Rashmi Gautam
-
అందాల నిధి.. డిఫరెంట్ డ్రస్సులో తమన్నా!
చాలారోజుల తర్వాత మెరిసిపోతున్న నిధి అగర్వాల్వెరైటీ ఔట్ ఫిట్ లో తమన్నా స్టైలిష్ పోజులుపెంపుడు కుక్క అస్థికల్ని గోదావరి నదిలో కలిపిన రష్మీహాట్ నెస్ తో చంపేస్తున్న బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీచీరలో కుందనపు బొమ్మలా కేక పుట్టిస్తున్న కాయదు లోహర్పసుపు చీరలో చూడముచ్చటగా తమిళ హీరోయిన్ దివ్య భారతిగ్లామర్ తో చంపేస్తున్న యంగ్ బ్యూటీ మాళవిక శర్మ View this post on Instagram A post shared by Nidhhi Agerwal 🌟 (@nidhhiagerwal) View this post on Instagram A post shared by kayadulohar (@kayadu_lohar_official) View this post on Instagram A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani) View this post on Instagram A post shared by Ananya 🌙 (@ananyapanday) View this post on Instagram A post shared by Shamna Kkasim ( purnaa ) (@shamnakasim) View this post on Instagram A post shared by Poonam kaur (@puunamkhaur) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Gouri G Kishan (@gourigkofficial) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Sakshi Agarwal (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by Malvika Sharma (@malvikasharmaofficial) View this post on Instagram A post shared by Divyabharathi (@divyabharathioffl) View this post on Instagram A post shared by ᴋʜᴜsʜɪ ᴋᴀᴘᴏᴏʀ (@khushikapoor) View this post on Instagram A post shared by Saanve Megghana (@saanve.megghana) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Nikhila Vimal (@nikhilavimalofficial) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) -
ఎమోషనల్ వీడియో పోస్ట్ చేసిన యాంకర్ రష్మీ..
-
గోదావరిలో అస్థికలు కలిపిన యాంకర్ రష్మీ
కామెడీ, రియాలిటీ షోలతో యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న రష్మీ.. రాజమండ్రి గోదావరి నదిలో అస్థికలు కలిపింది. ఇందుకు సంబంధించిన వీడియోని పోస్ట్ చేసి భావోద్వేగానికి గురైంది. జీవితాంతం నిన్ను మిస్ అవుతూనే ఉంటానని రాసుకొచ్చింది.సాధారణంగా సొంతవాళ్లు చనిపోతే వారి అస్థికలని కుటుంబ సభ్యులు.. పుణ్య నదులు, సముద్రాల్లో కలుపుతూ ఉంటారు. కానీ యాంకర్ రష్మీ మాత్రం తన పెంపుడు కుక్క చుట్కీ అస్థికలని రాజమండ్రి దగ్గరున్న గోదావరిలో కలిపింది.(ఇదీ చదవండి: స్టార్ హీరోలని చిక్కుల్లో పడేసిన గుట్కా యాడ్)తాను ఎంతగానే ప్రేమించిన శునకానికి కన్నీటి వీడ్కోలు పలికింది. ఈ మేరకు ఇన్ స్టాలో వీడియో పోస్ట్ చేసింది. 'జీవితాంతం నిన్ను మిస్ అవుతూనే ఉంటా. మరో జన్మంటూ ఉంటే నువ్వు బాధలేకుండా పుడతావని కోరుకుంటున్నాను. కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినందుకు నన్ను క్షమించు. ప్రశాంతంగా వెళ్లు చుట్కీ గౌతమ్' అని రాసుకొచ్చింది.ఇకపోతే రష్మీకి కుక్కలంటే చాలా ఇష్టం. లాక్ డౌన్ లో వీధి కుక్కల తనవంతు సాయంగా ఆహారం పెట్టింది. పలు శునకాల్ని కూడా పెంచుకుంటోంది. అప్పుడప్పుడు సోషల్ మీడియాలోనూ కుక్కల గురించి పోస్టులు పెడుతూ ఉంటుంది.(ఇదీ చదవండి: 'పుష్ప 2' దెబ్బకు ఫ్లాప్.. ఇన్నాళ్లకు ఓటీటీలోకి ఆ సినిమా) -
యాంకర్ రష్మీతో రాజమౌళి లవ్!.. ఇదెప్పుడు జరిగింది?
యాంకర్ రష్మీ గౌతమ్ (Anchor Rashmi Gautam), దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) ప్రేమలో పడ్డారు. రష్మీ అయితే ఓ అడుగు ముందుకేసి తనతో కలిసి డ్యుయెట్ కూడా పాడేసింది. కాకపోతే అది కలలో! ఇదంతా రీల్ లైఫ్లో జరిగింది. వీరిద్దరి ప్రేమకహానీకి సంబంధించిన సన్నివేశం క్లిప్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రష్మీ గౌతమ్ యాంకర్ అవడానికి ముందు సీరియల్స్ చేసింది. యువ సీరియల్ (Yuva Serial)లో ప్రధాన పాత్రలో నటించింది. ఇదే ధారావాహికలో రాజమౌళి కూడా అతిథి పాత్ర చేసినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన క్లిప్ను నెట్టింట వదిలారు.రాజమౌళితో డ్యుయెట్అందులో ఏముందంటే.. రష్మీ తన స్నేహితురాలితో కలిసి ఓ కెఫెలో కూర్చుంది. ఇంతలో రాజమౌళి అక్కడకు వస్తాడు. అది చూసిన రష్మీ ఫ్రెండ్.. ఇన్నిరోజులు నీకు ఫోన్ చేస్తోంది రాజమౌళియా? అని అడుగుతుంది. అటు రష్మీ మాత్రం తనతో ఇన్నాళ్లూ కబుర్లాడింది రాజమౌళి అని తెలిసేసరికి గాల్లో తేలుతుంది. జింతాత జితా జితా పాటకు తనతో కలిసి స్టెప్పులేస్తున్నట్లు కలగంటుంది. వెంటనే తేరుకుని తన ఫ్రెండ్ను అక్కడినుంచి పంపించేస్తుంది.(చదవండి: సింపుల్గా ఈ టిప్స్ పాటించి బరువు తగ్గాను: హన్సిక)అంకుల్ అయ్యుంటే..ఇంతలో జక్కన్న.. రష్మీ దగ్గరకు వస్తాడు. ఆమె సంతోషంతో.. నేనిదంతా నమ్మలేకపోతున్నాను. ఇన్నిరోజులు నాతో మాట్లాడుతుంది మీరా? అని అడుగుతుంది. అందుకు జక్కన్న రోజులు కాదు గంటలు.. అరగంటకోసారైనా మాట్లాడాలిగా అని డైలాగ్ వదులుతాడు. నేను అంకుల్ అయ్యుంటే ఏం చేసేవాడివని ప్రశ్నించగా పర్లేదు, నేను ఆంటీనయ్యేదాన్ని అని రష్మీ రిప్లై ఇచ్చింది. త్వరగా వెళ్లిపోవాలని రాజమౌళి అంటే అప్పుడే వెళ్లాలా అని అతడి చేయి నిమురుతుంది. రాజమౌళికి ప్రపోజ్ చేసిన రష్మీఏంటో చెప్పమని ఆరా తీస్తే రష్మి కనురెప్పలు టపాటపా కొడుతుంది. అది అర్థం చేసుకోలేని రాజమౌళి కళ్లు మండుతున్నాయా? అని అడుగుతాడు. దీంతో హీరోయిన్ కోపంతో ఊగిపోతూ షటప్.. దానర్థం ఐ లవ్యూ... నీక్కూడా తెలీదా? అని అరిచేస్తుంది. ఇది చూసిన జనాలు ఇదెప్పుడు జరిగిందని ఆశ్చర్యపోతున్నారు. రాజమౌళి కళాకారుడే.. రష్మిది చిన్న వయసు కాదన్నమాట.. ఇదెక్కడి కాంబినేషన్రా మావా అంటూ కామెంట్లు చేస్తున్నారు. కింగ్ నాగార్జున.. 2007లో యువ సీరియల్ నిర్మించారు. ఇందులో రష్మీ ప్రధాన పాత్రలో నటించింది. Whatttt!!! Rajamouli and rashmi ideppudu jarigindi 😭 pic.twitter.com/nHM2LwyuCI— EpicCommentsTelugu (@EpicCmntsTelugu) February 18, 2025చదవండి: ఆర్థిక ఇబ్బందుల్లో సమంత వెబ్ సిరీస్.. వెలుగులోకి భారీ స్కామ్ -
ఆస్పత్రిపాలైన యాంకర్ రష్మీ.. ఎందుకంటే?
యాంకర్ రష్మీ గౌతమ్ (Rashmi Gautam) ఆస్పత్రిపాలైంది. భుజం నొప్పికి సర్జరీ చేయించుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆస్పత్రి బెడ్పై ఉన్న ఫోటోను రష్మీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. భుజం నొప్పి నుంచి విముక్తి పొందేందుకు సిద్ధమయ్యాను. ఇప్పటికే డ్యాన్స్ చేయడాన్ని చాలా మిస్ అవుతున్నాను. మళ్లీ ఎప్పటిలా మీముందుకు రావాలని ఆతృతగా ఎదురుచూస్తున్నాను అని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చింది. ఇది చూసిన అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలని కామెంట్లు చేస్తున్నారు.యాంకర్గా, హీరోయిన్గా..రష్మీ గౌతమ్ రెండు దశాబ్దాల నుంచి బుల్లితెర యాంకర్ (TV Anchor)గా రాణిస్తోంది. కామెడీ షోలకు వ్యాఖ్యాతగా, డ్యాన్స్ షోలలో అతిథిగా, టీమ్ లీడర్గా వ్యవహరిస్తోంది. మధ్యమధ్యలో సినిమాలు కూడా చేస్తూ వస్తోంది. మొదట్లో గుర్తింపు లేని చిన్నాచితక పాత్రలు చేసింది. తర్వాత హీరోయిన్గా మారింది. తమిళ, హిందీ, కన్నడ భాషల్లోనూ యాక్ట్ చేసింది. తెలుగులో.. గుంటూరు టాకీస్, బొమ్మ బ్లాక్బస్టర్, నెక్స్ట్ నువ్వే, అంతకుమించి.. ఇలా పలు చిత్రాల్లో యాక్ట్ చేసింది.చదవండి: ఇలాంటి సినిమా ఇక్కడ మాత్రం వద్దన్నారు: దర్శకుడు -
థాయ్లాండ్లో ఆండ్రియా చిల్.. బీచ్లో తంగలాన్ బ్యూటీ మాళవిక
మహేశ్ బాబుతో సంక్రాంతి వస్తున్నాం హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్..థాయ్లాండ్లో హీరోయిన్ ఆండ్రియా జెరేమా..బాలయ్యతో బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా..బీచ్లో తంగలాన్ బ్యూటీ మాళవిక మోహనన్..యాంకర్ రష్మీ గౌతమ్ సంక్రాంతి లుక్.. కాలేజీ రోజులను గుర్తు చేసుకున్న సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం హీరోయిన్ మంజరి..బ్లాక్ డ్రెస్లో బిగ్బాస్ బ్యూటీ హరితేజ View this post on Instagram A post shared by Andrea Jeremiah (@therealandreajeremiah) View this post on Instagram A post shared by Hari Teja (@actress_hariteja) View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by URVASHI RAUTELA (@urvashirautela) View this post on Instagram A post shared by Manjari Fadnnis 🇮🇳 (@manjarifadnis) -
పెళ్లి తర్వాత కీర్తి సురేశ్ వేకేషన్.. చీరలో అనసూయ అదిరిపోయే లుక్
పెళ్లి తర్వాత వేకేషన్ ఎంజాయ్ చేస్తోన్న కీర్తి సురేశ్..చీరలో అనసూయ అదిరిపోయే లుక్..2024 జ్ఞాపకాలు గుర్తు చేసుకున్న యాంకర్ రష్మీ గౌతమ్..బ్లూ డ్రెస్లో సన్నీ లియోన్ స్టన్నింగ్ లుక్స్..హీరోయిన్ ప్రణీత సుభాష్ లేటేస్ట్ పిక్స్..2025 న్యూ ఇయర్ విషెస్ చెబుతోన్న మాళవిక మోహనన్.. View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Amala Paul (@amalapaul) -
సోదరి పెళ్లిలో స్టెప్పులేసిన యాంకర్ రష్మి గౌతమ్ (ఫోటోలు)
-
మెహందీ వేడుకలో యాంకర్ రష్మి.. ఫోటోలు వైరల్
-
గ్లామర్ బెండు తీసేస్తున్న యాంకర్ రష్మీ (ఫొటోలు)
-
హెయిర్ని అటు ఇటు తిప్పేస్తున్న యాంకర్ రష్మి (ఫొటోలు)
-
వదినా.. సుధీర్ బ్రోని కలిసేదెప్పుడు..రష్మి పోస్ట్పై నెటిజన్ కామెంట్ (ఫొటోలు)
-
వయ్యారి భామలు.. చీర కట్టులో ఇంత అందమా!
చుడీదార్లో చూడ చక్కగా తెలుగమ్మాయి ఈషా రెబ్బాటర్కీలో చిల్ అవుతున్న 'బలగం' కావ్య కళ్యాణ్ రామ్చీరలో మల్లెపూలతో మెరిసిపోతున్న ప్రియాంక జవాల్కర్దసరా శుభాకాంక్షలు చెప్పిన హీరోయిన్ అనన్య నాగళ్లఅహ్మదాబాద్లో నవరాత్రి సెలబ్రేషన్స్లో అప్సరరాణిపూల చీరలో బిగ్బాస్ స్రవంతి గ్లామర్ ట్రీట్అందానికే ఆధార్ కార్డ్లా కనిపిస్తున్న యాంకర్ రష్మీ View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Gayathri Gupta (@gayathrigupta) View this post on Instagram A post shared by Ayesha Khan (@ayeshaakhan_official) View this post on Instagram A post shared by Priyanka Jawalkar (@jawalkar) View this post on Instagram A post shared by Apsara Rani (@apsararaniofficial_) View this post on Instagram A post shared by sravanthi_chokarapu (@sravanthi_chokarapu) View this post on Instagram A post shared by Thabitha Bandreddi (@thabitha_sukumar) View this post on Instagram A post shared by Anala Susmitha (@anala.susmitha) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Kavya Kalyanram (@kavya_kalyanram) View this post on Instagram A post shared by Pujiitaa Ponnada (@pujita.ponnada) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by URVASHI RAUTELA (@urvashirautela) View this post on Instagram A post shared by I am Kangna Sharma (@kangnasharma16) View this post on Instagram A post shared by Manushi Chhillar (@manushi_chhillar) View this post on Instagram A post shared by Bhagyashree (@bhagyashree.online) View this post on Instagram A post shared by Reshma Pasupuleti (@reshmapasupuleti) View this post on Instagram A post shared by RIYA SEN DEV (@riyasendv) View this post on Instagram A post shared by Nikki Tamboli (@nikki_tamboli) View this post on Instagram A post shared by Manju Warrier (@manju.warrier) View this post on Instagram A post shared by swathishta R (@swathishta_krishnan) View this post on Instagram A post shared by Nainika Anasuru🦋 (@_.nainikadances) View this post on Instagram A post shared by Shazahn Padamsee (@shazahnpadamsee) View this post on Instagram A post shared by Shehnaaz Gill (@shehnaazgill) View this post on Instagram A post shared by NIMISHA BINDU SAJAYAN (@nimisha_sajayan) View this post on Instagram A post shared by Gabriella (@gabriellacharlton_) View this post on Instagram A post shared by @natasastankovic__ View this post on Instagram A post shared by Dushara Vijayan🧿 (@dushara_vijayan) View this post on Instagram A post shared by Hamida Khatoon (@hamida_khatoon_official) View this post on Instagram A post shared by Ivana (@i__ivana_) -
దయచేసి ఆ వీడియోని ఇప్పుడు వైరల్ చేయకండి: యాంకర్ రష్మి
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వ్యవహారం ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. ఎక్కడా చూసినా దాని గురించే మాట్లాడుకుంటున్నారు. ఇక సోషల్ మీడియాలో అయితే గత వారం నుంచి జానీ మాస్టర్ మ్యాటరే నడుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా యాంకర్ రష్మి ఇంటర్వ్యూకి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్గా మారింది. అయితే అది పాత వీడియో. గతంలో రష్మి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూని ప్రస్తుతం జానీ మాస్టర్ వ్యవహారంతో ముడిపెడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అది కాస్త వైరల్ కావడంతో చివరకు రష్మి ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ఆ ఇంటర్వ్యూని ఇప్పుడు వాడొద్దని విజ్ఞప్తి చేసింది.‘మైనర్పై లైంగిక వేధింపులు, క్యాస్టింగ్ కౌచ్కు చాలా వ్యత్యాసం ఉంది. క్యాస్టింగ్ కౌచ్ అనేది ఇద్దరి వ్యక్తుల వ్యక్తిగత సమ్మతికి సంబంధించిన విషయం. నేను ఇచ్చిన ఈ ఇంటర్వ్యూ(ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోను ఉద్దేశించి) చాలా పాతది. 2020 కంటే ముందే నేను ఆ ఇంటర్వ్యూ ఇచ్చాను. ఇప్పుడు ఆ వీడియోని వైరల్ చేస్తూ జనాలను తప్పుదోవ పట్టిస్తున్నారు. దయచేసి ఆ వీడియోని వాడకండి. పని ప్రదేశాలు మహిళలకు సురక్షితంగా ఉండాలి. ఏదైనా విషయంలో ఒక మహిళ నో అని చెబితే ఆమె అభిప్రాయాన్ని గౌరవించాలి’అని రష్మి ట్వీట్ చేసింది.ఆ వీడియోలో ఏముందంటే..రష్మి గతంలో ఓ ఇంటర్వ్యూలో క్యాస్టింగ్కౌచ్ గురించి మాట్లాడుతూ.. ‘ఇండస్ట్రీలోనే కాదు అన్ని పరిశ్రమల్లోనూ మహిళలకు వేధింపులు ఎదురవుతున్నాయి. ఇలాంటివి ఎదురైనప్పుడు ‘నో’ చెప్పడం అమ్మాయిలు నేర్చుకోవాలి. నీకు చేయాలని లేకపోతే చేయలేనని చెప్పాలి. కొంతమంది అమ్మాయిలు త్వరగా ఉన్నత శిఖరాలకు వెళ్లాలని అలాంటివాటికి ఓకే చెబుతారేమో. ఎవరూ ఎవరిని బలవంతం చేయరు. దాన్ని రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదు. అత్యాచారానికి పాల్పడితే అది తప్పు’ అని రష్మిక అన్నారు. ఈ వీడియోని ఇప్పుడు షేర్ చేస్తూ.. జానీ మాస్టర్ వివాదంపై రష్మిక ఇలా స్పందించింది అంటూ వైరల్ చేస్తున్నారు. Sexually exploiting a minor is different from cast and couch where two adults might have given consent to an individual choice Pls do not use this interview now and mislead audience This interview was taken way before 2020 Work place shud be comfortable and and when a girl… https://t.co/zexu8Xeohu— rashmi gautam (@rashmigautam27) September 25, 2024 -
యాంకర్ రష్మీ ఇంట్లో తీవ్ర విషాదం!
టాలీవుడ్ ప్రముఖ యాంకర్, నటి రష్మీ ఇంట్లో విషాదం నెలకొంది. ఆమె తాతయ్య ఈనెల 17న అనారోగ్యంతో మరణించినట్లు ఆమె వెల్లడించింది.ఈ విషయాన్ని రష్మీ గౌతమ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మా తాత నిజమైన స్త్రీవాది అని.. చివరికీ మా బామ్మను స్వర్గంలో కలుసుకున్నారని ట్వీట్ చేసింది. గడిచిన ఏడాదిన్నరగా తన గురించే మాట్లాడేవారని రాసుకొచ్చింది. వారి ప్రేమ అలాంటిదని ఆమె తెలిపింది. ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ ధైర్యంగా ఉండాలని సూచిస్తున్నారు.కాగా.. తెలుగులో యాంకర్గా కెరీర్ మొదలెట్టిన రష్మీ గౌతమ్ సినిమాల్లోనూ నటించింది. జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎక్కువగా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం బుల్లితెరపై పలు షోలకు యాంకరింగ్ చేస్తూ అభిమానులను అలరిస్తోంది. కేవలం యాంకర్గానే కాదు.. నటిగానూ సినిమా అవకాశాలను అందిపుచ్చుకుంటూ ముందుకు దూసుకెళ్తోంది. గుంటూరు టాకీస్, తను వచ్చేనంటా, అంతం, బొమ్మ బ్లాక్బస్టర్, అంతకుమించి లాంటి చిత్రాలతో మెప్పించింది. View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) -
మరీ ముద్దొచ్చేలా యాంకర్ రష్మి.. ఇలా అయితే ఎలా? (ఫొటోలు)
-
అమ్మ బాబోయ్.. యాంకర్ రష్మీ అందాల అరాచకం చూశారా! (ఫోటోలు)
-
Rashmi Gautam: క్లోజప్ స్టిల్స్.. రష్మి ఇలా ఉందేంటి? (ఫొటోలు)
-
నీలం దుస్తుల్లో మెరిసిపోతున్న యాంకర్ రష్మి గౌతమ్ (ఫొటోలు)
-
సుడిగాలి సుధీర్ బర్త్డే.. రష్మిగౌతమ్ పిక్స్ వైరల్ (ఫోటోలు)
-
ఎందుకలా వదిలేశారు?.. మీ బాధ్యత కాదా?.. రష్మి ట్వీట్ వైరల్
ప్రముఖ టీవీ యాంకర్, నటి రష్మి గౌతమ్ చేసిన ట్వీట్ వివాదానికి దారితీసింది. ఇటీవల తాండూరులో చిన్నారిపై పెంపుడు కుక్క దాడి చేసిన ఘటనపై ఆమె ట్వీట్ చేసింది. పెంపుడు కుక్క దాడిలో ఐదు నెలల చిన్నారి మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఆ కుక్కను చిన్నారి తల్లిదండ్రులు కొట్టిచంపారు. అయితే పేరేంట్స్ తీరును రష్మి తప్పుపట్టింది. చిన్నపిల్లల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా, బాధ్యతగా వ్యవహరించాలని సూచించింది. అయితే దీనిపై ఓ నెటిజన్ స్పందించారు. ఇప్పుడు ఆ తల్లిదండ్రులపై కేసు పెట్టాలని రష్మిక చెబుతోంది అంటూ కామెంట్ చేశాడు. దీనికి రష్మి సైతం బదులిచ్చింది.రష్మి గౌతమ్ తన ట్వీట్లో రాస్తూ..' ఆ చిన్నారిని ఎందుకలా ఒంటరిగా వదిలేశారు. కుక్క దాడి చేస్తుంటే తల్లిదండ్రులు నిద్ర పోతున్నారా? కనీసం ఆ చిన్నారి ఏడుపు కూడా వినిపించలేదా? జంతువులపై ఇలాంటి ప్రచారాన్ని ఆపండి. తెలివి తక్కువగా వ్యవహరించే తల్లిదండ్రులకు సంబంధించి వెయ్యి వీడియోలను షేర్ చేయగలను. అసలు పిల్లల జీవితాలను రిస్క్లో పెట్టింది ఎవరు? జంతువుల విషయానికొస్తే అన్నీ లాజిక్స్ మర్చిపోతారు. ఈ ప్రపంచాన్ని ఇబ్బందులకు గురి చేసి.. మీరు మాత్రం ప్రశాంతతను పొందాలనుకుంటే అది జరిగే పని కాదని' రిప్లై ఇచ్చింది.అయితే దీనిపై మరో నెటిజన్ స్పందిస్తూ..' మీకు బుర్ర లేదని అర్థమైందండి.. ఈ మాట అంటున్నందుకు సారీ' అని రాసుకొచ్చాడు. దీనికి రష్మి బదులిస్తూ..'మీకు బుర్ర ఉంది కదా.. పిల్లలను కనడం మాత్రమే కాదు. వాళ్లను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మీపైనే ఉంది. దయచేసి పెంపుడు జంతువులు ఉన్నవాళ్లు పిల్లలను అలా వదిలేయకండి' అని సూచించింది. తల్లిదండ్రులు ఇలాంటి చిన్నచిన్న తప్పులు చేయకుండా ఉండాలని రష్మి హితవు పలికింది. అలాగే బయట వ్యక్తులపై దాడి చేయకుండా పెంపుడు జంతులకు యజమానులే తగిన శిక్షణ ఇవ్వాలని.. దాడి జరిగితే ఆ పెంపుడు జంతువు యజమానిపైనా కేసు పెట్టాలని రష్మి అన్నారు.I would have preferred responsible parents https://t.co/bgm2C3JRbJ— rashmi gautam (@rashmigautam27) May 14, 2024 The article is about a toddler And yes in this day and age of child rapes and molesters Yes the child shud be 24* 7 monitored The chances of your child getting molested by a human is higher than getting bitten by an animal https://t.co/e0Qq8TK4m1— rashmi gautam (@rashmigautam27) May 14, 2024 -
Rashmi Gautam: విదేశాల్లో ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్న రష్మి (ఫోటోలు)
-
Rashmi Gautam HD Photos: అలాంటి వ్యక్తితోనే నా పెళ్లి.. యాంకర్ రష్మి (ఫోటోలు)
-
అలాంటి ఫోటోలు జూమ్ చేసి అబ్బాయిలు ఏం చేస్తారో తెలుసు: రష్మీ
ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ 'జొమాటో' కొద్దిరోజు క్రితం తన కంపెనీకి చెందిన డెలివరీ బాయ్స్ కోసం గ్రీన్ టీ షర్టును ప్రవేశపెట్టింది. సాధారణంగా జొమాటో డెలివరీ బాయ్స్ రెడ్ టీ షర్ట్ ధరించి తమ కస్టమర్లకు ఆర్డర్ డెలివరీ చేస్తూ ఉంటారు. అయితే వెజ్ డెలివరీ సమయంలో మాత్రం గ్రీన్ టీ షర్ట్స్ ధరించాలని సదరు కంపెనీ ఆదేశించింది. జొమాటో తీసుకున్న నిర్ణయంపై సోషల్మీడియాలో పెద్ద దుమారమే రేగింది. నాన్ వెజ్ తినే వారిని ఇలా అవమానిస్తున్నారా..? అంటూ నెటిజన్లు ఫైర్ అయ్యారు. దీంతో ఆ నిర్ణయాన్ని జొమాటో వెనక్కి తీసుకుంది. ఇదే విషయంపై హీరోయిన్, యాంకర్ రష్మీ గౌతమ్ తన అభిప్రాయాన్ని పంచుకుంది. నాకొక సందేహం.. దీనికి సమాధానం మీలో ఎవరికైనా తెలిస్తే వివరణ ఇవ్వండి. గ్రీన్ టీ షర్ట్ ధరించి వెజ్ తినే వారికి ఫుడ్ డెలివరీ చేస్తే తప్పేంటి..? అలా చేయడం వల్ల నాన్ వెజ్ తినే వారి మనోభావాలు ఎందుకు దెబ్బతింటాయి..? అసలు ఈ విషయంలో నాకు ఏమీ అర్థం కావడం లేదు.' అని కామెంట్ చేసింది. అయితే, రష్మీ చేసిన వ్యాఖ్యలకు ఒక నెటిజన్ రియాక్ట్ అయ్యాడు. 'సోషల్ మీడియాలో అటెన్షన్ కోసం ఇలాంటి ట్రిక్స్ మామూలే.. రీచ్ కోసం రష్మి పడుతున్న కష్టాలు అంటూ కామెంట్ చేశాడు. దీంతో వెంటనే రష్మీ కూడా ఘాటుగానే కౌంటర్ ఇచ్చింది. 'సోషల్ మీడియాలో రీచ్ కోసమైతే జొమాటో గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఒక్క ఫోటో షేర్ చేస్తే చాలు.. దానిని జూమ్ చేసీ చేసీ సొల్లు కారుస్తూ అవసరం లేని అటెన్షన్ ఇస్తారు. నాకు తెలిసి నీకు కావాల్సిన అటెన్షన్ ఇప్పుడు దొరికింది అనుకుంటున్నాను.' అని కౌంటర్ ఇచ్చింది. యాంకర్గా మెప్పించిన రష్మీ పలు సినిమాల్లో హీరోయిన్గా కూడా మెప్పించింది. సమాజంలోని అసమానతలు, మూగజీవాల రక్షణ కోసం రష్మి పాటు పడుతూ సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్గా ఉంటారు. Reach kosam I don’t have to talk about these issues One pic chalu zoom in chesi chesi 🤤 karchuthu avasram leni attention istaru I hope you got your attention now I wonder how long your wait was https://t.co/e7UluLFsKp — rashmi gautam (@rashmigautam27) March 23, 2024 -
తనకు ఎంతో ఇష్టమైన 'చుట్కీ గౌతమ్'ను కోల్పోయిన యాంకర్ రష్మీ
బుల్లితెరపై యాంకర్గా రాణిస్తున్న రష్మి.. జంతు ప్రేమికురాలనే విషయం చాలామందికి తెలిసిందే. మూగజీవాలకు ఏదైనా హాని జరిగితే ఆమె వెంటనే స్పందిస్తుంది. లాక్డౌన్లోనూ వీధి కుక్కలు, పావురాల కోసం ప్రతిరోజూ ఆహారం అందించేది. అంతేకాదు.. జంతు పరిరక్షణ కోసం ఆమె ప్రత్యేకంగా ఎన్నో కార్యక్రమాలను కూడా నిర్వహించింది. అలాంటి రష్మీ తాజాగా ఎమోషనల్ అయింది. తను ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న కుక్క చుట్కీ గౌతమ్ను కోల్పోయింది. దీంతో ఆమె తీవ్ర భావోద్వేగానికి గురైంది. కారణాలు తెలియవు కానీ శనివారం తన పెంపుడు కుక్క చనిపోయిందంటూ రష్మీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టింది. చుట్కీని కోల్పోయినందుకు చాలా బాధగా ఉందని తెలిపింది. అనంతరం చుట్కీకి స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించింది. చుట్కీ చితాభస్మాన్ని కారులో తన వెంట తీసుకెళ్తున్న పిక్ను కూడా రష్మీ షేర్ చేసుకుంది. చుట్కీ చనిపోవడానికి 24 గంటల ముందు తనతో గడిపిన ఫొటోలను ఫాలోవర్లతో షేర్ చేసుకుంది. ప్రపంచంలో జంతువులపై హింసాయుత సంఘటనలు ఏమైనా జరిగితే రష్మీ వెంటనే సోషల్ మీడియా ద్వారా స్పందిస్తుంది. అంతలా మూగ జీవాలపై ఆమె ప్రేమను చూపిస్తుంది. View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) -
చిన్నప్పటి కల నెరవేర్చుకున్న రష్మిక.. సామ్-జాన్వీ కిల్లింగ్ లుక్స్
జపాన్లో రష్మిక.. చిన్నప్పటి కల నెరవేరిందని పోస్ట్ అంబానీ వెడ్డింగ్ రష్మిక.. భర్తతో కలిసి క్యూట్ పోజులు మోడ్రన్ డ్రస్లో హీట్ పెంచేస్తున్న నటి ప్రియమణి నవ్వుతో మాయ చేస్తున్న హీరోయిన్ జెనిలీయా లంగా ఓణీలో తెలుగు యంగ్ హీరోయిన్ ప్రగతి శ్రీవాస్తవ స్విమ్మింగ్ పూల్లో 'టైగర్ నాగేశ్వరరావు' బ్యూటీ అనుకృతి 'కుర్చీ మడతపెట్టి' పాటకు పూర్ణ స్టేజీ ఫెర్ఫార్మెన్స్.. వీడియో View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) View this post on Instagram A post shared by Genelia Deshmukh (@geneliad) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Salony Luthra (@salonyluthra) View this post on Instagram A post shared by Pragati Srivastava (@awwwrat) View this post on Instagram A post shared by sravanthi_chokarapu (@sravanthi_chokarapu) View this post on Instagram A post shared by Shamna Kkasim ( purnaa ) (@shamnakasim) View this post on Instagram A post shared by Kamna Jethmalani (@kamana10) View this post on Instagram A post shared by Gabriella (@gabriellacharlton_) View this post on Instagram A post shared by Ketika (@ketikasharma) View this post on Instagram A post shared by Katrina Kaif (@katrinakaif) View this post on Instagram A post shared by Sonam A Kapoor (@sonamkapoor) View this post on Instagram A post shared by Ananthika Sanilkumar (@ananthika_sanilkumar) View this post on Instagram A post shared by Hamsa Nandini (@ihamsanandini) View this post on Instagram A post shared by D E E P T H I R E D D Y 🇮🇳 (@deepthi_sunaina) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) -
గుంటూరు కారం సాంగ్.. అలాంటి వారిపై మండిపడ్డ యాంకర్ రష్మీ!
ఈ ఏడాది సంక్రాంతికి సందడి చేసిన చిత్రాల్లో మహేశ్ బాబు నటించిన గుంటూరు కారం ఒకటి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంది. ఈ మూవీలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. జనవరి 12న థియేటర్లలో రిలీజైంది. అయితే ఈ చిత్రంలోని కుర్చీని మడతపెట్టి అనే సాంగ్ అభిమానులను ఓ ఊపు ఊపేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పాటలో సీనియర్ నటి పూర్ణ సైతం స్టెప్పులతో అదరగొట్టింది. శ్రీలీల ఎక్కువగా హైలెట్ అయింది. అయితే ఈ పాటకు బుల్లితెర యాంకర్ రష్మీని ఎంపిక చేయాలనుకున్నట్లు ఓ వార్త నెట్టింట వైరలైంది. పూర్ణ ప్లేస్లో రష్మీ గౌతమ్ను తీసుకోవాలని మేకర్స్ భావించారట. కానీ అందుకు రష్మీ నో చెప్పినట్లు రూమర్స్ వచ్చాయి. అయితే తాజాగా వీటిపై రష్మీ స్పందించింది. ఇలాంటి ఫేక్ వార్తలు ఎలా రాస్తారంటూ మండిపడింది. అంతే కాదు.. ఈ విషయంలో తనను ఎవరూ సంప్రదించలేదని.. అందువల్లే తనను ఎవరు రిజెక్ట్ చేయలేదని తెలిపింది. అంతే కాదు.. ఆ పాత్రలో పూర్ణ అద్భుతంగా చేశారని కొనియాడింది. ఇలాంటి తప్పుడు వార్తలతో నెగెటివిటీని ప్రచారం చేయవద్దని కోరింది. ఎవరు కూడా ఇలాంటి నిరాధారమైన వార్తలను ప్రోత్సహించవద్దని ట్విటర్ ద్వారా విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం రష్మీ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా.. రష్మీ చివరసారిగా బొమ్మ బ్లాక్ బస్టర్ అనే చిత్రంలో కనిపించింది. అంతే కాకుండా భోళా శంకర్ చిత్రంలో చిరంజీవి పక్కన ఓ పాటలో అలా మెరిసింది. This news is absolutely baseless I was not approached so no scope for rejection Also poorna garu did an absolute fab job no one else could have done it better Fake news like these might bring unwanted negativity towards me kindly do not encourage such news pic.twitter.com/QywBUN76Te— rashmi gautam (@rashmigautam27) February 13, 2024 -
Rashmi Gautam HD Photos: మిర్చికంటే హాట్ అందాలతో రష్మీ గౌతమ్..మరీ ఇంత ఘాటుగానా! (ఫోటోలు)
-
యాంకర్ రష్మీకి పెళ్లి కుదిరిందా? అసలు విషయం ఏంటంటే!
యాంకర్ రష్మీ.. ఈ పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చే పేరు సుడిగాలి సుధీర్. వీళ్లిద్దరి మధ్య రిలేషన్ ఏంటనేది పక్కనబెడితే.. స్క్రీన్పై కెమిస్ట్రీ మాత్రం వేరే లెవల్. కలిసి ఏ షోలో కనిపించినా సరే టీఆర్పీలు దూసుకెళ్తాయి. అలాంటిది వీళ్లిద్దరూ ఒక్కచోట కనిపించి చాలా కాలమైంది. అలానే ఇద్దరూ(వేర్వేరుగా) ఇప్పటికీ సింగిల్గానే ఉంటున్నారు. ఇలాంటి టైంలో తాజాగా రష్మీ పెళ్లి రూమర్ ఒకటి వైరల్ అవుతోంది. ఇంతకీ ఏంటి విషయం? (ఇదీ చదవండి: లవర్ని పరిచయం చేసిన 'జబర్దస్త్' నరేశ్.. కాకపోతే!) ఒడిశా నుంచి వచ్చిన అమ్మాయి రష్మీ. చాలా ఏళ్ల క్రితమే టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగు సినిమాల్లో గుర్తింపు లేని పాత్రలు చేసింది. ఎప్పుడైతే కామెడీ షోకి యాంకర్ అయ్యిందో ఈమె ఫేట్ మారిపోయింది. ఒక్కసారిగా క్రేజ్ పెరిగిపోయింది. హీరోయిన్గా పలు సినిమాలు చేసింది. ప్రస్తుతానికైతే ఒకటి రెండు షోలకు యాంకరింగ్ తప్పితే వేరే ప్రాజెక్టులు ఏం చేయట్లేదు. అలానే రష్మీ వయసు కూడా 35 ఏళ్లు. అయితే ఈమెకి ఇదివరకే పెళ్లయిందని అని అన్నారు గానీ అందులో ఎంత నిజముందనేది తెలియదు. తాజాగా మరోసారి అలాంటి పుకారు వచ్చింది. ఒడిశాకు చెందిన ఓ బిజినెస్మ్యాన్తో ఈమెకు పెళ్లి కానుందిని, ఇది పెద్దల కుదిర్చిన సంబంధమని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే ఎప్పటిలానే ఇది నిజం కాదని సుధీర్ ఫ్యాన్స్ అంటున్నారు. రష్మీ స్వయంగా స్పందిస్తే తప్పితే దీనిపై ఓ క్లారిటీ రాదు. (ఇదీ చదవండి: Bigg Boss 7: రైతుబిడ్డ వల్ల రెండోసారి రతిక ఎలిమినేట్.. వేరే లెవల్ రివేంజ్!) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) -
Rashmi Gautam: అందాలతో షాకిచ్చిన రష్మీ గౌతమ్..భలే అందంగా ఉంది కదా?(ఫోటోలు)
-
యాంకర్ రష్మీతో పెళ్లెప్పుడు? సుడిగాలి సుధీర్ షాకింగ్ కామెంట్స్!
సుడిగాలి సుధీర్ పేరు చెప్పగానే దాదాపు అందరికీ గుర్తొచ్చే పేరు యాంకర్ రష్మీ. వీళ్లిద్దరూ ఏ ముహుర్తాన కలిసి 'జబర్దస్త్' చేశారో గానీ వీళ్లకి వచ్చినంత క్రేజ్ మరో జంటకు రాలేదని చెప్పొచ్చు. అసలు వీళ్లిద్దరూ నిజంగా లవర్సా? ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు? కలిసి సినిమా ఎప్పుడు చేస్తారు? ఇలా బోలెడన్ని క్వశ్చన్స్ ఎప్పటికప్పుడు ఎదురవుతూనే ఉంటాయి. అలా తాజాగా తన కొత్త సినిమా ప్రమోషన్స్కి వచ్చిన సుడిగాలి సుధీర్కి ఇలాంటి పరిస్థితే ఎదురైంది. మేజిషియన్గా కెరీర్ ప్రారంభించిన సుధీర్.. ఓ సాధారణ కమెడియన్గా 'జబర్దస్త్' షోలో అడుగుపెట్టాడు. కొన్నాళ్లకు టీమ్ లీడర్ అయ్యాడు. మరోవైపు యాంకర్ రష్మీతో లవ్వాటతో బాగా పాపులర్ అయిపోయాడు. అనంతరం కొన్నాళ్లకు సినిమా హీరో అయిపోయాడు. 'గాలోడు' మూవీతో మంచి క్రేజ్ సంపాదించాడు. ఇప్పుడు 'కాలింగ్ సహస్ర' మూవీతో డిసెంబరు 1న థియేటర్లలోకి రాబోతున్నాడు. దీని ట్రైలర్ లాంచ్ ఈవెంట్ తాజాగా జరిగింది. అందులో రష్మితో పెళ్లెప్పుడు? అనే ప్రశ్న సుధీర్ని అడిగారు. దీనికి క్రేజీ అండ్ ఇంట్రెస్టింగ్ సమాధానమిచ్చాడు. (ఇదీ చదవండి: తెలుగు హీరోయిన్ కొడుక్కి ఎంగేజ్మెంట్.. ఫొటోలు వైరల్!) 'ఈ ప్రశ్న నాకు ఎప్పటికప్పుడు అడుగుతూనే ఉన్నారు. అంతగా జనం మమ్మల్ని ఓన్ చేసుకున్నారు. అందుకు థ్యాంక్స్. రష్మీతో కెమిస్ట్రీ వగైరా అంతా ఆన్ స్క్రీన్ కోసం చేసిందే. ఇక పెళ్లి అంటారా అది నా చేతుల్లో లేదు. ప్రస్తుతానికైతే సినిమాలపైనే ఫోకస్. పెళ్లి గురించి అసలు ఆలోచనే లేదు. చెప్పాలంటే పెళ్లి చేసుకోవాలని అనుకోవడం లేదు. ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను. ఒకవేళ దేవుడు, నన్ను పెళ్లి వైపు తిప్పితే చేసుకుంటానేమో' అని సుధీర్ క్లారిటీ ఇచ్చేశాడు. దీనిబట్టి చూస్తే సుధీర్ ఇప్పట్లో పెళ్లి చేసుకోడనమాట. మరోవైపు రష్మీతో సినిమా ఎప్పుడు చేస్తారు? అని ప్రశ్నకు సమాధానమిస్తూ.. ప్రస్తుతం ఇద్దరికి తగ్గ కథ కోసం చూస్తున్నామని, దొరికినప్పుడు కచ్చితంగా కలిసి నటిస్తామని సుడిగాలి సుధీర్ చెప్పుకొచ్చాడు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో రిలీజ్ కానున్న 24 సినిమాలు) -
మా పెళ్లి గురించి ఎటువంటి ఆశలు లేవు: యాంకర్ రష్మీ
-
లూజ్ షర్ట్లో యాంకర్ రష్మీ.. లుక్ మార్చిన దివి!
లూజ్ వైట్ షర్టుతో రష్మీ పోజులు ఎల్లో డ్రస్లో ఎద అందాలతో నేహా శర్మ సోఫాపై పడుకుని స్టిల్స్ ఇస్తున్న రాశీఖన్నా 'పెదకాపు' బ్యూటీ ప్రగతి పిచ్చెక్కించే పిక్స్ టైట్ ఔట్ఫిట్లో క్యూట్గా లక్ష్మీ రాయ్ విచిత్రమైన డ్రస్లో హీరోయిన్ ప్రియా వారియర్ కలర్ ఫుల్ కోటులో ప్రియమణి వావ్ అనేలా హాట్లుక్తో హీట్ పెంచేస్తున్న బిగ్బాస్ దివి సిల్క్ డ్రస్సులో సెగల రేపుతున్న రీతూ చౌదరి View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Neha Sharma 💫 (@nehasharmaofficial) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Pragati Srivastava (@awwwrat) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) View this post on Instagram A post shared by Divi Vadthya (@actordivi) View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary) View this post on Instagram A post shared by Shweta Basu Prasad (@shwetabasuprasad11) View this post on Instagram A post shared by Urvashi Rautela (@urvashirautela) -
Rashmi Gautam Latest Car Wash Photoshoot: బాయ్స్ హాస్టల్లో అందంతో కట్టిపడేస్తోన్న రష్మి గౌతమ్..! (ఫొటోలు)
-
యాంకర్ రష్మీ అలాంటి పోజులు.. సైడ్ నుంచి సదా అందాలు!
తడి అందాలతో కేక పుట్టిస్తున్న దివి పింక్ ఔట్ఫిట్లో మత్తెక్కిస్తున్న హిందీ బ్యూటీ వేరే లెవల్ వయ్యారాలు ఒలకబోస్తున్న సదా ఆరెంజ్ కలర్ డ్రస్లో శ్రీలీల స్మైలీ ఫేస్ బికినీతో బీచ్లో చెమట పట్టిస్తున్న 'చిరుత' హీరోయిన్ కారు క్లీన్ చేస్తున్న యాంకర్ రష్మీ.. అదీ హాట్ పోజుల్లో ఉల్లిపొర లాంటి డ్రస్లో హీరోయిన్ ప్రణీత View this post on Instagram A post shared by Pranavi Manukonda (@pranavi_manukonda) View this post on Instagram A post shared by Divi Vadthya (@actordivi) View this post on Instagram A post shared by TARA💫 (@tarasutaria) View this post on Instagram A post shared by Sadaa (@sadaa17) View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) View this post on Instagram A post shared by Neha Sharma 💫 (@nehasharmaofficial) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Hebah P (@ihebahp) View this post on Instagram A post shared by Ritu Varma (@rituvarma) -
యాంకర్ రష్మీ పరువు తీసిన బుల్లెట్ భాస్కర్!
తెలుగు ప్రేక్షకులు కామెడీని ఎక్కువగా ఆదరిస్తారు. అది సినిమా అయినా, టీవీ ప్రోగ్రామ్ అయినా బాగుంటే కచ్చితంగా చూసేస్తారు. అయితే ఒకప్పుడు బాగా గుర్తింపు తెచ్చుకున్న 'జబర్దస్త్'కి ఇప్పుడు క్రేజ్ తగ్గిపోయింది. ప్రోమాలు తప్పితే షో ఎవరూ చూడట్లేదనిపిస్తుంది. సరే అది పక్కనబెడితే ఇప్పుడు అదే షోలో యాంకర్ రష్మీని ఓ కమెడియన్ సరదాగా ట్రోల్ చేశాడు. 20 ఏళ్ల క్రితం తెలుగు ఇండస్ట్రీలోకి నటిగా ఎంట్రీ ఇచ్చిన రష్మీ.. ఒకటి రెండు సినిమాల్లో పెద్దగా గుర్తింపు లేని పాత్రలు చేసింది. ఎప్పుడైతే యాంకర్ అయిందో ఆమె ఫేట్ మారిపోయింది. హీరోయిన్గా సినిమా అవకాశాలు కూడా వచ్చాయి. కొన్నాళ్ల క్రితం పలు మూవీస్ చేసింది గానీ ఇప్పుడు కేవలం షోల్లో మాత్రమే కనిపిస్తుంది. (ఇదీ చదవండి: 'బిగ్బాస్ 7' రెండో వారం నామినేషన్స్.. లిస్టులో తొమ్మిది మంది!) తాజాగా రిలీజైన ఓ ప్రోమోలో బుల్లెట్ భాస్కర్ మాట్లాడుతూ.. రష్మీని చూసేందుకని 'భోళా శంకర్' సినిమాకు వెళ్లానని.. కానీ కర్చీఫ్ పడిపోయిందని దాన్ని తీసుకునేలోపు రష్మీ యాక్ట్ చేసిన సీన్ వచ్చి వెళ్లిపోయిందని అన్నాడు. అయితే భాస్కర్ టీజ్ చేసినా సరే.. ఇది సరదాగా కావడంతో రష్మీ.. లైట్ తీసుకుంది. ఏదేమైనా సరే నవ్వుతూనే రష్మీ పరువు తీసేశాడు బుల్లెట్ భాస్కర్. మెగాస్టార్ చిరంజీవి 'భోళా శంకర్' సినిమా ఆగస్టు 11న థియేటర్లలోకి వచ్చింది. ఫస్ట్ డే ఫస్ట్ షోకే ఫ్లాప్ టాక్ బయటకొచ్చింది. ఇందులో చిరు ఎంట్రీ సాంగ్ లో రష్మీ.. కాసేపు కనిపిస్తుంది. అలానే శ్రీముఖితోనూ చిరు... 'ఖుషి' నడుము సీన్ చేయడంపై అప్పట్లోనే ట్రోల్స్ వచ్చాయి. ఇదిలా ఉండగా సెప్టెంబరు 15 నుంచి 'భోళా శంకర్' నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 32 సినిమాలు) -
ట్రెండీ లుక్లో రష్మీ గౌతమ్.. శారీలో కవ్విస్తోన్న ఉప్పెన భామ!
► కెన్యా వెకేషన్లో నిహారిక కొణిదెల్ చిల్! ► శ్రీ కృష్ణ జన్మాష్టమి ట్రెండీ లుక్లో రష్మీ గౌతమ్! ► పింక్ శారీలో మెరిసిపోతున్న ఉప్పెన భామ! ► సముద్రంలో స్విమ్మింగ్ చేస్తోన్న సంయుక్త హెగ్డే ► శారీలో యాంకర్ శ్రీముఖి హోయలు View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Samyuktha Hegde (@samyuktha_hegde) -
నా లైఫ్లో రష్మీదే మెయిన్ రోల్: సుడిగాలి సుధీర్
సుడిగాలి సుధీర్ పేరు చెప్పగానే యాంకర్ రష్మీనే గుర్తొస్తుంది. ఏ క్షణాన 'జబర్దస్త్'లో వీళ్లిద్దరూ కలిశారో గానీ అప్పటినుంచో షోలో కామెడీ కంటే వీళ్ల జంటే బాగా హైలైట్ అయింది. దాదాపు కొన్నేళ్లపాటు కళకళలాడిన ఈ జోడీకి.. హఠాత్తుగా బ్రేక్ పడింది. సుధీర్.. షో నుంచి బయటకు వెళ్లిపోవడంతో వీళ్లని కలిసి చూసే ఛాన్స్ దక్కలేదు. తాజాగా ఓ ఈవెంట్ లో వీళ్లిద్దరూ కలిసి ముందులా ప్రేమలో మునిగితేలారు. తాజాగా ఓ ఈవెంట్ లో కలిసి యాంకరింగ్ చేసిన సుధీర్-రష్మీ.. 'నిజమేనా చెబుతున్నా జానే జానా' పాటకు డ్యాన్స్ చేసి, తామిద్దరి కెమిస్ట్రీ ఇంకా అలానే ఉందని చెప్పకనే చెప్పారు. ఇక ఈ ఫెర్ఫార్మెన్స్ తర్వాత రష్మీతో తన బాండింగ్పై సుధీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అంతకంటే ముందు స్క్రీన్ పై సుధీర్తో తను ఉన్న పాత వీడియోలని ప్లే చేయగా, రష్మీ ఎమోషనల్ అయింది. (ఇదీ చదవండి: 'బిగ్బాస్ 7' హౌసులోకి వచ్చిన కంటెస్టెంట్స్ వీళ్లే) 'రష్మీతో నాది బ్యూటీఫుల్ జర్నీ' అని సుధీర్ చెప్పగానే.. బ్యూటీఫుల్ జర్నీనా? లవ్ జర్నీనా? అని గెటప్ శీను పంచ్ వేశాడు. దీనికి రిప్లై ఇచ్చిన సుధీర్.. 'బేసికల్ గా రష్మి సెన్సిటివ్, చాలా కష్టపడేతత్వం ఉన్న వ్యక్తి. నాకు అందరికంటే రష్మీ చాలా ఎక్కువ' అని ఆమెని తెగ పొగిడేశాడు. ఇదంతా షోకి హైలైట్ గా నిలిచింది. 'మేం బయటకు ఎక్కడికెళ్లినా.. మా ఇద్దరి గురించే అడుగుతూ ఉంటారు. చెప్పాలంటే నా జర్నీలో, సక్సెస్ లో రష్మీదే మెయిన్ రోల్. కెరీర్ లో నేను ముందుకెళ్లడానికి, స్కిట్స్ తోపాటు రష్మీ పాత్ర చాలా ఉంది. ఆమెతో చేసిన ప్రోగ్రామ్స్, స్కిట్స్ అన్నీ సక్సెస్ అయ్యాయి' అని సుధీర్ చెప్పుకొచ్చాడు. ఇక చివర్లో రష్మీకి థ్యాంక్స్ చెప్పిన సుధీర్.. దానితో పాటు 'మిస్ యూ' అని చెప్పడం ఇంట్రెస్టింగ్ గా మారింది. (ఇదీ చదవండి: బేబి.. క్లైమాక్స్ అలా తీసుంటే బాగుండేది: పరుచూరి గోపాలకృష్ణ) -
బాయ్స్ హాస్టల్లో రష్మీ లుక్స్.. చీరకట్టులో మెరిసిపోతున్న నభా నటేశ్
►బాయ్స్ హాస్టల్లో రష్మీ లుక్స్ ►చీరకట్టులో మెరిసిపోతున్న నభా నటేశ్ ►అదిరిపోయే లుక్లో హానీ రోజ్ ► గోల్డ్ శారీలో యాంకర్ అనసూయ అందాలు ►బ్లూ డ్రెస్లో బుట్టబొమ్మ హోయలు ►పింక్ డ్రెస్లో మాల్వీ మల్హోత్రా హాట్ లుక్స్ ►బంగారు వర్ణం శారీలో శ్రియా శరణ్ పోజులు View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Honey Rose (@honeyroseinsta) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by MALVI MALHOTRA (@malvimalhotra) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) -
ప్రగ్యా జైశ్వాల్ స్టన్నింగ్ లుక్స్.. ఓనం స్టెల్లో మంజీమా మోహన్!
►ప్రగ్యా జైశ్వాల్ స్టన్నింగ్ లుక్స్! ►ఓనం సెలబ్రేషన్స్లో మంజీమా మోహన్! ►బాత్ టబ్లో చిల్ అవుతోన్న రష్మీ గౌతమ్! ►డాగ్తో ఆడుకుంటోన్న అనసూయ! ►స్టెలిష్ డ్రెస్లో యాంకర్ మంజూష పోజులు! View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Manjima Mohan (@manjimamohan) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Rampalli Manjusha (@anchor_manjusha) -
బ్రేకప్స్ గురించి బయటపెట్టిన యాంకర్ రష్మీ
యాంకర్ రష్మీ పేరు చెప్పగానే చాలామందికి గుర్తొచ్చే పేరు సుడిగాలి సుధీర్. వీళ్లు ఏ క్షణాన కలిశారో గానీ జంటగా హాట్ టాపిక్ అయిపోయారు. దాదాపు 6-7 ఏళ్ల నుంచి టీవీ స్క్రీన్పై వీళ్ల జోడీని కొట్టే కాంబో రాలేదని చెప్పొచ్చు. అలాంటిది కొన్నాళ్లుగా సుధీర్-రష్మీ కలిసి కనిపించలేదు. దీంతో చాలామంది ప్రేక్షకులు డిసప్పాయింట్ అయ్యారు. ఇలాంటి టైంలో తాజాగా రష్మీ.. తన బ్రేకప్స్ గురించి మాట్లాడింది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 21 కొత్త సినిమాలు) 'జబర్దస్త్', 'శ్రీదేవి డ్రామా కంపెనీ' షోలకు యాంకరింగ్ చేస్తూ రష్మీ బిజీగా ఉంటుంది. వీటితోపాటు అప్పుడప్పుడు సినిమాలు కూడా చేస్తూ ఉంటుంది. ఈ మధ్యే భోళా శంకర్ మూవీలో చిరుతో కలిసి ఓ పాటలో స్టెప్పులేసింది. తాజాగా కన్నడలో సెన్సేషన్ క్రియేట్ చేసి, తెలుగులో ఆగస్టు 25న రిలీజ్ కాబోతున్న 'బాయ్స్ హాస్టల్' చిత్రంలో గెస్ట్ రోల్ చేసింది. ఇక ఈ ఈవెంట్లో రష్మీ మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. హార్ట్ బ్రేక్స్ గురించి చెబుతూ.. 'ప్రతి ఒక్కరి జీవితంలో హార్ట్ బ్రేక్, రిలేషన్స్ చాలా ఉంటాయి. 16 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వరకు చాలామంది ఇవన్నీ చూస్తూనే ఉంటారు. నా బ్రేకప్స్ గురించి కౌంట్ చేసి చెప్పడం చాలా కష్టం' అని చెప్పుకొచ్చింది. దీన్నిబట్టి చూస్తుంటే యాంకర్ రష్మీ మనసు కూడా ఇప్పటికే చాలాసార్లు బ్రేక్ అయిందనమాట. (ఇదీ చదవండి: హీరోయిన్ శ్రీదేవి చివరి కోరిక నెరవేర్చిన భర్త) -
నేను ఎక్కడున్నా ఆమె నా గుండెల్లోనే ఉంటుంది: సుడిగాలి సుధీర్
బుల్లితెరపై సుడిగాలి సుధీర్-యాంకర్ రష్మీ జోడికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరి కెమిస్ట్రీకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. రీల్ కపుల్గానే కాకుండా సుధీర్-రష్మి రియల్ కపుల్ అయితే బావుండు అని అనుకోని ప్రేక్షకులు ఉండరు. అంతలా స్క్రీన్మీద మెస్మరైజ్ చేస్తారు ఈ జంట. కానీ కొద్దిరోజులుగా ఈ జోడి మాత్రం స్క్రీన్పై ఒకటిగా కనిపించలేదు. సుధీర్ సినిమాలతో బిజీ అయితే.. రష్మీ మాత్రం పలు టీవీ షోలతో రానిస్తుంది. (ఇదీ చదవండి; నా దగ్గర ఇలాంటి మాటలే వద్దు: తమన్నా) తాజాగా వీరిద్దరూ ప్రముఖ టీవీ షోలో ఒకే స్క్రీన్పై మళ్లీ జంటగా కనిపించారు. దీంతో వారిద్దరీ ఫ్యాన్స్ ఫుల్ జోష్లో ఉన్నారు. ఆ ప్రోగ్రామ్కు సంబంధించిన ప్రోమోలో సుధీర్ వేసిన డైలాగ్లు మళ్లీ వైరల్ అవుతున్నాయి. మేడం గారు ఎందుకో కొంచెం కోపంగా ఉన్నారంటూ రష్మీని ఉద్దేశించి సుధీర్ కామెంట్ చేస్తాడు. అందుకు బదులుగా రష్మీ కూడా 'నువ్వు వస్తావని ఇన్నాళ్లు ఎదురు చూశాను' అంటూనే ఓర చూపులతో చిన్న స్మైల్ ఇస్తూ 'ఇన్నిరోజులు ఎక్కడున్నావ్..?' అని సుధీర్ను ఆమె ప్రశ్నింస్తుంది. ఇంతలో వెంటనే సుధీర్ తన స్టైల్లో 'నేను ఎక్కడున్నా నువ్వు మాత్రం నా గుండెల్లోనే ఉంటావ్' అంటూ డైలాగ్ పేలుస్తాడు. ఇంకేముంది ఫ్యాన్స్ కేకలతో రెచ్చిపోయారు. ఇలా సుమారు రెండేళ్ల తర్వాత మళ్లీ జోడిగా ఆ షోలో కనిపించారు. పెళ్లిపై రూమర్స్ ఈ క్రమంలో వీరిద్దరు లవ్లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటారనే రూమర్స్ ఇప్పటికీ వినిపిస్తున్నాయి. గతంలో ఓ యూట్యూబ్ చానెల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయంపై రష్మి గౌతమ్ స్పందించింది. సుధీర్కి, నాకు మధ్య ఏం ఉందన్నది నా పర్సనల్ విషయం. ప్రతి విషయాన్ని బయటకు చెప్పుకుంటూ పోతే ఇంక పర్సనల్ ఏమీ ఉండదన్నది నా అభిప్రాయం అని ఆమె తెలిపింది. -
యాంకర్ రష్మీపై వల్గర్ కామెంట్ చేసిన కమెడియన్
బుల్లితెరపై యాంకర్ రష్మీ గౌతమ్కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందచందాలతో పాటు తనదైన మాటతీరుతో ప్రస్తుతం టాప్ యాకర్స్లో ఒకరుగా కొనసాగుతుంది. బుల్లితెరపైనే కాకుండా అప్పుడప్పుడు వెండితెరపై కూడా మెరుస్తూ అలరిస్తుంది. హీరోయిన్గా స్థిరపడాలనే ఆశతో వచ్చిన రష్మీకి అనుకున్న స్థాయిలో అవకాశాలు రాకపోవడంతో ప్రస్తుతం బుల్లితెర యాంకర్గా స్థిరపడిపోయిందనే చెప్పవచ్చు. అక్కడ తను స్టార్ పొజీషన్లోనే ఉన్నారు కూడా. తను సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండటంతో ఫ్యాన్స్లో కూడా విపరీతమైన క్రేజ్ తనకు ఉంది. (ఇదీ చదవండి: అరియానా లుక్పై ట్రోల్స్.. ఈ కార్యక్రమం ఏమైనా ప్లాన్ చేశావా అంటూ..?) తాజాగా తను హోస్ట్ చేస్తున్న ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్లో రష్మిని అవమానించినట్లేనని చెప్పవచ్చు . ఇదే షోలో ఇప్పటి వరకు డబుల్ మీనింగ్ డైలాగులతో రెచ్చిపోతున్న హైపర్ ఆదికి తోడుగా తాజాగా ఆటో రాంప్రసాద్ కూడా వచ్చి చేరాడు. తన స్కిట్లో భాగంగా రష్మిని ఏకంగా 'రాత్రికి వస్తావా' అంటూ డబల్ మీనింగ్ అర్థం వచ్చేలా చిల్లర డైలాగ్ వేశాడు. దీంతో రష్మీ కూడా నన్ను ఎందుకు రమ్మంటున్నావు అంటూ సమాధానం ఇస్తుంది. రాత్రికి ఎందుకు రమంటారో తెలియదా..? అంటూ ఆటో రాంప్రసాద్ తిరిగి అంటాడు. అప్పుడు రష్మితో సహా సెట్లోని అందరు కూడా షాక్ అయ్యారు. దీంతో అక్కడే ఉన్న ఇంద్రజ కలుగజేసుకుని ఏయ్... అనేసరికి వెంటనే తేరుకున్న ఆటో రాంప్రసాద్ 'ఊరిలో జాతర ఉంది అందుకే పిలిచానంటూ' మరో డైలాగ్తో కవర్ చేస్తాడు. ఇలాంటి కవరింగ్లు ఆ ప్రోగ్రామ్లలో సర్వసాధారణమైనా మరీ ఇంతలా దిగజారిన చిల్లర డైలాగ్లు ఉంటే ఎలా అని నెటిజన్లు కూడా కామెంట్లు చేస్తున్నారు. (ఇదీ చదవండి: ఈ సినిమా బడ్జెట్నే రూ. 200 కోట్లు.. నెట్ఫ్లిక్స్ ఎన్ని కోట్లకు కొన్నదో తెలిస్తే) గతంలో ఇలాంటి ప్రోగ్రామ్లలోనే విష్ణుప్రియ ముక్కు మీద వేసిన పంచులు, తనను బాడీ షేమింగ్ చేస్తూ వేసిన జోకులు ఎన్నో అని చెప్పవచ్చు. నిజానికి ఆమె ముక్కు మీద ఓ వేయిసార్లు జోకులు వేసి ఉంటారేమో. ఆమెపైనే కాదు.. ఇమ్మూ కలర్ మీద, రష్మి మేకప్ మీద కూడా స్కిట్ల పేరుతో బోలెడు కామెంట్లు చేసేవారు. వాటిని సోషల్మీడియాలో నెటిజన్లు కూడా చాలాసార్లు తప్పుబట్టిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఎదో రకంగా వచ్చిన అవకాశాలను పోగొట్టుకోకూడదని ఈ ప్రోగ్రామ్స్లోని నటులు కూడా వాటిని భరిస్తూనే ఉంటారని చెప్పవచ్చు. -
ఆమెతో సుధీర్ నిశ్చితార్ధం.. మరీ రష్మి పరిస్థితి ఏంటి అంటూ..
జబర్దస్త్ షోతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న నటుడు సుడిగాలి సుధీర్. కమెడియన్గా కెరీర్ మొదలుపెట్టిన సుధీర్ ఆ తర్వాత యాంకర్గానూ సత్తా చాటాడు. ముఖ్యంగా యాంకర్ రష్మితో లవ్ట్రాక్ సుధీర్కు బాగా కలిసొచ్చింది. వీరిద్దరి జోడికి టాలీవుడ్లో ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. స్క్రీన్మీద మెస్మరైజ్ చేసే ఈ జంట ప్రేమలో ఉన్నారని పలు వార్తలు షికార్లు చేసినా అందులో ఏమాత్రం నిజం లేదని ఇప్పటికే సుధీర్, రష్మిలు చాలాసార్లు క్లారిటీ ఇచ్చేశారు. కానీ వీరిద్దరిపైన వచ్చినన్ని పెళ్లి పుకార్లు మరే నటులపై వచ్చి ఉండవు. (ఇదీ చదవండి: శృంగారం గురించి బోల్డ్ కామెంట్ చేసిన సీతారామం బ్యూటీ) వరుసకు మరదలు అయ్యే తన బంధువుల అమ్మాయినే సుధీర్ పెళ్లి చేసుకుంటాడని గతంలోనే ప్రచారం జరిగింది. ఆ ప్రచారాన్ని నిజం చేస్తూ తాజాగా ఆమెతోనే సుధీర్ నిశ్చితార్ధం చేసుకున్నాడు అనే వార్త వైరల్ అవుతుంది. ఈ కార్యక్రమం కూడా వారి దగ్గరి బంధువుల మధ్య జరిగిందని తెలుస్తోంది. దీంతో రష్మీ- సుధీర్ ఫ్యాన్స్ బాధపడిపోతూ సోషల్ మీడియాలో పలు కామెంట్లు పెడుతున్నారు. గత రెండురోజులుగా ఈ ప్రచారం జరుగుతున్న సుధీర్ స్పందించకపోవడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. ఎంటన్నా..? రష్మీతో రీల్ పెళ్లి ఎన్నోసార్లు చేసుకున్నారు. కాబట్టి అదే రియల్ చేస్తారు అనుకున్నాం అంటూ గతంలో రష్మి చేసిన కామెంట్స్ను గుర్తు చేస్తూ.. సుధీర్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సుధీర్తో ప్రేమా, పెళ్లిపై గతంలో రష్మి ఏం చెప్పిందంటే మీ ఇద్దరి మధ్య ఉండేది ఎలాంటి బంధం అని గతంలో రష్మిని అడగ్గా.. 'మా మధ్య ఉన్న బంధం ఏదైనా కావొచ్చు. దాని గురించి ప్రతి ఒక్కరికీ వివరించలేను. కొన్ని విషయాలు నాలోనే దాచుకుంటా. భవిష్యత్తులో ఏం అవుతుందో తెలియదు. ఏం జరిగినా.. అది తప్పకుండా అందరికీ తెలుస్తుంది. మేం ఆఫ్స్క్రీన్లో ఎలా ఉంటామో, అదే ఆన్స్క్రీన్పై కనిపిస్తుంది. మాది పదేళ్ల ప్రయాణం. మేం అనుకొని అదంతా చేయలేదు.. ఓ మ్యాజిక్లా మా కెమిస్ట్రీ అందరినీ ఆకర్షించింది' అని రష్మి తెలిపారు. (ఇదీ చదవండి: 'లస్ట్ స్టోరీస్ 2' రివ్యూ (ఆంథాలజీ)) -
ఆరెంజ్ డ్రెస్లో ఓ రేంజ్లో మెరుస్తున్న యాంకర్ రష్మీ గౌతమ్ (ఫొటోలు)
-
షాపింగ్లో బిజీగా అను ఇమ్మాన్యుయేల్.. మిహికా బజాజ్ స్టన్నింగ్ లుక్స్!
►షాపింగ్ ఎంజాయ్ చేస్తోన్న అను ఇమ్మాన్యుయేల్ ►ఒళ్లంతా డ్రెస్తో కప్పేసుకున్న శృతిహాసన్ ►రానా సతీమణి మిహికా బజాజ్ స్టన్నింగ్ లుక్స్ ►కలర్ ఫుల్ గౌనులో రష్మీ గౌతమ్ హోయలు ►ట్రెండింగ్ లుక్లో సింగర్ గీతామాధురి ►యోగాసనాలు చేస్తున్న శ్రియా శరణ్ View this post on Instagram A post shared by Anu Emmanuel (@anuemmanuel) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Miheeka Daggubati (@miheeka) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Geetha Madhuri (@singergeethamadhuri) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) -
హాట్ లుక్లో కేతిక శర్మ , ఫంక్షన్లో కీర్తి సురేష్, సెల్ఫీతో పూజా
► హాట్ లుక్లో 'రొమాంటిక్' సినిమా హీరోయిన్ కేతిక శర్మ ► కారులో బ్యూటిఫుల్ లుక్లో ఫోటో షేర్ చేసిన పూజా హెగ్డే ► తమిళ్ సినిమా 'మామన్నన్' ఆడియో వేడుకలో కీర్తి సురేష్ ► గ్లామ్ అండ్ గ్రేస్ అంటూ అదిరిపోయే లుక్లో మెరిసిపోతున్న రకుల్ ప్రీత్ సింగ్ ► సెర్బియాలో కాలుమీదు కాలు వేసుకుని కూర్చున్న సమంత ► జీవితంలో కొన్ని రోజులను మళ్లీ గుర్తుకు తెచ్చుకోవాలి..కాఫీతో ఈ పుస్తకం ఇచ్చినందుకు ధన్యవాదాలు అంటున్న రశ్మీ గౌతమ్ View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Ketika (@ketikasharma) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Hari Teja (@actress_hariteja) View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) -
అలాంటి వారిని పూర్తిగా వదిలేయండి.. రష్మీ పోస్ట్ వైరల్
బుల్లితెర బ్యూటీ రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. స్టార్ యాంకర్ రాణిస్తున్న రష్మీ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో టచ్లో ఉంటోంది. కామెడీ షో ద్వారా మరింత గుర్తింపు తెచ్చుకుంది ముద్దుగుమ్మ. బొమ్మ బ్లాక్ బస్టర్ చిత్రంలోనూ మెరిసింది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లోనూ కనిపించింది. అయితే ఇటీవలే తన ఫ్రెండ్స్తో కలిసి బర్త్డే వేడుకలు చేసుకున్న రష్మీ తాజాగా తన ఫోటోలను ఇన్స్టాలో పంచుకుంది. అవీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ( ఇది చదవండి: మహిళల శరీరాలు ఎంతో విలువైనవి.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు) రష్మీ ఇన్స్టాలో రాస్తూ..'మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో వాటికే కట్టుబడి ఉండండి. మిమ్మల్ని విడిచి వెళ్లాలనుకునే వారిని వదిలేయండి. నా లైఫ్లో మరో ఏడాది గడిచిపోయింది. దానికి తగిన విలువనిచ్చేలా నా వంతు కృషి చేస్తున్నా. ఈ బర్త్డేను నాకు గుర్తుండేలా స్పెషల్గా చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఫ్యాన్స్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ నా జీవితంలో మూడు ప్రధాన స్తంభాలు. అందరికీ ధన్యవాదాలు.' అంటూ పోస్ట్ చేసింది. కాగా.. స్నేహితుల సమక్షంలో ఏప్రిల్ 27న తన 35వ పుట్టిన రోజు సెలబ్రేషన్స్ జరుపుకుంది బుల్లితెర యాంకరమ్మ. (ఇది చదవండి: నాగచైతన్య 'కస్టడీ' ట్రైలర్ డేట్ ఫిక్స్,ఎప్పుడంటే..) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) -
చైతన్య మాస్టర్ ఆత్మహత్య.. శ్రద్దా దాస్, శేఖర్ మాస్టర్ ఎమోషనల్
ఢీ షో కొరియోగ్రాఫర్ చైతన్య మాస్టర్ అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే! అప్పుల బాధలు తాళలేకపోతున్నానంటూ ఉరేసుకుని చనిపోయారు. చైతన్య మాస్టర్ మరణంతో అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. ఈ క్రమంలో నటి శ్రద్దా దాస్.. మాస్టర్తో ఉన్న అనుబంధాన్ని పంచుకుంటూ ఎమోషనలైంది. 'పుట్టుక, చావు ఎప్పుడు? ఎందుకు? జరుగుతాయో అంతుచిక్కవు. కానీ జననమరణానికి మధ్యలో మనం ఎలా బతికామన్నదే మనల్ని గొప్పవారిలా చేస్తుంది. నిజంగా చెప్తున్నా.. చైతన్య మాస్టర్ చాలా మంచి వ్యక్తి, గొప్ప మనసున్న మనిషి. మీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. మీరు నవ్వుతూ అందరినీ నవ్వించేవాళ్లు. కానీ ఈరోజు నన్ను ఎంతగానో ఏడిపించారు. మీ స్మైల్ నాకెప్పటికీ గుర్తుండిపోతుంది' అని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చింది. ఈ మేరకు అతడితో కలిసి డ్యాన్స్ చేసిన వీడియోను షేర్ చేసింది. చైతన్య మరణంపై శేఖర్ మాస్టర్ స్పందిస్తూ.. నీలాంటి టాలెంటెడ్ డ్యాన్స్ మాస్టర్ను కోల్పోవడం నిజంగా బాధాకరం. ఈ వార్త వినగానే నా గుండె ముక్కలయింది. చాలా డిస్టర్బ్ అయ్యాను. నీ చిరునవ్వు ఎన్నటికీ మర్చిపోలేను. నిన్ను ఎప్పటికీ గుర్తుంచుకుంటాం' అని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టాడు. యాంకర్ రష్మీ సైతం స్పందిస్తూ.. 'చావు అన్నింటికీ పరిష్కారం కాదు మాస్టర్. మీ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి' అంటూ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చింది. కాగా ఢీ షోలో కొరియోగ్రాఫర్గా పని చేస్తున్న చైతన్య ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో తీసుకున్నారు. 'అమ్మానాన్న, చెల్లి.. ఐ లవ్యూ.. నన్ను చాలా బాగా చూసుకున్నారు. ఏ కష్టం రానివ్వలేదు. కుటుంబానికి చాలా చేద్దామనుకున్నాను. కానీ కుదురలేదు. అప్పులయ్యాయి. తీర్చగలను కానీ తీర్చలేకపోతున్నా. తట్టుకోలేకపోతున్నా. ఢీ పేరు ఇస్తుందని కానీ సంపాదన తక్కువ. జబర్దస్త్లో సంపాదన ఎక్కువ వస్తుంది. స్నేహితులు, తోటి డ్యాన్సర్లకు సారీ' అని వీడియోలో పేర్కొన్నారు. ఇది చూసిన చైతన్య అభిమానులు కంటతడి పెట్టుకుంటున్నారు. View this post on Instagram A post shared by Sekhar Vulli Vj (@sekharmaster) చదవండి: మొన్ననే నాకు మాటిచ్చాడు, అంతలోనే ఇంత దారుణం: ఝాన్సీ కొరియోగ్రాఫర్ చైతన్య ఆత్మహత్య -
తెలియక ఆ తప్పులు చేశాను.. కానీ ఇప్పుడు అవి తెలుసుకున్నా: రష్మీ
బుల్లితెర బ్యూటీ రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. స్టార్ యాంకర్ రాణిస్తున్న రష్మీ తరచూ తన కామెంట్స్ వార్తల్లోకి ఎక్కుతుంది. జంతు ప్రేమికురాలైన ఆమె జంతువులపై ఎక్కడ ఎలాంటి ఘటనలు జరిగిన స్పందిస్తుంది. సోషల్ మీడియా సదరు సంఘటనలకు వ్యతిరేకంగా తన గొంతును వినిపిస్తుంది. ఇటీవల జరిగిన అంబర్పేట్ వీధి కుక్కల దాడిలో బాలుడు మృతి చెందిన ఘటనపై ఆమె స్పందిస్తూ విచారం వ్యక్తం చేసింది. అనంతరం కుక్కలు కూడా మనలాగే ప్రాణులని వాటికి సపరేటు వసతి కల్పించాలంది. దీంతో అంతా ఆమెపై అసహనం వ్యక్తం చేశారు. తాజాగా రష్మీ మరో ఘటనపై స్పందించింది. పాల ఉత్పత్తుల కోసం పలు సంస్థలు జంతువులను హింసిస్తున్న తీరుపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పాల ఉత్పత్తుల తయారి విధానంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేసింది. వాటిని ఎవరు వినియోగించద్దోని, పాల ఉత్త్పత్తులను బ్యాన్ చేయాలంటూ రష్మీ వివాదస్పద ట్వీట్ చేసింది. ఇక దీనిపై స్పందించిన ఓ నెటజన్ గతంలో ఆమె ప్రమోట్ చేస్తూ ఒపెన్ చేసిన ఐస్క్రిం పార్లర్ ఫొటోలను షేర్ చేసి రష్మీకి చురక అట్టించాడు. ‘ఈ సెలబ్రిటీలందరూ ఇంతే.. డబ్బుల కోసం ఏమైనా చేస్తారు. ఆ తర్వాత ఇలా పోస్టులు పెడతారు’ అని కామెంట్స్ చేశాడు. అతడిపై పోస్ట్పై రష్మీ స్పందిస్తూ.. ‘‘అవును.. గతంలో తెలియక కొన్ని తప్పులు చేశాను. అయితే అవి తెలుసుకున్నాను. కొన్నాళ్ల నుంచి నేను పాలు తాగడం మానేశా. పాలు తాగడం వలన నా చర్మంపై అనారోగ్య ప్రభావం పడటం నేను గమనించాను. అయితే.. ఫ్యాక్టరీలలో పాల ఉత్పత్తుల తయారీ విధానం గురించి తెలుసుకున్న తర్వాత పూర్తిగా వాటిని ప్రమోట్ చేయడం కూడా ఆపేశాను’’ అని వివరణ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె ట్వీట్ నెట్టింట వైరల్గా మారింది. And how long ago was this yes I have made my mistakes as I was unaware I stopped drinking milk by default long ago as it gave me acne flare up But now I have given up on milk products too after in person witnessing the horror or dairy industry https://t.co/0jTgzyv3e2 — rashmi gautam (@rashmigautam27) March 2, 2023 చదవండి: అక్క మంచు లక్ష్మిపై మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. ఏ జన్మ పుణ్యమో.. అమిగోస్ ఓటీటీ డేట్ ఫిక్స్? ఎప్పుడు.. ఎక్కడంటే! -
మరో ఆత్మహత్య జరగాలని ఎదురుచూస్తున్నారా?: రష్మీ
నడిరోడ్డుపై ప్రేయసి చెంప చెల్లుమనిపించిన యువకుడితో హీరో నాగశౌర్య వాదనకు దిగిన విషయం తెలిసిందే! అమ్మాయి మీద చేయి చేసుకోవడం తప్పని, ఇందుకుగానూ సారీ చెప్పి తీరాల్సిందేనని వాదించగా ఇందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది. దీనిపై నెటిజన్లు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కొందరేమో రియల్ హీరో అని మెచ్చుకుంటుంటే మరికొందరేమో ప్రేమికుల మధ్యలో దూరడం అవసరమా? అని విమర్శిస్తున్నారు. 'లవర్స్ మధ్య వంద సమస్యలు ఉంటాయి. నువ్వు మధ్యలో కల్పించుకోవడం అవసరమా? వాడి గర్ల్ఫ్రెండ్ వాడిష్టం. ఆ అమ్మాయికి ఏం ప్రాబ్లమ్ లేనప్పుడు ఈ అతిగాడికి ఏం సమస్యో..', 'ఆ అమ్మాయి ఏం తప్పు చేసిందో ఎవడికి తెలుసు? అయినా వాడి లవర్ను వాడు కొట్టుకుంటుంటే నీకేంటి?' అంటూ కామెంట్లు చేశారు. వీటి స్క్రీన్షాట్లను యాంకర్ రష్మీ ట్విటర్లో షేర్ చేస్తూ సదరు నెటిజన్లపై ఆగ్రహం వ్యక్తం చేసింది. 'వాడి లవర్ వాడి ఇష్టం.. అమ్మాయినే సపోర్ట్ చేస్తున్నారంటూ కామెంట్లు చేయడం ఎంత సిగ్గుచేటు. తను ఎంత ఒత్తిడికి లోనవుతుందో ఎవరికి తెలుసు? మరో ఆత్మహత్య జరగాలని ఎదురుచూస్తున్నారా?' అని ఫైర్ అయింది. కాగా ఇటీవల జరిగిన కేఎంసీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్య కేసును గుర్తు చేస్తూ రష్మీ ఈ కామెంట్ చేసినట్లు తెలుస్తోంది. Vadi lover vadi istam anta Ammai ne support anta The comments below are so damn shameful What kind of pressure tat girl is in who knows Do u really hav to wait for another suicide to happen https://t.co/xHGmwkIP5d pic.twitter.com/5tc7AwjalK — rashmi gautam (@rashmigautam27) February 28, 2023 చదవండి: ఆస్కార్ లైవ్లో నాటు నాటు పాట.. మోత మోగించనున్న రాహుల్, కాలభైరవ -
రష్మీపై చేతబడి, యాసిడ్ దాడి బెదిరింపులు.. స్క్రీన్షాట్ వైరల్
అంబర్పేటలో వీధి కుక్కల దాడిలో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే! ఈ ఘటనపై సోషల్ మీడియాలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. యాంకర్ రష్మీ గౌతమ్ సైతం ఈ దాడిపై ఆవేదన వ్యక్తం చేస్తూనే శునకాలు కూడా మనలాగే ప్రాణులని, వాటికి ప్రత్యేకంగా వసతి కల్పించాలని ట్వీట్ చేసింది. ఈ ట్వీట్పై నెటిజన్లు భగ్గుమన్నారు. ఏ సందర్భంలో ఏం మాట్లాడాలో కూడా తెలియదా? అని ఆమెను చెడామడా తిడుతున్నారు. అటు రష్మీ కూడా తనపై ట్రోలింగ్కు ధీటుగా సమాధానాలిస్తోంది. ఒక నెటిజన్ అయితే హద్దు మీరి మరీ ఆమెను తిట్టిపోశారు. 'నీ మీద చేతబడి చేయిస్తా పాపిష్టి దానా.. నువ్వు రోడ్డు మీద తిరగకుండా ఇంట్లో ఉండు. ఆవుల వల్ల యాక్సిడెంట్ అవుతాయా? నీ మీద యాసిడ్ పోస్తా. వాటి గురించి నీలాంటి పాపిష్టి వాళ్లకి తెలియదు.. నోరు మూసుకుని ఉండు. మొండిగా ప్రవర్తిస్తే కష్టాల్లో పడతావు' అని నోటికొచ్చింది వాగారు. ఈ స్క్రీన్షాట్ రష్మీ షేర్ చేస్తూ.. 'ఈ అకౌంట్ అమ్మాయిదో, అబ్బాయిదో తెలియదు కానీ ఆ వ్యక్తి అప్పట్లో నా వయసు గురించి, పెళ్లి గురించి వాగాడు. ఇప్పుడేమో ఏకంగా నా మీదే చేతబడి చేస్తాడంట, నాపై యాసిడ్ పోస్తాడని బెదిరిస్తున్నాడు. మరి ఇన్నిమాటలు అన్నందుకు నీపై పోలీసులకు ఫిర్యాదు చేయాలా?' అని ఆగ్రహం వ్యక్తం చేసింది. This acc sometime back had a problem with my age nd marriage now he /she wants to do black magic on me and pour acid on me Shud I be filing a complaint now ??? pic.twitter.com/a6SaQO6Tu4 — rashmi gautam (@rashmigautam27) February 25, 2023 చదవండి: నా బ్రదర్ ఎన్టీఆర్ అంటూ చరణ్ ట్వీట్ -
వీధి కుక్కల ఘటన: రష్మీని కుక్కతో పోల్చిన నెటిజన్, యాంకర్ ఘాటు రిప్లై..
బుల్లితెరపై యాంకర్ రష్మీ గౌతమ్కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందచందాలతో పాటు తనదైన మాటతీరుతో ప్రస్తుతం టాప్ యాకర్స్లో ఒకరుగా కొనసాగుతుంది. బుల్లితెరపైనే కాకుండా అప్పుడప్పుడు వెండితెరపై కూడా మెరుస్తూ అలరిస్తుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ పలు షోలతో పాటు సినిమాల్లోనూ నటిస్తూ ఫుల్ బిజీ అయింది. కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్గా ఉంటుంది. చదవండి: పెద్దగా ఆఫర్స్ లేవు.. అయినా ఆ స్టార్ హీరోలకు నో చెప్పిన సాయి పల్లవి తన వ్యక్తిగత విషయాలను, ఫొటోలను షేర్ చేయడమే కాదుసమాజంలో జరిగే సంఘటనలపై స్పందిస్తూ ఉంటుంది. బెసిగ్గా రష్మీ జంతు ప్రేమికురాలనే విషయం తెలిసిందే. మూగ జీవాలను హింసించిన సంఘటనలపై తరచూ ఆమె సీరియస్గా రియాక్ట్ అవుతుంది. ఇదిలా ఉంటే ఇటీవల హైదరబాద్లో జరిగిన వీధి కుక్కల దాడి ఘటనపై ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూనే కుక్కలు కూడా మనలాగే ప్రాణులని, వాటికి ప్రత్యేకంగా వసతి కల్పించాలంటూ ట్వీట్ చేసింది. ఇక ఆమె ట్వీట్పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. చదవండి: బడా వ్యాపారవేత్త కూతురితో హీరో శింబు పెళ్లి? గుట్టు చప్పుడు కాకుండా ఏర్పాట్లు! కొందరు ఆమె అభిప్రాయానికి మద్దతు ఇస్తుంటే మరికొందరు తప్పు బడుతున్నారు. ఈ క్రమంలో రష్మీని దారుణంగా ట్రోల్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఏకంగా ఓ నెటిజన్ అయితే రష్మీని కుక్కతో పోల్చాడు. ‘ఈ కుక్క రష్మీని.. కుక్కను కొట్టినట్టు కొట్టాలి’ అని ఆమె ట్వీట్పై కామెంట్ చేశాడు. దీంతో అసహనానికి గురైన రష్మీ అతడితో వార్కు దిగింది. ‘‘తప్పకుండా.. నీ అడ్రెస్ చెప్పు. నేనే వచ్చి నిన్ను కలుస్తా. ఎలా కొడతావో నేను చూస్తా. నీకు ఇదే నా చాలెంజ్’’ అంటూ అతడికి సవాలు విసిరింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. Sure Pls share your address I'll come personally Let's see how you can handle the situation then It's an open challenge https://t.co/SMhAIhWWY4 — rashmi gautam (@rashmigautam27) February 24, 2023 -
వీధి కుక్కల దాడి ఘటనపై స్పందించిన యాంకర్ రష్మీ
హైదరాబాద్ నగరంలో వీధి కుక్కుల దాడిలో మరణించిన చిన్నారి ఘటన ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది. ఆదివారం అంబర్ పేట్ పరిధిలో చోటు చేసుకున్న ఈ సంఘటనలో అయిదేళ్ల బాలుడు ప్రదీప్ ప్రాణాలు కొల్పోవడం విషాదకరం. ఈ ఘటనతో రాష్ట్రం ఉలిక్కిపడింది. అంతేకాదు రాష్ట్ర మంత్రి కేటీఆర్ స్పందిస్తూ ఇది అత్యంత బాధాకరమన్నారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ ఘటనపై విచారం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా యాంకర్ రష్మీ గౌతమ్ కూడా ఈ వీధి కుక్కల దాడిపై స్పందించింది. ఈ మేరకు ఆమె ట్వీట్ చేస్తూ ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసింది. చదవండి: నటుడు ప్రభుకి తీవ్ర అస్వస్థత, ఆస్పత్రిలో చేరిక ‘అవును.. తన తప్పు లేకుండానే వీధి కుక్కల దాడిలో ఆ చిన్నారి చనిపోయాడు. ఇది అత్యంత బాధాకర విషయం. కానీ ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కుక్కల బర్త్ కంట్రోల్కు వ్యాక్సినేషన్ను తప్పనిసరిగా అమలు చేయాలి. దానితో పాటు వాటికి సపరేటుగా వసతి కల్పించాలి. ఎందుకంటే అవి కూడా మనలాగే ప్రాణులు’ అంటూ తన ట్వీట్లో రాసుకొచ్చింది. అయితే రష్మీ జంతు ప్రేమికురాలనే విషయం తెలిసిందే. జంతువులపై ఎక్కడ ఎలాంటి ఘటనలు జరిగిన వాటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలనుషేర్ చేస్తూ తన ఆవేదనను వ్యక్తం చేస్తుంటుంది. ఇక లాక్డౌన్లో ఆమె వీధి కుక్కలకు ఆహారం పెట్టి మంచి మనసు చాటుకుంది. చదవండి: సినిమాలపై ఆసక్తి లేదు.. కానీ విధే ఇక్కడ నిలబెట్టింది: హీరోయిన్ సంయుక్త Unfortunately yes the little boy did die for no fault of his and a long term solution of birth control,vaccination and shelter shud be implemented Animals are territorial just like us they need there own space https://t.co/GTZ1UhRlCN — rashmi gautam (@rashmigautam27) February 21, 2023 -
బిగ్బాస్ 7లో రష్మీ.. స్పందించిన యాంకర్!
బిగ్బాస్ షోను అభిమానించేవాళ్లు, ఆరాధించేవాళ్లతోపాటు అసహ్యించుకునేవాళ్లు కూడా ఉన్నారు. అంతే కాదు, అసహ్యించుకుంటూనే షోను చూసి ఎంజాయ్ చేసేవాళ్లు కూడా ఉన్నారు.. అది వేరే విషయం. ఇకపోతే షో మొదలు కావడానికి కొన్ని నెలల ముందు నుంచే ఫలానావారు పార్టిసిపేట్ చేయనున్నారంటూ పలువురి పేర్లు బయటకు వస్తుంటాయి. అలా ప్రతి సీజన్ ప్రారంభానికి ముందు వినిపించే అతి కొద్ది మంది పేర్లలో యాంకర్ రష్మీ కూడా ఉంటుంది. ప్రతి సారి బిగ్బాస్ షోలో యాంకర్ రష్మీ ఉండబోతుందట అంటూ జోరుగా ప్రచారం సాగుతుంది. తీరా చూస్తే ఆమె షోలో ఉండదు. తాజాగా బిగ్బాస్ 7వ సీజన్లో రష్మీ భాగమైందంటూ ప్రచారం ఊపందుకుంది. దీనిపై యాంకర్ స్పందిస్తూ అందులో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేసింది. బిగ్బాస్కు వెళ్లడం లేదంటూ ఇన్స్టాగ్రామ్ స్టోరీతో క్లారిటీ ఇచ్చేసింది. కాగా గతంలోనూ ఇలాంటి రూమర్స్ వచ్చినప్పుడు రష్మీ స్పందిస్తూ ప్రతి సీజన్కు తనను పిలుస్తారని, కానీ ఇతర టీవీ షోలు ఉన్నందున బిగ్బాస్కు వెళ్లలేను అని చెప్పింది. కుటుంబం, స్నేహితులు, పెంపుడు కుక్కను విడిచి ఉండలేనని, అయినా ఆ షోకి సరిపోయే వ్యక్తిని తాను కాదని పేర్కొంది. చదవండి: నాతో మజాక్లొద్దు: వెంకీ మామ వార్నింగ్ చులకనగా చూశారు, వారం రోజులు తిండి పెట్టలేదు: జగ్గూ భాయ్ -
ఈసారి బిగ్బాస్ హౌజ్లోకి యాంకర్ రష్మీ? భారీగా పారితోషికం..!
బుల్లితెరపై ఎంతో ప్రేక్షకాదరణ పొందిన రియాలిటీ షో బిగ్బాస్. తెలుగు 6 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో 7వ సీజన్కు ముస్తాబవుతోంది. దీంతో బిగ్బాస్ నిర్వహకులు కంటెస్టెంట్స్ వేటలో పడ్డారు. అయితే ప్రతి సీజన్ టీఆర్పీ రేటింగ్లో దూసుకుపోయిన బిగ్బాస్.. 6వ సీజన్ మాత్రం బోల్తా పడిన సంగతి తెలిసిందే. గత సీజన్ కంటెస్టెంట్స్ పెద్దగా ఎవరికి పరిచయం లేకపోవడంతో ఆదరణ పొందలేదు. అంతేకాదు వారు హౌజ్లో పెద్దగా ఎంటర్టైన్మెంట్ అందించలేదనేది కూడా టాక్. చదవండి: సరిగమప విన్నర్ యశస్వి కొండెపూడి మోసం.. స్పందించిన స్వచ్చంద సంస్థ దీంతో గత సీజన్లతో పోలిస్తే బిగ్బాస్ 6వ సీజన్ ఫ్లాప్గా నిలిచింది. అయితే ఈ సారి ఆ తప్పు జరగకుండ నిర్వహకులు జాగ్రత్తగా కంటెస్టెంట్స్ను సెలెక్ట్ చేస్తున్నారట. ఇందుకుకోసం ఫేం ఉన్న నటీనటులను హౌజ్లో దింపేస్తుందుకు ప్లాన్ చేస్తున్నారని టాక్. ఈ నేపథ్యంలో బిగ్బాస్ 7వ సీజన్కు సంబంధించిన ఓ వార్త నెట్టింట సందడి చేస్తోంది. ఈ సీజన్ కంటెస్టెంట్గా హాట్ యాంకర్ రష్మి గౌతమ్ను బిగ్బాస్ టీం సంప్రదించిందని సమాచారం. ఆమెతో చర్చించగా తను భారీగా పారితోషికం డిమాండ్ చేసినట్లు ఫిలిం సర్కిల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. చదవండి: షణ్ముఖ్తో హగ్లు, ముద్దులు.. తప్పు చేశానంటూ స్టేజ్పై సిరి కన్నీళ్లు! ఒక్కో వారానికి తనకు రూ. 7 నుంచి రూ. 8 లక్షలు ఇవ్వాలని చెప్పడంతో నిర్వహకులు అవాక్కయ్యారట. అంతేకాదు తాను బిగ్బాస్ హౌజ్లోకి రావడానికి కొన్ని కండిషన్స్ కూడా పెట్టిందని సమాచారం. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే రష్మీ కానీ, బిగ్బాస్ టీం కానీ స్పందించేవరకు వేచి చూడాలి. కాగా బుల్లితెరపై యాంకర్ రష్మీకి మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ వార్త వైరల్ కావడంతో రష్మీతో పాటు సుధీర్ అన్న కూడా ఉంటే బాగుంటుందంటూ నెటిజన్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. -
యాంకర్ రష్మీ ఇంట తీవ్ర విషాదం
యాంకర్ రష్మీ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గుండె బరువెక్కిందంటూ రష్మి సోషల్ మీడియా వేదికగా ఈ చేదు వార్తను పంచుకుంది. ఈ మేరకు తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఎమోషనల్ నోట్ పోస్ట్ చేసింది. తన గ్రాండ్ మదర్ ప్రమీలా మిశ్రా శుక్రవారం కన్నుమూసినట్లు రష్మి తన పోస్ట్లో వెల్లడించింది. ఈ సందర్భంగా తన గ్రాండ్ మదర్తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ‘ఈ రోజు మా గ్రాండ్ మదర్ ప్రమీలా మిశ్రా కన్నుమూశారు. బరువెక్కిన గుండెతో కుటుంబ సభ్యులమంత ఆమెకు చివరి సారిగా విడ్కోలు పలికాం. ఆమె ఎంతో స్ట్రాంగ్ ఉమెన్. మాపై తన ప్రభావం ఎంతో ఉంది. ఆమె దూరమైనా.. తన జ్ఞాపకాలు ఎల్లప్పుడు మాతోనే ఉంటాయి. ఓం శాంతి’ అంటూ రష్మీ రాసుకొచ్చింది. కాగా రష్మీ బుల్లితెరపై యాంకర్ సందడి చేస్తూనే వెండితెరపై నటిగా రాణిస్తోంది. ప్రస్తుతం పలు షోలకు యాంకర్గా వ్యవహరిస్తోంది. అలాగే వీలు చిక్కినప్పుడల్లా సినిమాల్లో హీరోయిన్గా నటిస్తోంది. రీసెంట్గా ఆమె బొమ్మ బ్లాక్బస్టర్ మూవీతో వెండితెరపై సందడి చేసింది. చదవండి: ‘మహానటి’ తర్వాత ఇంట్లో గొడవలు అయ్యాయి: సావిత్రి కూతురు నాతో షూటింగ్ చేసి చివరికి వేరే హీరోయిన్ను తీసుకున్నారు: రకుల్ -
ఈ స్టార్ యాంకర్ల రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? అందరికంటే ఎక్కువ ఎవరికంటే!
బుల్లితెరపై తమ మాటలతో, పంచ్లతో ప్రేక్షకులను అలరిస్తున్న యాంకర్స్ ఎంతోమంది ఉన్నారు. వీరికి కూడా స్టార్ నటీనటులకు సమానమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. అందులో ఎక్కువగా ఫ్యాన్ బేస్ను సంపాదించుకున్న టాప్ ఫీమేల్, మేల్ యాంకర్లలో సుమ కనకాల, ప్రదీప్ మాచీరాజుల మొదటి స్థానంలో ఉంటారు. ఆ తర్వాత అనసూయ భరద్వాజ్, యాంకర్ రవి, రష్మీ గౌతమ్, శ్రీముఖి, శ్యామల, మంజూషలు ఉన్నారు. ఇందులో కొందరు బుల్లితెరపైనే కాకుండా వెండితెరపై సందడి చేస్తుంటారు. అలా రోజురోజు తమ క్రేజ్ను పెంచుకుంటున్న వారి రెమ్యునరేషన్స్ ప్రస్తుతం హాట్టాపిక్గా మారాయి. మరి ఈ స్టార్ యాంకర్ల పారితోషికం ఎలా ఉందో ఓసారి చూద్దాం! చదవండి: సినీ పరిశ్రమలో విషాదం.. నటుడు హరనాథ్ కూతురు హఠాన్మరణం యాంకర్లలో మొదట చెప్పుకోవాల్సింది సుమ కనకాల గురించి. ఎంతోకాలంగా తన యాంకరింగ్తో ప్రేక్షకులను ఎప్పటికప్పుడు అలరిస్తున్నారామె. ఆమె ఇండస్ట్రీకి వచ్చి దశాబ్ధాలు గడుస్తున్నా ఇప్పటికీ సుమ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. తనదైన పంచ్, కామెడీ టైమింగ్తో ప్రేక్షకులకు ఫుల్ఎంటర్టైన్ చేస్తూ వస్తోంది. ఇక స్టార్ హీరోహీరోయిన్లు సైతం సుమకు ఫ్యాన్స్ ఉన్నారనడంలో అతిశయోక్తి లేదు. ఇటూ టీవీ షోలతో అటూ మూవీ ప్రీరిలీజ్, ఆవార్డ్ ఫంక్షన్స్కు సుమ యాంకర్గా వ్యవహరిస్తూ రెండు చేతులా సంపాదిస్తోంది. అలా ఆమె ఒక్కో ఈవెంట్కు రూ. 3 నుంచి రూ. 5 లక్షల వరకు తీసుకుంటందని సమాచారం. ఇక ఒక్కొఎపిసోడ్కు అయితే రూ. 2 నుంచి రూ. 3 లక్షలు తీసుకుందట. ఈ లెక్కన సుమ నెలకు దాదాపు రూ. 20 లక్షలపైనే సంపాదిస్తుంది. ఇక ప్రదీప్ మాచీరాజు కూడా ఇంచుమించు సుమ రెంజ్లోనే పారితోషికం తీసుకుంటాడని తెలుస్తోంది. మూవీ ఈవెంట్స్ అయితే రూ. 3 నుంచి రూ. 4 లక్షల వరకు తీసుకోగా ఒక్కొక్క ఎపిసోడ్కు రూ. 2 లక్షల వరకు అందుకుంటాడట. ఇక రంగమ్మత్తగా ఎనలేని క్రేజ్ సొంతంగా చేసుకున్న అనసూయ యాంకర్గానే కాదు వెండితెరపై నటిగానూ రాణిస్తోంది. చదవండి: ఆసక్తిగా శ్రీజ భర్త కల్యాణ్ దేవ్ లేటెస్ట్ పోస్ట్.. ‘దీని అంతర్యం ఏంటీ?’ ఆమెకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యాంకర్లలో గ్లామరస్ బ్యూటీగా పేరు సంపాదించుకున్న ఆమె ఒక్కో ఈవెంట్కు రూ.2 నుంచి రూ. 3 లక్షలు వరకు తీసుకుంటుందట. ఇక యాంకర్ రష్మీ గౌతమ్ రూ. 1.5 నుంచి రూ. 2 లక్షల వరకు డిమాండ్ చేస్తుందట. ఇక యాంకర్ రవి దాదాపు రూ. లక్ష నుంచి రూ. 1.5 లక్షల వరకు తీసుకుంటాడని సమాచారం. ఇక మంజుషా కూడా రూ. 50 వేల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుందని టాక్. యాంకర్ వర్షిణీ 30వేలు, యాంకర్ శ్యామల రూ. 50వేల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఇందులో అందరికంటే సుమ పారితోషికమే ఎక్కువ ఉండటం విశేషం. -
తన స్థానంలోకి కొత్త యాంకర్ ఎంట్రీ.. స్పందించిన రష్మీ గౌతమ్
తన స్థానంలో సౌమ్య రావు అనే కొత్త యాంకర్ను తీసుకురావడంపై రష్మీ గౌతమ్ స్పందించింది. కాగా గతంలో జబర్దస్థ్కి అనసూయ, ఎక్స్ట్రా జబర్దస్త్కి రష్మీ గౌతమ్ యాంకర్స్గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అయితే సినిమాల్లో బిజీగా కారణంగా అనసూయ జబర్దస్త్ నుంచి తప్పుకోవాల్సి వచ్చంది. దీంతో అప్పటి నుంచి రెండు షోలకు రష్మీ యాంకర్గా చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో సడెన్గా షో సౌమ్య రావు కనిపించడంతో రష్మీని తీసేశారని, ఈ కామెడీ షో నుంచి రష్మీ జౌట్ అంటూ రకరకాల పుకార్లు వచ్చాయి. చదవండి: బిగ్బాస్ 6: ఆసక్తిగా గీతూ రాయల్ పారితోషికం.. 9 వారాలకు ఎంత ముట్టిందంటే! అంతేకాదు ఈ విషయంలో రష్మీ సీరియస్గా ఉందంటూ వదంతులు కూడా వినిపించాయి. తాజాగా దీనిపై రష్మీ స్పష్టత ఇచ్చింది. ఆమె నటించిన బొమ్మ బ్లాక్బస్టర్ చిత్రం రీసెంట్గా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ మూవీ ప్రమోషన్స్లో భాగంగా రష్మీకి దీనిపై ప్రశ్న ఎదురైంది. ఈ సందర్భంగా ఆమె స్పందిస్తూ.. ‘సౌమ్య రావుపై నాకు ఎలాంటి నెగిటివ్ ఒపీనియన్ లేదు. తను రావడాన్ని స్వాగతిస్తున్నా. ఆమె వస్తుందని మల్లెమాల వారు ముందుగానే నాకు చెప్పారు. చదవండి: విక్రమ్కు అరుదైన గౌరవం, పూర్ణ భర్త చేతుల మీదుగా ‘చియాన్’కు గోల్డెన్ వీసా అనసూయ జబర్దస్త్ నుంచి వెళ్ళిపోవడంతో కొద్ది రోజుల వరకు మాత్రమే నన్ను జబర్దస్త్ షో చేయమని చెప్పారు. ఆ తర్వాత వేరే యాంకర్ వస్తుందని ముందుగానే వారు నాకు చెప్పారు. మల్లెమాల సంస్థ నాకు హోమ్ ప్రొడక్షన్ లాంటిది’ అని చెప్పింది. అయితే ఒకవేళ సౌమ్య వేరే షోస్తో బిజీగా ఉండి జబర్దస్త్ షోలు స్కిప్ చేసినా, క్విట్ చేసినా మళ్ళీ వెళ్తానని, హ్యాపీగా షో చేసుకుంటానని రష్మీ పేర్కొంది. ఈ విషయంలో సౌమ్య యాంకర్ కావడం వల్ల తనకు ఇబ్బందేం లేదని, మల్లెమాల సంస్థ ఎప్పుడు పిలిచినా తాను సిద్ధమేనని రష్మీ చెప్పుకొచ్చింది. -
సుధీర్ను పిలవాల్సిన అవసరం నాకు లేదు : రష్మి గౌతమ్
బుల్లితెరపై సుడిగాలి సుధీర్-యాంకర్ రష్మీ జోడికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరి కెమిస్ట్రీకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. రీల్ కపుల్గానే కాకుండా సుధీర్-రష్మి రియల్ కపుల్ అయితే బావుండు అని అనుకోని ప్రేక్షకులు ఉండరు. అంతలా స్క్రీన్మీద మెస్మరైజ్ చేస్తారు ఈ జంట. ఈ క్రమంలో వీరిద్దరు లవ్లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటారనే రూమర్స్ ఇప్పటికీ వినిపిస్తున్నాయి. తాజాగా ఓ యూట్యూబ్ చానెల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయంపై రష్మి గౌతమ్ స్పందించింది. సుధీర్కి, నాకు మధ్య ఏం ఉందన్నది నా పర్సనల్ విషయం. ప్రతి విషయాన్ని బయటకు చెప్పుకుంటూ పోతే ఇంక పర్సనల్ ఏమీ ఉండదన్నది నా అభిప్రాయం అని తెలిపింది. ఇక తాను నటించిన బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు సుధీర్ను మీరే గెస్ట్గా పిలిచారా అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. నేను సుధీర్ను పిలవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను పిలవకపోయినా అతడు వస్తాడు. మా మధ్య అలాంటి స్నేహం ఉంది. ఈవెంట్ ఉందని తనకి తెలుసు. నేను పిలవకపోయినా సుధీర్ వస్తాడన్న నమ్మకం నాకుంది. అందుకే నేను పిలవలేదు, నందు గెస్టుగా పిలిచాడు అంటూ చెప్పుకొచ్చింది. -
జబర్దస్త్లో రష్మీ అవుట్.. ఆమె స్థానంలో సౌమ్య రావు (ఫొటోలు)
-
‘బొమ్మ బ్లాక్బస్టర్’ ప్రీ రిలీజ్ వేడుక (ఫొటోలు)
-
Bomma Blockbuster: నందు కోసం రష్మీ ఆటోలో తిరిగింది.. మూవీ హిట్ కొట్టాలి
నందు, యాంకర్ రష్మీ హీరోహీరోయిన్లు నటించిన తాజా చిత్రం బొమ్మ బ్లాక్బస్టర్. రాజ్ విరాట్ డైరెక్ట్ చేసిన ఈ మూవీకి ప్రశాంత్ విహారి సంగీతం అందించాడు. ఈ సినిమా వచ్చే నెల 4న విడుదలవుతోంది. తాజాగా హైదరాబాద్లో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించింది చిత్ర యూనిట్. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన నాగశౌర్య మాట్లాడుతూ.. మంచి కథతో తీసిన ఈ సినిమా ట్రైలర్, పాటలు చూస్తుంటే ఈ సినిమా చూడాలనిపిస్తుంది. హీరో, హీరోయిన్ లిద్దరూ చాలా బాగా నటించారు . రష్మీ గురించి తెలియని వారంటూ ఎవరూ ఉండరు. అలాంటి మంచి పేరున్న తను హీరో నందుకు సపోర్ట్ చేయడానికి ఈ సినిమాకు డబ్బులు తీసుకోకుండా ఆటోలో తిరిగింది అని విన్నాను. తనకు సినిమా పై ఎంత ప్యాషన్ ఉందో అర్థమవుతుంది. నందు ఈ సినిమా కొరకు చాలా కష్టపడ్డాడు. మంచి కంటెంట్ ను నమ్ముకొని తీసిన ఈ సినిమా టైటిల్ మాదిరే బిగ్ బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను’ అన్నారు. సుడిగాలి సుధీర్ మాట్లాడుతూ.. రష్మీ ని చూసి ఇస్పైర్ అయిన చాలా మందిలో నేను ఒకణ్ణి, ఆలా అందరూ బాగుండాలని కొరుకొనే తనకు, నందుకు, దర్శక, నిర్మాతలకు చిత్ర యూనిట్ సభ్యులు అందరికీ ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’అన్నారు. చిత్ర హీరో నందు మాట్లాడుతూ.. నన్ను నమ్మి కథ కూడా వినకుండా ఈ సినిమా చేయడానికి ముందుకు వచ్చింది రష్మీ .తనకు ఈ సినిమా షూట్ చేస్తున్న టైమ్ లో తనకు మేము సరైన సదుపాయాలు కల్పించలేక పోయినా తను మాకు ఫుల్ సపోర్ట్ చేసింది. తనకు ఒక్క థ్యాంక్స్ చెపితే సరిపోదు. ప్రతి ఒక్కరు కష్టపడి పని చేసిన మా సినిమా కచ్చితంగా ప్రేక్షకులను నచ్చుతుందని భావిస్తున్నాం’అన్నారు. -
సుధీర్ తో కలిసి మూవీ చేయకపోవడానికి కారణం అదే : రష్మీ
-
టాలీవుడ్ యాంకర్లు.. అత్యధిక రెమ్యునరేషన్ ఎవరికో తెలుసా?
టాలీవుడ్లో ఫేమస్ యాంకర్లు ఎంతమంది ఉంటారని అడిగేతే.. ఠక్కున గుర్తొచ్చే పేర్లు సుమ, అనసూయ, రష్మీ, ప్రదీప్, రవి వేళ్లపై చెప్పేస్తారు. తెలుగులో అంతలా క్రేజ్ సంపాందించారు వీరు. టాలీవుడ్లో ఏ ఈవెంట్ జరిగినా యాంకర్ల పాత్ర చాలా కీలకం. వారు లేకుండా ఏ ఫంక్షన్ ఊహించుకోవడం కష్టమే. మరీ అంత ప్రాముఖ్యత ఉన్న యాంకర్స్ తీసుకునే రెమ్యునరేషన్ గురించి తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది. మరీ వారు ఒక్క ఈవెంట్కు తీసుకుంటారు. వారిలో ఎవరికీ ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు అన్న విషయాలపై ఓ లుక్కేద్దాం. సుమ కనకాల: ప్రస్తుతం తెలుగులో టాప్ యాంకర్ సుమ కనకాల. ఆంధ్రావాలా ఆడియో ఫంక్షన్ నుంచి ఇప్పటి వరకు ఆమె దిగ్విజయంగా కొనసాగిస్తోంది. సుమ కనకాల హాజరయ్యే ఒక్క ఈవెంట్కు దాదాపు రూ.3.5 నుంచి 4 లక్షల రెమ్యునరేషన్ తీసుకుంటోంది. ప్రదీప్ మాచిరాజు: మేల్ యాంకర్స్లో ముందు వరుసలో వినిపించే పేరు ప్రదీప్ మాచిరాజు. టాలీవుడ్లో మంచి క్రేజ్ సంపాదించుకున్న ప్రదీప్ వరుస అవకాశాలతో దూసుకెళ్తున్నారు. ప్రదీప్ ఒక్క ఈవెంట్కు రూ.2 లక్షల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. అనసూయ భరద్వాజ్: జబర్దస్త్ ద్వారా ఓ రేంజ్ క్రేజ్ సొంతం చేసుకున్న యాంకర్. కామెడీ షో ద్వారా ఫేమస్ అయిన అనసూయ భరద్వాజ్ కూడా భారీగానే పారితోషికం తీసుకుంటోంది. దాదాపు రూ.2-3 లక్షల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్న అనసూయ ప్రస్తుతం సినిమాల్లో నటిస్తోంది. రష్మీ గౌతమ్: జబర్దస్ కామెడీ షో ద్వారా మంచి క్రేజ్ సంపాదించిన మరో యాంకర్ రష్మీ గౌతమ్. ఆమె అప్పుడప్పుడు కొన్ని చిన్న సినిమాల్లో నటించినా పెద్దగా సక్సెస్ కాలేదు. యాంకర్గా మంచి పేరు తెచ్చుకున్న రష్మీ ప్రస్తుతం రూ 2 లక్షల నుంచి నుండి రూ 3 లక్షల వరకు పారితోషికం అందుకుంటోంది. రవి: ప్రదీప్ తర్వాత అంతలా పేరు సంపాదించిన మరో మేల్ యాంకర్ రవి. పటాస్ షోతో క్రేజ్ సంపాదించిన రవి కేరీర్ పరంగా ఇప్పుడు కాస్త వెనుకబడ్డారు. అయినప్పటికీ ఒక్కో ఈవెంట్కు రూ.లక్ష రూపాయల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట. శ్యామల: టాలీవుడ్లో ఫేమస్ అయిన మరో యాంకర్ శ్యామల. ఆమె కూడా ప్రస్తుతం రూ.లక్ష వరకు పారితోషికం తీసుకుంటూ.. సినిమాల్లోనూ నటిస్తోంది. మంజూష: టాలీవుడ్ మరో యాంకర్ మంజూష. ఆమె కూడా రూ.లక్ష వరకు రెమ్యునరేషన్ తీసుకుంటోంది. ఇంటర్వ్యూల్లో ఎక్కువగా కనిపించే మంజూష యాంకర్గా తెలుగులో ఫేమస్ అయింది. వర్షిని: టాలీవుడ్ మరో యాంకర్ వర్షిని. ప్రస్తుతం ఆమె రూ.50వేల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటోంది. వర్షినికి జబర్దస్త్ ద్వారా తెలుగులో గుర్తింపు వచ్చింది. -
ఆ వీడియోపై రష్మీ షాకింగ్ కామెంట్స్, అది ప్రాంక్ కాదు.. నిజమే!
యాంకర్ రష్మీ ఫోన్ ఎత్తదు, మూవీ ప్రమోషన్లకు రాదంటూ ఇటీవల నటుడు నందు ఆమెపై ఫైర్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఇది చివరకు ప్రాంక్ వీడియో అని తేలింది. నందు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘బొమ్మ బ్లాక్బస్టర్’. ఈ మూవీ ప్రమోషన్లో భాగంగా ఈ వీడియోను తీసినట్లు చివరిలో నందు పేర్కొన్నాడు. తాజాగా ఈ మూవీ ప్రమోషన్లో భాగంగా యాంకర్ రష్మి, నందులు సాక్షి టీవీతో ముచ్చటించారు. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్స్కు రష్మి రాదని, కాల్స్ కూడా ఎత్తదు అంటూ ప్రాంక్ వీడియో తీశారు కదా.. అది ముందుగానే ప్లాన్ చేసుకుని తీశారా? లేదా అప్పటికప్పుడు తీశారా? అని యాంకర్ ప్రశ్నించారు. చదవండి: ‘కాంతార’ మూవీపై కంగనా రనౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు దీనికి రష్మి స్పందిస్తూ అది నిజమే కానీ దానికి ప్రాంక్ వీడియో అని పేరు పెట్టారంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. అయితే ఈ వీడియోలో రష్మీ ‘నేను రాను.. నాకు ఈ ప్రెజర్ తీసుకోవడం ఇష్టం లేదు’అని మొహం మీదే చెప్పేసింది. అది తాను నిజంగానే అన్నానని చెప్పింది. ‘ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను రెండేళ్ల తర్వాత విడుదల చేస్తున్నారు. నేను టీవీకి పని చేస్తాను. అప్పటికే నేను కమిట్ అయిన ప్రాజెక్ట్స్ ఉంటాయి. రెండు రోజులు బిజీ షెడ్యూల్ ఉంది. నాకు ఒక 2 లేదా 3 రోజులు టైం ఇవ్వమని చెప్పాను. చదవండి: ఓటీటీకి వచ్చేసిన బింబిసార, అర్థరాత్రి నుంచి స్ట్రీమింగ్ అయిన వారు వినకుండా ప్రమోషన్స్ ఉన్నాయి రా అంటూ పదే పదే కాల్, మెసేజ్లు చేస్తున్నారు. అందుకే చిరాకు వచ్చి కాల్స్కి సమాధానం ఇవ్వలేదు. దీంతో నేను చేస్తున్న షూటింగ్ స్పాట్కే వచ్చి నన్ను డిస్టర్బ్ చేశారు. అప్పుడు నాకు చాలా కోపం వచ్చింది. అందుకే అలా అనేశాను’ అని తెలిపింది. కాగా ప్రమోషన్స్ ఎందుకు రావని నందే ప్రశ్నించగా.. అక్కడ నాకు రకరకాల ప్రశ్నలు ఎదురువుతాయిని, వాటికి తాను సమాధానాలు చెప్పలేనని.. అందుకే నేను ప్రమోషన్స్ కు రానంటూ రష్మీ ప్రాంక్ వీడియోలో ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. -
ఫోన్ ఎత్తవు..ప్రమోషన్స్కి రావు..యాంకర్ రష్మీపై నందు ఫైర్!
ఎన్నిసార్లు ఫోన్ చేసిన ఎత్తగం లేదని, సినిమా ప్రమోషన్స్కి రావట్లేదంటూ యాంకర్ రష్మీగౌతమ్పై హీరో నందు ఫైర్ అయ్యాడు. అంతేకాదు యాంకర్ రష్మీ షూటింగ్ చేస్తున్న స్థలానికి వెళ్లి నానా హంగామా చేశాడు. రష్మీ కూడా నందుపై ఫైర్ అయింది. ‘నేను రాను.. నాకు ఈ ప్రెజర్ తీసుకోవడం ఇష్టం లేదు’అని మొహం మీదే చెప్పేసింది. ఇదంతా చదివి నిజంగానే రష్మీ, గౌతమ్ గొడవ పడ్డారని అనుకోకండి. ఓ సినిమా ప్రమోషన్స్ కోసం వీరిద్దరు ఈ ఫ్రాంక్ వీడియో చేశారు. వివరాల్లోకి వెళితే.. నందు, రష్మీ గౌతమ్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘బొమ్మ బ్లాక్బస్టర్’. కుటుంబ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రానికి రాజ్ విరాఠ్ దర్శకత్వం వహించారు. గత రెండేళ్ల క్రితమే ఈ సినిమా షూటింగ్ని పూర్తి చేశారు. కానీ ఇప్పటి వరకు విడుదల చేయలేదు. ఆ సినిమా ఉందనే విషయాన్ని కూడా ప్రేక్షకులు మరచిపోయారు. (చదవండి: కులం పేరుతో దూషించారు.. ప్రాణహాని ఉంది: నిర్మాత ఫిర్యాదు) ఎట్టకేలకు రెండేళ్ల తర్వాత.. ఆ సినిమాను విడుదల చేసేందుకు రెడీ అయ్యారు మేకర్స్. నవంబర్ 4న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ విషయాన్ని ప్రేక్షకుల్లోకి త్వరగా తీసుకెళ్లేందుకు ఈ ఫ్రాంక్ వీడియో ప్లాన్ చేశారు మేకర్స్. సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ సమయంలో కూడా నందు ఇలానే చేశాడు. బీబీ అంటూ బిగ్ బాస్ అర్థం వచ్చేలా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. దీంతో బిగ్బాస్లోకి వెళ్తాడని అంతా భావించారు. కానీ చివరకు తన కొత్త సినిమా టైటిల్ ‘బొమ్మ బ్లాక్బస్టర్’ అని సెలవించాడు. -
ఇండియాలో ఇది పరిస్థితి, ఓసారి ఆలోచించండి: రష్మీ పోస్ట్ వైరల్
బుల్లితెరపై యాంకర్ రష్మీ గౌతమ్కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందచందాలతో పాటు తనదైన మాటతీరుతో ప్రస్తుతం టాప్ యాకర్స్లో ఒకరుగా కొనసాగుతుంది. బుల్లితెరపైనే కాకుండా అప్పుడప్పుడు వెండితెరపై కూడా మెరుస్తూ అలరిస్తుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ పలు షోలతో పాటు సినిమాల్లోనూ నటిస్తూ ఫుల్ బిజీ అయింది. కెరీర్ పరంగా ఎంత బిజీ ఉన్నప్పటికీ.. సోషల్ మీడియాలో మాత్రం యమ యాక్టివ్గా ఉంటుంది. హాట్ హాట్ ఫోటోలను షేర్ చేయడంతో పాటు సమాజంలో చోటు చేసుకుంటున్న ఘటనలపై రియాక్ట్ అవుతూ ఉంటుంది. ముఖ్యంగా జంతువులపై దాడి చేసే ఘటనలపై.. వాటికి హాని కలిగించే విషయాలపై ఎప్పటికప్పుడు రష్మీ స్పందిస్తుంటుంది. అలాంటి ఘటనలు ఎక్కడ జరిగినా వెంటనే వాటిని సోషల్ మీడియా వేదికగా ఖండిస్తుంది. తాజాగా మరోసారి అలాంటి ఓ పోస్ట్ పెడుతూ ఎమోషనల్ అయింది రష్మి. ఓ ఆవును తాడుతో కట్టి ఈడ్చుకెళ్తున్న వీడియోను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది రష్మీ. ‘ఆవును గోమాత అని పిలిచే ఇండియాలో ఇంతకంటే దరిద్రం ఉండదు. జంతు చర్మంతో తయారు చేసిన వస్తువులను కొనుగోలు చేసేముందు ఒక్కసారి కూడా ఆలోచించము. అలాంటి వస్తువులకు దూరంగా ఉందాం. మీకు పాలు ఎక్కడ నుండి వస్తున్నాయో మర్చిపోకండి’ అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం రష్మీ పోస్ట్ నెట్టింట చర్చనీయాంశమైంది. కొందరూ ఆమెకు వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తుంటే మరికొందరు రష్మీకి మద్దతుగా స్పందిస్తున్నారు. -
పైకి వచ్చేందుకు అందరితో బెడ్ షేర్ చేసుకుందంటారు!
బుల్లితెరపై యాంకర్గా అదరగొడుతోంది రష్మీ గౌతమ్. తన అందంతో కుర్రకారును బుట్టలో పడేస్తున్న ఈ భామ సోషల్ మీడియాలో యమ యాక్టివ్గా ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. తాజాగా ఆమె ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో ఓ మీమ్ క్లిప్పింగ్ షేర్ చేసింది. 'టాప్ స్థానానికి చేరుకునేందుకు ఆమె కచ్చితంగా అందరితో బెడ్ షేర్ చేసుకుందని అంటుంటారు' అన్న మీమ్ క్లిప్పింగ్ను షేర్ చేస్తూ.. 'అవును, చాలామంది ఎంతో సులువుగా ఆ మాట అనేస్తుంటారు' అని రాసుకొచ్చింది. కాగా ఇండస్ట్రీలో ఇలాంటి మాటలు తరచూ వినిపిస్తున్న విషయం తెలిసిం కాగా రష్మీ పలు టీవీ షోలతో పాటు అడపాదడపా సినిమాల్లోనూ నటిస్తున్న విషయం తెలిసిందే. నటుడు నందుతో కలిసి బొమ్మ బ్లాక్బస్టర్ అనే మూవీ చేస్తోంది. -
డబ్బుతో బుద్ధిని కొనలేం.. ఎమోషనలైన యాంకర్ రష్మీ
Anchor Rashmi Gautam Emotional On Bengalore Dog And Car Incident: బుల్లితెర యాంకర్గా సూపర్గా రాణిస్తూనే అప్పుడప్పుడు సినిమాల్లో నటిస్తూ అలరిస్తోంది రష్మీ గౌతమ్. తరచుగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే రష్మీకి మూగజీవాలపై ఎంత ప్రేమ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇటీవల ఢిల్లీలోని జూ నిర్వాహకులపై మండిపడిన విషయం తెలిసిందే. రోడ్డు మీద గాయాలతో పడి ఉన్న వీధి కుక్కకు చికిత్స చేయించింది. అనంతరం ఇంటికి తీసుకెళ్లి దానికి చుట్కీ అని పేరు పెట్టి మరీ పెంచుకుంటుంది. ఈ ఒక్క ఉదాహరణ చాలు రష్మీకి మూగజీవాలంటే ఎంత ప్రేమో. అలాగే వాటిని హింసించే వారిపై అంతే ఆగ్రహం చూపిస్తుంది. తాజాగా ఓ ఘటనపై మండిపడింది రష్మీ. బెంగళూరులోని ఒక అపార్ట్మెంట్లోని ఒక యువకుడు తన కారును నడుపుతూ పడుకున్న కుక్కపై నుంచి తీసుకెళ్లాడు. దీంతో ఆ కుక్క మరణించినట్లు సమాచారం. అయితే ఆ కారు నడిపిన యువకుడి ఫ్యామిలీకి వ్యాపార, రాజకీయ సంబంధాలు ఉన్నా పోలీసులు అరెస్టు చేశారట. ఈ ఘటనపై రష్మీ సోషల్ మీడియా వేదికగా స్పందించింది. 'డబ్బుతో వస్తువులు కొనొచ్చు గానీ బుద్దిని, పద్ధతిని కొనలేం. కఠినంగా శిక్షించారని తెలిసి సంతోషిస్తున్నాను. ఆ మూగజీవి పడ్డ బాధను ఆ కుటుంబమంతా అనుభవిస్తారని ఆశిస్తున్నాను. కుక్కలను రాళ్లతో కొట్టడం పిల్లలకు నేర్పిస్తే వారు భవిష్యత్తులో ఇలా తయారవుతారు.' అని భావోద్వేగానికి లోనైంది రష్మీ. -
ఆ వీడియో చూసి యాంకర్ రష్మీ ఆగ్రహం.. సిబ్బందిపై ఫైర్
Anchor Rashmi Gautam Fires On Delhi Zoo Employee : బుల్లితెర యాంకర్గా దూసుకుపోతున్న రష్మీ అడపాదడపా సినిమాల్లోనూ నటిస్తుంది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే రష్మీ మూగజీవీలపై ఎంతో ప్రేమ చూపిస్తుంటుంది. తాజాగా జూ సిబ్బందిపై రష్మీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీలోని ప్రముఖ జూలో ఎన్నో సంవత్సరాలుగా ఓ భారీ నీటి ఏనుగు ఉంది. దాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో సందర్శకులు వస్తుంటారు. ఈ క్రమంలో కేజ్ నుంచి నీటి ఏనుగు తల బయటకు పెట్టి చూస్తుండగా అక్కడే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది దాని తలపై కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియోను ఓ నెటిజన్ షేర్ చేయగా అది చూసి రష్మీ ఆగ్రహం వ్యక్తం చేసింది. జూ సిబ్బంది ప్రవర్తించిన తీరు బాధాకరమని పేర్కింది. లాక్డౌన్లో మూడు నెలలు ఇంట్లో బందిస్తేనే మనం ఎంతో అల్లాడిపోయాం. అలాంటిది జీవితాంతం బంధిస్తే అవి ఎంతలా బాధపడతాయో ఆలోచించండి. బ్యాన్ జూ అంటూ రష్మీ తన ఇన్స్టాగ్రామ్లో ఆవేదన వ్యక్తం చేసింది. -
రహస్యంగా పెళ్లి చేసుకున్న యాంకర్ రష్మీ? అబ్బాయి ఎవరంటే..
Is Anchor Rashmi Gautam Secretly Married, Details Here: యాంకర్ రష్మీ గౌతమ్.. ప్రస్తుతం టాలీవుడ్లో టాప్ యాంకర్గా దూసుకుపోతుంది. తెలుగులో ప్రముఖ కామెడీ షోకు యాంకరింగ్ చేస్తున్న రష్మీ సుడిగాలి సుధీర్తో లవ్ట్రాక్తో మరింత ఫేమస్ అయ్యింది. బుల్లితెరపై వీరిద్దరి జోడీకి ఎంత మంది అభిమానులున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాల్లో అడపాదడపా పాత్రలు చేసినా అవి అంతగా సక్సెస్ కాలేదు. అయితే తాజాగా రష్మీకి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. గతేడాది లాక్డౌన్లోనే రష్మీ రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. గతంలో సుడిగాలి సుధీర్తో ప్రేమాయణం సాగిస్తుందన్న వార్తలను ఆమె ఖండించిన సంగతి తెలిసిందే. తామిద్దరం మంచి ఫ్రెండ్స్ అని పలుమార్లు చెప్పుకొచ్చింది. తాజా సమాచారం ప్రకారం రష్మీ.. ఇండస్ట్రీతో ఏమాత్రం సంబంధం లేని ఓ వ్యక్తిని రహస్యంగా పెళ్లి చేసుకుందట. అతను ఓ ప్రైవేట్ సంస్థలో మేనేజర్గా పనిచేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం భర్తతో కలిసి హైదరాబాద్లోనే ఉంటుందట. అయితే ఈ విషయం గురించి బయటకు లీకైతే కెరీర్ పరంగా ఇబ్బందులు వస్తాయని భావించి పెళ్లి మ్యాటర్ను దాచేసిందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయంపై రష్మీ త్వరలోనే క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. గతంలో యాంకర్ రవి సైతం పెళ్లయిన విషయాన్ని దాచి పెట్టిన సంగతి తెలిసిందే. ఇక రష్మీ పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఫ్యాన్స్ మరిప్పుడు సుధీర్ పరిస్థితేంటి అంటూ పోస్టులు పెడుతున్నారు. -
రష్మి సందడి
-
చిరు సినిమాలో రష్మీ స్పెషల్ సాంగ్కు రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
Rashmi Gautam Remuneration Goes Hot Topic In Chiranjeevi Bhola Shankar Movie Special Song: బుల్లితెరపై దూసుకుపోతూ టాప్ యాంకర్లలో ఒకరిగా పేరు తెచ్చుకుంది రష్మీ గౌతమ్. తొలుత వెండితెరపై సహానటి పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులకి పరిచయమైన రష్మీ ప్రముఖ కామెడీ షోతో తనకంటూ నేమ్, ఫేమ్ని సంపాదించుకుంది. ప్రస్తుతం బుల్లితెరపై ప్రేక్షకులను అలరిస్తూనే.. మరోవైపు వెండితెరపై అడపాదడపా సినిమాలు చేస్తూ వస్తోన్న రష్మీ తాజాగా అనసూయను ఫాలో అవుతోంది. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి సినిమాలో స్పెషల్ సాంగ్ చేసే ఆఫర్ కొట్టేసినట్లు ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న చిత్రం ‘భోళా శంకర్’. చదవండి: ఆ విషయంలో ఇంప్రెస్ అయిన బన్నీ, పుష్ప టీంకు స్పెషల్ గిఫ్ట్స్ ఇటీవలే ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైంది. చిరు సినిమాలంటే పాటలకి ఉండే ప్రత్యేకత గురించి స్పెషల్గా చెప్పనక్కర్లేదు. అందులో మెగాస్టార్ ఆ పాటలకు కాలు కదిపితే ఆ రచ్చ మామూలుగా ఉండదనే విషయం ఆయన అభిమానులకే కాదు సినీ ప్రేక్షకులకు తెలిసిందే. అంత క్రేజ్ ఉన్న చిరు సినిమాలో రష్మీ స్సెషల్ సాంగ్ చేయడమంటే బంపర్ ఆఫర్ కొట్టేసినట్టే. ఈ క్రమంలో ఈ పాటకు రష్మీ తీసుకుంటున్న రెమ్యునరేషన్ హాట్టాపిక్గా మారింది. ఐటెం సాంగ్ చేయడానికి రష్మీ భారీగానే పారితోషికం అందుకుంటోందని ఫిలీం దూనియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మెగాస్టార్తో స్టెప్పేసే అవకాశం వచ్చినా రష్మీ రెమ్యునరేషన్ విషయంలో ఏమాత్రం తగ్గలేదట. చదవండి: మరోసారి పెళ్లికి సిద్దమవుతున్న 7/G బృందావన కాలని హీరోయిన్..! ఈ ఐటమ్ సాంగ్ చేయడానికి భారీగానే డిమాండ్ చేసిందని వినికిడి. దీంతో ఈ ఒక్క పాట కోసం ఆమెకు దాదాపు 40 లక్షల వరకు రెమ్యునరేషన్ ఇస్తున్నారని చెప్పుకుంటున్నారు. అది విని అంతా అవాక్కవుతున్నారు. ఒక్క పాటకే అంత పారితోషికమా? ఇది రష్మీకి గోల్డెన్ ఆఫర్ లాంటిది అంటున్నారు. అంతేకాదు చిరుతో స్టెప్పులేసి థియేటర్లలో రష్మీ గోల పెట్టించబోతోందని చెప్పుకుంటున్నారు. మరికొద్ది రోజుల్లోనే రష్మీ- చిరంజీవిల కాంబోలో ఈ సాంగ్ సెట్స్ మీదకు రానుందట. దీనికి శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించబోతున్నారట. ఇక మరో ఆసక్తికర విషయమేంటంటే ఈ సాంగ్ కోసం రష్మీని రిఫర్ చేసింది శేఖర్ మాస్టార్ అట. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే దీనిపై అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాలి. చదవండి: ప్రముఖ యూట్యూబ్ స్టార్ మృతి, దీప్తి సునైనా దిగ్భ్రాంతి -
స్పెషల్ సాంగ్స్తో కనువిందు చేయబోతోన్న బ్యూటీలు..
కొంత లవ్వు.. కాస్త నవ్వు.. కాసింత సెంటిమెంట్... మధ్య మధ్యలో ఫైట్స్.. సినిమా ఇలా సాగిపోతుంటుంది. మధ్యలో జిల్.. జిల్.. జిగేల్మనే స్పెషల్ సాంగ్ వస్తే... ప్రేక్షకులకు ఐ ఫీస్ట్... ఇయర్ ఫీస్ట్... ఇప్పటికే ఇలాంటి ప్రత్యేక పాటలు చాలానే చూశాం. రానున్న రోజుల్లో కనువిందు చేయనున్న ‘స్పెషల్ సాంగ్స్’ గురించి తెలుసుకుందాం. ఒకప్పుడు స్పెషల్ సాంగ్స్ చేయడానికి ప్రత్యేకంగా తారలు ఉండేవారు. ఇప్పుడు స్టార్ హీరోయిన్లు, హీరోయిన్లు కూడా చేస్తున్న విషయం తెలిసిందే. కెరీర్లో తొలిసారి సమంత ఒక స్పెషల్ సాంగ్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పటివరకూ ఈ బ్యూటీ యాభైకి పైగా సినిమాలు చేశారు. ఫస్ట్ టైమ్ సమంత స్పెషల్ సాంగ్లో కనిపించనుండటం విశేషం. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘పుష్ప’లోనే సమంత ప్రత్యేక పాటలో కనిపించనున్నారు. చదవండి: 'జగపతిబాబును గుర్తుపట్టలేదు, బాలకృష్ణ మనిషేనా?' సేమ్ టు సేమ్ సమంతలానే హీరోయిన్ రెజీనా తన కెరీర్లో ఫస్ట్ టైమ్ స్పెషల్ సాంగ్ చేశారు. చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ‘ఆచార్య’లోనే రెజీనా స్పెషల్ సాంగ్ చేశారు. అయితే ఇది రెగ్యులర్ స్పెషల్ సాంగ్లానో, ఐటమ్ సాంగ్లానో ఉండదని తెలిసింది. చిరంజీవి–రెజీనా పాల్గొనగా ఓ గుడిలో ఈ పాట ఉంటుందని సమాచారం. రామ్చరణ్, పూజా హెగ్డే కీలక పాత్రలు చేసిన ‘ఆచార్య’ చిత్రం ఫిబ్రవరి 4న థియేటర్స్లోకి రానుంది. ఇంకోవైపు బుల్లితెర ఫేమస్ యాంకర్, నటి రష్మీ గౌతమ్ ‘బోళా శంకర్’ చిత్రంలో ఓ మాస్ మసాలా సాంగ్లో చిరంజీవితో కలిసి స్టెప్పులేశారు. మెహర్ రమేశ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో చిరంజీవి చెల్లెలిగా కీర్తీ సురేష్ కనిపిస్తారు. నయనతార హీరోయిన్గా నటిస్తున్నారు. ఇక సమంత, రెజీనా, రష్మీ గౌతమ్ల లెక్క ఫస్ట్ టైమ్ కాకుండా... ఇప్పటికే తమన్నా అరడజను (అల్లుడు శీను, స్పీడున్నోడు, జాగ్వార్, కేజీఎఫ్: చాప్టర్ 1, జై లవకుశ, సరిలేరు నీకెవ్వరు) స్పెషల్ సాంగ్స్లో స్టెప్పులు వేశారు. చదవండి: RRR Janani Song: ఆర్ఆర్ఆర్ 'జనని' సాంగ్ వచ్చేసింది.. తాజాగా ‘గని’ కోసం మరోసారి స్పెషల్గా మాస్ స్టెప్పులేశారని తెలిసింది. వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. మరోవైపు యంగ్ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా (‘జాతి రత్నాలు’ ఫేమ్) ‘బంగార్రాజు’ చిత్రంలో నాగార్జునతో కలిసి ఓ స్పెషల్ సాంగ్లో కనిపించనున్నారు. నాగార్జున హీరోగా కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో 2016లో వచ్చిన ‘సోగ్గాడే చిన్ని నాయానా’ చిత్రానికి ప్రీక్వెల్గా ‘బంగార్రాజు’ రూపుదిద్దుకుంటోంది. ఇందులో నాగచైతన్య, కృతీశెట్టి ఓ జంటగా నటిస్తున్నారు. ఇంతేనా? రానున్న రోజుల్లో మరిన్ని స్పెషల్ సాంగ్స్లో కొందరు తారలను చూసే అవకాశం ఉంది. -
మెగాస్టార్ మూవీ.. బంఫర్ ఆఫర్ కొట్టేసిన రష్మీ?
Rashmi Gautham Special Song In Chiranjeevi Movie: జబర్ధస్త్ షో తో మంచి పేరు సంపాదించుకోవడంతో పాటు బుల్లితెరపైన దూసుకుపోతూ టాప్ యాంకర్లలో రష్మీ గౌతమ్ ఒకరిగా నిలిచింది. కెరీర్ మొదట్లో వెండితెరపై చిన్న పాత్రలతో ప్రేక్షకులకి పరిచయమైనప్పటికీ జబర్ధస్త్ షో ద్వారా టాలీవుడ్లో తనకంటూ నేమ్, ఫేమ్ని సంపాదించుకుంది ఈ అమ్మడు. ప్రస్తుతం బుల్లితెరపై ప్రేక్షకులను అలరిస్తూనే.. మరోవైపు వెండితెరపై అడపాదడపా సినిమాలో నటిస్తోంది. తాజాగా ఈ బ్యూటీకి మరో బంపర్ ఆఫర్ వచ్చినట్లుగా సమాచారం. (చదవండి: బాడీలో ఆ పార్ట్కి రూ.13 కోట్లు బీమా చేయించుకున్న మోడల్ ) మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రం ‘భోళా శంకర్’. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. చిరు సినిమాలంటే పాటలకి ఉండే ప్రత్యేకతే వేరు. అందులో మెగాస్టార్ ఆ పాటలకు కాలు కదిపితే ఆ రచ్చ మామూలుగా ఉండదనే విషయం ఆయన అభిమానులకే కాదు సినీ ప్రేక్షకులకు తెలిసిందే. అంత క్రేజ్ ఉన్న చిరు సినిమాలో రష్మీ గౌతమ్ ఓ సాంగ్ చేయబోతున్నట్లు టాలీవుడ్లో టాక్. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో తెరకెక్కుతున్న మాస్ సాంగ్లో రష్మికి అవకాశం రావడం నిజంగా అదృష్టమేనని సినీ జనాలు అంటున్నారు. మరో వైపు ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్గా నటిస్తోంది. ఇక ఇప్పటికే చిరు ప్రధాన పాత్రలో నటించిన ఆచార్య సినిమా షూటింగ్ పూర్తిచేసుకుని ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. (చదవండి: Chiranjeevi Upcoming Movies: చిరు స్పీడ్ మాములుగా లేదుగా.. 2022లో బిగ్గెస్ట్ మెగా ఫెస్టివల్! ) -
మానవత్వం చచ్చిపోయింది.. రష్మి గౌతమ్ ఎమోషనల్ కామెంట్
బుల్లితెరపై యాంకర్ రష్మీ గౌతమ్కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందచందాలతో పాటు తనదైన మాటతీరుతో ప్రస్తుతం టాప్ యాకర్స్లో ఒకరుగా కొనసాగుతుంది. బుల్లితెరపైనే కాకుండా అప్పుడప్పుడు వెండితెరపై కూడా మెరుస్తుంది ఈ అందాల యాంకరమ్మ. గుంటూరు టాకీస్ మూవీతో హీరోయిన్గా నటించి మంచి మార్కులు కొట్టేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ పలు షోలతో పాటు సినిమాల్లోనూ నటిస్తూ ఫుల్ బిజీ అయింది. కెరీర్ పరంగా ఎంత బిజీ ఉన్నప్పటికీ.. సోషల్ మీడియాలో మాత్రం యమ యాక్టివ్గా ఉంటుంది. హాట్ హాట్ ఫోటోలను షేర్ చేయడంతో పాటు సమాజంలో చోటు చేసుకుంటున్న ఘటనలపై రియాక్ట్ అవుతూ ఉంటుంది. ముఖ్యంగా జంతువులపై దాడి చేసే ఘటనలపై.. వాటికి హాని కలిగించే విషయాలపై ఎప్పటికప్పుడు రష్మీ స్పందిస్తుంటుంది. అలాంటి ఘటనలు ఎక్కడ జరిగినా వెంటనే వాటిని సోషల్ మీడియా వేదికగా ఖండిస్తుంది. తాజాగా మరోసారి అలాంటి ఓ పోస్ట్ పెడుతూ ఎమోషనల్ అయింది రష్మి. ఇటీవల దీపావళి సంబరాల్లో పశ్చిమబెంగాల్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. సంబరాల్లో భాగంగా కొందరు ఆకతాయిలు.. ఓ వీధి కుక్క తోకకు టపాసులు కట్టి పేల్చేశారు. దీంతో ఆ కుక్కకు తీవ్రగాయాలవడంతో పాటు తోక తెగిపోయింది. ఇది గమనించిన చుట్టుపక్కల జనం కుక్కను ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. ప్రస్తుతం ఆ కుక్క సురక్షితంగానే ఉన్నట్లు సమాచారం. సోషల్ మీడియా ద్వారా ఈ విచారకరమైన వార్త తెలుసుకున్న రష్మి.. ఆ ఘటన పై తనదైన స్టైల్లో స్పందిస్తూ.. ‘మానవత్వం చచ్చిపోయింది. అలాంటి మనుషులకు ఈ భూమిపై బతికే హక్కు లేదు’ అంటూ విరుచుకుపడింది. రష్మిక పోస్ట్ చూసిన నెటిజన్స్ సైతం.. ఆ ఆకతాయిలను కఠినంగా శిక్షించాలని కామెంట్స్ చేస్తున్నారు. -
లేడీ బాస్గా రీతూ వర్మ, మూతి ముడుచుకున్న నిహారిక
నలుపు అంటే ఇష్టం అంటున్న ఐశ్వర్య రాజేశ్ చీరకట్టులో బాలీవుడ్ భామ జాన్వి కపూర్ హాట్ హాట్ ఫోజులతో కవ్విస్తున్న మిల్కీ బ్యూటీ తమన్నా తండ్రి కమల్ హాసన్, చెల్లి అక్షర హాసన్తో శుృతి హాసన్ View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Ritu Varma (@rituvarma) View this post on Instagram A post shared by Madonna Sebastian (@madonnasebastianofficial) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Radhika (@radhikaofficial) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by shreyaghoshal (@shreyaghoshal) View this post on Instagram A post shared by Jacqueline Fernandez (@jacquelinef143) View this post on Instagram A post shared by Payal Rajput (@rajputpaayal) View this post on Instagram A post shared by Kajol Devgan (@kajol) -
కేరళ కుట్టిగా మారిన రష్మి.. సంబరాలు చేసుకుంటున్న సమంత
తాను సొంతగా ప్రారంభించిన సాకీ ఫ్యాషన్ గార్మెంట్స్ బ్రాండ్ సక్సెస్ని ఎంజాయ్ చేస్తుంది సమంత. సాకీ ప్రారంభించి ఏడాది పూర్తి కాగా, మొదటి యానివర్సరీ సెలెబ్రేట్ చేసుకున్నారు. కేరళ కుట్టి గెటప్ లో దర్శనం ఇచ్చింది రష్మి గౌతమ్. సొంత ఆలోచనలకు మించిన శక్తి ఏది లేదంటుంది లక్ష్మీరాయ్ లేగదూడతో ఫోటోకి ఫోజులు ఇచ్చింది మోనాల్ గజ్జర్ View this post on Instagram A post shared by S (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by M Monal Gajjar (@monal_gajjar) View this post on Instagram A post shared by Ileana D'Cruz (@ileana_official) View this post on Instagram A post shared by Neha Sharma 💫 (@nehasharmaofficial) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Navya Swamy (@navya_swamy) -
లంగా ఓణిలో రష్మి, బ్లాక్ డ్రెస్లో కాజల్..వయ్యారాలు ఒలకబోస్తున్న తారలు
లంగా ఓణీలో దర్శనమిచ్చి కుర్రకారుల మతులు పొగొడుతోంది బ్యూటిఫుల్ యాంకర్ రష్మీ బ్లాక్ డ్రెస్లో మెరిసిపోతుంది కాజల్ గర్వంగా ఉండండి కాని ఆహంకారం చూపొద్దంటుంది ప్రియమణి ప్రపంచంలో కొంచెం మంచిని పోయండి అంటుంది బోల్డ్ బ్యూటీ లక్ష్మీరాయ్ View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) View this post on Instagram A post shared by Vaani Kapoor (@_vaanikapoor_) View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Neha Sharma 💫 (@nehasharmaofficial) View this post on Instagram A post shared by Nisha Aggarwal (@nishaaggarwal) -
టెన్షన్ పడుతున్న అరియాన, తగ్గేదే లే అంటున్న శేఖర్ మాస్టర్!
► బిగ్బాస్ బజ్లో టెన్షన్ పడుతున్న అరియాన గ్లోరీ, తొలి ఎలిమినేట్ కంటెస్టెంట్తో మాజీ కంటెస్టెంట్ చిట్చాట్ ► హోయలు పోతున్న బాలీవుడ్ భామ సారా అలీ ఖాన్ ► బ్లాక్ డ్రెస్లో రష్మి ఫొటోషూట్, ఫిదా చేస్తున్నా యాంకర్మ ► చీరకట్టులో యాంకర్ వర్షిణీ ► అల్లు అర్జున్తో శేఖర్ మాస్టర్, తగ్గేదే లే అంటున్న ఈ టాప్ కొరియోగ్రాఫర్ ► రోమియో.. జూలియట్ అంటూ ప్రేమకథలు చెబుతున్న ఊర్వశి రౌతెల View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Sara Ali Khan (@saraalikhan95) View this post on Instagram A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) View this post on Instagram A post shared by Sekhar Master (@sekharmaster) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Shalini (@shalzp) View this post on Instagram A post shared by Varshini (@varshini_sounderajan) View this post on Instagram A post shared by Akshay Kumar (@akshaykumar) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Viranica Manchu (@viranica) -
ఒక్క రూపాయి అయినా పంపండి ప్లీజ్: యాంకర్ రష్మీ
బుల్లితెర యాంకర్గాను, వెండితెరపై కథానాయికగాను తనకంటూ గుర్తింపు సంపాదించుకున్న ముద్దుగుమ్మ రష్మీ గౌతమ్. ఇటీవల సోషల్ మీడియాలో ఈ అమ్మడు చాలా యాక్టివ్గా ఉంటుంది. ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తో పాటు తన ఫోటోలను నెట్టింట షేర్ చేస్తూ నెటిజన్లతో కమ్యూనికేట్ అవుతోoది రష్మీ. తాజాగా ఈ భామ సోషల్ సర్వీస్ కోసం తన అభిమానులకు ఓ అభ్యర్ధన చేసింది. నెల రోజుల క్రితం ఓ కుక్క ఆరో అంతస్తు నుంచి కింద పడి తీవ్ర గాయాలు కాగా ప్రస్తుతం చికిత్సకు రోజుకి 300-400 రూపాయల వరకు ఖర్చవుతుంది. అది తిరిగి నడిచేందుకు ఇంకాస్త సమయం పడుతుంది. అయితే ఆ కుక్కకి అప్పటి వరకు చికిత్స అందించేందుకు నా వంతు సాయం చేస్తున్నాను. అందరు చేస్తే ఆ సాయం పెద్దదిగా మారుతుందనే ఉద్దేశ్యంతోనే ఈ వీడియో షేర్ చేస్తున్నట్లు తెలిపింది. తన్ ఇన్స్టాలో ఫాలోవర్స్ 30 లక్షల మందికి పైగానే ఉన్నారు. మీరందరూ ఒక్కొక్కరు ఒక్క రూపాయి దానం చేసినా చాలు. అది చాలా పెద్ద సహాయంగా మారి దానికి ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపింది. తన ఇన్స్టా ద్వారా డొనేట్ చేయాల్సిన లింక్ని కూడా షేర్ చేసింది. రష్మీ చేస్తున్న ఈ పనికి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు చదవండి: భార్యతో విడాకులు.. డిన్నర్ కోసం పొద్దున వెళ్లి తలుపులు కొట్టగా.. -
హల్చల్: నన్ను చూడు, నా అందం చూడంటోన్న భామలు
♦ లైట్ల మధ్య నక్షత్రంలా వెలిగిపోతున్న వితికా శెరు ♦ ఎల్లో డ్రెస్లో ఎల్లోరా శిల్పంలా మెరిసిపోతున్న రష్మీ గౌతమ్ ♦ పని మొదలైందంటున్న అషిమా నర్వాల్ ♦ దేత్తడి హారికతో దీప్తి సునయన స్టెప్పులు ♦ పొన్నంబళంతో ఫైటింగ్ మామూలుగా లేదంటున్న అదాశర్మ ♦ సెల్ఫీ దిగిన రుహానీ శర్మ ♦ ఈ పాట ఎంతో నచ్చిందంటున్న రకుల్ ప్రీత్ సింగ్ ♦ చాలా రోజులవుతోందంటూ పలకరించిన ప్రగ్యా జైస్వాల్ ♦ తల్లికి బర్త్డే విషెస్ చెప్పిన ప్రియాంక చోప్రా ♦ మాస్కో అందాలను ఆస్వాదిస్తోన్న తాప్సీ ♦ వ్యాక్సిన్ వేయించుకున్న నివేదా థామస్ ♦ జూమ్ చేసి తనను డిస్టర్బ్ చేయకండంటోన్న అనుపమ పరమేశ్వరన్ View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Varalaxmi Sarathkumar (@varusarathkumar) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Ashima Narwal (@iamashimanarwal) View this post on Instagram A post shared by Hebah Patel (@ihebahp) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by D E E P T H I R E D D Y 🇮🇳 (@deepthi_sunaina) View this post on Instagram A post shared by Nivetha Thomas (@i_nivethathomas) View this post on Instagram A post shared by D E E P T H I R E D D Y 🇮🇳 (@deepthi_sunaina) View this post on Instagram A post shared by Adah Sharma (@adah_ki_adah) View this post on Instagram A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) View this post on Instagram A post shared by Genelia Deshmukh (@geneliad) View this post on Instagram A post shared by Taapsee Pannu (@taapsee) View this post on Instagram A post shared by Taapsee Pannu (@taapsee) View this post on Instagram A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu) View this post on Instagram A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu) View this post on Instagram A post shared by Pranavi Manukonda (@pranavi_manukonda) View this post on Instagram A post shared by Esha Guupta (@egupta) View this post on Instagram A post shared by Avika Gor (@avikagor) View this post on Instagram A post shared by Ariana Grande (@arianagrande) View this post on Instagram A post shared by Ruhani Sharma (@ruhanisharma94) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) -
Rashmi Gautam: నాగార్జున సినిమాలో యాంకర్ రష్మీ
బుల్లితెర పైనే కాదు వెండితెరపై కూడా అనసూయతో పోటీ పడుతుంది యాంకర్ రష్మీ. ఒకవైపు పలు షోలకు యాంకర్గా కొనసాగుతూనే.. మరోవైపు సినిమాల్లోనూ దూసుకెళ్తోంది. ఇప్పటికే హీరోయిన్గా 'గుంటూరు టాకీస్'తో పాటు రెండు, మూడు చిన్న సినిమాల్లో కూడా నటించింది. తాజాగా ఈ హాట్ బ్యూటీకి పెద్ద సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో కింగ్ నాగార్జున చేయబోతున్న సినిమాలో రష్మీ గౌతమ్ నటించే అవకాశం దక్కించుకుందనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 'వైల్డ్ డాగ్' తర్వాత నాగార్జున ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది. ఇటీవల షూటింగ్ మొదలై కరోనా సెకండ్ వేవ్ కారణంగా నిలిచిపోయింది. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ తిరి ప్రారంభం కానుంది. ఇందులో రష్మీ గౌతమ్ కీలక పాత్రలో కనిపించబోతుందని తెలుస్తోంది. గతంలో ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రష్మీ 'గుంటూరు టాకీస్' చేసింది. ఆ పరిచయం కారణంగానే ఆమెకి ఈ సినిమాలో ఛాన్స్ దక్కిందని చెప్పుకుంటున్నారు. చదవండి: లాక్డౌన్: తోటపని చేస్తున్న హీరోయిన్ పెళ్లి గురించి చర్చించడం లేదు: మెహ్రీన్ -
కళ్లతో అగ్గి, స్కర్ట్తో సెగలు రాజేస్తున్న భామలు
♦ అమ్మకు ఆప్యాయంగా ముద్దిస్తున్న అనుపమా పరమేశ్వరన్ ♦ స్కర్ట్లో సెగలు రేపుతున్న యాంకర్ రష్మీ ♦ ఇంకోసారి నన్ను కాఫీ అడక్కండి అని చెప్తోన్న అషూ రెడ్డి ♦ అమ్మ గురించి కొటేషన్ షేర్ చేసిన పాయల్ రాజ్పుత్ ♦ నీళ్లలో ఉండి కళ్లతో అగ్గి రాజేస్తోన్న నైనా గంగూలీ ♦ ఇది ఏ సినిమా షూటింగ్ సమయంలో దిగిన ఫొటోనే చెప్పండంటోన్న రాయ్ లక్ష్మీ ♦ అమ్మ ఫొటో షేర్ చేసిన కీర్తి సురేశ్ View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu) View this post on Instagram A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu) View this post on Instagram A post shared by Payal Rajput (@rajputpaayal) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Naina Ganguly ❤ (@nainaganguly) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by Simrat Kaur Randhawa (@simratkaur_16) View this post on Instagram A post shared by Genelia Deshmukh (@geneliad) View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Lavanya T (@itsmelavanya) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Mumait Khan (@mumait) View this post on Instagram A post shared by Pranavi Manukonda (@pranavi_manukonda) View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) -
ఒక్క రూపాయి ఇచ్చినా చాలు: రష్మీ ఎమోషనల్
ప్రముఖ డ్యాన్స్ షోలోని ఓ కంటెస్టెంట్ కష్టాల్లో ఉన్నారని, వారికి ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు రావాలని యాంకర్ రష్మీ గౌతమ్ కోరింది. ఈ మేరకు ఓ వీడియో సందేశాన్నిచ్చింది. "డ్యాన్సర్ పవిత్ర పరిస్థితి గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఆమె తల్లిదండ్రులిద్దరికీ కరోనా పాజిటివ్ అని తేలింది. డబ్బులు లేకపోవడం అతడి తండ్రికి సరిగా చికిత్స చేయించలేకపోయింది. దురదృష్టవశాత్తూ వైద్యం సరిగ్గా అందకో, మరే విషయమో తెలియదు కానీ ఆమె తండ్రి ప్రాణాలు విడిచారు. వాళ్లు ఆర్థికంగా ఉన్నవాళ్లు కాదు. కాబట్టి మనందరం వారికి సాయం చేద్దాం.. నా ఇన్స్టాగ్రామ్లో 3.3 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. అందరూ తలా ఒక రూపాయి ఇచ్చినా చాలు. కనీసం రెండు లక్షల రూపాయలైనా వాళ్లకు ఇద్దాం. అందరూ కష్టకాలంలోనే ఉన్నారు. కానీ పవిత్ర మనకంటే దారుణమైన పరిస్థితిలో ఉంది. కాబట్టి అందరం ఆమెకు సాయం చేద్దాం.." అని రష్మీ వేడుకుంది. ఆమె నిర్ణయానికి అభిమానులు అండగా నిలవడంతో తక్కువ సమయంలోనే రూ.2 లక్షలను పోగు చేసింది. ఈ మొత్తాన్ని పవిత్ర కుటుంబానికి అందించింది. ఓ మంచి పనికి తనకు సపోర్ట్ చేసిన ఫ్యాన్స్కు కృతజ్ఞతలు తెలిపింది రష్మీ. చదవండి: ఉమెన్స్ డే: రష్మీ గౌతమ్ సంచలన వ్యాఖ్యలు -
పొట్టి గౌనులో పిచ్చెక్కిస్తున్న రష్మీ.. మైండ్ బ్లాక్ చేసిన వాణీ
పొట్టి గౌను వేసుకొని సమ్మర్లో మరింత చెమటలు పట్టిస్తున్న యాంకర్ రష్మీ కన్నుగీటుతో కుర్రకారును కట్టిపడేస్తున్న మోనాల్ జిమ్లో కసరత్తులు చేస్తున్న ఫొటోను నటుడు సుధీర్బాబు షేర్ చేశారు. డ్యాన్స్ వీడియోని ఫ్యాన్స్లో పంచుకుంది అందాల తాల లావణ్య త్రిపాఠి View this post on Instagram A post shared by M Monal Gajjar (@monal_gajjar) View this post on Instagram A post shared by Surekhavani (@artist_surekhavani) View this post on Instagram A post shared by Varshini (@varshini_sounderajan) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Lavanya T (@itsmelavanya) View this post on Instagram A post shared by Sudheer Babu (@isudheerbabu) View this post on Instagram A post shared by Vaani Kapoor (@_vaanikapoor_) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Amritha - Thendral (@amritha_aiyer) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) -
‘జబర్దస్త్’ భామ రొమాంటిక్ ఫొటోలు
-
సోషల్ హల్చల్: సిగ్గులు ఒలకబోస్తున్న భామలు
► ఫొటో షూట్ చేసిన ఐశ్వర్యా రాజేశ్ ► మన్నారా చోప్రా బ్లాక్ అండ్ వైట్ కళ్లే చూసి కుర్రకారు మతి పోయెనే.. ► టర్కీలో ఎంజాయ్ చేస్తున్న అదితి శర్మ ► చీరలో అందాలను పంచుతోన్న తమిళ హీరోయిన్ శివాని నారాయణన్ ► యోగా లుక్లో షాకిస్తోన్న పునర్నవి భూపాలం ► గాల్లో తేలిపోతున్న నిషా అగర్వాల్ ► కాబోయే భర్త ప్రేమలో తడిసి ముద్దవుతున్న మెహరీన్ ► లాంగ్ డ్రెస్లో యాంకర్ రష్మీ లుక్స్ అదుర్స్ ► బుల్లి గౌను వేసుకున్న శ్రద్ధా కపూర్ ► చీరలో పరువాలు పరుస్తోన్న శ్రద్ధా దాస్ View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) View this post on Instagram A post shared by Mannara❤️ (@memannara) View this post on Instagram A post shared by Shivani Narayanan (@shivani_narayanan) View this post on Instagram A post shared by Punarnavi Bhupalam🧿 (@punarnavib) View this post on Instagram A post shared by Nisha Aggarwal (@nishaaggarwal) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Shraddha ✶ (@shraddhakapoor) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) -
పూనమ్ అందాల విందు.. అదిరిన కాజల్ పరువాలు
►కొంచెం మంచి.. కొంచెం చెడు అంటూ హాట్ పిక్ షేర్ చేసిన కాజల్ ►మీకు ఏదైనా పేరుందా..? లేకపోతే.. ‘నా’ అని పిలవొచ్చా.. అంటూ కవ్విస్తున్న పూనమ్ బజ్వా ►అమ్మ బిర్యాని వండితే రియాక్షన్ ఇలా ఉంటుందంటూ ఫన్నీ పిక్ని షేర్ చేసిన వర్షిణి ►బ్లాక్ డ్రెస్లో అదరగొడుతున్న రష్మి గౌతమ్ View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Poonam Bajwa (@poonambajwa555) View this post on Instagram A post shared by Aditi B (@aditi_budhathoki) View this post on Instagram A post shared by Priya Prakash Varrier💫 (@priya.p.varrier) View this post on Instagram A post shared by Hebah Patel (@ihebahp) View this post on Instagram A post shared by Ananya 💛💫 (@ananyapanday) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Himaja💫 (@itshimaja) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Varshini (@varshini_sounderajan) -
ఉమెన్స్ డే: రష్మీ గౌతమ్ సంచలన వ్యాఖ్యలు
ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మహిళల గొప్పతనాన్ని, ఔనత్యాన్ని చాటుతూ రాజకీయ, క్రీడా, సినీ సెలబ్రిటీలు సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతున్నారు. తమ జీవితంలోని మహిళల గొప్పదనాన్ని వివరిస్తూ కామెంట్లు పెడుతున్నారు. అయితే కొందరు మాత్రం ఒక్కరోజు మాత్రమే మహిళలను గౌరవించడం.. పొగడటం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ‘‘ప్రతి రోజు ఆడవారిపై దారుణాలకు ఒడిగడుతూ, వారిని కించపరుస్తూ, అవమానపరుస్తూ కేవలం ఈ ఒక్క రోజును వారికి కేటాయిస్తున్నారా.. ఈ రోజును సెలబ్రేట్ చేసుకోమని చెబుతున్నారా’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ యాంకర్ రష్మీ గౌతమ్ మహిళా దినోత్సవం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. సమాజంలో ఆడవారిపై జరుగుతున్న అరాచకాలు.. వారు ఎదుర్కొంటున్న అవమానాలు ముగిసే రోజు రానంతవరకు తనకు ఉమెన్స్ డే అక్కర్లేదని స్పష్టం చేశారు. అంతేకాక తన ఇన్స్టాలో ఓ వ్యక్తి, మహిళపై దారుణంగా దాడి చేస్తున్న వీడియోని పోస్ట్ చేశారు రష్మీ. దాంతో పాటు ‘‘సారీ గైస్.. సమాజంలో ఈ విషయంలో మార్పు రానంతవరకు నాకు ఉమెన్స్ డే శుభాకాంక్షలు వద్దు. ఒక పురుషుడు బహిరంగంగా మహిళను కించపరుస్తూ, ఆమెను అసభ్యపదజాలతంతో దూషిస్తూ, ఆమెపై చెప్పులు విసురుతున్నాడు. ఇదంతా అతడి తల్లిదండ్రుల ముందే చేస్తున్నాడు. ఈ ఘటన బాధాకరం. ఈ రోజు కూడా అన్ని రోజుల్లా ఒక రోజు మాత్రమే. స్త్రీ తత్వం కాదు. మానవత్వాన్ని సెలబ్రేట్ చేసుకుందాం. అందరినీ సమానంగా చూద్దాం. మనముందున్న సమస్యలను పరిష్కరించుకుందాం’’ అనే క్యాప్షన్తో షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. దీనిపై నెటిజనులు ‘‘చాలా బాగా చెప్పార్ మేడం.. ఆడవారిని గౌరవించకుండా.. కేవలం ఇలాంటి రోజులు జరుపుకోవడం వల్ల ఎలాంటి ఫలితం ఉండదు’’ అంటూ కామెంట్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) చదవండి: ఉమెన్స్ డే : రష్మి వ్యంగ్యాస్త్రాలు టిక్టాక్ వీడియోపై రష్మి ఆగ్రహం -
వేడెక్కిస్తున్న లక్ష్మిరాయ్.. సెగలు రేపుతున్న సన్నిలియోన్
♦ డెనియ్ జీన్స్లో వేడెక్కిస్తున్న లక్ష్మీరాయ్ ♦ గ్లామరస్ ఫోటోలు షేర్ చేసి కుర్రకారుల మతులు పోగొడుతున్న కీర్తి సురేష్ ♦ రెడ్ డ్రెస్లో పిచ్చెక్కిస్తున్న యాంకర్ రష్మీ ♦ నిశ్శబ్దం హృదయాన్ని మేల్కొలుపుతుదంటున్న సోనాల్ చౌహాన్ View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) View this post on Instagram A post shared by Sonal Chauhan (@sonalchauhan) View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) View this post on Instagram A post shared by Varshini (@varshini_sounderajan) View this post on Instagram A post shared by Simrat Kaur Randhawa (@simratkaur_16) View this post on Instagram A post shared by Sunitha Upadrasta (@upadrastasunitha) -
ముగ్గురు టాప్ యాంకర్లతో హీరో ప్రదీప్ స్టెప్పులు
30 రోజుల్లో ప్రేమించడం ఎలా? అనేది థియేటర్ల సాక్షిగా అభిమానులకు నేర్పించబోతున్నాడు యాంకర్ ప్రదీప్. ఆయన హీరోగా, అమృతా అయ్యర్ హీరోయిన్గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం "30 రోజుల్లో ప్రేమించడం ఎలా?". ఫణి ప్రదీప్ (మున్నా) దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 29న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ల స్పీడు పెంచింది చిత్రయూనిట్. రిపబ్లిక్ డే సందర్భంగా మంగళవారం 'వావా మేరే బావా' అనే ప్రమోషనల్ సాంగ్ను రిలీజ్ చేసింది. (చదవండి: సింగర్ సునీత వెడ్డింగ్.. సుమ డాన్స్ అదరహో) ఇందులో పోర్ల జోలికి వెళ్లొద్దంటూనే ప్రదీప్ ముద్దుగా ముద్దుగుమ్మలతో డ్యాన్స్ చేయడం విశేషం. ఆ ముగ్గురు భామలెవరో కాదు, తెలుగు బుల్లితెరను ఏలుతున్న ముగ్గురు టాప్ యాంకర్లు రష్మీ, అనసూయ, శ్రీముఖి. ఇంకేముందీ.. యాంకర్లందరూ ఒకేచోట చేరి స్టెప్పులేస్తే ఆ జోష్ ఎలా ఉంటుందో చూపించాడు ప్రదీప్. ప్రస్తుతం ఈ వావా మేరే బావా పాట నెట్టింట వైరల్గా మారింది. ఆ సాంగ్ను మీరు కూడా మరోసారి వినేయండి. (చదవండి: సాఫ్ట్వేర్ ఇంజినీర్ జాబ్ వచ్చిందని ఏడ్చాను: ప్రదీప్) 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
రష్మీకి కరోనా: జబర్దస్త్ షూటింగ్ వాయిదా!
కమెడియన్, నటుడు సుడిగాలి సుధీర్కు కరోనా సోకిందంటూ గత కొంత కాలంగా వార్తలు షికార్లు చేస్తున్నాయి. దీనిపై సుధీర్ ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా మౌనం వహించడంతో ప్రేక్షకులు సదరు వార్తలు నిజమేనని నిర్ధారణకు వచ్చేస్తున్నారు. ఈ క్రమంలో మరో వార్త బుల్లితెర అభిమానులను కలవరానికి గురి చేస్తోంది. సుధీర్ జోడి, యాంకర్ రష్మీ గౌతమ్ కరోనా బారిన పడినట్లు సోషల్ మీడియాలో కుప్పలు తెప్పలుగా కథనాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆమె స్వీయ నిర్బంధంలో ఉండి చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం. కానీ ఈ విషయంపై రష్మీ ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. (చదవండి: విడాకుల రూమర్లకు చెక్ పెట్టిన భూమిక) మరోవైపు సుధీర్, రష్మీలకు కరోనా సోకిన కారణంగానే శుక్రవారం జరగాల్సిన జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ షూటింగ్ అక్టోబర్ 28కి వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఆ సమయానికి కూడా వీరిద్దరూ కోలుకోకపోతే నవంబర్ మొదటి వారంలో షూటింగ్ జరిపే అవకాశాలున్నాయి. కాగా సుధీర్, రష్మీ దసరా ప్రత్యేక ఈవెంట్లో కలిసి డ్యాన్స్ చేశారు. వీరిద్దరికీ కరోనా సోకిన విషయం నిజమే అయితే అదే ప్రోగ్రామ్లో పాల్గొన్న నటి సంగీత, యాంకర్ వర్షిణి, కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ సహా పలువురు నటీనటులు సైతం కోవిడ్-19 పరీక్షలు చేయించుకోక తప్పదు. ఇదిలా వుంటే నటుడు నందు పోతురాజుగా నటిస్తున్న' బొమ్మ బ్లాక్బస్టర్'లో రష్మీ లుక్కు మంచి స్పందన లభించింది. ఇటీవలే ఆ సినిమా నుంచి విడుదలైన 'రాయే నువ్వు రాయే' పాట ప్రేమికులను ఆకట్టుకుంటోంది. (చదవండి: సుడిగాలి సుధీర్కు కరోనా?) -
రాయే నువ్వు రాయే..
నందు విజయ్ కృష్ణ, రష్మీ గౌతమ్ జంటగా నటించిన చిత్రం ‘బొమ్మ బ్లాక్బస్టర్’. రాజ్ విరాట్ దర్శకత్వంలో విజయీభవ ఆర్ట్స్ పతాకంపై ప్రవీణ్ పగడాల, బోసుబాబు నిడుమోలు, ఆనంద్ రెడ్డి మద్ది, మనోహర్ రెడ్డి యెడ నిర్మించారు. ‘రాయే నువ్వు రాయే’ అంటూ సాగే ఈ సినిమాలోని మొదటి పాటని హీరో వరుణ్ తేజ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘మా సినిమా టైటిల్, టీజర్కి అటు ప్రేక్షకుల్లో, ఇటు ఇండస్ట్రీ వర్గాల్లో అనూహ్య స్పందన వచ్చింది. ఈ సినిమాలో దర్శకుడు పూరి జగన్నాథ్ అభిమానిగా నందు నటించాడు. నందు పాత్రకు సమానంగా రష్మి పాత్ర కూడా ఉంటుంది. ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సుజాతా సిద్ధార్థ్, సంగీతం: ప్రశాంత్ ఆర్. విహారి. -
పూరి అభిమాని
ఆనంద్ శ్రీకృష్ణ (నందు), రష్మీ గౌతమ్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘బొమ్మ బ్లాక్ బస్టర్’. ఈ సినిమాతో రాజ్ విరాట్ దర్శకునిగా పరిచయమవుతున్నారు. విజయీభవ ఆర్ట్స్ పతాకంపై ప్రవీణ్ పగడాల, బోసుబాబు నిడుమోలు, ఆనంద్ రెడ్డి మద్ది, మనోహర్ రెడ్డి యెడ నిర్మించిన ఈ సినిమా టీజర్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘నందు ఫస్ట్ లుక్తో పాటు రష్మీ గౌతమ్ లుక్స్కి ఫుల్ క్రేజ్ వచ్చింది. ఈ సినిమాలో నందు ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ అభిమానిగా నటించాడు. నందు పోషించిన పోతురాజు పాత్ర వైవిధ్యంగా ఉంటుంది. హీరో పాత్రకు సమానంగా రష్మీ పాత్ర కూడా ఉంటుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న మా సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సుజాతా సిద్ధార్థ్, సంగీతం: ప్రశాంత్ ఆర్. విహారి. -
పోతురాజు ప్రేయసిగా రష్మీ గౌతమ్
బుల్లితెర యాంకర్ రష్మీ గౌతమ్ పేరు తెలియని వాళ్లు ఉండరు. అటు టీవీ షోలు చేస్తూనే అప్పుడప్పుడు సినిమాల్లోనూ కనిపిస్తున్నారు. ఆ మధ్య వచ్చిన "గుంటూరు టాకీస్" చిత్రంలో అందాల ఆరోబోతకే ప్రాధాన్యం ఇచ్చిన రష్మీ ఇప్పుడు అభినయానికి స్కోప్ ఉన్న పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం "బొమ్మ బ్లాక్ బస్టర్" అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో హీరో నందు పోతురాజు పాత్రను పోషిస్తున్నారు. అతని ప్రేయసి వాణిగా రష్మీ అలరించనున్నారు. వాణి ఫస్ట్ లుక్ను చిత్రయూనిట్ బుధవారం విడుదల చేసింది. (చదవండి: ప్లీజ్.. అలా రాయొద్దు!) కిరీటం ధరించి, ఏడు కొండల నామం పెట్టుకుని, మెడలో పూల మాల వేసుకున్న రష్మీ చిరునవ్వులు చిందుస్తున్నారు. ఈ గెటప్లో రష్మీ చాలా బాగుందంటూ ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ సినిమాలో నందు పూరీ జగన్నాథ్ అభిమానిగా కన్పిస్తారు. విజయూభవ బ్యానర్పై ప్రవీణ్ పగడాల, బోసుబాబు, ఆనంద్ రెడ్డి, మనోహర్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రశాంత్ విహారి సంగీతమందిస్తున్నారు. ఇక ఈ చిత్రం నుంచి ఇటీవలే విడుదలైన మోషన్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇదిలా వుంటే ఆ మధ్య నందు బీబీ గురించి బిగ్ అనౌన్స్ మెంట్.. ఇక రచ్చ రచ్చే అని వరుస పోస్టులతో తన అభిమానులను తెగ ఊరించారు. బీబీ అనగానే అందరూ బిగ్బాస్ అనుకున్నారు కానీ, అనూహ్యంగా "బొమ్మ బ్లాక్బస్టర్" అంటూ టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఎలాగైతేనేం, తన సినిమాకు కావాల్సినంత పబ్లిసిటీ చేసుకున్నారు. (చదవండి: టిక్టాక్ వీడియోపై రష్మి ఆగ్రహం) -
యాంకర్ రష్మి ఫోటోలు మీ కోసం...
-
టిక్టాక్ వీడియోపై రష్మి ఆగ్రహం
టిక్టాక్ కోసం మనుషులు తమ ప్రాణాలను లెక్కచేయకుండా వీడియోలు చేస్తుండటం చూశాం. కానీ కొంతమంది వ్యక్తులు వారు ఫేమస్ అవడానికి జంతువులను ఆయుధంగా వాడుకుంటున్నారు. వాటితో విన్యాసాలు చేయిస్తూ, హింసిస్తూ రాక్షసానందం పొందుతున్నారు. తాజాగా ఓ టిక్టాక్ యూజర్ జంతువుల పట్ల నిర్దయగా వ్యవహరిస్తున్న వీడియో యాంకర్ రష్మీ గౌతమ్ కంట్లో పడింది. నరేశ్ అనే ఐడీ పేరుతో ఉన్న టిక్టాక్ వీడియోలో ఓ వ్యక్తి కుక్క పిల్లను పట్టుకుని నిల్చున్నాడు. కెమెరా వైపు చూసి అతని స్నేహితుడు ఓకే చెప్పగానే నిర్దాక్షిణ్యంగా ఆ కుక్కపిల్లను కాలువలోకి పడేశాడు. (ఓ కూతురి స్పందన ఇది: సీఎం) పాపం.. ఆ మూగప్రాణి బతుకుజీవుడా అని ఈదుకుంటూ ఎలాగోలా ఒడ్డుకైతే రాగలిగింది. అతని చేతిలో ఉన్న జంతువు పరిస్థితి తల్చుకున్న రష్మీకి మనస్సు చివుక్కుమంది. "అందుకే మనుషులు అంతరించేందుకు అర్హులవుతున్నారు" అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జంతువుల పట్ల క్రూరంగా వ్యవహరించిన వ్యక్తిపై చర్యలు తీసుకోండంటూ జంతు ప్రేమికురాలైన బీజేపీ నేత మేనకా గాంధీకి ఫిర్యాదు చేసింది. కాగా ఈ వీడియోపై జంతు ప్రేమికులు సైతం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. "కుక్క ప్రాణాలతో చెలగాటం ఆడేందుకు సిగ్గు లేదా?" అని కామెంట్లు చేస్తున్నారు. టిక్టాక్ ఐడీ ఆధారంగా అతని జాడను వెతికే పనిలో పడ్డారు.(అనసూయకు చాలెంజ్ విసిరిన రష్మీ) -
ప్రజల్లో మార్పుతోనే కరోనా దూరం: రష్మి గౌతమ్
సాక్షి, విశాఖపట్నం: లాక్డౌన్ అంటే.. శిక్ష కాదనీ.. మన భవిష్యత్తుతో పాటు, భావితరాలు బాగుండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకున్న బృహత్తర కార్యక్రమమని యాంకర్, సినీనటి రష్మీ గౌతమ్ అన్నారు. రోజురోజుకూ కరోనా వైరస్ వ్యాప్తి చెందుతూ.. పాజిటివ్ కేసులు నమోదవుతున్నా.. ప్రజల్లో మాత్రం మార్పు రాకపోవడం బాధాకరమని ‘సాక్షి’తో మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశారు. లాక్డౌన్ అనేది బాధ్యతగా భావించాలే తప్ప.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే భారీ మూల్యమే చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. ప్రజలు నిత్యావసరాల కోసం ఇబ్బందులు పడకుండా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని గంటలు సడలింపు ఇస్తుంటే.. అది రిలాక్స్ సమయం అన్నట్లుగా అవసరం లేకుండానే రోడ్లపైకి రావడం సరికాదన్నారు. (నా వంతు విరాళం సేకరిస్తున్నాను) ముఖ్యంగా యువత తమకు కరోనా రాదని అనుకుంటూ.. ఇష్టారాజ్యంగా రోడ్లపై తిరుగుతున్నారన్నారు. ఇలాంటి వారి వల్లే వైరస్ వారి కుటుంబ సభ్యులకు సోకే అవకాశం ఉందన్నారు. 24 గంటలూ విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు, మీడియా, ప్రభుత్వాధికారులు, సిబ్బందికి సహకరించాలంటే ప్రజలంతా ఇంటిపట్టునే ఉండాలని రష్మి కోరారు. ప్రజలు అవస్థలు పడకుండా కరోనా వైరస్ వ్యాపించకుండా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న విధానాల్ని వివిధ దేశాలు ఆదర్శంగా తీసుకుంటుండటం మనందరికీ గర్వకారణమన్నారు. హోమ్ క్వారంటైన్ పాటించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని సూచించారు. సౌమ్యులైన విశాఖపట్నం ప్రజలు ప్రభుత్వానికి సహకారం అందించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. (ఆర్జీవీ... ఓ రామబాణం) -
ఉమెన్స్ డే : రష్మి వ్యంగ్యాస్త్రాలు
యాంకర్ రష్మి గౌతమ్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారనే సంగతి తెలిసిందే. సామాజిక అంశాలపై స్పందించడంతో పాటు.. మూగ జీవాల రక్షణపై ఆమె ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. అంతేకాకుండా తన గురించి అసభ్యంగా కామెంట్లు చేసేవారికి ధీటైన సమాధానాలు కూడా ఇస్తారు. ఆదివారం(మార్చి 8) అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె ట్విటర్ వేదికగా మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. తొలి ట్వీట్లో మమ్మల్ని సూపర్ ఉమెన్ చేయడం ఆపండి అని ఓ ఫొటోను షేర్ చేశారు. మరో ట్వీట్లో మాత్రం కాస్త వ్యంగ్యంగా స్పందించారు. ‘ఓ మహిళ 8 ఏళ్ల నుంచి న్యాయం కోసం ఎదురుచూస్తున్న దేశంలో.. మనం మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం. హ్యాపీ ఉమెన్స్ డే’ అని రష్మి ట్వీట్ చేశారు. నిర్భయ తల్లి ఆశాదేవి కన్నీరు పెడుతున్న ఫొటోను కూడా ఆమె అందుకు జత చేశారు. నెటిజన్కు రష్మి కౌంటర్.. అంతకుముందు తనను ప్రశ్నించిన ఓ నెటిజన్కు రష్మి గట్టి కౌంటర్ ఇచ్చారు. వివరాల్లోకి వెళితే.. ‘హోలీ వస్తుంది. కుక్కలపై రంగులు చల్లకండి. మనపై రంగు పడితే సబ్బుతో కడుక్కోవచ్చు. కానీ అవి ఆ పని చేయలేవు’ అని రష్మి ఓ ట్వీట్లో పేర్కొన్నారు. దీనిపై ఓ నెటిజన్ ‘అచ్చా.. ఈద్ సమయంలో ట్వీట్ చేయండి. హోలీ, దీపావళి ఉన్నప్పుడే మన పండగల ప్రతిష్టను తగ్గించేలా మీకు ఇలాంటివి గుర్తుకువస్తాయి’ అని ట్వీట్ చేశారు. దీనిపై రష్మి స్పందించారు. ఇలాంటి అర్థంలేని చెత్త కామెంట్లు చేసేటప్పుడు ఒకసారి చేసిన ట్వీట్లు అన్ని జాగ్రత్తగా చూడండి అని ఫైర్ అయ్యారు. కాగా, నటిగా కేరీర్ ఆరంభించిన రష్మి.. జబర్దస్త్ యాంకర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. పలు సినిమాల్లో కూడా ఆమె హీరోయిన్గా నటించారు.(చదవండి : అనసూయకు చాలెంజ్ విసిరిన రష్మీ) #HappyWomensDay2020 pic.twitter.com/9vcTW6T5vM — rashmi gautam (@rashmigautam27) March 8, 2020 Go thru all my tweets before shitting nonsense on my wall https://t.co/YMubRobP7P — rashmi gautam (@rashmigautam27) March 8, 2020 -
గ్రీన్ చాలెంజ్: మొక్కలు నాటిన రష్మి
-
అనసూయకు చాలెంజ్ విసిరిన రష్మీ
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో మొదలైన 'గ్రీన్ ఇండియా చాలెంజ్' ఇప్పుడు అనేక ప్రాంతాలకు విస్తరించింది. ఈ కార్యక్రమంలో ఇప్పటికే చాలా మంది ప్రముఖులు పాల్గొని, ఒక్కొక్కరు మూడు మొక్కలు చొప్పున నాటుతూ.. మరో ముగ్గురిని మొక్కలు నాటాలని నామినేట్ చేస్తున్నారు. సవాలును స్వీకరించిన అనేక మంది ప్రముఖులు, సామాన్యులు సైతం మొక్కలు నాటుతూ.. పర్యావరణ పరిరక్షణలో భాగమవుతున్నారు. ఈ చాలెంజ్ స్ఫూర్తిగా తీసుకున్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా తన పేరిట 'రోజా వనం' అనే చాలెంజ్ ప్రారంభించారు. దీనిలో భాగంగా ప్రముఖులకు గ్రీన్ ఇండియ ఛాలెంజ్ విసిరి వారితో మొక్కలు నాటిస్తున్నారు. రోజా విసిరిన చాలెంజ్ను స్వీకరించి ఇటీవల హీరో అర్జున్, నటి ఖుబ్బూ మొక్కలు నాటిన విషయం తెలిసిందే. తాజాగా ప్రముఖ యాంకర్ రష్మి గౌతమ్ కూడా రోజా విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్కు స్పందించారు. గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా నానక్రాంగూడలోని రామానాయుడు స్టూడియోలో మొక్కలు నాటారు. (చదవండి : గ్రీన్ చాలెంజ్: మొక్కలు నాటిన రాహుల్) ఈ సందర్భంగా రష్మి మాట్లాడుతూ.. ‘మానవునికి కావాల్సిన ప్రాణ వాయువైన ఆక్సిజన్ను ఇచ్చి కార్బన్ డైఆక్సైడ్ ను పీల్చుకుంటాయి. అంతే కాక పరిసరాలలో వున్న కుళ్ళు వాసనలను, కలుషితమైన గాలిని గ్రహించుకొని స్వచ్చపరుస్తాయి.రోజురోజుకు పెరుగుతున్న ఎండ తీవ్రతను, వాతావరణ లో హెచ్చుతగ్గులను సమతుల్యత చేయడానికి మొక్కలు తప్పకుండా పెంచాలి’ అని కోరారు. అలాగే తన గ్రీన్ ఇండియా చాలెంజ్ను హీరో సత్యదేవ్, ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్, ప్రముఖ యాంకర్ అనసూయకు విసిరారు. తన చాలెంజ్ను స్వీకరించి మొక్కలు నాటాలని కోరారు. -
రూ. 100కే ‘మ్యాచ్ ఫైండర్’ సభ్యత్వం!
హైదరాబాద్: భారతదేశంలో వేగంగా ఎదుగుతున్న వివాహ సంబంధాల పరిచయ వేదిక మ్యాచ్ ఫైండర్ ఆన్లైన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ (matchfinder.in) వినియోగదారుల కోసం మరిన్ని సౌలభ్యాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో భాగంగా స్టేట్-ఆఫ్-ది-ఆర్ట్ మ్యాచ్ఫైండర్ కస్టమర్ కేర్ సెంటర్ రూ.100కే సభ్యత్వ అవకాశాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఉత్తమమైన వివాహ సంబంధాల వేదికగా నిలవడం, తక్కువ ధరకే సభ్యత్వం అవకాశం కల్పించడం లక్ష్యంగా ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. టాలీవుడ్ ప్రముఖ నటి, యాంకర్ కుమార్ రష్మి గౌతమ్ ఈ సేవలను ప్రారంభించారు. కేపీహెచ్బీ కాలనీలోని మ్యాచ్ఫైండర్ ఆఫీసులో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మ్యాచ్ఫైండర్ ఆన్లైన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ రత్తయ్య, మ్యాచ్ఫైండర్ ఆన్లైన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ విజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ.. గత ఐదేళ్లుగా మ్యాచ్ఫైండర్ ద్వారా ఆన్లైన్లో వివాహ సంబంధాలు కుదిర్చే సేవలు అందిస్తున్నామని తెలిపారు. తమ డాటాబేస్లో 2లక్షలకు పైగా ప్రొఫైల్స్ అందుబాటులో ఉన్నాయన్నారు. వివాహ సంబంధాల కోసం చూస్తున్నవారికి, తమ రిజిష్టర్డ్ యూజర్ల కోసం సులభంగా వినియోగించుకోగలిగిన, సురక్షితమైన రీతిలో తమ సేవలు అందిస్తున్నామని తెలిపారు. వివాహ పరిచయ రంగానికి సంబంధించిన వ్యాపార రంగంలో మునుపెన్నడూ లేని రీతిలో మొట్టమొదటి సారిగా రూ.100కే సభ్యత్వం అవకాశం కల్పిస్తున్నామన్నారు. మరే ఇతర మ్యాట్రిమోని సైట్ కూడా ఇంత తక్కువ ధరలో సభ్యత్వం అందివ్వడం లేదని పేర్కొన్నారు. ఈ నిర్ణయం మార్కెట్లో విప్లవాత్మక మార్పులకు వేదికగా నిలుస్తుందని, తమను ఉన్నత స్థాయికి తీసుకుపోవడానికి నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘ఈ సౌలభ్యాన్ని వినియోగించుకోవాలని భావించే వినియోగదారులు మ్యాచ్ఫైండర్.ఇన్ (matchfinder.in) లో తమ వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం, సదరు వ్యక్తి తన ఆసక్తులకు తగిన రీతిలో భాగస్వామిని ఎంచుకోవచ్చు. ఈ సమయంలోనే వారు కేవలం రూ.100 మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. అనంతరం సంబంధిత సభ్యులు అందించిన డాటా ఆధారంగా వారిని సంప్రదించవచ్చు. ఈ సౌలభ్యం వివాహ సంబంధాల ప్రయత్నాల్లో ఉన్నవారికి పెద్ద వెసులుబాటుగా నిలుస్తుంది. దీంతో పాటుగా వివాహ సంబంధం కుదుర్చుకునేందుకు కావాల్సిన జాతక సంబంధ అంశాలు, హైలైటింగ్ ప్రొఫైల్స్, పలు రకాలైన ఇతర వాల్యూ యాడెడ్ సేవలను సైతం మేం అందిస్తున్నాం’’ అని తెలిపారు. ఆన్లైన్లో కుదుర్చబడుతున్నాయి: రష్మి ఇక సినీ నటి రష్మి గౌతమ్ మాట్లాడుతూ.. ‘‘పెళ్లి సంబంధాలు స్వర్గంలో కుదుర్చబడతాయి’’ అనేవారు.. అయితే.. ప్రస్తుతం వివాహ సంబంధాలు ఆన్లైన్లో కుదుర్చబడుతున్నాయి. మన జీవనశైలి ప్రస్తుత పరిస్థితుల్లో సంక్లిష్టంగా మరియు ఒత్తిళ్లమయంగా మారిపోయింది. ఈ తరుణంలో జీవిత భాగస్వామిని అన్వేషించడం కష్టమైన అంశంగా మారింది. జీవిత భాగస్వామిని ఎంచుకునే అవకాశం తల్లిదండ్రులు పిల్లలకే వదిలివేసినప్పటికీ... యువతకు సరైన సంబంధం వెతుక్కోవడం కష్టసాధ్యంగా మారుతోంది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ వివాహ సంబంధాలను కుదిర్చే సైట్లపై ఆధారపడుతున్నారు.ఫాస్ట్ఫుడ్ లేదా ఇన్స్టంట్ నూడుల్స్ వలె, ప్రస్తుత తరానికి వివాహం సైతం సౌకర్యవంతంగా మరియు వేగంగా పూర్తవ్వాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నేడు ప్రతి ఒక్కరి చూపు మ్యాట్రిమోనీ వెబ్సైట్లపై పడింది. అలాంటి వెబ్సైట్లలో టాప్లో నిలిచేది మ్యాచ్ఫైండర్’’ అని పేర్కొన్నారు. ఆర్థికంగా ఏమాత్రం భారం కాదు ‘‘మ్యాచ్ఫైండర్.ఇన్లో సులభంగా ఉపయోగించే వీలున్న వెబ్సైట్. ఇతర వెబ్సైట్లతో పోలిస్తే, వినియోగదారులకు సౌకర్యవంతంగా ఉండటం, ఆర్థికంగా కూడా పెద్దగా భారం కాని రీతిలో ఉంది. రూ.100 ఫీజు అనేది నామమాత్రపు రుసుం అని నిస్సందేహంగా చెప్పవచ్చు. మ్యాచ్ఫైండర్ వెబ్సైట్లో అధునాతన టెక్నాలజీని వినియోగించి, అద్భుతమైన ఆప్షన్లతో మెరుగైన సేవలు అందించబడుతున్నాయి. ఈ వెబ్సైట్లో ఉన్న ఎక్స్లెంట్ ప్రొఫైల్స్ కారణంగా తమకు అత్యంత నచ్చిన వారిని ఎంచుకోవచ్చు. ఈ సౌలభ్యం వల్ల మీ జీవితానికి సరైన భాగస్వామిని పొందవచ్చు, భాగస్వామితో ఎలాంటి సమస్యలు లేని జీవితం గడపవచ్చు. దీంతోపాటుగా సంబంధిత వ్యక్తి యొక్క బ్యాక్గ్రౌండ్ చెక్, వారి ఆసక్తులు, ఆహారపు అలవాట్లు సహా అనేక ఇతర అంశాలు వెబ్సైట్లో పొందుపర్చబడి ఉంటాయి. ఈ నేపథ్యంలో పెళ్లికాని వారు తమ జీవితానికి తగిన భాగస్వామిని మ్యాచ్ఫైండర్.ఇన్లో పొందవచ్చు. కులం, మతం, భాష, సమాజం వంటి అంశాలకు అతీతంగా అందరికీ ఉపయుక్తంగా నిలిచే వెబ్సైట్ ఇది. నూతనంగా ఏర్పాటు చేయబడిన మ్యాచ్ఫైండర్ కస్టమర్ కేర్ సెంటర్లో లేటెస్ట్ జనరేషన్ టెక్నాలజీ ఉపయోగించడం వల్ల వినియోగదారులు సేవలు పొందిన అనంతరం వారి సంతృప్తి స్థాయి పెరుగుతుంది. మ్యాచ్ఫైండర్ కస్టమర్ కేర్ సెంటర్ను అత్యంత సుశిక్షితులైన ఎగ్జిక్యూటివ్లు నిర్వహిస్తూ వినియోగదారులతో అన్ని భాషల్లోనూ ఆత్మీయ సంభాషణలు చేయగలుగుతారు. ఈ ఎగ్జిక్యూటివ్లు ఓపికగా వినియోగదారుల అభిప్రాయాలు వినడం, సరైన స్పందన ఇవ్వడం అనే లక్షణాలతో పాటుగా మంచి వ్యవహారిక నైపుణ్యాలు, ఉత్తమమైన నిర్వహణ సంబంధ పరిజ్ఞానం, సమస్యలను పరిష్కరించే పరిజ్ఞానం సైతం కలిగి ఉన్నవారు. వినూత్నమైన ఈ రూ.100 సభ్యత్వ రుసుం ప్లాన్.. తొలిసారిగా వినియోగదారుల కోసం ప్రవేశపెట్టబడింది. వివాహ సంబంధాల విషయంలో తమకు సరైన వారిని ఎంచుకునేందుకు మెరుగైన అవకాశాన్ని కల్పిస్తుంది. ఈ ప్లాన్ వినియోగించుకునేందుకు రూ.100 చెల్లించడం వల్ల, సంబంధిత వ్యక్తి తమకు ఆసక్తి ఉన్న వారి యొక్క ప్రొఫైల్, సంప్రదించాల్సిన వివరాలు పొందవచ్చు. ఈ సభ్యత్వానికి 3 నెలల కాల వ్యవధి ఉంటుంది. ఈ పరిమితి ముగిసిన అనంతరం వినియోగదారుడు సంస్థను సంప్రదించి టాప్-అప్ సేవలు పొందవచ్చు. ఈ సేవలను వినియోగించుకోవాల్సిన వారు చేయాల్సిందల్లా కేవలం మ్యాచ్ఫైండర్ వెబ్సైట్ (matchfinder.in) లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం, ఈ ప్లాన్ కొనుగోలు చేయడమే. అనంతరం తమకు నచ్చిన ప్రొఫైల్ను సంప్రదించవచ్చు. మ్యాచ్ఫైండర్ యొక్క ఈ రెండు ఆవిష్కరణలు నిర్వహణ సంబంధమైన మెరుగైన సేవల అందించడమే కాకుండా వినియోగదారులకు ఆర్థికంగా కూడా భారం కాకుండా ఉపయోగపడతాయి. వివాహ సంబంధాల పరిశ్రమలో ఈ నిర్ణయాలు కొంగొత్త మార్పులకు వేదికగా నిలుస్తాయి. మ్యాచ్ఫైండర్ యొక్క ఈ నూతన టెక్నాలజీ వల్ల వినియోగదారులకు గొప్ప సేవల అనుభూతి రావడమే కాకుండా రాబోయే కాలంలో మ్యాచ్ఫౌండర్కు చెందిన ఖాతాదారుల నుంచి సానుకూల ఫీడ్బ్యాక్ రానుంది. ఈ కొత్త రూ.100 మెంబర్షిప్ ప్లాన్ వల్ల వివాహ సంబంధమైన పరిశ్రమలో అధిక చార్జీల భారం మోపే విధానానికి తెరపడనుంది. అంతేకాకుండా గతంలోనే చూసిన, పదే పదే కనిపించే ప్రొఫైళ్లను తిరిగి వీక్షించాల్సిన ఇబ్బంది కూడా తప్పుతుంది’’ అని రత్తయ్య ఈ సందర్భంగా తెలిపారు. మ్యాచ్ఫైండర్ గురించి.. మ్యాచ్ఫైండర్, భారతదేశంలో అందుబాటు ధరల్లో వివాహ సంబంధ సేవలు అందిస్తున్న వెబ్సైట్. తెలుగు, బెంగాళీ, గుజరాతీ, హిందీ, కన్నడ, మళయాళం, మరాఠి, ఒరియా, పంజాబీ, తమిళ్ మరియు ఉర్దూ వంటి బహుళ భాషల్లో సేవలు అందిస్తోంది. భారతదేశంలోని దాదాపు 2000 పైచిలుకు సామాజికవర్గాలకు చెందిన వధూవరులకు చెందిన సమాచారం కలిగిన సురక్షిత వేదిక. ఈ సైట్లోకి సైన్ అప్ అవడం ఉచితం. వివాహ సంబంధాల పరిచయాలతో పాటుగా వివాహ సంబంధం కుదుర్చుకునేందుకు కావాల్సిన జాతక సంబంధ అంశాలు, హైలైటింగ్ ప్రొఫైల్స్ మరియు పలు రకాలైన ఇతర వాల్యూ యాడెడ్ సేవలను సైతం మ్యాచ్ఫైండర్ అందిస్తోంది. వినియోగదారులకు సంబంధించిన సమాచారం అత్యంత భద్రంగా ఉంచుతామని సంస్థ స్పష్టం చేస్తోంది. ప్రతిరోజూ మరియు వారానికోమారు వివాహ సంబంధమైన సమాచారం అందించడం, సమగ్రమైన మరియు సింగిల్ పేజ్ రిజిస్ట్రేషన్ వంటి ఇతర వాల్యూ అడిషన్లను సైతం సైట్ అందిస్తోంది. ♦ (అడ్వర్టోరియల్) -
సుధీర్తో మూవీపై స్పందించిన రష్మీ..
-
సుధీర్తో మూవీపై స్పందించిన రష్మీ..
జబర్దస్త్ నటుడు సుధీర్ హీరోగా తెరకెక్కిన చిత్రం సాఫ్ట్వేర్ సుధీర్. ఈ చిత్రంలో సుధీర్ సరసన హీరోయిన్గా ధన్య బాలకృష్ణ నటించారు. ఈ శనివారం విడుదలైన సాఫ్వేర్ సుధీర్ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. తాజాగా సుధీర్, ధన్య ‘సాక్షి’ టీవీ లైవ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు జబర్దస్త్ సెలబ్రిటీలు వారికి కాల్ చేసి ఈ చిత్రంపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. లైవ్లో సర్ప్రైజ్ కాల్ చేసిన రష్మీ.. ధన్య, సుధీర్లకు కంగ్రాట్స్ చెప్పారు. ట్యాలెంట్ అనేది వృథా కాదనే దానికి సుధీర్ నిదర్శనమని అన్నారు. టీవీ నుంచి బిగ్ స్కీ ట్యాలెంట్ పరిచమవ్వడం మంచి పరిణామని అన్నారు. ప్రస్తుతం హాలిడే వెకేషన్లో ఉన్నానని.. త్వరలోనే సినిమా చూస్తానని చెప్పారు. సుధీర్ నవరసాలు పండించడంలో దిట్ట అని చెప్పిన రష్మీ.. త్వరలోనే సుధీర్లోని అన్ని కోణాలు చూస్తారు. ఈ సందర్భంగా సుధీర్, రష్మి కాంబినేషన్లో సినిమా ఎప్పుడూ వస్తుందని ప్రశ్నించగా.. ‘కొన్ని చర్చలు జరుగుతున్నాయి.. సుధీర్ ప్రస్తుతం ఈ సినిమాతో బీజీగా ఉన్నాడు. పరిస్థితులు ఎలా ఉంటాయో.. ఎంత త్వరగా ఇది జరుగుతుందో చూద్దాం’ అని రష్మీ తెలిపారు. అలాగే లైవ్ షోకు ఫోన్ చేసిన రామ్ప్రసాద్.. సుధీర్ను ఆటపట్టించాడు. తనదైన శైలిలో ఆటో పంచ్లు విసిరాడు. సాఫ్ట్వేర్ సుధీర్ చిత్రానికి ఇంత మంచి రెస్పాన్స్ వస్తుందని ఊహించలేదని సుధీర్ చెప్పారు. చాలా మంది ఫోన్లు చేసి సినిమా బాగుందని చెబుతున్నారని తెలిపారు. ఒకవేళ ఎవరికైనా ఈ సినిమా నచ్చకపోతే క్షమించాలన్న సుధీర్.. మరో మంచి సినిమాతో ముందుకు వస్తానని అన్నారు. ఈ సినిమాకు అనుకున్న దానికన్నా పెద్ద హిట్ అయిందన్న ధన్య.. ప్రతి ఒక్కరు ఈ సినిమాను థియేటర్లోనే చూడాలని, పైరసీకి దూరంగా ఉండాలని కోరారు. -
లినెన్ రిటైల్లోకి ‘లినెన్ హౌజ్’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లినెన్ వ్రస్తాలు, దుస్తుల విక్రయంలోకి కొత్త బ్రాండ్ లినెన్ హౌజ్ ఎంట్రీ ఇస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో దసరాలోగా 10 స్టోర్లను తెరుస్తున్నట్టు లినెన్ హౌజ్ను ప్రమోట్ చేస్తున్న కాకతీయ ఫ్యాబ్రిక్స్ డైరెక్టర్ వొజ్జా తిరుపతి రావు సోమవారం తెలిపారు. బ్రాండ్ను ఆవిష్కరించిన సందర్భంగా డైరెక్టర్లు అవిరినేని శ్రీకాంత్, త్రిపురనేని విజయ్, ఉప్పలపాటి కళ్యాణ్తో కలిసి మీడియాతో మాట్లాడారు. ‘ఫ్రాంచైజీ భాగస్వామి రూ.10–15 లక్షల పెట్టుబడి పెడితే చాలు. రూ.50 లక్షల వరకు విలువైన సరుకును కంపెనీయే సరఫరా చేస్తుంది. వ్యాపారులకు 35 శాతం మార్జిన్ ఉంటుంది. ఏడాదిలో దక్షిణాది రాష్ట్రాల్లో విస్తరించడం ద్వారా 100 ఔట్లెట్ల స్థాయికి చేరాలని కృతనిశ్చయంతో ఉన్నాం. రూ.50 కోట్ల దాకా వెచి్చస్తాం. ప్రస్తుతం లినెన్ ఫియెస్టా, లినెన్ మాయెస్ట్రో, లినెన్ ఓసియన్, బాలేశ్వర్ సింథటిక్స్, ప్యూర్ఫైన్ ఫ్యాబ్రిక్స్ కంపెనీలతో జట్టుకట్టాం. ఆదిత్య బిర్లా, రేమండ్స్, సియారామ్స్తో చర్చిస్తున్నాం. టాప్ బ్రాండ్ల లినెన్ ఉత్పత్తులన్నీ విక్రయిస్తాం’ అని వివరించారు. -
యాంకర్ రష్మీ కారు ఢీ, ఒకరికి తీవ్ర గాయాలు
అగనంపూడి (గాజువాక): నటి, యాంకర్ రష్మీ ప్రయాణిస్తున్న కారు ఢీకొన్న సంఘటనలో లారీ డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. విశాఖ జాతీయ రహదారి కూర్మన్నపాలెం ఆర్టీసీ డిపో సమీపంలో ఆదివారం రాత్రి ఈ సంఘటన చోటుచేసుకుంది. రష్మీ అనకాపల్లిలో ఒక కార్యక్రమంలో పాల్గొని తిరిగి గాజువాకకు వస్తుండగా కూర్మన్నపాలెం డిపోకు సమీపంలో ఆమె ప్రయాణిస్తున్న కారు ...రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీకొట్టింది. ఈ ఘటనలో చిత్తూరు జిల్లా గుర్రంకొండకు చెందిన లారీ డ్రైవర్ సయ్యద్ అబ్దుల్ తీవ్రంగా గాయపడ్డాడు. అనంతరం అతడిని నగరంలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు. ఇక సంఘటన సమయంలో రష్మీతో పాటు ఆమె తల్లి కూడా కారులో ప్రయాణం చేస్తున్నారు. హైదరాబాద్కు చెందిన కారు డ్రైవర్ ఎం.ఎ.గౌతమ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దువ్వాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఊరికే కామెంట్ చేస్తే ఊరుకోం
‘మీరు బాగుండరు. మీకు సినిమా అవకాశాలు ఎలా వస్తున్నాయి. తాప్సీని సూటిగా అడిగాడో నెటిజన్.‘ప్యాంట్ వేసుకోవడం మరచిపోయావా’ రకుల్ ప్రీత్సింగ్ని కామెంట్ చేశాడో ఆకతాయి.‘గ్లామరస్ రోల్స్కి నువ్వు సూట్ కావు’ లావణ్యా త్రిపాఠీని హేళన చేశాడో వ్యక్తి...సోషల్ మీడియాలో సినిమా స్టార్స్ని ఉద్దేశించి ఇలా నెగటివ్ పోస్టులు పెట్టడానికి చాలామంది రెడీ అయిపోతుంటారు. వాటికి తారలు దీటైన సమాధానాలు ఇస్తుంటారు. తాజాగా సమీరా రెడ్డి, రేణూ దేశాయ్, రష్మీ గౌతమ్లు తమపై విసిరిన విమర్శలకు‘ఊరికే కామెంట్ చేస్తే ఊరుకోం’ అంటూ ఘాటుగా సమాధానాలు విసిరారు. అవేంటోతెలుసుకుందాం. ఏది పడితే అది అనొచ్చా? ‘‘నేను ఒక రైతు కొడుకుని. రెండు దశాబ్దాలుగా వ్యవసాయం చేస్తున్నాను. మీరందరూ (యాక్టర్స్ను ఉద్దేశిస్తూ) రైతుల కోసం ఏం చేస్తున్నారు? ఏమీ లేదు. కొన్ని డబ్బుల కోసం మేకప్ వేసుకుని కెమెరా ముందు డ్రామా చేస్తున్నారు’’ అంటూ ఓ అసభ్య పదజాలంతో ఒక నెటిజన్ చేసిన కామెంట్ను స్క్రీన్షాట్ తీసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు రేణూ దేశాయ్. ఈ పోస్ట్ పై ఆమె ఇలా స్పందించారు. ఈ పోస్ట్ కచ్చితంగా చదువుతారని అనుకుంటున్నాను. ఒక సెలబ్రిటీ ఎప్పుడైనా ‘ఎఫ్’ (నెటిజన్ వాడిన అసభ్య పదజాలం) అనే పదాన్ని సోషల్ మీడియాలో ఒక అభిమాని మీద వాడితే ఏం జరుగుతుందో మీ అందరికీ తెలుసు. అది ఓ బ్రేకింగ్ న్యూస్ అవుతుంది. నిర్దయగా చాలా దారుణంగా ఆ సెలబ్రిటీని ట్రోల్ చేస్తూ దూషిస్తారు. కానీ అదే పదం... ఒక మామూలు మనిషి ఒక సెలబ్రిటీ మీద వాడితే వాళ్లు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ స్పందించకూడదు. ఏంటి ఇది? అంటే ఒక సెలబ్రిటీని ఎవరు పడితే వాళ్లు ఏది పడితే అది అనొచ్చు. దూషించొచ్చు. వాటిని ఆ సెలబ్రిటీ భరించాలి. ఎలాంటి భావోద్వేగాలకు గురి కాకూడదు. అంటే మామూలు మనుషులకు మాత్రమే భావాలు, భావోద్వేగాలు ఉంటాయి. సెలబ్రిటీలకు ఉండకూడదా? ప్రతి రోజు మీ సోషల్ మీడియాలో ఎవరో ఒకరు ఏదో రకంగా మిమ్మల్ని దూషిస్తూ, ఏవేవో పోస్టులు పెడుతూ ఉంటే వాటిని చదువుతున్నప్పుడల్లా మీకు ఎలా ఉంటుందో ఊహించుకోండి. అది కూడా రైతులకు ఏదో రకంగా సాయపడాలని నేను చేస్తున్న ప్రయత్నాన్ని విమర్శిస్తూ నన్ను దూషించడం మరీ దారుణం. నేను డబ్బు కోసం చేస్తున్నానా? పేరు కోసం చేస్తున్నానా లేదా ఇంకేదైనా కారణం కోసం చేస్తున్నానా? అనేది ముఖ్యం కాదు. దాని వల్ల మన రైతుల సమస్యలను ఎంత వరకు బయటకు తీసుకొచ్చి ప్రజల ముందు పెడుతున్నాను అన్నది ముఖ్యం. ఏదో ఒక రోజు ఈ ఊరు పేరు బయట పెట్టకుండా ఈ ట్రోల్స్ చేసేవారంతా తప్పు తెలుసుకుని, వారి శక్తి సామర్థ్యాలను ఇలా అనవసరంగా సెలబ్రిటీలను దూషించడం కోసం కాకుండా ఏదైనా మంచి పనికోసం వాడితే మంచిది. ఆలోచనా ధోరణి మారాలి ఇటీవల సమీరా రెడ్డి రెండోసారి ఓ బిడ్డకు జన్మనివ్వనున్నట్లు తెలియజేస్తూ తాను ప్రెగ్నెంట్గా ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. చాలామంది ఆమెకు అభినందనలు కూడా తెలిపారు. అయితే ఎవరూ ఊహించని విధంగా కొందరు విమర్శించారు ‘‘సమీరా.. బాగా లావైపోయావు. బిడ్డకు జన్మనిచ్చినప్పటికీ కూడా కరీనా కపూర్ ఇంకా బాగానే ఉంది’’ అన్నది ఆ విమర్శల సారాంశం. అంటే.. మొదటి బిడ్డ పుట్టాక సమీరా బరువు తగ్గకుండా అలానే ఉందన్నది వారి ఉద్దేశం కావొచ్చు. ఈ విషయం గురించి సమీరా స్పందించారు. ‘‘ఒకరికి జన్మనిచ్చిన తర్వాత కూడా కరీనా కపూర్లా హాట్గా ఉండేవారు ఉన్నారు. జన్మనిచ్చిన తర్వాత శరీరాకృతిని మామూలుగా మార్చుకోవడానికి సమయం తీసుకునే నాలాంటి వారు ఉన్నారు. నువ్వు (కామెంట్ చేసినవారిని ఉద్దేశించి) పుట్టినప్పుడు కూడా మీ అమ్మ హాట్గా ఉందా? అని అడగాలనుకుంటున్నాను. ప్రెగ్నెన్సీ అనేది ఒక సహజమైన ప్రక్రియ. ఒక అందమైన అనుభూతి. ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత బరువు తగ్గడానికి కాస్త టైమ్ పట్టొచ్చు. ఇప్పుడు రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నాను. రెండో డెలివరీ తర్వాత నా శరీరాకృతి మారడానికి మరింత టైమ్ పట్టొచ్చు. అంతమాత్రాన విమర్శిండమేనా? చేస్తున్న పని సరైనదేనా? అనిట్రోల్స్ ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అసలు మీకు ఏం కావాలి? ఒక మహిళగా ఒక బిడ్డకి జన్మనివ్వగల సూపర్ పవర్ నా దగ్గర ఉంది. తొలిసారి ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు చాలా సిగ్గుగా ఫీల్ అయ్యేదాన్ని. చాలా ఆలోచనలు నా మైండ్లో ఉండేవి. కానీ ఇప్పుడు కష్టంగా అనిపిస్తోంది. నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు చాలా కవర్ చేసుకునేదాన్ని. ఇప్పుడు అలా చేయడం లేదు. నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా హాట్గానే ఉన్నాను. ఇక్కడ గమనించాల్సింది ఒక్కటే. మన ఆలోచనాధోరణి, ఒక విషయాన్ని నెగటివ్గా చూసే దృష్టి కోణం మారాలి. ఆ ప్రయత్నాన్ని మానుకో! పీఆర్ మేనేజ్మెంట్ ట్వీటర్ యూజర్నేమ్తో నటి, యాంకర్ రష్మీ గౌతమ్ను ఒక ఆకతాయి ట్రోల్ చేశాడు. ‘‘మీతో ఓ యాడ్ ప్లాన్ చేశాం. మీ నాన్నగారి నంబర్ మిస్సయ్యాను. ఇస్తారా?’’ అని ఆ నెటిజన్ ట్వీట్ చేశాడు. దీన్ని రష్మీ గౌతమ్ ట్యాగ్ చేస్తూ– ‘‘నా 12ఏళ్ల వయసులో మా నాన్నగారు మరణించారు. మా నాన్నగారి నంబర్ నీ దగ్గర ఉండదు. పీఆర్ మేనేజ్మెంట్ అనే పేరుతో నన్ను ఫూల్ని చేయాలనుకునే నీ ప్రయత్నాన్ని ముందు మానుకో. అమ్మాయిలను ఇబ్బందిపెట్టడానికి ఇదొక కొత్తదారిలా అనిపిస్తోంది. మీలాంటి వారు ఇండస్ట్రీకి చెడ్డపేరు తీసుకొస్తున్నారు’’ అని పేర్కొన్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే.. రష్మి తండ్రి నంబర్ను అడిగిన ట్వీట్ను సదరు నెటిజన్ ఆ తర్వాత డిలీట్ చేశారు. నెటిజన్లు ట్రోల్ చేసినప్పుడు సైలెంట్గా ఉండకుండా ఇలా ధైర్యంగా దీటైన బదులు చెప్పారు అంటూ కొందరు నెటిజన్లు అభినందించారు. -
