April 08, 2021, 07:57 IST
సాక్షి, హైదరాబాద్ : కోవిడ్ నేపథ్యంలో కొనసాగుతున్న ఆన్లైన్ క్లాసుల్లోకి ఆకతాయిలు జొరబడుతున్నారు. ఇటీవల కాలంలో ఈ తరహా ఉదంతాలు పెరిగిపోయాయి. తాజాగా...
December 24, 2020, 04:02 IST
‘‘చెట్టు లెక్కగలవా.. ఓ విద్యార్థి పుట్టలెక్కగలవా.. చెట్టులెక్కి ఆ చిటారు కొమ్మన సిగ్నల్ చూడగలవా’’.. ఇదీ.. ఆన్లైన్ పాఠాలు వింటున్న విద్యార్థుల...
December 09, 2020, 03:32 IST
కరోనా వేళ నాకు ఆన్లైన్ బోధన అందుబాటులో లేదు. పుస్తకాలు కొనుక్కునే పరిస్థితీ లేదు. అందుకే ఇప్పట్లో పరీక్షలు వద్దు. ఆఫ్లైన్ తరగతుల తర్వాతే పరీక్షలు...
December 07, 2020, 08:21 IST
సాక్షి, వరంగల్ : కరోనా దెబ్బకు కుదేలవ్వని రంగం లేదు. ఆర్థిక వ్యవస్థ పడకేయగా, చదువులు అటకెక్కాయి. విద్యారంగానికి ఎదురవుతున్న సవాళ్లపై కేంద్ర, రాష్ట్ర...
December 07, 2020, 03:25 IST
వనస్థలిపురంలోని ఓ కార్పొరేట్ స్కూల్లో హర్షిత్ ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. ప్రతిరోజు మూడు సబ్జెక్టులను ఆన్లైన్లో బోధిస్తున్నారు. గత వారం నుంచి...
November 15, 2020, 19:22 IST
సాక్షి, అమరావతి : ఇంట్లో ఉంటూనో.. ఉద్యోగం చేసుకుంటూనో డిగ్రీ పట్టాలను అందిపుచ్చుకునే అవకాశం ఆన్లైన్ కోర్సుల వేదికలు కల్పిస్తున్నాయి. కోవిడ్-19...
November 08, 2020, 04:43 IST
సాక్షి, అమరావతి/నూజివీడు: రాష్ట్రంలోని ట్రిపుల్ ఐటీల్లో 2020–21 విద్యా సంవత్సరానికి సంబంధించిన తరగతుల నిర్వహణపై రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్...
October 07, 2020, 04:27 IST
సాక్షి, అమరావతి: వైద్య విద్యార్థులకు మరికొద్ది రోజులు ఆన్లైన్ తరగతులే జరగనున్నాయి. ప్రభుత్వ వైద్య కళాశాలలతోపాటు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, డీమ్డ్...
October 05, 2020, 21:01 IST
న్యూఢిల్లీ: కరోనా వైరస్ కారణంగా దాదాపు ఆరు నెలలుగా సెలవులో ఉన్న విద్యాసంస్థలు ఈ నెల 15 నుంచి తెరుచుకోనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పాటించాల్సిన...
September 19, 2020, 16:03 IST
ప్రభుత్వ పాఠశాలలకు వెనక బడిన వర్గాల పిల్లల్లో ఎక్కువ మంది మధ్యాహ్న భోజన పథకం కోసమే వస్తారు. ఇక వారు ఆన్లైన్ క్లాసులకు హాజరవుతారనుకోవడం కలలోని మాటే.
September 19, 2020, 03:52 IST
సాక్షి, హైదరాబాద్: విద్యార్థులు బడికి వెళ్లి చదువుకోవడం, లాక్డౌన్ కారణంగా ఆన్ లైన్ పాఠాలు, టీవీల్లో వీడియో తరగతులు వినడం చూశాం. కానీ, గిరిజన...
September 18, 2020, 19:31 IST
న్యూయార్క్ : కొన్నికొన్ని సార్లు క్లాసులో సారు పాఠాలు చెబుతున్నపుడు.. వారు చెప్పేది నచ్చకో.. బుర్రకు ఎక్కకో నిద్రలో మునిగితేలుతుంటారు కొంతమంది....
September 14, 2020, 12:30 IST
ముంబై: కరోనా కారణంగా ఈ ఏడాది విద్యా సంవత్సరానికి తీవ్ర నష్టం వాటిల్లిన సంగతి తెలిసిందే. ఈ నెల ఆరంభం నుంచి పలు రాష్ట్రాల్లో ఆన్లైన్ క్లాస్లు...
September 08, 2020, 19:21 IST
సాక్షి, ముంబై : చైనా టెక్ కంపెనీ హువావే కొత్త ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ను లాంచ్ చేసింది. మ్యాట్ ప్యాడ్ టీ8 పేరుతో దీన్ని భారత మార్కెట్లో విడుదల చేసింది...
September 05, 2020, 17:30 IST
సాక్షి, ఆదిలాబాద్: పచ్చని పొలంలో చక్కని మంచె... దానిపై ఇద్దరమ్మాయిలు.. ఒకరిచేతిలో ల్యాప్టాప్. మరొకరి చేతిలో పుస్తకం. రైతన్న ఉండాల్సిన మంచెపై...
September 04, 2020, 02:30 IST
నవీన్కుమార్ పదేళ్లుగా ఎల్బీనగర్లోని ఓ కార్పొరేట్ స్కూల్లో మ్యాథ్స్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాడు. లాక్డౌన్ అనంతరం విద్యార్థులకు ఆన్లైన్...
August 31, 2020, 13:58 IST
సాక్షి, హైదరాబాద్ : ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఆన్లైన్ పద్ధతిలో పాఠాలు బోధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. రేపటి నుంచి(...
August 31, 2020, 08:37 IST
సాక్షి, ఆదిలాబాద్: కరోనా నేపథ్యంలో విద్యా వ్యవస్థ స్తంభించిపోయింది. దీంతో ప్రభుత్వం పేద విద్యార్థులు చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో ఆన్లైన్...
August 29, 2020, 03:17 IST
సాక్షి, హైదరాబాద్: పేద విద్యార్థులకు ఆన్లైన్ పాఠాల ఫలాలు అందాలంటే వారికి వెంటనే ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు కొనివ్వాలని ప్రభు త్వాన్ని జాతీయ...
August 25, 2020, 16:02 IST
సెప్టెంబర్ ఒకటి నుంచి తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు ప్రారంభం కానున్నాయి.
August 25, 2020, 15:42 IST
తెలంగాణలో వచ్చే నెల 1 నుంచి పాఠశాలల్లో 2020-21 విద్యా సంవత్సరం ప్రారంభం అవుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
August 24, 2020, 14:20 IST
పుణె : చదువుకోవాలన్న ఆసక్తిగల ఎంతో మంది ప్రతిభావంతులు వివిధ కారణాలతో తమ చదువుకు దూరమవుతున్నారు. అలా తమ చెల్లి భవిష్యత్తు కావొద్దని ఆలోచించిన...
August 24, 2020, 05:26 IST
సాక్షి, హైదరాబాద్: ఆన్లైన్ విద్యాఫలితాలు అందుకోలేని విద్యార్థులకు చేరువయ్యేందుకు విద్యావేత్త లు, విద్యాసంస్థలు కృషి చేయాలని గవర్నర్ తమిళి సై...
August 22, 2020, 03:34 IST
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీ విద్యార్థుల తరగతుల నిర్వహణపై స్పష్టత వచ్చింది. ఈనెల 24 నుంచి ఆన్లైన్ పద్ధతిలో సీనియర్ విద్యార్థులకు...
August 20, 2020, 14:29 IST
ప్రతీ ముగ్గురిలో ఓ విద్యార్థి ఆన్లైన్ విద్య తమకు కష్టంగా ఉందన్నారని వెల్లడించారు.
August 18, 2020, 09:05 IST
సర్వత్రా అనిశ్చితి కొనసాగుతుండడంతో ఖర్చులు తగ్గించుకోవడంతో పాటు ఆరోగ్యకరమైన అలవాట్లు పెంచుకోవడంపై దృష్టి పెడుతున్నట్టు స్పష్టమైంది.
August 12, 2020, 19:43 IST
ఐఐటీలు, ఐఐఎంలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
August 10, 2020, 04:03 IST
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల్లో విద్యారంగం, బోధనా పద్ధతులు, విధానాలు సమూల మార్పులకు లోనవుతున్నాయి. చిన్న తరగతులు మొదలు పీజీ స్థాయి...
