May 25, 2022, 06:10 IST
సాక్షి, న్యూఢిల్లీ: ఉదయ్ పూర్ నవ సంకల్ప్ చింతన్ శిబిర్లో తీసుకున్న నిర్ణయాలను కాంగ్రెస్ పార్టీ కార్యాచరణలో పెట్టడం ప్రారంభించింది. అందులో...
May 24, 2022, 14:17 IST
సంస్థాగత మార్పులే లక్ష్యంగా ఇటీవలే రాజస్థాన్ వేదికగా కాంగ్రెస్ పార్టీ చింతన్ శిబిర్ను నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ భేటీలో పార్టీకి పూర్వవైభవం...
May 21, 2022, 17:13 IST
రాజీవ్ గాంధీ రాజకీయాల్లోకి రావడం అన్యమనస్కంగానే జరిగిపోయింది. వాస్తవానికి తన మనవడు రాజీవ్ గాంధీ రాజకీయాల్లోకి రావాలని నెహ్రూ ఏనాడూ కోరుకోలేదట
May 14, 2022, 21:20 IST
కాంగ్రెస్ సంస్థాగత మార్పుల కోసం రాజస్తాన్లోని ఉదయ్పూర్లో చింతన్ శిబిర్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా చింతన్ శిబర్ జరుగుతున్న...
April 28, 2022, 13:44 IST
మనవాళ్లకు ధైర్యం లేకనే కదా ఆయనను తీసుకోమన్నది!
March 14, 2022, 12:59 IST
జైపూర్: ఇటీవల వెలువడిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ భారీ విజయాన్ని అందుకుంది. ఓటర్లు మరోసారి కాషాయ జెండాను ఎగురువేశారు. దీంతో...
March 12, 2022, 20:30 IST
కాంగ్రెస్కు వరుస షాక్లు తగులుతున్నాయి. ఇటీవల వెల్లడైన అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ఘోర పరాభవం పొందిన విషయం తెలిసిందే.
March 05, 2022, 13:57 IST
వారణాసి: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేవలం అబద్ధాల పునాదులపై ఓట్లు అడుగుతున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. అబద్ధాలు...
February 26, 2022, 19:59 IST
లక్నో: యూపీలో అసెంబ్లీ ఎన్నికల వేళ నేతల మధ్య మాటల వార్ నడుస్తోంది. బీజేపీ, కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ నేతలు విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా ఎన్నికల...
February 17, 2022, 14:46 IST
ఛండీగఢ్ : పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల వేళ నేతల మధ్య ప్రతి విమర్శల పర్వం కొనసాగుతోంది. ఒకరిపై ఒకరు తీవ్ర పదజాలంతో విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా...
February 13, 2022, 20:13 IST
ప్రియాంకగాంధీ సంచలన వ్యాఖ్యలు
February 10, 2022, 11:59 IST
లక్నో/న్యూఢిల్లీ: హిజాబ్ వివాదం కర్ణాటకలో తాత్కాలికంగా సద్దుమణిగినా దాని ప్రకంపనలు మాత్రం దేశవ్యాప్తంగా కొనసాగుతూనే ఉన్నాయి. కాంగ్రెస్ ప్రధాన...
February 09, 2022, 13:27 IST
హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టు విచారణ
February 08, 2022, 11:26 IST
గోవాలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రభుత్వోద్యోగాల్లో మహిళలకు 30 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ...
February 01, 2022, 01:19 IST
నోయిడా: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మూడు దశాబ్దాల తర్వాత 403 స్థానాల్లోనూ పోటీ చేస్తున్నామని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా...
January 31, 2022, 12:44 IST
కంచర్ల యాదగిరిరెడ్డి: దాద్రి (యూపీ) నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి
అన్నయ్యతో అవ్వట్లేదు...
అయినా అధికార కేంద్రంగా తానే ఉండాలంటాడు అమ్మ సోనియాకు...
January 27, 2022, 08:11 IST
గడిచిన అనేక అసెంబ్లీ ఎన్నికల్లో యూపీలో మహిళా ప్రాతినిధ్యం అంతంతగానే ఉంది. 6.98కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నప్పటికీ గడిచిన నాలుగు అసెంబ్లీల్లో వీరి...
January 24, 2022, 11:57 IST
ఎన్నికల ప్రచారానికి వేళ్లిన మౌర్యకు వ్యతిరేకంగా స్థానికుల నినాదాలు
January 22, 2022, 13:33 IST
తన వ్యాఖ్యలపట్ల శనివారం ఆమె స్పష్టతనిచ్చారు. ముఖ్యమంత్రి అభ్యర్థిని తానే అని చెప్పలేదని అన్నారు. విలేకర్లు అదేపనిగా కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎవరని...
January 21, 2022, 20:05 IST
చావుదెబ్బ తిన్న కాంగ్రెస్ ఉనికి కోసం అనేక ప్రయత్నాలు
January 21, 2022, 16:03 IST
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయాలు చాలా ఆసక్తికరంగా సాగుతున్నాయి. ఈ మేరకు బీజేపీ నుంచి యోగి ఆదిత్యనాథ్, సమాజ్వాదీ ...
January 21, 2022, 06:07 IST
Uttar Pradesh Assembly Elections Updates: అచ్చంగా నానమ్మ ఇందిరను తలపించే రూపం, చక్కటి గ్రామీణ హిందీ భాషలో అనర్గళంగా ప్రసంగించే నైపుణ్యం, మురికివాడల...
December 30, 2021, 10:54 IST
లక్నో: ఉత్తర ప్రదేశ్లో అమానుష ఘటన చోటుచేసుకుంది. దొంగతనం పేరుతో ఓ దళిత బాలికను చిత్రహింసలు పెట్టారు. కాళ్లు చేతులు కట్టేసి, తీవ్ర వేధింపులకు...
December 24, 2021, 05:56 IST
లక్నో: అత్యంత ప్రతిష్టాత్మకమైన అయోధ్య రామమందిరం సమీపంలోని భూములను కొంటూ బీజేపీ నేతలు, ఉన్నతాధికారులు భూకుంభకో ణానికి పాల్పడుతున్నారన్న ఆరోపణలను...
December 22, 2021, 08:18 IST
లక్నో: తన కుమార్తె, కూతురుకు చెందిన ఇన్స్ట్రాగామ్ అకౌంట్లు హాకింగ్కు గురయ్యాయని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ ఆరోపించారు. లక్నోలో...
December 09, 2021, 21:00 IST
సాక్షి, ముంబై: కాంగ్రెస్ జాతీయ నేత రాహుల్ గాంధీ, అఖిల భారతీయ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీల మహారాష్ట్ర పర్యటన తేదీలు...
December 04, 2021, 15:16 IST
జనాలు కాంగ్రెస్ పార్టీ తిరస్కరించారు. వచ్చే ఎన్నికల్లో వారు ‘సున్నా’ సీట్లు సాధిస్తారు
November 15, 2021, 01:18 IST
భారీస్థాయిలో నిర్వహించే ర్యాలీలూ, పెద్ద పెద్ద బహిరంగ సభలూ ఎన్నికల్లో విజయం కట్టబెడతాయని గ్యారంటీ లేదు. కానీ కోల్పోవడానికి ఇక ఏమీ లేని పార్టీ వైపు...
November 11, 2021, 15:55 IST
లక్నో: ఉత్తరప్రదేశ్ లో మహిళలకు ఏమాత్రం భద్రత లేదని కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ వాద్రా గురువారం యోగి ఆదిత్యనాధ్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు...
November 06, 2021, 21:21 IST
నేను ప్రధాన మంత్రి అయితే మహిళా రిజర్వేషన్కి సంబంధించిన బిల్లుపైనే సంతకం చేస్తాను. అంతేకాదు మీ బిడ్డకు నేర్పించే మొదటి విషయం ఏమిటి అని నన్ను ఎవరైనా...
October 26, 2021, 10:43 IST
లక్నో: ఉత్తరప్రదేశ్లో తాము అధికారంలోకి వస్తే ప్రజలందరికీ ఎలాంటి వ్యాధికైనా రూ.10 లక్షల వరకు ఉచితంగా వైద్యం అందజేస్తామని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి,...
October 23, 2021, 16:40 IST
ప్రతిజ్ఞా యాత్రకు శ్రీకారం చుట్టిన ప్రియాంక వాద్రా
October 20, 2021, 08:16 IST
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఆరంభంలో జరుగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ కొత్త వ్యూహాన్ని తెరపైకి తెచ్చింది. ఆ ఎన్నికల్లో...
October 19, 2021, 15:06 IST
ప్రియాంక గాంధీ ఉత్తరప్రదేశ్ పొలిటికల్ ప్లాన్
October 11, 2021, 12:48 IST
దుర్గాస్తుతితో ప్రసంగాన్ని ప్రారంభించిన ప్రియాంక గాంధీ
October 11, 2021, 05:17 IST
వారణాసి: ఉత్తరప్రదేశ్లోని లఖీమ్పూర్ ఖేరిలో రైతుల్ని బలి తీసుకున్న ఘటనలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా రాజీనామా చేయాల్సిందేనని కాంగ్రెస్...
October 07, 2021, 04:51 IST
లక్నో: అత్యంత నాటకీయ పరిణామాల మధ్య కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాం«దీ, తన సోదరి ప్రియాంక గాం«దీతో కలిసి లఖీమ్పూర్ ఖేరిలో బాధిత రైతు కుటుంబాలను...
October 06, 2021, 14:23 IST
లక్నో: ఉత్తర ప్రదేశ్లోని లఖీమ్పూర్ ఖేర్ పర్యటనకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి యూపీ ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది. రాహుల్ గాంధీతోపాటు...
October 06, 2021, 03:48 IST
లక్నో: ఉత్తరప్రదేశ్లోని లఖీమ్పూర్ ఖేరిలో రైతు మరణాలపై రాజకీయంగా ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి...
October 05, 2021, 12:54 IST
లక్నో: ఉత్తర ప్రదేశ్లోని లఖీమ్పూర్ ఖేరి జిల్లాలో నిరసనలో పాల్గొన్న రైతుల మీదకు ఎస్యూవీ కారు దూసుకెళ్లిన దృశ్యాలు తాజాగా సోషల్ మీడియాలో హల్చల్...
October 05, 2021, 04:28 IST
సీతాపూర్ (యూపీ): వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్లోని లఖీమ్పూర్ ఖేరిలో జరిగిన రైతు ఆందోళన.. తదనంతరం చెలరేగిన హింస రాజకీయంగా...
October 04, 2021, 09:56 IST
లక్నో: ఉత్తరప్రదేశ్లోని లఖీమ్పూర్ ఖేరీలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఆదివారం జరిగిన హింసాత్మక ఘటనను ప్రధాన ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండించాయి...