-
ఆపరేషన్ సిందూర్ బలమైన భారత్కు ప్రతీక
న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్లో భారత సైనిక దళాలు ప్రదర్శించిన అపూర్వ ధైర్య సాహసాలు ప్రతి భారతీయుడినీ గర్వపడేలా చేశాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
-
‘కాజీపేట’కు రెడ్సిగ్నల్!
అది ప్రధాని మోదీ 2023 జూలై 8న స్వయంగా శంకుస్థాపన చేసిన రైల్వే ప్రాజెక్టు. కానీ విచిత్రంగా రైల్వే బోర్డు మాత్రం ఇప్పటివరకు ఆ ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వలేదు.
Mon, May 26 2025 12:58 AM -
ముక్కిపోతున్న దొడ్డు బియ్యం
సాక్షి, సిద్దిపేట: రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ నెల నుంచి తెల్లరేషన్కార్డు దారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. మార్చి నెలలో మిగిలిపోయిన దొడ్డుబియ్యం ఇంకా రేషన్ షాప్లలోనే ఉంది.
Mon, May 26 2025 12:55 AM -
నేర్చుకోవాలి.. నేర్పించాలి
ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగప్రవేశంతో సాఫ్ట్వేర్ రంగంలో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా చెప్పింది చేసేవారు కాకుండా, ముందుండి నడిపించే నాయకత్వ లక్షణాలున్న వారినే సంస్థలు కోరుకుంటున్నాయి. కొంతకాలంగా టీం లీడర్ అర్థమే మారిపోయింది.
Mon, May 26 2025 12:52 AM -
" />
నూతన కార్యవర్గం ఎన్నిక
ఖలీల్వాడి: నిజామాబాద్ అర్బన్ న్యూస్ పేపర్ ఏజెంట్స్ అండ్ బాయ్స్ అసోసియేషన్ కార్యవర్గ ఎన్నికలు ఆదివారం నగరంలోని జంపాల చంద్రశేఖర్ ట్రస్ట్ గ్రంథాలయంలో ఎన్నికలు నిర్వహించారు.
Mon, May 26 2025 12:51 AM -
వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆత్మీయ సమ్మేళనం
నిజామాబాద్ రూరల్: జిల్లా కేంద్రం ఐటీఐ గ్రౌండ్ బ్రాహ్మణ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నగరంలోని ఖిల్లా రఘునాథ ఆలయంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
Mon, May 26 2025 12:51 AM -
ధాన్యం కొనుగోళ్లలో కాంగ్రెస్ విఫలం
ఇందల్వాయి: వరిధాన్యం కొనుగోళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కులాచారి దినేష్ విమర్శించారు. ఇందల్వాయి కొనుగోలు కేంద్రంలో వర్షాలకు తడిసిన ధాన్యాన్ని ఆయన ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..
Mon, May 26 2025 12:51 AM -
నగర రోడ్లపై నడవగలమా ?
నిజామాబాద్ నగరంలోని ప్రధాన రహదారులు ఎంతో అందంగా కనిపిస్తాయి. అయితే గల్లీలోని అంతర్గత రోడ్లను చూస్తే మాత్రం అడుకోగుంత.. పైన పటారం.. లోన లొటారంగా చందంగా ఉంది పరిస్థితి. నగరంలోని పలు కాలనీల్లో రోడ్లు గుంతలు ఏర్పడి అధ్వానంగా మారాయి.
Mon, May 26 2025 12:51 AM -
" />
మాదిగ ఉద్యోగుల సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నాంపల్లి
నిజామాబాద్నాగారం: మాదిగ ఉద్యోగుల సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా రేణిగుంట నాంపల్లిని ఉద్యోగుల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు దేవేంద్ర ప్రసాద్ను నియమించారు.
Mon, May 26 2025 12:51 AM -
ఉగ్రవాదం, నక్సలిజంపై ఉక్కుపాదం
సుభాష్నగర్: దేశంలో ఉగ్రవాదం, నక్సలిజాన్ని ఉక్కుపాదంతో అణచివేతకు కేంద్రం చర్యలు చేపట్టిందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పేర్కొన్నారు.
