మతసామరస్యానికి ప్రతీక ఇఫ్తార్‌ విందు | - | Sakshi
Sakshi News home page

మతసామరస్యానికి ప్రతీక ఇఫ్తార్‌ విందు

Mar 7 2026 10:14 AM | Updated on Mar 7 2026 10:14 AM

చేవెళ్ల: మతసామరస్యానికి ప్రతీకగా రంజాన్‌ మాసం ఇఫ్తార్‌ విందులు నిలుస్తున్నాయని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని మల్కాపూర్‌ 4వ వార్డులో శుక్రవారం రాత్రి ముస్లింలకు వార్డు కౌన్సిలర్‌ బక్కరెడ్డి మాధవియాదిరెడ్డి ఆధ్వర్యంలో ఇఫ్తార్‌ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ దేవర సమతావెంకట్‌రెడ్డి, కౌన్సిలర్లు బండారి శైలజ, నాయకులు బక్కరెడ్డి రవీందర్‌రెడ్డి, నరేందర్‌గౌడ్‌, రవిందర్‌, మోసిన్‌, జాఫర్‌, ఉమ్మర్‌, సర్దార్‌, యాసిన్‌, శివరాజ్‌, గోపాల్‌రెడ్డి, వెంకటేశ్‌, యాదయ్య పాల్గొన్నారు.

ఎమ్మెల్యే కాలె యాదయ్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement