-
విశ్వక్ సేన్తో సినిమా తీస్తారా?.. అర్జున్ ఆన్సర్ ఇదే!
యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా దర్శకత్వంలో ఆయన కూతురు ఐశ్వర్య అర్జున్ హీరోయిన్గా ‘సీతా పయనం’ అనే సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. నిరంజన్ హీరోగా నటించిన ఈచిత్రం ఫిబ్రవరి 14న విడుదల కానుంది. అయితే ఈ సినిమాలో మొదట హీరోగా విశ్వక్ సేన్ నటించాల్సింది.
-
నా గర్భాశయాన్ని తొలిగించాడు.. ఉదిత్ నారాయణ్పై రంజనా ఫిర్యాదు
ప్రముఖ గాయకుడు ఉదిత్ నారాయణ్పై మొదటి భార్య ఫిర్యాదు రంజనా ఝా చేసింది. ఈ క్రమంలోనే ఆయనపై సంచలన ఆరోపణలు చేసింది.NDTVలో వచ్చిన ఒక నివేదిక ప్రకారం.. బీహార్లోని సుపాల్లోని మహిళా పోలీస్ స్టేషన్లో తనకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేసింది.
Thu, Feb 12 2026 11:51 AM -
లోక్సభలో నిరసనల హోరు.. సభ వాయిదా
న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో నేడు (గురువారం) లోక్సభ ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో సభను హోరెత్తించారు.
Thu, Feb 12 2026 11:49 AM -
సోషల్ మీడియా జమానా.. బాబు బుక్ అయినట్టేనా?
చరిత్ర చెరిపేస్తే చెరిగిపోదని అంటారు. మరీ ముఖ్యంగా సోషల్ మీడియా రాజ్యమేలుతున్న ఈ కాలంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చరిత్రను సోషల్ మీడియా వెలికితీస్తున్న వైనమిప్పుడు ఒక రకంగా సంచలనం సృష్టిస్తోంది.
Thu, Feb 12 2026 11:46 AM -
వాగ్వాదం.. తోపులాట
● ఇరు వర్గాలను చెదరగొట్టిన పోలీసులు ● ఓటేసిన మంత్రులు, ప్రముఖులు ● చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంThu, Feb 12 2026 11:36 AM -
బాధ్యతెరిగి.. ఓటేసి..
వైజాగ్ నుంచి వచ్చి..
Thu, Feb 12 2026 11:36 AM -
ప్రైవేట్ స్కూలులో అగ్నిప్రమాదం
సంగారెడ్డి టౌన్ : ప్రైవేట్ పాఠశాలలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటన సంగారెడ్డి పట్టణంలో బుధవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా... పట్టణంలోని పోతిరెడ్డిపల్లి ప్రాంతంలో ఉన్న శ్రద్ధా స్కూలులో ఉదయం మంటలు చెలరేగి భవనం మొత్తానికి వ్యాపించాయి.
Thu, Feb 12 2026 11:36 AM -
విశ్వశాంతి కోసం దమ్మ పాదయాత్ర
జహీరాబాద్ టౌన్: విశ్వశాంతి కోసం దమ్మ పాదయాత్ర ప్రారంభించినట్లు గగన్ మాలిక్ ఫౌండేషన్ అధ్యక్షుడు గగన్ మాలిక్ అన్నారు. శాంతి కోసం కర్నాటక రాష్ట్రంలోని గుల్బర్గా నుంచి ప్రారంభమైన దమ్మ పాదయాత్ర మండలంలోని బూచినెల్లి గ్రామానికి చేరుకోగా మంగళవారం రాత్రి అక్కడే బసచేశారు.
Thu, Feb 12 2026 11:36 AM -
అన్ని ఏర్పాట్లు చేయండి
దుద్యాల్: పోలేపల్లిలో వెలసిన శ్రీరేణుక ఎల్లమ బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్రెడ్డి సూచించారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా బుధవారం ఓటు వేసేందుకు కొడంగల్ వచ్చిన ఆయన తిరుగు ప్రయాణంలో హెలిపాడ్ వద్ద జాతర పోస్టర్ను ఆవిష్కరించారు.
Thu, Feb 12 2026 11:36 AM -
26న శ్రీవారి బాలాలయ ప్రతిష్ఠాపన
Thu, Feb 12 2026 11:36 AM -
ఓటెత్తారు
ప్రశాంతంగా ‘పుర’ పోలింగ్
● జిల్లావ్యాప్తంగా 81.09 శాతం నమోదు
● రామాయంపేటలో అత్యధికం
● అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు
Thu, Feb 12 2026 11:35 AM -
కేతకీ బ్రహ్మోత్సవాలు షురూ
ఝరాసంగం(జహీరాబాద్): మహాశివరాత్రి పురస్కరించుకుని శ్రీ కేతకీ సంగమేశ్వరాలయంలో నిర్వహించే శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. బుధవారం గర్భగుడిలోని పార్వతీ పరమేశ్వరులకు రుద్రాభిషేకం, కుంకుమార్చన, మహా మంగళహారతి, తదితర పూజల్ని చేశారు.
Thu, Feb 12 2026 11:35 AM -
‘పేట’లో ఇరువర్గాల బాహాబాహీ
రామాయంపేట(మెదక్): చెదురుమదురు ఘటనలు మినహా రామాయంపేటలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం ఎనిమిది గంటలకు మందకోడిగా ప్రారంభమైన పోలింగ్ తర్వాత ఊపందుకుంది. బీసీ కాలనీ ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ స్టేషన్ ఎదుట బారులు తీరారు.
Thu, Feb 12 2026 11:35 AM -
లిఫ్టు పనులు వేగిరం చేయండి
చిన్నకోడూరు(సిద్దిపేట): రంగనాయక సాగర్ కుడి కాలువలో పేరుకుపోయిన తుంగ, గడ్డిని వెంటనే తొలగించాలని, చంద్లాపూర్ లిఫ్టు పనులు త్వరగా పూర్తి చేసి మూడు నెలల్లో లిఫ్టు ప్రారంభించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు.
Thu, Feb 12 2026 11:35 AM -
నర్సాపూర్లో నువ్వా..నేనా!
నర్సాపూర్: మున్సిపల్ ఎన్నికలు నర్సాపూర్లో హోరాహోరీగా సాగాయి. పట్టణంలో 15 వార్డులుండగా 63 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అన్ని వార్డుల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలకు చెందిన అభ్యర్థులతో పాటు పలు చోట్ల స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు.
Thu, Feb 12 2026 11:35 AM -
అక్రమాలను సహించేది లేదు
అల్లాదుర్గం(మెదక్): ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకంలో అక్రమాలు జరిగితే సహించేది లేదని జిల్లా గృహ నిర్మాణ శాఖ పీడీ మాణిక్యం హెచ్చరించారు. మండలంలోని ముస్లాపూర్లో బుధవారం నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..
Thu, Feb 12 2026 11:35 AM -
మున్సిపోల్ 78.99%
● అత్యధికంగా ఆమనగల్లులో 84.08% పోలింగ్
● షాద్నగర్లో అత్యల్పంగా 76.24 శాతం నమోదు
● ఆరు మున్సిపాలిటీల్లో 36,979 మంది ఓటింగ్కు దూరం
● రేపు తేలనున్న భవితవ్యం
Thu, Feb 12 2026 11:35 AM -
ముగిసిన ఓటింగ్
చేవెళ్ల/మొయినాబాద్:: జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లోని 274 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు ప్రశాతంగా ముగిసాయని కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. బుధవారం ఆయన చేవెళ్ల, మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని పలు వార్డుల్లో పోలింగ్ సరళిని పరిశీలించారు.
Thu, Feb 12 2026 11:35 AM -
పురపోరులో ధన ప్రవాహం
● ఓటు వేయడానికి వెళ్లే వరకు నగదు పంపిణీ చేసిన అభ్యర్థులు
● ఒక్కరోజే సుమారు రూ.వంద కోట్లు పంపిణీ!
