-
ఇరాన్తో యుద్దం.. డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్పై జరపాలనుకున్న సైనిక దాడిని ప్రస్తుతానికి వాయిదా వేసినట్లు ట్రంప్ ప్రకటించారు.
-
కోర్టు వివాద భూముల్లో ఉద్రిక్తత
● ఒకచోట స్టే బోర్డుల తొలగింపు
● మరోచోట జేసీబీలతో నిర్మాణాల ధ్వంసం
Tue, May 19 2026 02:10 AM -
మండే ఎండలతో జనం ఉక్కిరిబిక్కిరి
● వరుణ కటాక్షం కోసం ఎదురుచూపులు
Tue, May 19 2026 02:10 AM -
బ్యూటీషియన్ కోర్సుల్లో శిక్షణ
సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో..కార్యక్రమంలో పాల్గొన్న వారికి సర్టిఫికెట్లు
Tue, May 19 2026 02:10 AM -
● నిస్సహాయ స్థితిలో అమ్మలు.. భిక్షమెత్తిస్తున్న బిడ్డలు
వీరు ‘అమ్మ’లు కాదు.. తనయుల చేతిలో కీలు ‘బొమ్మ’లు. నవమాసాలు మోసినప్పుడు ‘భారం’ అనిపించుకోని వారు... మలి వయస్సులో బిడ్డలకు భారమయ్యారు. రెక్కల కష్టంతో బిడ్డలను పోషించి, వారికి దారితెన్ను చూపారు. తాను ఎన్ని త్యాగాలు చేసినా.. ఏనాడూ కాసింత డబ్బు అడిగింది లేదు..
Tue, May 19 2026 02:10 AM -
జీఓ 322 ప్రతుల దహనం
అనంతపురం అగ్రికల్చర్: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల హక్కులు కాలరాస్తూ ప్రభుత్వం విడుదల చేసిన జీఓ 322 ప్రతులను పీఏసీఎస్ ఉద్యోగులు సోమవారం దహనం చేశారు. జిల్లా వ్యాప్తంగా పీఏసీఎస్ కార్యాలయాల ఎదుట నిరసన కార్యక్రమాలు కొనసాగాయి.
Tue, May 19 2026 02:10 AM -
పూర్తి ‘భరోసా’ ఏది?
● ఇప్పటి వరకు 2 ఎకరాలకే పరిమితం
● నీరుగారుతున్న రైతుభరోసా లక్ష్యం
● నిరాశలో అన్నదాతలు
Tue, May 19 2026 02:10 AM -
హిందూ ధర్మాన్ని పాటిద్దాం
కందనూలు: హిందూ సమాజం సంస్కృతీ సంప్రదాయాలను పిల్లలకు తెలియజేయాల్సిన ఆవశ్యకత ఉందని విశ్వహిందూ పరిషత్ జాతీయ అధికార ప్రతినిధి రాంనూతల శశిధర్ అన్నారు.
Tue, May 19 2026 02:10 AM -
సమర్థవంతంగా ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’
● 22న జరిగే జిల్లాస్థాయి సభను
విజయవంతం చేయాలి
● కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్
Tue, May 19 2026 02:10 AM -
" />
పోలీసు ప్రజావాణికి 5 ఫిర్యాదులు
నాగర్కర్నూల్ రూరల్: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్ పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఫిర్యాదుదారుల సమస్యలను నేరుగా తెలుసుకున్న ఆయన..
Tue, May 19 2026 02:10 AM -
దివ్యాంగుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి
కందనూలు: దివ్యాంగుల సంక్షేమంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించినట్లు ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్రెడ్డి అన్నారు. సోమవారం స్థానిక భవిత కేంద్రంలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో 81 మంది దివ్యాంగ విద్యార్థులకు 14 రకాల 108 ఉపకరణాలు, సహాయక కిట్లను పంపిణీ చేశారు.
Tue, May 19 2026 02:10 AM -
ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని ధర్నా
కొల్లాపూర్: ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం కొల్లాపూర్లోని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు క్యాంపు కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అంతకుముందు ఆర్డీఓ కార్యాలయం నుంచి మంత్రి క్యాంపు కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు.
Tue, May 19 2026 02:10 AM -
" />
ఆలయంపై అధికారుల చిన్నచూపు
ఎస్ఎస్ తాడ్వాయి: మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయంపై మండల రెవెన్యూ అధికారులు చిన్న చూపు చూస్తున్నారని తుడుందెబ్బ మేడారం గ్రామ కమిటీ అధ్యక్షుడు గడిగ సునీల్ అన్నారు. ఆదివారం ఆయన మేడారంలో ఆదివాసీ నాయకులతో కలిసి మాట్లాడారు.
Tue, May 19 2026 02:10 AM -
స్థానిక ఉపాధ్యాయులనే నియమించాలి
మహాముత్తారం: ఇన్చార్జ్ ఎంఈఓగా మండలంలో స్థానికంగా పనిచేస్తున్న సీనియర్ ఉపాధ్యాయులకే కేటాయించాలని మండల ఏఐఏవైఎస్ మండలాధ్యక్షుడు రామగిరి రాజు అన్నారు.
Tue, May 19 2026 02:10 AM -
కొడుకు పుట్టిన నాలుగు రోజులకే తండ్రి మృతి
బాన్సువాడ రూరల్ : కొడుకు పుట్టాడనే సంతోషంలో ఉన్న తండ్రి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన ఘటన బీర్కూర్ మండలం అన్నారం గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.
Tue, May 19 2026 02:10 AM -
చికిత్స పొందుతూ ఒకరు మృతి
గాంధారి(ఎల్లారెడ్డి): రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందినట్లు ఎస్సై మహేందర్ సోమవారం తెలిపారు.
Tue, May 19 2026 02:10 AM -
చలో.. క్రికెట్ ఖేలో..
ఆర్మూర్ పట్టణంలోని మోడల్ స్కూల్ మైదానంలో క్రికెట్ ప్రాక్టీస్ కోసం వచ్చిన విద్యార్థులు
Tue, May 19 2026 02:10 AM -
హాలీడే ట్రిప్
ఎస్.సహస్ర ప్రకృతి
1వ తరగతి,
గ్రామం: దోమకొండ,
జిల్లా : కామారెడ్డి
Tue, May 19 2026 02:10 AM -
టూరిజం వారోత్సవాల పోస్టర్ల ఆవిష్కరణ
నిజామాబాద్అర్బన్ : ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ నెల 23 వరకు టూరిజం వారోత్సవాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి పేర్కొన్నారు. కలెక్టరేట్లోని తన కార్యాలయంలో సోమవారం వా రోత్సవాల పోస్టర్లను ఆమె ఆవిష్కరించారు.
Tue, May 19 2026 02:10 AM -
అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు
కామారెడ్డి క్రైం: భారీ చోరీ కేసును కామారెడ్డి పోలీసులు ఛేదించారు. ఈ కేసులో రూ. 42.50 లక్షల వి లువైన సొత్తు రికవరీ చేయడంతోపాటు 32 కేసు లు, హిస్టరీ షీట్ కలిగిన నేరస్తుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
Tue, May 19 2026 02:10 AM -
సన్నద్ధతను చాటిన మాక్ ఎక్సర్సైజ్
సుభాష్నగర్: వరదలు, విపత్తులు సంభవించిన సమయాల్లో చేపట్టాల్సిన తక్షణ చర్యలు, తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తల విషయంలో సన్నద్ధతను తెలుసుకునేందుకు వీలుగా సోమవారం చేపట్టిన మాక్ ఎక్సర్సైజ్ విజయవంతంగా కొనసాగింది.
Tue, May 19 2026 02:04 AM -
బాల భవన్లో జాదూ సందడి
అబ్బుర పరచిన ఇంద్రజాలంTue, May 19 2026 02:04 AM -
ప్రజావాణికి ఫిర్యాదుల వెల్లువ
నిజామాబాద్ అర్బన్: ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు సూ చించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదా య సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 150 ఫిర్యాదులు అందాయి.
Tue, May 19 2026 02:04 AM -
గుడారిలో వినతుల స్వీకరణ
రాయగడ: జిల్లాలోని గుడారి సమితి కార్యాలయం సమావేశం హాల్లో కలెక్టర్ అశుతోష్ కులకర్ణి ఆదేశానుసారం జిల్లా అదనపు కలెక్టర్ నవీన్ చంద్ర నాయక్ ఆధ్వర్యంలో సోమవారం వినతుల స్వీకరణ కార్యక్రమం జరిగింది.
Tue, May 19 2026 02:04 AM -
రేపు సీహెచ్ఎస్ఈ ప్లస్ టూ పరీక్ష ఫలితాలు
భువనేశ్వర్ : వార్షిక ఉన్నత మాధ్యమిక విద్యా మండలి (సీహెచ్ఎస్ఈ) ఈ ఏడాది నిర్వహించిన ప్లస్ టూ పరీక్షల ఫలితాలు ఈ నెల 20న వెలువడతాయని రాష్ట్ర పాఠశాలలు, సామూహిక విద్యా శాఖ మంత్రి నిత్యానంద గోండ్ సోమ వారం ప్రకటించారు.
Tue, May 19 2026 02:04 AM
-
ఇరాన్తో యుద్దం.. డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్పై జరపాలనుకున్న సైనిక దాడిని ప్రస్తుతానికి వాయిదా వేసినట్లు ట్రంప్ ప్రకటించారు.
Tue, May 19 2026 02:19 AM -
కోర్టు వివాద భూముల్లో ఉద్రిక్తత
● ఒకచోట స్టే బోర్డుల తొలగింపు
● మరోచోట జేసీబీలతో నిర్మాణాల ధ్వంసం
Tue, May 19 2026 02:10 AM -
మండే ఎండలతో జనం ఉక్కిరిబిక్కిరి
● వరుణ కటాక్షం కోసం ఎదురుచూపులు
Tue, May 19 2026 02:10 AM -
బ్యూటీషియన్ కోర్సుల్లో శిక్షణ
సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో..కార్యక్రమంలో పాల్గొన్న వారికి సర్టిఫికెట్లు
Tue, May 19 2026 02:10 AM -
● నిస్సహాయ స్థితిలో అమ్మలు.. భిక్షమెత్తిస్తున్న బిడ్డలు
వీరు ‘అమ్మ’లు కాదు.. తనయుల చేతిలో కీలు ‘బొమ్మ’లు. నవమాసాలు మోసినప్పుడు ‘భారం’ అనిపించుకోని వారు... మలి వయస్సులో బిడ్డలకు భారమయ్యారు. రెక్కల కష్టంతో బిడ్డలను పోషించి, వారికి దారితెన్ను చూపారు. తాను ఎన్ని త్యాగాలు చేసినా.. ఏనాడూ కాసింత డబ్బు అడిగింది లేదు..
Tue, May 19 2026 02:10 AM -
జీఓ 322 ప్రతుల దహనం
అనంతపురం అగ్రికల్చర్: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల హక్కులు కాలరాస్తూ ప్రభుత్వం విడుదల చేసిన జీఓ 322 ప్రతులను పీఏసీఎస్ ఉద్యోగులు సోమవారం దహనం చేశారు. జిల్లా వ్యాప్తంగా పీఏసీఎస్ కార్యాలయాల ఎదుట నిరసన కార్యక్రమాలు కొనసాగాయి.
Tue, May 19 2026 02:10 AM -
పూర్తి ‘భరోసా’ ఏది?
● ఇప్పటి వరకు 2 ఎకరాలకే పరిమితం
● నీరుగారుతున్న రైతుభరోసా లక్ష్యం
● నిరాశలో అన్నదాతలు
Tue, May 19 2026 02:10 AM -
హిందూ ధర్మాన్ని పాటిద్దాం
కందనూలు: హిందూ సమాజం సంస్కృతీ సంప్రదాయాలను పిల్లలకు తెలియజేయాల్సిన ఆవశ్యకత ఉందని విశ్వహిందూ పరిషత్ జాతీయ అధికార ప్రతినిధి రాంనూతల శశిధర్ అన్నారు.
Tue, May 19 2026 02:10 AM -
సమర్థవంతంగా ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’
● 22న జరిగే జిల్లాస్థాయి సభను
విజయవంతం చేయాలి
● కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్
Tue, May 19 2026 02:10 AM -
" />
పోలీసు ప్రజావాణికి 5 ఫిర్యాదులు
నాగర్కర్నూల్ రూరల్: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్ పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఫిర్యాదుదారుల సమస్యలను నేరుగా తెలుసుకున్న ఆయన..
Tue, May 19 2026 02:10 AM -
దివ్యాంగుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి
కందనూలు: దివ్యాంగుల సంక్షేమంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించినట్లు ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్రెడ్డి అన్నారు. సోమవారం స్థానిక భవిత కేంద్రంలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో 81 మంది దివ్యాంగ విద్యార్థులకు 14 రకాల 108 ఉపకరణాలు, సహాయక కిట్లను పంపిణీ చేశారు.
Tue, May 19 2026 02:10 AM -
ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని ధర్నా
కొల్లాపూర్: ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం కొల్లాపూర్లోని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు క్యాంపు కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అంతకుముందు ఆర్డీఓ కార్యాలయం నుంచి మంత్రి క్యాంపు కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు.
Tue, May 19 2026 02:10 AM -
" />
ఆలయంపై అధికారుల చిన్నచూపు
ఎస్ఎస్ తాడ్వాయి: మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయంపై మండల రెవెన్యూ అధికారులు చిన్న చూపు చూస్తున్నారని తుడుందెబ్బ మేడారం గ్రామ కమిటీ అధ్యక్షుడు గడిగ సునీల్ అన్నారు. ఆదివారం ఆయన మేడారంలో ఆదివాసీ నాయకులతో కలిసి మాట్లాడారు.
Tue, May 19 2026 02:10 AM -
స్థానిక ఉపాధ్యాయులనే నియమించాలి
మహాముత్తారం: ఇన్చార్జ్ ఎంఈఓగా మండలంలో స్థానికంగా పనిచేస్తున్న సీనియర్ ఉపాధ్యాయులకే కేటాయించాలని మండల ఏఐఏవైఎస్ మండలాధ్యక్షుడు రామగిరి రాజు అన్నారు.
Tue, May 19 2026 02:10 AM -
కొడుకు పుట్టిన నాలుగు రోజులకే తండ్రి మృతి
బాన్సువాడ రూరల్ : కొడుకు పుట్టాడనే సంతోషంలో ఉన్న తండ్రి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన ఘటన బీర్కూర్ మండలం అన్నారం గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.
Tue, May 19 2026 02:10 AM -
చికిత్స పొందుతూ ఒకరు మృతి
గాంధారి(ఎల్లారెడ్డి): రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందినట్లు ఎస్సై మహేందర్ సోమవారం తెలిపారు.
Tue, May 19 2026 02:10 AM -
చలో.. క్రికెట్ ఖేలో..
ఆర్మూర్ పట్టణంలోని మోడల్ స్కూల్ మైదానంలో క్రికెట్ ప్రాక్టీస్ కోసం వచ్చిన విద్యార్థులు
Tue, May 19 2026 02:10 AM -
హాలీడే ట్రిప్
ఎస్.సహస్ర ప్రకృతి
1వ తరగతి,
గ్రామం: దోమకొండ,
జిల్లా : కామారెడ్డి
Tue, May 19 2026 02:10 AM -
టూరిజం వారోత్సవాల పోస్టర్ల ఆవిష్కరణ
నిజామాబాద్అర్బన్ : ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ నెల 23 వరకు టూరిజం వారోత్సవాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి పేర్కొన్నారు. కలెక్టరేట్లోని తన కార్యాలయంలో సోమవారం వా రోత్సవాల పోస్టర్లను ఆమె ఆవిష్కరించారు.
Tue, May 19 2026 02:10 AM -
అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు
కామారెడ్డి క్రైం: భారీ చోరీ కేసును కామారెడ్డి పోలీసులు ఛేదించారు. ఈ కేసులో రూ. 42.50 లక్షల వి లువైన సొత్తు రికవరీ చేయడంతోపాటు 32 కేసు లు, హిస్టరీ షీట్ కలిగిన నేరస్తుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
Tue, May 19 2026 02:10 AM -
సన్నద్ధతను చాటిన మాక్ ఎక్సర్సైజ్
సుభాష్నగర్: వరదలు, విపత్తులు సంభవించిన సమయాల్లో చేపట్టాల్సిన తక్షణ చర్యలు, తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తల విషయంలో సన్నద్ధతను తెలుసుకునేందుకు వీలుగా సోమవారం చేపట్టిన మాక్ ఎక్సర్సైజ్ విజయవంతంగా కొనసాగింది.
Tue, May 19 2026 02:04 AM -
బాల భవన్లో జాదూ సందడి
అబ్బుర పరచిన ఇంద్రజాలంTue, May 19 2026 02:04 AM -
ప్రజావాణికి ఫిర్యాదుల వెల్లువ
నిజామాబాద్ అర్బన్: ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు సూ చించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదా య సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 150 ఫిర్యాదులు అందాయి.
Tue, May 19 2026 02:04 AM -
గుడారిలో వినతుల స్వీకరణ
రాయగడ: జిల్లాలోని గుడారి సమితి కార్యాలయం సమావేశం హాల్లో కలెక్టర్ అశుతోష్ కులకర్ణి ఆదేశానుసారం జిల్లా అదనపు కలెక్టర్ నవీన్ చంద్ర నాయక్ ఆధ్వర్యంలో సోమవారం వినతుల స్వీకరణ కార్యక్రమం జరిగింది.
Tue, May 19 2026 02:04 AM -
రేపు సీహెచ్ఎస్ఈ ప్లస్ టూ పరీక్ష ఫలితాలు
భువనేశ్వర్ : వార్షిక ఉన్నత మాధ్యమిక విద్యా మండలి (సీహెచ్ఎస్ఈ) ఈ ఏడాది నిర్వహించిన ప్లస్ టూ పరీక్షల ఫలితాలు ఈ నెల 20న వెలువడతాయని రాష్ట్ర పాఠశాలలు, సామూహిక విద్యా శాఖ మంత్రి నిత్యానంద గోండ్ సోమ వారం ప్రకటించారు.
Tue, May 19 2026 02:04 AM
