-
డూప్లికేటుగాళ్ల ఆగడాలు!
గుర్తింపు పొందిన దుకాణాల్లో కొనుగోలు చేయాలి..
-
జోగుళాంబకు వెండి బోనం
హైదరాబాద్ నల్లపోచమ్మ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో బోనాల జాతరపత్తి చేనును ట్రాక్టర్తో తొలగిస్తున్న దృశ్యం
Mon, Jul 20 2026 12:44 AM -
కంది సాగు.. జాగ్రత్తలతోనే లాభాలు
మిడ్జిల్: కందిపంటను ముఖ్యంగా మహబూబ్నగర్, వికారాబాద్, సంగారెడ్డి, ఆదిలాబాద్, కొమరంభీమ్, ఆసిఫాబాద్, జోగులాంబ గద్వాల, సుర్యాపేట, నల్గొండ జిల్లాలో ఎక్కువ సాగు చేస్తుంటారు.
Mon, Jul 20 2026 12:44 AM -
ఔత్సాహికులకు వరం..
● రాష్ట్రంలోని క్రీడా అకాడమీల్లో ప్రవేశాలకు ఎంపికలు
● మహబూబ్నగర్లో కబడ్డీ, వాలీబాల్, వనపర్తిలో హాకీ అకాడమీలు
Mon, Jul 20 2026 12:44 AM -
" />
కందిరీగల దాడిలో రైతు మృతి
వంగూరు: రేగుచెట్టును తొలగిస్తుండగా కందిరీగలు దాడి చేయడంతో ఓ రైతు మృతిచెందాడు. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా..
Mon, Jul 20 2026 12:44 AM -
చేపలు పట్టేందుకు వెళ్లి జాలరి గల్లంతు
● పోలీస్, ఫైర్ సిబ్బంది వెతికినా
దొరకని ఆచూకీ
Mon, Jul 20 2026 12:44 AM -
" />
తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేయొద్దు
జడ్చర్ల టౌన్: మ్యారేజ్ బ్యూరోల వద్దకు ఎంతో విశ్వాసంతో తమ పిల్లల వివాహాల కోసం వచ్చే తల్లిదండ్రుల విశ్వాసాలను వమ్ముచేయకుండా వారికి పూర్తిస్థాయిలో భరోసానిస్తూ మంచి సంబంధాలను వెతికి పెట్టాలని ఆల్ ఇండియా మ్యారేజ్ బ్యూర్ వెల్ఫేర్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు భాను ప్రకాష్
Mon, Jul 20 2026 12:44 AM -
మానవాళి సుభిక్షంగా ఉండాలి
కల్వకుర్తి రూరల్: మానవాళిని విపత్తుల నుంచి కా పాడేందుకు కల్వకుర్తిలో చేపట్టిన 91వ విశ్వశాంతి మహాయాగం ప్రారంభ కార్యక్రమంలో ఆదివారం ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గణపతిపూజలో పాల్గొని భక్తులను ఉద్దేశించి మాట్లాడారు.
Mon, Jul 20 2026 12:44 AM -
వరద పాశం.. వనవాసం
వర్షాకాలం ప్రారంభమై నెలన్నర దాటింది. ఇప్పటికీ చెప్పుకోదగ్గ స్థాయిలో ఒక్క వాన కురువలేదు. అడపాదడపా కురిసిన చిరుజల్లులకు ఆరుతడి పంటలు విత్తుకున్నాం. అక్కడక్కడ మొలిచిన మొలకలేమో ఎండిపోతుండటంతో దిక్కుతోచని స్థితిలో పడిన అన్నదాతలు వరుణుడి కరుణ కోసం అష్టకష్టాలు పడుతున్నారు.
Mon, Jul 20 2026 12:44 AM -
సీబీఎస్సీ ఫలితాల్లో మౌంట్బాసిల్ ప్రభంజనం
సీబీఎస్సీ ఫలితాల్లో ర్యాంకులు సాధించిన విద్యార్థులు
Mon, Jul 20 2026 12:44 AM -
మంచి కంపెనీ... షేరు వేరువేరు
బుల్ మార్కెట్లో జరిగేదొకటే. కొన్ని తప్ప అన్ని షేర్లూ పరుగులు పెడతాయి. ఎలా అంటే... అమ్మో! ఇప్పుడు కొనలేకపోతే ఇంకెప్పటికీ ఆ ధర దగ్గర దొరకవేమో!!... అని ఇన్వెస్టర్లు భయపడేలా!.
Mon, Jul 20 2026 12:40 AM -
బొట్టు బొట్టు.. ఒడిసిపట్టు!
వీబీ–జీ రామ్ జీ ద్వారా నీటి సంరక్షణ పనులులక్ష్యం చేరుకుంటాం..
Mon, Jul 20 2026 12:38 AM -
" />
ఆర్డీఎస్ రైతుల పక్షాన పోరాడుదాం
రాజోళి: ఆర్డీఎస్ రైతులకు న్యాయం జరిగి, సాగునీరు అందేవరకు వారికి తోడుగా పోరాటాలు సైతం చేయాలని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు సంజీవరెడ్డి అన్నారు.
Mon, Jul 20 2026 12:38 AM -
పౌల్ట్రీ ఫాంపై ఈగల్ బృందం దాడులు
● రూ.20 లక్షల విలువచేసే 1.150 కిలోల ఆల్ఫాజోలం సీజ్
● ఆల్ఫాజోలం డాన్తోపాటు మరో ముగ్గురి అరెస్టు
Mon, Jul 20 2026 12:38 AM -
ప్రాజెక్టుల సాధనకు సమష్టిగా కృషి
● అసంపూర్తి పనులు పూర్తిచేస్తే బీడు భూములు సస్యశ్యామలం
● విస్తృత స్థాయి రౌండ్టేబుల్సమావేశంలో వక్తల పిలుపు
Mon, Jul 20 2026 12:38 AM -
ఊటనీరే ఆధారం!
వర్షాభావ పరిస్థితులతో జలాశయాలు వెలవెలబోతున్నాయి. కాల్వల్లో చుక్క నీరు కనిపించడం లేదు. బోరుబావుల్లో సైతం నానాటికీ భూగర్భ జలమట్టం తగ్గుతోంది. వ్యయ, ప్రయాసలకోర్చి సాగుచేసిన పంటలకు ఎలాగైనా నీటి తడులు అందించేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. మానవపాడు
Mon, Jul 20 2026 12:38 AM -
" />
ప్రతిపాదనలు సిద్ధం..
వీబీ–జీ రామ్ జీ ద్వారా చేపట్టే ఇంకుడు గుంతలు, ఫారం పాండ్స్, బోర్వెల్స్, ఓపెన్ వెల్స్ రీచార్జి పనులను ఆగస్టు చివరి నాటికి పూర్తిచేయాలని ఉన్నతాధికారులు జిల్లా అధికారులకు దిశానిర్దేశం చేశారు.
Mon, Jul 20 2026 12:38 AM -
సీతారామా.. కనుమా !
అవసరమైన ప్రభుత్వ, ప్రైవేట్ భూమి
10,069.29 ఎకరాలు
పాత ఆయకట్టు స్థిరీకరణ
3.45ఎకరాలు
ఇప్పటివరకు పూర్తి
4 కి.మీ.
Mon, Jul 20 2026 12:38 AM -
పెద్దమ్మతల్లికి విశేష పూజలు
పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లికి అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాలతోపాటు పొరుగు రాష్ట్రాల నుంచీ తరలిరావడంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది.
Mon, Jul 20 2026 12:38 AM -
భూ రీసర్వేకు శ్రీకారం
పాల్వంచరూరల్: భూ భారతి చట్టం ప్రకారం భూముల హద్దులు, వివాదాల పరిష్కారానికి సాంకేతిక యంత్రాల ద్వారా భూ రీ సర్వేకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పైలట్ ప్రాజెక్ట్గా జిల్లాలో 70 గ్రామాల్లో 64 వేల ఎకరాలను సర్వే చేయనుంది.
Mon, Jul 20 2026 12:38 AM -
నాణ్యమైన విద్యుత్ సరఫరా
ఇల్లెందురూరల్/టేకులపల్లి: వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు.
Mon, Jul 20 2026 12:38 AM -
సర్వే వేగవంతం చేయాలి
బూర్గంపాడు: భూముల రీ సర్వే ప్రక్రియ వేగవంతం చేసి, నిర్ణీత గడువులోగా పూర్తిచేయాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు.
Mon, Jul 20 2026 12:38 AM -
ఉత్తర ద్వారం కనుమరుగు
పూర్తిగా కూల్చివేసిన భద్రగిరి అధికారులు
Mon, Jul 20 2026 12:38 AM -
నేటి సీఎం పర్యటన రద్దు
కొణిజర్ల: కొణిజర్ల మండలం అంజనాపురంలో గోద్రెజ్ కంపెనీ ఆధ్వర్యాన నిర్మించిన పామాయిల్ ఫ్యాక్టరీని సోమవారం సీఎం రేవంత్రెడ్డి ప్రారంభిస్తారని ఇటీవల ప్రకటించారు. ఈమేరకు కలెక్టర్, అధికారులు ఏర్పాట్లపై దృష్టి సారించారు. అయితే, సీఎం పర్యటన రద్దయిందని తెలిసింది.
Mon, Jul 20 2026 12:38 AM -
ఏజెన్సీ చట్టాల పరిరక్షణకు ఉద్యమించాలి
పాల్వంచ: గిరిజన హక్కుల సాధనకు, ఏజెన్సీ చట్టాల పరిరక్షణకు ఉద్యమించాలని అఖిల భారత ఆదివాసీ మహాసభ ఇన్చార్జి, సీపీఐ జాతీయ కార్యదర్శి అన్నీరాజా సూచించారు. లారీ ఓనర్స్ అసోసియేషన్ హాల్లో ఆదివారం రెండో రోజు జరిగిన తెలంగాణ గిరిజన సమాఖ్య(టీజీఎస్) రాష్ట్ర మహాసభల్లో మాట్లాడారు.
Mon, Jul 20 2026 12:38 AM
-
డూప్లికేటుగాళ్ల ఆగడాలు!
గుర్తింపు పొందిన దుకాణాల్లో కొనుగోలు చేయాలి..
Mon, Jul 20 2026 12:44 AM -
జోగుళాంబకు వెండి బోనం
హైదరాబాద్ నల్లపోచమ్మ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో బోనాల జాతరపత్తి చేనును ట్రాక్టర్తో తొలగిస్తున్న దృశ్యం
Mon, Jul 20 2026 12:44 AM -
కంది సాగు.. జాగ్రత్తలతోనే లాభాలు
మిడ్జిల్: కందిపంటను ముఖ్యంగా మహబూబ్నగర్, వికారాబాద్, సంగారెడ్డి, ఆదిలాబాద్, కొమరంభీమ్, ఆసిఫాబాద్, జోగులాంబ గద్వాల, సుర్యాపేట, నల్గొండ జిల్లాలో ఎక్కువ సాగు చేస్తుంటారు.
Mon, Jul 20 2026 12:44 AM -
ఔత్సాహికులకు వరం..
● రాష్ట్రంలోని క్రీడా అకాడమీల్లో ప్రవేశాలకు ఎంపికలు
● మహబూబ్నగర్లో కబడ్డీ, వాలీబాల్, వనపర్తిలో హాకీ అకాడమీలు
Mon, Jul 20 2026 12:44 AM -
" />
కందిరీగల దాడిలో రైతు మృతి
వంగూరు: రేగుచెట్టును తొలగిస్తుండగా కందిరీగలు దాడి చేయడంతో ఓ రైతు మృతిచెందాడు. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా..
