నాందేవ్‌ మహరాజ్‌ గొప్ప సంఘసంస్కర్త | - | Sakshi
Sakshi News home page

నాందేవ్‌ మహరాజ్‌ గొప్ప సంఘసంస్కర్త

Aug 12 2026 1:28 AM | Updated on Aug 12 2026 1:28 AM

నాందేవ్‌ మహరాజ్‌ గొప్ప సంఘసంస్కర్త ఆలయంలో చోరీ

బాన్సువాడ : మేరు కుల గురువు నాందేవ్‌ మహ రాజ్‌ గొప్ప సంఘ సంస్కర్త అని మేరు సంఘం మండల అధ్యక్షులు హన్మాండ్లు అన్నారు. మంగళ వారం బాన్సువాడలో శ్రీ సంత్‌ శిరోమణి నాందేవ్‌ మహరాజ్‌ 676వ పుణ్య తిథిని నిర్వహించారు. ఆ యన చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అ ర్పించారు. మేరు కులస్తులు కొత్త కొండ భాస్కర్‌, జీవన్‌, మహేష్‌, వార్కారీలు తదితరులు ఉన్నారు.

ఎల్లారెడ్డిరూరల్‌: మండలంలోని వెల్లుట్లపేట శివారులో ఉన్న చెనింగ రాజరాజేశ్వరాలయంలో సోమవారం రాత్రి చోరీ జరిగినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. ఉదయం ఆలయానికి వచ్చిన పూజారి, గ్రామస్తులు చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దుండగులు హుండీలో ఉన్న నగదును దొంగిలించినట్లు గుర్తించారు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement