-
ఏపీవైలో 50 లక్షల మంది స్వనిధి లబ్ధిదారులు
అటల్ పెన్షన్ యోజన (ఏపీవై) పథకం కిందకు 50 లక్షల మంది ప్రధాన మంత్రి స్వనిధి పథకం లబ్ధిదారులను చేర్పించడం లక్ష్యంగా పెట్టుకున్నట్టు పింఛను నిధి నియంత్రణ, అభివృద్ధి సంస్థ (పీఎఫ్ఆర్డీఏ) ఛైర్మన్ ఎస్ రామన్ ప్రకటించారు.
-
శివుడు..‘శిరస్సు ఖండించటం వెనుక ఉన్న అద్భుత జ్ఞానం’
పురాణ గాథ ప్రకారం ఒకనాడు పరమశివుడు కైలాసానికి వచ్చినపుడు అతనిని లోనికి వెళ్లనివ్వకుండా ఒక బాలుడు అడ్డగించిన పురాణగాధ మనం విని ఉన్నాం.
Wed, Aug 27 2025 07:45 AM -
భారత్ను తీవ్రవాదంలోకి లాగేందుకు పాక్ కుట్ర: మేజర్ జనరల్ ఎస్పీ విశ్వసరావు
మోవ్: జమ్ముకశ్మీర్లోని పహల్గామ్లో ఇటీవల జరిగిన ఉగ్ర దాడి కేవలం క్రూరమైన చర్య మాత్రమే కాదని, భారతదేశాన్ని తీవ్రవాదంలోకి లాగడానికి పాకిస్తాన్ పన్నిన ఒక ప్రణాళికాబద్ధమైన ఉచ్చు అని మేజర్ జనరల్ ఎస్పీ విశ్వసరావు పేర్కొన్నారు.
Wed, Aug 27 2025 07:41 AM -
పూర్తి ఫిట్నెస్తో సిద్ధమయ్యా.. అక్కడ అంతా అద్భుతం: సూర్య
భారత టీ2020 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కొత్త ఉత్సాహంతో మైదానంలోకి పునరాగమనం చేయబోతున్నాడు. స్పోర్ట్ హెర్నియాతో బాధపడుతుండటంతో ఐపీఎల్ ముగిసిన తర్వాత అతనికి మ్యూనిక్లో శస్త్ర చికిత్స జరిగింది.
Wed, Aug 27 2025 07:40 AM -
బరువు తగ్గిన కాజల్.. మెచ్చుకున్న వారిపై ఫైర్
నిజాలు చేదుగా ఉంటాయన్న సామెత ఉండనే ఉంది. అలా కొందరు వాస్తవాలను అంగీకరించలేరు కదా ప్రశంసలను కూడా స్వాగతించలేరు. నటి కాజల్ అగర్వాల్ ప్రవర్తన కూడా ఇలానే ఉంది. ఈ భామ తెలుగు, తమిళం భాషల్లో అగ్ర కథానాయికగా వెలుగొందిన విషయం తెలిసిందే.
Wed, Aug 27 2025 07:20 AM -
సకల శుభాలు, విజయాలు సిద్ధించాలి: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: నేడు వినాయకచవితి. ఈ సందర్బంగా రాష్ట్ర ప్రజలకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ వినాయకచవితి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరికీ సకల శుభాలూ కలిగి, విజయాలు సిద్ధించాలని ఆకాంక్షించారు.
Wed, Aug 27 2025 07:20 AM -
ఖైరతాబాద్ గణపయ్య సిద్దం..
సాక్షి, హైదరాబాద్: నేడు వినాయక చవితి. విశ్వశాంతి మహాశక్తి గణపతి రూపంలో పూజలు అందుకోవడానికి ఖైరతాబాద్ వినాయకుడు సిద్ధమయ్యాడు. నేటి వినాయక చవితి ఉత్సవాలు మొదలుకానున్నాయి.
Wed, Aug 27 2025 07:13 AM -
పుతిన్, మోదీలకు జిన్పింగ్ రెడ్ కార్పెట్
బీజింగ్: ఆగస్ట్ 31 నుంచి సెప్టెంబర్ ఒకటో తేదీ వరకు చైనాలోని టియాంజిన్లో జరగనున్న షాంఘై సహకార సదస్సు(ఎస్సీవో) సందర్భంగా కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి.
Wed, Aug 27 2025 06:50 AM -
దేశంలో ‘పెరుగుతున్న ఇథనాల్ బ్లెండింగ్’
సాక్షి, న్యూఢిల్లీ: ఇథనాల్తో కలిసిన పెట్రోల్ను ఇంధనంగా వాడటం వల్ల రైతుల ఆదాయం పెరగడమే కాకుండా, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడిందని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు.
Wed, Aug 27 2025 06:42 AM -
దేశ ఐక్యతకు వైవిధ్యమే మూలం
న్యూఢిల్లీ: భారతదేశ ఐక్యతకు దాని వైవిధ్యమే మూలమని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) అధినేత మోహన్ భగవత్ చెప్పారు. భిన్నమైన భావజాలం, సిద్ధాంతం కలిగి ఉండడం నేరమేమీ కాదని అన్నారు.
Wed, Aug 27 2025 06:37 AM -
అమెరికాలో కొత్తరకం వ్యాధి!
మానవ శరీరంలో మాంసాన్ని తినేసే ప్రమాదకరమైన పరాన్నజీవికి సంబంధించిన తొలి కేసు అమెరికాలో నమోదైంది. మేరీలాండ్లో ఓ వ్యక్తి ఈ నెల 4వ తేదీన దీనిబారిన పడినట్లు అధికారులు వెల్లడించారు. ఈ వ్యాధిని న్యూవరల్డ్ స్రూ్కవార్మ్(ఎన్డబ్ల్యూఎస్) మియాసిస్ అని పిలుస్తున్నారు.
Wed, Aug 27 2025 06:32 AM -
సింధు శుభారంభం
పారిస్: మరో పతకం లక్ష్యంగా ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో అడుగు పెట్టిన భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, ప్రణయ్ తొలి రౌండ్ అడ్డంకిని దాటారు.
Wed, Aug 27 2025 06:19 AM -
చార్జీలు పెరిగాయి.. కరెంటు వాడకం తగ్గిద్దాం!
వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో..
Wed, Aug 27 2025 06:17 AM -
అల్కరాజ్ అలవోకగా...
న్యూయార్క్: కెరీర్లో ఆరో గ్రాండ్స్లామ్ టైటిల్ లక్ష్యంగా యూఎస్ ఓపెన్లో బరిలోకి దిగిన ప్రపంచ రెండో ర్యాంకర్, స్పెయిన్ స్టార్ కార్లోస్ అల్కరాజ్ శుభారంభం చేశాడు.
Wed, Aug 27 2025 06:07 AM -
పోలీసుల సాక్షిగా.. టీడీపీ నేతల గూండాగిరీ
సాక్షి టాస్క్ ఫోర్స్: శ్రీసత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలంలో తెలుగుదేశం పార్టీ నేతలు వైఎస్సార్సీపీ నాయకులపై గూండాగిరి చేశారు. అక్కడే ఉన్న పోలీసులు మౌనవ్రతం వహించారు.
Wed, Aug 27 2025 06:04 AM -
భారత షూటర్ల పసిడి పంట
షిమ్కెంట్ (కజకిస్తాన్): ఆసియా షూటింగ్ చాంపియన్షిప్లో ఇటు సీనియర్లు, అటు జూనియర్లు పసిడి పంట పండిస్తున్నారు.
Wed, Aug 27 2025 05:56 AM -
పచ్చఖాకీ.. దౌర్జన్యకాండ
ముండ్లమూరు(దర్శి): ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం పసుపుగల్లు గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున పోలీసులు రెచ్చిపోయారు. వైఎస్సార్ సీపీ మండల కన్వినర్కు చెందిన దుకాణాల కూల్చివేతకు గ్రామానికి భారీగా తరలివచ్చారు.
Wed, Aug 27 2025 05:56 AM -
నేడు విజయవాడలో వైఎస్ జగన్ పర్యటన
సాక్షి, అమరావతి/లబ్బీపేట(విజయవాడతూర్పు): వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం విజయవాడలో పర్యటించనున్నారు.
Wed, Aug 27 2025 05:47 AM -
టారిఫ్ వేడిలోనూ డీల్ !
వాషింగ్టన్: ఓవైపు సుంకాల సమరంలో అమెరికాతో పోరాడుతున్న భారత్ మరోవైపు అదే అమెరికాతో రక్షణరంగ ఒప్పందానికి మరో అడుగు ముందుకేసింది.
