-
‘అమ్మా కాళికా.. క్షమించు తల్లీ’
కాళి మాత విగ్రహాన్ని పోలీసులు వాహనంలో తరలించిన ఘటన.. పశ్చిమ బెంగాల్ తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. ప్రతిపక్ష బీజేపీ, అధికార తృణమూల్ కాంగ్రెస్లు పరస్పర ఆరోపణలతో విరుచుకుపడుతున్నాయి.
Thu, Oct 23 2025 07:26 AM -
వైద్యం కోసం విమానం దిగిన ప్రయాణికురాలు
శంషాబాద్: విమానం ఎక్కిన తర్వాత అనారోగ్య సమస్య తలెత్తడంతో ఓ ప్రయాణికురాలు టేకాఫ్ జరిగే విమానాన్ని నిలిపివేసి దిగిపోయిన సంఘటన శంషాబాద్ ఎయిర్ పోర్టులో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి..
Thu, Oct 23 2025 07:25 AM -
నిందితులను వదిలేశారు
పట్నంబజారు (గుంటూరు): తన కుమారుడిని నడిరోడ్డుపై అంతమొందిస్తే పోలీసులు డబ్బులు తీసుకుని నిందితులను వదిలేశారని ఇటీవల గుంటూరు పొన్నూరు రోడ్డులో దారుణ హత్యకు గురైన కుర్రా నాగగణేష్ తల్లి శివనాగ అంజలి ఆరోపించారు.
Thu, Oct 23 2025 07:18 AM -
జనానికి జ్వరమొస్తే నాదా బాధ్యత?
సాలూరు: జనాలకు జ్వరమొస్తే మంత్రిదా బాధ్యత? అంటూ రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
Thu, Oct 23 2025 07:10 AM -
బీహార్ పాలి‘ట్రిక్స్’.. బీజేపీలోకి ‘అనర్హత’ ఆర్జేడీ నేత
పాట్నా: అసెంబ్లీ ఎన్నికల వేళ బీహార్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. బీహార్లో నేతల జంప్ జిలానీ వ్యవహారాలు జోరుగా సాగుతున్నాయి. తాజాగా ఆర్జేడీ నేత అనిల్ సహానీ బుధవారం బీజేపీలో చేరారు.
Thu, Oct 23 2025 07:07 AM -
దేశ రాజధానిలో భారీ ఎన్కౌంటర్
సాక్షి, ఢిల్లీ: దేశ రాజధానిలోని రోహిణి ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్(Delhi Encounter) జరిగింది. బీహార్కు చెందిన నలుగురు గ్యాంగ్స్టర్లు హతమయ్యారు.
Thu, Oct 23 2025 07:03 AM -
మంత్రిగారి ‘డాడీ’ సేవలో..
సాక్షి టాస్క్ఫోర్స్ : డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలోని అధికారులు మంత్రిగారి ‘డాడీ’ సేవలో తరిస్తున్నారు.
Thu, Oct 23 2025 07:03 AM -
'బైసన్' తర్వాత టాలెంటెడ్ దర్శకుడితో 'ధ్రువ్' కొత్త సినిమా
కోలీవుడ్లో ఆదిత్య వర్మ చిత్రంతో విక్రమ్ వారసుడిగా ధ్రువ్ పరిచయం అయ్యాడు. అర్జున్రెడ్డి చిత్రానికి రీమేక్గా తమిళ్లో విడుదలైంది. అలా తొలి చిత్రంతోనే నటనలో సత్తా చాటుకున్న ధ్రువ్కు ఆ చిత్రం ఆశించిన విజయాన్ని ఇవ్వలేదు.
Thu, Oct 23 2025 07:00 AM -
పేద రోగులు విలవిల
పల్నాడుగురువారం శ్రీ 23 శ్రీ అక్టోబర్ శ్రీ 2025ఇటు వైద్యుల సమ్మె, అటు ఎన్టీఆర్ వైద్యసేవ బంద్తో కష్టాలుThu, Oct 23 2025 06:43 AM -
తమ్ముళ్ల దోపిడీకి జీఎంసీ ‘పీ..పీ..పీ..’
రూ. కోట్ల విలువైన భూములు, ఆస్తుల ధారాదత్తమే అజెండా● కార్పొరేషన్ భూములను తమ వారికి
కట్టబెట్టేందుకు తమ్ముళ్ల యత్నం
● నార్ల వెంకటేశ్వరరావు ఆడిటోరియాన్ని
Thu, Oct 23 2025 06:43 AM -
" />
త్రికోటేశ్వరునికి కార్తిక పూజలు
నరసరావుపేట రూరల్: కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామికి బుధవారం విశేష అభిషేకాలు, ప్రత్యేక అలంకరణలు నిర్వహించారు. కార్తిక మాసం తొలిరోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో స్వామి వారిని దర్శించుకున్నారు. తెల్లవారుజామున స్వామి వారికి విశేష ద్రవ్యాలతో రుద్రాభిషేకం నిర్వహించారు.
Thu, Oct 23 2025 06:43 AM -
ఇసుక ట్రాక్టర్లు వెళ్లకుండా అడ్డంకులు
నరసరావుపేట: మండలంలోని కొత్తపల్లి ఇసుక రీచ్కు ట్రాక్టర్లు వెళ్లకుండా దారికి అడ్డంగా గండికొట్టారు. కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం అని చెబుతున్నా అది ఆచరణలో ఏ మాత్రం కనిపించడం లేదు.
Thu, Oct 23 2025 06:43 AM -
మహాధర్నాకు ౖవైద్యులు సిద్ధం
గుంటూరు మెడికల్: పేదోళ్లకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం అందించినందుకు ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో వైద్యులు ధర్నాకు సిద్ధమయ్యారు. గురువారం విజయవాడలో మహాధర్నా కార్యక్రమాన్ని ఆషా, ఎన్టీఆర్ వైద్య సేవ నెట్వర్క్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు.
Thu, Oct 23 2025 06:43 AM -
నిధుల వినియోగంలో సమతుల్యత ముఖ్యం
నరసరావుపేట: ఉపాధి హామీ నిధుల వినియోగంలో అన్ని నియోజకవర్గాల మధ్య సమతుల్యత ఉండేలా చూడాలని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా అధికారులను ఆదేశించారు. క్యాంపు కార్యాలయంలో బుధవారం డ్వామా, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ప్రగతి నివేదికపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
Thu, Oct 23 2025 06:43 AM -
నగదు లావాదేవీలపై అవగాహన అవసరం
నరసరావుపేట రూరల్: నగదు లావాదేవీలపై స్వయం సహాయక సంఘ సభ్యులు అవగాహన కలిగి ఉండాలని సెర్ఫ్ అడిషనల్ సీఈవో శ్రీరాములు నాయుడు తెలిపారు. కోటప్పకొండ శ్రీకృష్ణదేవరాయ కల్యాణ మండపంలో బుధవారం జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ, వెలుగు సిబ్బంది సమీక్ష సమావేశం నిర్వహించారు.
Thu, Oct 23 2025 06:43 AM -
టెన్త్ విద్యార్థులకు స్టడీ మెటీరియల్ సిద్ధం చేయాలి
గుంటూరు ఎడ్యుకేషన్: ఉమ్మడి గుంటూరుజిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల నుంచి టెన్త్ పబ్లిక్ పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులకు పంపిణీ చేసేందుకు స్టడీ మెటీరియల్ సిద్ధం చేయాలని జెడ్పీ చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా పేర్కొన్నారు.
Thu, Oct 23 2025 06:43 AM -
నేరాల నియంత్రణకు కార్డన్ సెర్చ్
చిలకలూరిపేట: అసాంఘిక కార్యకలాపాలు, నేరాల నియంత్రణలో భాగంగా కార్డన్ సెర్చ్ ఏర్పాటు చేసినట్లు నరసరావుపేట డీఎస్పీ ఎం హనుమంతరావు చెప్పారు. మంచినీటి చెరువుల రోడ్డులోని 52 ఎకరాల టిడ్కో గృహ సముదాయంలో బుధవారం తెల్లవారుజాము నుంచి కార్డన్ సెర్చ్ నిర్వహించారు.
Thu, Oct 23 2025 06:43 AM -
సౌత్జోన్ ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్కు ఎంపిక
జనగామ రూరల్: సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్కు కాకతీయ యూనివర్సిటీ ఫుట్బాల్ జట్టుకు ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల బీఏ ఫస్టియర్ విద్యార్థి బి.కిరణ్ ఎంపికయ్యాడని కళాశాల ప్రిన్సిపాల్ కె. శ్రీనివాస్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
Thu, Oct 23 2025 06:43 AM -
" />
తక్కువకు అమ్ముకుంటున్నాం..
ఐదు ఎకరాల్లో పత్తి సాగు చేశా.. రూ.2లక్షల వరకు పెట్టుబడి ఖర్చు చేశా..అతి, అనావృష్టితో మొదటి సేకరణలో 14 క్వింటాళ్ల దిగుబడి రాగా, సగం మేర తగ్గింది. పత్తి సేకరణ కోసం కూలీల కోసం ఎదురుచూసినా ఫలితం కనిపించడం లేదు. కుటుంబసభ్యులమంతా కలిసి సేకరణ చేస్తున్నాం.
Thu, Oct 23 2025 06:43 AM -
" />
రెక్కల కష్టం మిగలడం లేదు..
సీసీఐ కొనుగోలు లేకపోవడంతో అరుగాలం కష్టపడి పండించిన పత్తి పంటను అడ్డికి పావు సేరుకు అమ్ముకున్నాం. మాకున్న 2ఎకరాల్లో పత్తి పంట సాగు చేశాం. పెట్టుబడులకు రూ.లక్ష ఖర్చు అయ్యింది. సీసీఐ సెంటర్ అందుబాటులో ఉంటే క్వింటాల్కు రూ.8వేల పైన ధర వచ్చేది.
Thu, Oct 23 2025 06:43 AM
-
ప్రజల సొమ్ముతో.. కరకట్ట కొంపకి హంగులు
ప్రజల సొమ్ముతో.. కరకట్ట కొంపకి హంగులు
-
చంద్రబాబు, పవన్ కు సిగ్గుందా? తుని చిన్నారి సంఘటనపై అనలిస్ట్ పాషా ఉగ్రరూపం
చంద్రబాబు, పవన్ కు సిగ్గుందా? తుని చిన్నారి సంఘటనపై అనలిస్ట్ పాషా ఉగ్రరూపం
Thu, Oct 23 2025 07:19 AM -
Big Question: మొన్న లులు.. నేడు పేకాట.. వాటాల కోసం పవన్ తాపత్రయం!
మొన్న లులు.. నేడు పేకాట.. వాటాల కోసం పవన్ తాపత్రయం!
Thu, Oct 23 2025 07:06 AM -
సన్యాసం తీసుకుంటా..? రేణు దేశాయ్ షాకింగ్ కామెంట్స్ !
సన్యాసం తీసుకుంటా..? రేణు దేశాయ్ షాకింగ్ కామెంట్స్ !
Thu, Oct 23 2025 06:57 AM -
బాబు అరాచక పాలనపై YS జగన్ సంచలన ప్రెస్ మీట్
బాబు అరాచక పాలనపై YS జగన్ సంచలన ప్రెస్ మీట్
Thu, Oct 23 2025 06:50 AM
-
ప్రజల సొమ్ముతో.. కరకట్ట కొంపకి హంగులు
ప్రజల సొమ్ముతో.. కరకట్ట కొంపకి హంగులు
Thu, Oct 23 2025 07:27 AM -
చంద్రబాబు, పవన్ కు సిగ్గుందా? తుని చిన్నారి సంఘటనపై అనలిస్ట్ పాషా ఉగ్రరూపం
చంద్రబాబు, పవన్ కు సిగ్గుందా? తుని చిన్నారి సంఘటనపై అనలిస్ట్ పాషా ఉగ్రరూపం
Thu, Oct 23 2025 07:19 AM -
Big Question: మొన్న లులు.. నేడు పేకాట.. వాటాల కోసం పవన్ తాపత్రయం!
మొన్న లులు.. నేడు పేకాట.. వాటాల కోసం పవన్ తాపత్రయం!
Thu, Oct 23 2025 07:06 AM -
సన్యాసం తీసుకుంటా..? రేణు దేశాయ్ షాకింగ్ కామెంట్స్ !
సన్యాసం తీసుకుంటా..? రేణు దేశాయ్ షాకింగ్ కామెంట్స్ !
Thu, Oct 23 2025 06:57 AM -
బాబు అరాచక పాలనపై YS జగన్ సంచలన ప్రెస్ మీట్
బాబు అరాచక పాలనపై YS జగన్ సంచలన ప్రెస్ మీట్
Thu, Oct 23 2025 06:50 AM -
‘అమ్మా కాళికా.. క్షమించు తల్లీ’
కాళి మాత విగ్రహాన్ని పోలీసులు వాహనంలో తరలించిన ఘటన.. పశ్చిమ బెంగాల్ తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. ప్రతిపక్ష బీజేపీ, అధికార తృణమూల్ కాంగ్రెస్లు పరస్పర ఆరోపణలతో విరుచుకుపడుతున్నాయి.
Thu, Oct 23 2025 07:26 AM -
వైద్యం కోసం విమానం దిగిన ప్రయాణికురాలు
శంషాబాద్: విమానం ఎక్కిన తర్వాత అనారోగ్య సమస్య తలెత్తడంతో ఓ ప్రయాణికురాలు టేకాఫ్ జరిగే విమానాన్ని నిలిపివేసి దిగిపోయిన సంఘటన శంషాబాద్ ఎయిర్ పోర్టులో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి..