Thu, Feb 12 2026 11:35 AM -
ముగిసిన పుర పోరు
● పోలింగ్ కేంద్రాల వద్ద
బారులు తీరిన ఓటర్లు
● షాద్నగర్లో 76.24 శాతం పోలింగ్
Thu, Feb 12 2026 11:35 AM -
‘ముద్ర రుణం’ పేరిట మోసం
సాక్షి, సిటీబ్యూరో: ‘ముద్రా లోన్ సర్వీసెస్’ పేరుతో రుణాలు ఇస్తామంటూ ఎర వేసి మోసాలకు పాల్పడుతూ ఢిల్లీలో స్థిరపడిన ఐదుగురు రాష్ట్ర వాసుల్ని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు.
Thu, Feb 12 2026 11:35 AM -
కార్మిక హక్కులను హరిస్తున్న బీజేపీ
● సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కవిత
● నేటి దేశ వ్యాప్త సమ్మెను
జయప్రదం చేయాలని పిలుపు
Thu, Feb 12 2026 11:35 AM -
పట్టణ తీర్పు ఎటువైపో..!
అభ్యర్థుల భవితవ్యం బాక్స్ల్లో నిక్షిప్తం కావడంతో అభ్యర్థులు, నేతల్లో టెన్షన్ నెలకొంది. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగియడంతో అందరి దృష్టి శుక్రవారం జరిగే ఓట్ల లెక్కింపుపైనే ఉంది. గెలుపుపై ఎవరి అంచనాల్లో వారు ఉన్నారు. ఆయా మున్సిపాలిటీల్లో ప్రధాన పార్టీలు నువ్వా? నేనా?
Thu, Feb 12 2026 11:35 AM
-
విశ్వక్ సేన్తో సినిమా తీస్తారా?.. అర్జున్ ఆన్సర్ ఇదే!
యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా దర్శకత్వంలో ఆయన కూతురు ఐశ్వర్య అర్జున్ హీరోయిన్గా ‘సీతా పయనం’ అనే సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. నిరంజన్ హీరోగా నటించిన ఈచిత్రం ఫిబ్రవరి 14న విడుదల కానుంది. అయితే ఈ సినిమాలో మొదట హీరోగా విశ్వక్ సేన్ నటించాల్సింది.
Thu, Feb 12 2026 12:01 PM -
నా గర్భాశయాన్ని తొలిగించాడు.. ఉదిత్ నారాయణ్పై రంజనా ఫిర్యాదు
ప్రముఖ గాయకుడు ఉదిత్ నారాయణ్పై మొదటి భార్య ఫిర్యాదు రంజనా ఝా చేసింది. ఈ క్రమంలోనే ఆయనపై సంచలన ఆరోపణలు చేసింది.NDTVలో వచ్చిన ఒక నివేదిక ప్రకారం.. బీహార్లోని సుపాల్లోని మహిళా పోలీస్ స్టేషన్లో తనకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేసింది.
Thu, Feb 12 2026 11:51 AM -
లోక్సభలో నిరసనల హోరు.. సభ వాయిదా
న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో నేడు (గురువారం) లోక్సభ ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో సభను హోరెత్తించారు.
Thu, Feb 12 2026 11:49 AM -
సోషల్ మీడియా జమానా.. బాబు బుక్ అయినట్టేనా?
చరిత్ర చెరిపేస్తే చెరిగిపోదని అంటారు. మరీ ముఖ్యంగా సోషల్ మీడియా రాజ్యమేలుతున్న ఈ కాలంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చరిత్రను సోషల్ మీడియా వెలికితీస్తున్న వైనమిప్పుడు ఒక రకంగా సంచలనం సృష్టిస్తోంది.
Thu, Feb 12 2026 11:46 AM -
వాగ్వాదం.. తోపులాట
● ఇరు వర్గాలను చెదరగొట్టిన పోలీసులు ● ఓటేసిన మంత్రులు, ప్రముఖులు ● చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంThu, Feb 12 2026 11:36 AM -
బాధ్యతెరిగి.. ఓటేసి..
