May 17, 2022, 04:45 IST
ఆదిలాబాద్ అర్బన్: ఆదిలాబాద్ కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి వచ్చిన ఓ వృద్ధురాలు పెట్రోల్ బాటిల్ వెంట తెచ్చుకోవడం కలకలం రేపింది. తన...
May 14, 2022, 11:40 IST
మిగిలిన 1,754 ఎకరాలు వ్యవసాయానికి పనికి రాకుండా అడవిలా ఉండేవి. స్వాతంత్య్రం వచ్చాక మన ప్రభుత్వాలు ఈ భూముల జోలికి వెళ్లలేదు. రైతులు కష్టపడి వాటిని...
May 14, 2022, 01:52 IST
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండల కేంద్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు అక్కడి రైతులకు కంటి మీద కునుకు లేకుండా...
April 23, 2022, 03:05 IST
సాక్షి, మంచిర్యాల: తన భూ సమస్య పరిష్కారం కోసం సీఎం కేసీఆర్ను కలిసేందుకు మంచిర్యాలకు చెందిన జనగాం శ్రీనివాస్గౌడ్(58) పాదయాత్ర ప్రారంభించాడు....
April 01, 2022, 14:30 IST
సాక్షి, మోమిన్పేట(వికారాబాద్): ఓ మహిళా రైతును మోసం చేసి.. ఆమెకు తెలియకుండా 4.35 ఎకరాల భూమిని కాజేసిన వ్యక్తిని అరెస్టు చేసి, రిమాండుకు తరలించిన...
February 01, 2022, 15:23 IST
ప్రముఖ నటుడు సుమన్ భారత సైన్యానికి 117ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చినట్లు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.అంతేకాకుండా సీఎం కేసీఆర్...
January 05, 2022, 14:03 IST
సాక్షి, డిండి(నల్లగొండ): తన తండ్రి పేరు మీద ఉన్న వ్యవసాయ భూమిని పౌతి చేయడం లేదని ఓ వ్యక్తి మంగళవారం పురుగుల మందు డబ్బాతో మండల కేంద్రంలోని తహసీల్దార్...
November 16, 2021, 12:12 IST
సాక్షి, మెదక్: మాజీ మంత్రి ఈటల రాజేందర్పై వచ్చిన భూకబ్జా ఆరోపణల నేపథ్యంలో మెదక్ జిల్లా అచ్చంపేటలో భూసర్వే కొనసాగుతుంది. జమునా హేచరీస్కు...
October 29, 2021, 10:59 IST
సాక్షి, వర్ని(నిజామాబాద్) : పొలం మార్పిడి చేయలేదనే కోపంతో కన్న తల్లిని కొడుకు హతమార్చిన విషాద ఘటన చందూర్ మండలం లక్ష్మాపూర్ గ్రామంలో జరిగింది....
October 26, 2021, 11:10 IST
కుమారుడి పేరుతో ఉన్న ఈ ఇంటిపై ఎలాంటి వివాదాలు లేవని, తనకు జీపీఏ ఉందని బ్యాంకుల్లో కూడా రుణాలు లేవని, క్లియర్ టైటిల్తో ఉందని నమ్మించాడు. ఇందుకోసం రూ...
September 26, 2021, 02:26 IST
లక్డీకాపూల్: సమస్యాత్మకంగా తయారైన ధరణి పోర్టల్పై హైకోర్టులో పిటిషన్ వేయనున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్...
September 13, 2021, 04:00 IST
కడప రూరల్: పదేళ్ల నుంచి పెండింగ్లో ఉన్న మా భూమిని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి 48 గంటల్లో ఇప్పించారని, ఆయన తమ కుటుంబానికి దేవుడి కంటే ఎక్కువ అని...
September 12, 2021, 03:23 IST
దువ్వూరు/కడప అర్బన్/చాగలమర్రి: వైఎస్సార్ జిల్లా దువ్వూరు మండల పరిధిలోని మాచనపల్లెలోని సర్వే నంబర్ 325/1లో ఉన్న 1.50 ఎకరాల భూమి వివాదం...
September 02, 2021, 21:21 IST
నగరంపాలెం(గుంటూరు వెస్ట్): భూ వివాదంలో ఇద్దరిని తుపాకీతో విచక్షణరహితంగా కాల్చి చంపిన ఆర్మీ మాజీ ఉద్యోగిని మాచర్ల రూరల్ పీఎస్ పోలీసులు అరెస్ట్...
August 05, 2021, 14:42 IST
భూమి విషయం లో 2 రోజుల క్రితం ఇరువర్గాల మధ్య గొడవ
July 28, 2021, 13:42 IST
సాక్షి, గూడూరు(వరంగల్): ‘ మీ పోడు భూములు ఇప్పిస్తా.. అండగా ఉంటా’ అని ఓదార్చి తనకోసం తెచ్చుకున్న భోజనాన్ని అక్కడున్న మహిళా రైతులకు తినిపించాడు...
July 20, 2021, 09:40 IST
సాక్షి, జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): ‘మా తాత బూరెడ్డిపల్లి నాగయ్య పేరుపై ఉన్న భూమిని మాకు ఇప్పించండి..’ అని ఎనుగొండకు చెందిన యాదయ్య కోరారు. ఈ మేరకు...
July 17, 2021, 18:45 IST
భూముల వేలంలో అక్రమాలు జరిగాయి : రేవంత్ రెడ్డి
July 14, 2021, 13:46 IST
సాక్షి,నాగర్కర్నూలు: నాగర్ కర్నూలు జిల్లా కలెక్టరేట్ ముందు ఓ మహిళ కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. వివరాలు..బిజినేపల్లి మండలం...
June 19, 2021, 15:18 IST
భూతగాదాలతో ముగ్గురి హత్య