Mon, May 26 2025 12:51 AM -
పట్టణంలో కోతులు.. ప్రజలకు తిప్పలు
ఆర్మూర్టౌన్: పట్టణంలో రోజురోజుకు కోతుల బెడద అధికమవుతోంది. పలు వార్డుల్లో కోతులు గుంపులు గుంపులుగా తిరుగుతూ ఇళ్లలోకి వచ్చి ప్ర జలపై దాడి చేస్తున్నాయి. ఇల్లంతా చిందర వందర చేస్తున్నాయి.
Mon, May 26 2025 12:51 AM -
ఆర్టిజన్లపై పనిభారం తగ్గించాలి
సుభాష్నగర్:విద్యుత్ సంస్థల్లో విధులు నిర్వర్తిస్తు న్న ఆర్టిజన్ల డ్యూటీలు సర్క్యులర్ ప్రకారం పని భా రం తగ్గించాలని టీవీఏసీ జేఏసీ, సీఐటీయూ ఆధ్వ ర్యంలో నిజామాబాద్ డీఈ శ్రీనివాస్కు ఆదివారం వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా జేఏసీ ప్రతినిధులు మాట్లాడుతూ..
Mon, May 26 2025 12:51 AM -
ముందుకెళ్లాలా? వద్దా?
మొక్కజొన్నలో పంట మడిలో నిలిచిన నీరు
Mon, May 26 2025 12:50 AM -
పచ్చని కాపురాల్లో వివాహేతర చిచ్చు
ఖలీల్వాడి : రెండు మనసులు.. మూడు ముళ్లు.. ఏడు అడుగులతో ముడిపడిందే భార్యాభర్తల బంధం. జీవితాంతం ప్రేమ, ఆప్యాయతలతోపాటు కష్టసుఖాలు, కుటుంబ బాధ్యతలను మోసుకుంటూ ముందుకు సాగేదే సంసారం. ఈ పవిత్ర బంధం.. మనస్పర్థలు, అనుమానాలు, కుటుంబ కలహాలతో విచ్ఛిన్నమవుతోంది.
Mon, May 26 2025 12:50 AM -
ప్రకృతి ప్రేమికుల విందు
నిజామాబాద్ రూరల్ : రావి ఆకులపై ఆ హ్వానపత్రిక.. అతిథులకు స్వాగతం పలుకుతూ ఫంక్షన్ హాల్ బయట సహజ రంగుతో బట్టపై రూపొందించిన ‘ప్రత్యేక ఆహ్వానం’.. వచ్చి న అతిథులు మంచి నీరు సేవించేందుకు జొన్నపంట వ్యర్థాలతో తయారు చేసిన గ్లాస్లు.. ఆకులతో స్వీట్కప్పులు, కట్టె స్పూన్లు..
Mon, May 26 2025 12:50 AM -
చదువుకు పేదరికం అడ్డుకావొద్దు
● విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకొని
ముందుకు వెళ్లాలి
● హైదరాబాద్ జేటీసీ చంద్రశేఖర్ గౌడ్
Mon, May 26 2025 12:50 AM -
సజ్జ రైతును ముంచిన వాన
బాల్కొండ: అకాల వర్షాలు సజ్జ రైతును నిండా ముంచాయి. వరుసగా కురిసిన వర్షాలతో కోసిన సజ్జతోపాటు మొక్కలపైనే సజ్జ కంకులకు మొలకలు వచ్చాయి. దీంతో మొలకెత్తిన సజ్జ పంటను కొనుగోలు చేయబోమని సీడ్ వ్యాపారులు తేల్చి చెపుతున్నారు.
Mon, May 26 2025 12:50 AM -
మండుటెండల్లో నీటి ఊటలు
బీబీపేట: ప్రతి ఏడాది వేసవిలో గుక్కెడు నీటి కోసం మనుషులతో పాటు పశువులు సైతం అల్లాడిపోతుంటాయి. అలాంటిది ఈ ఏడాదిలో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కుంటలు నిండిపోయాయి. అంతే కాకుండా వర్షాలు వరుసగా కురవడంతో గుట్టల నుంచి నీటి ఊటలు పారుతున్నాయి.
Mon, May 26 2025 12:49 AM -
ఆత్మీయ పలకరింపులు.. మధుర స్మృతులు
సాక్షి నెట్వర్క్: ఆత్మీయ పలకరింపులు.. ఆపాత మధుర స్మృతులను గుర్తుకు తెచ్చుకుని పూర్వ విద్యార్థులు భావోద్వేగానికి లోనయ్యారు. అరే ఎన్నాళ్లయింది కలుసుకుని.. పూర్తిగా మారిపోయావంటూ ఆనాటి స్నేహితులు ఏళ్ల తర్వాత కలుసుకోవడంతో హర్షం వ్యక్తంచేశారు.
Mon, May 26 2025 12:49 AM -
ప్రభుత్వ బడికోసం ఏకమైన ఊరు
కామారెడ్డి రూరల్: ప్రభుత్వ పాఠశాలలను చిన్నచూపు చూస్తున్న ఈ రోజుల్లో తమ పిల్లలను సర్కార్ బడికే పంపాలని నిర్ణయించుకొని అందరికి ఆదర్శంగా నిలిచారు కామారెడ్డి మండలం క్యాసంపల్లి గ్రామస్తులు.
Mon, May 26 2025 12:49 AM -
" />
ట్యాంకర్లతో నీటి సరఫరా
పిట్లం: పిట్లం జీపీ పరిధిలోని పలు కాలనీల్లో ట్యాంకర్ల ద్వారా జీపీ సిబ్బంది నీటిని సరఫరా చేస్తున్నారు. జీపీ కార్యదర్శి బల్రాం మాట్లాడుతూ.. పంచాయతీ పరధిలోని రాజీవ్గాంధీ కాలనీలో నీటి సమస్య తీవ్రంగా ఉంది. దీంతో ట్యాంకర్ల ద్వారా తాగునీటిని అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
Mon, May 26 2025 12:49 AM -
" />
విద్యుదాఘాతంతో నాలుగు గేదెలుమృతి
పెర్కిట్(ఆర్మూర్): ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని కోటార్మూర్లో ఆదివారం విద్యుదాఘాతంతో నాలుగు గేదెలు మృతిచెందాయి.
Mon, May 26 2025 12:49 AM -
అందుబాటులో జీలుగ విత్తనాలు
లింగంపేట/ నాగిరెడ్డిపేట: వానాకాలం సీజన్ కోసం జీలుగ(పచ్చిరొట్టె) విత్తనాలు అందుబాటులో ఉన్నట్లు లింగంపేట మండల వ్యవసాయాధికారి అనిల్కుమార్ ఆదివారం తెలిపారు.
Mon, May 26 2025 12:49 AM -
" />
హైవేపై ఢీకొన్న లారీలు
డిచ్పల్లి: మండలంలోని దేవుపల్లి క్యాంప్ గ్రామం సమీపంలోగల 44వ నెంబరు జాతీయ రహదారిపై ఆదివారం రెండు లారీలు ఢీకొన్నాయి. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. హైదరాబాద్ వైపు నుంచి నాగ్పూర్ వైపు రెండు లారీలు బయలుదేరాయి.
Mon, May 26 2025 12:49 AM -
విద్యార్థులు మంచి నడవడిక అలవర్చుకోవాలి
నిజామాబాద్రూరల్: విద్యార్థులు మంచి నడవడికను అలవరుచుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ అన్నారు. నగరంలో విద్యార్థులకు గత నెలలో రామకృష్ణ సేవాసమితి ఆధ్వర్యంలో వేసవి శిక్షణ శిబిరం ఏర్పాటు చేయగా ఆదివారం ముగిసింది.