నిప్పులు చెరిగిన యాంకర్ రష్మీ
సాక్షి, హైదరాబాద్ : పుల్వామా ఉగ్రదాడిపై ప్రతీకారకంగా పాకిస్తాన్పై యుద్దం చేయాల్సిందేనని, సర్జికల్ స్ట్రైక్ 2 జరపాల్సిందేనని యావత్ భారత్ ముక్తకంఠంతో డిమాండ్ చేస్తోంది. సోషల్ మీడియా వేదికగా ఈ దాడిలో అసువులు బాసిన భారత జవాన్లకు నివాళులర్పిస్తూ పాకిస్తాన్ దుశ్చర్యపై భారత ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సినీ నటి, బుల్లితెర యాంకర్ రష్మీగౌతమ్ ట్విటర్లో తన ఆవేదనను వ్యక్తం చేశారు. ముఖ్యంగా భారత్లోనే ఉంటూ పాక్ మద్దతుగా మాట్లాడిన వారిని ఏకిపారేశారు. పుల్వామా దాడిపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన పంజాబ్ మంత్రి, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధును సైతం ఈ బుల్లితెర యాంకర్ వదిలి పెట్టలేదు. ‘దేశ విభజన సమయంలోనే పాక్ వైపుకి వెళ్ళాల్సింది. కానీ మన దురదృష్టం కొద్దీ ఈ దేశంలో ఉన్నాడు.’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ‘ఉగ్రవాదానికి మతం, జాతి ఉండదు’ అంటూ సిద్ధూ వివాదస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ( చదవండి : ‘సిద్ధూని తీసేయకపోతే చూడం’) పాకిస్తాన్ జిందాబాద్ అంటూ షోయబ్ హఫీజ్ అనే నెటిజన్ చేసిన కామెంట్కు రష్మీ గౌతం ఆగ్రహంతో ఊగిపోయింది. ‘నీ పాకిస్థాన్ గొప్పతనం ఏంట్రా? సాలే, మాతోనే అస్థిత్వం, లేకపోతే నువ్వు దానితో సమానం.. మూసుకుని కూర్చో.. దేశ వ్యతిరేక విధానం సిగ్గులేని చర్య.. ’ అని నిప్పులు చెరిగారు. ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్ స్టూడెంట్ చేసిన కామెంట్పై కూడా ఘాటుగానే కామెంట్ చేశారు. ‘ఎలాంటి ఆనవాళ్ళు లేకుండా ఈ నాకొడుకులను ఏరి పారెయ్యాలి’.. అంటూ తన ఆవేశాన్ని వెళ్ళగక్కారు.. ఈ సందర్భంగా పలువురు నెటిజన్స్, రష్మీకి మద్దతుగా పోస్ట్లు చేస్తున్నారు. (చదవండి: సిద్ధు వివాదాస్పద వ్యాఖ్యలు) Teri Pakistan ki aise ki tesi Sale tum nikale hi humane HO bacha samhjke maaf karte rahe hai Hum hai tho tum HO Varna tum maati ke barabar Koi asthitva nahi hai tumhara Even few of ur pak states are named after us So shut the fuck up https://t.co/EsqY2pU2Nt — rashmi gautam (@rashmigautam27) February 15, 2019 At the time of partition he was supposed to go to the other side sadly to our bad luck he stayed back here https://t.co/9JSN8z3epP — rashmi gautam (@rashmigautam27) February 16, 2019 -
అవును..‘ఆ’ ముద్ర పడిపోయింది : రష్మీ
సాక్షి, సిటీబ్యూరో :ఆమె బుల్లి తెరపై చిన్న దుస్తులకు తెరలేపారు. వెండితెరపైనా వన్నె చిన్నెలు ఆరబోశారు. నటిగా పరిచయమైనా గ్లామర్ తారగానే రాణిస్తున్నారు. టీవీ వీక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు... సినీ ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు కొత్తగాపరిచయమయ్యే అందాల హోరు... రష్మీ గౌతమ్. గత కొంతకాలంగా హాట్ స్టార్ ఇమేజ్ను సినిమా సినిమాకీ పెంచుకుంటూ పోతున్న రేష్మీ... ఇప్పుడు ‘అంతకు మించి’ హీట్పంచుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ వారం సండే సెలబ్రిటీ రష్మీ ‘సాక్షి’తో పంచుకున్న ముచ్చట్లివీ... ? సుధీర్ విషయంలో రూమర్లపై మీ స్పందన. మీరే అంటున్నారు కదా రూమర్ అని. అదే నా సమాధానం. మేము కలిసి నటించాం. సహ నటీనటులం. అంతే.. అంతకు మించి ఏమీ లేదు. కాబట్టి చెప్పడానికి కూడా ఏమీ లేదు. ? పెళ్లి టైమ్ వచ్చిందా. తాతగారు అంటారు... చావు, పెళ్లి రెండూ చెప్పిరావు. అవి వచ్చే టైమ్ వస్తే ఆపలేం అని. చూద్దాం రానివ్వండి. ? మీ తాజా చిత్రం గురించి... ‘అంతకు మించి’ ఫుల్ లెంగ్త్ కమర్షియల్ మూవీ. హారర్, గ్లామర్ రెండూ పుష్కలంగానే ఉంటా యి. ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఇది నాకు థర్డ్ హారర్ మూవీ. ? ఎలాగైతేనేం సెక్స్ సింబల్ సాధించారు. అవును.. ఆ ముద్ర పడిపోయింది. అయితే ఆ ముద్ర కావాలని నేను డెలిబరేట్గా చేయలేదు. కళాకారులుగా మేము ప్రయోగాలు చేయాలనుకుంటాం. మొదట్లో కరెంట్, ప్రస్థానం లాంటి సినిమాలు చేశాను. అప్పటి నుంచి అన్నీ అలాంటి సైడ్ రోల్స్, ఫ్రెండ్ క్యారెక్టర్స్ వచ్చాయి. అంటే నా గ్రోత్ అక్కడితో ఆగిపోయింది. సినిమాల్లోకి ఎవరైనా లీడ్ రోల్స్ చేయాలనే వస్తారు. కొందరికి కుదురుతుంది. కొందరికి కుదరదు. అంతమాత్రానా ఆగిపోవాలనుకోరుగా... నేనూ అలాగే వచ్చాను. కానీ ఇండస్ట్రీలో ఎవరూ తెలిసిన వారు లేరు. దీంతో వచ్చిన ఆఫర్లు వచ్చినట్టు చేసుకుంటూ వెళ్లాను. తొలి సినిమాల తర్వాత అలా కాదని, డిఫరెంట్గా ఉందని ‘గుంటూర్ టాకీస్’ ట్రై చేశాను. అది క్లిక్ అయింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో గ్లామర్ అనేది త్వరగా ఎక్కుతుంది. ఆర్టిస్ట్గా నేను ప్రయత్నించాను. అవి క్లిక్ కాలేదు. ఇలా క్లిక్ అయిపోయింది. కరెంట్, ప్రస్థానం సినిమా టైమ్లో ఆ స్టాంప్ పడిపోయింది. ఇప్పుడు ఈ స్టాంప్ పడింది. ? మరి ఆ ముద్ర నుంచి బయటకు రావాలని లేదా. ఈ స్టాంప్ నుంచి బయటకు రావడానికి నేనేమీ ప్రయత్నం చేయడం లేదు. నా మీద నమ్మకం ఉంచి పెట్టుబడి పెట్టి సినిమాలు నిర్మించే నిర్మాతకు డబ్బులు రావాలి. వాళ్లు సేఫ్గా ఉండాలి. అలా జరగాలంటే నాకు వీలైనంతగా నావైపు నుంచి సహకారం అందించాలి. హారర్, గ్లామర్ డోస్ ఉండే సినిమాలు మాస్కి నచ్చుతాయి. ఆ స్టాంప్ నుంచి బయటకు రావాలని కాకపోయినా... కొత్తగా కనపడాలనే ప్రయత్నమైతే కచ్చితంగా చేస్తాను. అందుకే ఈ సినిమా అయిపోయాక ఇకపై హారర్ మూవీ చేయనని డిసైడ్ అయిపోయాను. ? ప్రస్తుతం జర్నీ ఎలా ఉంది. చాలా బాగుందండీ. అటు సినిమా, ఇటు టీవీ, ఇంకా పబ్లిక్ ఈవెంట్లు. కాకపోతే ఇండస్ట్రీలో సినిమా సినిమాకు కాస్త గ్యాప్ వస్తే చాలు... ఏమిటి సినిమాల్లేవా అంటూ అడుగుతారు. అరె.. నేను వారానికి రెండుసార్లు టీవీలో, ఈవెంట్లలో కనిపిస్తూనే ఉన్నాను. అయినా అలా అనేస్తుంటారు. ? టీవీల్లోనూ పొట్టి దుస్తుల ట్రెండ్ సెట్టర్ మీరే కదా. థ్యాంక్స్ అండీ. టీవీ షోస్లో కూడా మేమేమీ కావాలని అనుకొని చేయలేదు. కొత్తదనం కోసం కొన్ని ప్రయోగాలు చేస్తాం. ఆడియన్స్ యాక్సప్టెన్స్ని బట్టి మా నెక్టŠస్ స్టెప్ ఉంటుంది. మీరే అన్నారుగా.. ట్రెండ్ సెట్టర్ అని. ఇప్పుడు టీవీలో చాలామంది పొట్టి డ్రెస్సులు వేసుకుంటున్నారు. అంటే అది చూసే వారికి నచ్చుతుందనేగా. గతంలో టీవీ అంటే చిన్న చూపు ఉండేది. (అయితే ఇప్పుడు చిన్న డ్రెస్సింగ్ చూపు వచ్చిందంటారా? అని అడిగితే... ఆ అవును అంటూ నవ్వులు). ఇది టూ సైడెడ్ థింగ్. ఆల్ అబౌట్ డిమాండ్ అండ్ సప్లయ్.. అంతే. ? మీ హాబీలు, ఫిట్నెస్ వర్కవుట్. పర్సనల్ హాబీలన్నీ ప్రొఫెషన్స్ అయిపోయాయి. స్విమ్మింగ్ అనుకున్నా.. డ్యాన్స్ అనుకున్నా... అవన్నీ సినిమాల్లో చేస్తున్నాను. గార్డెనింగ్ బాగా ఇష్టం. ఇక ఫిట్నెస్ కోసం యోగా రెగ్యులర్గా చేస్తుంటాను. ? హైదరాబాద్లో సెటిలైనట్టేనా.. నాకొక బేస్ లేదు. డిఫరెంట్ లాంగ్వేజెస్లో మూవీస్ చేస్తున్నాను. ప్రస్తుతం వైజాగ్లో ఫ్యామిలీ ఉంటోంది. నేను తరచూ ట్రావెల్ చేస్తూ ఉంటాను. ఏదేమైనా తెలుగు ఇండస్ట్రీలో ఉండాలంటే హైదరాబాద్లో ఉండాలి. గతంలో వైజాగ్ నుంచి వస్తూ.. వెళ్తూ ట్రై చేశాను. ముంబై నుంచి ఫ్లైట్ టికెట్ ఇవ్వాలంటే ఓకే.. కానీ వైజాగ్ నుంచి కొంచెం కష్టం. ? ఇప్పుడు కొందరికి సక్సెస్ చాలా తేలిగ్గా వచ్చేస్తున్నట్టుంది. ఒకప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది. నిజం చెప్పాలంటే ఇప్పుడు ఓవర్నైట్ స్టార్స్ బాగా వచ్చేస్తున్నారు. యూట్యూబ్, సోషల్ మీడియా... చాలా ఎక్స్పోజర్ వచ్చేసింది. ఒకప్పుడు సినిమా, టీవీలో చూస్తే చూసినట్టు లేకపోతే లేదు. ఇప్పుడు అలా అని లేదు. చాలా ప్లాట్ఫామ్స్ వచ్చేశాయి. ? రేష్మీ అంటే కేవలం గ్లామరేనా? అంతకు మించి ఉందా! లేదు.. అంతకు మించి ఉంది. దీనిని నేను నమ్ముతున్నాను. మీరూ నమ్మండి. అన్ని భాషల్లో కలిపి నేను 25కు పైగా సినిమాలు చేశాను. ప్రస్థానం, కండైన్ (తమిళం), గురు (కన్నడ) సినిమాలకు, యువ సీరియల్కు నాకు ఎంతో మంచి పేరొచ్చింది. నా మీద, నా ప్రతిభ మీద నమ్మకం ఉంది.. కాబట్టే నేను ఇండస్ట్రీలో ఉండగల్గుతున్నాను. ? అమ్మాయిలు కొన్ని పనులు చేస్తే పైకి వస్తారా? ఇండస్ట్రీలో మాత్రమే కాదు ఎక్కడైనా సరే... సక్సెస్ఫుల్, తనకంటూ ఒక మార్కు వేసిన ప్రతి అమ్మాయి విషయంలో ఇలాంటి దురభిప్రాయం చాలా మందిలో చూస్తున్నాను. సినిమాల్లో అయితే ఏముందీ... ఎక్స్పోజ్ చేసి వచ్చింది. వీరితో పడుకుంది.. వారితో పడుకుందీ.. అందుకే అలా పైకి వచ్చేసింది అంటూ ఈజీగా అనేస్తుంటారు. కానీ ఎవరైనా సరే ప్రతిభ ఉంటేనే రాణిస్తారు. అంతే తప్ప పిచ్చి పిచ్చి వేషాలు వేసి ఎవరూ పైకి రాలేరు. -
ఆ ఇమేజ్ను ఎంజాయ్ చేస్తున్నా: రష్మీ
సాక్షి, హైదరాబాద్: ‘నా మీద వేసిన గ్లామర్ డాల్ ముద్రను నేను కోరుకున్నా.. లేకున్నా, ఆ ఇమేజ్ను మాత్రం ఎంజాయ్ చేస్తున్నాను’ అని చెప్పింది బుల్లితెర, వెండి తెర నటి రష్మీ గౌతమ్. పంజగుట్టలోని టీబీజెడ్ ది ఒరిజినల్ షోరూమ్లో శుక్రవారం ఆమె టెంపుల్ కలెక్షన్ను విడుదల చేసింది. ఈ సందర్భంగా రష్మీ మాట్లాడుతూ... ‘భారతీయతను ప్రతిబింబించే ఆభరణాలు నాకిష్టం. ఆభరణాలు ధరిస్తే అందం, ఆనందం మాత్రమే కాదు.. అవి రేపటి ఆదాయానికి పెట్టుబడి కూడా’ అని పేర్కొంది. షోరూమ్ నిర్వాహకులు మాట్లాడుతూ... దేశంలోని సంస్కృతి సంప్రదాయాలు, ఆధ్యాత్మిక విశ్వాసాలను పరిగణలోకి తీసుకొని టెంపుల్ జ్యువెలరీని రూపొందించామని చెప్పారు. కాగా, రష్మీ గౌతమ్ తాజా సినిమా ‘అంతకు మించి’ ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన మరుసటి రోజే ఈ సినిమా వివాదంలో చిక్కుకుంది. అంతకుమించి సినిమా విషయంలో తనకు అన్యాయం జరిగిందంటూ ఆ సినిమా నిర్మాత గౌరీకృష్ణప్రసాద్ శుక్రవారం బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
వివాదంలో రష్మీ సినిమా!
సాక్షి, హైదరాబాద్: సతీష్ జై, రేష్మి జంటగా నటించి శుక్రవారం విడుదలైన అంతకుమించి సినిమా విషయంలో తనకు అన్యాయం జరిగిందంటూ ఆ సినిమా నిర్మాత బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు తెలిపిన మేరకు.. శ్రీకృష్ణాక్రియేషన్స్ బ్యానర్పై నిర్మాత గౌరీకృష్ణప్రసాద్ అంతకుమించి సినిమాను రిజిస్టర్ చేయించాడు. సినిమాను మొదలుపెట్టిన ఆయన మధ్యలో ఆర్థిక పరమైన ఇబ్బందులు తలెత్తడంతో కమలాపురి కాలనీకి చెందిన సతీష్ జై ఈ సినిమాను తానే హీరోగా, నిర్మాతగా పూర్తిచేయడానికి ముందుకొచ్చాడు. ఇందులో భాగంగానే సినిమా నిర్మాణానికి అవసరమైన రూ.50లక్షల పెట్టుబడిని ఇప్పటికే తాను పెట్టినట్లు గౌరీకృష్ణప్రసాద్ హీరోకు తెలియజేశాడు. ఆ డబ్బులు ఇవ్వడానికి అంగీకిరంచిన సతీష్ సినిమాను పూర్తిచేశాడు. తనకు ఇవ్వాల్సిన డబ్బుల విషయంలో గౌరీకృష్ణప్రసాద్ హీరో సతీష్జాయిను నిలదీయగా స్పందించలేదు. దీంతో బాధిత నిర్మాత కోర్టును ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలో కోర్టు ఈ సినిమాను సెప్టెంబర్ నాలుగు వరకు విడుదల చేయవద్దంటూ తీర్పున్చిందని అయితే తీర్పుకు వ్యతిరేకంగా సినిమాను విడుల చేశారని గౌరీకృష్ణ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా డబ్బులు ఇస్తానని నమ్మించిన సతీష్ ముందుగానే ఈ సినిమాను విడుదల చేశారని ఇదేమిటని నిలదీస్తే బెదిరింపులకు పాల్పడ్డాడని ఆరోపించారు. తనను మోసం చేయడమే కాకుండా కోర్టును తీర్పును పక్కదోవ పట్టించిన సతీష్పై కేసు నమోదుచేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. బంజారాహిల్స్ పోలీసులు హీరో సతీష్జాయిపై క్రిమినల్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆగస్టు 24న ‘అంతకు మించి’
జై, రష్మి గౌతమ్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న హర్రర్ థ్రిల్లర్ మూవీ అంతుకు మించి. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను ఆగస్టు 24న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. రిలీజ్ డేట్ను ప్రకటించిన ఆర్ ఎక్స్100 చిత్ర దర్శకుడు అజయ్ భూపతి మాట్లాడుతూ.. ‘అన్ని జోనర్ ల కంటే హర్రర్, థ్రిల్లర్ తీయడం చాలా కష్టం. సౌండ్ ఎఫెక్ట్స్ ముఖ్య పాత్ర పోషిస్తాయి. అలా ఉంటేనే సినిమాకి ప్లస్ అవుతుంది. అదే అంతకుమించి సినిమాలో కనపడుతోంది. ట్రైలర్ చాలా బాగుంది, రొమాంటిక్ సీన్స్ బాగున్నాయి. ఇక ఈ చిత్ర హీరో కమ్ నిర్మాత జై నాకు మంచి మిత్రుడు. మొదటిసారిగా తను చేస్తున్న ఈ ప్రయత్నం సక్సెస్ అవ్వాలని ఆశిస్తున్నా. ఈ చిత్రం ఆగస్టు 24న విడుదలవుతోంది తప్పకుండా అందరూ చూసి ఆదరించాలని కోరుతున్నాను’ అన్నారు. దర్శకుడు జానీ మాట్లాడుతూ.. ‘మా సినిమా ట్రైలర్ ను సుకుమార్ గారు విడుదల చేశారు.. మంచి రెస్పాన్స్ వచ్చింది. రష్మీ గారు చాలా బాగా నటించారు. తనే ఈ సినిమాకు హైలెట్ అని చెప్పొచ్చు. హీరో జై కొత్తవాడు అయినా ఎక్కడా ఆ ఫీల్ కలగదు. అనుభవం ఉన్న నటుడిలా నటించాడు. ఇది నా డెబ్యూ. ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను’ అన్నారు. హీరో జై మాట్లాడుతూ.. ‘సినిమా లాస్ట్ టూ రీల్స్ లో ఆడియన్స్ కచ్చితంగా భయపడతారు. ఇంటర్వెల్ బ్యాంగ్ లో టైటిల్ పడుతుంది. అంతకు మించి అని అప్పుడు అర్థం అవుతుంది ఈ సినిమాకు ఈ టైటిల్ ఎందుకు పెట్టారు అని. రష్మీ గారు అల్టిమేట్ పెర్ఫామెన్స్ తో సినిమాకు ప్రాణం పోశారు. మా సహ నిర్మాతలు భాను, కన్నాలు నాకు ఎంతగానో సహకరించారు. అందుకే ఈ సినిమా ఇంతబాగా వచ్చింది. ఖచ్చితంగా అందరికీ నచ్చి తీరుతుంది’ అని అన్నారు. హీరోయిన్ రష్మీ మాట్లాడుతూ.. ‘అందరి ఎఫర్ట్ ఈ అంతకు మించి సినిమా. చాలా ఎంజాయ్ చేసి కష్టపడి పని చేసాము. నిర్మాతల ముఖాల్లో స్మైల్ కనపడితే తృప్తిగా ఉంటుంది. అదే ఈ చిత్ర నిర్మాతల్లో నేను చూశాను. హీరో కమ్ ప్రొడ్యూసర్ జై మంచి నటుడే కాదు మంచి టెక్నికల్ నాలెడ్జ్ కూడా ఉంది. ఈ చిత్రం ఎక్కువగా నైట్ షూట్స్ చేశాము. ఇందులో నేను డూప్ లేకుండా స్టంట్స్ కూడా చేశాను. సినిమా హారర్ థ్రిల్లర్ గనుక అందరికీ నచ్చి తీరుతుందని భావిస్తున్నా’ అన్నారు. -
సుధీర్ను పెళ్లి చేసుకో.. రష్మీ ఘాటు రిప్లై!
హైదరాబాద్ : సెలబ్రిటీల జీవితాల్లోకి తొంగి చూడాలని కొందరు అత్యుత్సాహం చూపిస్తారు. ఈ క్రమంలో సెలబ్రిటీలు వాళ్లకు ఘాటుగా బదులివ్వడం తరచుగా చూస్తుంటాం. సరిగా ‘జబర్దస్త్’ యాంకర్, నటి రష్మీ గౌతం విషయంలో ఇలానే జరిగింది. ‘‘జబర్దస్త్’ కమెడియన్ సుడిగాలి సుధీర్, మీరు (రష్మీ) మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉంటారు. మీ కెరీర్లో ఎంతో శ్రమిస్తున్నారు. మీ ఇద్దరు పెళ్లి చేసుకోండంటూ’ ప్రసన్న కుమార్ అనే నెటిజన్ రష్మీకి సలహా ఇస్తూ ట్వీట్ చేశాడు. ఈ విషయంపై యాంకర్ రష్మీ ఎంతో హుందాగా, ఘాటుగానూ సమాధానమివ్వడం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ‘మేమిద్దరం (సుధీర్, నేను) మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని నీకెలా తెలుసు. స్క్రీన్ మీద చూసి నువ్వు అలా భావించి ఉంటావు. రీల్ లైఫ్.. రియల్ కాదని తెలుసుకో. వీక్షకులకు వినోదాన్ని పంచేందుకు ప్రోగ్రామ్స్లో సరదాగా ఉంటాం. అంతేకానీ ఎవరిని పెళ్లి చేసుకోవాలన్నది మాకు తెలుసు. మా ఇష్టం. మీ సలహాలు అక్కర్లేద’ని రష్మీ బదులిచ్చారు. ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. ఇలాంటి సలహాలు ఇవ్వడం సరైంది కాదని, వారి వ్యక్తిగత జీవితాన్ని వారికి వదిలేయాలని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. అది కేవలం తన అభిప్రాయమేనని.. వాక్ స్వాతంత్ర్యపు హక్కును మాత్రమే వాడుకున్నట్లు ప్రసన్న కుమార్ మళ్లీ ట్వీట్ చేశాడు. అభ్యంతరకర విషయాలు మాట్లాడనంత వరకు ఎలాంటి సమస్య ఉండదన్నాడు. -
గుంటూరులో రష్మీ సందడి
ఎస్వీఎన్ కాలనీ(గుంటూరు): జబర్ధస్త్ యాంకర్, హీరోయిన్ రష్మీ ఆదివారం గుంటూరులో సందడి చేశారు. పట్టాభిపురం ప్రధాన కూడలిలో కొత్తగా ఏర్పాటు చేసిన గ్రీట్రెండ్స్ సెలూన్ ప్రారంభోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. రష్మీ మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో మహిళలు, పురుషులు అందానికి తగిన ప్రాధాన్యమివ్వడం మంచి పరిణామమన్నారు. జబర్ధస్త్ షోతో తనకు మంచి గుర్తింపు వచ్చిందని ఆమె గుర్తు చేసుకున్నారు. మంచి పాత్రలుదొరికితే సినిమాల్లోనూ నటించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. కేవీన్కేర్ గ్రీన్ట్రెండ్స్ పట్టాభిపురం ఫ్రాంచేజీ అధినేత సైనిక నేతాజీ పాల్గొన్నారు. -
అనుమతి లేకుండా ఫొటో వేస్తారా?: యాంకర్ రష్మి
సాక్షి, హైదరాబాద్ : ఉత్తర అమెరికా తెలుగు అసోసియేషన్ (నాటా)పై బుల్లితెర హాట్ యాంకర్, నటి రష్మిగౌతమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికాలో నాటా నిర్వహించే ఓ కార్యక్రమానికి తాను హాజరవుతున్నట్లు నిర్వాహకులు ప్రచారం చేసుకుంటున్నారని ట్విటర్ వేదికగా మండిపడ్డారు. ఈ విషయంలో తనని ఎవరు సంప్రదించలేదని, తన అనుమతి లేకుండా ఫొటో ఎలా వేస్తారని ప్రశ్నించారు. ఇలా తన అనుమతి లేకుండా ఫొటోలు వేయడం ఇదే తొలి సారి కాదన్నారు. ఫొటోలు వేసేముందు అంగీకార పత్రాలను కూడా చూసుకోరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఫొటోలను గుర్తించిన కొందరు ట్విటర్లో తనకు ట్యాగ్ చేయడంతో తెలిసిందని పేర్కొన్నారు. ఇక నాటా నిర్వహించే ఈ కార్యక్రమానికి హీరో ప్రభాస్, డైరెక్టర్ శ్రీనువైట్లతో కలిసి రష్మి హాజరవుతున్నట్లు నిర్వాహకులు కరపత్రాలతో ప్రచారం చేస్తున్నారు. How can they put me up here as a guest when no one even asked me in the very 1st place and this isn’t the 1st time y dont these organisations actually check for the official acceptance letter before putting the pics up can some one find and tag this association pic.twitter.com/DRFwldDyO2 — rashmi gautam (@rashmigautam27) May 20, 2018 @natatelugu to who so ever concern... no one approached me for this event and May I request the management to pls check with the artist for an official acceptance letter before starting the publicity @nriwala #nataconvention2018 pic.twitter.com/3KWd1tqxIE — rashmi gautam (@rashmigautam27) May 20, 2018 -
కాస్టింగ్ కౌచ్పై స్పందించిన రష్మీ
సాక్షి, సినిమా: క్యాస్టింగ్ కౌచ్పై ఇంతకు ముందు కోలీవుడ్లో సుచీ లీక్స్ ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. పలువురి గుండెల్లో రైళ్లు పరుగెత్తించిన ఈ క్యాస్టింగ్ కౌచ్ కొన్ని రోజులుగా శ్రీరెడ్డి లీక్స్గా టాలీవుడ్ను ఊపేస్తోంది. దీనిపై ఇండస్ట్రీలో చాలా మంది చాలా రకాలుగా స్పందించారు. అయితే తాజాగా నటి, యాంకర్ రష్మీ గౌతమ్ తన ట్విటర్ వేదికగా స్పందించారు. ‘మహిళలపై లైంగిక వేధింపులు ప్రతిచోట జరుగుతున్నాయి. కేవలం సినీ ఇండస్ట్రీనే లక్ష్యంగా చేసుకొని దీన్ని ఇంకా సాగదీయకండి. కాస్టింగ్ కౌచ్ అంటూ కేవలం సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేయకండి. ఇక ఇప్పటికైనా ఈ టాపిక్కి ఫుల్స్టాప్ పెట్టేసి, ఇలాంటి చౌకబారు ఆలోచనలు మానుకోండి’ అని తన ట్విటర్లో పేర్కొన్నారు. Sexual exploitation of women happens every where address the bigger issue and stop targeting the film industry in the name of #castingcouch let’s do our bit to put an end to this rather than making it a topic for cheap thrills https://t.co/D3hIB2KDuP — rashmi gautam (@rashmigautam27) May 11, 2018 -
ఇలాంటి వార్తలు వినడం నచ్చడం లేదు..
సాక్షి, హైదరాబాద్: ఓ ప్రముఖ న్యూస్ చానల్లో న్యూస్ రీడర్గా పనిచేస్తున్నవెంకన్నగారి రాధిక (36) ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. డిప్రెషన్లో ఉన్న రాధిక ఆదివారం రాత్రి 10.40 సమయంలో విధులు ముగించుకుని ఇంటికి వచ్చి, అపార్టుమెంట్ 5వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై పలువురు టీవీ, సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విషయంపై యాంకర్ రష్మీ గౌతమ్ కూడా స్పందించింది. ఆత్మహత్యతో బాధలు పోవని, జీవితాన్ని బాగుచేసుకునే అవకాశాన్ని ఆత్మహత్య దూరం చేస్తుందని రష్మీ ట్వీట్ చేసింది. ఆమెను ఎప్పుడూ కలవలేదని.. కానీ ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్టు తెలిపింది. శారీరక విశ్లేషణే కాదు మానసిక విశ్లేషణ కూడా ముఖ్యం... మానసిక వైద్యుడిని కలిసినంత మాత్రాన మనం పిచ్చివాళ్లమైపోయినట్టు కాదు.. మానసిక ఒత్తిడే ఈ రోజుల్లో మనిషి ప్రాణాలు తీస్తోంది.. డిప్రెషన్ అనిపించినప్పుడు స్నేహితులతో, కుటుంబ సభ్యలతో మన బాధలు పంచుకోవాలి.. అంతేకానీ ఆత్మహత్యలు చేసుకోవద్దు.. నిద్ర లేవగానే ఇలాంటి వార్తలు వినడం నచ్చడం లేదని రష్మీ ట్వీట్లో పేర్కొంది. -
జీఎస్టీ-2లో నటిస్తా..!
