-
కానూరు ఆటోనగర్లో భారీ అగ్ని ప్రమాదం
సాక్షి, విజయవాడ/పెనమలూరు: కృష్ణా జిల్లా పెనమలూరు మండలం కానూరులోని జేఆర్డీ టాటా ఇండ్రస్టియల్ ఎస్టేట్ (కొత్త ఆటోనగర్)లో ఆదివారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఏడు ప్రైవేట్ బస్సులు దగ్ధమయ్యాయి.
-
‘సేతు బంధన్’ నిధులతో బ్రిడ్జి నిర్మాణం
నార్కట్పల్లి : ‘సేతు బంధన్’ పథకం ద్వారా రాష్ట్రంలోనే తొలిసారిగా రూ.76 లక్షలతో నార్కట్పల్లి – మునుగోడు రోడ్డులో రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపడుతున్నట్లు రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు.
Mon, Jul 13 2026 05:42 AM -
నులిపురుగులకు చెక్
పెద్దవూర : పిల్లల ఆరోగ్యవంతంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవడంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. శుభ్రత పాటించకపోవడం వల్ల పిల్లలు రోగాల బారిన పడతారు. అపరిశుభ్రత కారణంగా కడుపులో నులిపురుగులు తయారవుతాయి.
Mon, Jul 13 2026 05:42 AM -
17న ఆహ్వాన సంఘం సమావేశం
నల్లగొండ టౌన్ : అఖిల భారత రైతు సంఘం మహాసభలు నల్లగొండలో నిర్వహిస్తున్నట్లు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు జూలకంటి రంగారెడ్డి వెల్లడించారు. మహాసభల ఆహ్వాన సంఘం సమావేశం ఈ నెల 17న జిల్లాకేంద్రంలో నిర్వహించనున్నట్లు తెలిపారు.
Mon, Jul 13 2026 05:42 AM -
యాదగిరీశుడి క్షేత్రంలో నిత్యకల్యాణం
భక్తులతో కిక్కిరిసిన ఆలయ మాడ వీధులు
నిత్య కల్యాణం నిర్వహిస్తున్న అర్చకులు
Mon, Jul 13 2026 05:42 AM -
ప్రత్యామ్నాయ పంటలు మేలు
నల్లగండ అగ్రికల్చర్ : ఎల్నినో ప్రభావం వల్ల జిల్లాలో రుతుపవనాలు బలహీనపడ్డాయి. దీనివల్ల కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుంటే, మరికొన్ని ప్రాంతాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి.
Mon, Jul 13 2026 05:42 AM -
" />
ఇష్టానుసారంగా వైద్యుల తీరు..
మిర్యాలగూడ అర్బన్ : ఏరియా ఆస్పత్రికి ఓపీ సంఖ్య కాస్త పెరిగింది. పదిరోజుల క్రితం వరకు 350నుంచి 400 వరకు ఉన్న ఓపీ.. ప్రస్తుతం 430 వరకు వస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఓపీ కేసుల్లో సాధారణ జ్వరం కేసులతో పాటు జలుబు, దగ్గు వంటి సీజనల్ వ్యాధులు ఉంటున్నాయి.
Mon, Jul 13 2026 05:42 AM -
" />
పెరిగిన జ్వర బాధితులు
నకిరేకల్ : నకిరేకల్ పట్టణంతో పాటు పరిసర మండలాల ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నారు. జ్వరం, జలుబు, విరేచనాలు వంటి ఆరోగ్య సమస్యలతో నకిరేకల్ ఏరియా ఆస్పత్రికి పెద్ద సంఖ్యలో వస్తున్నారు.
Mon, Jul 13 2026 05:42 AM -
సెంట్రల్ విస్తా ఇకపై కర్తవ్య భవన్ ఏరియా
న్యూఢిల్లీ: సెంట్రల్ విస్టా పునరభివృద్ధి ప్రాంతాన్ని కర్తవ్య భవన్ కాంప్లెక్స్ లేదా కర్తవ్య భవన్ ఏరియాగా పేరు మార్చినట్లు కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఆదివారం ప్రకటించారు.
Mon, Jul 13 2026 05:41 AM -
రాజధాని రైతులపై వేధింపుల పర్వం
సాక్షి ప్రతినిధి, గుంటూరు: రాజధానికి రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భూములు ఇచ్చేశారని చెప్పారు.. మరి ఇవ్వని రైతులను ఏం చేస్తున్నారు? రకరకాలుగా వేధిస్తున్నారు? భయభ్రాంతులకు గురిచేస్తూ భూములు లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారు.