Mon, May 26 2025 12:49 AM
-
ఆపరేషన్ సిందూర్ బలమైన భారత్కు ప్రతీక
న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్లో భారత సైనిక దళాలు ప్రదర్శించిన అపూర్వ ధైర్య సాహసాలు ప్రతి భారతీయుడినీ గర్వపడేలా చేశాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
Mon, May 26 2025 12:58 AM -
‘కాజీపేట’కు రెడ్సిగ్నల్!
అది ప్రధాని మోదీ 2023 జూలై 8న స్వయంగా శంకుస్థాపన చేసిన రైల్వే ప్రాజెక్టు. కానీ విచిత్రంగా రైల్వే బోర్డు మాత్రం ఇప్పటివరకు ఆ ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వలేదు.
Mon, May 26 2025 12:58 AM -
ముక్కిపోతున్న దొడ్డు బియ్యం
సాక్షి, సిద్దిపేట: రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ నెల నుంచి తెల్లరేషన్కార్డు దారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. మార్చి నెలలో మిగిలిపోయిన దొడ్డుబియ్యం ఇంకా రేషన్ షాప్లలోనే ఉంది.
Mon, May 26 2025 12:55 AM -
నేర్చుకోవాలి.. నేర్పించాలి
ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగప్రవేశంతో సాఫ్ట్వేర్ రంగంలో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా చెప్పింది చేసేవారు కాకుండా, ముందుండి నడిపించే నాయకత్వ లక్షణాలున్న వారినే సంస్థలు కోరుకుంటున్నాయి. కొంతకాలంగా టీం లీడర్ అర్థమే మారిపోయింది.
Mon, May 26 2025 12:52 AM -
" />
నూతన కార్యవర్గం ఎన్నిక
ఖలీల్వాడి: నిజామాబాద్ అర్బన్ న్యూస్ పేపర్ ఏజెంట్స్ అండ్ బాయ్స్ అసోసియేషన్ కార్యవర్గ ఎన్నికలు ఆదివారం నగరంలోని జంపాల చంద్రశేఖర్ ట్రస్ట్ గ్రంథాలయంలో ఎన్నికలు నిర్వహించారు.
Mon, May 26 2025 12:51 AM -
వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆత్మీయ సమ్మేళనం
నిజామాబాద్ రూరల్: జిల్లా కేంద్రం ఐటీఐ గ్రౌండ్ బ్రాహ్మణ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నగరంలోని ఖిల్లా రఘునాథ ఆలయంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
Mon, May 26 2025 12:51 AM -
ధాన్యం కొనుగోళ్లలో కాంగ్రెస్ విఫలం
ఇందల్వాయి: వరిధాన్యం కొనుగోళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కులాచారి దినేష్ విమర్శించారు. ఇందల్వాయి కొనుగోలు కేంద్రంలో వర్షాలకు తడిసిన ధాన్యాన్ని ఆయన ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..
Mon, May 26 2025 12:51 AM -
నగర రోడ్లపై నడవగలమా ?
నిజామాబాద్ నగరంలోని ప్రధాన రహదారులు ఎంతో అందంగా కనిపిస్తాయి. అయితే గల్లీలోని అంతర్గత రోడ్లను చూస్తే మాత్రం అడుకోగుంత.. పైన పటారం.. లోన లొటారంగా చందంగా ఉంది పరిస్థితి. నగరంలోని పలు కాలనీల్లో రోడ్లు గుంతలు ఏర్పడి అధ్వానంగా మారాయి.
Mon, May 26 2025 12:51 AM -
" />
మాదిగ ఉద్యోగుల సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నాంపల్లి
నిజామాబాద్నాగారం: మాదిగ ఉద్యోగుల సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా రేణిగుంట నాంపల్లిని ఉద్యోగుల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు దేవేంద్ర ప్రసాద్ను నియమించారు.
Mon, May 26 2025 12:51 AM -
ఉగ్రవాదం, నక్సలిజంపై ఉక్కుపాదం
సుభాష్నగర్: దేశంలో ఉగ్రవాదం, నక్సలిజాన్ని ఉక్కుపాదంతో అణచివేతకు కేంద్రం చర్యలు చేపట్టిందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పేర్కొన్నారు.
Mon, May 26 2025 12:51 AM -
పట్టణంలో కోతులు.. ప్రజలకు తిప్పలు
ఆర్మూర్టౌన్: పట్టణంలో రోజురోజుకు కోతుల బెడద అధికమవుతోంది. పలు వార్డుల్లో కోతులు గుంపులు గుంపులుగా తిరుగుతూ ఇళ్లలోకి వచ్చి ప్ర జలపై దాడి చేస్తున్నాయి. ఇల్లంతా చిందర వందర చేస్తున్నాయి.
Mon, May 26 2025 12:51 AM -
ఆర్టిజన్లపై పనిభారం తగ్గించాలి
సుభాష్నగర్:విద్యుత్ సంస్థల్లో విధులు నిర్వర్తిస్తు న్న ఆర్టిజన్ల డ్యూటీలు సర్క్యులర్ ప్రకారం పని భా రం తగ్గించాలని టీవీఏసీ జేఏసీ, సీఐటీయూ ఆధ్వ ర్యంలో నిజామాబాద్ డీఈ శ్రీనివాస్కు ఆదివారం వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా జేఏసీ ప్రతినిధులు మాట్లాడుతూ..
Mon, May 26 2025 12:51 AM -
ముందుకెళ్లాలా? వద్దా?
మొక్కజొన్నలో పంట మడిలో నిలిచిన నీరు
Mon, May 26 2025 12:50 AM -
పచ్చని కాపురాల్లో వివాహేతర చిచ్చు
ఖలీల్వాడి : రెండు మనసులు.. మూడు ముళ్లు.. ఏడు అడుగులతో ముడిపడిందే భార్యాభర్తల బంధం. జీవితాంతం ప్రేమ, ఆప్యాయతలతోపాటు కష్టసుఖాలు, కుటుంబ బాధ్యతలను మోసుకుంటూ ముందుకు సాగేదే సంసారం. ఈ పవిత్ర బంధం.. మనస్పర్థలు, అనుమానాలు, కుటుంబ కలహాలతో విచ్ఛిన్నమవుతోంది.
Mon, May 26 2025 12:50 AM -
ప్రకృతి ప్రేమికుల విందు
నిజామాబాద్ రూరల్ : రావి ఆకులపై ఆ హ్వానపత్రిక.. అతిథులకు స్వాగతం పలుకుతూ ఫంక్షన్ హాల్ బయట సహజ రంగుతో బట్టపై రూపొందించిన ‘ప్రత్యేక ఆహ్వానం’.. వచ్చి న అతిథులు మంచి నీరు సేవించేందుకు జొన్నపంట వ్యర్థాలతో తయారు చేసిన గ్లాస్లు.. ఆకులతో స్వీట్కప్పులు, కట్టె స్పూన్లు..
Mon, May 26 2025 12:50 AM -
చదువుకు పేదరికం అడ్డుకావొద్దు
● విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకొని
ముందుకు వెళ్లాలి
● హైదరాబాద్ జేటీసీ చంద్రశేఖర్ గౌడ్
Mon, May 26 2025 12:50 AM -
సజ్జ రైతును ముంచిన వాన
బాల్కొండ: అకాల వర్షాలు సజ్జ రైతును నిండా ముంచాయి. వరుసగా కురిసిన వర్షాలతో కోసిన సజ్జతోపాటు మొక్కలపైనే సజ్జ కంకులకు మొలకలు వచ్చాయి. దీంతో మొలకెత్తిన సజ్జ పంటను కొనుగోలు చేయబోమని సీడ్ వ్యాపారులు తేల్చి చెపుతున్నారు.
