-
ఉగ్ర గోదావరి
బాసర: తెలంగాణలోని బాసరలో గోదావరి నది ఉగ్రరూపందాల్సింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఉప్పొంగి ప్రవహిస్తోంది. మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు నుంచి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వైపు ఉధృతంగా ప్రవహిస్తోంది.
-
జిల్లాలో ‘మహా’ వరద
నిర్మల్: వర్షం, వరద ఎప్పుడొస్తాయో చెప్పలేని పరిస్థితి. జిల్లాలో వర్షం తగ్గినా.. ఎగువన మహారాష్ట్రలో జోరువానలతో జిల్లాలో వరదలు వస్తున్నాయి. నాందేడ్ జిల్లాలో క్లౌడ్బరస్ట్తో భారీవర్షం బీభత్సం సృష్టించింది. దీని ప్రభావం జిల్లాపై ఇంకా కొనసాగుతూనే ఉంది.
Wed, Aug 20 2025 05:11 AM -
" />
ప్రజలు ఆప్రమత్తంగా ఉండాలి
దస్తురాబాద్: గోదావరి తీర గ్రామాలు దేవునిగూడెం ,భూత్కూర్, రాంపూర్, మున్యాల, గోడిసిర్యాల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీపీవో శ్రీనివాస్ సూచించారు. ఆయా గ్రామాల్లో గోదావరి ఉధృతిని మంగళవారం పరిశీలించారు. గ్రామస్తులతో మాట్లాడారు.
Wed, Aug 20 2025 05:11 AM -
వికలాంగ పింఛన్దారులకు ‘పర్సంటేజీ’ల షాక్!
● పింఛన్లు ఎత్తివేసేందుకు
కొత్త డ్రామాలు
● మరోసారి సదరం సర్టిఫికెట్
తెచ్చుకోవాలని మెలిక
● వికలాంగత్వం తక్కువగా ఉందని
Wed, Aug 20 2025 05:09 AM -
కృష్ణమ్మ దూకుడు
సాక్షి, ప్రతినిధి, విజయవాడ: కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. ఎగువ నుంచి భారీగా వరద నీరు విజయవాడ ప్రకాశం బ్యారేజీకి వచ్చి చేరుతోంది. మంగళవారం ఉదయం 6గంటలకు 3.22 లక్షల క్యూసెక్కులు ఉన్న వరద నీరు సాయంత్రానికి 4.66లక్షలు, రాత్రికి 4.87లక్షలకు చేరింది.
Wed, Aug 20 2025 05:09 AM -
ఫీజులు లేకుండా అనుమతులివ్వండి
డీజీపీని కోరిన ఏపీ గణేష్ ఉత్సవ సమితి
Wed, Aug 20 2025 05:09 AM -
అనుక్షణం అప్రమత్తంగా ఉండండి
అధికారులకు కలెక్టర్
డీకే బాలాజీ ఆదేశం
Wed, Aug 20 2025 05:09 AM -
క్షమాపణ చెప్పే వరకు ఆందోళన ఆగదు
మచిలీపట్నంటౌన్: సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేకుంటే ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ హెచ్చరించారు.
Wed, Aug 20 2025 05:09 AM -
" />
వరిపొలంలో పడి రైతు మృతి
మామునూరు: ఒరాలు చెక్కుతూ అకస్మాత్తుగా లోతైన వరి పొలం బురుదలో ప్రమాదవశాత్తు పడడంతో రైతు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
Wed, Aug 20 2025 05:09 AM -
ఆవిష్కరణలు దేశానికి ఆదర్శం
కేయూ క్యాంపస్: విద్యార్థులు, యువత ఆవిష్కరణలు దేశానికి ఆదర్శమని డీఆర్డీఓ మాజీ చైర్మన్, కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖ సలహాదారు డాక్టర్ సతీష్రెడ్డి అన్నారు.
Wed, Aug 20 2025 05:09 AM -
పంటలను కాపాడుకోండిలా...
డోర్నకల్: వారం రోజులుగా జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. వర్షాలతో పంటలలో నీరు నిల్వ ఉండి మొక్కలు వదలడం, నారు దిశలో నీటి నిల్వతో మొక్కలు, వేర్లు కుళ్లిపోయే అవకాశం ఉంది.
Wed, Aug 20 2025 05:09 AM -
" />
కాళేశ్వరంలో వరద ఉధృతి
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరం వద్ద గోదావరి, ప్రాణహిత నదులకు వరద ఉధృతి పెరుగుతోంది. మంగళవారం కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద 10.680మీటర్ల ఎత్తులో నీటిమట్టం పెరిగి దిగువకు తరలిపోతుంది.
Wed, Aug 20 2025 05:09 AM -
నీటి సంరక్షణపై ప్రత్యేక దృష్టి
జనగామ: జనగామ జిల్లాలో నీటి సంరక్షణ పెంచే దిశగా చేపట్టిన ఇంకుడు గుంతల నిర్మాణం సత్ఫలితాలు ఇచ్చిందని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అన్నారు.
Wed, Aug 20 2025 05:09 AM -
విద్యుత్ స్తంభాలపై కేబుల్స్ తొలగించాలి
హన్మకొండ : విద్యుత్ స్తంభాలకు ఉన్న వైర్లను తొలగించాలని ఏడాది కాలంగా కేబుల్ ఆపరేటర్లకు సూచించినా పెడచెవిన పెడుతున్నారని, అన్ని సర్కిళ్ల ఎస్ఈలు ప్రత్యేక శ్రద్ధ కనబర్చి వాటిని తొలగించాలని టీజీఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజర్ డైరెక్టర్ కర్నాటి వరుణ్రెడ్డి ఆదేశించారు.
Wed, Aug 20 2025 05:09 AM -
విద్యుత్ అంతరాయం కలగకుండా చూడాలి
ములుగు రూరల్: వినియోగదారులకు విద్యుత్ అంతరాయం కలుకుండా చూడాలని ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి అన్నారు. ఈ మేరకు మంగళవారం ములుగు డివిజన్ విద్యుత్శాఖ కార్యాలయాన్ని ఆయన తనిఖీ చేశారు.
Wed, Aug 20 2025 05:09 AM -
" />
గంజాయి వ్యాపారం చేస్తున్న తండ్రీకొడుకులు
● 1.4కిలోల ఎండు గంజాయి స్వాధీనం
● తండ్రి అరెస్ట్
● వివరాలు వెల్లడించిన ఎస్సై రమేష్బాబు
Wed, Aug 20 2025 05:09 AM -
డ్రోన్తో గ్రామీణ యువతకు ఉపాధి
దండేపల్లి/లక్సెట్టిపేట/మంచిర్యాలఅగ్రికల్చర్: ఎరువుల పిచికారీకి అందుబాటులోకి వచ్చిన డ్రోన్ టెక్నాలజీ గ్రామీణ యువతకు ఉపాధినిస్తోందని డీ ఈవో ఛత్రునాయక్ తెలిపారు.
Wed, Aug 20 2025 05:09 AM -
" />
కలెక్టరేట్లో కంట్రోల్రూం
మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లాలో వారంరోజులుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలకు తక్షణ సహాయం అందించేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. కలెక్టరేట్లో కంట్రోల్రూమ్ ఏర్పాటు చేసి 08736–250501 నంబర్ను అందుబాటులోకి తెచ్చింది.
Wed, Aug 20 2025 05:09 AM -
" />
వ్యాధుల వివరాలు నమోదు చేయాలి
మంచిర్యాలటౌన్: జిల్లాలో నమోదవుతున్న వి జల్స్ రూబెల్లా, డిప్తీరియా, పెరిటిసిస్, న్యూ మెంటల్ టిటానస్, ఏఎఫ్పీ వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని ఎస్ఎంవో డాక్ట ర్ అతుల్ సూచించారు.
Wed, Aug 20 2025 05:09 AM -
‘ఖాకీ’లతో రెస్క్యూ టీమ్
మంచిర్యాలక్రైం: ఎంతటి కఠిన సవాళ్లనైనా ఎదుర్కోవడం.. అత్యంత భయంకర పరిస్థితులకు ఎదు రు నిలబడి అగ్ని ప్రమాదాలు, భూకంపాలు, వరదలు తదితర విపత్తుల సమయంలో ప్రజలను రక్షించేందుకు పోలీస్శాఖలో ఓ ప్రత్యేక టీమ్ సిద్ధంగా ఉంది.
Wed, Aug 20 2025 05:09 AM -
ఆస్తి పన్ను ఎగవేత?
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: శ్రీరాంపూర్ ఓసీపీ కంపెనీలో ఓబీ (ఓవర్ బర్డెన్) మట్టి వెలికితీత ప నులు చేపడుతున్న కాంట్రాక్ట్ సంస్థలు స్థానిక మున్సిపాలిటీకీ మాత్రం పన్ను చెల్లించడంలో అ లసత్వం వహిస్తున్నాయి.
