-
మహానాడు ‘ఆత్మ’కథ!
ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ను ఉపయోగించుకొని చనిపోయిన వారి ఆత్మలను ఆవాహన చేయొచ్చన్న మాట. తెలుగుదేశం పార్టీ మహానాడును చూసిన తరువాత ఈ సంగతి తెలిసి వచ్చింది. ఆవాహన చేసుకున్న ఆత్మలతో మన పుర్రెకు తోచిన విధంగా మాట్లాడించవచ్చు. చరిత్రను చెరిపేయవచ్చు. వక్రీక రించవచ్చు.
-
" />
మహిళలను వంచించి ముంచేసిన చంద్రబాబు
● ఏడాది గడుస్తున్నా ఊసేలేని సంక్షేమ పథకాలు ● జగనన్న పాలనలో మహిళలకు పెద్దపీట ● బాబుని నమ్మి మోసపోయామంటున్న మహిళలుSun, Jun 01 2025 01:18 AM -
వంచించడం బాబుకు వెన్నతో పెట్టిన విద్య
● ఏడాది పాలనలో ఒక్క హామీ అమలు చేయని కూటమి ప్రభుత్వం ● వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపుతున్నారు ● కూటమి అరాచకాలు, అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదు ● 4న వెన్నుపోటు దినంగా నామకరణం ● నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం ● పోస్టర్ ఆవిష్కరణలో భూమన కరుణాకరరెడ్డిSun, Jun 01 2025 01:18 AM -
" />
ట్రాన్స్కో పనుల అడ్డగింత
చిన్నమాంబట్టు వద్ద ట్రాన్స్కో పనులను స్థానికులు అడ్డుకున్నారు. ఒక చోట చెప్పి మరోచోట పనులు మొదలెట్టారని ఆరోపించారు.– 8లో
మోసం చేశారు
Sun, Jun 01 2025 01:18 AM -
శ్రీవారి దర్శనానికి 18 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్లో కంపార్ట్మెంట్లు నిండాయి. శుక్రవారం అర్ధరాత్రి వరకు 71,721 మంది స్వామివారిని దర్శించుకోగా 36,011 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.42 కోట్లు సమర్పించారు.
Sun, Jun 01 2025 01:18 AM -
" />
లారీ ఢీకొని వ్యక్తి మృతి
నాగలాపురం: లారీ ఢీకొట్టడంతో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన మండలంలోని బైటకొడియంబేడు గ్రామంలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు మేరకు.. బైటకొడియంబేడు దళితవాడకు చెందిన అర్జున (49) కూలిపని చేసుకుని జీవనం సాగించేవాడు.
Sun, Jun 01 2025 01:18 AM -
ట్రాన్స్కో పనుల అడ్డగింత
తడ: ఏపీఐఐసీ పారిశ్రామిక వాడలోని పరిశ్రమల అవసరాలకు మాంబట్టు సెజ్ పరిధిలో చిన్న మాంబట్టు దళితవాడకు ఎగువన ఏపీ ట్రాన్స్కో ఏర్పాటు చేసే 130–కేవీ సబ్ సస్టేన్ పనులను శనివారం గ్రామస్తులు అడ్డుకున్నారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా పనులు చేయడం భావ్యం కాదన్నారు.
Sun, Jun 01 2025 01:18 AM -
పింఛన్లు.. వీధుల్లోనే ఇక్కట్లు
తిరుపతిలో పింఛన్ల పరిస్థితి ఇదీ..!
ఎక్కడున్నారయ్యా..!
Sun, Jun 01 2025 01:18 AM -
బ్యాంక్లోనే బ్యాగ్ కొట్టేద్దామని!
స్టేషన్ వద్ద గుమికూడిన జనం
Sun, Jun 01 2025 01:18 AM -
పోలీస్ అవుట్ పోస్ట్కు కూటమి బ్యానర్లు
రేణిగుంట: రేణిగుంట మండలంలో తిరుపతి, చైన్నె, నెల్లూరు రహదారులు కలిసే ప్రధాన కూడలిలో ట్రాఫిక్ నియంత్రణ, నిత్య పర్యవేక్షణకు పోలీస్ అవుట్ పోస్టును ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ అవుట్ పోస్ట్ మూడు వైపులా అధికార పార్టీకి చెందిన స్థానిక నాయకులు బ్యానర్లు కట్టేశారు.
Sun, Jun 01 2025 01:18 AM -
దరఖాస్తుల ఆహ్వానం
– నవోదయలో 6వ తరగతిలో ప్రవేశానికి జూలై 29 వరకు గడువు
Sun, Jun 01 2025 01:18 AM -
మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య
తిరుపతి క్రైమ్: తిరుపతిలో నివాసముంటున్న ఓ వ్యక్తి మద్యానికి బానిసై ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. అలిపిరి ఎస్ఐ లోకేష్ తెలిపిన వివరాల మేరకు.. తిరుపతిలోని జీవకోన అరుణోదయనగర్లో నివాసముంటున్న రమేష్(43)కు భార్య సుమతి, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Sun, Jun 01 2025 01:18 AM -
దొంగ అరెస్ట్
● 21 గ్రాముల బంగారు, 480 గ్రాముల వెండి స్వాధీనంSun, Jun 01 2025 01:18 AM -
మారిన సర్కారు బడుల రూపురేఖలు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు గత వైఎస్సార్సీపీ సర్కారు హయాంలో పూర్తిగా రూపురేఖలు మారాయి. కార్పొరేట్కు దీటుగా మౌలిక వసతులు సమకూరాయి.
Sun, Jun 01 2025 01:17 AM -
ఆడబిడ్డకు అగచాట్లు!
సార్వత్రిక ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు పాలన జూన్ 12కు ఏడాది గడుస్తున్నా ఏ ఒక్క హామీ నెరవేర్చకపోవడంపై మహిళలు మండి పడుతున్నారు. మహిళలకు సంబంధించి ఆడబిడ్డ నిధి కింద ప్రతినెలా రూ.1500 అందజేస్తామని చెప్పినా ఆ ఊసే లేదు.
Sun, Jun 01 2025 01:17 AM -
" />
తమ్ముళ్ల వాగ్వాదం
జీడీనెల్లూరు మండలంలో టీడీపీ ఇరు వర్గాలు నడిరోడ్డుపై వాగ్వాదానికి దిగడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.మాట నిలబెట్టుకున్నారు
Sun, Jun 01 2025 01:17 AM -
చట్టం పకడ్బందీగా అమలు చేయండి
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో బాల, కౌమార కార్మిక వ్యవస్థ (నిషేధ, నియంత్రణ) చట్టం 1986 (సవరణ చట్టం 2016)ను పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో పలు శాఖల అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు.
Sun, Jun 01 2025 01:17 AM -
వైఎస్సార్సీపీ పాలనలో భరోసా
2019లో వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే అమ్మ ఒడి కింద జిల్లాలోని 1,52,743 మంది తల్లుల ఖాతాల్లో ఒక్కొక్కరికి రూ.15 వేలు చొప్పున ఏటా రూ.229.11 కోట్లు ఖర్చు చేసింది.
Sun, Jun 01 2025 01:17 AM -
ఇక చౌక దోపిడీ!
● మళ్లీ పాత పద్ధతుల్లో రేషన్ పంపిణీ ● డీలర్ల చేతికి పంపిణీ పగ్గాలు ● దండుకోవడానికి ప్రభుత్వం సహకారం ● దాచుకున్న డబ్బాలు, గోనెసంచులు మళ్లీ తెరపైకి ● అక్రమాలకు అడ్డుగా ఉన్న ఎండీయూ ఆపరేటర్ల తొలగింపు ● నేటి నుంచి చౌక దుకాణాల నుంచి పంపిణీజిల్లా సమాచారం
Sun, Jun 01 2025 01:17 AM -
" />
ఆదర్శ గ్రామాల పరిశీలన
చిత్తూరు కార్పొరేషన్ : జిల్లాలోని ఎంపిక చేసిన 5 ఆదర్శ గ్రామాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించనున్నట్లు ట్రాన్స్కో ఎస్ఈ ఇస్మాయిల్ అహ్మద్ తెలిపారు. 5 వేలకు పైగా జనాభా కలిగిన పంచాయతీల్లో వందశాతం సోలార్ విధానం ప్రవేశపెట్టాలన్నారు.
Sun, Jun 01 2025 01:17 AM -
● పార్టీ కార్యాలయం ప్రారంభించకనే వెనుదిరిగిన ఎమ్మెల్యే
తమ్ముళ్ల వాగ్వాదం
Sun, Jun 01 2025 01:17 AM -
మధ్యాహ్నభోజన పోటీల్లో జిల్లాకు 2వ స్థానం
చిత్తూరు కలెక్టరేట్ : ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజనం పథకానికి సంబంధించి ఇటీవల రాష్ట్ర స్థాయిలో సిబ్బందికి శిక్షణ పోటీలు నిర్వహించారు. విజయవాడలో నిర్వహించిన ఈ పోటీల్లో జిల్లా తరపున మధ్యాహ్న భోజన సిబ్బంది పాల్గొని ప్రతిభ చాటారు.
Sun, Jun 01 2025 01:17 AM -
" />
ఒంటరి ఏనుగు హల్చల్
రొంపిచెర్ల : మండలంలోని బండ కిందపల్లె, పెద్దగొట్టిగల్లు పంచాయతీలో శుక్రవారం రాత్రి ఒంటరి ఏనుగు హల్చల్ చేసింది. అన్నమ్మయ్య జిల్లా పీలేరు మండలం పూట్టావారిపల్లె నుంచి రాత్రి బయలుదేరి కమోళ్లపల్లె, మటోళ్లపల్లె, బండకిందపల్లె దళిత వా డ రామిరెడ్డిగారిపల్లె వైపు వెళ్లింది.
Sun, Jun 01 2025 01:17 AM -
" />
ట్యాంకర్ ఢీకొని యువకుడి మృతి
వడమాలపేట (విజయపురం ) : వడమాలపేట మండలం తిరుపతి– చైన్నె జాతీయ రహదారిపై కదిరి మంగళం బైపాస్ వద్ద ఆయిల్ ట్యాంకర్ ఢీకొనడంతో చంద్రశేఖర్ (35) అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన శనివారం చోటు చేసుకొంది. పోలీసు కథనం మేరకు వివరాలు ఇలా..
Sun, Jun 01 2025 01:17 AM -
" />
9 ఏళ్ల తర్వాత అరెస్ట్
తిరువళ్లూరు: పొన్నేరి సమీపంలో జరిగిన హత్య కేసులో నిందితుడిని పోలీసులు 9 ఏళ్ల తరువాత అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. తిరువళ్లూరు జిల్లా పొన్నేరి తాలుకా చోళవరం ప్రాంతానికి చెందిన ప్రకాష్(35). ఇతను 2013 సంవత్సరంలో హత్యకు గురయ్యాడు.
Sun, Jun 01 2025 01:16 AM
-
మహానాడు ‘ఆత్మ’కథ!
ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ను ఉపయోగించుకొని చనిపోయిన వారి ఆత్మలను ఆవాహన చేయొచ్చన్న మాట. తెలుగుదేశం పార్టీ మహానాడును చూసిన తరువాత ఈ సంగతి తెలిసి వచ్చింది. ఆవాహన చేసుకున్న ఆత్మలతో మన పుర్రెకు తోచిన విధంగా మాట్లాడించవచ్చు. చరిత్రను చెరిపేయవచ్చు. వక్రీక రించవచ్చు.
Sun, Jun 01 2025 01:23 AM -
" />
మహిళలను వంచించి ముంచేసిన చంద్రబాబు
● ఏడాది గడుస్తున్నా ఊసేలేని సంక్షేమ పథకాలు ● జగనన్న పాలనలో మహిళలకు పెద్దపీట ● బాబుని నమ్మి మోసపోయామంటున్న మహిళలుSun, Jun 01 2025 01:18 AM -
వంచించడం బాబుకు వెన్నతో పెట్టిన విద్య
● ఏడాది పాలనలో ఒక్క హామీ అమలు చేయని కూటమి ప్రభుత్వం ● వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపుతున్నారు ● కూటమి అరాచకాలు, అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదు ● 4న వెన్నుపోటు దినంగా నామకరణం ● నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం ● పోస్టర్ ఆవిష్కరణలో భూమన కరుణాకరరెడ్డిSun, Jun 01 2025 01:18 AM -
" />
ట్రాన్స్కో పనుల అడ్డగింత
చిన్నమాంబట్టు వద్ద ట్రాన్స్కో పనులను స్థానికులు అడ్డుకున్నారు. ఒక చోట చెప్పి మరోచోట పనులు మొదలెట్టారని ఆరోపించారు.– 8లో
మోసం చేశారు
Sun, Jun 01 2025 01:18 AM -
శ్రీవారి దర్శనానికి 18 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్లో కంపార్ట్మెంట్లు నిండాయి. శుక్రవారం అర్ధరాత్రి వరకు 71,721 మంది స్వామివారిని దర్శించుకోగా 36,011 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.42 కోట్లు సమర్పించారు.
Sun, Jun 01 2025 01:18 AM -
" />
లారీ ఢీకొని వ్యక్తి మృతి
నాగలాపురం: లారీ ఢీకొట్టడంతో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన మండలంలోని బైటకొడియంబేడు గ్రామంలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు మేరకు.. బైటకొడియంబేడు దళితవాడకు చెందిన అర్జున (49) కూలిపని చేసుకుని జీవనం సాగించేవాడు.
Sun, Jun 01 2025 01:18 AM -
ట్రాన్స్కో పనుల అడ్డగింత
తడ: ఏపీఐఐసీ పారిశ్రామిక వాడలోని పరిశ్రమల అవసరాలకు మాంబట్టు సెజ్ పరిధిలో చిన్న మాంబట్టు దళితవాడకు ఎగువన ఏపీ ట్రాన్స్కో ఏర్పాటు చేసే 130–కేవీ సబ్ సస్టేన్ పనులను శనివారం గ్రామస్తులు అడ్డుకున్నారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా పనులు చేయడం భావ్యం కాదన్నారు.
Sun, Jun 01 2025 01:18 AM -
పింఛన్లు.. వీధుల్లోనే ఇక్కట్లు
తిరుపతిలో పింఛన్ల పరిస్థితి ఇదీ..!
ఎక్కడున్నారయ్యా..!
Sun, Jun 01 2025 01:18 AM -
బ్యాంక్లోనే బ్యాగ్ కొట్టేద్దామని!
స్టేషన్ వద్ద గుమికూడిన జనం
Sun, Jun 01 2025 01:18 AM -
పోలీస్ అవుట్ పోస్ట్కు కూటమి బ్యానర్లు
రేణిగుంట: రేణిగుంట మండలంలో తిరుపతి, చైన్నె, నెల్లూరు రహదారులు కలిసే ప్రధాన కూడలిలో ట్రాఫిక్ నియంత్రణ, నిత్య పర్యవేక్షణకు పోలీస్ అవుట్ పోస్టును ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ అవుట్ పోస్ట్ మూడు వైపులా అధికార పార్టీకి చెందిన స్థానిక నాయకులు బ్యానర్లు కట్టేశారు.
Sun, Jun 01 2025 01:18 AM -
దరఖాస్తుల ఆహ్వానం
– నవోదయలో 6వ తరగతిలో ప్రవేశానికి జూలై 29 వరకు గడువు
Sun, Jun 01 2025 01:18 AM -
మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య
తిరుపతి క్రైమ్: తిరుపతిలో నివాసముంటున్న ఓ వ్యక్తి మద్యానికి బానిసై ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. అలిపిరి ఎస్ఐ లోకేష్ తెలిపిన వివరాల మేరకు.. తిరుపతిలోని జీవకోన అరుణోదయనగర్లో నివాసముంటున్న రమేష్(43)కు భార్య సుమతి, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Sun, Jun 01 2025 01:18 AM -
దొంగ అరెస్ట్
● 21 గ్రాముల బంగారు, 480 గ్రాముల వెండి స్వాధీనంSun, Jun 01 2025 01:18 AM -
మారిన సర్కారు బడుల రూపురేఖలు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు గత వైఎస్సార్సీపీ సర్కారు హయాంలో పూర్తిగా రూపురేఖలు మారాయి. కార్పొరేట్కు దీటుగా మౌలిక వసతులు సమకూరాయి.
Sun, Jun 01 2025 01:17 AM -
ఆడబిడ్డకు అగచాట్లు!
సార్వత్రిక ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు పాలన జూన్ 12కు ఏడాది గడుస్తున్నా ఏ ఒక్క హామీ నెరవేర్చకపోవడంపై మహిళలు మండి పడుతున్నారు. మహిళలకు సంబంధించి ఆడబిడ్డ నిధి కింద ప్రతినెలా రూ.1500 అందజేస్తామని చెప్పినా ఆ ఊసే లేదు.
Sun, Jun 01 2025 01:17 AM -
" />
తమ్ముళ్ల వాగ్వాదం
జీడీనెల్లూరు మండలంలో టీడీపీ ఇరు వర్గాలు నడిరోడ్డుపై వాగ్వాదానికి దిగడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.మాట నిలబెట్టుకున్నారు
Sun, Jun 01 2025 01:17 AM -
చట్టం పకడ్బందీగా అమలు చేయండి
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో బాల, కౌమార కార్మిక వ్యవస్థ (నిషేధ, నియంత్రణ) చట్టం 1986 (సవరణ చట్టం 2016)ను పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో పలు శాఖల అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు.
Sun, Jun 01 2025 01:17 AM -
వైఎస్సార్సీపీ పాలనలో భరోసా
2019లో వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే అమ్మ ఒడి కింద జిల్లాలోని 1,52,743 మంది తల్లుల ఖాతాల్లో ఒక్కొక్కరికి రూ.15 వేలు చొప్పున ఏటా రూ.229.11 కోట్లు ఖర్చు చేసింది.
Sun, Jun 01 2025 01:17 AM -
ఇక చౌక దోపిడీ!
● మళ్లీ పాత పద్ధతుల్లో రేషన్ పంపిణీ ● డీలర్ల చేతికి పంపిణీ పగ్గాలు ● దండుకోవడానికి ప్రభుత్వం సహకారం ● దాచుకున్న డబ్బాలు, గోనెసంచులు మళ్లీ తెరపైకి ● అక్రమాలకు అడ్డుగా ఉన్న ఎండీయూ ఆపరేటర్ల తొలగింపు ● నేటి నుంచి చౌక దుకాణాల నుంచి పంపిణీజిల్లా సమాచారం
Sun, Jun 01 2025 01:17 AM -
" />
ఆదర్శ గ్రామాల పరిశీలన
చిత్తూరు కార్పొరేషన్ : జిల్లాలోని ఎంపిక చేసిన 5 ఆదర్శ గ్రామాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించనున్నట్లు ట్రాన్స్కో ఎస్ఈ ఇస్మాయిల్ అహ్మద్ తెలిపారు. 5 వేలకు పైగా జనాభా కలిగిన పంచాయతీల్లో వందశాతం సోలార్ విధానం ప్రవేశపెట్టాలన్నారు.
Sun, Jun 01 2025 01:17 AM -
● పార్టీ కార్యాలయం ప్రారంభించకనే వెనుదిరిగిన ఎమ్మెల్యే
తమ్ముళ్ల వాగ్వాదం
Sun, Jun 01 2025 01:17 AM -
మధ్యాహ్నభోజన పోటీల్లో జిల్లాకు 2వ స్థానం
చిత్తూరు కలెక్టరేట్ : ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజనం పథకానికి సంబంధించి ఇటీవల రాష్ట్ర స్థాయిలో సిబ్బందికి శిక్షణ పోటీలు నిర్వహించారు. విజయవాడలో నిర్వహించిన ఈ పోటీల్లో జిల్లా తరపున మధ్యాహ్న భోజన సిబ్బంది పాల్గొని ప్రతిభ చాటారు.
Sun, Jun 01 2025 01:17 AM -
" />
ఒంటరి ఏనుగు హల్చల్
రొంపిచెర్ల : మండలంలోని బండ కిందపల్లె, పెద్దగొట్టిగల్లు పంచాయతీలో శుక్రవారం రాత్రి ఒంటరి ఏనుగు హల్చల్ చేసింది. అన్నమ్మయ్య జిల్లా పీలేరు మండలం పూట్టావారిపల్లె నుంచి రాత్రి బయలుదేరి కమోళ్లపల్లె, మటోళ్లపల్లె, బండకిందపల్లె దళిత వా డ రామిరెడ్డిగారిపల్లె వైపు వెళ్లింది.
Sun, Jun 01 2025 01:17 AM -
" />
ట్యాంకర్ ఢీకొని యువకుడి మృతి
వడమాలపేట (విజయపురం ) : వడమాలపేట మండలం తిరుపతి– చైన్నె జాతీయ రహదారిపై కదిరి మంగళం బైపాస్ వద్ద ఆయిల్ ట్యాంకర్ ఢీకొనడంతో చంద్రశేఖర్ (35) అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన శనివారం చోటు చేసుకొంది. పోలీసు కథనం మేరకు వివరాలు ఇలా..
Sun, Jun 01 2025 01:17 AM -
" />
9 ఏళ్ల తర్వాత అరెస్ట్
తిరువళ్లూరు: పొన్నేరి సమీపంలో జరిగిన హత్య కేసులో నిందితుడిని పోలీసులు 9 ఏళ్ల తరువాత అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. తిరువళ్లూరు జిల్లా పొన్నేరి తాలుకా చోళవరం ప్రాంతానికి చెందిన ప్రకాష్(35). ఇతను 2013 సంవత్సరంలో హత్యకు గురయ్యాడు.
Sun, Jun 01 2025 01:16 AM