సాక్షి, హైదరాబాద్ : జీఎస్టీ-2(గాడ్ సెక్స్ అండ్ ట్రూత్)లో నటించేందుకు తాను సిద్ధమని యాంకర్, నటి రష్మీ గౌతమ్ అన్నారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తే కచ్చితంగా జీఎస్టీ-2లో నటిస్తానని తెలిపారు. బుధవారం ట్విట్టర్ ఫాలోవర్లతో ఆమె కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు జవాబిచ్చారు. ఈ సందర్భంగా ఓ వ్యక్తి ‘జీఎస్టీ 2’లో నటిస్తారా?అని ప్రశ్నించారు. దీనికి ఆమె ‘నటిస్తా.. కానీ ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించాలి’ అని బదులిచ్చారు. అనంతరం మరో అభిమాని మీకు బాయ్ఫ్రెండ్ ఉన్నారా? అని అడిగారు. దానికి ఆమె ‘అవును.. ఉన్నారు’ అని ట్వీట్ చేశారు. -
‘నేను అనసూయ గార్డియన్ను కాదు’
స్టార్ యాంకర్, టాలీవుడ్ నటి అనసూయ భరద్వాజ్ ఓ బాలుడి చేతిలో ఫోన్ పగలగొట్టిందని, దుర్బాషలాడిందని బాధిత బాలుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై ఓ నెటిజన్ రష్మికి ట్వీట్ చేశాడు. ‘అనసూయకు పబ్లిక్తో ఎలా ఉండాలో చెప్పండి నేర్చుకుంటుంద’ని ఆ ట్వీట్లో పేర్కొన్నాడు. దీనికి సమాధానంగా.. ‘నేను ఆమె గార్డియన్ను కాదు’ అని ట్వీట్ రష్మి చేసింది. అంతేకాక ఆమె నిజ జీవితంలో జరిగిన ఒక విషయాన్ని వరుస ట్వీట్ల ద్వారా వెల్లడించింది. ‘మీతో నేను ఒక సంగతి చెప్పాలనుకుంటున్నాను. నేను షూటింగ్ నుంచి ఇంటికి వెళ్లే సమయంలో బైక్లపై నలుగురు యువకులు మా కారును ఫాలో అయ్యారు. వారిని తప్పించడానికి మా డ్రైవర్ ప్రయత్నించాడు. వారు అలానే వెంబడించారు. చివరికి నేను కారును ఆపించాను. ఆ యువకులు మాకు సెల్ఫీ ఇస్తే ఇక్కడి నుంచి వెళ్లిపోతామని గట్టిగా అడిగారు. మా టైం బాగుండి అదే సమయంలో అటువైపుగా పెట్రోలింగ్ వ్యాన్ వచ్చింది. పోలీసులు మాకు హెల్ఫ్ చేశారు. ఆ యువకులను పోలీసులకు అప్పగించాను. వారి లైఫ్ను నాశనం చేయాలని నేను అనుకోలేద’ అని వెల్లడించింది. -
చీరాలలో రేష్మీ సందడి
చీరాల: స్థానిక ముంతావారి సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన మై స్టోర్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సినీనటి, ప్రముఖ యాంకర్ గౌతమ్ రేష్మీ హాజరై సందడి చేశారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం ఆమె ప్రేక్షకులకు అభివాదం చేశారు. రేష్మీని చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కె.రమేష్బాబు, స్టోర్స్ నిర్వాహకులు, ప్రజలు పాల్గొన్నారు. రేష్మీని చూసేందుకు వచ్చిన ప్రజలు, అభిమానులు -
ఆయన 60 ఏళ్ల టీనేజర్!
‘‘కొత్త వారికి చాన్స్ ఇచ్చేందుకే వి4 బ్యానర్ను స్టార్ట్ చేశాం. పెద్ద బ్యానర్స్లో కొత్త డైరెక్టర్స్తో వెంటనే రిస్క్ చేయలేం. టాలెంటెడ్ యంగ్స్టర్స్ చాలామంది ఉన్నారు. అలాంటి వారికి ఛాన్స్ ఇచ్చి, వారు వి4 బ్యానర్లో ప్రూవ్ చేసుకుంటే బిగ్ బ్యానర్లో చాన్స్ ఇవ్వాలనుకుంటున్నాం. రైటర్స్ని, మ్యూజిక్ డైరెక్టర్స్ని అందరినీ ప్రోత్సహించాలనుకుంటున్నాం’’ అన్నారు ‘బన్నీ’ వాసు. ఆది, వైభవీ శాండిల్యా, రష్మీ గౌతమ్ ముఖ్య తారలుగా ప్రభాకర్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘నెక్ట్స్ నువ్వే’. వి4 క్రియేషన్స్ బ్యానర్పై ‘బన్నీ’ వాసు నిర్మించిన ఈ సినిమా నవంబర్ 3న విడుదల కానుంది. ‘బన్నీ’ వాసు చెప్పిన విశేషాలు... ∙ప్రేక్షకులు ఎంటర్టైన్మెంట్ను ఇష్టపడుతున్నారు. కథలో ఉన్న ఎంటర్టైన్మెంట్ మీద నమ్మకంతోనే ఈ సినిమా నిర్మించా. ఆది చాలా ప్రొఫెషనల్. ఒక మంచి సక్సెస్ వస్తే స్టార్హీరో అవుతాడు. ఆ సక్సెస్ ఈ సినిమాతో రావాలని కోరుకుంటున్నాను. ప్రభాకర్లో మంచి డైరెక్షన్ స్కిల్స్ ఉన్నాయని నమ్మి, మారుతి బ్యానర్లో రికమండ్ చేశాను. ప్రభాకర్ «థర్డ్ మూవీ కూడా లైన్లో ఉంది. నా పార్టనర్స్ కూడా ఓకే అంటే వి4 బ్యానర్లోనే ఆ సినిమా ఉంటుంది. నెక్ట్స్ సినిమాకి ముగ్గరు కుర్రాళ్ళు స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్నారు. ∙అల్లు అరవింద్గారు 60 ఏళ్ల వయసున్న టీనేజర్. ‘టు బి విత్ యంగ్ పీపుల్’ అనేదే అరవింద్గారి బిజినెస్ సీక్రెట్ అనుకుంటున్నా. నాకు, వంశీ (వి4లో మరో నిర్మాత)కి ఆయన గురువులాంటి వారు. ∙పవన్ కల్యాణ్గారి ఫ్యాన్ని. ఆయనతో వర్క్ చేయడం నా డ్రీమ్ ప్రాజెక్ట్. దానయ్యగారు ఒక్క మాట చెప్పి ఉండాల్సింది ‘‘అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ను ఏప్రిల్ 27నే రిలీజ్ చేయాలనుకుంటున్నాం. మహేశ్బాబు సినిమాను అదే రోజు విడుదల చేస్తామని అనౌన్స్ చేశారు. మేమే ఫస్ట్ ఏప్రిల్ 27 అని డేట్ చెప్పాం. దానయ్య (మహేశ్ సినిమా నిర్మాత) గారు ఒక్క మాట ముందుగా చెబితే మేమిద్దరం కలసి వేరేలా ప్లాన్ చేసేవాళ్లం. కానీ, ఆయన చెప్పకుండా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం బాధ అనిపించింది’’ అన్నారు ‘బన్నీ’ వాసు. ఇప్పుడు దానయ్యగారు మీకు చెబితే డేట్ మార్చుకుంటారా? అనడగితే.. ‘‘నేనే కాదు... ఇద్దరూ చొరవ తీసుకోవాలి. అది సమ్మర్ సీజన్. హిట్ సినిమాలు ఆడతాయి. నేను, లగడపాటి శ్రీధర్ (‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రనిర్మాత) గారితో మాట్లాడి ఇంకో రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం ఐదు నిమిషాల పని. ఏప్రిల్ 27న ‘ఖుషీ’ సినిమా రిలీజైంది. ఏప్రిల్ 8న బన్నీగారి బర్త్డే. 7న మేం రిలీజ్ చేయొచ్చు కానీ, రామ్చరణ్ గారి సినిమా సమ్మర్లో వస్తుందేమోనని ఏప్రిల్ 27న అని అనౌన్స్ చేశాం. ఇప్పుడు మేం భయపడి వెళ్లినట్లు ఉండకూడదు. బేసిక్గా నాకది ఇష్టం లేదు. అవసరం లేదు కూడా. పెద్దలు ఉన్నారు.. చూద్దాం ఏం జరుగుతుందో? ‘ఈగ’, ‘జులాయి’ చిత్రాల రిలీజ్ అప్పుడు రెండు సినిమాల మధ్య గ్యాప్ ఉండాలని మేం పోస్ట్పోన్ చేసుకున్నాం. అప్పుడు దానయ్యగారే ఒప్పుకున్నారు. అలా ఇండస్ట్రీలో ఒక మంచి వాతావరణం ఉండాలి. కానీ, ‘నా పేరు సూర్య...’ డేట్ ఆల్రెడీ మేం అనౌన్స్ చేశాం. ఒక్క మాట కూడా చెప్పకుండా దానయ్యగారు అలా చేయడం అన్నది కరెక్ట్ కాదనిపించింది’’ అని ‘బన్నీ’ వాసు అన్నారు. -
జబర్దస్త్లో హరితేజ ఇన్, రష్మీ అవుట్!
హైదరాబాద్: బిగ్బాస్ షో హరితేజకు మంచి క్రేజ్తో పాటు యాంకర్ అవకాశాలను తెచ్చిపెడుతోంది. బిగ్బాస్ హౌస్లో హరితేజ టాలెంట్ చూసి అవకాశాలు క్యూ కడుతున్నాయని బుల్లితెర సమాచారం. వెండి తెరపై ఎన్ని సినిమాలు చేసినా రాని క్రేజ్, బుల్లి తెరపై ఒక్క షో తోనే సొంతం చేసుకోవచ్చు అనేది యాంకర్లకు ఉన్న గట్టి నమ్మకం. గతంలో జబర్దస్త్ కామెడీ షో ద్వారా అనసూయ, రష్మీ గౌతమ్లు మంచి క్రేజ్ సంపాందించుకున్నారు. ఇప్పుడు ఆజాబితాలో బిగ్బాస్ షో ఫేం హరితేజ సైతం జబర్దస్త్ షోకు వ్యాఖ్యతగా రాబోతోందని బుల్లితెర గుసగుసలు. ఈ నేపథ్యంలో మల్లెమాల ప్రొడక్షన్ నిర్వహిస్తున్న జబర్దస్త్ షో కు హరితేజను యాంకర్గా తీసుకొన్నారని సమాచారం. షోకు ప్రేక్షకుల ఆదరణ దృష్టిలో పెట్టుకొని హరితేజ కూడా ఆ షోకి యాంకర్గా చేయడానికి అంగీకరించినట్లు సమాచారం. కొద్ది ఏళ్ల నుంచి రష్మీ ఈ షోకు యాంకర్గా చేస్తోంది. అయితే గత కొంత కాలంగా జబర్దస్త్ పై వస్తున్న విమర్శలు, హరితేజ ఫాలోయింగ్ ని దృష్టిలో ఉంచుకొని మల్లెమాల సంస్థ హరితేజకు యాంకర్గా అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అయితే మరో టాక్ కూడా నడుస్తోంది. బిగ్బాస్ సీజన్2లో అవకాశం రావడంతో రష్మీ స్వయంగా తప్పుకొందని టాక్. ఏదేమైనా మొత్తానికి జబర్దస్త్షో లో హరితేజ యాంకర్ గా అడుగు పెట్టడం మాత్రం దాదాపు ఖరారైందని సమాచారం. -
సుధీర్తో పెళ్లి.. నెగటివ్ థింకింగ్ వద్దు
సాక్షి, సినిమా : తెలుగు బుల్లితెరపై నటిగా కంటే యాంకర్గానే ఎక్కువ క్రేజ్ సంపాదించుకంది యాంకర్ రష్మీ గౌతమ్. ఆమె నటిస్తున్న చిత్రాలు పెద్దగా సక్సెస్ కాకపోతున్నా యూత్ ఫాలోయింగ్ మూలంగా అవకాశాలు మాత్రం వరుసగా వచ్చిపడుతున్నాయి. ఆది సాయి కుమార్ తాజా చిత్రం ‘నెక్ట్స్ నువ్వే’ సినిమాలో రష్మీ ఓ కీలక పాత్రలో నటించింది. ఈ నేపథ్యంలో ఫేస్బుక్లో ఫ్యాన్స్ తో చిత్రం గురించి ఆమె ముచ్చటించింది. ఈ సందర్భంగా ఆమెకు పలువురిని నుంచి ఊహించని ప్రశ్నలే ఎదురయ్యాయి. కమెడియన్ సుధీర్ తో మరీ క్లోజ్గా ఉండటంను ప్రస్తావిస్తూ ఓ అభిమాని అతన్ని పెళ్లి చేసుకుంటారా? అని ప్రశ్నించగా.. ఆమె సమాధానమిచ్చింది. తాను .. సుధీర్ కలిసి ఎక్కువ షోలు చేస్తుండటం వల్లే ప్రేక్షకుల్లో అలాంటి భావన కలిగి ఉండొచ్చన్న అభిప్రాయం వ్యక్తం చేసింది. షో హిట్ కావాలన్న ఉద్దేశ్యంతోనే తాను కాస్త సన్నిహితంగా ఉంటానే తప్ప.. అది చూసి తప్పుగా అనుకోవటం సరికాదని ఆమె తేల్చేసింది. ఇక ఆమె నటిస్తున్న చిత్రాలు వరుసగా డిజాస్టర్లు అవుతుండటాన్ని లేవనెత్తిన ఓ అభిమాని.. ఆమె నటించిన తదుపరి చిత్రం ‘నెక్స్ట్ నువ్వే’ కూడా ఫ్లాప్ అయి తీరుతుందని కామెంట్ చేశాడు. దీనిపై కాస్త అసహనానికి లోనైన రష్మీ.. సక్సెస్-ఫెయిల్యూర్ అనేది ఒక్కరిపైన ఆధారపడి ఉండదని చెబుతూ.. నెగటివ్ గా థింక్ చేయటం మానమంటూ అతనికి బెస్టాఫ్లక్ చెప్పింది. రష్మీ తెలుగు భాషపై ఒకతను సెటైర్ వేయగా.. తన తల్లిదండ్రులు తెలుగు వాళ్లు కాకపోయినా.. చదువు సమయంలోనూ భాషతో పరిచయం లేకపోయినా తన శక్తిమేర ప్రయత్నిస్తున్నానంటూ సమాధానమిచ్చింది. -
గ్లామర్పై రష్మి షాకింగ్ కామెంట్స్ !
-
నా నుంచి అభిమానులు ఏమి...
30న సినిమా విడుదల రేష్మీ గౌతమ్ బీచ్రోడ్: నగరంలో ‘తను వచ్చెనంట’ సినిమా టీమ్ సందడి చేసింది. తేజ, రేష్మీగౌతమ్ హీరో, హీరోయిన్లగా.. చలాకి చంటి ముఖ్యపాత్రలో చిత్రం రూపొందింది. వెంకట కాచర్ల దర్శకత్వంలో నిర్మాత చంద్ర శేఖర్ ఆజాద్ నిర్మించారు. ఈ నెల 30న విడుదల అవుతున్న సందర్భంగా నగరంలో చిత్ర యూనిట్ సందడి చేసింది. అనంతరం ఆర్కేబీచ్ దగ్గర వున్న ప్రైవేట్ హోటల్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రేష్మీ గౌతమీ మాట్లాడుతూ ఈ సినిమా అన్ని వ ర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందన్నారు. నా నుంచి అభిమానులు ఏమి కోరుకుంటున్నారో అన్నీ ‘తనువచ్చెనంట’లో ఉంటాయన్నారు. హీరో తేజ మాట్లాడుతూ ఇది హర్రర్, రొమాంటిక్ కామెడీ సినిమా అన్నారు. చిత్రంలో కామెడీ అద్భుతంగా పండిందన్నారు. తప్పకుండా అందర్నీ అలరిస్తుందన్నారు. నిర్మాత చంద్రశేఖర్, సహాయ నిర్మాత యశ్వాంత్ తదితరులు పాల్గొన్నారు. బీచ్ను చూస్తూ కాఫీ తాగితే ఆ కిక్కే వేరబ్బా...! సాగర్ తీరంలో పార్కేలేటర్ కాఫీ హౌస్ నిర్వహించిన సెల్ఫీ కాంటెస్ట్లో విజేతలుగా నిలిచిన పదిమందితో తను వచ్చెనంట సినిమా టీమ్ డిన్నర్ చేసింది. రేష్మీ గౌతమ్, నటుడు చెలాకీ చంటీ తదితరులు యువతీయువకుల్లో జోష్ నింపారు. ఈ సందర్భంగా పార్కెలేటర్ కాఫీ హౌస్ యజమాని మనుదీప్ రెడ్డి మాట్లాడుతూ షాపునకు వచ్చిన కస్టమర్లకు సెల్ఫీ పోటీలు నిర్వహించామని, వీరిలో పదిమందిని ఎంపిక చేశామన్నారు. ఈ సందర్భంగా రేష్మీ గౌతమీ మాట్లాడుతూ బీచ్ను చూస్తూ కాఫీ తాగడం చాలా ఇష్టమన్నారు. నటుడు చంటి మాట్లాడుతూ వైజాగ్ బీచ్ను ఎన్ని సార్లు చూసినా తనివితీరదన్నారు. ఈ కార్యక్రమంలో సెల్ఫీ కాంటెస్ట్ విజేతలు రేష్మీ, చంటిలతో సెల్ఫీలు, ఫొటోలు తీయించుకుని సందడిగా గడిపారు. -
వినోదం పక్కా
వినోదమే ప్రధానంగా తెరకెక్కిన చిత్రం ‘తను..వచ్చెనంట’. తేజ కాకుమాను, రేష్మీ గౌతమ్, ధన్యా బాలకృష్ణన్ ప్రధాన పాత్రల్లో వెంకట్ కాచర్ల దర్శకత్వంలో శ్రీ అచ్యుత ఆర్ట్స్ పతాకంపై చంద్రశేఖర్ ఆజాద్ నిర్మించారు. రవిచంద్ర స్వరపరచిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్లో విడుదల చేశారు. చిత్రం లోగోను సీనియర్ పాత్రికేయులు వినాయకరావు, పాటల సీడీని నిర్మాతలు బీఏ రాజు, కె.రాఘవేంద్రరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ శీను ఆవిష్కరించారు. అనంతరం చిత్ర దర్శకుడు మాట్లాడుతూ - ‘‘ఇటీవల ప్రేమకథలు, హారర్, కామెడీ చిత్రాల ట్రెండ్ నడుస్తోంది. ప్రేక్షకులకు నవ్వులు పంచాలనే ఉద్దేశంతో వినోదమే ప్రధానంగా ఈ చిత్రం నిర్మించాం. ఇందులో పలు ట్విస్ట్లు ఉంటాయి’’ అని చెప్పారు. ‘‘ఇప్పటికే మా చిత్రానికి మంచి బిజినెస్ జరిగింది. రాఘవేంద్రరెడ్డిగారు మమ్మల్ని ముందుకు నడిపించారు. ఈ నెలాఖరులో సినిమా విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని నిర్మాత చెప్పారు. తేజ కాకుమాను, రేష్మి గౌతమ్, సహ నిర్మాత యశ్వంత్, పాటల రచయిత్రి డా. చల్లా భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
బంగళాలో మంచి దెయ్యం!
ఈ లోకంలో చెడ్డ దెయ్యాలు మాత్రమే ఉండవు, మంచి దెయ్యాలు కూడా ఉంటాయంటున్నారు బాలాజీ నాగలింగం. ఆయన సమర్పణలో విసినీ స్టూడియో పతాకంపై వి.లీనా నిర్మించిన చిత్రం ‘రాణిగారి బంగళా’. ఆనంద్ నందా, రష్మీ గౌతమ్ జంటగా నటించారు. డి.దివాకర్ దర్శకుడు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ నెల 29న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. బాలాజీ నాగలింగం మాట్లాడుతూ - ‘‘హారర్ కామెడీ చిత్రమిది. ‘రాణిగారి బంగళా’లో మంచి దెయ్యం ఏం చేసింది? ఆ బంగళాలో ఎలాంటి అద్భుతాలు జరిగాయి? అనేది కథ. రష్మి సింగిల్ టేక్ ఆర్టిస్ట్. చాలా బాగా నటించింది. భవిష్యత్తులో శ్రీదేవి అంత పేరు తెచ్చుకుంటుందామె. సీనియర్ నటులు శివకృష్ణ కాటి కాపరి పాత్రలో కనిపిస్తారు. చిత్రంలో రెండే పాటలున్నాయి. ‘ప్రేమకథా చిత్రమ్’ దర్శకుడు ప్రభాకర్రెడ్డి ఛాయాగ్రహణం చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది’’ అన్నారు. కాశీ విశ్వనాథ్, సప్తగిరి తదితరులు నటించిన ఈ చిత్రానికి కథ: వి.లీనా, సహ నిర్మాత: శ్రీనివాసరావు, సంగీతం: ఈశ్వర్ పేరవల్లి. -
ఆ ఇంట్లో...!
ఆ రోజు ఆమె ఇంట్లో ఒంటరిగా ఉంది. భర్త రాక కోసం ఎదురు చూస్తోంది. ఇంట్లో ఎవరో ఉన్నట్టు నీడ కనిపించింది. భర్తే ఇలా స్వీట్ సర్ప్రైజ్ ఇవ్వడానికి వచ్చాడేమో అనుకుంది. కాదేమో అనే సందేహంతో భర్తకు ఫోన్ చేసింది. అయితే ఇంట్లో ఉన్నది భర్త కాదు... మరెవరో??తర్వాత ఆమె పరిస్థితి ఏమైందనే సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘అంతం’. బుల్లితెర నటి రష్మీ గౌతమ్, చరణ్ దీప్ ముఖ్య పాత్రల్లో స్వీయదర్శకత్వంలో జి.ఎస్.ఎస్.పి కల్యాణ్ నిర్మించిన ఈ సినిమా ట్రైలర్ ఇటీవల విడుదలైంది. దర్శక-నిర్మాత మాట్లాడుతూ- ‘‘సస్పెన్స్ థ్రిల్లర్ జానర్లో సరికొత్త తరహా కథాంశంతో రూపొందించిన సినిమా ఇది. ఈ సినిమా ఫస్ట్ లుక్కు మంచి స్పందన లభిస్తోంది. అందరికీ నచ్చే కథాంశమిది. ఈ నెలాఖరులో ఈ ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: కార్తీక్ రోడ్రిగ్జ్,ఎగ్జిక్యూటివ్ నిర్మాత: వి.లక్ష్మీపతి రావ్, బి.వేణు. -
వినోదమే ప్రధానంగా ...
వినోదమే ప్రధానంగా తెరకెక్కుతున్న చిత్రం ‘తను.. వచ్చెనంట’. తేజ కాకుమాను, రేష్మి గౌతమ్, ధన్యా బాలకృష్ణన్ ప్రధాన పాత్రల్లో వెంకట్ కాచర్ల దర్శకత్వంలో చంద్రశేఖర్ ఆజాద్ నిర్మిస్తున్నారు. టాకీ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ను రచయిత, దర్శకుడు బీవీయస్ రవి విడుదల చేశారు. నిర్మాత మాట్లాడుతూ -‘‘ప్రేమ కథలతో పాటు, హారర్, కామెడీ సినిమాల హవా ప్రస్తుతం కొనసాగుతోంది. సెంటిమెంట్ ఉండే కథలను కూడా ప్రేక్షకులు ఆస్వాదిస్తున్నారు. ఈ చిత్రకథ, కథనం కొత్తగా ఉంటాయి. వినోద ప్రధానంగా సాగుతుంది. మిగిలిన మూడు పాటల చిత్రీకరణను త్వరలోనే పూర్తి చేస్తాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి లైన్ ప్రొడ్యూసర్: బెక్కం రవీందర్, కెమేరా: రాజ్కుమార్, సంగీతం: రవిచంద్ర, సహ నిర్మాతలు: లావు శ్రీమన్నారాయణ, పి.యశ్వంత్. -
ఆయనతో డేటింగ్ చేస్తున్నాను
అవును ఆయనతో డేటింగ్ చేస్తున్నాను అని ధైర్యంగా వెల్లడించింది నటి రేష్మీగౌతమ్. తమిళంలో కండేన్, మాప్పిళై వినాయగర్ చిత్రాల్లో హీరోయిన్గా నటించిన ఈ అమ్మడు ఆ తరువాత కనుమరుగైందనే చెప్పాలి. తెలుగులోనూ ఒకటిరెండు చిత్రాలు చేసిన రేష్మీ సహ నటీమణుల గ్లామర్ దాటికి తట్టుకోలేక, సరైన అవకాశాలు రాక చాలా మదనపడి చివరికి బుల్లితెరపై దృష్టి సారించింది. జబర్దస్త్లాంటి బుల్లి తెర కార్యక్రమాలతో అలరిస్తున్న రేష్మీ సినిమాల్లో రాణించాలన్న ఆశతో ఇతర హీరోయిన్లతో పోటీ పడడానికి తనూ గ్లామర్ బాట పట్టక తప్పలేదు. కురుచ దుస్తులకు, లిప్లాక్లకు, బెడ్రూమ్ సన్నివేశాలకు రెడీ అంటూ రంగంలోకి దిగిన ఈ అమ్మడు తాజాగా గుంటూర్ టాకీస్ అనే తెలుగు చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్నారు. అందులో హీరోగా సిద్ధుతో రొమాన్స్ సన్నివేశాల్లో చాలా సన్నిహితంగా నటించిందట. ఆ సన్నివేశాల దృశ్యాలు ఇప్పుడు సోషల్మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. దీంతో సిద్ధుతో రేష్మీ ప్రేమకలాపాలు అంటూ ప్రసారాలు జోరందుకున్నాయి. సంగతి తెలిసిన రేష్మీ ఆగ్రహంతో రెచ్చిపోతుందని భావించిన వారికి ఆమె రియాక్షన్ షాక్ ఇచ్చిందనే చెప్పాలి. ఇంతకీ నటి రేష్మీ స్పందన ఏమిటనుకుంటున్నారు? అవును నేను సిద్ధుతో డేటింగ్ చేస్తున్నాను. ఇది చెప్పడానికి నేనేమీ సంకోచించడంలేదు. మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం, అందుకే ఆ చిత్రంలోని సన్నివేశాలలో మా మధ్య అంతగా కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యింది అని స్పష్టం చేస్తూ విమర్శకుల నోళ్లకు మూతలు పడేలా చేసిందట. రేష్మీకి ఎంత డేర్ అంటున్నారిప్పుడు సినీవర్గాలు. -
'అందమైన అమ్మాయి'గా రేష్మీ
హైదరాబాద్ : వెండి తెర నుంచి బుల్లి తెరకు ట్రాన్స్ఫర్ అయి... జబర్దస్త్ కార్యక్రమంలో యాంకర్గా... తన హావభావాలు, మాటల గారడితో ప్రేక్షకులను సమ్మోహితులను చేస్తున్న నటి రేష్మి ప్రస్తుతం మళ్లీ వెండి తెర మీద తన నట విన్యాసాన్ని ప్రదర్శిస్తుంది. అది పల్లెటూరులోని అందమైన అమ్మాయి పాత్రలో రేష్మీ ఒదిగిపోనుంది. ప్రముఖ దర్శకుడు ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో గుంటూరు టాకీస్ చిత్రం తెరకెక్కుతుంది. ఆ చిత్రంలో తాను పోషించనున్న పాత్రకు సంబంధించిన ముచ్చట్లను బుధవారం రేష్మీ విలేకర్లతో పంచుకున్నారు. ఓ పల్లెటూరు... అందులో స్లమ్ ఏరియా... అక్కడ నివసించే అందమైన అమ్మాయిగా నటిస్తునట్లు తెలిపింది. అక్కడి ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించే పాత్ర అని పేర్కొంది. ఈ చిత్రం షూటింగ్ ప్రారంభించనున్న రెండు రోజుల ముందు దర్శకుడు ప్రవీణ్ సత్తార్ తనను కలసి చిత్రంలోని పాత్రను కళ్లకి కట్టినట్లు వివరించారని చెప్పింది. ఆ పాత్ర మనస్సుకు హత్తుకునేలా ఉందని... దీంతో కలిగిన ఆనందానికి ఉబ్బితబ్బియినట్లు పేర్కొంది. ఈ చిత్రంలోని అన్ని పాత్రలు కీలకమేనని.... అందరివి సమానమైన పాత్రలేనని వెల్లడించింది. ఈ చిత్ర బృందంతో నటిస్తుంటే కలిగే అనందం వేరంది. ప్రవీణ్ సత్తార్ ప్రముఖ దర్శకుడు. ఆయన చిత్రంలో నటించే నటీనటుల నుంచి నటనను ఎలా రాబట్టుకోవాలో ప్రవీణ్కు బాగా తెలుసునని రేష్మీ తెలిపింది. -
గుంటూరు కహానీ!
అది ఓ మెడికల్ షాపు. దాంట్లో పనిచేసే ఇద్దరు యువకులు అతితెలివితేటలతో చేసిన పని, వారి జీవితాలను మలుపు తిప్పుతుంది. మరి ఆ తర్వాత ఏమైందో తెలియాలంటే ‘గుంటూరు టాకీస్’ చూడాల్సిందే. ‘చందమామ కథలు’ చిత్రంలో జాతీయ పురస్కారం అందుకున్న ప్రవీణ్ సత్తారు దీనికి దర్శకుడు. సిద్ధు జొన్నలగడ్డ, సీనియర్ నరేశ్, లక్ష్మీ మంచు, మహేశ్ మంజ్రేకర్, శ్రద్ధాదాస్, రష్మి గౌతమ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని ఆర్.కె. స్టూడియోస్ పతాకంపై రాజ్కుమార్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా టాకీపార్ట్ చిత్రీకరణ పూర్తయింది. నిర్మాత మాట్లాడుతూ - గుంటూరు నేపథ్యంలో సాగే ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుంది. ఆద్యంతం చాలా ఉత్కంఠతతో ఈ సినిమా సాగుతుంది’’ అని తెలిపారు. ఈ చిత్రానికి ఎడిటింగ్: ధర్మేంద్ర కాకరాల, సంగీతం: శ్రీ చరణ్. -
కెమెరా ఉంటే కిర్రాకే!
రశ్మి... తెలుగు ప్రేక్షకులకు చిరపరిచితమైన పేరు. అందం, అభినయమే కాదు... చెరగని చిరునవ్వు, నాన్స్టాప్ మాటలు ఆమెకు స్పెషల్ ఎస్సెట్స్. అందుకే ఒడిశాలో పుట్టి, హైదరాబాద్లో సెటిలై... యావత్ తెలుగు ప్రేక్షకులకు దగ్గరైపోయింది. ఆ వసపిట్ట పాస్ట్ ఎక్స్పీరియెన్సెస్, ఫ్యూచర్ ప్లాన్స్ ఆమె మాటల్లో... ..:: శిరీష చల్లపల్లి నాన్నది ఉత్తరప్రదేశ్.. అమ్మది ఒడిశా. నేను హైదరాబాదీనీ. పుట్టింది ఒడిశాలో అయినా నేను పెరిగింది వైజాగ్లో. చదువంతా అక్కడే. స్కూల్డేస్ నుంచే నాకు ధైర్యం ఎక్కువ. స్టేజ్ ఫియర్ అస్సలు ఉండేది కాదు. వెయ్యి మందిలో అయినా అవలీలగా మాట్లాడగలిగేదాన్ని. ఇంకా ఎక్కడ కెమెరా ఉంటే అక్కడ వాలిపోయేదాన్ని. డాన్సు చేయడం బాగా ఇష్టం. ఫ్రెండ్స్ బర్త్డేస్లో హంగామా అంతా నాదే. పిలిపించుకుని మరీ నాతో డాన్స్ చేయించుకునేవారు. ఓన్లీ డాటర్ని కావడంతో అమ్మా, నాన్న కూడా నాకు అడ్డు చెప్పేవారు కాదు. అలా గారాబంగా పెరిగాను. ప్రజలకు దగ్గరగా... హైదరాబాద్కు వచ్చి పది సంవత్సరాలవుతోంది. 2006లో మొదటిసారి ‘ప్లీజ్ సారీ థ్యాంక్స్’ అనే తెలుగు సినిమాలో నటించాను. నాగార్జున గారు నిర్మించిన ‘యువ’ సీరియల్లో కూడా చేశాను. అలా సినిమాలు, సీరియల్స్, ప్రోగ్సామ్స్ అన్నింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు ప్రజలకు దగ్గరగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాను. గతంలో ఇన్ని అవకాశాలు లేవు. ఇప్పుడు ఫీల్డ్స్ చాలా ఉన్నాయి. స్కోప్ ఎక్కువగా ఉంది. అందుకే చిన్నా పెద్ద అన్న తేడా లేకుండా వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ ముందుకెళ్తున్నాను. ఫిట్నెస్ సీక్రెట్... ఇక నా హాబీస్ విషయానికొస్తే స్విమ్మింగ్ అంటే చాలా ఇష్టం. నా ఫిట్నెస్కి కారణం కూడా అదే. నాకు జూబ్లీహిల్స్లోని ఉలవచారు రెస్టారెంట్లో ‘కూచిపూడి సముద్రం తాళి’ అంటే చాలా ఇష్టం. స్పైసీ ఫుడ్ బాగా తింటాను. వంటలు చేయడంలో ఎక్స్పర్ట్ కాదుగానీ... అప్పుడప్పుడు ఎక్స్పరిమెంట్స్ చేస్తూ ఉంటాను. ‘వ్యూహం’తో... నేను డిఫికల్ట్ పర్సన్ని. ఎదుటివారి ప్రవర్తనను బట్టే నా బిహేవియర్ ఉంటుంది. ఎక్కువగా ఎవరితోనూ క్లోజ్ అవ్వను. అలా అని ఫ్రెండ్స్ లేరని కాదు. ఉన్నారు... కానీ అంత క్లోజ్ కాదు. అందుకే అందరూ నన్ను హైపర్ యాక్టివ్ అంటారు. అంత ఈజీగా అలసిపోను. అదే నా ప్లస్ పాయింట్. ప్రస్తుతం ‘వ్యూహం’ సినిమాలో చేస్తున్నాను. అది త్వరలో రిలీజ్ కాబోతోంది. నా ప్రోగ్రామ్స్ని ఆదరిస్తున్నట్టే సినిమాలో నా పాత్రను ఆదరిస్తారని ఆశిస్తున్నా.