-
23న తపాలా అదాలత్
శ్రీకాకుళం అర్బన్: శ్రీకాకుళం పోస్టల్ డివిజన్ పరిధిలోని తపాల సేవలకు సంబంధించి వినియోగదారుల వ్యక్తిగత ఫిర్యాదులు, సమస్యలు పరిష్కరించేందుకు సెప్టెంబర్ 23వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకి రెల్ల వీధిలో ఉన్న సూపరింటెండెంట్ కార్యాలయం వద్ద తపాలా అదాలత్ నిర్వహించనున్నట్లు పోస్టల్
Fri, Sep 11 2026 08:10 AM -
‘కోరమండల్పై స్పష్టత ఇవ్వాల్సిందే’
సంతబొమ్మాళి: కోటపాడు గ్రామంలో కోరమండల్ ఫెర్టిలైజర్స్ పరిశ్రమ ఏర్పాటుపై గురువారం గ్రామ సభ నిర్వహించారు. పరిశ్రమ నిర్మాణానికి సుమారు 400 ఎకరాలకు పైగా భూమి అవసరమని అధికారులు పేర్కొనగా.. రైతులు పలు సందేహాలు, సమస్యలను సభ దృష్టికి తీసుకువచ్చారు.
Fri, Sep 11 2026 08:10 AM -
● ‘కోతల’ పాలన.. కొవ్వొత్తులతో నిరసన
మండలంలో రాత్రి వేళల్లో విపరీతంగా విద్యుత్ కోతలు విధిస్తున్నారు. ఈ సమస్య తీవ్రంగా పరిణమిస్తోందని ఆంధ్రప్రదేశ్ మహి ళా సమాఖ్య జిల్లా కార్యదర్శి ఆరేలమ్మ ఆరోపించారు. ఈ మేరకు ఉప్పలాం పంచాయతీలో గురువారం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి నిరసన తెలియజేశారు.
Fri, Sep 11 2026 08:10 AM -
" />
తహసీల్దార్ కార్యాలయానికి తాళం
పాలకవీడు: రెండేళ్లుగా అద్దె బకాయి చెల్లించకపోవడంతో భవన యజమాని తహసీల్దార్ కార్యాలయానికి తాళం వేశాడు. ఈ ఘటన పాలకవీడు మండలంలో గురువారం చోటుచేసుకుంది. తన కుటుంబ ఆర్థిక అవసరాలకు ఆసరాగా ఉంటుందనే ఉద్దేశంతో తాను నివసిస్తున్న ఇంటిని తహసీల్దార్ కార్యాలయానికి అద్దెకు ఇచ్చాడు.
Fri, Sep 11 2026 08:10 AM -
ఆయిల్ పామ్ రైతులకు సహకారం అందిస్తాం
సూర్యాపేట : ఆయిల్ పామ్ తోటలను సాగు చేసే రైతులకు ప్రభుత్వం ద్వారా అన్ని రకాల వసతులు, రాయితీలు కల్పిస్తామని జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ అధికారి తీగల నాగయ్య అన్నారు.
Fri, Sep 11 2026 08:10 AM -
జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలి
చివ్వెంల(సూర్యాపేట) : జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా మొదటి అదనపు న్యాయమూర్తి శివరాం ప్రసాద్ అన్నారు. గురువారం జల్లా కోర్టు ప్రాంగణంలో పీపీలు, కోర్టు కానిస్టేబుల్స్కు ఈ నెల 12న నిర్వహించే లోక్ అదాలత్పై సమీక్షా సమావేశం నిర్వహించారు.
Fri, Sep 11 2026 08:10 AM -
తిరిగి.. తిరిగి అక్కడికే!
కోదాడ పట్టణ పరిధిలోని తమ్మరకు చెందిన కనగాల జనార్దన్రావు తమ్మర చెరువు ఆక్రమణ జరిగిందని, దీనిపై విచారణ చేయాలని తహసీల్దార్, ఆర్డీఓకు ఫిర్యాదు చేశాడు. వారు పట్టించుకోకపోవడంతో గత నెల 29న కలెక్టరేట్కు వెళ్లి ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు.
Fri, Sep 11 2026 08:10 AM -
ముడుపుల మాయ!
భానుపురి (సూర్యాపేట) : జిల్లాలో కొందరు అధికారుల తీరు విస్తూ పోయేలా ఉంది. అక్రమ సంపాదన ధ్యేయంగా పనిచేస్తున్నారు. భూములు ఏవైనా జేబు నింపితే చాలు అనుమతులు ఇచ్చేద్దాం అన్న తీరుగా వ్యవహరిస్తున్నారు.
Fri, Sep 11 2026 08:10 AM -
ఇరుకు దారులు.. వాహనాల బారులు
సూర్యాపేట అర్బన్: సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని పాత మార్కెట్ ప్రాంతంలో సాయంత్రం వేళల్లో ట్రాఫిక్ సమస్య తీవ్ర రూపం దాల్చుతోంది. ఇరుకై న రోడ్లు, అక్రమ పార్కింగ్లు, రోడ్లపైనే వ్యాపారాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Fri, Sep 11 2026 08:10 AM -
పాలిటెక్నిక్ విద్యలో శక్తి ప్రోగ్రామ్ను కలపొద్దు
రామగిరి(నల్లగొండ) : పాలిటెక్నిక్ విద్యలో శక్తి ప్రోగ్రామ్ను కలపవద్దని, తక్షణమే జీవో నంబర్ 97ను రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ పాలిటెక్నిక్ విద్యార్థులు మండిపడ్డారు.
Fri, Sep 11 2026 08:10 AM -
బుల్లెట్ రైల్ సాధనకు ప్రభాత ర్యాలీ
సూర్యాపేట : శంషాబాద్ నుంచి చైన్నె వెళ్లే బుల్లెట్ రైల్ అలైన్మెంట్ను సూర్యాపేట మీదుగా కొనసాగించే వరకు ఉద్యమాన్ని ఆపే ప్రసక్తే లేదని సూర్యాపేట పట్టణ వర్తక, వ్యాపార, వాణిజ్య, విద్య, వైద్య, వృత్తి సంఘాల ప్రతినిధులు ప్రకటించారు.
Fri, Sep 11 2026 08:10 AM -
ఐలమ్మను స్ఫూర్తిగా తీసుకోవాలి
భానుపురి (సూర్యాపేట) : పోరాటంలో చాకలి ఐలమ్మ చూపిన ధైర్యం, పోరాట పటిమ తరతరాలకు స్ఫూర్తిదాయకమని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా గురువారం కలెక్టరేట్లో ఆమె చిత్రపటానికి నివాళులర్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..
Fri, Sep 11 2026 08:10 AM -
పింఛన్.. కష్టాలు పెంచెన్
తిరుపతి అర్బన్: చంద్రబాబు ప్రభుత్వం అధికారం చేపట్టిన 27 నెలలు తర్వాత కొత్త పింఛన్ల దరఖాస్తుకు అవకాశం కల్పించింది. అయితే అర్హుత ఉన్న పింఛన్దారులు దరఖాస్తు చేసుకోవడానికి నానా తిప్పులు పడుతున్నారు. ఈనెల 16వ తేదీ వరకు మాత్రమే దరఖాస్తుకు గడువు ఉండడం..
Fri, Sep 11 2026 08:10 AM -
గొల్లపల్లి సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీలో క్యాంపస్ ఇంటర్వ్యూలు
తిరుపతి రూరల్: తిరుపతి రూరల్ మండలం సి.గొల్లపల్లిలోని సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీలో గురువారం క్యాంపస్ ఇంటర్వూలు నిర్వహించారు.
Fri, Sep 11 2026 08:10 AM -
కామిరెడ్డి సత్యనారాయణరెడ్డిపై మరో అక్రమ కేసు, అరెస్టు
పెళ్లకూరు: టీడీపీ నాయకులు చేసిన రౌడీయిజానికి వత్తాసు పలికిన పోలీసులు పెళ్లకూరు మండలంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణరెడ్డిపై మరోమారు నాన్బెయిల్ కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఆయనను కోర్టులో హాజరుపరిచారు.
Fri, Sep 11 2026 08:10 AM -
వేడి సాంబార్ పడి ఒకరికి గాయాలు
తిరుమల: వైకుంఠం క్యూ కాంప్లెక్స్–2లో ప్రమాదవశాత్తు వేడి సాంబార్ ఒలికిపడి పడింది. అక్కడ విధులు నిర్వహిస్తున్న ఎన్.హరీశ్కుమార్ గాయపడ్డారు. అన్నప్రసాదం పంపిణీ సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం.
Fri, Sep 11 2026 08:10 AM -
పుష్ప ప్రదర్శన ఏర్పాట్లు ముమ్మరం
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని తిరుమలలోని పురోహిత సంఘం వద్ద ప్రత్యేక పుష్ప ప్రదర్శనకు ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. వివిధ రకాల పుష్పాలతో ప్రత్యేక ఆకృతులను తీర్చిదిద్దేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
Fri, Sep 11 2026 08:10 AM -
సూపర్వైజర్ ఆత్మహత్య
నాయుడుపేట టౌన్: మేనకూరు సెజ్ పరిధిలోని ఓ ప్రైవేట్ పరిశ్రమలో సూపర్వైజర్గా పనిచేస్తున్న లోకేశ్వరన్బాబు(35) ఇంట్లో ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసుల కథనం..
Fri, Sep 11 2026 08:10 AM -
ఎస్వీ మ్యూజియం పరిశీలన
తిరుమల: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతుల మీదుగా తిరుమలలోని ఎస్వీ మ్యూజియం ప్రారంభోత్సవం జరగనున్న నేపథ్యంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి, ఎస్పీ సుబ్బరాయుడు, సీవీఎస్వో మురళీకృష్ణతో కలిసి గురువారం ఉద
Fri, Sep 11 2026 08:10 AM -
గురుకులంలో గురువుపై దాడికి యత్నం
రేణిగుంట: గిరిజన గురుకుల ఉపాధ్యాయుడిపై అధికార పార్టీకి చెందిన ఎస్సీ సంఘం నాయకుడు దాడికి యత్నించడం రేణిగుంట మండలంలో చర్చనీయాంశమైంది. విశ్వసనీయ సమాచారం మేరకు..
Fri, Sep 11 2026 08:10 AM -
అడ్మిషన్లు అంతంతమాత్రమే
తిరుపతి సిటీ: జిల్లాలో ప్రభుత్వ, టీటీడీ, ప్రైవేటు కళాశాలల్లో డిగ్రీ ప్రవేశాల కోసం ఓఏఎమ్డీసీ విడుదల చేసిన తొలి విడిత మెరిట్ లిస్ట్ ప్రవేశాలు గురువారం ముగిశాయి. ప్రభుత్వ కళాశాలల్లో తొలి విడత ప్రవేశాలలో కనీసం 40 శాతం సీట్లు భర్తీ కాకపోవడం గమనార్హం.
Fri, Sep 11 2026 08:10 AM -
గల్లా రామచంద్ర నాయుడుకు నాయుడమ్మ స్మారక పురస్కారం
రేణిగుంట : అమర రాజా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వ్యవస్థాపక చైర్మన్ డా.గల్లా రామచంద్ర నాయుడుకు ప్రతిష్టాత్మక పద్మశ్రీ డా. యలవర్తి నాయుడమ్మ స్మారక పురస్కారం–2026 మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా అందుకున్నట్లు కంపెనీ నిర్వాహకులు తెలిపారు.
Fri, Sep 11 2026 08:10 AM -
మరమ్మతులు
శుక్రవారం శ్రీ 11 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026ఏఓబీ వంతెనకు ..పర్లాకిమిడి:
Fri, Sep 11 2026 08:10 AM -
విక్రమ్దేవ్ వర్సిటీలో పర్యావరణ సంక్షోభంపై చర్చ
జయపురం: స్థానిక విక్రమదేవ్ విశ్వవిద్యాలయంలో అకడమిక్ ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రొగ్రాం గురువారం నిర్వహించారు.
Fri, Sep 11 2026 08:10 AM
-
ప్రయాణిస్తున్న కారులో మంటలు.. క్షణాల్లో బూడిద
ప్రయాణిస్తున్న కారులో మంటలు.. క్షణాల్లో బూడిద
Fri, Sep 11 2026 08:10 AM -
23న తపాలా అదాలత్
శ్రీకాకుళం అర్బన్: శ్రీకాకుళం పోస్టల్ డివిజన్ పరిధిలోని తపాల సేవలకు సంబంధించి వినియోగదారుల వ్యక్తిగత ఫిర్యాదులు, సమస్యలు పరిష్కరించేందుకు సెప్టెంబర్ 23వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకి రెల్ల వీధిలో ఉన్న సూపరింటెండెంట్ కార్యాలయం వద్ద తపాలా అదాలత్ నిర్వహించనున్నట్లు పోస్టల్
Fri, Sep 11 2026 08:10 AM -
‘కోరమండల్పై స్పష్టత ఇవ్వాల్సిందే’
సంతబొమ్మాళి: కోటపాడు గ్రామంలో కోరమండల్ ఫెర్టిలైజర్స్ పరిశ్రమ ఏర్పాటుపై గురువారం గ్రామ సభ నిర్వహించారు. పరిశ్రమ నిర్మాణానికి సుమారు 400 ఎకరాలకు పైగా భూమి అవసరమని అధికారులు పేర్కొనగా.. రైతులు పలు సందేహాలు, సమస్యలను సభ దృష్టికి తీసుకువచ్చారు.
Fri, Sep 11 2026 08:10 AM -
● ‘కోతల’ పాలన.. కొవ్వొత్తులతో నిరసన
మండలంలో రాత్రి వేళల్లో విపరీతంగా విద్యుత్ కోతలు విధిస్తున్నారు. ఈ సమస్య తీవ్రంగా పరిణమిస్తోందని ఆంధ్రప్రదేశ్ మహి ళా సమాఖ్య జిల్లా కార్యదర్శి ఆరేలమ్మ ఆరోపించారు. ఈ మేరకు ఉప్పలాం పంచాయతీలో గురువారం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి నిరసన తెలియజేశారు.
Fri, Sep 11 2026 08:10 AM -
" />
తహసీల్దార్ కార్యాలయానికి తాళం
పాలకవీడు: రెండేళ్లుగా అద్దె బకాయి చెల్లించకపోవడంతో భవన యజమాని తహసీల్దార్ కార్యాలయానికి తాళం వేశాడు. ఈ ఘటన పాలకవీడు మండలంలో గురువారం చోటుచేసుకుంది. తన కుటుంబ ఆర్థిక అవసరాలకు ఆసరాగా ఉంటుందనే ఉద్దేశంతో తాను నివసిస్తున్న ఇంటిని తహసీల్దార్ కార్యాలయానికి అద్దెకు ఇచ్చాడు.
Fri, Sep 11 2026 08:10 AM -
ఆయిల్ పామ్ రైతులకు సహకారం అందిస్తాం
సూర్యాపేట : ఆయిల్ పామ్ తోటలను సాగు చేసే రైతులకు ప్రభుత్వం ద్వారా అన్ని రకాల వసతులు, రాయితీలు కల్పిస్తామని జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ అధికారి తీగల నాగయ్య అన్నారు.
Fri, Sep 11 2026 08:10 AM -
జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలి
చివ్వెంల(సూర్యాపేట) : జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా మొదటి అదనపు న్యాయమూర్తి శివరాం ప్రసాద్ అన్నారు. గురువారం జల్లా కోర్టు ప్రాంగణంలో పీపీలు, కోర్టు కానిస్టేబుల్స్కు ఈ నెల 12న నిర్వహించే లోక్ అదాలత్పై సమీక్షా సమావేశం నిర్వహించారు.
Fri, Sep 11 2026 08:10 AM -
తిరిగి.. తిరిగి అక్కడికే!
కోదాడ పట్టణ పరిధిలోని తమ్మరకు చెందిన కనగాల జనార్దన్రావు తమ్మర చెరువు ఆక్రమణ జరిగిందని, దీనిపై విచారణ చేయాలని తహసీల్దార్, ఆర్డీఓకు ఫిర్యాదు చేశాడు. వారు పట్టించుకోకపోవడంతో గత నెల 29న కలెక్టరేట్కు వెళ్లి ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు.
Fri, Sep 11 2026 08:10 AM -
ముడుపుల మాయ!
భానుపురి (సూర్యాపేట) : జిల్లాలో కొందరు అధికారుల తీరు విస్తూ పోయేలా ఉంది. అక్రమ సంపాదన ధ్యేయంగా పనిచేస్తున్నారు. భూములు ఏవైనా జేబు నింపితే చాలు అనుమతులు ఇచ్చేద్దాం అన్న తీరుగా వ్యవహరిస్తున్నారు.
Fri, Sep 11 2026 08:10 AM -
ఇరుకు దారులు.. వాహనాల బారులు
సూర్యాపేట అర్బన్: సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని పాత మార్కెట్ ప్రాంతంలో సాయంత్రం వేళల్లో ట్రాఫిక్ సమస్య తీవ్ర రూపం దాల్చుతోంది. ఇరుకై న రోడ్లు, అక్రమ పార్కింగ్లు, రోడ్లపైనే వ్యాపారాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Fri, Sep 11 2026 08:10 AM -
పాలిటెక్నిక్ విద్యలో శక్తి ప్రోగ్రామ్ను కలపొద్దు
రామగిరి(నల్లగొండ) : పాలిటెక్నిక్ విద్యలో శక్తి ప్రోగ్రామ్ను కలపవద్దని, తక్షణమే జీవో నంబర్ 97ను రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ పాలిటెక్నిక్ విద్యార్థులు మండిపడ్డారు.
Fri, Sep 11 2026 08:10 AM -
బుల్లెట్ రైల్ సాధనకు ప్రభాత ర్యాలీ
సూర్యాపేట : శంషాబాద్ నుంచి చైన్నె వెళ్లే బుల్లెట్ రైల్ అలైన్మెంట్ను సూర్యాపేట మీదుగా కొనసాగించే వరకు ఉద్యమాన్ని ఆపే ప్రసక్తే లేదని సూర్యాపేట పట్టణ వర్తక, వ్యాపార, వాణిజ్య, విద్య, వైద్య, వృత్తి సంఘాల ప్రతినిధులు ప్రకటించారు.
Fri, Sep 11 2026 08:10 AM -
ఐలమ్మను స్ఫూర్తిగా తీసుకోవాలి
భానుపురి (సూర్యాపేట) : పోరాటంలో చాకలి ఐలమ్మ చూపిన ధైర్యం, పోరాట పటిమ తరతరాలకు స్ఫూర్తిదాయకమని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా గురువారం కలెక్టరేట్లో ఆమె చిత్రపటానికి నివాళులర్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..
Fri, Sep 11 2026 08:10 AM -
పింఛన్.. కష్టాలు పెంచెన్
తిరుపతి అర్బన్: చంద్రబాబు ప్రభుత్వం అధికారం చేపట్టిన 27 నెలలు తర్వాత కొత్త పింఛన్ల దరఖాస్తుకు అవకాశం కల్పించింది. అయితే అర్హుత ఉన్న పింఛన్దారులు దరఖాస్తు చేసుకోవడానికి నానా తిప్పులు పడుతున్నారు. ఈనెల 16వ తేదీ వరకు మాత్రమే దరఖాస్తుకు గడువు ఉండడం..
Fri, Sep 11 2026 08:10 AM -
గొల్లపల్లి సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీలో క్యాంపస్ ఇంటర్వ్యూలు
తిరుపతి రూరల్: తిరుపతి రూరల్ మండలం సి.గొల్లపల్లిలోని సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీలో గురువారం క్యాంపస్ ఇంటర్వూలు నిర్వహించారు.
Fri, Sep 11 2026 08:10 AM -
కామిరెడ్డి సత్యనారాయణరెడ్డిపై మరో అక్రమ కేసు, అరెస్టు
పెళ్లకూరు: టీడీపీ నాయకులు చేసిన రౌడీయిజానికి వత్తాసు పలికిన పోలీసులు పెళ్లకూరు మండలంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణరెడ్డిపై మరోమారు నాన్బెయిల్ కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఆయనను కోర్టులో హాజరుపరిచారు.