Wed, Aug 27 2025 05:45 AM -
సీపీఐలో వర్గపోరు!
సాక్షి, అమరావతి: భారత కమ్యూనిస్టు పార్టీ(సీపీఐ) ఆంధ్రప్రదేశ్ విభాగంలో వర్గపోరు తారస్థాయికి చేరింది. దీంతో నూతన రాష్ట్ర కార్యదర్శిని ఎన్నుకోకుండానే మహాసభలను ముగించేశారు.
Wed, Aug 27 2025 05:40 AM -
రింగ్ రైలు @ రూ. 28 వేల కోట్లు
సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగురోడ్డును ఆనుకొని నిర్మించాలని భావిస్తున్న ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్టు అంచనా వ్యయం భారీగా పెరిగింది. తొలుత రూ. 12,408 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేసిన రైల్వేశాఖ తాజాగా దాన్ని రూ.
Wed, Aug 27 2025 05:38 AM -
ఉత్తరాదిన కుంభవృష్టి
సిమ్లా/జమ్మూ: మేఘ విస్ఫోటం(క్లౌడ్ బరస్ట్) ఘటనల నుంచి తేరుకోకమునుపే మళ్లీ మేఘ విస్ఫోటాలు ఉత్తరాది రాష్ట్రాలపై విరుచుకుపడ్డాయి.
Wed, Aug 27 2025 05:36 AM -
సాదా బైనామాకు లైన్క్లియర్..
సాక్షి, హైదరాబాద్: సాదా బైనామాలకు ఎట్టకేలకు లైన్క్లియర్ అయింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టివేసి క్రమబద్ధీకరణకు అనుమతిచ్చింది.
Wed, Aug 27 2025 05:33 AM -
Andhra Pradesh: నేడు రాష్ట్రానికి భారీ వర్ష సూచన
సాక్షి, విశాఖపట్నం/సాక్షి, అమరావతి: ఒడిశా తీరానికి ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో మంగళవారం ఉదయం ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది.
Wed, Aug 27 2025 05:30 AM
-
ఏపీవైలో 50 లక్షల మంది స్వనిధి లబ్ధిదారులు
అటల్ పెన్షన్ యోజన (ఏపీవై) పథకం కిందకు 50 లక్షల మంది ప్రధాన మంత్రి స్వనిధి పథకం లబ్ధిదారులను చేర్పించడం లక్ష్యంగా పెట్టుకున్నట్టు పింఛను నిధి నియంత్రణ, అభివృద్ధి సంస్థ (పీఎఫ్ఆర్డీఏ) ఛైర్మన్ ఎస్ రామన్ ప్రకటించారు.
Wed, Aug 27 2025 07:48 AM -
శివుడు..‘శిరస్సు ఖండించటం వెనుక ఉన్న అద్భుత జ్ఞానం’
పురాణ గాథ ప్రకారం ఒకనాడు పరమశివుడు కైలాసానికి వచ్చినపుడు అతనిని లోనికి వెళ్లనివ్వకుండా ఒక బాలుడు అడ్డగించిన పురాణగాధ మనం విని ఉన్నాం.
Wed, Aug 27 2025 07:45 AM -
భారత్ను తీవ్రవాదంలోకి లాగేందుకు పాక్ కుట్ర: మేజర్ జనరల్ ఎస్పీ విశ్వసరావు
మోవ్: జమ్ముకశ్మీర్లోని పహల్గామ్లో ఇటీవల జరిగిన ఉగ్ర దాడి కేవలం క్రూరమైన చర్య మాత్రమే కాదని, భారతదేశాన్ని తీవ్రవాదంలోకి లాగడానికి పాకిస్తాన్ పన్నిన ఒక ప్రణాళికాబద్ధమైన ఉచ్చు అని మేజర్ జనరల్ ఎస్పీ విశ్వసరావు పేర్కొన్నారు.
Wed, Aug 27 2025 07:41 AM -
పూర్తి ఫిట్నెస్తో సిద్ధమయ్యా.. అక్కడ అంతా అద్భుతం: సూర్య
భారత టీ2020 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కొత్త ఉత్సాహంతో మైదానంలోకి పునరాగమనం చేయబోతున్నాడు. స్పోర్ట్ హెర్నియాతో బాధపడుతుండటంతో ఐపీఎల్ ముగిసిన తర్వాత అతనికి మ్యూనిక్లో శస్త్ర చికిత్స జరిగింది.
