-
హోటళ్లకు గ్యాస్ తంటా
యాదగిరిగుట్ట: పశ్చిమాసియాలో యుద్ధప్రభావం మనప్రాంతంలో వంటగ్యాస్ సరఫరాపై పడింది. డొమెస్టిక్, కమర్షియల్ సిలిండర్ల సరఫరాలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అప్రమత్తమైన ఏజెన్సీలు వాణిజ్య సిలిండర్ల పంపిణీ నిలిపివేశాయి. ఇక డొమెస్టిక్ సిలిండర్ల కోసం బుకింగ్ కష్టాలు తప్పడంలేదు.
-
పనులు త్వరగా పూర్తి చేయాలి
భువనగిరిటౌన్ : జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణలో నిర్మిస్తున్న ఇందిరా మహిళా శక్తి భవనం పనులను త్వరగా పూర్తి చేయాలని సెర్ప్ సీఈఓ, పంచాయతీ రాజ్ కమిషనర్ దివ్యదేవరాజన్ ఆదేశించారు.
Fri, Mar 13 2026 09:08 AM -
అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందాలి
భువనగిరి: అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందించి జిల్లాను అభివృద్ధిలో ముందంజలో ఉంచాలని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య కోరారు.
Fri, Mar 13 2026 09:08 AM -
" />
బుకింగ్ టెన్షన్
భువనగిరిటౌన్ : ఇండేన్ ఎల్పీజీ రీఫిల్ కోసం బుకింగ్ చేసుకుందామంటే సాంకేతిక కారణాలతో కావడంలేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా సాధారణం కంటే 8 నుంచి 10 రెట్లు అధికంగా కాల్స్ రావడంతో సర్వర్లపై విపరీతమైన భారం పడి సిస్టమ్ క్రాష్ అయినట్లు కంపెనీ వెల్లడించింది.
Fri, Mar 13 2026 09:08 AM -
మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదగాలి
భూదాన్పోచంపల్లి: మహిళా చేనేత కార్మికులు వ్యాపారవేత్తలుగా ఎదిగి ఆర్థిక స్వాలంబన సాధించాలని యునైటెడ్ నేషన్–ఉమెన్ సంస్థ (ఢిల్లీ) ప్రతినిధి షిరిన్ అన్నారు.
Fri, Mar 13 2026 09:08 AM -
ముగిసిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు
భువనగిరి: జిల్లాలో ఫిబ్రవరి 25న ప్రారంభమైన ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ జనరల్ పరీక్షలు గురువారం ముగిశాయి. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 28 కేంద్రాలలో ఉదయం 9 గంటల నుంచి మద్యాహ్నం 12 గంటల వరకు కెమిస్ట్రీ, కామర్స్ పేపర్–1 పరీక్ష జరిగింది.
Fri, Mar 13 2026 09:08 AM -
4.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం
ఫ కలెక్టర్ అనురాగ్ జయంతి
Fri, Mar 13 2026 09:08 AM -
వేతన బిల్లుల కోసం లంచం డిమాండ్
మోత్కూరు : ప్రభుత్వ ఉద్యోగికి రావాల్సిన వేతన బిల్లులు క్లియర్ చేసేందుకు లంచం తీసుకున్న మోత్కూరు సబ్ ట్రెజరీ కార్యాలయం సీనియర్ అకౌంటెంట్ను గురువారం ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఏసీబీ డీఎస్పీ జగదీష్ చందర్ తెలిపిన వివరాల ప్రకారం..
Fri, Mar 13 2026 09:08 AM -
ఫార్మా కంపెనీలో గ్యాస్ లీక్
సూర్యాపేట : సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కోహెన్ ఫార్మా కంపెనీలో గురువారం తెల్లవారుజామున ప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్తో గ్యాస్ లీకై ఒక్కసారిగా పొగలు కమ్ముకోవడంతో నాగరాజు, అంజయ్య, వినోద్, లక్ష్మయ్య అనే నలుగురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు.
Fri, Mar 13 2026 09:08 AM -
పడవ మీద పడి వ్యక్తి మృతి
గరిడేపల్లి : లారీలో తరలిస్తున్న పడవ రోడ్డు మధ్యలో సెంట్రల్ లైటింగ్ స్తంభానికి తగిలి బైక్పై వెళ్తున్న వ్యక్తిపై పడడంతో మృతిచెందాడు. ఈ ఘటన గరిడేపల్లి మండల కేంద్రంలో గురువారం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
Fri, Mar 13 2026 09:08 AM -
ఆత్మవిశ్వాసంతో లక్ష్య సాధన సులువు
భూదాన్పోచంపల్లి : విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తేనే తాము ఎంచుకొన్న లక్ష్యాన్ని సాధిస్తారని ప్రముఖ సినీ కొరియోగ్రాఫర్ సుచిత్ర చంద్రబోస్ అన్నారు.
Fri, Mar 13 2026 09:08 AM -
పరీక్షల వేళ.. ఆరోగ్యం భద్రం
పరీక్షల వేళ ఉదయం అల్పాహారం తీసుకోవడం మంచిది. రోజూ సమయానికి భోజనం చేయాలి. ఉదయం త్వరగా జీర్ణమయ్యే అల్పాహారం, మధ్యాహ్నం మితంగా భోజనం మాత్రమే తీసుకోవాలి. రాత్రి నిద్రపోవడానికి కనీసం 2 గంటల ముందు భోజనం చేయడం ఉత్తమం.
Fri, Mar 13 2026 09:08 AM -
మేకల అపహరణ
మోత్కూరు : మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని కొండగడప గ్రామానికి చెందిన దొండ లింగమల్లుయాదవ్కు చెందిన 5 మేకలను గు రువారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్య క్తులు అపహరించారు. దీంతో బాధితుడు మో త్కూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
Fri, Mar 13 2026 09:08 AM -
ఉపాధి హామీ పనులతో రైతులకు మేలు
కట్టంగూర్ : ఉపాధి హామీ పనులతో రైతులకు మేలు జరిగిందని జల సంచయ్–జల భగీరథ ఇంపాక్ట్ స్టడీ కేంద్ర బృందం సభ్యులు నవనీత, రాచీ గార్గ్, ప్రతీక్ కోర్డే అన్నారు.
Fri, Mar 13 2026 09:08 AM -
ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ దుర్మరణం
నల్లగొండ: ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతిచెందింది. ఈ ఘటన గురువారం నల్లగొండ పట్టణంలో జరిగింది. టూటౌన్ పోలీసులు తెలిపిన ప్రకారం.. మునుగోడు మండలం సింగారం గ్రామానికి చెందిన బొజ్జ దేవకమ్మ(62) పని నిమిత్తం గురువారం నల్లగొండకు వచ్చింది.
Fri, Mar 13 2026 09:08 AM -
రసవత్తరంగా నాటక పోటీలు
మిర్యాలగూడ : మిర్యాలగూడ పట్టణంలోని మినీ రవీంద్రభారతిలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, మిర్యాలగూడ సాంస్కృతిక కళా కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి పద్య, సాంఘిక నాటక పోటీలు రసవత్తరంగా కొనసాగుతున్నాయి.
Fri, Mar 13 2026 09:08 AM -
అర్హులందరికీ సంక్షేమం
అనంతగిరి: ప్రజా సమస్యల పరిష్కారం.. సంక్షేమ పథకాల అమలే ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక ముఖ్య ఉద్దేశమని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు.
Fri, Mar 13 2026 09:07 AM -
కేటీఆర్ను కలిసిన లైసెన్స్డ్ సర్వేయర్లు
అనంతగిరి: తమ సమస్యలు పరిష్కారమయ్యేలా చొరవ చూపాలని లైసెన్స్డ్ సర్వేయర్లు గురువారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ను కోరారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్తో కలిసి నగరంలోని తెలంగాణ భవన్లో కేటీఆర్ను కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు.
Fri, Mar 13 2026 09:07 AM -
పాతాళానికి ఉల్లి ధరలు
పెట్టుబడి కూడా రావడం లేదని రైతుల ఆందోళనFri, Mar 13 2026 09:07 AM -
ఉన్నత శిఖరాలు అధిరోహించాలి
అనంతగిరి: మహిళలు ఆత్మవిశ్వాసంతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఎస్పీ స్నేహ మెహ్ర అన్నారు. గురువారం పట్టణంలోని మహవీర్ మెడికల్ కళాశాలలో జిల్లా షీ టీమ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ..
Fri, Mar 13 2026 09:07 AM -
పనుల్లో వేగం పెంచండి
● నాణ్యతలో రాజీ పడొద్దు
● 16 నెలల్లో ఎడ్యుకేషన్ హబ్ భవన నిర్మాణాలు పూర్తి కావాలి
● సీఎంఓ సెక్రటరీ మాణిక్కరాజ్
Fri, Mar 13 2026 09:07 AM -
ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించండి
తాండూరు: ఉపాధ్యాయుల సమస్యలను అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించి పరిష్కారమయ్యేలా చూడాలని తపస్ సంఘం ప్రతినిధులు ఎమ్మెల్యే మనోహర్రెడ్డిని కోరారు. గురువారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన్ను కలిసి ఈ మేరకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..
Fri, Mar 13 2026 09:07 AM -
కుప్పగిరిలో పోలీస్ పికెటింగ్
దౌల్తాబాద్: మండల పరిధి కుప్పగిరిలో పోలీసులు పహారా కాస్తున్నారు. ఇటీవల గ్రామంలో ఓ ఇంటి స్థలం విషయమై ఇరువర్గాల మధ్య పలుమార్లు తగాదాలు చోటుచేసుకున్నాయి. ఇందులో ఓ వర్గానికి చెందిన మహిళ.. గ్రామంలో ప్రదర్శిస్తున్న వీధి నాటకం చూసి వస్తానని మంగళవారం రాత్రి వెళ్లి..
Fri, Mar 13 2026 09:07 AM -
" />
పాడైన మాంసం తింటే రోగాలు
కుళ్లిన, కల్తీ మాంసం తినడం ద్వారా రోగాల బారిన పడే ప్రమాదం ఉంది. వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి, అలర్జీ వంటి సమస్యలతో పాటు కాలేయం, మూత్ర పిండాల పని తీరు దెబ్బ తింటుంది. వధశాల నుంచే మాంసం అమ్మకాలు జరిగేలా చర్యలు చేపట్టాలి.
Fri, Mar 13 2026 09:07 AM
-
హోటళ్లకు గ్యాస్ తంటా
యాదగిరిగుట్ట: పశ్చిమాసియాలో యుద్ధప్రభావం మనప్రాంతంలో వంటగ్యాస్ సరఫరాపై పడింది. డొమెస్టిక్, కమర్షియల్ సిలిండర్ల సరఫరాలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అప్రమత్తమైన ఏజెన్సీలు వాణిజ్య సిలిండర్ల పంపిణీ నిలిపివేశాయి. ఇక డొమెస్టిక్ సిలిండర్ల కోసం బుకింగ్ కష్టాలు తప్పడంలేదు.
Fri, Mar 13 2026 09:08 AM -
పనులు త్వరగా పూర్తి చేయాలి
భువనగిరిటౌన్ : జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణలో నిర్మిస్తున్న ఇందిరా మహిళా శక్తి భవనం పనులను త్వరగా పూర్తి చేయాలని సెర్ప్ సీఈఓ, పంచాయతీ రాజ్ కమిషనర్ దివ్యదేవరాజన్ ఆదేశించారు.
Fri, Mar 13 2026 09:08 AM -
అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందాలి
భువనగిరి: అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందించి జిల్లాను అభివృద్ధిలో ముందంజలో ఉంచాలని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య కోరారు.
Fri, Mar 13 2026 09:08 AM -
" />
బుకింగ్ టెన్షన్
భువనగిరిటౌన్ : ఇండేన్ ఎల్పీజీ రీఫిల్ కోసం బుకింగ్ చేసుకుందామంటే సాంకేతిక కారణాలతో కావడంలేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా సాధారణం కంటే 8 నుంచి 10 రెట్లు అధికంగా కాల్స్ రావడంతో సర్వర్లపై విపరీతమైన భారం పడి సిస్టమ్ క్రాష్ అయినట్లు కంపెనీ వెల్లడించింది.
Fri, Mar 13 2026 09:08 AM -
మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదగాలి
భూదాన్పోచంపల్లి: మహిళా చేనేత కార్మికులు వ్యాపారవేత్తలుగా ఎదిగి ఆర్థిక స్వాలంబన సాధించాలని యునైటెడ్ నేషన్–ఉమెన్ సంస్థ (ఢిల్లీ) ప్రతినిధి షిరిన్ అన్నారు.
Fri, Mar 13 2026 09:08 AM -
ముగిసిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు
భువనగిరి: జిల్లాలో ఫిబ్రవరి 25న ప్రారంభమైన ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ జనరల్ పరీక్షలు గురువారం ముగిశాయి. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 28 కేంద్రాలలో ఉదయం 9 గంటల నుంచి మద్యాహ్నం 12 గంటల వరకు కెమిస్ట్రీ, కామర్స్ పేపర్–1 పరీక్ష జరిగింది.
Fri, Mar 13 2026 09:08 AM -
4.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం
ఫ కలెక్టర్ అనురాగ్ జయంతి
Fri, Mar 13 2026 09:08 AM -
వేతన బిల్లుల కోసం లంచం డిమాండ్
మోత్కూరు : ప్రభుత్వ ఉద్యోగికి రావాల్సిన వేతన బిల్లులు క్లియర్ చేసేందుకు లంచం తీసుకున్న మోత్కూరు సబ్ ట్రెజరీ కార్యాలయం సీనియర్ అకౌంటెంట్ను గురువారం ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఏసీబీ డీఎస్పీ జగదీష్ చందర్ తెలిపిన వివరాల ప్రకారం..
Fri, Mar 13 2026 09:08 AM -
ఫార్మా కంపెనీలో గ్యాస్ లీక్
సూర్యాపేట : సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కోహెన్ ఫార్మా కంపెనీలో గురువారం తెల్లవారుజామున ప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్తో గ్యాస్ లీకై ఒక్కసారిగా పొగలు కమ్ముకోవడంతో నాగరాజు, అంజయ్య, వినోద్, లక్ష్మయ్య అనే నలుగురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు.
Fri, Mar 13 2026 09:08 AM -
పడవ మీద పడి వ్యక్తి మృతి
గరిడేపల్లి : లారీలో తరలిస్తున్న పడవ రోడ్డు మధ్యలో సెంట్రల్ లైటింగ్ స్తంభానికి తగిలి బైక్పై వెళ్తున్న వ్యక్తిపై పడడంతో మృతిచెందాడు. ఈ ఘటన గరిడేపల్లి మండల కేంద్రంలో గురువారం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
Fri, Mar 13 2026 09:08 AM -
ఆత్మవిశ్వాసంతో లక్ష్య సాధన సులువు
భూదాన్పోచంపల్లి : విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తేనే తాము ఎంచుకొన్న లక్ష్యాన్ని సాధిస్తారని ప్రముఖ సినీ కొరియోగ్రాఫర్ సుచిత్ర చంద్రబోస్ అన్నారు.
Fri, Mar 13 2026 09:08 AM -
పరీక్షల వేళ.. ఆరోగ్యం భద్రం
పరీక్షల వేళ ఉదయం అల్పాహారం తీసుకోవడం మంచిది. రోజూ సమయానికి భోజనం చేయాలి. ఉదయం త్వరగా జీర్ణమయ్యే అల్పాహారం, మధ్యాహ్నం మితంగా భోజనం మాత్రమే తీసుకోవాలి. రాత్రి నిద్రపోవడానికి కనీసం 2 గంటల ముందు భోజనం చేయడం ఉత్తమం.
Fri, Mar 13 2026 09:08 AM -
మేకల అపహరణ
మోత్కూరు : మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని కొండగడప గ్రామానికి చెందిన దొండ లింగమల్లుయాదవ్కు చెందిన 5 మేకలను గు రువారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్య క్తులు అపహరించారు. దీంతో బాధితుడు మో త్కూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
Fri, Mar 13 2026 09:08 AM -
ఉపాధి హామీ పనులతో రైతులకు మేలు
కట్టంగూర్ : ఉపాధి హామీ పనులతో రైతులకు మేలు జరిగిందని జల సంచయ్–జల భగీరథ ఇంపాక్ట్ స్టడీ కేంద్ర బృందం సభ్యులు నవనీత, రాచీ గార్గ్, ప్రతీక్ కోర్డే అన్నారు.
