April 08, 2022, 02:52 IST
సాక్షి నెట్వర్క్: కేంద్రంపై ‘వరి పోరు’లో భాగంగా టీఆర్ఎస్ శ్రేణులు గురువారం రాష్ట్రవ్యాప్తంగా దీక్షలు, నిరసనలు చేపట్టాయి. ముఖ్యమంత్రి కె....
April 07, 2022, 15:06 IST
రైతు దీక్షలో పాల్గొన్న మంత్రి కేటీఆర్
March 30, 2022, 03:34 IST
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరెంటు కోతలు మళ్లీ మొదలైనట్టు కనిపిస్తోంది. పల్లెల్లో అనధికార విద్యుత్ కోతలు విధిస్తున్నారని కొన్ని రోజులుగా రైతన్న...
February 12, 2022, 06:07 IST
లక్నో: లఖీంపూర్ ఖేరీ ఘటనలో ప్రధాన నిందితుడు ఆశిష్ మిశ్రాకు అలహాబాద్ హైకోర్టు బెయిలు మంజూరు చేసినా జైలు నుంచి విడుదల కాలేదు. 2021 అక్టోబర్లో ఆశిష్...
February 06, 2022, 04:28 IST
దుక్కి దున్ని.. నారు పెట్టి.. నాగలి పట్టిన రైతన్నే ఉత్తరప్రదేశ్ ఎన్నికల రణక్షేత్రంలోకి దిగి మీసం మెలేస్తున్నాడు. పోటీకి సై అంటున్నాడు. చట్టాల...
February 01, 2022, 01:26 IST
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ విధానాలు సమాజంలోని పేదలు, అట్టడుగు వర్గాలకు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు, గ్రామ సీమల అభివృద్ధికి అధిక...
January 31, 2022, 19:33 IST
అప్డేట్స్
04:00 PM
► కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం మధ్యాహ్నం 2021-22 ఆర్థిక సర్వేను రాజ్యసభలో ప్రవేశపెట్టారు. అనంతరం రాజ్యసభను...
January 31, 2022, 13:01 IST
వ్యాక్సిన్తో కరోనాను కట్టడి చేయగలుగుతున్నాం: వెంకయ్యనాయుడు
January 31, 2022, 12:32 IST
Union Budget 2022: ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం
January 09, 2022, 05:25 IST
చండీగఢ్: పంజాబ్లో ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా కాన్వాయ్ను అడ్డుకుని రైతులు ఆకస్మికంగా ఆందోళనకు దిగడం, ఫ్లై ఓవర్ మీదనే ప్రధాని ఆగాల్సిరావడం వంటి...
January 06, 2022, 07:26 IST
ఫ్లైఓవర్పై 20 నిమిషాలు నిలిచిపోయిన పీఎం కాన్వాయ్
కారులోనే కూర్చున్న మోదీ
ఊహకందని పరిణామంతో నిశ్చేష్టులైన భద్రతా సిబ్బంది
రాష్ట్ర సర్కారుపై కేంద్ర...
December 25, 2021, 01:35 IST
ఖమ్మం మయూరి సెంటర్: ఖమ్మం జిల్లాలో మిర్చి రైతులకు జరిగిన నష్టాన్ని ప్రకృతి విపత్తుగా గుర్తించి ఎకరానికి రూ.లక్ష నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్...
December 20, 2021, 01:35 IST
సఫలమైన రైతుల సామూహిక శక్తికి జేజేలు. కొత్త సాగు చట్టాల రద్దు డిమాండుతో ఏడాదికి పైగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేసిన రైతు నిరసనకారుల శిబిరాలు......
December 16, 2021, 16:09 IST
Victory Hug: ఆ ఎమోషన్కు అందరూ కనెక్ట్ అవుతున్నారు!
December 16, 2021, 16:06 IST
ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ఏడాది పాటు ఉద్యమించారు. కొంపా, గోడు వదిలి.. ఎండా, వాన, చలి లెక్కచేయకుండా లక్ష్య సాధనకు మడమ తిప్పని పోరాటం చేశారు....
December 16, 2021, 05:53 IST
న్యూఢిల్లీ: లఖీంపూర్ ఖేరిలో ముందస్తు కుట్రతోనే రైతులను బలితీసుకున్నారని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తేల్చడంతో విపక్షాలు బుధవారం పార్లమెంటులో...
December 15, 2021, 06:28 IST
లఖీంపూర్ ఖేరి: లఖీంపూర్ ఖేరి హింసాకాండలో నిందితులు ముందస్తుగా రచించిన ప్రణాళిక, కుట్ర’తోనే నిరసన తెలుపుతున్న రైతుల పైకి వాహనాన్ని (స్పోర్ట్...
December 11, 2021, 12:35 IST
ఢిల్లీ సరిహద్దులు ఖాళీ చేస్తున్న రైతులు
December 11, 2021, 11:54 IST
ప్రభుత్వ హామీతో దీక్ష విరమించిన రైతులు..
December 10, 2021, 08:01 IST
సంఘంలో ఎవరైనా రాజకీయాల్లో చేరాలనుకుంటే సంఘం నుంచి వెళ్లిపోవాలని ఎస్కేంఎ కోర్ కమిటీ సభ్యుడు దర్శన్ పాల్ తేల్చిచెప్పారు.
December 10, 2021, 00:35 IST
దాదాపు 15 నెలల సుదీర్ఘకాలం... 700 మందికి పైగా రైతుల ప్రాణత్యాగం... ఎండనకా వాననకా, ఆకలిదప్పులను భరిస్తూ వేలాది రైతులు చూపిన ధర్మాగ్రహం... వృథా పోలేదు...