Mon, Jul 13 2026 05:41 AM -
లేడీ డాక్టర్ కారు బీభత్సం
ఒంగోలు టౌన్ : లేడీ డాక్టర్ కారు అదుపు తప్పడంతో ఓ కానిస్టేబుల్ ప్రాణాలను కోల్పోయాడు. ఈ ఘటనలో మరో ఇద్దరు గాయపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం..
Mon, Jul 13 2026 05:37 AM -
రోడ్ రోలర్ నడిపిన సీఎం హిమంత
గువాహటి: అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ రోడ్డు రోలర్ నడిపారు. అదేదో నిర్మాణ పనుల పర్యవేక్షణ కోసం కాదు. మాదక ద్రవ్యాల విధ్వంసం కోసం. రాష్ట్రంలోనే అతిపెద్ద మాదకద్రవ్యాల నిర్మూలనలో భాగంగా రాష్ట్రం రూ.
Mon, Jul 13 2026 05:35 AM -
రెండేళ్ల క్రితం విమర్శించారని ఇప్పుడు కేసు
గుంటూరు రూరల్/సాక్షి, హైదరాబాద్: తన ప్రభుత్వ వైఫల్యాలు, హామీల అమలులో వెనకడుగుపై ప్రశి్నస్తున్న వారిపై అక్రమ కేసులతో తీవ్ర కక్ష సాధింపులకు దిగుతున్న చంద్రబాబు సర్కారు ఇప్పుడు ఈ దిశగా మరో అడుగు ముందుకు వేసి
Mon, Jul 13 2026 05:29 AM -
బ్రహ్మపుత్ర మెగా డ్యామ్కు ముప్పు!
బీజింగ్: టిబెట్లో బ్రహ్మపుత్ర నదిపై నిర్మించిన అతిపెద్ద జలవిద్యుత్ ప్రాజెక్ట్ కింద ఉన్న ఒక క్రియాశీల ఫాల్ట్ లైన్ ఆ ప్రాజెక్టు నిర్మాణ స్థిరత్వాన్ని ప్రభావితం చేయగలదని చైనా భూగర్భ శాస్త్రవేత్తలు జరిపిన ఒక
Mon, Jul 13 2026 05:29 AM -
మీకు సంతానం తక్కువ సంపద ఎక్కువ ఎలా సాధ్యం సార్!
మీకు సంతానం తక్కువ సంపద ఎక్కువ ఎలా సాధ్యం సార్!
Mon, Jul 13 2026 05:28 AM -
కేసుల స్వభావానికి తగ్గట్టు న్యాయ వ్యవస్థ మారాలి
గురుగ్రామ్: కేసుల స్వభావంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా న్యాయ వ్యవస్థ కూడా పరిణామం చెందాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ చెప్పారు.
Mon, Jul 13 2026 05:21 AM -
విరాళాల చోరీపై మోదీ మౌనమెందుకు?
సాక్షి, న్యూఢిల్లీ: అయోధ్య రామమందిర విరాళాల చోరీ వ్యవహారంలో ప్రధాని మోదీ తీరును కాంగ్రెస్ తీవ్రంగా తప్పుబట్టింది.
Mon, Jul 13 2026 05:17 AM -
శ్రీవారి అక్టోబర్ నెల దర్శన కోటా విడుదల
తిరుమల: అక్టోబర్ నెలకు సంబంధించి వివిధ దర్శనాలు, గదుల కోటాల వివరాలను టీటీడీ ఆదివారం విడుదల చేసింది.
Mon, Jul 13 2026 05:10 AM -
నేడు స్వదేశానికి భారతీయుల మృతదేహాలు
సాక్షి, న్యూఢిల్లీ: వియత్నాంలోని ఫు క్వోక్ ద్వీపం సమీపంలో జరిగిన బోటు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 15 మంది భారతీయుల మృతదేహాలు నేడు (సోమవారం) భారత్కు రానున్నాయి.
Mon, Jul 13 2026 05:04 AM -
2031లో కచ్చితంగా అధికార మార్పిడి
సాక్షి చెన్నై: ఒక నిజమైన హిందువు అందరినీ సమానంగా చూస్తాడని తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు, ‘వుయ్ ది లీడర్స్’ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు కె.అన్నామలై చెప్పారు.
Mon, Jul 13 2026 05:04 AM -
గాన కోకిలకు కన్నీటి వీడ్కోలు
మైసూరు: తన గానామృతంతో కోట్లాది మందిని ముగ్ధుల్ని చేసిన ఆ మధుర కంఠం చితి మంటల్లో పంచభూతాల్లో కలిసిపోయింది.
Mon, Jul 13 2026 04:57 AM -
మళ్లీ భగ్గుమన్న పశ్చిమాసియా
దుబాయ్: పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. దాడులు, ప్రతిదాడులు కొనసాగుతున్నాయి.
Mon, Jul 13 2026 04:56 AM -
" />
పనులకు ‘చంద్ర’గ్రహణం
ఆసుపత్రిలో ఐపీ భవనం నిర్మాణం వేగంగా జరుగుతున్న క్రమంలో పనులను చూసి వైద్యులే ఆశ్చర్యపోయారు. ఈ భవనం పూర్తయితే రోగులకు ఎంతో మేలు జరుగుతుందని ఆనందించారు. కానీ వారి ఆనందం ఎంతో కాలం నిలవలేదు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఐపీ భవన నిర్మాణ పనులను ఆపింది.
Mon, Jul 13 2026 04:37 AM -
నేటి పీజీఆర్ఎస్ రద్దు
కర్నూలు(సెంట్రల్): ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)ను సోమవారం రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించి దూర ప్రాంతాల నుంచి కర్నూలుకు రావద్దని సూచించారు.
Mon, Jul 13 2026 04:37 AM -
మట్టి మాఫియా బరితెగింపు!
సి.బెళగల్: మట్టి మాఫియా బరితెగించింది. కొండలు, చెరువుల్లో అక్రమంగా తవ్వకాలు చేపడుతోంది. అక్రమార్కులపై అధికారులకు ప్రజలు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. మండల కేంద్రమైన సి.బెళగల్లోని ముక్కల గట్టు, మల్లప్ప గట్టులో ప్రతి రోజూ ఎర్రమట్టిని తవ్వుతున్నారు.
Mon, Jul 13 2026 04:37 AM
-
కానూరు ఆటోనగర్లో భారీ అగ్ని ప్రమాదం
సాక్షి, విజయవాడ/పెనమలూరు: కృష్ణా జిల్లా పెనమలూరు మండలం కానూరులోని జేఆర్డీ టాటా ఇండ్రస్టియల్ ఎస్టేట్ (కొత్త ఆటోనగర్)లో ఆదివారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఏడు ప్రైవేట్ బస్సులు దగ్ధమయ్యాయి.
Mon, Jul 13 2026 05:43 AM -
‘సేతు బంధన్’ నిధులతో బ్రిడ్జి నిర్మాణం
నార్కట్పల్లి : ‘సేతు బంధన్’ పథకం ద్వారా రాష్ట్రంలోనే తొలిసారిగా రూ.76 లక్షలతో నార్కట్పల్లి – మునుగోడు రోడ్డులో రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపడుతున్నట్లు రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు.
Mon, Jul 13 2026 05:42 AM -
నులిపురుగులకు చెక్
పెద్దవూర : పిల్లల ఆరోగ్యవంతంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవడంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. శుభ్రత పాటించకపోవడం వల్ల పిల్లలు రోగాల బారిన పడతారు. అపరిశుభ్రత కారణంగా కడుపులో నులిపురుగులు తయారవుతాయి.
Mon, Jul 13 2026 05:42 AM -
17న ఆహ్వాన సంఘం సమావేశం
నల్లగొండ టౌన్ : అఖిల భారత రైతు సంఘం మహాసభలు నల్లగొండలో నిర్వహిస్తున్నట్లు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు జూలకంటి రంగారెడ్డి వెల్లడించారు. మహాసభల ఆహ్వాన సంఘం సమావేశం ఈ నెల 17న జిల్లాకేంద్రంలో నిర్వహించనున్నట్లు తెలిపారు.
Mon, Jul 13 2026 05:42 AM -
యాదగిరీశుడి క్షేత్రంలో నిత్యకల్యాణం
భక్తులతో కిక్కిరిసిన ఆలయ మాడ వీధులు
నిత్య కల్యాణం నిర్వహిస్తున్న అర్చకులు
Mon, Jul 13 2026 05:42 AM -
ప్రత్యామ్నాయ పంటలు మేలు
నల్లగండ అగ్రికల్చర్ : ఎల్నినో ప్రభావం వల్ల జిల్లాలో రుతుపవనాలు బలహీనపడ్డాయి. దీనివల్ల కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుంటే, మరికొన్ని ప్రాంతాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి.
Mon, Jul 13 2026 05:42 AM -
" />
ఇష్టానుసారంగా వైద్యుల తీరు..
మిర్యాలగూడ అర్బన్ : ఏరియా ఆస్పత్రికి ఓపీ సంఖ్య కాస్త పెరిగింది. పదిరోజుల క్రితం వరకు 350నుంచి 400 వరకు ఉన్న ఓపీ.. ప్రస్తుతం 430 వరకు వస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఓపీ కేసుల్లో సాధారణ జ్వరం కేసులతో పాటు జలుబు, దగ్గు వంటి సీజనల్ వ్యాధులు ఉంటున్నాయి.
Mon, Jul 13 2026 05:42 AM -
" />
పెరిగిన జ్వర బాధితులు
నకిరేకల్ : నకిరేకల్ పట్టణంతో పాటు పరిసర మండలాల ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నారు. జ్వరం, జలుబు, విరేచనాలు వంటి ఆరోగ్య సమస్యలతో నకిరేకల్ ఏరియా ఆస్పత్రికి పెద్ద సంఖ్యలో వస్తున్నారు.
Mon, Jul 13 2026 05:42 AM -
సెంట్రల్ విస్తా ఇకపై కర్తవ్య భవన్ ఏరియా
న్యూఢిల్లీ: సెంట్రల్ విస్టా పునరభివృద్ధి ప్రాంతాన్ని కర్తవ్య భవన్ కాంప్లెక్స్ లేదా కర్తవ్య భవన్ ఏరియాగా పేరు మార్చినట్లు కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఆదివారం ప్రకటించారు.
Mon, Jul 13 2026 05:41 AM -
రాజధాని రైతులపై వేధింపుల పర్వం
సాక్షి ప్రతినిధి, గుంటూరు: రాజధానికి రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భూములు ఇచ్చేశారని చెప్పారు.. మరి ఇవ్వని రైతులను ఏం చేస్తున్నారు? రకరకాలుగా వేధిస్తున్నారు? భయభ్రాంతులకు గురిచేస్తూ భూములు లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారు.
Mon, Jul 13 2026 05:41 AM -
లేడీ డాక్టర్ కారు బీభత్సం
ఒంగోలు టౌన్ : లేడీ డాక్టర్ కారు అదుపు తప్పడంతో ఓ కానిస్టేబుల్ ప్రాణాలను కోల్పోయాడు. ఈ ఘటనలో మరో ఇద్దరు గాయపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం..
Mon, Jul 13 2026 05:37 AM -
రోడ్ రోలర్ నడిపిన సీఎం హిమంత
గువాహటి: అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ రోడ్డు రోలర్ నడిపారు. అదేదో నిర్మాణ పనుల పర్యవేక్షణ కోసం కాదు. మాదక ద్రవ్యాల విధ్వంసం కోసం. రాష్ట్రంలోనే అతిపెద్ద మాదకద్రవ్యాల నిర్మూలనలో భాగంగా రాష్ట్రం రూ.
Mon, Jul 13 2026 05:35 AM -
రెండేళ్ల క్రితం విమర్శించారని ఇప్పుడు కేసు
గుంటూరు రూరల్/సాక్షి, హైదరాబాద్: తన ప్రభుత్వ వైఫల్యాలు, హామీల అమలులో వెనకడుగుపై ప్రశి్నస్తున్న వారిపై అక్రమ కేసులతో తీవ్ర కక్ష సాధింపులకు దిగుతున్న చంద్రబాబు సర్కారు ఇప్పుడు ఈ దిశగా మరో అడుగు ముందుకు వేసి
Mon, Jul 13 2026 05:29 AM -
బ్రహ్మపుత్ర మెగా డ్యామ్కు ముప్పు!
బీజింగ్: టిబెట్లో బ్రహ్మపుత్ర నదిపై నిర్మించిన అతిపెద్ద జలవిద్యుత్ ప్రాజెక్ట్ కింద ఉన్న ఒక క్రియాశీల ఫాల్ట్ లైన్ ఆ ప్రాజెక్టు నిర్మాణ స్థిరత్వాన్ని ప్రభావితం చేయగలదని చైనా భూగర్భ శాస్త్రవేత్తలు జరిపిన ఒక
Mon, Jul 13 2026 05:29 AM -
మీకు సంతానం తక్కువ సంపద ఎక్కువ ఎలా సాధ్యం సార్!
మీకు సంతానం తక్కువ సంపద ఎక్కువ ఎలా సాధ్యం సార్!
Mon, Jul 13 2026 05:28 AM -
కేసుల స్వభావానికి తగ్గట్టు న్యాయ వ్యవస్థ మారాలి
గురుగ్రామ్: కేసుల స్వభావంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా న్యాయ వ్యవస్థ కూడా పరిణామం చెందాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ చెప్పారు.
Mon, Jul 13 2026 05:21 AM -
విరాళాల చోరీపై మోదీ మౌనమెందుకు?
సాక్షి, న్యూఢిల్లీ: అయోధ్య రామమందిర విరాళాల చోరీ వ్యవహారంలో ప్రధాని మోదీ తీరును కాంగ్రెస్ తీవ్రంగా తప్పుబట్టింది.
Mon, Jul 13 2026 05:17 AM -
శ్రీవారి అక్టోబర్ నెల దర్శన కోటా విడుదల
తిరుమల: అక్టోబర్ నెలకు సంబంధించి వివిధ దర్శనాలు, గదుల కోటాల వివరాలను టీటీడీ ఆదివారం విడుదల చేసింది.
Mon, Jul 13 2026 05:10 AM -
నేడు స్వదేశానికి భారతీయుల మృతదేహాలు
సాక్షి, న్యూఢిల్లీ: వియత్నాంలోని ఫు క్వోక్ ద్వీపం సమీపంలో జరిగిన బోటు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 15 మంది భారతీయుల మృతదేహాలు నేడు (సోమవారం) భారత్కు రానున్నాయి.
Mon, Jul 13 2026 05:04 AM -
2031లో కచ్చితంగా అధికార మార్పిడి
సాక్షి చెన్నై: ఒక నిజమైన హిందువు అందరినీ సమానంగా చూస్తాడని తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు, ‘వుయ్ ది లీడర్స్’ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు కె.అన్నామలై చెప్పారు.
Mon, Jul 13 2026 05:04 AM -
గాన కోకిలకు కన్నీటి వీడ్కోలు
మైసూరు: తన గానామృతంతో కోట్లాది మందిని ముగ్ధుల్ని చేసిన ఆ మధుర కంఠం చితి మంటల్లో పంచభూతాల్లో కలిసిపోయింది.
Mon, Jul 13 2026 04:57 AM -
మళ్లీ భగ్గుమన్న పశ్చిమాసియా
దుబాయ్: పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. దాడులు, ప్రతిదాడులు కొనసాగుతున్నాయి.
Mon, Jul 13 2026 04:56 AM -
" />
పనులకు ‘చంద్ర’గ్రహణం
ఆసుపత్రిలో ఐపీ భవనం నిర్మాణం వేగంగా జరుగుతున్న క్రమంలో పనులను చూసి వైద్యులే ఆశ్చర్యపోయారు. ఈ భవనం పూర్తయితే రోగులకు ఎంతో మేలు జరుగుతుందని ఆనందించారు. కానీ వారి ఆనందం ఎంతో కాలం నిలవలేదు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఐపీ భవన నిర్మాణ పనులను ఆపింది.
Mon, Jul 13 2026 04:37 AM -
నేటి పీజీఆర్ఎస్ రద్దు
కర్నూలు(సెంట్రల్): ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)ను సోమవారం రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించి దూర ప్రాంతాల నుంచి కర్నూలుకు రావద్దని సూచించారు.
Mon, Jul 13 2026 04:37 AM -
మట్టి మాఫియా బరితెగింపు!
సి.బెళగల్: మట్టి మాఫియా బరితెగించింది. కొండలు, చెరువుల్లో అక్రమంగా తవ్వకాలు చేపడుతోంది. అక్రమార్కులపై అధికారులకు ప్రజలు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. మండల కేంద్రమైన సి.బెళగల్లోని ముక్కల గట్టు, మల్లప్ప గట్టులో ప్రతి రోజూ ఎర్రమట్టిని తవ్వుతున్నారు.
Mon, Jul 13 2026 04:37 AM
