January 25, 2021, 08:32 IST
సాక్షి, ముంబై: ఓ కీలక ఫైల్లో ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సంతకం చేసిన అనంతరం మా ర్పులు చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన మంత్రాలయ...
January 18, 2021, 14:52 IST
సాక్షి, హైదరాబాద్: సరిహద్దు రాష్ట్రాల మధ్య వివాదం ఏర్పడింది. దీనిపై ఇద్దరు ముఖ్యమంత్రులు విభిన్న ప్రకటనలు చేశారు. దీంతో రాజకీయంగా హాట్ టాపిక్గా...
January 12, 2021, 12:10 IST
సాక్షి, ముంబై : దేశంలోనే అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్ అయిన బృహన్ ముంబై కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికలకు ప్రధాన పార్టీలు సిద్ధమవుతున్నాయి. అధికార...
January 04, 2021, 15:31 IST
సాక్షి ముంబై : ఔరంగాబాద్ పేరును సంభాజీనగర్గా మార్చాలన్న అంశం దుమారం రేకెత్తిస్తుండగా మరోవైపు అహ్మద్నగర్ పేరును కూడా మార్చాలనే డిమాండ్ తెరపైకి...
December 05, 2020, 09:28 IST
సాక్షి, ముంబై: ముంబైకర్ల కోసం కొత్తగా 26 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను శుక్రవారం ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ప్రారంభించారు. ఇటీవలే ఈ బస్సులను బృహన్ముంబై...
December 04, 2020, 14:32 IST
ముంబై: మహారాష్ట్ర వికాస్ అఘాడి (ఎంవీఏ) ప్రభుత్వం ధృడమైనదని, తన సహచరుల ఫోన్లను ట్యాపింగ్ చేయవలసిన అవసరం లేదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే...
November 24, 2020, 13:44 IST
ముంబై : మహారాష్ట్రలో ‘మూడు రోజుల బీజేపీ ప్రభుత్వం’ కుప్పకూలి నేటికి ఏడాది గడిచిందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ గుర్తుచేశారు. నేటితో మొదటి వర్ధంతి...
November 07, 2020, 04:31 IST
ముంబై: రిపబ్లిక్ టీవీ ఎడిటర్–ఇన్–చీఫ్ అర్నబ్ గోస్వామికి న్యాయస్థానం నుంచి ఊరట దక్కలేదు. 2018 నాటి కేసులో తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని...
November 02, 2020, 10:57 IST
సాక్షి, ముంబై : మహారాష్ట్రలోని మహా వికాస్ ఆఘాడీ ప్రభుత్వాన్ని విచ్ఛినం చేసేందుకు కేంద్రంలోని అధికార బీజేపీ ప్రభుత్వం కుట్రపన్నుతోందని శివసేన నేతలు...
October 26, 2020, 13:06 IST
సాక్షి,ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేపై బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కౌంటర్ ఎటాక్ చేశారు. ప్రధానంగా వారి సొంత రాష్ట్రంలో తిండికి...
October 17, 2020, 08:48 IST
సాక్షి, న్యూఢిల్లీ: పశ్చిమ కనుమలు శాస్త్రవేత్తలు స్కిస్తురా జాతికి చెందిన కొత్తరకం చేపను కనుగొన్నారు. ఈ చేపలు చాలా అరుదుగా లభిస్తాయి. చాలా చిన్న...
October 13, 2020, 04:14 IST
ముంబై: ముంబై సోమవారం విద్యుత్ అంతరాయంతో స్తంభించింది. ఉదయం 10 గంటలపుడు సంభవించిన ఈ పరిణామంతో లోకల్ రైళ్లు ఎక్కడివక్కడే ఆగాయి. భవనాల్లో లిఫ్టులు...
September 15, 2020, 04:01 IST
ముంబై: బాలీవుడ్ నటి కంగనా రనౌత్, అధికార శివసేన పార్టీ మధ్య వివాదం మరింత ముదిరింది. ఈసారి మహారాష్ట్ర సీఎం, ఆయన కొడుకును విమర్శించారు. మూవీ మాఫియా,...
September 13, 2020, 14:30 IST
సాక్షి, ముంబై : మహారాష్ట్ర సర్కార్, బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ మధ్య రాజుకున్న రాజకీయ వేడి తారస్థాయికి చేరింది. గత వారం రోజులుగా సాగుతున్న...
September 12, 2020, 10:46 IST
శివసేన కార్యకర్తల తెగింపు..
September 12, 2020, 09:24 IST
భయంతో లోపలికి పరుగెత్తుతున్న మదన్ను చొక్కా పట్టుకొని లాగి విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు.
September 12, 2020, 04:12 IST
ముంబై/న్యూఢిల్లీ: బాలీవుడ్ నటి కంగనా రనౌత్– మహారాష్ట్ర సర్కారు వివాదం ముదురుతోంది. ముంబై మరో పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)గా మారిందన్న కంగనా...
September 11, 2020, 06:33 IST
ఇటీవలే కంగనా రనౌత్ ఆఫీస్ను ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీయంసీ) ధ్వంసం చేసింది. ఈ ఘటన జరిగిన వెంటనే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేను...
September 11, 2020, 04:23 IST
ముంబై: ముంబైలోని తన కార్యాలయం లోని కొంత భాగాన్ని మున్సిపల్ అధికారులు కూల్చివేసిన తరువాత మరోసారి గురువారం బాలీవుడ్ నటి కంగన రనౌత్ ముఖ్యమంత్రి...
September 10, 2020, 17:28 IST
సాక్షి, ముంబై : బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్కు మహారాష్ట్ర ప్రభుత్వానికి మధ్య నడుస్తున్న ఎపిసోడ్ ఓ యుద్ధాన్నే తలపిస్తోంది. ఓ వైపు దేశంలో కరోనా వైరస్...
September 09, 2020, 19:42 IST
మహరాష్ట్ర సీఎం ఠాక్రేను హెచ్చరించిన కంగనా
September 09, 2020, 18:48 IST
ముంబై: బాంద్రాలో తన కార్యాలయం కూల్చివేతపై బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ మహరాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రేపై విరుచుకుపడ్డారు. ఠాక్రేపై నిప్పులు...
August 14, 2020, 19:52 IST
పాట్నా : ఈ ఏడాది చివర్లో బిహార్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మహారాష్ర్ట మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కీలక పాత్ర పోషించనున్నారు....
August 02, 2020, 13:39 IST
సాక్షి, ముంబై : దశాబ్దాల న్యాయ పోరాటం అనంతరం అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ముందడుగు పడింది. ఆగస్ట్ 5న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా రామాలయ...
August 02, 2020, 09:13 IST
పట్నా : బాలీవుడ్ యంగ్హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య ఉదంతం రాజకీయ ప్రకంపనలకు దారితీస్తోంది. ఈ కేసు విషయంపై మహారాష్ట్ర, బిహార్ ప్రభుత్వాల...
July 29, 2020, 17:59 IST
పూణే: మహారాష్ట్ర రాజకీయాలలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్, ఎన్సీపీ పార్టీలతో శివసేన వైదొలిగితే తిరిగి శివసేనతో పొత్తు...
July 28, 2020, 20:46 IST
సాక్షి, న్యూఢిల్లీ : హిందువుల చిరకాల ఆకాంక్ష అయోధ్య రామమందిర నిర్మాణానికి ఓవైపు చకచకా ఏర్పాట్లు జరుగుతుంటే మరోవైపు భూమి పూజపై రాజకీయ విమర్శలు...
July 28, 2020, 16:26 IST
సాక్షి, మహారాష్ట్ర : అధికారం కోల్పోయిన రాష్ట్రాల్లో తిరిగి కాషాయ జెండా ఎగరేసేందుకు బీజేపీ నాయకత్వం వ్యూహాలు రచిస్తోంది. సీట్ల పంపకాల్లో విభేదాల...
July 25, 2020, 14:46 IST
ముంబై: దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలో లాక్డౌన్ ఎత్తివేయటం, వ్యాపార సముదాయాలు, పరిశ్రమలు ...
July 11, 2020, 15:38 IST
ముంబై : మహారాష్ర్టలో లాక్డౌన్ సడలింపు అంశంపై ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే, తనకు మధ్య ఎలాంటి అభిప్రాయ భేదాలు తలెత్తలేదని ఎన్సీపీ చీఫ్ శర...
June 26, 2020, 17:30 IST
ముంబై : కరోనా కారణంగా గత మూడు నెలల నుంచి మూసి ఉన్న సెలూన్లలకు అనుమతిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జూన్ 28 నుంచి...
June 08, 2020, 08:21 IST
సాక్షి, ముంబై : బాలీవుడ్ నటుడు సోనూసుద్పై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేసిన గంటల వ్యవధిలోనే ఊహించని పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ...
June 01, 2020, 20:42 IST
సాక్షి, ముంబై : లాక్డౌన్ కారణంగా రెండు నెలల పాటు మూతపడ్డ సినిమా కెమెరాలు క్లిక్ మనిపించేందుకు సిద్ధమవుతున్నాయి. బాలీవుడ్ సినిమాల చిత్రీకరణకు...
June 01, 2020, 15:03 IST
సాక్షి, ముంబై: దేశ ఆర్ధిక రాజధాని ముంబైపై అల్పపీడనం తీవ్ర ప్రభావం చూపనుందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) వెల్లడించింది. అరేబియా సముద్రంలో ఏర్పడిన...
May 26, 2020, 15:48 IST
ముంబై : భారత్లో నమోదవుతున్న కరోనా కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలోనే వెలుగుచూస్తున్నాయి. ఇప్పటివరకు భారత్లో కోవిడ్ కేసుల సంఖ్య 1,45,...
May 26, 2020, 14:51 IST
సాక్షి, మహారాష్ట్ర : దేశ వ్యాప్తంగా ప్రాణాంతక కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో మహారాష్ట్రలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ప్రజలు కరోనాతో...
May 25, 2020, 06:30 IST
ముంబై: లాక్డౌన్ను ఒకేసారి ఎత్తేయడం సరి కాదనీ, దీని వల్ల రెండింతల నష్టం సంభవించవచ్చని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే చెప్పారు. రానున్న వర్షాకాలంలో...
May 19, 2020, 17:22 IST
సాక్షి, ముంబై : మహారాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ ఆ రాష్ట్ర ప్రభుత్వం నూతన మార్గదర్శకాలను రూపొందించింది.
May 18, 2020, 11:33 IST
ముంబై : మహారాష్ర్ట ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే సహా శాసనమండలికి ఎన్నికైన 8 మంది సోమవారం మధ్యాహ్నం ఒంటి గంటకు ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం...
May 15, 2020, 10:42 IST
సాక్షి, ముంబై: ప్రాణాంతక కరోనా వైరస్కు అడ్డుకట్టపడకపోవడంతో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హాట్ స్పాట్ ప్రాంతాల్లో ఈ నెల (మే 31...
May 11, 2020, 13:05 IST
సాక్షి, ముంబై : మహారాష్ట్ర ఎమ్మెల్సీ అభ్యర్థిగా ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నామినేషన్ దాఖలు చేశారు. సోమవారం ఆయన సతీమణి రశ్మీ ఠాక్రే, కుమారుడు, రాష్ట్ర...
May 09, 2020, 18:01 IST
ముంబై: తనని విధాన మండలి ఎన్నికల కోసం ఎంపిక చేయకపోవడం పట్ల ఎలాంటి అసంతృప్తి లేదని మహారాష్ట్ర భారతీయ జనతా పార్టీ నేత పంకజా ముండే తెలిపారు. ...