December 09, 2021, 15:31 IST
ఆందోళన విరమించిన రైతు సంఘాలు
December 09, 2021, 15:26 IST
న్యూఢిల్లీ: ఢిల్లీ సరిహద్దుల్లో ఏడాది కాలంగా కొనసాగుతున్న రైతు ఉద్యమం విజయవంతంగా ముగిసింది. డిమాండ్లపై వ్యవసాయ శాఖ కార్యదర్శి సంజయ్ అగర్వాల్ రైతులకు...
December 07, 2021, 16:44 IST
ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన విరమించే అవకాశం
December 03, 2021, 18:34 IST
చండీగఢ్: బాలీవుడ్ నటి కంగనా రనౌత్కు రైతుల నిరసన సెగ తగిలింది. పంజాబ్లోని కిరాత్పూర్ సాహిబ్ సమీపంలో ఆమె కారును పెద్ద ఎత్తున రైతు నిరసనకారులు...
December 01, 2021, 18:00 IST
ఏడాదిగా కొనసాగుతున్న ఆందోళనల్లో చనిపోయిన రైతుల కుటుంబాలకు ఆర్థిక సహాయంచేయలేమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
November 28, 2021, 05:21 IST
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించినట్లుగా మూడు నూతన వ్యవసాయ చట్టాల ఉపసంహరణకు రంగం సిద్ధమయ్యింది. ఈ చట్టాల ఉపసంహరణకు ఉద్దేశించిన కొత్త...
November 26, 2021, 08:42 IST
కంగనాను ఆదేశించినట్లు కమిటీ చైర్పర్సన్, ఎమ్మెల్యే రాఘవ్ చద్ధా ఒక ప్రకటనలో వెల్లడించారు. నవంబర్ 20న ఇన్స్టాగ్రామ్లో ఆమె పెట్టిన ఓ పోస్టుపై
November 25, 2021, 06:06 IST
ఘజియాబాద్: వ్యవసాయ సాగు చట్టాలకు వ్యతిరేకంగా సాగుతున్న ఆందోళనలు ఇప్పుడే ఆగవని, భవిష్యత్తు కార్యాచరణను ఈనెల 27న జరిగే సమావేశంలో నిర్ణయిస్తామని భారతీయ...
November 23, 2021, 03:53 IST
నూతన వ్యవసాయ చట్టాల రద్దు ఒక్కటే కాదు, ఇంకెన్నో అంశాలు ఉన్నాయని, వాటిపై కేంద్రం చర్చలకు వచ్చేదాకా అన్నదాతల పోరాటం కొనసాగుతుందని రాకేశ్ తికాయత్...
November 21, 2021, 01:12 IST
వరిసాగుపై కేంద్రం ఎందుకో సరిగా స్పందించడం లేదు. అనురాధ కార్తె శుక్రవారం ప్రారంభమైంది. ఏదో ఒకటి తేల్చకపోతే రైతులు అయోమయంలో ఉంటరు. ముందే చెబితే వేరే...
November 20, 2021, 19:14 IST
అన్నదాతల ఆగ్రహానికి కారణమైన... వారిని అలుపెరుగని పోరాటానికి కార్యోన్ముఖులను చేసిన మోదీ సర్కారు తెచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలేమిటి? వాటిని కేంద్రం...
November 20, 2021, 06:21 IST
ఏడాదిగా రైతులు ఉద్యమం చేస్తున్నా... అసలు ఆదో సమస్య కాదన్నట్లే వ్యవహరించింది కేంద్ర ప్రభుత్వం. ప్రధాని మోదీ... దాని ప్రస్తావనే రానిచ్చేవారు కాదు....
November 20, 2021, 05:57 IST
న్యూఢిల్లీ : వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు ఉద్యమాన్ని ముందుండి నడిపించిన వారిలో ఒక డాక్టర్, ఒక రిటైర్డ్ టీచర్, ఆర్మీలో పని చేసిన వ్యక్తి ,...
November 20, 2021, 05:48 IST
ఒకే డిమాండ్, ఒకే ఒక్క డిమాండ్ మూడు ‘నల్ల’ సాగు చట్టాలు వెనక్కి తీసుకోవాలనే ఆ ఒక్క డిమాండ్ సాధన కోసం రైతన్నలు ఏడాది పాటు సుదీర్ఘ పోరాటం చేశారు...
November 20, 2021, 04:20 IST
న్యూఢిల్లీ: రైతన్నల డిమాండ్పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మెట్టు దిగొచ్చారు. మూడు నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తామని ప్రకటించారు. సిక్కు మత...
November 19, 2021, 16:52 IST
PM Modi Announced Withdraws Three Farm Laws: రైతుల ఆందోళనలతో కేంద్రం దిగొచ్చింది. వ్యవసాయ చట్టాలపై కేంద్రం వెనక్కి తగ్గింది. ఈ మేరకు ప్రధాని మోదీ...
November 19, 2021, 13:39 IST
Farm Laws Cancelled: రాహుల్ చెప్పిందే నిజమయ్యింది
November 19, 2021, 13:19 IST
Viral Video: రాహుల్ చెప్పిందే నిజమయ్యింది.. వైరలవుతోన్న ట్వీట్
November 19, 2021, 12:24 IST
జనవరి 14న రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ.. నా మాటలు గుర్తు పెట్టుకోండి
November 09, 2021, 13:52 IST
లక్నో: ఉత్తర ప్రదేశ్లోని లఖీంపూర్ ఖేరీ కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే కేంద్రమంత్రి అజయ్మిశ్రా కుమారుడు...
November 06, 2021, 18:00 IST
ఛండీఘర్: హర్యానా బీజేపీ ఎంపీ అరవింద్ శర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ.. కాంగ్రెస్ పార్టీకి వార్నింగ్ ఇచ్చారు. తమ పార్టీ నేత మనీష్ గ్రోవర్ను...