Mon, May 26 2025 12:50 AM -
మండుటెండల్లో నీటి ఊటలు
బీబీపేట: ప్రతి ఏడాది వేసవిలో గుక్కెడు నీటి కోసం మనుషులతో పాటు పశువులు సైతం అల్లాడిపోతుంటాయి. అలాంటిది ఈ ఏడాదిలో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కుంటలు నిండిపోయాయి. అంతే కాకుండా వర్షాలు వరుసగా కురవడంతో గుట్టల నుంచి నీటి ఊటలు పారుతున్నాయి.
Mon, May 26 2025 12:49 AM -
ఆత్మీయ పలకరింపులు.. మధుర స్మృతులు
సాక్షి నెట్వర్క్: ఆత్మీయ పలకరింపులు.. ఆపాత మధుర స్మృతులను గుర్తుకు తెచ్చుకుని పూర్వ విద్యార్థులు భావోద్వేగానికి లోనయ్యారు. అరే ఎన్నాళ్లయింది కలుసుకుని.. పూర్తిగా మారిపోయావంటూ ఆనాటి స్నేహితులు ఏళ్ల తర్వాత కలుసుకోవడంతో హర్షం వ్యక్తంచేశారు.
Mon, May 26 2025 12:49 AM -
ప్రభుత్వ బడికోసం ఏకమైన ఊరు
కామారెడ్డి రూరల్: ప్రభుత్వ పాఠశాలలను చిన్నచూపు చూస్తున్న ఈ రోజుల్లో తమ పిల్లలను సర్కార్ బడికే పంపాలని నిర్ణయించుకొని అందరికి ఆదర్శంగా నిలిచారు కామారెడ్డి మండలం క్యాసంపల్లి గ్రామస్తులు.
Mon, May 26 2025 12:49 AM -
" />
ట్యాంకర్లతో నీటి సరఫరా
పిట్లం: పిట్లం జీపీ పరిధిలోని పలు కాలనీల్లో ట్యాంకర్ల ద్వారా జీపీ సిబ్బంది నీటిని సరఫరా చేస్తున్నారు. జీపీ కార్యదర్శి బల్రాం మాట్లాడుతూ.. పంచాయతీ పరధిలోని రాజీవ్గాంధీ కాలనీలో నీటి సమస్య తీవ్రంగా ఉంది. దీంతో ట్యాంకర్ల ద్వారా తాగునీటిని అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
Mon, May 26 2025 12:49 AM -
" />
విద్యుదాఘాతంతో నాలుగు గేదెలుమృతి
పెర్కిట్(ఆర్మూర్): ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని కోటార్మూర్లో ఆదివారం విద్యుదాఘాతంతో నాలుగు గేదెలు మృతిచెందాయి.
Mon, May 26 2025 12:49 AM -
అందుబాటులో జీలుగ విత్తనాలు
లింగంపేట/ నాగిరెడ్డిపేట: వానాకాలం సీజన్ కోసం జీలుగ(పచ్చిరొట్టె) విత్తనాలు అందుబాటులో ఉన్నట్లు లింగంపేట మండల వ్యవసాయాధికారి అనిల్కుమార్ ఆదివారం తెలిపారు.
Mon, May 26 2025 12:49 AM -
" />
హైవేపై ఢీకొన్న లారీలు
డిచ్పల్లి: మండలంలోని దేవుపల్లి క్యాంప్ గ్రామం సమీపంలోగల 44వ నెంబరు జాతీయ రహదారిపై ఆదివారం రెండు లారీలు ఢీకొన్నాయి. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. హైదరాబాద్ వైపు నుంచి నాగ్పూర్ వైపు రెండు లారీలు బయలుదేరాయి.
Mon, May 26 2025 12:49 AM -
విద్యార్థులు మంచి నడవడిక అలవర్చుకోవాలి
నిజామాబాద్రూరల్: విద్యార్థులు మంచి నడవడికను అలవరుచుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ అన్నారు. నగరంలో విద్యార్థులకు గత నెలలో రామకృష్ణ సేవాసమితి ఆధ్వర్యంలో వేసవి శిక్షణ శిబిరం ఏర్పాటు చేయగా ఆదివారం ముగిసింది.
Mon, May 26 2025 12:49 AM