Telangana DH Srinivas Controversial Comments In Christmas Celebrations - Sakshi
Sakshi News home page

తెలంగాణ డీహెచ్‌ శ్రీనివాస్‌ వివాదాస్పద వ్యాఖ్యలు..

Dec 21 2022 5:54 PM | Updated on Dec 21 2022 6:41 PM

Telangana DH Srinivas Controversial Comments - Sakshi

సాక్షి, కొత్తగూడెం: తెలంగాణ డీహెచ్‌ శ్రీనివాస్‌ కొత్తగూడెంలో జరిగిన క్రిస్టమస్‌ వేడుకల్లో పాల్గొన్నారు. వేడుకల సందర్భంగా శ్రీనివాస్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 

ఈ క్రమంలో డీహెచ్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ..  దేశంలో ఆధునికతకు మూలం క్రైస్తవులు. దేశ అభివృద్ధిలో నాటి క్రైస్తవ పాత్ర కీలకం. ఏసుక్రీస్తు దయవల్లే భారత్‌లో కరోనా తగ్గింది. భారత దేశ మనుగడ క్రైస్తవ మహత్యం అంటూ కామెంట్స్‌ చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement