-
డ్రగ్స్కు పూర్తిగా వ్యతిరేకం
సాక్షి, హైదరాబాద్: మాదకద్రవ్యాలు మనుషులను రాక్షసులుగా మారుస్తాయని, బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వ్యక్తులు కూడా డ్రగ్స్ వాడకానికి పాల్పడటం దురదృష్టకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం
-
డీప్గా మౌనం..!
తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన ఓ ప్రముఖ నటికి సంబంధించిన మా ర్పింగ్ వీడియో 2023లో దేశవ్యాప్తంగా వైరల్ అయింది. ఆమె ముఖాన్ని వేరొక మహిళ శరీరానికి అంటించిన ఆ క్లిప్ భారతీయులకు ఒక చేదు నిజాన్ని చెప్పకనే చెప్పింది.
Mon, Mar 16 2026 05:12 AM -
పెట్టుబడి సాయం ఆలోచన వైఎస్ జగన్దే
సాక్షి, అమరావతి: దేశంలో రైతుకు పెట్టుబడి సాయం అందిచాలనే ఆలోచన చేయడమే కాదు...
Mon, Mar 16 2026 05:08 AM -
బావమరిది కళ్లల్లో ఆనందం కోసం..
చంద్రబాబు బంధుప్రీతి కథా‘చిత్రమిది’. సంపద సృష్టి హామీలతో గద్దెనెక్కిన చంద్రబాబు ఆ హామీలిచ్చింది జనం కోసం కాదని.. తన కుటుంబ సంపద సృష్టి కోసమే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. బావమరిది బాలకృష్ణ కళ్లల్లో ఆనందం కోసం..
Mon, Mar 16 2026 05:04 AM -
కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు రూ.5 కోట్లు ఎర
బెంగళూరు: రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ కర్నాటక నేతలు ‘ఆపరేషన్ లోటస్’కు తెరతీశారని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆరోపించారు. ఒడిశాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు రూ.5 కోట్ల చొప్పున ఇస్తామంటూ కొందరు ప్రయత్నించారని తెలిపారు.
Mon, Mar 16 2026 04:59 AM -
ట్రాఫిక్ పోలీసుల అత్యుత్సాహం.. యువకుడి బలి
గన్నవరం: ట్రాఫిక్ పోలీసుల అత్యుత్సాహం కారణంగా ఓ నిండు ప్రాణం బలైపోయింది.
Mon, Mar 16 2026 04:56 AM -
‘పచ్చ’ మత్తు.. జనం చిత్తు
సాక్షి, అమరావతి: ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్ డ్రగ్స్ తీసుకుని దొరికి పోవడంతో ఆ పార్టీ పరువు బజారున పడింది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక గంజాయి, డ్రగ్స్, నకిలీ మద్యానికి రాష్ట్రం కేరాఫ్గా మారిందని ప్రజలు మండిపడుతున్నారు.
Mon, Mar 16 2026 04:56 AM -
గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడి
కైరో: గాజాపై ఇజ్రాయెల్ ఆదివారం మరోసారి భీకర వైమానిక దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో ఇద్దరు చిన్నారులు, ఒక గర్భవతి, 8 మంది పోలీసులు సహా 12 మంది ప్రాణాలు కోల్పోయారు.
Mon, Mar 16 2026 04:54 AM -
వెలుగుల భారత్కు ‘రామన్న’ పవర్
(ఇండోర్ నుంచి సాక్షి ప్రతినిధి) సాక్షి,అమరావతి: మధ్యప్రదేశ్లోని ఇండోర్ నగరంలో ఉన్న రాజా రామన్న సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ (ఆర్ఆర్ కాట్) దేశంలోని విద్యుత్ రంగ అభివృద్ధికి అత్యంత ముఖ్యమైన పరిశోధన
Mon, Mar 16 2026 04:53 AM -
నేపాల్లో బస్సు ప్రమాదం ఏడుగురు భారతీయులు మృతి
కఠ్మాండు: భారతీయ తీర్థయాత్రికులతో కూడిన మినీ ఎలక్ట్రిక్ బస్సు నేపాల్లో ప్రమాదానికి గురైంది. ఘటనలో ఇద్దరు మహిళలు సహా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.
Mon, Mar 16 2026 04:48 AM -
అప్పుల భారంతో అన్నదాతల బలవన్మరణం
ఎమ్మిగనూరురూరల్/గుంతకల్లు రూరల్: చంద్రబాబు ప్రభుత్వం అన్నదాతలను నిర్లక్ష్యం చేస్తోంది. సకాలంలో పంట రుణాలు అందించక.. ఆరుగాలం శ్రమించి పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు.
Mon, Mar 16 2026 04:48 AM -
మొజ్తబాకు నోపో కవచం
శత్రు శేషం, రుణ శేషం, వ్రణ శేషం, అగ్ని శేషం ఉండకూడదంటారు. ఇరాన్ నూతన సుప్రీం నేత మొజ్తబా ఖమేనీ విషయంలో అమెరికా కూడా ఈ సూత్రాన్నే పాటించే ప్రయత్నంలో ఉంది. తండ్రి అయతొల్లా అలీ ఖమేనీ మాదిరిగానే మొజ్తబాను కూడా అంతం చేయాలని చూస్తోంది.
Mon, Mar 16 2026 04:45 AM -
‘దేశం’లో కలకలం!
సాక్షి, అమరావతి: హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేసేందుకు చంద్రబాబు రకరకాల గారడీలు చేస్తుంటే పలువురు టీడీపీ ప్రజాప్రతినిధులు, నేతలు డ్రగ్స్ పార్టీలు, రాసలీలల్లో మునిగి తేలుతుండడం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చన
Mon, Mar 16 2026 04:38 AM -
ఇస్ఫహాన్పై బాంబుల వర్షం
దుబాయ్/టెహ్రాన్: పశ్చిమాసియా రగులుతూనే ఉంది. ఇజ్రాయెల్–అమెరికా, ఇరాన్ యుద్ధం ఆదివారం 16వ రోజుకు చేరింది. ఇరాన్లోని పారిశ్రామిక నగరం ఇస్ఫహాన్పై అమెరికా సైన్యం బాంబుల వర్షం కురిపించింది.
Mon, Mar 16 2026 04:34 AM -
తెలంగాణ 'బడ్జెట్'కు వేళాయె
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో ప్రభుత్వం 2026–27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ను ప్రవేశపెట్టి సభ ఆమోదం పొందనుంది. ఉదయం 11:45 గంటలకు సమావేశాలు ప్రారంభం కానుండగా..
Mon, Mar 16 2026 04:33 AM -
కేంద్ర నిధుల్లో కోత
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా కొనసాగుతున్నప్పటికీ నిధులను సద్వినియోగం చేసుకుని రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చడంలో సీఎం చంద్రబాబు మరోసారి విఫలమయ్యారు.
Mon, Mar 16 2026 04:33 AM -
బాబు ‘డ్రగుల్బాజీ’ పాలన
సాక్షి, అమరావతి/తిరుపతి మంగళం/నెల్లూరు రూరల్/ప్రొద్దుటూరు క్రైం/కాకినాడ రూరల్/ఏలూరు టౌన్: ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో దగుల్బాజీ పాలన సాగిస్తున్నారని, మత్తు పదార్థాలు, మగువలతో అధికార కూటమి నేతలు పట్టుబడ
Mon, Mar 16 2026 04:30 AM -
పాంచ్ పటాకా
సాక్షి, న్యూఢిల్లీ: నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది.
Mon, Mar 16 2026 04:26 AM -
ఐకమత్యమే అభివృద్ధికి ఇంధనం: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గడ్డపై గంగా–జమునా తెహజీబ్ వర్ధిల్లుతోందని, అన్ని మతాల ప్రజలు కలిసిమెలిసి ఉండటమే రాష్ట్ర అభివృద్ధికి అసలైన ఇంధనమని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు.
Mon, Mar 16 2026 04:15 AM -
రూ. 3,000 కోట్ల ఐపీవోకి ట్రూహోమ్ ఫైనాన్స్
న్యూఢిల్లీ: పబ్లిక్ ఇష్యూ (ఐపీవో) ద్వారా రూ. 3,000 కోట్ల నిధులు సమీకరించేందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ట్రూహోమ్ ఫైనాన్స్ (గతంలో శ్రీరాం హౌసింగ్ ఫైనాన్స్) ముసాయిదా పత్రాలు దాఖలు చేసింది.
Mon, Mar 16 2026 04:11 AM -
మెట్రో టేకోవర్ చెల్లింపులపై స్పష్టత
సాక్షి, సిటీబ్యూరో: మెట్రో టేకోవర్ ప్రక్రియ ఊపందుకుంది. ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ నెలాఖరులోగా ప్రాజెక్టును స్వాదీనం చేసుకొనే దిశగా ప్రభుత్వం కార్యాచరణను వేగవంతం చేసింది.
Mon, Mar 16 2026 04:10 AM -
పాతాళంలోకి వే'గంగా'..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా భూగర్భ జలాలు వేగంగా పాతాళానికి జారుకుంటున్నాయి. ఓ వైపు వేసవి తీవ్రత పెరుగుతుండటం..
Mon, Mar 16 2026 04:06 AM -
ఎఫ్డీ కన్నా బెటర్ గురూ..
ఈ ఏడాది ఆరంభం నుంచి ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లన్నింటిదీ ఒడిదుడుకుల దారే. మన మార్కెట్లదీ అదే తీరు. నిన్న మొన్నటి వరకూ ట్రంప్ టారిఫ్లు రోజుకో టర్న్ తీసుకుంటూ ఇన్వెస్టర్లను స్థిమితంగా ఉండనివ్వలేదు.
Mon, Mar 16 2026 04:04 AM -
టీడీపీ గుట్టురట్టు
సాక్షి, హైదరాబాద్/మొయినాబాద్: హైదరాబాద్ శివారులోని మొయినాబాద్ వద్ద ఫాంహౌస్లో డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడిన వారికి జరిపిన పరీక్షల్లో ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ సహా ఆరుగురికి పాజిటివ్ వచ్చినట్టు ఈగల్ అధికారులు వెల్లడించారు.
Mon, Mar 16 2026 04:03 AM -
యాసంగి రైతులకు ‘రైతు భరోసా’
సాక్షి, హైదరాబాద్: యాసంగి పంట పెట్టుబడుల కోసం రైతులు ఎదురుచూస్తున్న రైతు భరోసా నిధుల విడుదలకు ప్రభుత్వం తేదీ ఖరారు చేసింది.
Mon, Mar 16 2026 04:03 AM
-
డ్రగ్స్కు పూర్తిగా వ్యతిరేకం
సాక్షి, హైదరాబాద్: మాదకద్రవ్యాలు మనుషులను రాక్షసులుగా మారుస్తాయని, బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వ్యక్తులు కూడా డ్రగ్స్ వాడకానికి పాల్పడటం దురదృష్టకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం
Mon, Mar 16 2026 05:17 AM -
డీప్గా మౌనం..!
తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన ఓ ప్రముఖ నటికి సంబంధించిన మా ర్పింగ్ వీడియో 2023లో దేశవ్యాప్తంగా వైరల్ అయింది. ఆమె ముఖాన్ని వేరొక మహిళ శరీరానికి అంటించిన ఆ క్లిప్ భారతీయులకు ఒక చేదు నిజాన్ని చెప్పకనే చెప్పింది.
Mon, Mar 16 2026 05:12 AM -
పెట్టుబడి సాయం ఆలోచన వైఎస్ జగన్దే
సాక్షి, అమరావతి: దేశంలో రైతుకు పెట్టుబడి సాయం అందిచాలనే ఆలోచన చేయడమే కాదు...
Mon, Mar 16 2026 05:08 AM -
బావమరిది కళ్లల్లో ఆనందం కోసం..
చంద్రబాబు బంధుప్రీతి కథా‘చిత్రమిది’. సంపద సృష్టి హామీలతో గద్దెనెక్కిన చంద్రబాబు ఆ హామీలిచ్చింది జనం కోసం కాదని.. తన కుటుంబ సంపద సృష్టి కోసమే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. బావమరిది బాలకృష్ణ కళ్లల్లో ఆనందం కోసం..
Mon, Mar 16 2026 05:04 AM -
కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు రూ.5 కోట్లు ఎర
బెంగళూరు: రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ కర్నాటక నేతలు ‘ఆపరేషన్ లోటస్’కు తెరతీశారని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆరోపించారు. ఒడిశాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు రూ.5 కోట్ల చొప్పున ఇస్తామంటూ కొందరు ప్రయత్నించారని తెలిపారు.
Mon, Mar 16 2026 04:59 AM -
ట్రాఫిక్ పోలీసుల అత్యుత్సాహం.. యువకుడి బలి
గన్నవరం: ట్రాఫిక్ పోలీసుల అత్యుత్సాహం కారణంగా ఓ నిండు ప్రాణం బలైపోయింది.
Mon, Mar 16 2026 04:56 AM -
‘పచ్చ’ మత్తు.. జనం చిత్తు
సాక్షి, అమరావతి: ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్ డ్రగ్స్ తీసుకుని దొరికి పోవడంతో ఆ పార్టీ పరువు బజారున పడింది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక గంజాయి, డ్రగ్స్, నకిలీ మద్యానికి రాష్ట్రం కేరాఫ్గా మారిందని ప్రజలు మండిపడుతున్నారు.
Mon, Mar 16 2026 04:56 AM -
గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడి
కైరో: గాజాపై ఇజ్రాయెల్ ఆదివారం మరోసారి భీకర వైమానిక దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో ఇద్దరు చిన్నారులు, ఒక గర్భవతి, 8 మంది పోలీసులు సహా 12 మంది ప్రాణాలు కోల్పోయారు.
Mon, Mar 16 2026 04:54 AM -
వెలుగుల భారత్కు ‘రామన్న’ పవర్
(ఇండోర్ నుంచి సాక్షి ప్రతినిధి) సాక్షి,అమరావతి: మధ్యప్రదేశ్లోని ఇండోర్ నగరంలో ఉన్న రాజా రామన్న సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ (ఆర్ఆర్ కాట్) దేశంలోని విద్యుత్ రంగ అభివృద్ధికి అత్యంత ముఖ్యమైన పరిశోధన
Mon, Mar 16 2026 04:53 AM -
నేపాల్లో బస్సు ప్రమాదం ఏడుగురు భారతీయులు మృతి
కఠ్మాండు: భారతీయ తీర్థయాత్రికులతో కూడిన మినీ ఎలక్ట్రిక్ బస్సు నేపాల్లో ప్రమాదానికి గురైంది. ఘటనలో ఇద్దరు మహిళలు సహా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.
Mon, Mar 16 2026 04:48 AM -
అప్పుల భారంతో అన్నదాతల బలవన్మరణం
ఎమ్మిగనూరురూరల్/గుంతకల్లు రూరల్: చంద్రబాబు ప్రభుత్వం అన్నదాతలను నిర్లక్ష్యం చేస్తోంది. సకాలంలో పంట రుణాలు అందించక.. ఆరుగాలం శ్రమించి పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు.
Mon, Mar 16 2026 04:48 AM -
మొజ్తబాకు నోపో కవచం
శత్రు శేషం, రుణ శేషం, వ్రణ శేషం, అగ్ని శేషం ఉండకూడదంటారు. ఇరాన్ నూతన సుప్రీం నేత మొజ్తబా ఖమేనీ విషయంలో అమెరికా కూడా ఈ సూత్రాన్నే పాటించే ప్రయత్నంలో ఉంది. తండ్రి అయతొల్లా అలీ ఖమేనీ మాదిరిగానే మొజ్తబాను కూడా అంతం చేయాలని చూస్తోంది.
Mon, Mar 16 2026 04:45 AM -
‘దేశం’లో కలకలం!
సాక్షి, అమరావతి: హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేసేందుకు చంద్రబాబు రకరకాల గారడీలు చేస్తుంటే పలువురు టీడీపీ ప్రజాప్రతినిధులు, నేతలు డ్రగ్స్ పార్టీలు, రాసలీలల్లో మునిగి తేలుతుండడం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చన
Mon, Mar 16 2026 04:38 AM -
ఇస్ఫహాన్పై బాంబుల వర్షం
దుబాయ్/టెహ్రాన్: పశ్చిమాసియా రగులుతూనే ఉంది. ఇజ్రాయెల్–అమెరికా, ఇరాన్ యుద్ధం ఆదివారం 16వ రోజుకు చేరింది. ఇరాన్లోని పారిశ్రామిక నగరం ఇస్ఫహాన్పై అమెరికా సైన్యం బాంబుల వర్షం కురిపించింది.
Mon, Mar 16 2026 04:34 AM -
తెలంగాణ 'బడ్జెట్'కు వేళాయె
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో ప్రభుత్వం 2026–27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ను ప్రవేశపెట్టి సభ ఆమోదం పొందనుంది. ఉదయం 11:45 గంటలకు సమావేశాలు ప్రారంభం కానుండగా..
Mon, Mar 16 2026 04:33 AM -
కేంద్ర నిధుల్లో కోత
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా కొనసాగుతున్నప్పటికీ నిధులను సద్వినియోగం చేసుకుని రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చడంలో సీఎం చంద్రబాబు మరోసారి విఫలమయ్యారు.
Mon, Mar 16 2026 04:33 AM -
బాబు ‘డ్రగుల్బాజీ’ పాలన
సాక్షి, అమరావతి/తిరుపతి మంగళం/నెల్లూరు రూరల్/ప్రొద్దుటూరు క్రైం/కాకినాడ రూరల్/ఏలూరు టౌన్: ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో దగుల్బాజీ పాలన సాగిస్తున్నారని, మత్తు పదార్థాలు, మగువలతో అధికార కూటమి నేతలు పట్టుబడ
Mon, Mar 16 2026 04:30 AM -
పాంచ్ పటాకా
సాక్షి, న్యూఢిల్లీ: నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది.
Mon, Mar 16 2026 04:26 AM -
ఐకమత్యమే అభివృద్ధికి ఇంధనం: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గడ్డపై గంగా–జమునా తెహజీబ్ వర్ధిల్లుతోందని, అన్ని మతాల ప్రజలు కలిసిమెలిసి ఉండటమే రాష్ట్ర అభివృద్ధికి అసలైన ఇంధనమని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు.
Mon, Mar 16 2026 04:15 AM -
రూ. 3,000 కోట్ల ఐపీవోకి ట్రూహోమ్ ఫైనాన్స్
న్యూఢిల్లీ: పబ్లిక్ ఇష్యూ (ఐపీవో) ద్వారా రూ. 3,000 కోట్ల నిధులు సమీకరించేందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ట్రూహోమ్ ఫైనాన్స్ (గతంలో శ్రీరాం హౌసింగ్ ఫైనాన్స్) ముసాయిదా పత్రాలు దాఖలు చేసింది.
Mon, Mar 16 2026 04:11 AM -
మెట్రో టేకోవర్ చెల్లింపులపై స్పష్టత
సాక్షి, సిటీబ్యూరో: మెట్రో టేకోవర్ ప్రక్రియ ఊపందుకుంది. ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ నెలాఖరులోగా ప్రాజెక్టును స్వాదీనం చేసుకొనే దిశగా ప్రభుత్వం కార్యాచరణను వేగవంతం చేసింది.
Mon, Mar 16 2026 04:10 AM -
పాతాళంలోకి వే'గంగా'..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా భూగర్భ జలాలు వేగంగా పాతాళానికి జారుకుంటున్నాయి. ఓ వైపు వేసవి తీవ్రత పెరుగుతుండటం..
Mon, Mar 16 2026 04:06 AM -
ఎఫ్డీ కన్నా బెటర్ గురూ..
ఈ ఏడాది ఆరంభం నుంచి ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లన్నింటిదీ ఒడిదుడుకుల దారే. మన మార్కెట్లదీ అదే తీరు. నిన్న మొన్నటి వరకూ ట్రంప్ టారిఫ్లు రోజుకో టర్న్ తీసుకుంటూ ఇన్వెస్టర్లను స్థిమితంగా ఉండనివ్వలేదు.
Mon, Mar 16 2026 04:04 AM -
టీడీపీ గుట్టురట్టు
సాక్షి, హైదరాబాద్/మొయినాబాద్: హైదరాబాద్ శివారులోని మొయినాబాద్ వద్ద ఫాంహౌస్లో డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడిన వారికి జరిపిన పరీక్షల్లో ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ సహా ఆరుగురికి పాజిటివ్ వచ్చినట్టు ఈగల్ అధికారులు వెల్లడించారు.
Mon, Mar 16 2026 04:03 AM -
యాసంగి రైతులకు ‘రైతు భరోసా’
సాక్షి, హైదరాబాద్: యాసంగి పంట పెట్టుబడుల కోసం రైతులు ఎదురుచూస్తున్న రైతు భరోసా నిధుల విడుదలకు ప్రభుత్వం తేదీ ఖరారు చేసింది.
Mon, Mar 16 2026 04:03 AM