Mon, Jul 20 2026 12:44 AM -
చేపలు పట్టేందుకు వెళ్లి జాలరి గల్లంతు
● పోలీస్, ఫైర్ సిబ్బంది వెతికినా
దొరకని ఆచూకీ
Mon, Jul 20 2026 12:44 AM -
" />
తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేయొద్దు
జడ్చర్ల టౌన్: మ్యారేజ్ బ్యూరోల వద్దకు ఎంతో విశ్వాసంతో తమ పిల్లల వివాహాల కోసం వచ్చే తల్లిదండ్రుల విశ్వాసాలను వమ్ముచేయకుండా వారికి పూర్తిస్థాయిలో భరోసానిస్తూ మంచి సంబంధాలను వెతికి పెట్టాలని ఆల్ ఇండియా మ్యారేజ్ బ్యూర్ వెల్ఫేర్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు భాను ప్రకాష్
Mon, Jul 20 2026 12:44 AM -
మానవాళి సుభిక్షంగా ఉండాలి
కల్వకుర్తి రూరల్: మానవాళిని విపత్తుల నుంచి కా పాడేందుకు కల్వకుర్తిలో చేపట్టిన 91వ విశ్వశాంతి మహాయాగం ప్రారంభ కార్యక్రమంలో ఆదివారం ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గణపతిపూజలో పాల్గొని భక్తులను ఉద్దేశించి మాట్లాడారు.
Mon, Jul 20 2026 12:44 AM -
వరద పాశం.. వనవాసం
వర్షాకాలం ప్రారంభమై నెలన్నర దాటింది. ఇప్పటికీ చెప్పుకోదగ్గ స్థాయిలో ఒక్క వాన కురువలేదు. అడపాదడపా కురిసిన చిరుజల్లులకు ఆరుతడి పంటలు విత్తుకున్నాం. అక్కడక్కడ మొలిచిన మొలకలేమో ఎండిపోతుండటంతో దిక్కుతోచని స్థితిలో పడిన అన్నదాతలు వరుణుడి కరుణ కోసం అష్టకష్టాలు పడుతున్నారు.
Mon, Jul 20 2026 12:44 AM -
సీబీఎస్సీ ఫలితాల్లో మౌంట్బాసిల్ ప్రభంజనం
సీబీఎస్సీ ఫలితాల్లో ర్యాంకులు సాధించిన విద్యార్థులు
Mon, Jul 20 2026 12:44 AM -
మంచి కంపెనీ... షేరు వేరువేరు
బుల్ మార్కెట్లో జరిగేదొకటే. కొన్ని తప్ప అన్ని షేర్లూ పరుగులు పెడతాయి. ఎలా అంటే... అమ్మో! ఇప్పుడు కొనలేకపోతే ఇంకెప్పటికీ ఆ ధర దగ్గర దొరకవేమో!!... అని ఇన్వెస్టర్లు భయపడేలా!.
Mon, Jul 20 2026 12:40 AM -
బొట్టు బొట్టు.. ఒడిసిపట్టు!
వీబీ–జీ రామ్ జీ ద్వారా నీటి సంరక్షణ పనులులక్ష్యం చేరుకుంటాం..
Mon, Jul 20 2026 12:38 AM -
" />
ఆర్డీఎస్ రైతుల పక్షాన పోరాడుదాం
రాజోళి: ఆర్డీఎస్ రైతులకు న్యాయం జరిగి, సాగునీరు అందేవరకు వారికి తోడుగా పోరాటాలు సైతం చేయాలని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు సంజీవరెడ్డి అన్నారు.
Mon, Jul 20 2026 12:38 AM -
పౌల్ట్రీ ఫాంపై ఈగల్ బృందం దాడులు
● రూ.20 లక్షల విలువచేసే 1.150 కిలోల ఆల్ఫాజోలం సీజ్
● ఆల్ఫాజోలం డాన్తోపాటు మరో ముగ్గురి అరెస్టు
Mon, Jul 20 2026 12:38 AM -
ప్రాజెక్టుల సాధనకు సమష్టిగా కృషి
● అసంపూర్తి పనులు పూర్తిచేస్తే బీడు భూములు సస్యశ్యామలం
● విస్తృత స్థాయి రౌండ్టేబుల్సమావేశంలో వక్తల పిలుపు
Mon, Jul 20 2026 12:38 AM -
ఊటనీరే ఆధారం!
వర్షాభావ పరిస్థితులతో జలాశయాలు వెలవెలబోతున్నాయి. కాల్వల్లో చుక్క నీరు కనిపించడం లేదు. బోరుబావుల్లో సైతం నానాటికీ భూగర్భ జలమట్టం తగ్గుతోంది. వ్యయ, ప్రయాసలకోర్చి సాగుచేసిన పంటలకు ఎలాగైనా నీటి తడులు అందించేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. మానవపాడు
Mon, Jul 20 2026 12:38 AM -
" />
ప్రతిపాదనలు సిద్ధం..
వీబీ–జీ రామ్ జీ ద్వారా చేపట్టే ఇంకుడు గుంతలు, ఫారం పాండ్స్, బోర్వెల్స్, ఓపెన్ వెల్స్ రీచార్జి పనులను ఆగస్టు చివరి నాటికి పూర్తిచేయాలని ఉన్నతాధికారులు జిల్లా అధికారులకు దిశానిర్దేశం చేశారు.
Mon, Jul 20 2026 12:38 AM -
సీతారామా.. కనుమా !
అవసరమైన ప్రభుత్వ, ప్రైవేట్ భూమి
10,069.29 ఎకరాలు
పాత ఆయకట్టు స్థిరీకరణ
3.45ఎకరాలు
ఇప్పటివరకు పూర్తి
4 కి.మీ.
Mon, Jul 20 2026 12:38 AM -
పెద్దమ్మతల్లికి విశేష పూజలు
పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లికి అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాలతోపాటు పొరుగు రాష్ట్రాల నుంచీ తరలిరావడంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది.
Mon, Jul 20 2026 12:38 AM -
భూ రీసర్వేకు శ్రీకారం
పాల్వంచరూరల్: భూ భారతి చట్టం ప్రకారం భూముల హద్దులు, వివాదాల పరిష్కారానికి సాంకేతిక యంత్రాల ద్వారా భూ రీ సర్వేకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పైలట్ ప్రాజెక్ట్గా జిల్లాలో 70 గ్రామాల్లో 64 వేల ఎకరాలను సర్వే చేయనుంది.
Mon, Jul 20 2026 12:38 AM -
నాణ్యమైన విద్యుత్ సరఫరా
ఇల్లెందురూరల్/టేకులపల్లి: వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు.
Mon, Jul 20 2026 12:38 AM -
సర్వే వేగవంతం చేయాలి
బూర్గంపాడు: భూముల రీ సర్వే ప్రక్రియ వేగవంతం చేసి, నిర్ణీత గడువులోగా పూర్తిచేయాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు.
Mon, Jul 20 2026 12:38 AM -
ఉత్తర ద్వారం కనుమరుగు
పూర్తిగా కూల్చివేసిన భద్రగిరి అధికారులు
Mon, Jul 20 2026 12:38 AM -
నేటి సీఎం పర్యటన రద్దు
కొణిజర్ల: కొణిజర్ల మండలం అంజనాపురంలో గోద్రెజ్ కంపెనీ ఆధ్వర్యాన నిర్మించిన పామాయిల్ ఫ్యాక్టరీని సోమవారం సీఎం రేవంత్రెడ్డి ప్రారంభిస్తారని ఇటీవల ప్రకటించారు. ఈమేరకు కలెక్టర్, అధికారులు ఏర్పాట్లపై దృష్టి సారించారు. అయితే, సీఎం పర్యటన రద్దయిందని తెలిసింది.
Mon, Jul 20 2026 12:38 AM -
ఏజెన్సీ చట్టాల పరిరక్షణకు ఉద్యమించాలి
పాల్వంచ: గిరిజన హక్కుల సాధనకు, ఏజెన్సీ చట్టాల పరిరక్షణకు ఉద్యమించాలని అఖిల భారత ఆదివాసీ మహాసభ ఇన్చార్జి, సీపీఐ జాతీయ కార్యదర్శి అన్నీరాజా సూచించారు. లారీ ఓనర్స్ అసోసియేషన్ హాల్లో ఆదివారం రెండో రోజు జరిగిన తెలంగాణ గిరిజన సమాఖ్య(టీజీఎస్) రాష్ట్ర మహాసభల్లో మాట్లాడారు.
Mon, Jul 20 2026 12:38 AM
