May 30, 2022, 16:36 IST
సర్కారు స్థలాల్లో నిర్మాణాలు చేపట్టి క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకున్నవారికి ఎట్టకేలకు మోక్షం లభించనుంది.
May 11, 2022, 14:21 IST
కొత్త వాహనాలపై జీవితకాల పన్ను బాదుడు మొదలైంది. ఇది సోమవారం నుంచే అమల్లోకి వచ్చినట్లు రవాణా శాఖ ప్రకటించింది.
April 15, 2022, 09:30 IST
నవమాసాలు కడుపులో మోసి జన్మనిచ్చిన తల్లి తాను ఆత్మహత్య చేసుకుని మరణిస్తే తన పిల్లలను చూసుకునే వారు ఉండరని భావించింది. క్షణికావేశంలో ఆత్మహత్య...
April 13, 2022, 16:25 IST
సాక్షి, హైదరాబాద్: భర్త వేధింపులు తట్టుకోలేక ఓ మహిళ ముగ్గురు పిల్లలతోపాటు చెరువులో దూకి ఆత్మహత్యకు యత్నించిన ఘటనలో ఆమెతోపాటు ఇద్దరు పిల్లలు...
April 07, 2022, 03:09 IST
జవహర్నగర్ (హైదరాబాద్): ఇంట్లో ఉన్న మహిళ పట్ల మద్యం మత్తులో అసభ్యంగా ప్రవర్తించిన ఓ వ్యక్తిని కాలనీవాసులు చితకబాదడంతో అతను అక్కడికక్కడే చనిపోయాడు....
March 27, 2022, 02:11 IST
సాక్షి, మేడ్చల్ జిల్లా: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ నేత...
March 22, 2022, 10:30 IST
పేట్ బషీరాబాద్ పీఎస్ పరిధిలో లారీ బీభత్సం
March 22, 2022, 10:06 IST
సాక్షి, మేడ్చల్: మేడ్చల్ జిల్లాలోని పేట్ బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో ఓ లారీ బీభత్సం సృష్టించింది. మంగళవారం తెల్లవారు జామున నాలుగు గంటల...
March 15, 2022, 07:59 IST
Free coaching centre for job aspirants opened in Peerzadiguda: రాష్ట్రంలో 90 వేల పైలుకు పోస్టులను ప్రభుత్వం ప్రకటించందన్నారు. అభ్యర్థులు ఆరు నెలల...
February 23, 2022, 12:23 IST
మహాశివరాత్రి సందర్భంగా మేడ్చల్ జిల్లా కీసర గుట్టలో జాతర ఈ నెల 27 నుంచి మార్చి 4 వరకు జరుగుతుందన్నారు మంత్రి మల్లారెడ్డి.
February 07, 2022, 01:52 IST
సాక్షి, మేడ్చల్ జిల్లా: దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ప్రజా క్షేత్రంలో దోషిగా నిలబెడతామని ఏఐటీయూసీ...
January 21, 2022, 03:22 IST
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 62.99 లక్షల మంది రైతులకు యాసంగి రైతుబంధు సొమ్ము అందింది. మొత్తం 1.48 కోట్ల ఎకరాలకు చెందిన రైతుల ఖాతాల్లో రూ.7,411.52...
January 18, 2022, 15:59 IST
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. పాజిటివిటీ రేటు కూడా పెరిగింది. పాజిటివిటీ రేటు ఒక శాతం లోపుంటే కరోనా నియంత్రణలో...
January 09, 2022, 20:45 IST
సాక్షి, మేడ్చల్: సాఫ్ట్ వేర్ ఉద్యోగి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన మేడ్చల్ జిల్లాలో చోటుచేసుకుంది. ఘట్ కేసర్ మండలం కొండాపూర్ గ్రామంలో రెండు...
January 07, 2022, 01:32 IST
ఈ ఫొటోలో కనిపిస్తున్న భవనం మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం అంకుషాపూర్లో ఉంది. టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ (తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల...
January 03, 2022, 04:03 IST
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) అఖిల భారత కార్యకారిణి సమావేశాల్లో పాల్గొనేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్...
November 15, 2021, 02:38 IST
ఘట్కేసర్: జైల్లోనే తనను హత్య చేయించాలని పెద్దకుట్ర జరిగిందని తీన్మార్ మల్లన్న ఆరోపించారు. ఆదివారం మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం కొర్రెముల జేకే...
October 24, 2021, 05:00 IST
కుత్బుల్లాపూర్: డ్రగ్స్ సరఫరా చేస్తూ యువతను పెడదోవ పట్టిస్తున్న ఓ ముఠాకు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చెక్ పెట్టారు. మేడ్చల్ ఎక్సైజ్ ఎన్...
October 23, 2021, 15:57 IST
సాక్షి, మేడ్చల్ జిల్లా: పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ యువతిని మోసం చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. తనకు న్యాయం చేయాలని కోరుతూ ప్రియుడి ఇంటి...
October 23, 2021, 15:24 IST
మేడ్చల్ జిల్లాలో భారీగా డ్రగ్స్ పట్టివేత
September 20, 2021, 04:32 IST
జవహర్నగర్: ‘రేవంత్ రెడ్డి దోకేబాజ్గాడు, చర్ల పల్లి జైలుకు వెళ్లిన వాడు సీఎంను తిడతాడా?’ అంటూ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి టీపీ సీసీ...
August 30, 2021, 01:48 IST
బోధన్/కుత్బుల్లాపూర్: ప్రజలను మాటలతో మభ్యపెడితే ఓటుతో ఓడిస్తారని, మూతబడిన నిజాంషుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తానని ఇచ్చిన హామీ నిలబెట్టుకోకపోవడం వల్లే...
June 04, 2021, 13:41 IST
మేడ్చల్ జిల్లా: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సూసైడ్
June 04, 2021, 13:40 IST
సాక్షి, మేడ్చల్: కీసర మండలం నాగారం వెస్ట్ గాంధీనగర్లో విషాదం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో ఒకే కుటుంబంలో నలుగురు ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యకు...