Fri, Sep 11 2026 08:10 AM -
వేడి సాంబార్ పడి ఒకరికి గాయాలు
తిరుమల: వైకుంఠం క్యూ కాంప్లెక్స్–2లో ప్రమాదవశాత్తు వేడి సాంబార్ ఒలికిపడి పడింది. అక్కడ విధులు నిర్వహిస్తున్న ఎన్.హరీశ్కుమార్ గాయపడ్డారు. అన్నప్రసాదం పంపిణీ సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం.
Fri, Sep 11 2026 08:10 AM -
పుష్ప ప్రదర్శన ఏర్పాట్లు ముమ్మరం
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని తిరుమలలోని పురోహిత సంఘం వద్ద ప్రత్యేక పుష్ప ప్రదర్శనకు ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. వివిధ రకాల పుష్పాలతో ప్రత్యేక ఆకృతులను తీర్చిదిద్దేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
Fri, Sep 11 2026 08:10 AM -
సూపర్వైజర్ ఆత్మహత్య
నాయుడుపేట టౌన్: మేనకూరు సెజ్ పరిధిలోని ఓ ప్రైవేట్ పరిశ్రమలో సూపర్వైజర్గా పనిచేస్తున్న లోకేశ్వరన్బాబు(35) ఇంట్లో ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసుల కథనం..
Fri, Sep 11 2026 08:10 AM -
ఎస్వీ మ్యూజియం పరిశీలన
తిరుమల: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతుల మీదుగా తిరుమలలోని ఎస్వీ మ్యూజియం ప్రారంభోత్సవం జరగనున్న నేపథ్యంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి, ఎస్పీ సుబ్బరాయుడు, సీవీఎస్వో మురళీకృష్ణతో కలిసి గురువారం ఉద
Fri, Sep 11 2026 08:10 AM -
గురుకులంలో గురువుపై దాడికి యత్నం
రేణిగుంట: గిరిజన గురుకుల ఉపాధ్యాయుడిపై అధికార పార్టీకి చెందిన ఎస్సీ సంఘం నాయకుడు దాడికి యత్నించడం రేణిగుంట మండలంలో చర్చనీయాంశమైంది. విశ్వసనీయ సమాచారం మేరకు..
Fri, Sep 11 2026 08:10 AM -
అడ్మిషన్లు అంతంతమాత్రమే
తిరుపతి సిటీ: జిల్లాలో ప్రభుత్వ, టీటీడీ, ప్రైవేటు కళాశాలల్లో డిగ్రీ ప్రవేశాల కోసం ఓఏఎమ్డీసీ విడుదల చేసిన తొలి విడిత మెరిట్ లిస్ట్ ప్రవేశాలు గురువారం ముగిశాయి. ప్రభుత్వ కళాశాలల్లో తొలి విడత ప్రవేశాలలో కనీసం 40 శాతం సీట్లు భర్తీ కాకపోవడం గమనార్హం.
Fri, Sep 11 2026 08:10 AM -
గల్లా రామచంద్ర నాయుడుకు నాయుడమ్మ స్మారక పురస్కారం
రేణిగుంట : అమర రాజా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వ్యవస్థాపక చైర్మన్ డా.గల్లా రామచంద్ర నాయుడుకు ప్రతిష్టాత్మక పద్మశ్రీ డా. యలవర్తి నాయుడమ్మ స్మారక పురస్కారం–2026 మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా అందుకున్నట్లు కంపెనీ నిర్వాహకులు తెలిపారు.
Fri, Sep 11 2026 08:10 AM -
మరమ్మతులు
శుక్రవారం శ్రీ 11 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026ఏఓబీ వంతెనకు ..పర్లాకిమిడి:
Fri, Sep 11 2026 08:10 AM -
విక్రమ్దేవ్ వర్సిటీలో పర్యావరణ సంక్షోభంపై చర్చ
జయపురం: స్థానిక విక్రమదేవ్ విశ్వవిద్యాలయంలో అకడమిక్ ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రొగ్రాం గురువారం నిర్వహించారు.
Fri, Sep 11 2026 08:10 AM
