-
దీపావళి వేళ... అలుముకున్న విషాదం
పీసపాడు(క్రోసూరు): ఇళ్లల్లో వెలుగులు నింపే దీపావళి పండుగ ఆ ఇంట్లో అగ్నిప్రమాదం సంఘటన జరిగి విషాదాన్ని నింపింది.
-
రోడ్డు ప్రమాదంలో హోంగార్డు మృతి
నరసరావుపేట టౌన్: రోడ్డు ప్రమాదంలో హోంగార్డు మృతి చెందిన సంఘటన సోమవారం రాత్రి పట్టణంలో చోటుచేసుకుంది. వన్టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రకాష్నగర్ స్వామి స్కూల్ సమీపంలో నివాసం ఉంటున్న షేక్ ఖాశిం అలి(47) ఇంటలిజెన్స్ విభాగంలో హోంగార్డుగా పనిచేస్తున్నాడు.
Wed, Oct 22 2025 07:10 AM -
డీఏ జీఓలను వెంటనే సవరించాలి
నరసరావుపేట ఈస్ట్: ఉద్యోగులకు ఏమాత్రం ఆమోదయోగ్యం కాని 60, 61 జీఓలకు వెంటనే సవరించాలని ఏఐఎస్టీఎఫ్ జాతీయ ఆర్థిక కార్యదర్శి సీహెచ్ జోసెఫ్ సుధీర్బాబు డిమాండ్ చేశారు.
Wed, Oct 22 2025 07:10 AM -
భార్య కాపురానికి రావడం లేదని..
సత్తెనపల్లి: భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపం చెంది భర్త రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం సత్తెనపల్లి మండలం భీమవరం–గుడిపూడి వెళ్లే రైల్వే గేటు వద్ద జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.
Wed, Oct 22 2025 07:10 AM -
కోటప్పకొండ రెడ్లసత్రానికి రూ.5,00,116లు విరాళం
నరసరావుపేట రూరల్: కోటప్పకొండలోని యోగి వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్, రెడ్ల సత్రంకు పట్టణానికి చెందిన వ్యాపారి ఆవుల మురళీధర్రెడ్డి రూ.5,00,116 విరాళంగా అందించారు.
Wed, Oct 22 2025 07:10 AM -
ఎరియర్స్ పీఎఫ్ ఖాతాలలో జమ కాకపోతే ఉద్యమం
సత్తెనపల్లి: ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల ఎరియర్స్ ఇప్పుడు ఇవ్వడం లేదన్న వార్త విని ప్రభుత్వ ఉద్యోగస్తుల ఆనందం ఆవిరైందని ఎస్టీయూ ఏపీ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు ఎస్ఎం.సుభాని అన్నారు. సోమవారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు.
Wed, Oct 22 2025 07:10 AM -
" />
సిగరెట్ ఇవ్వలేదని దుకాణ యజమానిపై దాడి
– ప్రాణాపాయ స్థితిలో దుకాణదారుడు
Wed, Oct 22 2025 07:08 AM -
ఇరువర్గాల ఘర్షణ
శ్రీరంగరాజపురం : సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టే పోస్టులు పెట్టడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగిన సంఘటన మండలంలోని పొదలపల్లిలో చోటు చేసుకుంది.
Wed, Oct 22 2025 07:08 AM -
తెలుగు వర్సిటీ వీసీ రేపు బాధ్యతల స్వీకరణ
సాక్షి, రాజమహేంద్రవరం: స్థానిక శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్(వీసీ)గా నియమితులైన డాక్టర్ మునిరత్నం నాయుడు గురువారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆయన తెలుగు భాషాభివృద్ధికి విశేష కృషి చేశారు.
Wed, Oct 22 2025 07:08 AM -
ఆనందంగా ఉన్నారు..
ఫ పొగాకు నారుకు మంచి రేటు
ఫ ఆశాజనకంగా మడులు
ఫ ముందుముందు ధర పెరుగుతుందని ఆశ
Wed, Oct 22 2025 07:08 AM -
ఆలయం.. కార్తిక వైభవం
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): హరిహరులకు ఎంతో ప్రీతికరమైన కార్తిక మాసం బుధవారం ప్రారంభం కానుంది. ఈ పవిత్ర మాసంలో భక్తులు నదీ స్నానాలు, దీపారాధనలు, విశేష పూజలు, అభిషేకాలు, దానధర్మాలు, ఉపవాసాలు, వ్రతాలు, నోములను భక్తిశ్రద్ధలతో ఆచరిస్తారు.
Wed, Oct 22 2025 07:08 AM -
బుధవారం శ్రీ 22 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
కేసులు ఉపసంహరించాలి
Wed, Oct 22 2025 07:08 AM -
ఆకాశ దీపంతో శుభారంభం
ఫ రత్నగిరిపై కార్తిక మాసోత్సవాలకు
శ్రీకారం
ఫ పూర్తయిన ఏర్పాట్లు
Wed, Oct 22 2025 07:08 AM -
సమాజ భద్రతకు ప్రతీక పోలీసుల త్యాగం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): సమాజ భద్రతకు ప్రతీకే పోలీసుల త్యాగమని, వారి సేవాస్ఫూర్తిని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, కలెక్టర్ కీర్తి చేకూరి, ఎస్పీ డి.నరసింహ కిశోర్ అన్నారు.
Wed, Oct 22 2025 07:08 AM -
" />
గో ఆధారిత ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరించాలి
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): గో ఆధారిత ప్రకృతి వ్యవసాయాన్ని గ్రామ స్థాయిలో బలంగా విస్తరించాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అన్నారు. పశు సంవర్ధక శాఖ ప్రగతిపై తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆమె సమీక్ష నిర్వహించారు.
Wed, Oct 22 2025 07:08 AM -
" />
సారంగధరేశ్వరుడు
రాజమహేంద్రిని రాజధానిగా చేసుకొని రాజరాజ నరేంద్రుడు వేంగి రాజ్యాన్ని పరిపాలించేవాడు. అతడికి సారంగధరుడనే కుమారుడున్నాడు. రాజరాజ నరేంద్రుని రెండో భార్య చిత్రాంగి. ఆమెకు సంబంధించి ఓ తప్పుడు ప్రచారం జరిగిందని, దానిని నమ్మిన రాజు..
Wed, Oct 22 2025 07:08 AM -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో)
కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 22,500
కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000
కురిడీ కొబ్బరి (పాతవి)
Wed, Oct 22 2025 07:08 AM -
" />
చర్యలు తీసుకుంటున్నాం
స్ట్రీట్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ దుకాణాలపై ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులను అనుసరించి ఎప్పటి కప్పుడు చర్యలు తీసుకుంటున్నాం. ప్రధానంగా చిరు వ్యాపారులు చేస్తున్న రోడ్ల ఆక్రమణ, శానిటేషన్ విషయాల్లో అవగాహన సమావేశాలు పెట్టి హెచ్చరిస్తున్నాం.
Wed, Oct 22 2025 07:08 AM -
తిన్నారంటే తిప్పలే..
రావులపాలెం/అమలాపురం టౌన్: ఇటీవల కాలంలో స్ట్రీల్ ఫుడ్ వ్యాపారం విపరీతంగా పెరిగింది. వీధుల్లో ఏర్పాటు చేసే చిన్న చిన్న బళ్ల వద్ద ఆహార పదార్థాలను తీనేవారు ఎక్కువయ్యారు. పిల్లలతో సరదాగా బయటకు వచ్చిన తల్లిదండ్రులు, షికారుకు వచ్చిన యువత, వాకింగ్ వచ్చిన పెద్దలు..
Wed, Oct 22 2025 07:08 AM -
యువకుడిపై కానిస్టేబుల్ దాడి
సామర్లకోట: కానిస్టేబుల్ తీవ్రంగా కొట్టడంతో ఓ యువకుడు ప్రాణాపాయస్థితికి చేరాడు. ప్రస్తుతం కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వివరాల్లోకి వెళితే..
Wed, Oct 22 2025 07:08 AM -
అర్ధరాత్రి మందుబాబుల వీరంగం
రామచంద్రపురం: పూటుగా మద్యం తాగిన పలువురు మందుబాబులు రామచంద్రపురం పట్టణ సమీపంలోని పసలపూడి బైపాస్ రోడ్డు వద్ద వీరంగం సృష్టించారు. ఫుల్లుగా తాగి ఏం చేస్తున్నారో తెలియని స్థితిలో వారు పరస్పరం దాడులకు తెగబడ్డారు. ఈ సంఘటన స్థానికులను భయ భ్రాంతులకు గురి చేసింది.
Wed, Oct 22 2025 07:08 AM -
అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి
కాకినాడ క్రైం: బేకరీలో పనిచేసే మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. వివరాల్లోకి వెళితే.. కాకినాడ సంతచెరువు జంక్షన్లో ఉన్న ఎస్ఆర్కే బిల్డింగ్లో కర్ణాటకకు చెందిన కేఎస్ వెంకటేష్ అనే వ్యక్తి జై మారుతీ బెంగళూరు అయ్యంగార్ బేకరీ నడుపుతున్నాడు.
Wed, Oct 22 2025 07:08 AM -
మోటారు సైకిళ్లు ఢీకొని వ్యక్తి మృతి
కపిలేశ్వరపురం: ఎదురెదురుగా రెండు మోటారు సైకిళ్లు ఢీకొన్న ఘటనలో 104 అంబులెన్స్ డ్రైవర్ మృతి చెందాడు. కపిలేశ్వరపురం శివారు కొండాలమ్మ ఆలయం వద్ద ఈ ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళితే..
Wed, Oct 22 2025 07:08 AM -
అంతర్ జిల్లా దొంగ అరెస్ట్
నిడదవోలు రూరల్: ఇళ్లు, దుకాణాల్లో చోరీలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. సమిశ్రగూడెం పోలీస్ స్టేషన్లో ఎస్సై బాలాజీ సుందరరావు మంగళవారం వివరాలు వెల్లడించారు.
Wed, Oct 22 2025 07:08 AM -
300 కేజీల రేషన్ బియ్యం స్వాధీనం
అమలాపురం టౌన్: ముమ్మిడివరం గేటు సెంటర్లోని శ్రీలలిత రైస్ స్టోర్స్పై మంగళవారం సివిల్ సప్లయిస్ అధికారులు దాడి చేశారు. ఆ షాపు యాజమాని రాంబాబు నుంచి 300 కేజీల (ఏడు బస్తాలు) రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని, అతడిపై 6ఏ కేసు నమోదు చేశారు.
Wed, Oct 22 2025 07:08 AM
-
దీపావళి వేళ... అలుముకున్న విషాదం
పీసపాడు(క్రోసూరు): ఇళ్లల్లో వెలుగులు నింపే దీపావళి పండుగ ఆ ఇంట్లో అగ్నిప్రమాదం సంఘటన జరిగి విషాదాన్ని నింపింది.
Wed, Oct 22 2025 07:10 AM -
రోడ్డు ప్రమాదంలో హోంగార్డు మృతి
నరసరావుపేట టౌన్: రోడ్డు ప్రమాదంలో హోంగార్డు మృతి చెందిన సంఘటన సోమవారం రాత్రి పట్టణంలో చోటుచేసుకుంది. వన్టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రకాష్నగర్ స్వామి స్కూల్ సమీపంలో నివాసం ఉంటున్న షేక్ ఖాశిం అలి(47) ఇంటలిజెన్స్ విభాగంలో హోంగార్డుగా పనిచేస్తున్నాడు.
Wed, Oct 22 2025 07:10 AM -
డీఏ జీఓలను వెంటనే సవరించాలి
నరసరావుపేట ఈస్ట్: ఉద్యోగులకు ఏమాత్రం ఆమోదయోగ్యం కాని 60, 61 జీఓలకు వెంటనే సవరించాలని ఏఐఎస్టీఎఫ్ జాతీయ ఆర్థిక కార్యదర్శి సీహెచ్ జోసెఫ్ సుధీర్బాబు డిమాండ్ చేశారు.
Wed, Oct 22 2025 07:10 AM -
భార్య కాపురానికి రావడం లేదని..
సత్తెనపల్లి: భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపం చెంది భర్త రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం సత్తెనపల్లి మండలం భీమవరం–గుడిపూడి వెళ్లే రైల్వే గేటు వద్ద జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.
Wed, Oct 22 2025 07:10 AM -
కోటప్పకొండ రెడ్లసత్రానికి రూ.5,00,116లు విరాళం
నరసరావుపేట రూరల్: కోటప్పకొండలోని యోగి వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్, రెడ్ల సత్రంకు పట్టణానికి చెందిన వ్యాపారి ఆవుల మురళీధర్రెడ్డి రూ.5,00,116 విరాళంగా అందించారు.
Wed, Oct 22 2025 07:10 AM -
ఎరియర్స్ పీఎఫ్ ఖాతాలలో జమ కాకపోతే ఉద్యమం
సత్తెనపల్లి: ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల ఎరియర్స్ ఇప్పుడు ఇవ్వడం లేదన్న వార్త విని ప్రభుత్వ ఉద్యోగస్తుల ఆనందం ఆవిరైందని ఎస్టీయూ ఏపీ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు ఎస్ఎం.సుభాని అన్నారు. సోమవారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు.
Wed, Oct 22 2025 07:10 AM -
" />
సిగరెట్ ఇవ్వలేదని దుకాణ యజమానిపై దాడి
– ప్రాణాపాయ స్థితిలో దుకాణదారుడు
Wed, Oct 22 2025 07:08 AM -
ఇరువర్గాల ఘర్షణ
శ్రీరంగరాజపురం : సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టే పోస్టులు పెట్టడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగిన సంఘటన మండలంలోని పొదలపల్లిలో చోటు చేసుకుంది.
Wed, Oct 22 2025 07:08 AM -
తెలుగు వర్సిటీ వీసీ రేపు బాధ్యతల స్వీకరణ
సాక్షి, రాజమహేంద్రవరం: స్థానిక శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్(వీసీ)గా నియమితులైన డాక్టర్ మునిరత్నం నాయుడు గురువారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆయన తెలుగు భాషాభివృద్ధికి విశేష కృషి చేశారు.
Wed, Oct 22 2025 07:08 AM -
ఆనందంగా ఉన్నారు..
ఫ పొగాకు నారుకు మంచి రేటు
ఫ ఆశాజనకంగా మడులు
ఫ ముందుముందు ధర పెరుగుతుందని ఆశ
Wed, Oct 22 2025 07:08 AM -
ఆలయం.. కార్తిక వైభవం
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): హరిహరులకు ఎంతో ప్రీతికరమైన కార్తిక మాసం బుధవారం ప్రారంభం కానుంది. ఈ పవిత్ర మాసంలో భక్తులు నదీ స్నానాలు, దీపారాధనలు, విశేష పూజలు, అభిషేకాలు, దానధర్మాలు, ఉపవాసాలు, వ్రతాలు, నోములను భక్తిశ్రద్ధలతో ఆచరిస్తారు.
Wed, Oct 22 2025 07:08 AM -
బుధవారం శ్రీ 22 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
కేసులు ఉపసంహరించాలి
Wed, Oct 22 2025 07:08 AM -
ఆకాశ దీపంతో శుభారంభం
ఫ రత్నగిరిపై కార్తిక మాసోత్సవాలకు
శ్రీకారం
ఫ పూర్తయిన ఏర్పాట్లు
Wed, Oct 22 2025 07:08 AM -
సమాజ భద్రతకు ప్రతీక పోలీసుల త్యాగం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): సమాజ భద్రతకు ప్రతీకే పోలీసుల త్యాగమని, వారి సేవాస్ఫూర్తిని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, కలెక్టర్ కీర్తి చేకూరి, ఎస్పీ డి.నరసింహ కిశోర్ అన్నారు.
Wed, Oct 22 2025 07:08 AM -
" />
గో ఆధారిత ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరించాలి
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): గో ఆధారిత ప్రకృతి వ్యవసాయాన్ని గ్రామ స్థాయిలో బలంగా విస్తరించాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అన్నారు. పశు సంవర్ధక శాఖ ప్రగతిపై తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆమె సమీక్ష నిర్వహించారు.
Wed, Oct 22 2025 07:08 AM -
" />
సారంగధరేశ్వరుడు
రాజమహేంద్రిని రాజధానిగా చేసుకొని రాజరాజ నరేంద్రుడు వేంగి రాజ్యాన్ని పరిపాలించేవాడు. అతడికి సారంగధరుడనే కుమారుడున్నాడు. రాజరాజ నరేంద్రుని రెండో భార్య చిత్రాంగి. ఆమెకు సంబంధించి ఓ తప్పుడు ప్రచారం జరిగిందని, దానిని నమ్మిన రాజు..
Wed, Oct 22 2025 07:08 AM -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో)
కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 22,500
కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000
కురిడీ కొబ్బరి (పాతవి)
Wed, Oct 22 2025 07:08 AM -
" />
చర్యలు తీసుకుంటున్నాం
స్ట్రీట్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ దుకాణాలపై ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులను అనుసరించి ఎప్పటి కప్పుడు చర్యలు తీసుకుంటున్నాం. ప్రధానంగా చిరు వ్యాపారులు చేస్తున్న రోడ్ల ఆక్రమణ, శానిటేషన్ విషయాల్లో అవగాహన సమావేశాలు పెట్టి హెచ్చరిస్తున్నాం.
Wed, Oct 22 2025 07:08 AM -
తిన్నారంటే తిప్పలే..
రావులపాలెం/అమలాపురం టౌన్: ఇటీవల కాలంలో స్ట్రీల్ ఫుడ్ వ్యాపారం విపరీతంగా పెరిగింది. వీధుల్లో ఏర్పాటు చేసే చిన్న చిన్న బళ్ల వద్ద ఆహార పదార్థాలను తీనేవారు ఎక్కువయ్యారు. పిల్లలతో సరదాగా బయటకు వచ్చిన తల్లిదండ్రులు, షికారుకు వచ్చిన యువత, వాకింగ్ వచ్చిన పెద్దలు..
Wed, Oct 22 2025 07:08 AM -
యువకుడిపై కానిస్టేబుల్ దాడి
సామర్లకోట: కానిస్టేబుల్ తీవ్రంగా కొట్టడంతో ఓ యువకుడు ప్రాణాపాయస్థితికి చేరాడు. ప్రస్తుతం కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వివరాల్లోకి వెళితే..
Wed, Oct 22 2025 07:08 AM -
అర్ధరాత్రి మందుబాబుల వీరంగం
రామచంద్రపురం: పూటుగా మద్యం తాగిన పలువురు మందుబాబులు రామచంద్రపురం పట్టణ సమీపంలోని పసలపూడి బైపాస్ రోడ్డు వద్ద వీరంగం సృష్టించారు. ఫుల్లుగా తాగి ఏం చేస్తున్నారో తెలియని స్థితిలో వారు పరస్పరం దాడులకు తెగబడ్డారు. ఈ సంఘటన స్థానికులను భయ భ్రాంతులకు గురి చేసింది.
Wed, Oct 22 2025 07:08 AM -
అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి
కాకినాడ క్రైం: బేకరీలో పనిచేసే మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. వివరాల్లోకి వెళితే.. కాకినాడ సంతచెరువు జంక్షన్లో ఉన్న ఎస్ఆర్కే బిల్డింగ్లో కర్ణాటకకు చెందిన కేఎస్ వెంకటేష్ అనే వ్యక్తి జై మారుతీ బెంగళూరు అయ్యంగార్ బేకరీ నడుపుతున్నాడు.
Wed, Oct 22 2025 07:08 AM -
మోటారు సైకిళ్లు ఢీకొని వ్యక్తి మృతి
కపిలేశ్వరపురం: ఎదురెదురుగా రెండు మోటారు సైకిళ్లు ఢీకొన్న ఘటనలో 104 అంబులెన్స్ డ్రైవర్ మృతి చెందాడు. కపిలేశ్వరపురం శివారు కొండాలమ్మ ఆలయం వద్ద ఈ ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళితే..
Wed, Oct 22 2025 07:08 AM -
అంతర్ జిల్లా దొంగ అరెస్ట్
నిడదవోలు రూరల్: ఇళ్లు, దుకాణాల్లో చోరీలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. సమిశ్రగూడెం పోలీస్ స్టేషన్లో ఎస్సై బాలాజీ సుందరరావు మంగళవారం వివరాలు వెల్లడించారు.
Wed, Oct 22 2025 07:08 AM -
300 కేజీల రేషన్ బియ్యం స్వాధీనం
అమలాపురం టౌన్: ముమ్మిడివరం గేటు సెంటర్లోని శ్రీలలిత రైస్ స్టోర్స్పై మంగళవారం సివిల్ సప్లయిస్ అధికారులు దాడి చేశారు. ఆ షాపు యాజమాని రాంబాబు నుంచి 300 కేజీల (ఏడు బస్తాలు) రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని, అతడిపై 6ఏ కేసు నమోదు చేశారు.
Wed, Oct 22 2025 07:08 AM