-
అప్పర్ లేయర్లోనే టాటా సన్స్
ముంబై: ఆర్బీఐ తాజాగా విడుదల చేసిన అప్పర్లేయర్ నాన్బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల(ఎన్బీఎఫ్సీలు)ల జాబితాలో టాటా సన్స్కు మరోసారి చోటిచ్చింది.
-
టోకు ద్రవ్యోల్బణం డౌన్
న్యూఢిల్లీ: ఇంధన, ఆహారోత్పత్తుల రేట్లు కొంత నెమ్మదించడంతో తొమ్మిది నెలల్లో తొలిసారిగా జూలైలో టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణ సూచీ (డబ్ల్యూపీఐ) స్వల్పంగా తగ్గింది. 9.78 శాతంగా నమోదైంది.
Sat, Aug 15 2026 06:38 AM -
జీసీసీలపై రాష్ట్రాల ఫోకస్
న్యూఢిల్లీ: దేశీయంగా భారీ స్థాయిలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీ) ఏర్పాటవుతున్నాయి.
Sat, Aug 15 2026 06:35 AM -
రిలయన్స్, రోల్స్ రాయిస్ జట్టు
న్యూఢిల్లీ: అధునాతన అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ (ఏఎంసీఏ) కోసం స్వదేశీ ఇంజిన్ను రూపొందించే దిశగా రిలయన్స్ ఇండస్ట్రీస్, రోల్స్–రాయిస్ చేతులు కలిపాయి.
Sat, Aug 15 2026 06:28 AM -
ముందే ఫీజు రీయింబర్స్మెంట్
సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్మెంట్ పథకంలో సంస్కరణలు తీసుకొచ్చామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. ‘ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే మార్పులు అమలు చేస్తున్నాం.
Sat, Aug 15 2026 06:27 AM -
విజయాల వేటకు వేళాయె
అమ్స్టెల్విన్ (నెదర్లాండ్స్): ఐదు దశాబ్దాల పతక నిరీక్షణకు తెర దించాలనే లక్ష్యంతో భారత పురుషుల హాకీ జట్టు మరోసారి ప్రపంచకప్ సమరానికి సిద్ధమైంది.
Sat, Aug 15 2026 06:22 AM -
డిసెంబర్లో ఇన్వెస్ట్ తెలంగాణ!
సాక్షి, హైదరాబాద్: గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2.0’ నిర్వహించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఈ మేరకు తేదీలను ఖరారు చేసింది.
Sat, Aug 15 2026 06:20 AM -
సుదీర్ఘ సమరానికి సై
ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్కు అర్హత సాధించడమే లక్ష్యంగా భారత జట్టు... శ్రీలంకతో టెస్టు సిరీస్కు సిద్ధమైంది. సొంతగడ్డపై వరుస సిరీస్ పరాజయాల నుంచి కోలుకొని టీమిండియా సత్తా చాటాలని భావిస్తుంటే...
Sat, Aug 15 2026 06:15 AM -
సాక్షి కార్టూన్: 15-08-2026
సాక్షి కార్టూన్: 15-08-2026
Sat, Aug 15 2026 06:11 AM -
పెళ్లి బాజాలు ఇక లంకలో..
భారతీయుల డెస్టినేషన్ వెడ్డింగ్ మార్కెట్లో కొత్త ట్రెండ్ మొదలైంది. ఒకప్పుడు దుబాయ్, ఒమన్, టర్కీ వంటి పశ్చిమాసియా దేశాలు సంపన్న భారతీయ కుటుంబాల పెళ్లిళ్లకు ప్రధాన వేదికలుగా ఉండగా.
Sat, Aug 15 2026 06:07 AM -
కృష్ణా జలాల్లో ఏపీ వాటా 70 శాతం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రా ల ఉమ్మడి జలాశయాలైన శ్రీశైలం, నాగార్జునసాగర్లో కనీస నీటి మట్టానికి (ఎండీడీఎల్) ఎగువన 146.55 టీఎంసీల నీళ్లు నిల్వ ఉండగా, అందులో తమ రాష్ట్రానికి 70 శాతం వాటా లెక్క
Sat, Aug 15 2026 06:00 AM -
AUG 15 SPECIAL : దేశభక్తిని రగిలించిన తెలుగు గీతాలివే.. ఎవరు పాడారంటే!
స్వాతంత్ర్య దినోత్సవం వచ్చిందంటే దేశమంతా త్రివర్ణ పతాకాలతో కళకళలాడుతుంది. మరోవైపు దేశభక్తి గీతాలు ప్రతి ఒక్కరిలోనూ స్ఫూర్తిని నింపుతాయి.
Sat, Aug 15 2026 06:00 AM -
ఆర్నెల్లకే.. చంద్రబాబు సర్కార్ మరో దుబారా!
సాక్షి, అమరావతి: చంద్రబాబు సర్కార్ దుబారాకు ఇదో నిలువెత్తు నిదర్శనం..! జనవరిలో రాజధాని పరేడ్ గ్రౌండ్, పార్కింగ్ ప్రదేశం, అప్రోచ్ రోడ్లు సిద్ధం చేసేందుకు రూ.6.68 కోట్లు వ్యయం చేసింది.
Sat, Aug 15 2026 05:53 AM -
భారత్, పాక్ ప్రజల మధ్య విశ్వాస లేమి
వాషింగ్టన్: భారతీయ, పాకిస్థానీ ప్రజలు ఒకరినొకరు అతిపెద్ద ప్రమాదంగా పరిగణిస్తారని, ఇరు దేశాల ప్రజల మధ్య లోతైన అపనమ్మకం గూడుకట్టుకుని ఉందని అమెరికా థింక్ట్యాంక్ ప్యూ రీసెర్చ్ చేసి సర్వే స్పష్టం చేసింది.
Sat, Aug 15 2026 05:47 AM -
ఆదాయానికి మించి అప్పు.. ముప్పు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు సర్కారు సొంత పన్ను రాబడులను మించి పోయి విచ్చలవిడిగా అప్పుల మీద అప్పులు చేస్తోంది. ఆదాయానికి మించి అప్పులు చేయడం అంటే ముమ్మాటికీ రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాళా తీయించడమే.
Sat, Aug 15 2026 05:43 AM -
అప్పట్లో మోదీ ఉండి ఉంటేనా...!!!
లక్నో: భారతదేశ విభజనకు బాధ్యత కాంగ్రెస్ పార్టీదేనని, అప్పట్లో దేశ ప్రధానిగా నరేంద్రమోదీ ఉండి ఉంటే దేశానికి ఎలాంటి నష్టమూ జరిగేది కాదని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు.
Sat, Aug 15 2026 05:35 AM -
సమస్యలపై మాట్లాడితే సస్పెన్షన్ వేటు
సాక్షి ప్రతినిధి, కడప/సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయుల విశాల ప్రయోజనాలను కాపాడటం కోసం గొంతెత్తడం వారి తప్పయ్యింది. ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ పరీక్షను మినహాయించాలని కోరడం వారి నేరమైంది.
Sat, Aug 15 2026 05:32 AM -
ఇతరులను గౌరవించడం నేర్చుకోవాలి
న్యూఢిల్లీ: ఇటలీతో భారత్కు బలమైన సంబంధాలు ఉన్నాయని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణదీర్ జైస్వాల్ శుక్రవారం స్పష్టంచేశారు.
Sat, Aug 15 2026 05:31 AM -
హార్మూజ్లో రెండు యూఏఈ ట్యాంకర్లపై దాడి
దుబాయ్: హార్మూజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న తమ చమురు నౌకలపై ఇరాన్ దాడికి పాల్పడిందని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) శుక్రవారం ఆరోపించింది.
Sat, Aug 15 2026 05:25 AM -
వ్యక్తిగత గోప్యతకు భంగం
సాక్షి, అమరావతి: పౌరుల వ్యక్తిగత గోప్యతపై చంద్రబాబు సర్కారు దాడి చేస్తూనే ఉంది. ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛను హరించే కూటమి ప్రభుత్వ తీరుపై పౌర సంఘాలు మండిపడుతున్నాయి.
Sat, Aug 15 2026 05:23 AM -
80 ఏళ్ల భారతం.. నాటి కలలు.. నేటి వాస్తవాలు
ఒకప్పుడు బ్యాంకులో డబ్బు కోసం క్యూ.. ఇప్పుడు ఫోన్లోనే డబ్బు. ఒకప్పుడు ఉత్తరం కోసం రోజులు.. ఇప్పుడు క్షణాల్లో వీడియో కాల్. కానీ.. సామాన్యుడి జేబులో మిగిలేది ఎంత?
Sat, Aug 15 2026 05:22 AM -
21వ రోజుకు విద్యార్థుల నిరసన
రాంచీ: జార్ఖండ్లో ఉద్యోగ ఎంపిక పరీక్షల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ విద్యార్థులు చేపట్టిన నిరసనలు శుక్రవారం 21వ రోజుకు చేరుకున్నాయి.
Sat, Aug 15 2026 05:21 AM -
‘‘అనని మాటలూ అన్నట్టు చూపించారు’’
న్యూఢిల్లీ: కోర్టు విచారణల తాలూకూ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో సందర్భ రహితంగా ప్రసారం అవుతూండటంపై భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఆందోళన వ్యక్తం చేశారు.
Sat, Aug 15 2026 05:17 AM -
టెట్ మినహాయింపు కోసం వెళ్తే.. ఉపాధ్యాయులను సస్పెండ్ చేస్తారా!?
సాక్షి, అమరావతి: ఎన్నికల ముందు ఉపాధ్యాయుల హక్కుల కోసం పోరాడతామని మాయమాటలు చెప్పి, వారి ఓట్లతో గద్దెనెక్కిన చంద్రబాబు, నారా లోకేశ్..
Sat, Aug 15 2026 05:13 AM -
చమోలీ సొరంగ ప్రమాదంలో ఏడుగురు మృతి
గోపేశ్వర్: ఉత్తరాఖండ్ రాష్ట్రం చమోలీ జిల్లాలోని నిర్మాణంలో ఉన్న జలవిద్యుత్ ప్రాజెక్ట్ సొరంగ మార్గంలో చోటుచేసుకున్న ప్రమాదంలో ఏడుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు.
Sat, Aug 15 2026 05:11 AM
-
అప్పర్ లేయర్లోనే టాటా సన్స్
ముంబై: ఆర్బీఐ తాజాగా విడుదల చేసిన అప్పర్లేయర్ నాన్బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల(ఎన్బీఎఫ్సీలు)ల జాబితాలో టాటా సన్స్కు మరోసారి చోటిచ్చింది.
Sat, Aug 15 2026 06:43 AM -
టోకు ద్రవ్యోల్బణం డౌన్
న్యూఢిల్లీ: ఇంధన, ఆహారోత్పత్తుల రేట్లు కొంత నెమ్మదించడంతో తొమ్మిది నెలల్లో తొలిసారిగా జూలైలో టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణ సూచీ (డబ్ల్యూపీఐ) స్వల్పంగా తగ్గింది. 9.78 శాతంగా నమోదైంది.
Sat, Aug 15 2026 06:38 AM -
జీసీసీలపై రాష్ట్రాల ఫోకస్
న్యూఢిల్లీ: దేశీయంగా భారీ స్థాయిలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీ) ఏర్పాటవుతున్నాయి.
Sat, Aug 15 2026 06:35 AM -
రిలయన్స్, రోల్స్ రాయిస్ జట్టు
న్యూఢిల్లీ: అధునాతన అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ (ఏఎంసీఏ) కోసం స్వదేశీ ఇంజిన్ను రూపొందించే దిశగా రిలయన్స్ ఇండస్ట్రీస్, రోల్స్–రాయిస్ చేతులు కలిపాయి.
Sat, Aug 15 2026 06:28 AM -
ముందే ఫీజు రీయింబర్స్మెంట్
సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్మెంట్ పథకంలో సంస్కరణలు తీసుకొచ్చామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. ‘ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే మార్పులు అమలు చేస్తున్నాం.
Sat, Aug 15 2026 06:27 AM -
విజయాల వేటకు వేళాయె
అమ్స్టెల్విన్ (నెదర్లాండ్స్): ఐదు దశాబ్దాల పతక నిరీక్షణకు తెర దించాలనే లక్ష్యంతో భారత పురుషుల హాకీ జట్టు మరోసారి ప్రపంచకప్ సమరానికి సిద్ధమైంది.
Sat, Aug 15 2026 06:22 AM -
డిసెంబర్లో ఇన్వెస్ట్ తెలంగాణ!
సాక్షి, హైదరాబాద్: గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2.0’ నిర్వహించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఈ మేరకు తేదీలను ఖరారు చేసింది.
Sat, Aug 15 2026 06:20 AM -
సుదీర్ఘ సమరానికి సై
ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్కు అర్హత సాధించడమే లక్ష్యంగా భారత జట్టు... శ్రీలంకతో టెస్టు సిరీస్కు సిద్ధమైంది. సొంతగడ్డపై వరుస సిరీస్ పరాజయాల నుంచి కోలుకొని టీమిండియా సత్తా చాటాలని భావిస్తుంటే...
Sat, Aug 15 2026 06:15 AM -
సాక్షి కార్టూన్: 15-08-2026
సాక్షి కార్టూన్: 15-08-2026
Sat, Aug 15 2026 06:11 AM -
పెళ్లి బాజాలు ఇక లంకలో..
భారతీయుల డెస్టినేషన్ వెడ్డింగ్ మార్కెట్లో కొత్త ట్రెండ్ మొదలైంది. ఒకప్పుడు దుబాయ్, ఒమన్, టర్కీ వంటి పశ్చిమాసియా దేశాలు సంపన్న భారతీయ కుటుంబాల పెళ్లిళ్లకు ప్రధాన వేదికలుగా ఉండగా.
Sat, Aug 15 2026 06:07 AM -
కృష్ణా జలాల్లో ఏపీ వాటా 70 శాతం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రా ల ఉమ్మడి జలాశయాలైన శ్రీశైలం, నాగార్జునసాగర్లో కనీస నీటి మట్టానికి (ఎండీడీఎల్) ఎగువన 146.55 టీఎంసీల నీళ్లు నిల్వ ఉండగా, అందులో తమ రాష్ట్రానికి 70 శాతం వాటా లెక్క
Sat, Aug 15 2026 06:00 AM -
AUG 15 SPECIAL : దేశభక్తిని రగిలించిన తెలుగు గీతాలివే.. ఎవరు పాడారంటే!
స్వాతంత్ర్య దినోత్సవం వచ్చిందంటే దేశమంతా త్రివర్ణ పతాకాలతో కళకళలాడుతుంది. మరోవైపు దేశభక్తి గీతాలు ప్రతి ఒక్కరిలోనూ స్ఫూర్తిని నింపుతాయి.
Sat, Aug 15 2026 06:00 AM -
ఆర్నెల్లకే.. చంద్రబాబు సర్కార్ మరో దుబారా!
సాక్షి, అమరావతి: చంద్రబాబు సర్కార్ దుబారాకు ఇదో నిలువెత్తు నిదర్శనం..! జనవరిలో రాజధాని పరేడ్ గ్రౌండ్, పార్కింగ్ ప్రదేశం, అప్రోచ్ రోడ్లు సిద్ధం చేసేందుకు రూ.6.68 కోట్లు వ్యయం చేసింది.
Sat, Aug 15 2026 05:53 AM -
భారత్, పాక్ ప్రజల మధ్య విశ్వాస లేమి
వాషింగ్టన్: భారతీయ, పాకిస్థానీ ప్రజలు ఒకరినొకరు అతిపెద్ద ప్రమాదంగా పరిగణిస్తారని, ఇరు దేశాల ప్రజల మధ్య లోతైన అపనమ్మకం గూడుకట్టుకుని ఉందని అమెరికా థింక్ట్యాంక్ ప్యూ రీసెర్చ్ చేసి సర్వే స్పష్టం చేసింది.
Sat, Aug 15 2026 05:47 AM -
ఆదాయానికి మించి అప్పు.. ముప్పు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు సర్కారు సొంత పన్ను రాబడులను మించి పోయి విచ్చలవిడిగా అప్పుల మీద అప్పులు చేస్తోంది. ఆదాయానికి మించి అప్పులు చేయడం అంటే ముమ్మాటికీ రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాళా తీయించడమే.
Sat, Aug 15 2026 05:43 AM -
అప్పట్లో మోదీ ఉండి ఉంటేనా...!!!
లక్నో: భారతదేశ విభజనకు బాధ్యత కాంగ్రెస్ పార్టీదేనని, అప్పట్లో దేశ ప్రధానిగా నరేంద్రమోదీ ఉండి ఉంటే దేశానికి ఎలాంటి నష్టమూ జరిగేది కాదని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు.
Sat, Aug 15 2026 05:35 AM -
సమస్యలపై మాట్లాడితే సస్పెన్షన్ వేటు
సాక్షి ప్రతినిధి, కడప/సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయుల విశాల ప్రయోజనాలను కాపాడటం కోసం గొంతెత్తడం వారి తప్పయ్యింది. ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ పరీక్షను మినహాయించాలని కోరడం వారి నేరమైంది.
Sat, Aug 15 2026 05:32 AM -
ఇతరులను గౌరవించడం నేర్చుకోవాలి
న్యూఢిల్లీ: ఇటలీతో భారత్కు బలమైన సంబంధాలు ఉన్నాయని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణదీర్ జైస్వాల్ శుక్రవారం స్పష్టంచేశారు.
Sat, Aug 15 2026 05:31 AM -
హార్మూజ్లో రెండు యూఏఈ ట్యాంకర్లపై దాడి
దుబాయ్: హార్మూజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న తమ చమురు నౌకలపై ఇరాన్ దాడికి పాల్పడిందని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) శుక్రవారం ఆరోపించింది.
Sat, Aug 15 2026 05:25 AM -
వ్యక్తిగత గోప్యతకు భంగం
సాక్షి, అమరావతి: పౌరుల వ్యక్తిగత గోప్యతపై చంద్రబాబు సర్కారు దాడి చేస్తూనే ఉంది. ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛను హరించే కూటమి ప్రభుత్వ తీరుపై పౌర సంఘాలు మండిపడుతున్నాయి.
Sat, Aug 15 2026 05:23 AM -
80 ఏళ్ల భారతం.. నాటి కలలు.. నేటి వాస్తవాలు
ఒకప్పుడు బ్యాంకులో డబ్బు కోసం క్యూ.. ఇప్పుడు ఫోన్లోనే డబ్బు. ఒకప్పుడు ఉత్తరం కోసం రోజులు.. ఇప్పుడు క్షణాల్లో వీడియో కాల్. కానీ.. సామాన్యుడి జేబులో మిగిలేది ఎంత?
Sat, Aug 15 2026 05:22 AM -
21వ రోజుకు విద్యార్థుల నిరసన
రాంచీ: జార్ఖండ్లో ఉద్యోగ ఎంపిక పరీక్షల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ విద్యార్థులు చేపట్టిన నిరసనలు శుక్రవారం 21వ రోజుకు చేరుకున్నాయి.
Sat, Aug 15 2026 05:21 AM -
‘‘అనని మాటలూ అన్నట్టు చూపించారు’’
న్యూఢిల్లీ: కోర్టు విచారణల తాలూకూ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో సందర్భ రహితంగా ప్రసారం అవుతూండటంపై భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఆందోళన వ్యక్తం చేశారు.
Sat, Aug 15 2026 05:17 AM -
టెట్ మినహాయింపు కోసం వెళ్తే.. ఉపాధ్యాయులను సస్పెండ్ చేస్తారా!?
సాక్షి, అమరావతి: ఎన్నికల ముందు ఉపాధ్యాయుల హక్కుల కోసం పోరాడతామని మాయమాటలు చెప్పి, వారి ఓట్లతో గద్దెనెక్కిన చంద్రబాబు, నారా లోకేశ్..
Sat, Aug 15 2026 05:13 AM -
చమోలీ సొరంగ ప్రమాదంలో ఏడుగురు మృతి
గోపేశ్వర్: ఉత్తరాఖండ్ రాష్ట్రం చమోలీ జిల్లాలోని నిర్మాణంలో ఉన్న జలవిద్యుత్ ప్రాజెక్ట్ సొరంగ మార్గంలో చోటుచేసుకున్న ప్రమాదంలో ఏడుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు.
Sat, Aug 15 2026 05:11 AM