Wed, Aug 27 2025 07:40 AM -
బరువు తగ్గిన కాజల్.. మెచ్చుకున్న వారిపై ఫైర్
నిజాలు చేదుగా ఉంటాయన్న సామెత ఉండనే ఉంది. అలా కొందరు వాస్తవాలను అంగీకరించలేరు కదా ప్రశంసలను కూడా స్వాగతించలేరు. నటి కాజల్ అగర్వాల్ ప్రవర్తన కూడా ఇలానే ఉంది. ఈ భామ తెలుగు, తమిళం భాషల్లో అగ్ర కథానాయికగా వెలుగొందిన విషయం తెలిసిందే.
Wed, Aug 27 2025 07:20 AM -
సకల శుభాలు, విజయాలు సిద్ధించాలి: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: నేడు వినాయకచవితి. ఈ సందర్బంగా రాష్ట్ర ప్రజలకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ వినాయకచవితి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరికీ సకల శుభాలూ కలిగి, విజయాలు సిద్ధించాలని ఆకాంక్షించారు.
Wed, Aug 27 2025 07:20 AM -
ఖైరతాబాద్ గణపయ్య సిద్దం..
సాక్షి, హైదరాబాద్: నేడు వినాయక చవితి. విశ్వశాంతి మహాశక్తి గణపతి రూపంలో పూజలు అందుకోవడానికి ఖైరతాబాద్ వినాయకుడు సిద్ధమయ్యాడు. నేటి వినాయక చవితి ఉత్సవాలు మొదలుకానున్నాయి.
Wed, Aug 27 2025 07:13 AM -
పుతిన్, మోదీలకు జిన్పింగ్ రెడ్ కార్పెట్
బీజింగ్: ఆగస్ట్ 31 నుంచి సెప్టెంబర్ ఒకటో తేదీ వరకు చైనాలోని టియాంజిన్లో జరగనున్న షాంఘై సహకార సదస్సు(ఎస్సీవో) సందర్భంగా కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి.
Wed, Aug 27 2025 06:50 AM -
దేశంలో ‘పెరుగుతున్న ఇథనాల్ బ్లెండింగ్’
సాక్షి, న్యూఢిల్లీ: ఇథనాల్తో కలిసిన పెట్రోల్ను ఇంధనంగా వాడటం వల్ల రైతుల ఆదాయం పెరగడమే కాకుండా, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడిందని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు.
Wed, Aug 27 2025 06:42 AM -
దేశ ఐక్యతకు వైవిధ్యమే మూలం
న్యూఢిల్లీ: భారతదేశ ఐక్యతకు దాని వైవిధ్యమే మూలమని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) అధినేత మోహన్ భగవత్ చెప్పారు. భిన్నమైన భావజాలం, సిద్ధాంతం కలిగి ఉండడం నేరమేమీ కాదని అన్నారు.
Wed, Aug 27 2025 06:37 AM -
అమెరికాలో కొత్తరకం వ్యాధి!
మానవ శరీరంలో మాంసాన్ని తినేసే ప్రమాదకరమైన పరాన్నజీవికి సంబంధించిన తొలి కేసు అమెరికాలో నమోదైంది. మేరీలాండ్లో ఓ వ్యక్తి ఈ నెల 4వ తేదీన దీనిబారిన పడినట్లు అధికారులు వెల్లడించారు. ఈ వ్యాధిని న్యూవరల్డ్ స్రూ్కవార్మ్(ఎన్డబ్ల్యూఎస్) మియాసిస్ అని పిలుస్తున్నారు.
Wed, Aug 27 2025 06:32 AM -
సింధు శుభారంభం
పారిస్: మరో పతకం లక్ష్యంగా ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో అడుగు పెట్టిన భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, ప్రణయ్ తొలి రౌండ్ అడ్డంకిని దాటారు.
Wed, Aug 27 2025 06:19 AM -
చార్జీలు పెరిగాయి.. కరెంటు వాడకం తగ్గిద్దాం!
వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో..
Wed, Aug 27 2025 06:17 AM -
అల్కరాజ్ అలవోకగా...
న్యూయార్క్: కెరీర్లో ఆరో గ్రాండ్స్లామ్ టైటిల్ లక్ష్యంగా యూఎస్ ఓపెన్లో బరిలోకి దిగిన ప్రపంచ రెండో ర్యాంకర్, స్పెయిన్ స్టార్ కార్లోస్ అల్కరాజ్ శుభారంభం చేశాడు.
Wed, Aug 27 2025 06:07 AM -
పోలీసుల సాక్షిగా.. టీడీపీ నేతల గూండాగిరీ
సాక్షి టాస్క్ ఫోర్స్: శ్రీసత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలంలో తెలుగుదేశం పార్టీ నేతలు వైఎస్సార్సీపీ నాయకులపై గూండాగిరి చేశారు. అక్కడే ఉన్న పోలీసులు మౌనవ్రతం వహించారు.
Wed, Aug 27 2025 06:04 AM -
భారత షూటర్ల పసిడి పంట
షిమ్కెంట్ (కజకిస్తాన్): ఆసియా షూటింగ్ చాంపియన్షిప్లో ఇటు సీనియర్లు, అటు జూనియర్లు పసిడి పంట పండిస్తున్నారు.
Wed, Aug 27 2025 05:56 AM -
పచ్చఖాకీ.. దౌర్జన్యకాండ
ముండ్లమూరు(దర్శి): ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం పసుపుగల్లు గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున పోలీసులు రెచ్చిపోయారు. వైఎస్సార్ సీపీ మండల కన్వినర్కు చెందిన దుకాణాల కూల్చివేతకు గ్రామానికి భారీగా తరలివచ్చారు.
Wed, Aug 27 2025 05:56 AM -
నేడు విజయవాడలో వైఎస్ జగన్ పర్యటన
సాక్షి, అమరావతి/లబ్బీపేట(విజయవాడతూర్పు): వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం విజయవాడలో పర్యటించనున్నారు.
Wed, Aug 27 2025 05:47 AM -
టారిఫ్ వేడిలోనూ డీల్ !
వాషింగ్టన్: ఓవైపు సుంకాల సమరంలో అమెరికాతో పోరాడుతున్న భారత్ మరోవైపు అదే అమెరికాతో రక్షణరంగ ఒప్పందానికి మరో అడుగు ముందుకేసింది.
Wed, Aug 27 2025 05:45 AM -
సీపీఐలో వర్గపోరు!
సాక్షి, అమరావతి: భారత కమ్యూనిస్టు పార్టీ(సీపీఐ) ఆంధ్రప్రదేశ్ విభాగంలో వర్గపోరు తారస్థాయికి చేరింది. దీంతో నూతన రాష్ట్ర కార్యదర్శిని ఎన్నుకోకుండానే మహాసభలను ముగించేశారు.
Wed, Aug 27 2025 05:40 AM -
రింగ్ రైలు @ రూ. 28 వేల కోట్లు
సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగురోడ్డును ఆనుకొని నిర్మించాలని భావిస్తున్న ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్టు అంచనా వ్యయం భారీగా పెరిగింది. తొలుత రూ. 12,408 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేసిన రైల్వేశాఖ తాజాగా దాన్ని రూ.
Wed, Aug 27 2025 05:38 AM -
ఉత్తరాదిన కుంభవృష్టి
సిమ్లా/జమ్మూ: మేఘ విస్ఫోటం(క్లౌడ్ బరస్ట్) ఘటనల నుంచి తేరుకోకమునుపే మళ్లీ మేఘ విస్ఫోటాలు ఉత్తరాది రాష్ట్రాలపై విరుచుకుపడ్డాయి.
Wed, Aug 27 2025 05:36 AM -
సాదా బైనామాకు లైన్క్లియర్..
సాక్షి, హైదరాబాద్: సాదా బైనామాలకు ఎట్టకేలకు లైన్క్లియర్ అయింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టివేసి క్రమబద్ధీకరణకు అనుమతిచ్చింది.
Wed, Aug 27 2025 05:33 AM -
Andhra Pradesh: నేడు రాష్ట్రానికి భారీ వర్ష సూచన
సాక్షి, విశాఖపట్నం/సాక్షి, అమరావతి: ఒడిశా తీరానికి ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో మంగళవారం ఉదయం ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది.
Wed, Aug 27 2025 05:30 AM -
అమెరికాకు ఎగుమతి అయ్యే ఉత్పత్తులపై మరో 25 శాతం టారిఫ్లు నేటి నుంచే అమల్లోకి..
Wed, Aug 27 2025 07:06 AM