-
ఇన్ఫ్లుయెన్సర్లకు గడ్డుకాలం?
శాక్రమెంటో (అమెరికా): కాలిఫోర్నియా ఇన్ఫ్లుయెన్సర్లకు ఇక గడ్డుకాలమే. ఎందుకంటే.. ఇకపై డబ్బు తీసుకుని రాజకీయ ప్రచారం చేస్తే.. ఆ విషయాన్ని పోస్టుల్లోనే స్పష్టం చేయాల్సి ఉంటుంది.
-
పోలీస్స్టేషన్ అడ్డాగాదామచర్ల దౌర్జన్యాలు
ఒంగోలు టౌన్: ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రేషన్ బియ్యం నుంచి మద్యం.. ఇసుక.. గ్రావెల్, భూకబ్జా.. మెప్మా..
Mon, Aug 10 2026 06:03 AM -
టికెట్ ‘త్రినేత్రులు’
సాక్షి, హైదరాబాద్: నల్లటి కోటు, చేతిలో ట్యాబ్తో కనిపించే టీటీఈల ఛాతీపై ఇప్పుడు ఒక చిన్న ‘డిజిటల్ కన్ను’మెరవనుంది.
Mon, Aug 10 2026 06:01 AM -
పస్తులున్నా పోస్టుల్లేకపాయె!
పోస్టులే కేటాయించలేదు
Mon, Aug 10 2026 05:57 AM -
నేటి నుంచి విజయవాడ మునిసిపల్ కాంట్రాక్టర్ల సమ్మె
పటమట (విజయవాడ తూర్పు): విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని ఆయా ప్రాంతాల్లో పలు అభివృద్ధి పనులు చేస్తున్న కాంట్రాక్టర్లు సోమవారం నుంచి సమ్మెబాట పడుతున్నారు.
Mon, Aug 10 2026 05:48 AM -
నేడు నల్ల బ్యాడ్జీలతో జూడాల నిరసన
సాక్షి, అమరావతి : రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనాస్పత్రుల్లో జూనియర్ వైద్యులు (జూడాలు) సమ్మెకు సిద్ధమవ్వడంతో ప్రభుత్వం చర్చలకు పిలిచింది.
Mon, Aug 10 2026 05:45 AM -
10వ తేదీ వచ్చినా వేతనాల్లేవ్
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులకు 1న జీతాలు ఇస్తున్నామంటూ చంద్రబాబు చేస్తున్న ప్రచారంలో ఏ మాత్రం వాస్తవం లేదని ప్రతి నెలా రుజువవుతోంది.
Mon, Aug 10 2026 05:42 AM -
రోడ్డు ప్రమాదంలో డీసీపీ కుమార్తె దుర్మరణం
గుంటూరు రూరల్: గుంటూరు జిల్లా ఏటుకూరు బైపాస్ వద్ద హైవేపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో విజయవాడ ట్రాఫిక్ డీసీపీ షేక్ షిరీన్బేగం కుమార్తె అఫీఫా(24) దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదంలో మరో నలుగురు గాయపడ్డారు.
Mon, Aug 10 2026 05:42 AM -
అంతులేని అరాచకం!
సాక్షి ప్రతినిధి, కడప: ప్రోత్సహించాల్సిన ప్రభుత్వమే పరిశ్రమలను అడ్డుకోవడానికి మించిన దుర్మార్గమేముంటుంది?
Mon, Aug 10 2026 05:41 AM -
ఎన్ని అడ్డంకులున్నా నేడు ర్యాలీలు ఆగవు
సాక్షి, అమరావతి: డీఎస్సీ–2025 పరీక్షల్లో అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి లోకేశ్ రాజీనామా చేయాలని, ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలను వెంటనే చెల్లించాలని, నిరుద్యోగ భృతి అమలును డిమాండ్ చేస్త
Mon, Aug 10 2026 05:38 AM -
ఈనెల 13న కర్నూలుకు మాజీ సీఎం వైఎస్ జగన్
కర్నూలు (టౌన్): మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 13వ తేదీన కర్నూలుకు రానున్నట్లు ఎమ్మెల్సీ, పార్టీ ప్రోగ్రామ్ కో–ఆర్డీనేటర్ తలశిల రఘురామ్ తెలిపారు.
Mon, Aug 10 2026 05:37 AM -
భార్యను హత్యచేసిన భర్త
రాజానగరం: తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం పాత తుంగపాడులో ఆదివారం భార్యను హతమార్చి భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. రాజానగరం సీఐ వీరయ్యగౌడ్ తెలిపిన వివరాల ప్రకారం..
Mon, Aug 10 2026 05:30 AM -
ఈ ప్రభుత్వానికి మానవత్వం లేదా?
కంబాలచెరువు (రాజమహేంద్రవరం)/సాక్షి, హైదరాబాద్/సాక్షి, అమరావతి: ‘నా కుమార్తెను కావాలని కారుతో మూడుసార్లు ఢీకొట్టారు. అంతటితో ఆగకుండా తలపై నుంచి కారును పోనిచ్చారు. వాళ్లు మనుషుల రూపంలో ఉన్న మృగాలు.
Mon, Aug 10 2026 05:26 AM -
మమతకు నిరసన సెగ
కోల్కతా: టీఎంసీ చీఫ్, బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కొన్నారు.
Mon, Aug 10 2026 05:25 AM -
రష్యా, ఉక్రెయిన్ల దాడుల్లో ఏడుగురు మృతి
కీవ్: రష్యా, ఉకెయ్రిన్ల పరస్పర దాడుల్లో కనీసం ఏడుగురు చనిపోగా, పదులసంఖ్యలో క్షతగాత్రులయ్యారు.
Mon, Aug 10 2026 05:20 AM -
డీఎస్సీలో అక్రమాలు జరిగినా మాట్లాడకూడదా?
కర్నూలు (సెంట్రల్)/కల్లూరు: డీఎస్సీ–2025 స్పోర్ట్స్ కోటాలో జరిగిన అక్రమాలపై మాత్రమే వైఎస్సార్సీపీ ప్రశ్నిస్తోందని..
Mon, Aug 10 2026 05:16 AM -
ప్రపంచ బ్యాంకు తేల్చిన నిజం.. వైఎస్ జగన్ హయాంలోనే 'ఆరోగ్య భాగ్యం'
సాక్షి, అమరావతి: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజారోగ్య పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యమిస్తూ ప్రభుత్వ వైద్య ఆరోగ్య రంగాన్ని ప్రాథమిక స్థాయి నుంచి సమూలంగా సంస్కరించారని ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రశంసించింది.
Mon, Aug 10 2026 05:14 AM -
ప్రధాన న్యాయమూర్తులుగా నలుగురు జడ్జీలు
న్యూఢిల్లీ: నలుగురు న్యాయమూర్తులను వేర్వేరు రాష్ట్రాల హైకోర్టుల్లో ప్రధాన న్యాయమూర్తులుగా నియమించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని కొలిజీయం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చే
Mon, Aug 10 2026 05:13 AM -
ఐషర్ను ఢీకొన్న ట్రావెల్స్ బస్సు
పామిడి: అనంతపురం జిల్లా పామిడి మండలం పొగరూరు వద్ద ఆదివారం జరిగిన ప్రమాదంలో 25 మంది గాయపడ్డారు. సీఐ శివశంకర్ నాయక్ తెలిపిన మేరకు..
Mon, Aug 10 2026 05:10 AM -
ఈడీ చీఫ్ పదవీ కాలం ఏడాది పొడిగింపు
న్యూఢిల్లీ: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) డైరెక్టర్ రాహుల్ నవీన్(59) పదవీ కాలాన్ని కేంద్రం మరో ఏడాది పొడిగించింది. 1993 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారి అయిన నవీన్ రెండేళ్ల పదవీ కాలం ఈ ఏడాది ఆగస్ట్ 13వ తేదీతో ముగియనుంది.
Mon, Aug 10 2026 05:08 AM -
తిరుపతిలో నీట్ విద్యార్థిని ఆత్మహత్య
తిరుపతి సిటీ: నీట్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన తిరుపతిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తిరుపతి ఎస్వీ నగర్కు చెందిన సాయి మేఘన (18) తల్లిదండ్రులు కూలీలు.
Mon, Aug 10 2026 05:02 AM -
సీబీఐ విచారణకు పట్టు
రాంచీ: జార్ఖండ్ పబ్లిక్ సర్వీసు కమిషన్(జేపీఎస్సీ) నియామక పరీక్షల్లో జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాల్సిందేనని, లేకపోతే పోరాటం ఆపే ప్రసక్తే లేదని విద్యార్థులు తేల్చిచెప్పారు.
Mon, Aug 10 2026 05:02 AM -
హెరిటేజ్ - విజయ డెయిరీ
హెరిటేజ్ - విజయ డెయిరీ
Mon, Aug 10 2026 05:01 AM -
ఆ ఓట్లు ఎలా పడ్డాయో చెప్పండి
సాక్షి, అమరావతి : ‘ప్రపంచంలో ఏ దేశంలోనూ జరగనంత వేగంగా ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ జరిగిందని చెబుతున్నారు. నిమిషానికి మూడు ఓట్లు పడేంత వేగంగా పోలింగ్ ఎలా సాధ్యమైంది? దీనిపై ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలి.
Mon, Aug 10 2026 04:59 AM -
ప్రతిష్టంభనకు తెరపడేనా?
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు చివరి అంకానికి చేరుకున్నాయి. తీవ్ర ఆందోళనల కారణంగా దాదాపుగా ఎలాంటి కార్యకలాపాలు చేపట్టకుండానే రెండు వారాల సమయం గడిచిపోయింది.
Mon, Aug 10 2026 04:56 AM
-
ఇన్ఫ్లుయెన్సర్లకు గడ్డుకాలం?
శాక్రమెంటో (అమెరికా): కాలిఫోర్నియా ఇన్ఫ్లుయెన్సర్లకు ఇక గడ్డుకాలమే. ఎందుకంటే.. ఇకపై డబ్బు తీసుకుని రాజకీయ ప్రచారం చేస్తే.. ఆ విషయాన్ని పోస్టుల్లోనే స్పష్టం చేయాల్సి ఉంటుంది.
Mon, Aug 10 2026 06:09 AM -
పోలీస్స్టేషన్ అడ్డాగాదామచర్ల దౌర్జన్యాలు
ఒంగోలు టౌన్: ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రేషన్ బియ్యం నుంచి మద్యం.. ఇసుక.. గ్రావెల్, భూకబ్జా.. మెప్మా..
Mon, Aug 10 2026 06:03 AM -
టికెట్ ‘త్రినేత్రులు’
సాక్షి, హైదరాబాద్: నల్లటి కోటు, చేతిలో ట్యాబ్తో కనిపించే టీటీఈల ఛాతీపై ఇప్పుడు ఒక చిన్న ‘డిజిటల్ కన్ను’మెరవనుంది.
Mon, Aug 10 2026 06:01 AM -
పస్తులున్నా పోస్టుల్లేకపాయె!
పోస్టులే కేటాయించలేదు
Mon, Aug 10 2026 05:57 AM -
నేటి నుంచి విజయవాడ మునిసిపల్ కాంట్రాక్టర్ల సమ్మె
పటమట (విజయవాడ తూర్పు): విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని ఆయా ప్రాంతాల్లో పలు అభివృద్ధి పనులు చేస్తున్న కాంట్రాక్టర్లు సోమవారం నుంచి సమ్మెబాట పడుతున్నారు.
