AP: పీఎంజీకేఏవై బియ్యం పంపిణీకి కేంద్రం అనుమతి | Center Approves Distribution Of PMGKAY Rice In AP | Sakshi
Sakshi News home page

AP: పీఎంజీకేఏవై బియ్యం పంపిణీకి కేంద్రం అనుమతి

Jul 25 2022 7:51 PM | Updated on Jul 26 2022 7:53 AM

Center Approves Distribution Of PMGKAY Rice In AP - Sakshi

పీఎంజీకేఏవై బియ్యం పంపిణీకి కేంద్రం అనుమతినిచ్చింది. ఏపీ ప్రభుత్వం ప్రతిపాదనలకు అంగీకరించిన కేంద్రం.. ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ కార్డుదారులకు బియ్యం పంపిణీ చేయడానికి అనుమతి ఇచ్చింది.

సాక్షి, అమరావతి: పీఎంజీకేఏవై బియ్యం పంపిణీకి కేంద్రం అనుమతినిచ్చింది. ఏపీ ప్రభుత్వం ప్రతిపాదనలకు అంగీకరించిన కేంద్రం.. ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ కార్డుదారులకు బియ్యం పంపిణీ చేయడానికి అనుమతి ఇచ్చింది. ఆగస్ట్‌ 1 నుంచి ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ కార్డుదారులకు ప్రభుత్వం బియ్యం పంపిణీ చేయనుంది.
చదవండి: ఏపీ సర్కార్‌పై ఎల్లో మీడియా విషం.. పార్లమెంట్‌ సాక్షిగా వెల్లడైన వాస్తవాలు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement