-
పత్తి దిగుబడి పెంపుకోసం రూ.5,659 కోట్లు
న్యూఢిల్లీ: దేశంలో పత్తి పంట దిగుబడి పెంపుకోసం ఐదేళ్లపాటు అమలయ్యే మిషన్కు రూ.5,695.22 కోట్లు కేటాయించనుంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనపై కేంద్ర మంత్రివర్గం మంగళవారం ఆమోదం తెలిపింది.
-
‘హంటా’ వైరస్ విలయం.. WHO కీలక ఆదేశాలు
ప్రయా (కేప్ వర్డే): అట్లాంటిక్ మహాసముద్రం నడిబొడ్డున ఓ విలాసవంతమైన క్రూయిజ్ నౌకలో హంటా వైరస్ కలకలం రేపుతోంది.
Wed, May 06 2026 09:21 AM -
ఘనంగా సంకటహర చతుర్థి పూజలు
హన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల ఆలయంలో మంగళవారం సాయంత్రం సంకటహర చతుర్థి పూజలు ఘనంగా జరిగాయి. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో అర్చకులు సందీప్శర్మ, ప్రణవ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు సామూహిక రుద్రాభిషేకాలు నిర్వహించుకున్నారు.
Wed, May 06 2026 09:19 AM -
మాది రైతు పక్షపాతి ప్రభుత్వం
హన్మకొండ: రైతును రాజును చేయడమే కాంగ్రెస్ ప్రజాప్రభుత్వ లక్ష్యమని, మాది రైతుపక్షపాతి సర్కార్ అని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
Wed, May 06 2026 09:19 AM -
ఉపాధిలో మహిళలే అధికం!
సాక్షి, మహబూబాబాద్: వలసలను నివారించి ఉన్న ఊరిలోనే పని కల్పించాలనే లక్ష్యంతో చట్టం చేసిన ఉపాధి హామీ పథకంలో జిల్లాలో ఎక్కువ మంది మహిళలే పాల్గొంటున్నారు.
Wed, May 06 2026 09:19 AM -
ఓరుగల్లు వేదికగా రైతుపోరు!
సాక్షిప్రతినిధి, వరంగల్: రైతు సంగ్రామ సదస్సు కోసం ఓరుగల్లు ముస్తాబైంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా బుధవారం హాజరవుతున్న ఈ సభ కోసం భారీగా ఏర్పాట్లు చేశారు.
Wed, May 06 2026 09:19 AM -
స్వీయగణన బాధ్యతగా భావించాలి
మహబూబాబాద్: స్వీయగణన ప్రతిఒక్కరూ బాధ్యతగా భావించి వివరాలను నమోదు చేసుకోవాలని అదనపు కలెక్టర్, అదనపు జనాభా గణన అధికారి కె.అనిల్కుమార్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలోని పలు శాఖల అధికారులు, సిబ్బంది స్వీయగణనలో మంగళవారం వివరాలను నమోదు చేసుకున్నారు.
Wed, May 06 2026 09:19 AM -
రైతులను మోసగిస్తే ఉపేక్షించేది లేదు..
● అడిషనల్ కలెక్టర్ అనిల్కుమార్
Wed, May 06 2026 09:19 AM -
మోదీ సభను విజయవంతం చేయాలి
● ఎంపీ రఘునందన్రావు
Wed, May 06 2026 09:19 AM -
ప్రాణం తీసిన రూ.8వేలు
మరిపెడ: తండ్రీకొడుకుల మధ్య డబ్బుల విషయంలో జరిగిన గొడవలో కొడుకు తండ్రిపై చే యిచేసుకోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన మరిపెడ మున్సిపాలిటీలో మంగళవా రం రాత్రి చోటుచేసుకుంది. సీఐ పవన్కుమార్ తెలి పిన వివరాల ప్రకారం..
Wed, May 06 2026 09:19 AM -
టీచర్ గురునాథరావు మాకు స్ఫూర్తి
కరాటేతో ఆత్మరక్షణ..
Wed, May 06 2026 09:19 AM -
సీడ్ ప్లాంటర్, మేజ్ కలెక్టర్..
హన్మకొండ: రైతులను ఆధునిక వ్యవసాయం వైపు మళ్లించడానికి హనుమకొండ సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ప్రభుత్వం మూడురోజుల పాటు రాష్ట్ర మెగా రైతు మేళా నిర్వహిస్తోంది. ఇందులో వివిధ రకాల స్టాళ్లు ఏర్పాటు చేసింది.
Wed, May 06 2026 09:19 AM -
రైతు డిక్లరేషన్ను తుంగలో తొక్కిన కాంగ్రెస్!
సాక్షిప్రతినిధి, వరంగల్: వరంగల్ వేదికగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన రైతు డిక్లరేషన్ అధికారంలోకి వచ్చాక తుంగలో తొక్కిందని, రైతుల విషయంలో ఆ పార్టీ ఇచ్చిన హామీలు అన్నింటిని విస్మరించిందని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ధ్వజమెత్తారు. ఆరు గ్యారంటీలు..
Wed, May 06 2026 09:19 AM -
" />
‘ఆయిల్ పామ్’తో రైతులకు భరోసా
● ఆయిల్ ఫెడ్ రాష్ట్ర చైర్మన్ జంగా రాఘవరెడ్డి
Wed, May 06 2026 09:19 AM -
" />
డీడబ్ల్యూఓ ఆఫీస్లో ఏసీబీ తనిఖీ
కాళోజీ సెంటర్ : మహిళా, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ వరంగల్ జిల్లా శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు మంగళవారం తనిఖీ చేపట్టారు. ఉదయం సుమారు 11.30 గంటల ప్రాంతంలో ఏసీబీ డీఎస్పీ సాంబయ్య నేతృత్వంలో అధికారులు ఆఫీస్లోకి ప్రవేశించి ఫైళ్లు తనిఖీ చేశారు.
Wed, May 06 2026 09:19 AM -
శంకర్గౌడ్ కుటుంబానికి పరామర్శ
● పార్టీ తరఫున రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించిన కేటీఆర్
Wed, May 06 2026 09:19 AM -
జలం.. పదిలం
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: మండుతున్న ఎండల్లోనూ జిల్లాలో భూగర్భ జలాలు గతంతో పోలిస్తే మెరుగ్గానే ఉన్నాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి కోటపల్లి, లక్సెట్టిపేట, మందమర్రి మండలాల్లోనే నీటి లభ్యత స్వల్పంగా తగ్గుదల కనిపిస్తోంది.
Wed, May 06 2026 09:19 AM -
సంక్షేమశాఖ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు
మంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రంలో మంగళవారం ఏసీబీ తనిఖీలు కలకలం రేపాయి. కలెక్టరేట్లోని శిశు, మహిళా, దివ్యాంగులు, వయో వృద్ధుల సంక్షే మ శాఖ కార్యాలయంలో ఏసీబీ డీఎస్పీ మధు సి బ్బందితో కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. దీంతో వివిధ శాఖల జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు.
Wed, May 06 2026 09:19 AM -
" />
శాసీ్త్రయ సాగు మేలు
చెన్నూర్: శాసీ్త్రయ వ్యవసాయంతో అధిక ది గుబడి సాధించవచ్చని కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు.
Wed, May 06 2026 09:19 AM -
ఆయిల్పామ్ సాగుపై దృష్టి సారించాలి
లక్సెట్టిపేట: రైతులు ఆయిల్పామ్ సాగుపై దృష్టి సారించాలని ఉద్యానవనశాఖ అధికా రిణి సహజ సూచించారు. మంగళవారం మండల కేంద్రంలోని ఎస్ఆర్ఎర్ ఫంక్షన్హాల్లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు.
Wed, May 06 2026 09:19 AM -
కొనుగోళ్లలో జాప్యం వద్దు
దండేపల్లి/జన్నారం: వరి ధాన్యం కొనుగోళ్లలో జాప్యం చేయొద్దని అదనపు కలెక్టర్ రా ములు అన్నారు. మంగళవారం ఆయన దండేపల్లి, జన్నారం మండలం పొనకల్ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు.
Wed, May 06 2026 09:19 AM -
అంతర్జాతీయ వేదికపై భారతీయ కళా వైభవం
ఘనంగా మెట్ గాలా 2026
Wed, May 06 2026 09:18 AM -
" />
అక్షరాస్యులుగా తీర్చిదిద్దడం అభినందనీయం
కాసిపేట: మహిళలు కుట్టు శిక్షణ నేర్చుకుంటూ నిరక్షరాస్యులకు చదువు నేర్పడం అభినందనీయమని రాష్ట్ర వయోజన విద్యాశాఖ డైరెక్టర్ శ్రీనివాస్రెడ్డి కొనియాడారు.
Wed, May 06 2026 09:13 AM -
అభివృద్ధి పథంలో ధర్మరావుపేట
దండేపల్లి: మండలంలోని ధర్మరావుపేట గ్రామం అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్రావు ప్రత్యేక చొరవ తీసుకుని ఇందిరమ్మ పథకం అమలుకు పైలట్ గ్రామంగా ఎంపిక చేశారు. ఇళ్లు లేని పేదలకు 104 ఇళ్లు మంజూరు చేయించారు. లబ్ధిదారులంతా ఇళ్లు నిర్మించుకుంటున్నారు.
Wed, May 06 2026 09:13 AM -
మరింత చేరువగా ప్రజావాణి
మంచిర్యాలటౌన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు ప్రతీ సోమవారం కలెక్టరేట్లో నిర్వహిస్తున్న ప్రజావాణిని ఈ నెల 4నుంచి అన్ని రెవెన్యూ డివిజన్ కార్యాలయాల్లోనూ నిర్వహిస్తోంది.
Wed, May 06 2026 09:13 AM
-
పత్తి దిగుబడి పెంపుకోసం రూ.5,659 కోట్లు
న్యూఢిల్లీ: దేశంలో పత్తి పంట దిగుబడి పెంపుకోసం ఐదేళ్లపాటు అమలయ్యే మిషన్కు రూ.5,695.22 కోట్లు కేటాయించనుంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనపై కేంద్ర మంత్రివర్గం మంగళవారం ఆమోదం తెలిపింది.
Wed, May 06 2026 09:23 AM -
‘హంటా’ వైరస్ విలయం.. WHO కీలక ఆదేశాలు
ప్రయా (కేప్ వర్డే): అట్లాంటిక్ మహాసముద్రం నడిబొడ్డున ఓ విలాసవంతమైన క్రూయిజ్ నౌకలో హంటా వైరస్ కలకలం రేపుతోంది.
Wed, May 06 2026 09:21 AM -
ఘనంగా సంకటహర చతుర్థి పూజలు
హన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల ఆలయంలో మంగళవారం సాయంత్రం సంకటహర చతుర్థి పూజలు ఘనంగా జరిగాయి. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో అర్చకులు సందీప్శర్మ, ప్రణవ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు సామూహిక రుద్రాభిషేకాలు నిర్వహించుకున్నారు.
Wed, May 06 2026 09:19 AM -
మాది రైతు పక్షపాతి ప్రభుత్వం
హన్మకొండ: రైతును రాజును చేయడమే కాంగ్రెస్ ప్రజాప్రభుత్వ లక్ష్యమని, మాది రైతుపక్షపాతి సర్కార్ అని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
Wed, May 06 2026 09:19 AM -
ఉపాధిలో మహిళలే అధికం!
సాక్షి, మహబూబాబాద్: వలసలను నివారించి ఉన్న ఊరిలోనే పని కల్పించాలనే లక్ష్యంతో చట్టం చేసిన ఉపాధి హామీ పథకంలో జిల్లాలో ఎక్కువ మంది మహిళలే పాల్గొంటున్నారు.
Wed, May 06 2026 09:19 AM -
ఓరుగల్లు వేదికగా రైతుపోరు!
సాక్షిప్రతినిధి, వరంగల్: రైతు సంగ్రామ సదస్సు కోసం ఓరుగల్లు ముస్తాబైంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా బుధవారం హాజరవుతున్న ఈ సభ కోసం భారీగా ఏర్పాట్లు చేశారు.
Wed, May 06 2026 09:19 AM -
స్వీయగణన బాధ్యతగా భావించాలి
మహబూబాబాద్: స్వీయగణన ప్రతిఒక్కరూ బాధ్యతగా భావించి వివరాలను నమోదు చేసుకోవాలని అదనపు కలెక్టర్, అదనపు జనాభా గణన అధికారి కె.అనిల్కుమార్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలోని పలు శాఖల అధికారులు, సిబ్బంది స్వీయగణనలో మంగళవారం వివరాలను నమోదు చేసుకున్నారు.
Wed, May 06 2026 09:19 AM -
రైతులను మోసగిస్తే ఉపేక్షించేది లేదు..
● అడిషనల్ కలెక్టర్ అనిల్కుమార్
Wed, May 06 2026 09:19 AM -
మోదీ సభను విజయవంతం చేయాలి
● ఎంపీ రఘునందన్రావు
Wed, May 06 2026 09:19 AM -
ప్రాణం తీసిన రూ.8వేలు
మరిపెడ: తండ్రీకొడుకుల మధ్య డబ్బుల విషయంలో జరిగిన గొడవలో కొడుకు తండ్రిపై చే యిచేసుకోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన మరిపెడ మున్సిపాలిటీలో మంగళవా రం రాత్రి చోటుచేసుకుంది. సీఐ పవన్కుమార్ తెలి పిన వివరాల ప్రకారం..
Wed, May 06 2026 09:19 AM -
టీచర్ గురునాథరావు మాకు స్ఫూర్తి
కరాటేతో ఆత్మరక్షణ..
Wed, May 06 2026 09:19 AM -
సీడ్ ప్లాంటర్, మేజ్ కలెక్టర్..
హన్మకొండ: రైతులను ఆధునిక వ్యవసాయం వైపు మళ్లించడానికి హనుమకొండ సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ప్రభుత్వం మూడురోజుల పాటు రాష్ట్ర మెగా రైతు మేళా నిర్వహిస్తోంది. ఇందులో వివిధ రకాల స్టాళ్లు ఏర్పాటు చేసింది.
Wed, May 06 2026 09:19 AM -
రైతు డిక్లరేషన్ను తుంగలో తొక్కిన కాంగ్రెస్!
సాక్షిప్రతినిధి, వరంగల్: వరంగల్ వేదికగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన రైతు డిక్లరేషన్ అధికారంలోకి వచ్చాక తుంగలో తొక్కిందని, రైతుల విషయంలో ఆ పార్టీ ఇచ్చిన హామీలు అన్నింటిని విస్మరించిందని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ధ్వజమెత్తారు. ఆరు గ్యారంటీలు..
Wed, May 06 2026 09:19 AM -
" />
‘ఆయిల్ పామ్’తో రైతులకు భరోసా
● ఆయిల్ ఫెడ్ రాష్ట్ర చైర్మన్ జంగా రాఘవరెడ్డి
Wed, May 06 2026 09:19 AM -
" />
డీడబ్ల్యూఓ ఆఫీస్లో ఏసీబీ తనిఖీ
కాళోజీ సెంటర్ : మహిళా, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ వరంగల్ జిల్లా శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు మంగళవారం తనిఖీ చేపట్టారు. ఉదయం సుమారు 11.30 గంటల ప్రాంతంలో ఏసీబీ డీఎస్పీ సాంబయ్య నేతృత్వంలో అధికారులు ఆఫీస్లోకి ప్రవేశించి ఫైళ్లు తనిఖీ చేశారు.
Wed, May 06 2026 09:19 AM -
శంకర్గౌడ్ కుటుంబానికి పరామర్శ
● పార్టీ తరఫున రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించిన కేటీఆర్
Wed, May 06 2026 09:19 AM -
జలం.. పదిలం
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: మండుతున్న ఎండల్లోనూ జిల్లాలో భూగర్భ జలాలు గతంతో పోలిస్తే మెరుగ్గానే ఉన్నాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి కోటపల్లి, లక్సెట్టిపేట, మందమర్రి మండలాల్లోనే నీటి లభ్యత స్వల్పంగా తగ్గుదల కనిపిస్తోంది.
Wed, May 06 2026 09:19 AM -
సంక్షేమశాఖ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు
మంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రంలో మంగళవారం ఏసీబీ తనిఖీలు కలకలం రేపాయి. కలెక్టరేట్లోని శిశు, మహిళా, దివ్యాంగులు, వయో వృద్ధుల సంక్షే మ శాఖ కార్యాలయంలో ఏసీబీ డీఎస్పీ మధు సి బ్బందితో కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. దీంతో వివిధ శాఖల జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు.
Wed, May 06 2026 09:19 AM -
" />
శాసీ్త్రయ సాగు మేలు
చెన్నూర్: శాసీ్త్రయ వ్యవసాయంతో అధిక ది గుబడి సాధించవచ్చని కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు.
Wed, May 06 2026 09:19 AM -
ఆయిల్పామ్ సాగుపై దృష్టి సారించాలి
లక్సెట్టిపేట: రైతులు ఆయిల్పామ్ సాగుపై దృష్టి సారించాలని ఉద్యానవనశాఖ అధికా రిణి సహజ సూచించారు. మంగళవారం మండల కేంద్రంలోని ఎస్ఆర్ఎర్ ఫంక్షన్హాల్లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు.
Wed, May 06 2026 09:19 AM -
కొనుగోళ్లలో జాప్యం వద్దు
దండేపల్లి/జన్నారం: వరి ధాన్యం కొనుగోళ్లలో జాప్యం చేయొద్దని అదనపు కలెక్టర్ రా ములు అన్నారు. మంగళవారం ఆయన దండేపల్లి, జన్నారం మండలం పొనకల్ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు.
Wed, May 06 2026 09:19 AM -
అంతర్జాతీయ వేదికపై భారతీయ కళా వైభవం
ఘనంగా మెట్ గాలా 2026
Wed, May 06 2026 09:18 AM -
" />
అక్షరాస్యులుగా తీర్చిదిద్దడం అభినందనీయం
కాసిపేట: మహిళలు కుట్టు శిక్షణ నేర్చుకుంటూ నిరక్షరాస్యులకు చదువు నేర్పడం అభినందనీయమని రాష్ట్ర వయోజన విద్యాశాఖ డైరెక్టర్ శ్రీనివాస్రెడ్డి కొనియాడారు.
Wed, May 06 2026 09:13 AM -
అభివృద్ధి పథంలో ధర్మరావుపేట
దండేపల్లి: మండలంలోని ధర్మరావుపేట గ్రామం అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్రావు ప్రత్యేక చొరవ తీసుకుని ఇందిరమ్మ పథకం అమలుకు పైలట్ గ్రామంగా ఎంపిక చేశారు. ఇళ్లు లేని పేదలకు 104 ఇళ్లు మంజూరు చేయించారు. లబ్ధిదారులంతా ఇళ్లు నిర్మించుకుంటున్నారు.
Wed, May 06 2026 09:13 AM -
మరింత చేరువగా ప్రజావాణి
మంచిర్యాలటౌన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు ప్రతీ సోమవారం కలెక్టరేట్లో నిర్వహిస్తున్న ప్రజావాణిని ఈ నెల 4నుంచి అన్ని రెవెన్యూ డివిజన్ కార్యాలయాల్లోనూ నిర్వహిస్తోంది.
Wed, May 06 2026 09:13 AM