Wed, Aug 20 2025 05:09 AM -
స్తంభాలపై కేబుల్ తొలగించాలి
చెన్నూర్: జిల్లాలోని విద్యుత్ స్తంభాలకు అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన కేబుల్ను వెంటనే తొలగించాలని ఎస్ఈ జాడే ఉత్తమ్ పేర్కొన్నా రు. గణేశ్ నవరాత్రోత్సవాల్లో ఎలాంటి విద్యుత్ ప్రమాదాలు చోటు చేసుకోకుండా ఉండేందుకు చెన్నూర్ మున్సి పాలిటీ పరిధిలో పర్యటించారు.
Wed, Aug 20 2025 05:09 AM -
సమృద్ధిగా యూరియా నిల్వలు
కోటపల్లి: జిల్లాలో యూరియా సమృద్ధిగా ఉందని కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. మంగళవారం మండలంలోని పార్పల్లి జాతీయరహదారిపై ఏ ర్పాటు చేసిన ఆంతర్రాష్ట్ర చెక్పోస్టును సీపీ అంబర్ కిషోర్ ఝా, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లుతో కలిసి కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
Wed, Aug 20 2025 05:09 AM -
డోలీలో ఐదు కిలోమీటర్లు...
బొబ్బిలిరూరల్: బొబ్బిలి మండలం గోపాలరాయుడుపేట పంచాయతీ పరిధి కొత్తబట్టివలస గిరిజన గ్రామానికి చెందిన గర్భిణి సీదరపు గౌరమ్మకు మంగళవారం పురిటినొప్పులు ఆరంభమయ్యాయి. ఆస్పత్రిలో చేర్పించాల్సిన పరిస్థితి.
Wed, Aug 20 2025 05:07 AM -
సీఆర్టీల ఆందోళన
కలెక్టర్ కార్యాలయం వద్ద బైఠాయించి
నిరసన తెలుపుతున్న సీఆర్టీలు
● హైకోర్టు ఉత్తర్వులు అమలు
చేయాలని డిమాండ్
Wed, Aug 20 2025 05:07 AM
-
ఉగ్ర గోదావరి
బాసర: తెలంగాణలోని బాసరలో గోదావరి నది ఉగ్రరూపందాల్సింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఉప్పొంగి ప్రవహిస్తోంది. మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు నుంచి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వైపు ఉధృతంగా ప్రవహిస్తోంది.
Wed, Aug 20 2025 05:11 AM -
జిల్లాలో ‘మహా’ వరద
నిర్మల్: వర్షం, వరద ఎప్పుడొస్తాయో చెప్పలేని పరిస్థితి. జిల్లాలో వర్షం తగ్గినా.. ఎగువన మహారాష్ట్రలో జోరువానలతో జిల్లాలో వరదలు వస్తున్నాయి. నాందేడ్ జిల్లాలో క్లౌడ్బరస్ట్తో భారీవర్షం బీభత్సం సృష్టించింది. దీని ప్రభావం జిల్లాపై ఇంకా కొనసాగుతూనే ఉంది.
Wed, Aug 20 2025 05:11 AM -
" />
ప్రజలు ఆప్రమత్తంగా ఉండాలి
దస్తురాబాద్: గోదావరి తీర గ్రామాలు దేవునిగూడెం ,భూత్కూర్, రాంపూర్, మున్యాల, గోడిసిర్యాల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీపీవో శ్రీనివాస్ సూచించారు. ఆయా గ్రామాల్లో గోదావరి ఉధృతిని మంగళవారం పరిశీలించారు. గ్రామస్తులతో మాట్లాడారు.
Wed, Aug 20 2025 05:11 AM -
వికలాంగ పింఛన్దారులకు ‘పర్సంటేజీ’ల షాక్!
● పింఛన్లు ఎత్తివేసేందుకు
కొత్త డ్రామాలు
● మరోసారి సదరం సర్టిఫికెట్
తెచ్చుకోవాలని మెలిక
● వికలాంగత్వం తక్కువగా ఉందని
Wed, Aug 20 2025 05:09 AM -
కృష్ణమ్మ దూకుడు
సాక్షి, ప్రతినిధి, విజయవాడ: కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. ఎగువ నుంచి భారీగా వరద నీరు విజయవాడ ప్రకాశం బ్యారేజీకి వచ్చి చేరుతోంది. మంగళవారం ఉదయం 6గంటలకు 3.22 లక్షల క్యూసెక్కులు ఉన్న వరద నీరు సాయంత్రానికి 4.66లక్షలు, రాత్రికి 4.87లక్షలకు చేరింది.