వైజాగ్ నుంచి వచ్చి..
Thu, Feb 12 2026 11:36 AM -
ప్రైవేట్ స్కూలులో అగ్నిప్రమాదం
సంగారెడ్డి టౌన్ : ప్రైవేట్ పాఠశాలలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటన సంగారెడ్డి పట్టణంలో బుధవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా... పట్టణంలోని పోతిరెడ్డిపల్లి ప్రాంతంలో ఉన్న శ్రద్ధా స్కూలులో ఉదయం మంటలు చెలరేగి భవనం మొత్తానికి వ్యాపించాయి.
Thu, Feb 12 2026 11:36 AM -
విశ్వశాంతి కోసం దమ్మ పాదయాత్ర
జహీరాబాద్ టౌన్: విశ్వశాంతి కోసం దమ్మ పాదయాత్ర ప్రారంభించినట్లు గగన్ మాలిక్ ఫౌండేషన్ అధ్యక్షుడు గగన్ మాలిక్ అన్నారు. శాంతి కోసం కర్నాటక రాష్ట్రంలోని గుల్బర్గా నుంచి ప్రారంభమైన దమ్మ పాదయాత్ర మండలంలోని బూచినెల్లి గ్రామానికి చేరుకోగా మంగళవారం రాత్రి అక్కడే బసచేశారు.
Thu, Feb 12 2026 11:36 AM -
అన్ని ఏర్పాట్లు చేయండి
దుద్యాల్: పోలేపల్లిలో వెలసిన శ్రీరేణుక ఎల్లమ బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్రెడ్డి సూచించారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా బుధవారం ఓటు వేసేందుకు కొడంగల్ వచ్చిన ఆయన తిరుగు ప్రయాణంలో హెలిపాడ్ వద్ద జాతర పోస్టర్ను ఆవిష్కరించారు.
Thu, Feb 12 2026 11:36 AM -
26న శ్రీవారి బాలాలయ ప్రతిష్ఠాపన
Thu, Feb 12 2026 11:36 AM -
ఓటెత్తారు
ప్రశాంతంగా ‘పుర’ పోలింగ్
● జిల్లావ్యాప్తంగా 81.09 శాతం నమోదు
● రామాయంపేటలో అత్యధికం
● అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు
Thu, Feb 12 2026 11:35 AM -
కేతకీ బ్రహ్మోత్సవాలు షురూ
ఝరాసంగం(జహీరాబాద్): మహాశివరాత్రి పురస్కరించుకుని శ్రీ కేతకీ సంగమేశ్వరాలయంలో నిర్వహించే శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. బుధవారం గర్భగుడిలోని పార్వతీ పరమేశ్వరులకు రుద్రాభిషేకం, కుంకుమార్చన, మహా మంగళహారతి, తదితర పూజల్ని చేశారు.
Thu, Feb 12 2026 11:35 AM -
‘పేట’లో ఇరువర్గాల బాహాబాహీ
రామాయంపేట(మెదక్): చెదురుమదురు ఘటనలు మినహా రామాయంపేటలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం ఎనిమిది గంటలకు మందకోడిగా ప్రారంభమైన పోలింగ్ తర్వాత ఊపందుకుంది. బీసీ కాలనీ ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ స్టేషన్ ఎదుట బారులు తీరారు.
Thu, Feb 12 2026 11:35 AM -
లిఫ్టు పనులు వేగిరం చేయండి
చిన్నకోడూరు(సిద్దిపేట): రంగనాయక సాగర్ కుడి కాలువలో పేరుకుపోయిన తుంగ, గడ్డిని వెంటనే తొలగించాలని, చంద్లాపూర్ లిఫ్టు పనులు త్వరగా పూర్తి చేసి మూడు నెలల్లో లిఫ్టు ప్రారంభించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు.
Thu, Feb 12 2026 11:35 AM -
నర్సాపూర్లో నువ్వా..నేనా!
నర్సాపూర్: మున్సిపల్ ఎన్నికలు నర్సాపూర్లో హోరాహోరీగా సాగాయి. పట్టణంలో 15 వార్డులుండగా 63 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అన్ని వార్డుల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలకు చెందిన అభ్యర్థులతో పాటు పలు చోట్ల స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు.
Thu, Feb 12 2026 11:35 AM -
అక్రమాలను సహించేది లేదు
అల్లాదుర్గం(మెదక్): ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకంలో అక్రమాలు జరిగితే సహించేది లేదని జిల్లా గృహ నిర్మాణ శాఖ పీడీ మాణిక్యం హెచ్చరించారు. మండలంలోని ముస్లాపూర్లో బుధవారం నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..
Thu, Feb 12 2026 11:35 AM -
మున్సిపోల్ 78.99%
● అత్యధికంగా ఆమనగల్లులో 84.08% పోలింగ్
● షాద్నగర్లో అత్యల్పంగా 76.24 శాతం నమోదు
● ఆరు మున్సిపాలిటీల్లో 36,979 మంది ఓటింగ్కు దూరం
● రేపు తేలనున్న భవితవ్యం
Thu, Feb 12 2026 11:35 AM -
ముగిసిన ఓటింగ్
చేవెళ్ల/మొయినాబాద్:: జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లోని 274 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు ప్రశాతంగా ముగిసాయని కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. బుధవారం ఆయన చేవెళ్ల, మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని పలు వార్డుల్లో పోలింగ్ సరళిని పరిశీలించారు.
Thu, Feb 12 2026 11:35 AM -
పురపోరులో ధన ప్రవాహం
● ఓటు వేయడానికి వెళ్లే వరకు నగదు పంపిణీ చేసిన అభ్యర్థులు
● ఒక్కరోజే సుమారు రూ.వంద కోట్లు పంపిణీ!
Thu, Feb 12 2026 11:35 AM -
ముగిసిన పుర పోరు
● పోలింగ్ కేంద్రాల వద్ద
బారులు తీరిన ఓటర్లు
● షాద్నగర్లో 76.24 శాతం పోలింగ్
Thu, Feb 12 2026 11:35 AM -
‘ముద్ర రుణం’ పేరిట మోసం
సాక్షి, సిటీబ్యూరో: ‘ముద్రా లోన్ సర్వీసెస్’ పేరుతో రుణాలు ఇస్తామంటూ ఎర వేసి మోసాలకు పాల్పడుతూ ఢిల్లీలో స్థిరపడిన ఐదుగురు రాష్ట్ర వాసుల్ని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు.
Thu, Feb 12 2026 11:35 AM -
కార్మిక హక్కులను హరిస్తున్న బీజేపీ
● సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కవిత
● నేటి దేశ వ్యాప్త సమ్మెను
జయప్రదం చేయాలని పిలుపు
Thu, Feb 12 2026 11:35 AM -
పట్టణ తీర్పు ఎటువైపో..!
అభ్యర్థుల భవితవ్యం బాక్స్ల్లో నిక్షిప్తం కావడంతో అభ్యర్థులు, నేతల్లో టెన్షన్ నెలకొంది. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగియడంతో అందరి దృష్టి శుక్రవారం జరిగే ఓట్ల లెక్కింపుపైనే ఉంది. గెలుపుపై ఎవరి అంచనాల్లో వారు ఉన్నారు. ఆయా మున్సిపాలిటీల్లో ప్రధాన పార్టీలు నువ్వా? నేనా?
Thu, Feb 12 2026 11:35 AM -
శివాజీ కామెంట్స్ తర్వాతే పద్దతిగా శారీస్ కట్టుకుంటున్నారా..!
శివాజీ కామెంట్స్ తర్వాతే పద్దతిగా శారీస్ కట్టుకుంటున్నారా..!
Thu, Feb 12 2026 11:54 AM -
BR నాయుడు నెయ్యి కుంభకోణం..! నాగార్జున యాదవ్ సంచలన ఆరోపణలు
BR నాయుడు నెయ్యి కుంభకోణం..! నాగార్జున యాదవ్ సంచలన ఆరోపణలు
Thu, Feb 12 2026 11:40 AM