Thu, Oct 23 2025 07:25 AM -
నిందితులను వదిలేశారు
పట్నంబజారు (గుంటూరు): తన కుమారుడిని నడిరోడ్డుపై అంతమొందిస్తే పోలీసులు డబ్బులు తీసుకుని నిందితులను వదిలేశారని ఇటీవల గుంటూరు పొన్నూరు రోడ్డులో దారుణ హత్యకు గురైన కుర్రా నాగగణేష్ తల్లి శివనాగ అంజలి ఆరోపించారు.
Thu, Oct 23 2025 07:18 AM -
జనానికి జ్వరమొస్తే నాదా బాధ్యత?
సాలూరు: జనాలకు జ్వరమొస్తే మంత్రిదా బాధ్యత? అంటూ రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
Thu, Oct 23 2025 07:10 AM -
బీహార్ పాలి‘ట్రిక్స్’.. బీజేపీలోకి ‘అనర్హత’ ఆర్జేడీ నేత
పాట్నా: అసెంబ్లీ ఎన్నికల వేళ బీహార్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. బీహార్లో నేతల జంప్ జిలానీ వ్యవహారాలు జోరుగా సాగుతున్నాయి. తాజాగా ఆర్జేడీ నేత అనిల్ సహానీ బుధవారం బీజేపీలో చేరారు.
Thu, Oct 23 2025 07:07 AM -
దేశ రాజధానిలో భారీ ఎన్కౌంటర్
సాక్షి, ఢిల్లీ: దేశ రాజధానిలోని రోహిణి ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్(Delhi Encounter) జరిగింది. బీహార్కు చెందిన నలుగురు గ్యాంగ్స్టర్లు హతమయ్యారు.
Thu, Oct 23 2025 07:03 AM -
మంత్రిగారి ‘డాడీ’ సేవలో..
సాక్షి టాస్క్ఫోర్స్ : డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలోని అధికారులు మంత్రిగారి ‘డాడీ’ సేవలో తరిస్తున్నారు.
Thu, Oct 23 2025 07:03 AM -
'బైసన్' తర్వాత టాలెంటెడ్ దర్శకుడితో 'ధ్రువ్' కొత్త సినిమా
కోలీవుడ్లో ఆదిత్య వర్మ చిత్రంతో విక్రమ్ వారసుడిగా ధ్రువ్ పరిచయం అయ్యాడు. అర్జున్రెడ్డి చిత్రానికి రీమేక్గా తమిళ్లో విడుదలైంది. అలా తొలి చిత్రంతోనే నటనలో సత్తా చాటుకున్న ధ్రువ్కు ఆ చిత్రం ఆశించిన విజయాన్ని ఇవ్వలేదు.
Thu, Oct 23 2025 07:00 AM -
పేద రోగులు విలవిల
పల్నాడుగురువారం శ్రీ 23 శ్రీ అక్టోబర్ శ్రీ 2025ఇటు వైద్యుల సమ్మె, అటు ఎన్టీఆర్ వైద్యసేవ బంద్తో కష్టాలుThu, Oct 23 2025 06:43 AM -
తమ్ముళ్ల దోపిడీకి జీఎంసీ ‘పీ..పీ..పీ..’
రూ. కోట్ల విలువైన భూములు, ఆస్తుల ధారాదత్తమే అజెండా● కార్పొరేషన్ భూములను తమ వారికి
కట్టబెట్టేందుకు తమ్ముళ్ల యత్నం
● నార్ల వెంకటేశ్వరరావు ఆడిటోరియాన్ని
Thu, Oct 23 2025 06:43 AM -
" />
త్రికోటేశ్వరునికి కార్తిక పూజలు
నరసరావుపేట రూరల్: కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామికి బుధవారం విశేష అభిషేకాలు, ప్రత్యేక అలంకరణలు నిర్వహించారు. కార్తిక మాసం తొలిరోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో స్వామి వారిని దర్శించుకున్నారు. తెల్లవారుజామున స్వామి వారికి విశేష ద్రవ్యాలతో రుద్రాభిషేకం నిర్వహించారు.
Thu, Oct 23 2025 06:43 AM -
ఇసుక ట్రాక్టర్లు వెళ్లకుండా అడ్డంకులు
నరసరావుపేట: మండలంలోని కొత్తపల్లి ఇసుక రీచ్కు ట్రాక్టర్లు వెళ్లకుండా దారికి అడ్డంగా గండికొట్టారు. కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం అని చెబుతున్నా అది ఆచరణలో ఏ మాత్రం కనిపించడం లేదు.