Mon, Aug 10 2026 05:48 AM -
నేడు నల్ల బ్యాడ్జీలతో జూడాల నిరసన
సాక్షి, అమరావతి : రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనాస్పత్రుల్లో జూనియర్ వైద్యులు (జూడాలు) సమ్మెకు సిద్ధమవ్వడంతో ప్రభుత్వం చర్చలకు పిలిచింది.
Mon, Aug 10 2026 05:45 AM -
10వ తేదీ వచ్చినా వేతనాల్లేవ్
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులకు 1న జీతాలు ఇస్తున్నామంటూ చంద్రబాబు చేస్తున్న ప్రచారంలో ఏ మాత్రం వాస్తవం లేదని ప్రతి నెలా రుజువవుతోంది.
Mon, Aug 10 2026 05:42 AM -
రోడ్డు ప్రమాదంలో డీసీపీ కుమార్తె దుర్మరణం
గుంటూరు రూరల్: గుంటూరు జిల్లా ఏటుకూరు బైపాస్ వద్ద హైవేపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో విజయవాడ ట్రాఫిక్ డీసీపీ షేక్ షిరీన్బేగం కుమార్తె అఫీఫా(24) దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదంలో మరో నలుగురు గాయపడ్డారు.
Mon, Aug 10 2026 05:42 AM -
అంతులేని అరాచకం!
సాక్షి ప్రతినిధి, కడప: ప్రోత్సహించాల్సిన ప్రభుత్వమే పరిశ్రమలను అడ్డుకోవడానికి మించిన దుర్మార్గమేముంటుంది?
Mon, Aug 10 2026 05:41 AM -
ఎన్ని అడ్డంకులున్నా నేడు ర్యాలీలు ఆగవు
సాక్షి, అమరావతి: డీఎస్సీ–2025 పరీక్షల్లో అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి లోకేశ్ రాజీనామా చేయాలని, ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలను వెంటనే చెల్లించాలని, నిరుద్యోగ భృతి అమలును డిమాండ్ చేస్త
Mon, Aug 10 2026 05:38 AM -
ఈనెల 13న కర్నూలుకు మాజీ సీఎం వైఎస్ జగన్
కర్నూలు (టౌన్): మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 13వ తేదీన కర్నూలుకు రానున్నట్లు ఎమ్మెల్సీ, పార్టీ ప్రోగ్రామ్ కో–ఆర్డీనేటర్ తలశిల రఘురామ్ తెలిపారు.
Mon, Aug 10 2026 05:37 AM -
భార్యను హత్యచేసిన భర్త
రాజానగరం: తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం పాత తుంగపాడులో ఆదివారం భార్యను హతమార్చి భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. రాజానగరం సీఐ వీరయ్యగౌడ్ తెలిపిన వివరాల ప్రకారం..
Mon, Aug 10 2026 05:30 AM -
ఈ ప్రభుత్వానికి మానవత్వం లేదా?
కంబాలచెరువు (రాజమహేంద్రవరం)/సాక్షి, హైదరాబాద్/సాక్షి, అమరావతి: ‘నా కుమార్తెను కావాలని కారుతో మూడుసార్లు ఢీకొట్టారు. అంతటితో ఆగకుండా తలపై నుంచి కారును పోనిచ్చారు. వాళ్లు మనుషుల రూపంలో ఉన్న మృగాలు.
Mon, Aug 10 2026 05:26 AM -
మమతకు నిరసన సెగ
కోల్కతా: టీఎంసీ చీఫ్, బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కొన్నారు.
Mon, Aug 10 2026 05:25 AM -
రష్యా, ఉక్రెయిన్ల దాడుల్లో ఏడుగురు మృతి
కీవ్: రష్యా, ఉకెయ్రిన్ల పరస్పర దాడుల్లో కనీసం ఏడుగురు చనిపోగా, పదులసంఖ్యలో క్షతగాత్రులయ్యారు.
Mon, Aug 10 2026 05:20 AM -
డీఎస్సీలో అక్రమాలు జరిగినా మాట్లాడకూడదా?
కర్నూలు (సెంట్రల్)/కల్లూరు: డీఎస్సీ–2025 స్పోర్ట్స్ కోటాలో జరిగిన అక్రమాలపై మాత్రమే వైఎస్సార్సీపీ ప్రశ్నిస్తోందని..
Mon, Aug 10 2026 05:16 AM -
ప్రపంచ బ్యాంకు తేల్చిన నిజం.. వైఎస్ జగన్ హయాంలోనే 'ఆరోగ్య భాగ్యం'
సాక్షి, అమరావతి: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజారోగ్య పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యమిస్తూ ప్రభుత్వ వైద్య ఆరోగ్య రంగాన్ని ప్రాథమిక స్థాయి నుంచి సమూలంగా సంస్కరించారని ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రశంసించింది.
Mon, Aug 10 2026 05:14 AM -
ప్రధాన న్యాయమూర్తులుగా నలుగురు జడ్జీలు
న్యూఢిల్లీ: నలుగురు న్యాయమూర్తులను వేర్వేరు రాష్ట్రాల హైకోర్టుల్లో ప్రధాన న్యాయమూర్తులుగా నియమించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని కొలిజీయం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చే
Mon, Aug 10 2026 05:13 AM -
ఐషర్ను ఢీకొన్న ట్రావెల్స్ బస్సు
పామిడి: అనంతపురం జిల్లా పామిడి మండలం పొగరూరు వద్ద ఆదివారం జరిగిన ప్రమాదంలో 25 మంది గాయపడ్డారు. సీఐ శివశంకర్ నాయక్ తెలిపిన మేరకు..
Mon, Aug 10 2026 05:10 AM -
ఈడీ చీఫ్ పదవీ కాలం ఏడాది పొడిగింపు
న్యూఢిల్లీ: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) డైరెక్టర్ రాహుల్ నవీన్(59) పదవీ కాలాన్ని కేంద్రం మరో ఏడాది పొడిగించింది. 1993 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారి అయిన నవీన్ రెండేళ్ల పదవీ కాలం ఈ ఏడాది ఆగస్ట్ 13వ తేదీతో ముగియనుంది.
Mon, Aug 10 2026 05:08 AM -
తిరుపతిలో నీట్ విద్యార్థిని ఆత్మహత్య
తిరుపతి సిటీ: నీట్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన తిరుపతిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తిరుపతి ఎస్వీ నగర్కు చెందిన సాయి మేఘన (18) తల్లిదండ్రులు కూలీలు.
Mon, Aug 10 2026 05:02 AM -
సీబీఐ విచారణకు పట్టు
రాంచీ: జార్ఖండ్ పబ్లిక్ సర్వీసు కమిషన్(జేపీఎస్సీ) నియామక పరీక్షల్లో జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాల్సిందేనని, లేకపోతే పోరాటం ఆపే ప్రసక్తే లేదని విద్యార్థులు తేల్చిచెప్పారు.
Mon, Aug 10 2026 05:02 AM -
హెరిటేజ్ - విజయ డెయిరీ
హెరిటేజ్ - విజయ డెయిరీ
Mon, Aug 10 2026 05:01 AM -
ఆ ఓట్లు ఎలా పడ్డాయో చెప్పండి
సాక్షి, అమరావతి : ‘ప్రపంచంలో ఏ దేశంలోనూ జరగనంత వేగంగా ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ జరిగిందని చెబుతున్నారు. నిమిషానికి మూడు ఓట్లు పడేంత వేగంగా పోలింగ్ ఎలా సాధ్యమైంది? దీనిపై ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలి.
Mon, Aug 10 2026 04:59 AM -
ప్రతిష్టంభనకు తెరపడేనా?
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు చివరి అంకానికి చేరుకున్నాయి. తీవ్ర ఆందోళనల కారణంగా దాదాపుగా ఎలాంటి కార్యకలాపాలు చేపట్టకుండానే రెండు వారాల సమయం గడిచిపోయింది.
Mon, Aug 10 2026 04:56 AM
