-
ఎక్స్ట్రీమ్గా వంటకాలు
● 75 శాతం స్టీమ్ సిస్టంపైనే వంటకాలు
● 25 శాతం మాత్రమే గ్యాస్ వినియోగం
● భక్తులకు రుచికరమైన భోజనం
-
ఫ కరుణించమ్మా..
ఫ బోనమెత్తి..
అమ్మకు జైకొట్టి
Wed, Mar 18 2026 11:09 AM -
రోడ్డు ప్రమాదంలో సీనియర్ అసిస్టెంట్ మృతి
నిడదవోలు: ఉండ్రాజవరం మండల పరిషత్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న డీవీవీఎస్ శర్మ (50) మంగళవారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. మధ్యాహ్న భోజన విరామంలో భోజనానికి పాలంగిలో ఇంటికి స్కూటర్పై బయలుదేరారు.
Wed, Mar 18 2026 11:09 AM -
ప్లాస్టిక్ రీ సైక్లింగ్ పరిశ్రమలో అగ్నిప్రమాదం
సామర్లకోట: వేట్లపాలెం కెనాల్ రోడ్డులో పెట్రోల్ బంకు సమీపాన ఉన్న ప్లాస్టిక్ రీ సైక్లింగ్ చిన్న పరిశ్రమలో సోమవారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం సంభవించింది.
Wed, Mar 18 2026 11:09 AM -
ఎన్హెచ్ కార్యాలయ భవనం అటాచ్మెంట్
రాజానగరం: దివాన్చెరువులోని జాతీయ రహదారుల (ఎన్హెచ్ ఏఐ) కార్యాలయ భవనాన్ని ఎంజీ మెడికల్ అండ్ ఎడ్యుకేషన్ ట్రస్టుకు అటాచ్మెంట్ చేశారు. కోర్టు ఆదేశాల మేరకు కోర్టు అమీనా సమక్షంలో మంగళవారం ఈ ప్రక్రియను పూర్తి చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా వున్నాయి.
Wed, Mar 18 2026 11:09 AM -
బైక్లు చోరీ చేసిన వ్యక్తి అరెస్ట్
గోకవరం: బైక్ చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని గోకవరం పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. దీనికి సంబంధించిన వివరాలను స్థానిక పోలీస్స్టేషన్లో కోరుకొండ సీఐ ఎస్వీవీఎస్ మూర్తి మీడియా సమావేశంలో వివరించారు.
Wed, Mar 18 2026 11:09 AM -
" />
పర్యవేక్షణ లోపం వల్లే..
నకిలీ టికెట్ల విక్రయాలపై భక్తులు, స్థానికులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అధికారుల పర్యవేక్షణా లోపం కారణంగానే ఈ వ్యవహారం ఎప్పటి నుంచో జరుగుతోందని అంటున్నారు.
Wed, Mar 18 2026 11:09 AM -
" />
ఉత్తమ నాటికగా ‘అగ్నిసాక్షి’
వీరవాసరం: వీరవాసరం కళాపరిషత్ సేవా సంఘం ఆధ్వర్యంలో అఖిల భారత స్థాయి నాటక పోటీల బహుమతి ప్రదానోత్సవం జరిగింది.
Wed, Mar 18 2026 11:09 AM -
22ఏ భూ సమస్యలపై చర్యలు
ఏలూరు (టూటౌన్): కై కలూరు నియోజకవర్గంలో 22ఏ భూ సమస్యలపై సర్వే నంబర్ల వారీగా పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు.
Wed, Mar 18 2026 11:09 AM -
తవ్వేకొద్దీ నకిలీలలు
పంచాయతీ నిధుల గోల్మాల్ పంచాయతీల్లో నిధులు దుర్వినియోగంపై లోకాయుక్త ఏకంగా డిప్యూటీ డైరెక్టర్ స్థాయి అధికారిని ప్రత్యేకంగా నియమించి విచారణకు ఆదేశించింది. 8లో uబుధవారం శ్రీ 18 శ్రీ మార్చి శ్రీ 2026
Wed, Mar 18 2026 11:09 AM -
తిరుమల పవిత్రతను కాపాడాలి
● బీఆర్ నాయుడిని టీడీడీ చైర్మన్ పదవి నుంచి తొలగించాలి
● ఏలూరులో వైఎస్సార్ సీపీ నేతల భారీ ధర్నా
Wed, Mar 18 2026 11:09 AM -
అధినేత వైఎస్ జగన్తోమర్యాదపూర్వక కలయిక
ఏలూరు టౌన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఏలూరు సమన్వయకర్త మామిళ్ళపల్లి జయప్రకాష్ (జేపీ) మర్యాదపూర్వకంగా కలిశారు.
Wed, Mar 18 2026 11:09 AM -
కోటి ఆశల ‘ఉగాది’ పండుగ
● శ్రీవారికి.. ఇదే తొలి ఉత్సవం
● రేపు చినవెంకన్న క్షేత్రంలో ఉగాది వేడుకలు
Wed, Mar 18 2026 11:09 AM -
జిల్లాను అభివృద్ధి బాటలో నిలుపుతాం
ఏలూరు (టూటౌన్): ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జిల్లాను అన్ని రంగాల్లోనూ అభివృద్ధి బాటలో నిలిపేందుకు ప్రజాప్రతినిధులందరూ కలిసికట్టుగా ముందుకు వెళ్తామని జిల్లా ఇన్చార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు.
Wed, Mar 18 2026 11:09 AM -
పెండింగ్లో ఉన్న డీఎలు చెల్లించాలి
భీమవరం: పెండింగ్లో ఉన్న డీఎలు, రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు చెల్లించాలని వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ నాయకులు విజ్ఞప్తి చేశారు. ఉపాధ్యాయుల పోరుబాట కార్యక్రమంలో భాగంగా ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోరుతూ మంగళవారం కలెక్టర్ చదలవాడ నాగరాణికి వినతపత్రం సమర్పించారు.
Wed, Mar 18 2026 11:09 AM -
ఏసీబీ వలలో మున్సిపల్ సర్వేయర్
తాడేపల్లిగూడెం అర్బన్: లంచం తీసుకుంటూ తాడేపల్లిగూడెం మునిసిపాలిటీ సర్వేయర్ ఏసీబీ వలకు చిక్కారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. విజయవాడ ప్రాంతానికి చెందిన కొమ్ముల రాధకు తాడేపల్లిగూడెం కడకట్ల ప్రాంతంలో స్థల ఉంది.
Wed, Mar 18 2026 11:09 AM -
జెడ్పీ విభజనకు కసరత్తు?
ఉమ్మడి జిలాలలో అన్ని విభాగాల్లో కలిపి మొత్తం 1000 మందికి పైగా జెడ్పీ ఉద్యోగులున్నారు. విభజన సమయంలో ఉద్యోగులు ఏ జిల్లాకు వెళ్లాలనుకుంటున్నారు? ఆ తర్వాత సీనియార్టీ కేడర్ ప్రతిపాదికన జాబితాను అధికారులు సిద్దం చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
Wed, Mar 18 2026 11:08 AM -
జిల్లా మానిటరింగ్ కోఆర్డినేటర్స్ నియామకం
చిత్తూరు కలెక్టరేట్ : పదో తరగతి పబ్లిక్ పరీక్షల పర్యవేక్షణకు జిల్లా మానిటరింగ్ కోఆర్డినేటర్స్ నియమించారు. మంగళవారం రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉత్తర్వుల మేరకు చిత్తూరు, తిరుపతి జిల్లాలకు సంబంధించి మురళికృష్ణ (సూపరింటెండెంట్) ను నియమించారు.
Wed, Mar 18 2026 11:08 AM -
" />
రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికల్లో సుమంత్ విజయం
చిత్తూరు అర్బన్: రాష్ట్ర న్యాయవాద మండలి (బార్ కౌన్సిల్) ఎన్నికల్లో చిత్తూరుకు చెందిన ఎన్వీ సుమంత్ విజయం సాధించా రు. సుమంత్ చిత్తూ రు నగరంలోని తోటపాళ్యం కాగా హైకోర్టు న్యాయవాదిగా పనిచేస్తున్నారు.
Wed, Mar 18 2026 11:08 AM -
లాభసాటి వ్యవసాయంపై దృష్టి సారించాలి
ఐరాల : లాభసాటి వ్యవసాయం వైపు రైతులు దృష్టి సారించేలా వ్యవసాయ, అనుబంధ శాఖల సిబ్బంది ప్రత్యేక చొరవ చూపాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ కోరారు.
Wed, Mar 18 2026 11:08 AM -
" />
టీచర్ల సీనియారిటీ జాబితా విడుదల
చిత్తూరు కలెక్టరేట్ : ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లు , సెకండ్ గ్రేడ్ టీచర్ల జనరల్ సీనియారిటీ జాబితాను విడుదల చేసినట్లు డీఈవో రాజేంద్రప్రసాద్ తెలిపా రు.మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
Wed, Mar 18 2026 11:08 AM -
గోమాతపై దాష్టీకం
నగరి : పట్టణంలో మూగజీవిపై అమానుష దాడి చోటుచేసుకుంది. కూరగాయలు తినిందనే కారణంతో గుర్తు తెలియని వ్యక్తి కత్తితో గోమాతను తీవ్రంగా గాయపరిచిన ఘటన బస్టాండు ప్రాంగణంలోని సంత మైదానంలో కలకలం రేపింది.
Wed, Mar 18 2026 11:08 AM -
పెండింగ్ పనుల పరిశీలన
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశా లల్లో పెండింగ్లో ఉన్న నాడు– నేడు (మనబడి మన భవిష్యత్) పనులను సమగ్రశిక్ష జేడీ మువ్వా రామలింగం మంగళవారం పరిశీలించారు. గత వైఎస్సార్సీపీ హయాంలో నాడు–నేడు కింద పనులు చేపట్టారు.
Wed, Mar 18 2026 11:08 AM -
గ్యాస్ కొరత అవాస్తవం
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో గ్యాస్ కొరత అంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు అవాస్తవమని ఇన్చార్జి కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ వెల్లడించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజలు పుకార్లను నమ్మి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
Wed, Mar 18 2026 11:08 AM -
భ్రాంతిభద్రతలపై బెంబేలు
● చారిత్రక రాజమహేంద్రవరంలో
శాంతిభద్రతలపై తీవ్ర చర్చ
● వరుస ఘటనలతో ప్రజల ఆందోళన
● అద్దె అడిగిన కారణంగా ఓ వ్యక్తిపై దాడి
Wed, Mar 18 2026 11:08 AM
-
ఎక్స్ట్రీమ్గా వంటకాలు
● 75 శాతం స్టీమ్ సిస్టంపైనే వంటకాలు
● 25 శాతం మాత్రమే గ్యాస్ వినియోగం
● భక్తులకు రుచికరమైన భోజనం
Wed, Mar 18 2026 11:09 AM -
ఫ కరుణించమ్మా..
ఫ బోనమెత్తి..
అమ్మకు జైకొట్టి
Wed, Mar 18 2026 11:09 AM -
రోడ్డు ప్రమాదంలో సీనియర్ అసిస్టెంట్ మృతి
నిడదవోలు: ఉండ్రాజవరం మండల పరిషత్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న డీవీవీఎస్ శర్మ (50) మంగళవారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. మధ్యాహ్న భోజన విరామంలో భోజనానికి పాలంగిలో ఇంటికి స్కూటర్పై బయలుదేరారు.
Wed, Mar 18 2026 11:09 AM -
ప్లాస్టిక్ రీ సైక్లింగ్ పరిశ్రమలో అగ్నిప్రమాదం
సామర్లకోట: వేట్లపాలెం కెనాల్ రోడ్డులో పెట్రోల్ బంకు సమీపాన ఉన్న ప్లాస్టిక్ రీ సైక్లింగ్ చిన్న పరిశ్రమలో సోమవారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం సంభవించింది.
Wed, Mar 18 2026 11:09 AM -
ఎన్హెచ్ కార్యాలయ భవనం అటాచ్మెంట్
రాజానగరం: దివాన్చెరువులోని జాతీయ రహదారుల (ఎన్హెచ్ ఏఐ) కార్యాలయ భవనాన్ని ఎంజీ మెడికల్ అండ్ ఎడ్యుకేషన్ ట్రస్టుకు అటాచ్మెంట్ చేశారు. కోర్టు ఆదేశాల మేరకు కోర్టు అమీనా సమక్షంలో మంగళవారం ఈ ప్రక్రియను పూర్తి చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా వున్నాయి.
Wed, Mar 18 2026 11:09 AM -
బైక్లు చోరీ చేసిన వ్యక్తి అరెస్ట్
గోకవరం: బైక్ చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని గోకవరం పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. దీనికి సంబంధించిన వివరాలను స్థానిక పోలీస్స్టేషన్లో కోరుకొండ సీఐ ఎస్వీవీఎస్ మూర్తి మీడియా సమావేశంలో వివరించారు.
Wed, Mar 18 2026 11:09 AM -
" />
పర్యవేక్షణ లోపం వల్లే..
నకిలీ టికెట్ల విక్రయాలపై భక్తులు, స్థానికులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అధికారుల పర్యవేక్షణా లోపం కారణంగానే ఈ వ్యవహారం ఎప్పటి నుంచో జరుగుతోందని అంటున్నారు.
Wed, Mar 18 2026 11:09 AM -
" />
ఉత్తమ నాటికగా ‘అగ్నిసాక్షి’
వీరవాసరం: వీరవాసరం కళాపరిషత్ సేవా సంఘం ఆధ్వర్యంలో అఖిల భారత స్థాయి నాటక పోటీల బహుమతి ప్రదానోత్సవం జరిగింది.
Wed, Mar 18 2026 11:09 AM -
22ఏ భూ సమస్యలపై చర్యలు
ఏలూరు (టూటౌన్): కై కలూరు నియోజకవర్గంలో 22ఏ భూ సమస్యలపై సర్వే నంబర్ల వారీగా పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు.
Wed, Mar 18 2026 11:09 AM -
తవ్వేకొద్దీ నకిలీలలు
పంచాయతీ నిధుల గోల్మాల్ పంచాయతీల్లో నిధులు దుర్వినియోగంపై లోకాయుక్త ఏకంగా డిప్యూటీ డైరెక్టర్ స్థాయి అధికారిని ప్రత్యేకంగా నియమించి విచారణకు ఆదేశించింది. 8లో uబుధవారం శ్రీ 18 శ్రీ మార్చి శ్రీ 2026
Wed, Mar 18 2026 11:09 AM -
తిరుమల పవిత్రతను కాపాడాలి
● బీఆర్ నాయుడిని టీడీడీ చైర్మన్ పదవి నుంచి తొలగించాలి
● ఏలూరులో వైఎస్సార్ సీపీ నేతల భారీ ధర్నా
Wed, Mar 18 2026 11:09 AM -
అధినేత వైఎస్ జగన్తోమర్యాదపూర్వక కలయిక
ఏలూరు టౌన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఏలూరు సమన్వయకర్త మామిళ్ళపల్లి జయప్రకాష్ (జేపీ) మర్యాదపూర్వకంగా కలిశారు.
Wed, Mar 18 2026 11:09 AM -
కోటి ఆశల ‘ఉగాది’ పండుగ
● శ్రీవారికి.. ఇదే తొలి ఉత్సవం
● రేపు చినవెంకన్న క్షేత్రంలో ఉగాది వేడుకలు
Wed, Mar 18 2026 11:09 AM -
జిల్లాను అభివృద్ధి బాటలో నిలుపుతాం
ఏలూరు (టూటౌన్): ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జిల్లాను అన్ని రంగాల్లోనూ అభివృద్ధి బాటలో నిలిపేందుకు ప్రజాప్రతినిధులందరూ కలిసికట్టుగా ముందుకు వెళ్తామని జిల్లా ఇన్చార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు.
Wed, Mar 18 2026 11:09 AM -
పెండింగ్లో ఉన్న డీఎలు చెల్లించాలి
భీమవరం: పెండింగ్లో ఉన్న డీఎలు, రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు చెల్లించాలని వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ నాయకులు విజ్ఞప్తి చేశారు. ఉపాధ్యాయుల పోరుబాట కార్యక్రమంలో భాగంగా ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోరుతూ మంగళవారం కలెక్టర్ చదలవాడ నాగరాణికి వినతపత్రం సమర్పించారు.
Wed, Mar 18 2026 11:09 AM -
ఏసీబీ వలలో మున్సిపల్ సర్వేయర్
తాడేపల్లిగూడెం అర్బన్: లంచం తీసుకుంటూ తాడేపల్లిగూడెం మునిసిపాలిటీ సర్వేయర్ ఏసీబీ వలకు చిక్కారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. విజయవాడ ప్రాంతానికి చెందిన కొమ్ముల రాధకు తాడేపల్లిగూడెం కడకట్ల ప్రాంతంలో స్థల ఉంది.
Wed, Mar 18 2026 11:09 AM -
జెడ్పీ విభజనకు కసరత్తు?
ఉమ్మడి జిలాలలో అన్ని విభాగాల్లో కలిపి మొత్తం 1000 మందికి పైగా జెడ్పీ ఉద్యోగులున్నారు. విభజన సమయంలో ఉద్యోగులు ఏ జిల్లాకు వెళ్లాలనుకుంటున్నారు? ఆ తర్వాత సీనియార్టీ కేడర్ ప్రతిపాదికన జాబితాను అధికారులు సిద్దం చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
Wed, Mar 18 2026 11:08 AM -
జిల్లా మానిటరింగ్ కోఆర్డినేటర్స్ నియామకం
చిత్తూరు కలెక్టరేట్ : పదో తరగతి పబ్లిక్ పరీక్షల పర్యవేక్షణకు జిల్లా మానిటరింగ్ కోఆర్డినేటర్స్ నియమించారు. మంగళవారం రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉత్తర్వుల మేరకు చిత్తూరు, తిరుపతి జిల్లాలకు సంబంధించి మురళికృష్ణ (సూపరింటెండెంట్) ను నియమించారు.
Wed, Mar 18 2026 11:08 AM -
" />
రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికల్లో సుమంత్ విజయం
చిత్తూరు అర్బన్: రాష్ట్ర న్యాయవాద మండలి (బార్ కౌన్సిల్) ఎన్నికల్లో చిత్తూరుకు చెందిన ఎన్వీ సుమంత్ విజయం సాధించా రు. సుమంత్ చిత్తూ రు నగరంలోని తోటపాళ్యం కాగా హైకోర్టు న్యాయవాదిగా పనిచేస్తున్నారు.
Wed, Mar 18 2026 11:08 AM -
లాభసాటి వ్యవసాయంపై దృష్టి సారించాలి
ఐరాల : లాభసాటి వ్యవసాయం వైపు రైతులు దృష్టి సారించేలా వ్యవసాయ, అనుబంధ శాఖల సిబ్బంది ప్రత్యేక చొరవ చూపాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ కోరారు.
Wed, Mar 18 2026 11:08 AM -
" />
టీచర్ల సీనియారిటీ జాబితా విడుదల
చిత్తూరు కలెక్టరేట్ : ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లు , సెకండ్ గ్రేడ్ టీచర్ల జనరల్ సీనియారిటీ జాబితాను విడుదల చేసినట్లు డీఈవో రాజేంద్రప్రసాద్ తెలిపా రు.మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
Wed, Mar 18 2026 11:08 AM -
గోమాతపై దాష్టీకం
నగరి : పట్టణంలో మూగజీవిపై అమానుష దాడి చోటుచేసుకుంది. కూరగాయలు తినిందనే కారణంతో గుర్తు తెలియని వ్యక్తి కత్తితో గోమాతను తీవ్రంగా గాయపరిచిన ఘటన బస్టాండు ప్రాంగణంలోని సంత మైదానంలో కలకలం రేపింది.
Wed, Mar 18 2026 11:08 AM -
పెండింగ్ పనుల పరిశీలన
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశా లల్లో పెండింగ్లో ఉన్న నాడు– నేడు (మనబడి మన భవిష్యత్) పనులను సమగ్రశిక్ష జేడీ మువ్వా రామలింగం మంగళవారం పరిశీలించారు. గత వైఎస్సార్సీపీ హయాంలో నాడు–నేడు కింద పనులు చేపట్టారు.
Wed, Mar 18 2026 11:08 AM -
గ్యాస్ కొరత అవాస్తవం
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో గ్యాస్ కొరత అంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు అవాస్తవమని ఇన్చార్జి కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ వెల్లడించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజలు పుకార్లను నమ్మి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
Wed, Mar 18 2026 11:08 AM -
భ్రాంతిభద్రతలపై బెంబేలు
● చారిత్రక రాజమహేంద్రవరంలో
శాంతిభద్రతలపై తీవ్ర చర్చ
● వరుస ఘటనలతో ప్రజల ఆందోళన
● అద్దె అడిగిన కారణంగా ఓ వ్యక్తిపై దాడి
Wed, Mar 18 2026 11:08 AM