Fri, Mar 13 2026 09:08 AM -
ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ దుర్మరణం
నల్లగొండ: ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతిచెందింది. ఈ ఘటన గురువారం నల్లగొండ పట్టణంలో జరిగింది. టూటౌన్ పోలీసులు తెలిపిన ప్రకారం.. మునుగోడు మండలం సింగారం గ్రామానికి చెందిన బొజ్జ దేవకమ్మ(62) పని నిమిత్తం గురువారం నల్లగొండకు వచ్చింది.
Fri, Mar 13 2026 09:08 AM -
రసవత్తరంగా నాటక పోటీలు
మిర్యాలగూడ : మిర్యాలగూడ పట్టణంలోని మినీ రవీంద్రభారతిలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, మిర్యాలగూడ సాంస్కృతిక కళా కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి పద్య, సాంఘిక నాటక పోటీలు రసవత్తరంగా కొనసాగుతున్నాయి.
Fri, Mar 13 2026 09:08 AM -
అర్హులందరికీ సంక్షేమం
అనంతగిరి: ప్రజా సమస్యల పరిష్కారం.. సంక్షేమ పథకాల అమలే ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక ముఖ్య ఉద్దేశమని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు.
Fri, Mar 13 2026 09:07 AM -
కేటీఆర్ను కలిసిన లైసెన్స్డ్ సర్వేయర్లు
అనంతగిరి: తమ సమస్యలు పరిష్కారమయ్యేలా చొరవ చూపాలని లైసెన్స్డ్ సర్వేయర్లు గురువారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ను కోరారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్తో కలిసి నగరంలోని తెలంగాణ భవన్లో కేటీఆర్ను కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు.
Fri, Mar 13 2026 09:07 AM -
పాతాళానికి ఉల్లి ధరలు
పెట్టుబడి కూడా రావడం లేదని రైతుల ఆందోళనFri, Mar 13 2026 09:07 AM -
ఉన్నత శిఖరాలు అధిరోహించాలి
అనంతగిరి: మహిళలు ఆత్మవిశ్వాసంతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఎస్పీ స్నేహ మెహ్ర అన్నారు. గురువారం పట్టణంలోని మహవీర్ మెడికల్ కళాశాలలో జిల్లా షీ టీమ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ..
Fri, Mar 13 2026 09:07 AM -
పనుల్లో వేగం పెంచండి
● నాణ్యతలో రాజీ పడొద్దు
● 16 నెలల్లో ఎడ్యుకేషన్ హబ్ భవన నిర్మాణాలు పూర్తి కావాలి
● సీఎంఓ సెక్రటరీ మాణిక్కరాజ్
Fri, Mar 13 2026 09:07 AM -
ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించండి
తాండూరు: ఉపాధ్యాయుల సమస్యలను అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించి పరిష్కారమయ్యేలా చూడాలని తపస్ సంఘం ప్రతినిధులు ఎమ్మెల్యే మనోహర్రెడ్డిని కోరారు. గురువారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన్ను కలిసి ఈ మేరకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..
Fri, Mar 13 2026 09:07 AM -
కుప్పగిరిలో పోలీస్ పికెటింగ్
దౌల్తాబాద్: మండల పరిధి కుప్పగిరిలో పోలీసులు పహారా కాస్తున్నారు. ఇటీవల గ్రామంలో ఓ ఇంటి స్థలం విషయమై ఇరువర్గాల మధ్య పలుమార్లు తగాదాలు చోటుచేసుకున్నాయి. ఇందులో ఓ వర్గానికి చెందిన మహిళ.. గ్రామంలో ప్రదర్శిస్తున్న వీధి నాటకం చూసి వస్తానని మంగళవారం రాత్రి వెళ్లి..
Fri, Mar 13 2026 09:07 AM -
" />
పాడైన మాంసం తింటే రోగాలు
కుళ్లిన, కల్తీ మాంసం తినడం ద్వారా రోగాల బారిన పడే ప్రమాదం ఉంది. వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి, అలర్జీ వంటి సమస్యలతో పాటు కాలేయం, మూత్ర పిండాల పని తీరు దెబ్బ తింటుంది. వధశాల నుంచే మాంసం అమ్మకాలు జరిగేలా చర్యలు చేపట్టాలి.
Fri, Mar 13 2026 09:07 AM -
అమెరికా వైమానిక దళంలో తీవ్ర విషాదం
అమెరికా వైమానిక దళంలో తీవ్ర విషాదం
Fri, Mar 13 2026 09:07 AM
