April 01, 2023, 02:55 IST
సాక్షి, విశాఖపట్నం: విశాఖ వేదికగా మార్చి 28 నుంచి నాలుగు రోజుల పాటు నిర్వహించిన జీ 20 దేశాల రెండో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్కింగ్ గ్రూపు (ఐడబ్ల్యూజీ)...
March 31, 2023, 04:29 IST
సాక్షి, విశాఖపట్నం: భవిష్యత్తులో స్థిరమైన ఆర్థిక నగరాల నిర్మాణంపై జీ–20 దేశాల ప్రతినిధులు తమతమ వ్యూహాలను సమర్పించారు. విశాఖపట్నంలో జరుగుతున్న జీ–20...
March 29, 2023, 03:49 IST
సాక్షి, విశాఖపట్నం: మౌలిక సదుపాయాలు లాంటి కీలక రంగంపై జీ20 వర్కింగ్ గ్రూపు సమావేశాల్లో చర్చించడం శుభ పరిణామమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి...
March 28, 2023, 18:25 IST
March 28, 2023, 07:50 IST
సాక్షి, విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం విశాఖకు రానున్నారు. రాడిసన్ బ్లూ హోటల్లో ప్రారంభం కానున్న జీ–20 సదస్సుకు...
March 27, 2023, 10:08 IST
విశాఖపట్నం: తెలుగు వైభవం చాటేలా సాగరతీరంలో ఆదివారం నిర్వహించిన కార్నివాల్ అద్భుతంగా సాగింది. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు వచ్చిన సందర్శకులు,...
March 27, 2023, 08:54 IST
విశాఖ ను సుందరంగా తీర్చిదిద్దిన జీవీఎంసీ అధికారులు
March 27, 2023, 00:46 IST
విశాఖపట్నం: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జీ–20 సదస్సుకు 2,500 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో బందోబస్తు కల్పిస్తున్నట్లు నగర...
March 25, 2023, 20:26 IST
విశాఖ: విశాఖ నగరంలో శాశ్వత అభివృద్ధి పనులు జరుగుతున్నాయని మంత్రి విడడల రజినీ స్పష్టం చేశారు. కేవలం జీ20 సదస్సు కోసం కాకుండా విశాఖ శాశ్వత అభివృద్ధికి...
March 20, 2023, 04:49 IST
కోచి: భారత్లో విజయవంతమైన యూపీఐ, రూపే ఉత్పత్తులను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలన్న అభిప్రాయాన్ని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ వ్యక్తం చేశారు....
March 15, 2023, 11:25 IST
విశాఖలో జీ20 సదస్సుకు సర్వం సిద్ధం
March 06, 2023, 11:13 IST
న్యూఢిల్లీ మార్చి1న జీ20 విదేశాంగ మంత్రుల సదస్సు జరిగిన సంగతి తెలిసింది. ఆ సదస్సు కోసం అని భారత పర్యటనకు వచ్చిన యూఎస్ సెక్రటరీ ఆంటోని బ్లింకెన్ ఆటో...
March 04, 2023, 05:34 IST
వాషింగ్టన్: జీ20 సదస్సు ఆతిథ్య దేశంగా భారత్ ప్రత్యేకమైన పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని అమెరికా అభిప్రాయపడింది. ఉక్రెయిన్తో యుద్ధాన్ని...
March 04, 2023, 02:11 IST
సాక్షి, హైదరాబాద్: ఆర్థికాంశాల్లో అందరినీ భాగస్వాములను చేసే లక్ష్యంతో సిద్ధం చేసిన యూపీఐ లాంటి వ్యవస్థలను అభివృద్ధి చెందుతున్న దేశాలతో పంచుకొనేందుకు...
March 03, 2023, 05:43 IST
న్యూఢిల్లీ: జీ20 విదేశాంగ మంత్రుల సమావేశం కోసం ఢిల్లీకి చేరుకున్న చైనా విదేశాంగ మంత్రి క్విన్ గాంగ్తో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ అయ్యారు....
March 02, 2023, 14:01 IST
ప్రపంచంలోని అత్యంత తీవ్రమైన సవాళ్లను ఎదుర్కోవడంలో ప్రపంచ స్థాయి సంస్థలు విపలమయ్యాయి. విచ్చిన్నమవుతున్న సమయంలో ఈ సదస్సు జరుగుతున్నందున..
March 02, 2023, 04:21 IST
న్యూఢిల్లీ: భారత్లోని డిజిటల్ పబ్లిక్ నెట్వర్క్ భేషుగ్గా ఉందని టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ప్రశంసించారు. దేశీయంగా...
February 02, 2023, 04:30 IST
వాషింగ్టన్: అమెరికా సందర్శనకు రావాలంటూ భారత ప్రధాని మోదీని అధ్యక్షుడు బైడెన్ ఆహ్వానించారు. ఈ ఆహ్వానాన్ని నరేంద్ర మోదీ అంగీకరించారు. ఇద్దరు నేతలకు...
January 26, 2023, 06:18 IST
న్యూఢిల్లీ: పెరుగుతున్న భూతాపం, పర్యావరణ మార్పు వంటి కీలక అంశాలపై చర్చకు, వాటి పరిష్కారానికి జీ20 సదస్సు సరైన వేదిక అని భారత రాష్ట్రపతి ద్రౌపదీ...
January 24, 2023, 10:00 IST
విశాఖలో మార్చి 28, 29 తేదీల్లో జి20 సదస్సు
January 22, 2023, 14:26 IST
విశాఖలో ప్రతిష్టాత్మకంగా జరగబోతున్న జీ20 సదస్సు కోసం విదేశీ ప్రతినిధులు హాజరు..
December 13, 2022, 13:54 IST
ఆవిష్కరణ–ఆధారిత ఆర్థిక పునరుద్ధరణ, పునర్నిర్మాణం, వృద్ధికి స్టార్టప్లు ఇంజిన్గా మారాయి.
December 08, 2022, 17:42 IST
న్యూఢిల్లీ: భారతీయ సంస్కృతి, వారసత్వాన్ని ప్రచారం చేసేందుకు జీ20 వేదికను వినియోగిస్తామని సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖి వెల్లడించారు....
December 08, 2022, 14:01 IST
ప్రపంచం లోని 20 అగ్రదేశాల కూటమికి భారత్ నేతృత్వం వహించే అవకాశం లభించడం గౌరవమే కాదు.. ఓ గొప్ప అవకాశం కూడా!
December 07, 2022, 11:01 IST
జీ20 దేశాలకు నాయకత్వం వహించే అవకాశం వచ్చిన తరుణంలో సమావేశమవుతున్నాం.
December 06, 2022, 07:43 IST
December 06, 2022, 03:41 IST
సాక్షి, న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక జీ–20 దేశాల సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇస్తున్న నేపథ్యంలో నిర్వహణ, సన్నాహాలకు సంబంధించి ఎలాంటి బాధ్యతలు అప్పగించినా...
December 05, 2022, 20:22 IST
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన రాష్ట్రపతి భవన్లో జరిగిన జీ–20 సన్నాహక సమావేశం ముగిసింది. సమావేశానికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి...
December 05, 2022, 17:05 IST
ఢిల్లీ చేరుకున్న ఏపీ సీఎం వైఎస్ జగన్
November 27, 2022, 04:35 IST
న్యూఢిల్లీ: ప్రాథమిక విధుల నిర్వహణే పౌరుల ప్రథమ ప్రాథమ్యంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. అప్పుడే దేశం ఉన్నత శిఖరాలకు చేరుతుందన్నారు....
November 17, 2022, 08:59 IST
చైనా అధ్యక్షుడు జిన్పింగ్కు గట్టి కౌంటర్ పడింది. అదీ జీ-20 సదస్సు వేదికగా.. ఇచ్చింది ఎవరో కాదు..
November 17, 2022, 07:36 IST
ఇది యుద్ధాలు చేసుకునే శకం కాదంటూ ప్రధాని మోదీ చెప్పిన మాటలే..మళ్లీ ప్రతిధ్వనించాయి.
November 17, 2022, 00:55 IST
వర్తమానం యుద్ధశకంగా మారకూడదని, రష్యా–ఉక్రెయిన్ మధ్య ఘర్షణలు అంతమొందించటానికి అన్ని పక్షాలూ సమష్టిగా కృషి చేయాలని పిలుపునిస్తూ రెండురోజులపాటు...
November 16, 2022, 07:23 IST
ఇండోనేషియా బాలి జీ20 సదస్సులో భారత ప్రధాని ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు..
November 16, 2022, 05:18 IST
బాలి: ప్రపంచ శాంతి కోసం అందరం కలిసికట్టుగా కృషి చేద్దామని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీ–20 దేశాల అధినేతలకు పిలుపునిచ్చారు. ఉక్రెయిన్–రష్యా...
November 15, 2022, 20:21 IST
బాలీ: భారత ప్రధాని నరేంద మోదీ చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ను కలిశారు. ఈ దృశ్యాలు ఇండోనేషియాలోని బాలి వేదికగా జరుగుతున్న జీ 20 శిఖరాగ్ర సదస్సులో...
November 15, 2022, 10:07 IST
రెండో ప్రపంచ యుద్ధం ప్రపంచ విధ్వంసానికి కారణమైంది. ఆ సమయంలో నేతలు..
November 14, 2022, 05:21 IST
న్యూఢిల్లీ/బాలి: ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన జీ 20 కూటమి దేశాల సదస్సుకు హాజరవడానికి ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఇండొనేసియా బయల్దేరి వెళుతున్నారు...
November 11, 2022, 10:34 IST
భారత ప్రధాని మోదీ, అమెరికా ప్రెసిడెంట్ బైడెన్లు ఇద్దరి మధ్య..
November 11, 2022, 05:25 IST
న్యూఢిల్లీ: జీ20 సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ ఇండోనేసియాలోని బాలీకి వెళ్లనున్నారు. నవంబర్ 14–16 తేదీల్లో సదస్సుకు హాజరవుతారు. అదే తేదీల్లో...
November 08, 2022, 18:17 IST
‘ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు’ అనే మంత్రాన్ని భారత్ సూచిస్తున్నట్లు తెలిపారు మోదీ..
November 08, 2022, 17:43 IST
2023 లో G 20 సమావేశాలకు భారత్ ఆతిథ్యం