June 04, 2022, 14:00 IST
భారతదేశంలోని ప్రజల ప్రధాన ఆహారంలో అన్నం ఒకటి. చాలా మంది అన్నంలో రకరకాల కూరలు, పచ్చళ్లు, వెజ్, నాన్వెజ్లలో నచ్చిన ఆధరువులు కలుపుకుని తినడానికి...
May 19, 2022, 16:44 IST
ఒకప్పుడు రకరకాల రుచులను తయారు చేసుకోవడానికి బోలెడన్ని పాత్రలు అవసరం అయ్యేవి. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ‘ఆల్ ఇన్ వన్’ అనే పద్ధతిలో ఒకే డివైజ్...
May 14, 2022, 15:41 IST
సగ్గుబియ్యం గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.. పండగ ఏదైనా దీనితో తయారు చేసిన వంటకం కచ్చితంగా ఉండాల్సిందే.. వీటిని కర్ర పెండలం దుంపతో తయారు...
May 13, 2022, 14:50 IST
మనిషి ఆరోగ్యానికి ఏ రకమైన బియ్యం మంచిది ??
May 02, 2022, 01:34 IST
సాక్షి, హైదరాబాద్: కరోనా తొలివేవ్ నాటి నుంచి అమలవుతున్న ఉచిత రేషన్ బియ్యం పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం ఫుల్స్టాప్ పెట్టింది. ఈ నెల నుంచి రేషన్...
April 28, 2022, 08:56 IST
సాక్షి, హైదరాబాద్: ఈ యాసంగి సీజన్కు సంబంధించి కేంద్రం కోరిన విధంగా సీఎమ్మార్ కింద ముడిబియ్యంతో పాటు కొంత మేర బాయిల్డ్ ఫోర్టిఫైడ్ బియ్యం (పోషకాలు...
April 22, 2022, 11:51 IST
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నలిగిపోతున్న వరి పండించే రైతన్నలకు ప్రత్యామ్నాయం చూపవలసి ఉంది.
April 11, 2022, 20:03 IST
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సీఎం కేసీఆర్.. కేంద్రంపై పోరుకు దిగారు. తెలంగాణ, దేశ రాజధాని ఢిల్లీలో నిరసనలు...
April 07, 2022, 03:56 IST
తెయూ (డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ బాలికల హాస్టల్లో బుధవారం ఉదయం అల్పాహారంలో భాగంగా అందించిన వెజ్ రైస్లో కప్ప రావడంతో విద్యార్థినులు ఆందో...
April 05, 2022, 02:27 IST
సాక్షి, న్యూఢిల్లీ: విదేశాలకు ఉప్పుడు బియ్యం (బాయిల్డ్ రైస్) ఎగుమతులకు సంబంధించి ఈ నెల 1న రాజ్యసభలో కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ఇచ్చిన సమాధానం దేశ...
April 02, 2022, 20:39 IST
ఉదయాన్నే తప్పనిసరిగా బ్రేక్ ఫాస్ట్ తీసుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. అయితే బ్రేక్ఫాస్ట్ లేదా టిఫిన్ అనగానే మనకి గుర్తొచ్చేవి ఇడ్లి,...
March 24, 2022, 06:31 IST
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ప్రాంతీయ బియ్యం బ్రాండ్లు, ప్రాసెసింగ్ యూనిట్లను కొనుగోలు చేయడంపై కమోడిటీ దిగ్గజం అదానీ విల్మర్ దృష్టి...
March 18, 2022, 03:19 IST
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: కేంద్ర, రాష్ట్ర పభుత్వాల మధ్య బాయిల్డ్ రైస్పై వివాదం ఒకవైపు కొనసాగుతుండగానే ఇప్పుడు ఫోర్టిఫైడ్ రైస్ (బలవర్ధకమైన...
February 20, 2022, 00:44 IST
పూర్వకాలంలో సేవాతత్పరత కలిగిన ఒక సంపన్నుడు ఉండేవాడట. ఆయన గుణగణాలు నచ్చిన ప్రజలు తమ అధినేతగా ఎంపిక చేసుకున్నారట. అదే సమయంలో అదే రాజ్యంలో ఒక పేద...
February 19, 2022, 13:53 IST
శరీరానికి తగినంత శక్తి అందనప్పుడు ఆకలి నియంత్రణలో ఉండదు. దాంతో ఏవి పడితే అవి తినేస్తాం. దీన్ని అదుపులో ఉంచాలంటే.. పొద్దున పూట అల్పాహారం తప్పనిసరిగా...
February 18, 2022, 23:36 IST
సాక్షి, అమరావతి: ఎగుమతులు పెరగడం అభివృద్ధికి సూచిక అని ఆర్థికవేత్తల నుంచి సామాన్యుల వరకూ అంగీకరిస్తారు. ఎగుమతులు పెరిగితే సహజంగా అంతా సంతోషిస్తారు....
February 18, 2022, 05:15 IST
సాక్షి, అమరావతి: విదేశాలకు ఎగుమతి అవుతున్న బియ్యంలో 40 శాతం ఆంధ్రప్రదేశ్ నుంచే తరలిపోతోందని, రీ సైక్లింగ్ చేసి పంపుతున్నారని, గిట్టుబాటు ధరల్లో...
January 08, 2022, 15:53 IST
అన్నం వండేటప్పుడు వచ్చే గంజిని పారబోస్తున్నారా? అయితే, మీరు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కోల్పోతున్నట్లే! అవును... గంజి తాగటం వల్ల ఎన్నో అనారోగ్య...
December 08, 2021, 10:05 IST
కెఎస్ఆర్ లైవ్ షో 08 December 2021
November 29, 2021, 16:48 IST
తల్లులు పిల్లలకు అన్నం కలిపి గోరుముద్దలు తినిపిస్తారు. కాలేజీ, ఆఫీస్ క్యాంటిన్లో పలువురు తమ మిత్రులకు ప్రేమగా అన్నం కలిపి తినిపించటం కూడా చూశాం....
November 26, 2021, 13:15 IST
వరి సాగు చేస్తున్న పలువురు రైతులు ఇప్పటికే లాభాలనిచ్చే ప్రత్యామ్నాయ పంటలవైపు మళ్లడమే కాకుండా మంచి లాభాలు ఆర్జిస్తున్నారు.
November 25, 2021, 10:13 IST
‘వడ్లు దంచంగా రాడే... వండంగ రాడే...’ వడ్లు దంచుతూ ఆ శ్రమను మర్చిపోవడానికి పల్లె మహిళలు పాడే పాట. ఇప్పుడంటే రైస్ మిల్లుల్లో బియ్యం పట్టిస్తున్నారు...
November 19, 2021, 12:39 IST
తూర్పు గోదావరి జిల్లాలో సుదీర్ఘ సాగతీరం ఉంది. సముద్ర రవాణాకు అత్యంత అనుకూలమైన ప్రాంతం.
November 15, 2021, 01:36 IST
మన దేశ ప్రజల్లో 65 శాతం మంది తెల్లగా పాలిష్ పట్టిన వరి బియ్యాన్ని రోజువారీ ప్రధాన ఆహారంగా తింటున్నారు. ఆరోగ్యంగా జీవించాలంటే ప్రతి మనిషీ రోజుకు 400–...
October 25, 2021, 21:00 IST
కర్నూలు (ఓల్డ్సిటీ): పదో తరగతి బాలుడికి అన్నప్రాశన జరిగిందంటే నమ్మశక్యం కావడం లేదు కదా... కానీ ఇది నిజం.. పాతబస్తీలో ఆటో నడుపుకుని జీవనం కొనసాగించే...
October 22, 2021, 08:13 IST
అన్నం తినడం వల్లనే డయాబెటిస్ పెరుగుతుంది అనుకుంటూ ఉంటారు చాలామంది. తెలుగు రాష్ట్రాలలో వందల ఏళ్లుగా అన్నం తింటునే ఉన్నాం. కానీ డయాబెటిస్ మాత్రం...
October 15, 2021, 02:21 IST
సాక్షి, హైదరాబాద్: కస్టంమిల్డ్ రైస్(సీఎంఆర్) సేకరణలో కొత్త విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని భారత ఆహార సంస్థ(ఎఫ్సీఐ) రాష్ట్ర జనరల్...
September 18, 2021, 12:44 IST
దళారులు అక్రమార్గంలో మహారాష్ట్రకు చేరిన తెలంగాణ సర్కారు బియ్యం అటు తిరిగి.. ఇటు తిరిగి.. మన రాష్ట్రంలోని కొన్ని రైస్మిల్లులకు చేరుకుంటున్న వైనం ఇది.
September 14, 2021, 14:26 IST
కరీంనగర్: తెలంగాణ రైతులపై వివక్ష చూపకండని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం, పౌరసరఫరాల మంత్రి గంగుల కమలాకర్ కేంద్రాన్ని కోరారు. ఇటీవల కేటీఆర్తో పాటు తాను...
August 30, 2021, 09:30 IST
ఆహారం ఆరోగ్యదాయకంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉండ గలం. ఆగ్నేయాసియా దేశాల్లోని పేద, కింది మధ్యతరగతి ప్రజల్లో విటమిన్ ‘ఎ’ లోపం విస్తారంగా కనిపిస్తుంది. ఈ...
August 19, 2021, 08:49 IST
సాక్షి, మంచిర్యాల(ఆదిలాబాద్): పేదల ఆకలి తీర్చే రేషన్ బియ్యం పంపిణీలో జాప్యం జరుగుతోంది. అధికారుల తీరుతో గందరగోళం ఏర్పడుతోంది. ఈ నెలలో ఒక్కో...
August 13, 2021, 12:27 IST
ఎన్ఎల్ఆర్ 3238. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం రూపొందించిన ఈ వంగడంలో జింక్ ఎక్కువగా ఉందని ఆచార్య ఎన్జీ...
August 09, 2021, 07:37 IST
ఆ రోజుల్లో తెల్లబువ్వ అపురూపం.
వరి అన్నాన్ని ‘ఆబువ్వ’గా.. బెల్లపు అన్నాన్ని ‘సాంబువ్వ’గా పరిగణిస్తున్న రోజులవి. బియ్యం వండుకునే అవకాశం కొందరికే...
July 21, 2021, 16:27 IST
మీకు షుగర్ ఉందా? అధికంగా పీచు పదార్థాలున్న ఆహారం కావాలా? పుష్కలంగా పోషక విలువలున్న తిండి గింజల కోసం చూస్తున్నారా? ఆస్తమా, కీళ్ల నొప్పులతో...
June 10, 2021, 15:32 IST
సాక్షి, అమరావతి: ఈ ఏడాది రూ.8,600 కోట్లతో ధాన్యం కొనుగోళ్లు చేస్తున్నట్లు పౌర సరఫరాల శాఖ కమిషనర్ కోన శశిధర్ తెలిపారు. గతం కంటే ఎక్కువ ధాన్యం...
June 10, 2021, 05:12 IST
సాక్షి, న్యూఢిల్లీ: వరికి మద్దతు ధరను రూ.72 పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. 2021–22 వ్యవసాయ సీజన్కు సంబంధించి వివిధ పంటల కనీస మద్దతు ధర (...
June 06, 2021, 19:11 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొనుగోలు చేసిన ధాన్యం సొమ్మును 21 రోజుల్లో రైతుల బ్యాంక్ అకౌంట్లో వేయాలని సీఎం జగన్మోహన్రెడ్డి ఆదేశించారని వ్యవ...