July 31, 2020, 03:37 IST
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా టీచర్లకే పని.. వారే ఎన్నికల విధుల్లో అత్యధిక శాతం మంది ఉంటారు.. అవే కాదు స్కూళ్లో మధ్యాహ్న భోజనం...
July 28, 2020, 03:38 IST
దిల్సుఖ్నగర్కు చెందిన మాలతి సమీపంలోని ఓ కార్పొరేట్ స్కూల్లో తెలుగు టీచర్గా పనిచేస్తోంది. ప్రస్తుతం ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తుండటంతో ఇంటి...
July 24, 2020, 03:31 IST
పాలంపూర్: తమ ఇద్దరు పిల్లల ఆన్లైన్ పాఠాల కోసం, కుటుంబానికున్న ఏకైక జీవనాధారమైన ఆవుని రూ.6,000కు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది జ్వాలాముఖిలోని...
July 23, 2020, 04:19 IST
సాక్షి, హైదరాబాద్: ఆన్లైన్ తరగతులపై విధాననిర్ణయం తీసుకునేందుకు మరికొంత సమయం పడుతుందని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. ప్రైవేటు...
July 23, 2020, 04:15 IST
కరోనాతో రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు మూతపడ్డ సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యా సంవత్సరాన్ని కోల్పోకుండా ప్రభుత్వంతోపాటు ప్రైవేటు, కార్పొరేట్...
July 19, 2020, 04:15 IST
సాక్షి, హైదరాబాద్: మమ్మీ.. డాడీ.. ‘ఫొటోసింథసిస్’ పాఠం అర్థం కాలేదు అనగానే.. ఏం చెప్పాలో అర్థంకాక తల్లిదండ్రులిద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు...
July 18, 2020, 05:14 IST
సాక్షి, అమరావతి: యూనివర్సిటీల పరీక్షల నిర్వహణలో.. యూజీసీ నిర్దేశించిన కోవిడ్–19 ప్రొటోకాల్ను పాటించాలని రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ వైస్...
July 17, 2020, 04:49 IST
సాక్షి, హైదరాబాద్: అంగన్వాడీల రూపురేఖలు మారనున్నాయి. ఆన్లైన్లో అఆఇఈ నేర్పనున్నారు. చిన్నారుల్లో ప్రేరణకు కొత్త పాఠ్యాంశా లు అందుబాటులోకి...
July 16, 2020, 05:31 IST
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పాఠశాలల్లో చదివే విద్యార్థులకు టీవీ ద్వారా పాఠాలు బోధించేందుకు విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. ఆన్లైన్ విద్యా...
July 14, 2020, 08:10 IST
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ బోర్డు ‘డిజిటల్ దిశ’గా అడుగులు వేస్తోంది. ఆన్లైన్ బోధనపై దృష్టి సారించింది. ఈ మేరకు లెక్చరర్లకు శిక్షణ...
July 13, 2020, 08:29 IST
రాంచీ: కిండర్ గార్డెన్ పిల్లలకు జార్ఖండ్లోని ఓ ప్రైవేటు స్కూల్ టీచర్ పాకిస్తాన్, బంగ్లాదేశ్ జాతీయ గీతాలను నేర్పిస్తున్న వ్యవహారం బయటపడతంతో...
July 12, 2020, 00:54 IST
అనగనగా ఒక ఏకలవ్యుడూ, అతని కుడిచేతి బొటనవేలు వృత్తాంతం తరతరాలుగా వింటున్నదే. భారతమంత వయ సున్న ఈ ప్రాచీన కథ ఇప్పుడు మరింత ప్రాసంగికతను సంత...
July 10, 2020, 03:52 IST
సాక్షి, హైదరాబాద్: ఆన్లైన్ క్లాసుల పేరుతో నిబంధనలకు విరు ద్ధంగా ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్ స్కూళ్లపై విద్యాశాఖ కొరడా ఝళిపి స్తోంది. జీవో...
July 10, 2020, 02:13 IST
కోవిడ్–19 తీవ్రఘాతం చదువులమీద పడింది. వానాకాలపు చదువులనుంచి ఆన్లైన్ చదువుల్లోకి మళ్లాం. కంప్యూటర్ అనబడే చిన్నడబ్బా ముందు కూచుని, స్మార్ట్...