతరాం భట్, కృష్ణ శాస్త్రి నేతృత్వంలో ఉదయం 4 గంటలకే శనీశ్వర స్వామికి పంచామృతాభిషేక, తైలాభిషేక, నవగ్రహ పూజలు జరిగాయి. భక్తులు తైలాభిషేక పూజల్లో లీనమైపోయారు.
Sun, Aug 03 2025 09:04 AM -
వీఆర్వోల వీరంగం
రొళ్ల: మద్యం మత్తులో ఇద్దరు వీఆర్వోలు వీరంగం సృష్టించారు. మాజీ ప్రజాప్రతినిధితో పాటు స్థానికులపై దురుసుగా ప్రవర్తించారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి.
Sun, Aug 03 2025 09:04 AM -
వైఎస్సార్సీపీ కార్యకర్తలపై.. టీడీపీ వర్గీయుల దాడి
తాడిమర్రి: పొలం వివాదంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. బత్తలపల్లి మండలం మాల్యవంతం గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి.
Sun, Aug 03 2025 09:04 AM -
సాయి మార్గం.. ఆచరణీయం
ప్రశాంతి నిలయం: సత్యసాయి చాటిన విలువలు నవసమాజ నిర్మాణానికి సోపానాలని, అందరూ వాటిని ఆచరించాలన్న సందేశాన్నిస్తూ బాలవికాస్ చిన్నారులు ప్రదర్శించిన నాటిక భక్తకోటిని అనందపరవశులను చేసింది.
Sun, Aug 03 2025 09:04 AM -
నెలాఖరుకల్లా గ్రేవ్ కేసులు ఛేదించాలి
● జిల్లా ఎస్పీ హర్షవర్ధన్రాజు ● పోలీసు అధికారులతో నేర సమీక్షSun, Aug 03 2025 09:04 AM
-
Hyderabad: అన్నదానం వద్దంటూ నిమ్స్ గేటు బంద్
హైదరాబాద్: నిమ్స్ ఆస్పత్రి పార్కింగ్ స్థలం నుంచి బాలాపురి బస్తీ వైపు ఓ గేటు ఉంటుంది. ఈ గేటు వద్ద కొన్ని స్వచ్ఛంద సంస్థలు నిత్యం ఉదయం వేళల్లో 300 నుంచి 500 మందికి అన్నదానం చేస్తుంటాయి.
Sun, Aug 03 2025 09:44 AM -
నా భక్తి దారి వేరే అంటున్న శ్రుతి హాసన్
‘కమల్ హాసన్ కుమార్తె’ అనే ఓ ప్రత్యేకమైన ట్యాగ్తోనే అందరికీ పరిచయం అయినా, శ్రుతి హాసన్ ఇప్పుడు ఆ పేరుకు మించి తనదైన గుర్తింపును ఏర్పరచుకుంది.
Sun, Aug 03 2025 09:44 AM -
ఐదో అంతస్తు నుంచి దూకి వివాహిత ఆత్మహత్య
హైదరాబాద్: ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది.
Sun, Aug 03 2025 09:37 AM -
టీమిండియాతో ఐదో టెస్టు.. 123 ఏళ్ల చరిత్రను ఇంగ్లండ్ తిరగరాస్తుందా?
ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలోని ఆఖరి టెస్టు రసవత్తరంగా సాగుతోంది. ఈ ఐదో టెస్టులో భారత్ తమ విజయానికి తొమ్మిది వికెట్ల దూరంలో నిలవగా.. ఇంగ్లండ్ గెలుపునకు ఇంకా 324 పరుగులు కావాలి.
Sun, Aug 03 2025 09:35 AM -
చర్మం లోతుల్లోంచి క్లీన్ చేసే..క్లెన్సింగ్ బ్రష్..!
చర్మాన్ని లోతుగా, సున్నితంగా శుభ్రపరచడానికి, ఎల్లవేళలా తాజాగా ఉంచడానికి సహకరిస్తుంది ఈ సూపర్ ఫేషియల్ వైబ్రేటింగ్ క్లెన్సింగ్ బ్రష్. దీనితో కేవలం క్లీనింగ్ మాత్రమే కాకుండా, మరెన్నో ప్రయోజనాలున్నాయి. ఈ అధునాతన బ్రష్ సున్నితమైన మైక్రో–వైబ్రేషన్లను అందిస్తుంది.
Sun, Aug 03 2025 09:33 AM -
ఐటీ భళీ..ఆరోగ్యం బలి
సాక్షి, హైదరాబాద్: ఐటీ ఉద్యోగులంటే.. వాళ్లకేంటి బాబూ లక్షల్లో జీతం.. వీకెండ్స్ హాలీడేస్.. కాస్మోపాలిటన్ వర్క్ కల్చర్.. విలాసవంతమైన జీవనం అని ఠక్కున అనేయకండి.
Sun, Aug 03 2025 09:19 AM -
బావ సాయంతో భర్తను కడతేర్చిన భార్య.. ఏడాది తర్వాత..
న్యూఢిల్లీ: భర్తను తన బంధువు(బావ) సాయంతో అత్యంత పాశవికంగా హత్యచేసిన మహిళను, ఆమె ప్రియుడిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.
Sun, Aug 03 2025 09:16 AM -
చిరునవ్వే సిగ్నేచర్ లుక్!
ఒక్క చిరునవ్వుతో వెండితెరపై వెలుగులు కురిపించే నటి జెనీలియా దేశ్ముఖ్. ఎప్పుడూ క్లాసిక్ అందాన్ని కంఫర్ట్తో కలిపి, ఫ్రెష్ ఫ్యాషన్తో మెరిసిపోతుంది. ఆ యూనిక్ చార్మ్ను సినిమాల్లోనే కాదు, జీవితంలోనూ చూపిస్తోంది.
Sun, Aug 03 2025 09:05 AM -
గుంతను పూడ్చిన అధికారులు
డిచ్పల్లి: మండలంలోని నడిపల్లి సమీపంలో రోడ్డుపై ఏర్పడిన పెద్ద గుంతను ఆర్అండ్బీ అధికారులు పూడ్చివేశారు. నడిరోడ్డుపై గుంత.. వాహనదారులకు చింత అనే కథనాన్ని సాక్షి దినపత్రికలో జూలై 29న ప్రచురితమైంది.
Sun, Aug 03 2025 09:04 AM -
బీజేపీ బీసీ ధర్నాలో జిల్లా నాయకులు
సుభాష్నగర్: బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి నయవంచన చేసిన కాంగ్రెస్ ప్రభుత్వ మోసపూరిత వైఖరికి నిరసనగా హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసనకు జిల్లా నాయకులు హాజరయ్యారు.
Sun, Aug 03 2025 09:04 AM -
ఇందిర ఆత్మీయ భరోసా కోసం ఆందోళనలు
సిరికొండ: ఇందిర ఆత్మీయ భరోసా అమలుకు కోసం ఈ నెల 20 నుంచి ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నట్లు అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కిషన్, రమేశ్ తెలిపారు. మండలంలోని గడ్కోల్లో శనివారం సంఘం జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు.
Sun, Aug 03 2025 09:04 AM -
రేషన్ కార్డుల పంపిణీ
డిచ్పల్లి: ప్రభుత్వం అర్హులైన పేదలకు కొత్త రేషన్ కార్డులను జారీ చేసిందని కాంగ్రెస్ పార్టీ మండల నాయకుడు డాక్టర్ షాదుల్లా అన్నారు. శనివారం డిచ్పల్లి మండలం ఘన్పూర్ గ్రామానికి చెందిన పలువురు లబ్ధిదారులకు మంజూరైన కొత్త రేషన్కార్డులను కాంగ్రెస్ నాయకులు పంపిణీ చేశారు.
Sun, Aug 03 2025 09:04 AM -
స్నేహితులకు అండగా..
ఇందల్వాయి: ఇరవై ఏళ్ల క్రితం పదో తరగతిలో మొదలైన స్నేహం ఇంకా కొనసాగిస్తూ వారిలో ఎవరికి ఆపదొచ్చినా అన్ని విధాల అండగా నిలుస్తూ, తాము చదివిన పాఠశాలకు కూడా సేవలు చేస్తున్నారు ఎల్లరెడ్డిపల్లెకి చెందిన 2005–06 పదో తరగతి పూర్వ విద్యార్థులు.
Sun, Aug 03 2025 09:04 AM -
లెక్చరర్లను నియమించాలి
సుభాష్నగర్: జిల్లాకేంద్రంలోని గిరిరాజ్ కళాశాలలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని పీడీఎస్యూ కళాశాల కమిటీ కార్యదర్శి నసీర్, ఉపాధ్యక్షుడు వినోద్ డిమాండ్ చేశారు. శని వారం ఈమేరకు ప్రిన్సిపాల్ రామ్మోహన్రెడ్డికి వినతిపత్రం అందజేశారు.
Sun, Aug 03 2025 09:04 AM -
సమస్యలు పరిష్కరించాలి
తెయూ(డిచ్పల్లి): తెయూలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని వర్సిటీ పీడీఎస్యూ నాయకులు గౌతమ్రాజ్ డిమాండ్ చేశారు. క్యాంపస్లోని ఓల్డ్ బాయ్స్ హాస్టల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
Sun, Aug 03 2025 09:04 AM -
ట్రెండు మారినా.. ఫ్రెండు మారడు!
నేడు స్నేహితుల దినోత్సవంSun, Aug 03 2025 09:04 AM -
అప్పులబాధతో మహిళ ఆత్మహత్య
అమరాపురం: ఇంటి నిర్మాణం కోసం చేసిన అప్పులు తీర్చే మార్గం కనిపించక ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఆలదపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతురాలి తనయుడు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
Sun, Aug 03 2025 09:04 AM -
సత్యసాయి శతజయంతి ఉత్సవానికి ప్రాధాన్యం
● రాష్ట్ర పండుగగా గుర్తించిన
తెలంగాణ ప్రభుత్వం
Sun, Aug 03 2025 09:04 AM -
జల్సాల కోసం దొంగతనాలు
రాప్తాడురూరల్: జల్సాలకు అలవాటుపడిన యువకులు అప్పులపాలై.. వాటిని తీర్చుకునేందుకు దొంగలుగా మారి.. చివరకు కటకటాలపాలయ్యారు.
Sun, Aug 03 2025 09:04 AM -
శ్రావణ శనివారం.. అద్వితీయం
పావగడ: శ్రావణ మాస రెండో శనివారం పావగడ శనీశ్వరస్వామి స్వర్ణ దేవాలయం భక్తులతో కిక్కిరిసింది. ఆలయ ప్రధాన అర్చకులు అనంతరాం భట్, కృష్ణ శాస్త్రి నేతృత్వంలో ఉదయం 4 గంటలకే శనీశ్వర స్వామికి పంచామృతాభిషేక, తైలాభిషేక, నవగ్రహ పూజలు జరిగాయి. భక్తులు తైలాభిషేక పూజల్లో లీనమైపోయారు.
Sun, Aug 03 2025 09:04 AM -
వీఆర్వోల వీరంగం
రొళ్ల: మద్యం మత్తులో ఇద్దరు వీఆర్వోలు వీరంగం సృష్టించారు. మాజీ ప్రజాప్రతినిధితో పాటు స్థానికులపై దురుసుగా ప్రవర్తించారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి.
Sun, Aug 03 2025 09:04 AM -
వైఎస్సార్సీపీ కార్యకర్తలపై.. టీడీపీ వర్గీయుల దాడి
తాడిమర్రి: పొలం వివాదంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. బత్తలపల్లి మండలం మాల్యవంతం గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి.
Sun, Aug 03 2025 09:04 AM -
సాయి మార్గం.. ఆచరణీయం
ప్రశాంతి నిలయం: సత్యసాయి చాటిన విలువలు నవసమాజ నిర్మాణానికి సోపానాలని, అందరూ వాటిని ఆచరించాలన్న సందేశాన్నిస్తూ బాలవికాస్ చిన్నారులు ప్రదర్శించిన నాటిక భక్తకోటిని అనందపరవశులను చేసింది.
Sun, Aug 03 2025 09:04 AM -
నెలాఖరుకల్లా గ్రేవ్ కేసులు ఛేదించాలి
● జిల్లా ఎస్పీ హర్షవర్ధన్రాజు ● పోలీసు అధికారులతో నేర సమీక్షSun, Aug 03 2025 09:04 AM -
అడ్డంగా దొరికిపోయిన సిట్.. రద్దయిన 2000 నోట్లు ఎలా వచ్చాయి.?
అడ్డంగా దొరికిపోయిన సిట్.. రద్దయిన 2000 నోట్లు ఎలా వచ్చాయి.?
Sun, Aug 03 2025 09:41 AM