Wed, Aug 20 2025 05:09 AM -
ఫీజులు లేకుండా అనుమతులివ్వండి
డీజీపీని కోరిన ఏపీ గణేష్ ఉత్సవ సమితి
Wed, Aug 20 2025 05:09 AM -
అనుక్షణం అప్రమత్తంగా ఉండండి
అధికారులకు కలెక్టర్
డీకే బాలాజీ ఆదేశం
Wed, Aug 20 2025 05:09 AM -
క్షమాపణ చెప్పే వరకు ఆందోళన ఆగదు
మచిలీపట్నంటౌన్: సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేకుంటే ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ హెచ్చరించారు.
Wed, Aug 20 2025 05:09 AM -
" />
వరిపొలంలో పడి రైతు మృతి
మామునూరు: ఒరాలు చెక్కుతూ అకస్మాత్తుగా లోతైన వరి పొలం బురుదలో ప్రమాదవశాత్తు పడడంతో రైతు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
Wed, Aug 20 2025 05:09 AM -
ఆవిష్కరణలు దేశానికి ఆదర్శం
కేయూ క్యాంపస్: విద్యార్థులు, యువత ఆవిష్కరణలు దేశానికి ఆదర్శమని డీఆర్డీఓ మాజీ చైర్మన్, కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖ సలహాదారు డాక్టర్ సతీష్రెడ్డి అన్నారు.
Wed, Aug 20 2025 05:09 AM -
పంటలను కాపాడుకోండిలా...
డోర్నకల్: వారం రోజులుగా జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. వర్షాలతో పంటలలో నీరు నిల్వ ఉండి మొక్కలు వదలడం, నారు దిశలో నీటి నిల్వతో మొక్కలు, వేర్లు కుళ్లిపోయే అవకాశం ఉంది.
Wed, Aug 20 2025 05:09 AM -
" />
కాళేశ్వరంలో వరద ఉధృతి
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరం వద్ద గోదావరి, ప్రాణహిత నదులకు వరద ఉధృతి పెరుగుతోంది. మంగళవారం కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద 10.680మీటర్ల ఎత్తులో నీటిమట్టం పెరిగి దిగువకు తరలిపోతుంది.
Wed, Aug 20 2025 05:09 AM -
నీటి సంరక్షణపై ప్రత్యేక దృష్టి
జనగామ: జనగామ జిల్లాలో నీటి సంరక్షణ పెంచే దిశగా చేపట్టిన ఇంకుడు గుంతల నిర్మాణం సత్ఫలితాలు ఇచ్చిందని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అన్నారు.
Wed, Aug 20 2025 05:09 AM -
విద్యుత్ స్తంభాలపై కేబుల్స్ తొలగించాలి
హన్మకొండ : విద్యుత్ స్తంభాలకు ఉన్న వైర్లను తొలగించాలని ఏడాది కాలంగా కేబుల్ ఆపరేటర్లకు సూచించినా పెడచెవిన పెడుతున్నారని, అన్ని సర్కిళ్ల ఎస్ఈలు ప్రత్యేక శ్రద్ధ కనబర్చి వాటిని తొలగించాలని టీజీఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజర్ డైరెక్టర్ కర్నాటి వరుణ్రెడ్డి ఆదేశించారు.
Wed, Aug 20 2025 05:09 AM -
విద్యుత్ అంతరాయం కలగకుండా చూడాలి
ములుగు రూరల్: వినియోగదారులకు విద్యుత్ అంతరాయం కలుకుండా చూడాలని ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి అన్నారు. ఈ మేరకు మంగళవారం ములుగు డివిజన్ విద్యుత్శాఖ కార్యాలయాన్ని ఆయన తనిఖీ చేశారు.
Wed, Aug 20 2025 05:09 AM -
" />
గంజాయి వ్యాపారం చేస్తున్న తండ్రీకొడుకులు
● 1.4కిలోల ఎండు గంజాయి స్వాధీనం
● తండ్రి అరెస్ట్
● వివరాలు వెల్లడించిన ఎస్సై రమేష్బాబు
Wed, Aug 20 2025 05:09 AM -
డ్రోన్తో గ్రామీణ యువతకు ఉపాధి
దండేపల్లి/లక్సెట్టిపేట/మంచిర్యాలఅగ్రికల్చర్: ఎరువుల పిచికారీకి అందుబాటులోకి వచ్చిన డ్రోన్ టెక్నాలజీ గ్రామీణ యువతకు ఉపాధినిస్తోందని డీ ఈవో ఛత్రునాయక్ తెలిపారు.
Wed, Aug 20 2025 05:09 AM -
" />
కలెక్టరేట్లో కంట్రోల్రూం
మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లాలో వారంరోజులుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలకు తక్షణ సహాయం అందించేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. కలెక్టరేట్లో కంట్రోల్రూమ్ ఏర్పాటు చేసి 08736–250501 నంబర్ను అందుబాటులోకి తెచ్చింది.
Wed, Aug 20 2025 05:09 AM -
" />
వ్యాధుల వివరాలు నమోదు చేయాలి
మంచిర్యాలటౌన్: జిల్లాలో నమోదవుతున్న వి జల్స్ రూబెల్లా, డిప్తీరియా, పెరిటిసిస్, న్యూ మెంటల్ టిటానస్, ఏఎఫ్పీ వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని ఎస్ఎంవో డాక్ట ర్ అతుల్ సూచించారు.
Wed, Aug 20 2025 05:09 AM -
‘ఖాకీ’లతో రెస్క్యూ టీమ్
మంచిర్యాలక్రైం: ఎంతటి కఠిన సవాళ్లనైనా ఎదుర్కోవడం.. అత్యంత భయంకర పరిస్థితులకు ఎదు రు నిలబడి అగ్ని ప్రమాదాలు, భూకంపాలు, వరదలు తదితర విపత్తుల సమయంలో ప్రజలను రక్షించేందుకు పోలీస్శాఖలో ఓ ప్రత్యేక టీమ్ సిద్ధంగా ఉంది.
Wed, Aug 20 2025 05:09 AM -
ఆస్తి పన్ను ఎగవేత?
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: శ్రీరాంపూర్ ఓసీపీ కంపెనీలో ఓబీ (ఓవర్ బర్డెన్) మట్టి వెలికితీత ప నులు చేపడుతున్న కాంట్రాక్ట్ సంస్థలు స్థానిక మున్సిపాలిటీకీ మాత్రం పన్ను చెల్లించడంలో అ లసత్వం వహిస్తున్నాయి.
Wed, Aug 20 2025 05:09 AM -
స్తంభాలపై కేబుల్ తొలగించాలి
చెన్నూర్: జిల్లాలోని విద్యుత్ స్తంభాలకు అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన కేబుల్ను వెంటనే తొలగించాలని ఎస్ఈ జాడే ఉత్తమ్ పేర్కొన్నా రు. గణేశ్ నవరాత్రోత్సవాల్లో ఎలాంటి విద్యుత్ ప్రమాదాలు చోటు చేసుకోకుండా ఉండేందుకు చెన్నూర్ మున్సి పాలిటీ పరిధిలో పర్యటించారు.
Wed, Aug 20 2025 05:09 AM -
సమృద్ధిగా యూరియా నిల్వలు
కోటపల్లి: జిల్లాలో యూరియా సమృద్ధిగా ఉందని కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. మంగళవారం మండలంలోని పార్పల్లి జాతీయరహదారిపై ఏ ర్పాటు చేసిన ఆంతర్రాష్ట్ర చెక్పోస్టును సీపీ అంబర్ కిషోర్ ఝా, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లుతో కలిసి కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
Wed, Aug 20 2025 05:09 AM -
డోలీలో ఐదు కిలోమీటర్లు...
బొబ్బిలిరూరల్: బొబ్బిలి మండలం గోపాలరాయుడుపేట పంచాయతీ పరిధి కొత్తబట్టివలస గిరిజన గ్రామానికి చెందిన గర్భిణి సీదరపు గౌరమ్మకు మంగళవారం పురిటినొప్పులు ఆరంభమయ్యాయి. ఆస్పత్రిలో చేర్పించాల్సిన పరిస్థితి.
Wed, Aug 20 2025 05:07 AM -
సీఆర్టీల ఆందోళన
కలెక్టర్ కార్యాలయం వద్ద బైఠాయించి
నిరసన తెలుపుతున్న సీఆర్టీలు
● హైకోర్టు ఉత్తర్వులు అమలు
చేయాలని డిమాండ్
Wed, Aug 20 2025 05:07 AM