Thu, Oct 23 2025 06:43 AM -
మహాధర్నాకు ౖవైద్యులు సిద్ధం
గుంటూరు మెడికల్: పేదోళ్లకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం అందించినందుకు ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో వైద్యులు ధర్నాకు సిద్ధమయ్యారు. గురువారం విజయవాడలో మహాధర్నా కార్యక్రమాన్ని ఆషా, ఎన్టీఆర్ వైద్య సేవ నెట్వర్క్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు.
Thu, Oct 23 2025 06:43 AM -
నిధుల వినియోగంలో సమతుల్యత ముఖ్యం
నరసరావుపేట: ఉపాధి హామీ నిధుల వినియోగంలో అన్ని నియోజకవర్గాల మధ్య సమతుల్యత ఉండేలా చూడాలని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా అధికారులను ఆదేశించారు. క్యాంపు కార్యాలయంలో బుధవారం డ్వామా, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ప్రగతి నివేదికపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
Thu, Oct 23 2025 06:43 AM -
నగదు లావాదేవీలపై అవగాహన అవసరం
నరసరావుపేట రూరల్: నగదు లావాదేవీలపై స్వయం సహాయక సంఘ సభ్యులు అవగాహన కలిగి ఉండాలని సెర్ఫ్ అడిషనల్ సీఈవో శ్రీరాములు నాయుడు తెలిపారు. కోటప్పకొండ శ్రీకృష్ణదేవరాయ కల్యాణ మండపంలో బుధవారం జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ, వెలుగు సిబ్బంది సమీక్ష సమావేశం నిర్వహించారు.
Thu, Oct 23 2025 06:43 AM -
టెన్త్ విద్యార్థులకు స్టడీ మెటీరియల్ సిద్ధం చేయాలి
గుంటూరు ఎడ్యుకేషన్: ఉమ్మడి గుంటూరుజిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల నుంచి టెన్త్ పబ్లిక్ పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులకు పంపిణీ చేసేందుకు స్టడీ మెటీరియల్ సిద్ధం చేయాలని జెడ్పీ చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా పేర్కొన్నారు.
Thu, Oct 23 2025 06:43 AM -
నేరాల నియంత్రణకు కార్డన్ సెర్చ్
చిలకలూరిపేట: అసాంఘిక కార్యకలాపాలు, నేరాల నియంత్రణలో భాగంగా కార్డన్ సెర్చ్ ఏర్పాటు చేసినట్లు నరసరావుపేట డీఎస్పీ ఎం హనుమంతరావు చెప్పారు. మంచినీటి చెరువుల రోడ్డులోని 52 ఎకరాల టిడ్కో గృహ సముదాయంలో బుధవారం తెల్లవారుజాము నుంచి కార్డన్ సెర్చ్ నిర్వహించారు.
Thu, Oct 23 2025 06:43 AM -
సౌత్జోన్ ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్కు ఎంపిక
జనగామ రూరల్: సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్కు కాకతీయ యూనివర్సిటీ ఫుట్బాల్ జట్టుకు ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల బీఏ ఫస్టియర్ విద్యార్థి బి.కిరణ్ ఎంపికయ్యాడని కళాశాల ప్రిన్సిపాల్ కె. శ్రీనివాస్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
Thu, Oct 23 2025 06:43 AM -
" />
తక్కువకు అమ్ముకుంటున్నాం..
ఐదు ఎకరాల్లో పత్తి సాగు చేశా.. రూ.2లక్షల వరకు పెట్టుబడి ఖర్చు చేశా..అతి, అనావృష్టితో మొదటి సేకరణలో 14 క్వింటాళ్ల దిగుబడి రాగా, సగం మేర తగ్గింది. పత్తి సేకరణ కోసం కూలీల కోసం ఎదురుచూసినా ఫలితం కనిపించడం లేదు. కుటుంబసభ్యులమంతా కలిసి సేకరణ చేస్తున్నాం.
Thu, Oct 23 2025 06:43 AM -
" />
రెక్కల కష్టం మిగలడం లేదు..
సీసీఐ కొనుగోలు లేకపోవడంతో అరుగాలం కష్టపడి పండించిన పత్తి పంటను అడ్డికి పావు సేరుకు అమ్ముకున్నాం. మాకున్న 2ఎకరాల్లో పత్తి పంట సాగు చేశాం. పెట్టుబడులకు రూ.లక్ష ఖర్చు అయ్యింది. సీసీఐ సెంటర్ అందుబాటులో ఉంటే క్వింటాల్కు రూ.8వేల పైన ధర వచ్చేది.
Thu, Oct 23 2025 06:43 AM