జీ20 శిఖరాగ్ర సదస్సుకు జిన్‌పింగ్‌ గైర్హాజరు! | Chinese President Xi Jinping likely to skip G20 Summit in India | Sakshi
Sakshi News home page

జీ20 శిఖరాగ్ర సదస్సుకు జిన్‌పింగ్‌ గైర్హాజరు!

Sep 1 2023 6:30 AM | Updated on Sep 1 2023 6:30 AM

Chinese President Xi Jinping likely to skip G20 Summit in India - Sakshi

న్యూఢిల్లీ: జీ20 దేశాల అధినేతల ముఖ్యమైన శిఖరాగ్ర సదస్సుకు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ హాజరవుతారా? లేదా? అనేది ఇంకా నిర్ధారణ కాలేదు. ఈ నెల 9, 10న ఢిల్లీలో ఈ సదస్సు జరుగనుంది.

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మాక్రాన్, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బానీస్, యూకే ప్రధానమంత్రి రిషి సునాక్‌ సహా వివిధ దేశాదినేతలు హాజరు కానున్నారు.  భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సదస్సుకు జిన్‌పింగ్‌ హాజరయ్యే అవకాశం లేదని  మీడియా సంస్థలు అంచనా వేస్తున్నాయి. బదులుగా ప్రధానమంత్రి లీ కియాంగ్‌ రావొచ్చని తెలుస్తోంది. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ çకూడా సదస్సుకు రావడం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement