January 10, 2021, 06:12 IST
మూడో టెస్టు సందర్భంగా అనూహ్య వివాదం చోటు చేసుకుంది. మైదానంలో ఫీల్డింగ్ చేస్తున్న ఇద్దరు భారత క్రికెటర్లు బుమ్రా, సిరాజ్లపై స్టేడియంలోని ప్రేక్షకులు...
December 16, 2020, 16:48 IST
నేను నిన్న చేసిన వ్యాఖ్యలను కొన్ని మీడియా సంస్థలు వక్రీకరించి ప్రసారం చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు.
December 15, 2020, 14:18 IST
సాక్షి, మహబూబ్నగర్: మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జనాలకు మంచిచేస్తే మరిచిపోయే అలవాటుందని, ఏడాదిపాటు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన...
October 20, 2020, 04:37 IST
భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్ర మహిళా మంత్రి ఇమార్తీ దేవిపై మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత కమల్నాథ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి....
October 19, 2020, 17:35 IST
భోపాల్ : మధ్యప్రదేశ్ మంత్రి ఇమర్తి దేవిపై తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై మాజీ సీఎం కమల్ నాథ్ వివరణ ఇచ్చారు. తాను ఎవరినీ అవమానించలేదని,...
October 18, 2020, 05:09 IST
ముంబై: ముంబైలోని బాంద్రా మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు బాలీవుడ్ నటి కంగనా రనౌత్, ఆమె సోదరి రంగోలి చందేల్పై ముంబై పోలీసులు శనివారం ఎఫ్...
October 13, 2020, 03:41 IST
న్యూఢిల్లీ/శ్రీనగర్: జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, ఎంపీ, నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) చీఫ్ ఫరూక్ అబ్దుల్లా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు...
September 14, 2020, 14:58 IST
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్పై విపక్ష సభ్యుడు చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలపై సభలో దుమారం రేగింది. విపక్ష సభ్యుడి అభ్యంతరకర...
July 23, 2020, 00:40 IST
‘‘మహేశ్బాబు ఎవరో తెలీదని నేనెప్పుడూ అనలేదు.. ఆయన తెలియదని చెబితే నాకంటే పెద్ద ఇడియట్ మరొకరుండరు’’ అంటున్నారు పాయల్ ఘోష్. ‘ప్రయాణం, ఊసరవెల్లి,...
July 14, 2020, 14:29 IST
ఢిల్లీ : రాముడి జన్మస్థలం అయోధ్య నేపాల్లోనే ఉందని, శ్రీరాముడు నేపాల్ దేశస్తుడంటూ ప్రకటించిన నేపాల్ ప్రధానిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి...
July 14, 2020, 04:16 IST
కఠ్మాండు: భారత భూభాగంలోని లిపులెఖ్, కాలాపానీ ప్రాంతాలు తమవేనంటూ వివాదం రేపిన నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘...
June 18, 2020, 03:40 IST
న్యూఢిల్లీ: గాల్వాన్ లోయ హింసాత్మక ఘర్షణల్లో ప్రాణాలు కోల్పోయిన భారత జవాన్లను, కేంద్ర ప్రభుత్వాన్ని కించపరిచేలా ట్వీట్ చేసిన తమ టీమ్ డాక్టర్పై...
May 24, 2020, 18:24 IST
మధ్యప్రదేశ్ విద్యుత్ శాఖ వ్యవహారశైలితో విద్యుత్ వినియోగదారులు విస్తుపోతున్నారు.
May 12, 2020, 03:32 IST
మహబూబాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘దొరల రాజ్యం ఇంకెంత కాలం నడుస్తదో తెల్వదు’అంటూ వ్యాఖ్యానించారు....
April 20, 2020, 13:20 IST
కరోనా మహమ్మారిపై పోరాటంలో ఓ బాలీవుడ్ నటుడు ఇచ్చిన 25 కోట్ల రూపాయల విరాళం మిగతావారిని కించపరిచనట్లు ఉందని నటుడు శత్రుఘ్నసిన్హా ఓ ఇంట...
March 08, 2020, 08:21 IST
సాక్షి, పెరంబూరు: నటుడు రజనీకాంత్పై పోలీసులు కేసు నమోదు చేయాలని న్యాయస్థానం ఆదేశిస్తుందా? ఆయనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతారా? ఇలాంటి...
February 18, 2020, 21:12 IST
నెలసరితో ఉన్న విద్యార్థినుల పట్ల అనాగరికంగా వ్యవహరించిన గుజరాత్లోని శ్రీ సహజానంద్ గర్ల్స్ ఇనిస్టిట్యూట్ ఘటన వెనక ఓ స్వామిజీ నీచపు బుద్ధి ఉన్నట్టు...
February 18, 2020, 20:07 IST
రుతుక్రమంలో ఉన్న మహిళలు వండి పెట్టిన ఆహారం తిన్నవారెవరైనా వచ్చే జన్మలో ఎద్దులై పుడతారని స్వామిజీ ఓ వీడియోలో చెప్పుకొచ్చారు.
February 05, 2020, 00:02 IST
నలుగురికీ ఆదర్శంగా ఉండాల్సిన రాజకీయ నేతలు తరచుగా కట్టు తప్పుతున్నారు. కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ అనంత్ కుమార్ హెగ్డే అలాంటివారిలో ఒకరు. ...
February 04, 2020, 14:50 IST
గాందీజీపై హెగ్డే వ్యాఖ్యలపై లోక్సభలో దుమారం
Between And in Parliament Over On Gandhi
January 28, 2020, 11:51 IST
షహీన్బాగ్ ఆందోళనకారులపై బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.